Lok Sabha Speaker appointed JPC on Jamili election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు అయింది. లోక్‌సభ నుంచి 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులను నియమించింది. ఈ కమిటీకి పీపీ చౌదరి ఛైర్మన్‌గా నియమించారు. మొత్తం 31 మంది సభ్యులతో  కమిటీ ఉటుంది. కాంగ్రెస్ నుంచి   ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ ఉన్నారు. అలాగే ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, అనురాగ్ సింగ్ ఠాకూర్ సభ్యులుగా ఉన్నారు.  నివేదికను తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో సమర్పించాలని కేంద్రం సూచించింది.  జమిలీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు

1. పీపీ. చౌదరి  ( చైర్మన్ ) 2. సీఎం రమేష్3. బన్సూరి స్వరాజ్4. పురుషోత్తం భాయ్ రూపాలా5. అనురాగ్ సింగ్ ఠాకూర్6. విష్ణు దయాళ్ రామ్7. భర్తృహరి మహతాబ్8. సంబిత్ పాత్ర9. అనిల్ బలుని10. విష్ణు దత్ శర్మ11. ప్రియాంకాగాంధీ12. మనీష్ తివారీ13. సుఖ్దేవ్ భగత్14. ధర్మేంద్ర యాదవ్15. కల్యాణ్ బెనర్జీ16. టీఎం సెల్వగణపతి17. జీఎం హరీష్ బాలయోగి18. సుప్రియా సూలే19. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే20. చందన్ చౌహాన్21. బాలశౌరి వల్లభనేని

మరో 10 మంది రాజ్యసభ సభ్యులు పేర్లు ప్రతిపాదించాల్సి ఉంది. ఆ తర్వాతే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.