2021 నోబెల్ శాంతి బహుమతి.. మరియా రెసా, దిమిత్రి మురాటోవ్‌లను వరించింది. 






పత్రికా స్వేచ్ఛ, భావ స్వేచ్ఛను కాపాడేందుకు వారు చేసిన కృషికి గాను ఈ పుసస్కారం అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది. ప్రపంచ శాంతి కోసం వారు చేసిన కృషి ఎనలేనిది కీర్తించింది.