ఉదయం 11.15 గంటల సమయంలో ఉగ్రవాదులు.. శ్రీ నగర్ జిల్లా సంగమ్ ఈద్గా పాఠశాలలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు.                           -  పోలీసులు