<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>india</title><atom:link href="https://telugu.abplive.com/india/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 7 Jul 2026 05:04:29 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న  రుతుపవన  ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!]]></title><link>https://telugu.abplive.com/news/maharashtra-monsoon-fury-pune-mumbai-heavy-rainfall-landslides-red-alert-252703</link><comments>https://telugu.abplive.com/news/maharashtra-monsoon-fury-pune-mumbai-heavy-rainfall-landslides-red-alert-252703#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 18:51:51 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/maharashtra-monsoon-fury-pune-mumbai-heavy-rainfall-landslides-red-alert-252703</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;IMD Mumbai Rainfall Waterlogging Toll: &amp;nbsp;&lt;/strong&gt;మహారాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. గత 48 గంటలుగా కురుస్తున్న అసాధారణ భారీ వర్షాలకు ఆర్థిక రాజధాని ముంబైతో పాటు సాంస్కృతిక రాజధాని పుణె నగరం పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా పుణె జిల్లాలోని పశ్చిమ కనుమలు పరిధిలో మేఘమథనం జరుగుతోంది. ఘాట్ సెక్షన్లలోని పలు వాతావరణ కేంద్రాల్లో ఇప్పటికే 200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, పుణె నగర పరిసర ప్రాంతాల్లో సగటున &amp;nbsp;100 మిమీ మార్కును &amp;nbsp;దాటేసింది. ఈ జలప్రళయం కారణంగా ఇటు పుణె, అటు ముంబై, &amp;nbsp;కొంకణ్ రీజియన్&amp;zwnj;లలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. భారత వాతావరణ శాఖ &amp;nbsp;ముంబై, ఠాణే, పాల్ఘర్, రాయ్&amp;zwnj;గఢ్ జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన &amp;nbsp;రెడ్ అలర్ట్ జారీ చేసింది.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;VIDEO | Maharashtra: Heavy rainfall lashes Satara, with Mahabaleshwar recording extremely high rainfall. Kelkar Ghat road has been closed. &lt;br /&gt;&lt;br /&gt;(Full video available on PTI Videos - &lt;a href=&quot;https://t.co/n147TvrpG7&quot;&gt;https://t.co/n147TvrpG7&lt;/a&gt;) &lt;a href=&quot;https://t.co/vpLr5zLs9Z&quot;&gt;pic.twitter.com/vpLr5zLs9Z&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Press Trust of India (@PTI_News) &lt;a href=&quot;https://x.com/PTI_News/status/2074027969971171756?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 6, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;ఈ భారీ వర్షాల ధాటికి ముంబై-పుణె నగరాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. నిరంతరాయంగా కురుస్తున్న వానలకు ముంబై-పుణె ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj;వే లోని ఖోపోలి-కుస్గావ్ &amp;nbsp;మిస్సింగ్ లింక్ సొరంగం సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. టన్నుల కొద్దీ రాళ్లు, మట్టి రోడ్డుపైకి దూసుకురావడంతో ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj;వేతో పాటు పాత ముంబై-పుణె హైవేపై కూడా రాత్రీపగలు ట్రాఫిక్&amp;zwnj;ను పూర్తిగా నిలిపివేశారు. ముంబై డివిజన్ పరిధిలోని థాకూర్వాడి - మంకీ హిల్ సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్&amp;zwnj;లపై కూడా కొండరాళ్లు పడటంతో ముంబై-పుణె మధ్య నడిచే ఇంటర్&amp;zwnj;సిటీ మరియు సుదూర ప్రాంతాల రైళ్లను &amp;nbsp;రైల్వే శాఖ రద్దు చేసింది లేదా దారిమళ్లించింది.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Heavy rainfall in Vasai and Virar adjacent to Mumbai too..&lt;br /&gt;&lt;br /&gt;Water filled on the roads..&lt;a href=&quot;https://x.com/hashtag/Maharashtra?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Maharashtra&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/Rain?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Rain&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/Vasai?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Vasai&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/Virar?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Virar&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/VasaiVirar?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#VasaiVirar&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/Mumbairains?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Mumbairains&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/W7xSyVPn7g&quot;&gt;pic.twitter.com/W7xSyVPn7g&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Siraj Noorani (@sirajnoorani) &lt;a href=&quot;https://x.com/sirajnoorani/status/2073307543821340971?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 4, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;&amp;nbsp;వర్షాల తీవ్రతను దృష్ట్యా ముంబై, పుణె, ఠాణే, నవీ ముంబై పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు విద్యాశాఖ తక్షణ సెలవు ప్రకటించింది. ప్రైవేట్ ఆఫీసుల ఉద్యోగులకు &amp;nbsp;వర్క్ ఫ్రమ్ హోమ్ &amp;nbsp;ఇవ్వాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పుణె జిల్లాలోని మావల్ తహసీల్ పరిధిలో ఒక ఇల్లు కొండచరియల కింద నలిగిపోగా, ఇంద్రాయణి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆలంది మున్సిపల్ కౌన్సిల్ నదిపై ఉన్న అన్ని వంతెనలను మూసివేసింది. పుణె-కోలాడ్ రోడ్డు ఒక విభాగంలో కుంగిపోవడంతో ఆ రూట్ క్లోజ్ అయింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన &amp;nbsp;సింహగడ్ కోట ను రెండు రోజుల పాటు పూర్తిగా బంద్ చేశారు. పుణె శివార్లలో వరదల్లో చిక్కుకుపోయిన ఒక ప్రైవేట్ బస్సులోని 37 మంది ప్రయాణికులను ఎన్&amp;zwnj;డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలకు తెగించి సురక్షితంగా రక్షించాయి.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;📽️ Incessant rain with gusty winds continues to lash &lt;a href=&quot;https://x.com/hashtag/Mumbai?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Mumbai&lt;/a&gt; and Coastal &lt;a href=&quot;https://x.com/hashtag/Maharashtra?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Maharashtra&lt;/a&gt;. &lt;br /&gt;&lt;br /&gt;A red alert has been issued for the &lt;a href=&quot;https://x.com/hashtag/Raigad?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Raigad&lt;/a&gt; district as major rivers have crossed the danger level. &lt;a href=&quot;https://t.co/NVDtagccKH&quot;&gt;pic.twitter.com/NVDtagccKH&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; All India Radio News (@airnewsalerts) &lt;a href=&quot;https://x.com/airnewsalerts/status/2073959367745978474?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 6, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;ఇటు ముంబై నగరంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. విఖ్రోలి, కొలాబా, మాతుంగ వంటి లోతట్టు ప్రాంతాలు మోకాళ్లోతు నీటిలో మునిగిపోయాయి. పశ్చిమ రైల్వే పరిధిలోని వసాయ్ రోడ్ - విరార్ సెక్షన్లలో పట్టాలు పూర్తిగా నీట మునగడంతో 20 కి పైగా ఎక్స్&amp;zwnj;ప్రెస్ రైళ్లు మధ్యలోనే నిలిచిపోయాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ ఎయిర్&amp;zwnj;పోర్టులో రన్&amp;zwnj;వే రక్షణ చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మహారాష్ట్ర అసెంబ్లీని సైతం వర్షాల కారణంగా ఒకరోజు వాయిదా వేయాల్సి వచ్చింది. గత 3-4 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్ష సంబంధిత ఘటనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారని విపత్తు నిర్వహణ మంత్రి గిరీష్ మహాజన్ ప్రకటించారు.&lt;br /&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/health/who-invented-the-condom-252681&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/05/25596bbf8749321fa821fff7a42b021f17832472986801401_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Jharkhand  Man Eats Two Snakes Alive:మద్యం మత్తులో వికృత చేష్ట! బతికున్న పామును పట్టుకుని కొరికి తినేసిన జార్ఖండ్ వ్యక్తి!- బతికాడా?]]></title><link>https://telugu.abplive.com/news/india/jharkhand-chatra-drunk-man-eats-two-snakes-hospitalised-252701</link><comments>https://telugu.abplive.com/news/india/jharkhand-chatra-drunk-man-eats-two-snakes-hospitalised-252701#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 18:35:02 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/jharkhand-chatra-drunk-man-eats-two-snakes-hospitalised-252701</guid><description><![CDATA[&lt;p&gt;Shocking Viral News: &amp;nbsp;మద్యం మత్తు మనుషులను ఏ స్థాయికి దిగజారుస్తుందో, ఎలాంటి వికృత పనులకు పురికొల్పుతుందో నిరూపించే ఒక ఒళ్లు గగుర్పొడిచే వింత సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. చత్రా &amp;nbsp;జిల్లా పరిధిలో శనివారం రాత్రి ఒక 46 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా రెండు పాములను బతికుండగానే కొరికి, నమిలి మింగేశాడు. అనంతరం అతని శరీరం పాలిపోయి, తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ షాకింగ్ ఉదంతం స్థానికంగానే కాకుండా జాతీయ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;చత్రా జిల్లా కుందా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్వాడిహ్ తోలా గ్రామానికి చెందిన బుధన్ భారతి &amp;nbsp;అనే వ్యక్తి శనివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి పొలం సమీపంలో కూర్చుని విపరీతంగా మద్యం సేవించాడు. ఆపై వారంతా కలిసి అక్కడే పేకాట ఆడుతున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న పొలాల్లో నుంచి ఒక పాము జరజర ప్రాకుకుంటూ బుధన్ భారతి వైపునకు వచ్చింది. మద్యం మత్తులో ఉన్న అతడిని కరిచేందుకు ఆ పాము ప్రయత్నించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp; పామును చూసి చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, గ్రామస్థులు భయంతో పక్కకు తప్పుకోవాలని బుధన్&amp;zwnj;ను గట్టిగా హెచ్చరించారు. కానీ, అప్పటికే మత్తులో ఊగిపోతున్న బుధన్.. భయపడాల్సింది పోయి, ఆ పామును తన ఒట్టి చేతులతో పట్టుకుని, నోటితో బతికుండగానే కొరికి ముక్కలు ముక్కలుగా నమిలి మింగేశాడు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;అంతటితో ఆగని బుధన్ భారతి వింత ప్రవర్తన అక్కడి వారిని మరింత భయాందోళనలకు గురిచేసింది. మొదటి పామును తిన్న వెంటనే.. అతను పక్కనే ఉన్న మరో పొలంలోకి పరుగు తీశాడు. అక్కడ కొద్దిసేపటి క్రితమే గ్రామస్థులు కొట్టి చంపిన మరో పాము &amp;nbsp;పడి ఉంది. ఏమాత్రం అసహ్యం లేకుండా ఆ చచ్చిన పామును కూడా చేతుల్లోకి తీసుకుని, దానిని కూడా పూర్తిగా తినేశాడు. ఆ తర్వాత కూడా ఏమీ తెలియనట్లు మళ్లీ వచ్చి మద్యం తాగుతూ కూర్చున్నాడు. ఈ లోపు మూడో పామును పట్టుకోవడానికి సిద్ధమవుతుండగా.. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని అతడిని అడ్డుకున్నారు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రెండు పాములను తిన్న కొద్దిసేపటికే బుధన్ భారతి ఆరోగ్యం వేగంగా క్షీణించింది. విష ప్రభావం వల్లో లేదా కెమికల్ రియాక్షన్ వల్లో అతని శరీరం మొత్తం తెల్లగా పాలిపోవడం ప్రారంభమైంది. దీంతో భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు అతడిని తక్షణమే ప్రతాప్&amp;zwnj;పూర్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ &amp;nbsp;కు తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల బృందం అతనికి అత్యవసర చికిత్స అందించింది. &amp;nbsp;అయితే, అతను తిన్న పాములు ఏ జాతికి చెందినవి, అవి ఎంతవరకు విషపూరితమైనవి అనే విషయాలపై స్పష్టత లేదు. అతనికి మెరుగైన చికిత్స కోసం తరలించారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/health/who-invented-the-condom-252681&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/f89a09f69c458b68055115aae5186ffe1783343050975228_original.png" width="220"/></item><item><title><![CDATA[Cross Border Love Story: సరిహద్దులు దాటిన ప్రేమకథ! ఉరీ ఎల్‌ఓసీ వేదికగా  స్నాప్‌చాట్  ప్రేమికుల ఎమోషనల్ థ్రిల్లర్! ఎమోషనల్ క్లైమాక్స్]]></title><link>https://telugu.abplive.com/news/cross-border-love-story-uri-loc-pok-youth-zeeshan-mir-repatriated-iram-bano-252699</link><comments>https://telugu.abplive.com/news/cross-border-love-story-uri-loc-pok-youth-zeeshan-mir-repatriated-iram-bano-252699#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 18:19:46 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/cross-border-love-story-uri-loc-pok-youth-zeeshan-mir-repatriated-iram-bano-252699</guid><description><![CDATA[&lt;p&gt;Indian Army Humanitarian Repatriation PoK: &amp;nbsp; ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత, నిరంతరం సైనికుల పహారా, ఎటు చూసినా గస్తీ కాసే తుపాకులు.. ఇదీ భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదాస్పద సరిహద్దు రేఖ &amp;nbsp;. కానీ, శత్రుదేశాల మధ్య ఉన్న ఆ మారణాయుధాల భయం కూడా రెండు హృదయాల మధ్య చిగురించిన ప్రేమను ఆపలేకపోయింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ &amp;nbsp;లోని ముజఫరాబాద్&amp;zwnj;కు చెందిన 22 ఏళ్ల యువకుడు జీషాన్ మీర్, సోషల్ మీడియా యాప్ &amp;nbsp;స్నాప్&amp;zwnj;చాట్ ద్వారా జమ్మూ కశ్మీర్&amp;zwnj;లోని ఉరీ సెక్టార్ పరిధిలోని సరిహద్దు గ్రామానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడాది కాలంగా సాగిన వీరి డిజిటల్ ప్రేమకథ.. చివరకు ఒక ఉత్కంఠభరితమైన సరిహద్దు థ్రిల్లర్&amp;zwnj;లా మారి.. జూలై 4, 2026 శనివారం నాడు ఎంతో ఎమోషనల్ &amp;nbsp;క్లైమాక్స్&amp;zwnj;కు చేరింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అసలు కథ మే 31, 2026 న ప్రారంభమైంది. కుటుంబంలో పెళ్లి చేసుకోమనే ఒత్తిడి తట్టుకోలేక, తన ప్రేమను గెలిపించుకోవాలనే పిచ్చితో జీషాన్ మీర్ కాలికి కేవలం చెప్పులు వేసుకుని, చేతిలో ఐడెంటిటీ కార్డ్, మొబైల్ పట్టుకుని అత్యంత ప్రమాదకరమైన ఉరీ సెక్టార్&amp;zwnj;లోని సిలికోట్ సరిహద్దు కంచెను దాటి భారత భూభాగంలోకి అడుగుపెట్టాడు. దారిలో ఒక చిరుతపులి కంట్లో పడినా ప్రాణాలకు తెగించి ముందుకు సాగాడు. బోర్డర్ దాటగానే ఇరమ్&amp;zwnj;కు మెసేజ్ చేశాడు. జీషాన్ వచ్చాడనే &amp;nbsp;సమాచారం తెలియగానే ఇరమ్ తన ఇంటి కిటికీలోంచి దూకి, సరిహద్దు చెక్&amp;zwnj;పోస్ట్ వైపు పరుగెత్తింది. అప్పటికే అప్రమత్తమైన భారత సైన్యం &amp;nbsp;జీషాన్&amp;zwnj;ను చొరబాటుదారుడిగా భావించి అదుపులోకి తీసుకుంది. ఆర్మీ జవాన్ల ముందే ఇరమ్ రోదిస్తూ.. అతను తీవ్రవాది కాదని, తనను చూడటానికే వచ్చాడని నిజం చెప్పడంతో ఈ ప్రేమకథ మొదటి మలుపు తిరిగింది.&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;జీషాన్&amp;zwnj;ను పోలీసులు ఫారినర్స్ యాక్ట్ &amp;nbsp;కింద అరెస్ట్ చేసి బారముల్లా జైలుకు తరలించారు. కశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు జీషాన్ మొబైల్, కాల్ డేటాను పూర్తిగా జల్లెడ పట్టి.. అతనికి ఎలాంటి ఉగ్రవాద ఉద్దేశాలు లేవని, కేవలం ప్రేమ కోసమే వచ్చాడని కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ అసాధారణ లవ్ స్టోరీని పరిశీలించిన ఉరీ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు.. మానవతా దృక్పథంతో వ్యవహరించింది. యువకుడిది చొరబాటు లేదా దేశద్రోహ కుట్ర కాదని, కేవలం ప్రేమించిన అమ్మాయిని చూడాలనే అమాయకపు ప్రయత్నమేనని అంగీకరిస్తూ కేసును కొట్టివేసి, అతని విడుదలకు, స్వదేశానికి పంపడానికి &amp;nbsp;ఆదేశాలు జారీ చేసింది. భారత సైన్యం కూడా జీషాన్&amp;zwnj;ను జైలులో అత్యంత గౌరవంగా, ఒక అతిథిలా చూసుకుని భారతీయ మానవతా విలువలను చాటుకుంది. కోర్టు ఆర్డర్ రావడంతో పాక్ అధికారులతో మాట్లాడి జీషాన్&amp;zwnj;ను తిరిగి పంపించేందుకు శనివారం మధ్యాహ్నం ఉరీలోని ప్రముఖ &amp;nbsp;కమాన్ అమన్ సేతు వంతెన వద్దకు తీసుకువచ్చారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;A PoK man allegedly crossed the LoC to meet a woman he met on Snapchat before being detained and repatriated.&lt;br /&gt;&lt;br /&gt;Read more on, &lt;a href=&quot;https://t.co/CYeKt8cbU3&quot;&gt;https://t.co/CYeKt8cbU3&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/PoK?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#PoK&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/LoC?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#LoC&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/Uri?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Uri&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/SnapchatFriend?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#SnapchatFriend&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/IndianArmy?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#IndianArmy&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/BorderPatrol?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#BorderPatrol&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/QqMAB6bQMa&quot;&gt;pic.twitter.com/QqMAB6bQMa&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; shorts91 (@shorts_91) &lt;a href=&quot;https://x.com/shorts_91/status/2073489733620240555?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 4, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;అక్కడ సరిహద్దు గేట్ల మధ్య.. ఇరమ్ బానో కుటుంబానికి, జీషాన్ మీర్&amp;zwnj;కు కలిసేందుకు అధికారులు కేవలం &amp;nbsp;మూడు నిమిషాల &amp;nbsp;సమయం ఇచ్చారు. ఆ మూడు నిమిషాల ఎమోషనల్ సీన్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లను తడిపింది. నువ్వేం బాధపడకు, ఏడవద్దు.. నేను బాగున్నాను &amp;nbsp;అని జీషాన్ ఇరమ్&amp;zwnj;కు ధైర్యం చెప్పాడు. ఇరమ్ కుటుంబం అతనికి కొత్త బట్టలు, బూట్లు కొని ఇచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 12:30 గంటలకు జీషాన్&amp;zwnj;ను భారత సైన్యం అధికారికంగా పాక్ సైనికులకు అప్పగించింది. ప్రస్తుతం ఈ విడిపోయిన ప్రేమికుల కుటుంబాలు.. భవిష్యత్తులో వీసా &amp;nbsp;ద్వారా చట్టబద్ధంగా ఇరమ్&amp;zwnj;ను పాకిస్తాన్ తీసుకెళ్లి, ఇద్దరికీ అధికారికంగా పెళ్లి చేయాలని ఆశిస్తున్నారు. ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్&amp;zwnj;గా మొదలైన ఈ సరిహద్దు ప్రేమకథ.. తుపాకుల నీడలో శిక్షతో కాకుండా మానవత్వంతో కూడిన ఒక అందమైన ఆశతో ముగిసింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/health/who-invented-the-condom-252681&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/7fe0a0c0c03c3ecd820e71b3f9c3c21c1783342160864228_original.png" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-july-2026-252660</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-july-2026-252660#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 10:34:22 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-july-2026-252660</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;AP Liquor Scam: ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!&lt;/h2&gt;
&lt;p&gt;AP Liquor Scam: ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో A-2 రాజ్ కెసిరెడ్డి పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్&amp;zwnj;పై విచారణను నాంపల్లి కోర్టు &amp;nbsp;ఈ నెల 13కు వాయిదా వేసింది. నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డి, కారుమూరి సునీల్&amp;zwnj;ను వారం రోజులు కస్టడీ కోరుతూ ఈడీ మరో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయండి, ఏదైనా జరిగితే బీఆర్ఎస్&amp;zwnj;దే బాధ్యత &amp;ndash; జగదీష్ రెడ్డి&lt;/h2&gt;
&lt;p&gt;కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లను వెంటనే ఆన్ చేయడం ద్వారా రాష్ట్రాన్ని సూపర్ ఎల్&amp;zwnj;నినో ప్రభావం నుండి, కరవు పరిస్థితుల నుండి రక్షించవచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. పంప్ ఆన్ చేసి నీళ్లు నింపాలని, ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే &lt;a title=&quot;బీఆర్ఎస్ పార్టీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BRS-Party&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీఆర్ఎస్ పార్టీ&lt;/a&gt;దే బాధ్యత అని, రాజీకీయాల నుంచి తప్పుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాము చేపట్టిన కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనపై ప్రభుత్వం తరఫున నలుగురు మంత్రులు స్పందించారని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ మంత్రులలో ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలమనే కనీస అవగాహన, బాధ్యతతో మాట్లాడలేకపోయారని ఆయన తీవ్రంగా విమర్శించారు.&lt;/p&gt;
&lt;p&gt;రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి మంత్రులంతా కేవలం పాత సొల్లు, బూతు పురాణాలతోనే కాలక్షేపం చేస్తూ రాజకీయం చేస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణహిత నది గోదావరిలో కలిసే ప్రదేశంలోనే ఎల్లప్పుడూ నీళ్లు అందుబాటులో ఉంటాయనే శాస్త్రీయ దృక్పథంతోనే మాజీ ముఖ్యమంత్రి &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; సరిగ్గా అదే ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన సమర్థించారు.&lt;/p&gt;
&lt;h2&gt;రేపు, ఎల్లుండి వైఎస్సార్ జిల్లాలో వైయస్ జగన్ పర్యటన&lt;/h2&gt;
&lt;p&gt;వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి (జూలై 7, 8 తేదీల్లో) వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు (జూలై 7న) పులివెందులలోని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్భార్&amp;zwnj;లో పాల్గొని, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. అనంతరం ఎల్లుండి (జూలై 8న) వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆయన ఇడుపులపాయ నుంచి నేరుగా బెంగళూరుకు తిరుగు ప్రయాణమవుతారు.&lt;/p&gt;
&lt;h2&gt;సంథ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్&amp;zwnj;కు స్వల్ప ఊరట..&lt;/h2&gt;
&lt;p&gt;సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై సోమవారం నాంపల్లి కోర్టు లో విచారణ జరిగింది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు వర్చువల్ గా అటెండ్ అవ్వడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. నేడు జరిగిన విచారణకు కొంత మంది నిందితులు వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణ ఈ నెల 29 కి వాయిదా వేసింది. 23 మంది నిందితులకు 500 పేజీల ఛార్జ్ షీట్ కాపీలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందజేశారు. ముంబై షూటింగ్ లో ఉండడం తో అల్లు అర్జున్2కు వర్చువల్ గా హాజరుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;ఆక్వా రైతుల పోరాటానికి వైఎస్సార్సీపీ సంఘీభావం.. ఈ 15న భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;ఆక్వా రైతుల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి సంఘీభావం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భీమవరంలో పర్యటించనున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్లకు మద్దతుగా ఈ పర్యటన సాగనుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేరుగా ఆక్వా రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. భీమవరంలో జరగబోయే వైఎస్ &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; పర్యటనను విజయవంతం చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;పులివెందులలో రోడ్డుపైనే ఊడిపోయిన స్కూల్ బస్ టైర్లు&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;కడప జిల్లా పులివెందులలో ఒక స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు వెళ్తుండగా అకస్మాత్తుగా రెండు టైర్లు విడిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సుల ఫిట్నెస్ టెస్ట్ ఎందుకు చేయడం లేదని, ప్రైవేటుకు బాధ్యతలు అప్పగించడం వల్లే ఇలాంటి నిర్లక్ష్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి.&lt;/p&gt;
&lt;h2&gt;విజయవాడలో కాల్ మనీ రాకెట్&amp;ndash; ఎంపీ కేశినేని చిన్ని, ముల్పూరి కిశోర్&amp;zwnj;లపై సీఎంకు కేశినేని నాని లేఖ&lt;/h2&gt;
&lt;p&gt;విజయవాడలో &quot;కాల్ మనీ&quot; సిండికేట్ పేరిట ఎంపీ కేశినేని చిన్ని, ఆయన అనుచరుడు ముల్పూరి కిశోర్ సాగిస్తున్న అరాచకాలపై మాజీ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. చాగర్ల గాయత్రి అనే మహిళ రూ. 5 కోట్ల అప్పుకు రూ. 21 కోట్లు చెల్లించినా, అదనంగా మరో రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ ఆమె 11 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి, ప్రాణాలతో బెదిరించడానికి ఎంపీ అనుచరులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కిశోర్&amp;zwnj;పై తక్షణమే పీడీ యాక్ట్ ప్రయోగించాలని, బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని నాని డిమాండ్ చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;ఒక్క బిల్డింగ్ కూల్చితే వంద కడతాం: అక్బరుద్దీన్ ఒవైసీ&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్: &amp;lsquo;అనాథలు, పేదలకు ఉచిత విద్యనందిస్తున్న భవంతిని కూల్చితే, మరో పది భవంతులు నిర్మిస్తానని&amp;rsquo; చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. బండ్లగూడలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముస్లింలలో నిరక్షరాస్యతను దూరం చేస్తున్నందుకే కొందరు తనపై కక్ష గట్టారని ఆరోపించారు. ఒకవేళ భవంతులు కోల్పోయినా, విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టైనా చదువు చెప్పిస్తానని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;ఇటీవల కాలినడకన తిరుమలకు వెళ్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టీటీడీ ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించింది. ఆమె భక్తికి చలించిన టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఆమె వివరాలు కనుక్కోవాలని కోరగా.. విజిలెన్స్ అధికారులు ఆమెను చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు.&lt;/p&gt;
&lt;p&gt;చైర్మన్ ఆదేశాల మేరకు సోమవారం ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ఆమెకు పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందించి, కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ అద్భుత అవకాశానికి నవనీతమ్మ కుటుంబ సభ్యులు టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/bf7cce46c29c35ecccad4f1e266826e21783313067366233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Tamil Nadu Politics:  తమిళ తంబీల రాజకీయంలో నోట్ల  రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?]]></title><link>https://telugu.abplive.com/politics/tamil-nadu-tvk-dmk-horse-trading-controversy-vijay-government-stalin-strategy-252538</link><comments>https://telugu.abplive.com/politics/tamil-nadu-tvk-dmk-horse-trading-controversy-vijay-government-stalin-strategy-252538#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 08:34:25 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/tamil-nadu-tvk-dmk-horse-trading-controversy-vijay-government-stalin-strategy-252538</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;CM Vijay Government Topple Controversy:&lt;/strong&gt; తమిళనాడు రాజకీయాలు గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విధంగా అత్యంత వేగంగా మారుతున్నాయి. ఏప్రిల్ 2026 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం &amp;nbsp;108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, విసికె వంటి మిత్రపక్షాల మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . అయితే, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు కూడా గడవక ముందే.. తమిళనాట &amp;nbsp;హార్స్ ట్రేడింగ్ దందా తీవ్ర కలకలం రేపుతోంది. టీవీకే ఎమ్మెల్యేలను భారీగా కొనుగోలు చేసి, విజయ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ప్రతిపక్ష డీఎంకే &amp;nbsp;తెరవెనుక చక్రం తిప్పుతోందనే ఆరోపణలు ఇప్పుడు చెన్నై కోటను కుదిపేస్తున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;స్పీకర్&amp;zwnj;పై అవిశ్వాస తీర్మానం&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/news/tamil-nadu-plot-to-topple-cm-vijay-tvk-government-dmk-leaders-named-three-arrested-horse-trading-scam-252223&quot; target=&quot;_self&quot;&gt;స్పీకర్&amp;zwnj;పై అవిశ్వాస తీర్మానం&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ వివాదం జూన్ 29, 2026న కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా చెన్నై పోలీస్ కమిషనర్&amp;zwnj;కు ఫిర్యాదు చేయడంతో వెలుగుచూసింది. అసెంబ్లీ స్పీకర్&amp;zwnj;పై ప్రతిపక్షాలు పెట్టబోయే అవిశ్వాస తీర్మానంలో &amp;nbsp;ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి లేదా పార్టీ ఫిరాయించడానికి తనకు ఏకంగా రూ.35 కోట్ల భారీ ఆఫర్ &amp;nbsp;వచ్చిందని ఇళయరాజా సంచలన నివేదిక ఇచ్చారు. ఈ కేసులో రంగంలోకి దిగిన పోలీసులు తిరునావుక్కరసు, నరేష్, త్యాగరాజన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో అసలు లింకులు బయటపడ్డాయి. అరెస్టయిన వారు మాజీ డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ మరియు ఆయన సోదరుడు అశోక్ కుమార్&amp;zwnj;ల ప్రధాన అనుచరులని తేలడంతో ఈ కుట్ర వెనుక డీఎంకే అగ్రనేతలే ఉన్నారని టీవీకే విద్యుత్ శాఖ మంత్రి పి. నిర్మల్ కుమార్ నేరుగా ఆరోపించారు.&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;&lt;a title=&quot;&amp;nbsp;మళ్లీ ఎన్నికలు వస్తే విజయ్&amp;zwnj;కే లాభమా?&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/news/tamilnadu-aiadmk-crisis-mr-vijayabhaskar-resigns-mla-joins-tvk-cm-vijay-by-election-strategy-252009&quot; target=&quot;_self&quot;&gt;&amp;nbsp;మళ్లీ ఎన్నికలు వస్తే విజయ్&amp;zwnj;కే లాభమా?&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఒకవేళ డీఎంకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టినా.. తక్షణమే మధ్యంతర ఎన్నికలు వస్తే తమిళ సెంటిమెంట్ ప్రకారం విజయ్&amp;zwnj;కే పూర్తి మెజారిటీ &amp;nbsp; వచ్చే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు డీఎంకే ఈ రిస్క్ ఎందుకు చేస్తోంది? అనేదే ఇక్కడ అసలైన పొలిటికల్ ట్విస్ట్. &amp;nbsp;డీఎంకే వ్యూహం కేవలం ప్రభుత్వాన్ని కూల్చడం మాత్రమే కాదు.. కొత్తగా ఏర్పడిన టీవీకే కూటమిలో &amp;nbsp;రాజకీయ అస్థిరత ను &amp;nbsp;సృష్టించడం. 2026 అసెంబ్లీ ఫలితాల్లో డీఎంకే కూటమి 73 సీట్లకు, అన్నాడీఎంకే 53 సీట్లకు పరిమితమయ్యాయి. ద్రావిడ సిద్ధాంతాన్ని పక్కనబెట్టి &amp;nbsp;విజయ్ అధికారం చేజిక్కించుకోవడాన్ని స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ జీర్ణించుకోలేకపోతున్నారు. విజయ్ సీఎంగా స్థిరపడితే భవిష్యత్తులో డీఎంకే మనుగడ కష్టమని భావించే.. మొదటి ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై &amp;nbsp;చేతకానిది &amp;nbsp;అనే ముద్ర వేయడానికి ఈ కుట్ర పన్నారని టీవీకే వర్గాలంటున్నాయి. &amp;nbsp;స్పీకర్&amp;zwnj;ను పడగొట్టడం ద్వారా విజయ్ సర్కార్&amp;zwnj;కు అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేదని గవర్నర్ ద్వారా నిరూపించి, రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలన &amp;nbsp;వైపు నెట్టాలనేది డీఎంకే ప్లాన్&amp;zwnj;గా కనిపిస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;ఎండీఎంకే ఎమ్మెల్యేలకు విజయ్ పార్టీ బేరసారాలు&quot; href=&quot;https://telugu.abplive.com/politics/mk-stalin-to-contest-from-trichy-east-bye-election-against-247687&quot; target=&quot;_self&quot;&gt;ఎండీఎంకే ఎమ్మెల్యేలకు విజయ్ పార్టీ బేరసారాలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;అయితే, ఈ బేరసారాల వెనుక కేవలం టీవీకే ఎమ్మెల్యేలే లేరు, రివర్స్ గేర్&amp;zwnj;లో డీఎంకే కూడా డిఫెన్స్&amp;zwnj;లో పడింది. డీఎంకే తరపున ఉదయ సూర్యుడు &amp;nbsp;గుర్తుపై పోటీ చేసి గెలిచిన &amp;nbsp;ఎండీఎంకే ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి సీఎం విజయ్ కూడా ప్రయత్నిస్తున్నారని, వారు రాజీనామా చేస్తే బై-ఎలక్షన్స్&amp;zwnj;లో గెలిపించే బాధ్యత తనదేనని విజయ్ హామీ ఇచ్చారని డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్&amp;zwnj;ఎస్ భారతి గవర్నర్&amp;zwnj;కు కౌంటర్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్షం ఇద్దరూ ఒకరి ఎమ్మెల్యేలపై ఒకరు కన్నేశారని స్పష్టమవుతోంది. ఈ హార్స్ ట్రేడింగ్ రాజకీయం తమిళనాడు ఓటర్లలో విస్తృతమైన చర్చకు కారణం అవుతోంది. &amp;nbsp;ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, కేవలం 40 రోజుల వ్యవధిలోనే ఒక కొత్త ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రూ.35 కోట్ల నుండి రూ.50 కోట్ల వరకు ఒక్కో ఎమ్మెల్యేకు ఎరవేయడం డీఎంకే నైతిక పతనాన్ని సూచిస్తోందని &amp;nbsp;టీవీకే నేతలంటున్నారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/personal-finance/new-credit-card-rules-come-into-effect-what-you-need-to-know-252318&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/184e8399d067149e223c3d721866f57e1783170909276228_original.png" width="220"/></item><item><title><![CDATA[Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు]]></title><link>https://telugu.abplive.com/news/india/two-arrested-in-bengaluru-daycare-child-abuse-viral-video-in-washing-machine-and-toilet-jet-incident-252575</link><comments>https://telugu.abplive.com/news/india/two-arrested-in-bengaluru-daycare-child-abuse-viral-video-in-washing-machine-and-toilet-jet-incident-252575#respond</comments><pubDate>Sun, 5 Jul 2026 12:03:32 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/two-arrested-in-bengaluru-daycare-child-abuse-viral-video-in-washing-machine-and-toilet-jet-incident-252575</guid><description><![CDATA[&lt;p&gt;బెంగళూరు: బెంగళూరులోని హెచ్&amp;zwnj;ఏఎల్ (HAL) పరిధిలో ఉన్న క్యాప్&amp;zwnj;జెమిని క్యాంపస్ లోని డేకేర్ సెంటర్&amp;zwnj;లో పిల్లలపై వేధింపుల ఆరోపణల కేసులో సుజాత, విజయలక్ష్మి అనే ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt; రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (KSCPCR) శనివారం తెలిపింది. చైల్డ్ హెల్ప్&amp;zwnj;లైన్ ద్వారా అందిన సమాచారం ఆధారంగా జూన్ 25 రాత్రి హెచ్&amp;zwnj;ఏఎల్ పోలీస్ స్టేషన్&amp;zwnj;లో ఫిర్యాదు నమోదైంది. తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చిందని కెఎస్&amp;zwnj;సిపిసిఆర్ &amp;nbsp;చైర్&amp;zwnj;పర్సన్ సంతోష్ కుమార్ సి తెలిపారు. మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన నివేదికల ఆధారంగా, కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి నివేదికను కోరింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అసలు వివాదం ఏంటీ..&lt;/strong&gt;&lt;br /&gt;క్యాప్&amp;zwnj;జెమిని క్యాంపస్&amp;zwnj;లోని కేర్&amp;zwnj;టేకర్లు పసిపిల్లలను వాషింగ్ మెషీన్ లోపల ఉంచడం, టాయిలెట్ జెట్ స్ప్రేని వారి నోట్లో స్ప్రే చేయడం, వారిని నిశ్శబ్దంగా ఉంచడానికి టాయిలెట్ల లోపల లాక్ చేయడం, చిన్నారులు ఏడ్చినప్పుడల్లా బెదిరించడం వంటివి ఆ వీడియోలలో కనిపించాయి. దాంతో ఈ వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈ విషయాన్ని బయటపెట్టిన సుజాత అనే సిబ్బందిని మొదట అక్కడ జాబ్ నుంచి తొలగించారు. ఆ తరువాత చిన్నారులకు సంబంధించి సెన్సిటివ్ ఫొటోలు, వీడియోలు వైరల్ చేసిందన్న ఆరోపణలతో ఆమెను సైతం అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;hi&quot;&gt;🚨 माता-पिता काम पर जाते समय बच्चों को भरोसे के साथ सौंपते हैं&amp;hellip; ये विश्वासघात है !! &lt;br /&gt;&lt;br /&gt;HAL कैंपस की क्रेच में 2-3 साल के मासूम बच्&amp;zwj;चों के साथ अमानवीय अत्याचार!&lt;br /&gt;&lt;br /&gt;जिनके हाथों में सुरक्षा के लिए परिजनों ने सौाप उन्&amp;zwj;होंने ही बच्&amp;zwj;चों पर अत्&amp;zwj;याचार किया&lt;br /&gt;&lt;br /&gt;# वॉशिंग मशीन के अंदर बंद किया&amp;hellip; &lt;a href=&quot;https://t.co/nflk9jUWgH&quot;&gt;https://t.co/nflk9jUWgH&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/BwQGoOhltr&quot;&gt;pic.twitter.com/BwQGoOhltr&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Sunil Yadav (@sunilyadav21) &lt;a href=&quot;https://x.com/sunilyadav21/status/2072340348823843172?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 1, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;భారతీయ న్యాయ సంహిత, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం ఐదుగురు కేర్&amp;zwnj;గివర్లపై హెచ్&amp;zwnj;ఏఎల్ (HAL) పోలీస్ స్టేషన్&amp;zwnj;లో పోలీసులు ఎఫ్&amp;zwnj;ఐఆర్ నమోదు చేశారు. నిందితులను మంజుల, విజయలక్ష్మి, భవాని, సింధు, బిందులుగా గుర్తించారు. ఐదుగురు నిందితులలో విజయలక్ష్మితో పాటు విషయాన్ని బయటపెట్టిన సుజాత అనే మహిళను హెచ్&amp;zwnj;ఏఎల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/7-fishermen-missing-at-sea-off-visakhapatnam-coast-navy-coast-guard-launch-search-operation-252565&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్&amp;zwnj;గార్డ్!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;డే కేర్ సెంటర్లో వరుస తనిఖీలు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;డే కేర్ సెంటర్&amp;zwnj;లో జరుగుతున్న దారుణాలపై బాలల హక్కులు, మనస్తత్వశాస్త్రం, వైద్యం, లా, విద్యారంగ నిపుణులతో కూడిన ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 2న క్యాప్&amp;zwnj;జెమిని డేకేర్ సెంటర్&amp;zwnj;ను తనిఖీ చేసింది. అదే విధంగా జూలై 3, 4 తేదీల్లో కెఎస్&amp;zwnj;సిపిసిఆర్ (KSCPCR), జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి.&lt;/p&gt;
&lt;p&gt;ఎన్&amp;zwnj;సిపిసిఆర్ (NCPCR) బృందం రెండు రోజులూ అక్కడికి వెళ్లి పరిశీలించి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని సంతోష్ కుమార్ చెప్పారు. బాత్రూమ్&amp;zwnj;లో చిన్నారుల్ని డోర్ లాక్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలా జరగకుండా ఉండాల్సిందని అన్నారు. కమిషన్ ఇప్పటివరకు కేవలం ఒకే చిన్నారి తల్లిదండ్రులను మాత్రమే కలిసి మాట్లాడగలిగిందని ఆయన తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;అవసరమైన చోట అదనపు చట్టపరమైన నిబంధనలను చేర్చాలని, ఇందులో ప్రమేయం ఉన్నవారందరి పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపాలని కమిషన్ పోలీసులను ఆదేశించింది. కెఎస్&amp;zwnj;సిపిసిఆర్ విధానపరమైన సమస్యలపై ప్రభుత్వం నుండి వివరాలను కూడా కోరింది. డేకేర్ సెంటర్లను నియంత్రించే ప్రస్తుత నిబంధనలను కఠినంగా అమలు చేసేలా చూస్తామని తెలిపింది. తల్లిదండ్రులకు డేకేర్ సెంటర్ సీసీటీవీ (CCTV) ఫుటేజీని చూసే సదుపాయాన్ని కల్పించడం, కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) రూపొందించడం, డేకేర్ సిబ్బంది అందరికీ ఉద్యోగంలో చేరడానికి ముందే తగిన శిక్షణ ఇచ్చేలా చూడటం వంటి చర్యలను సిఫార్సు చేస్తూ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాయనుంది.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;బెంగళూరు డేకేర్ వేధింపుల కేసులో వాస్తవాలు బయటపెట్టిన సుజాత కుమారుడైన గౌతమ్ మాట్లాడుతూ.. పసిపిల్లలపై జరుగుతున్న వేధింపుల గురించి అమ్మ నాకు చెప్పినప్పుడు, ఆధారాలను రికార్డ్ చేయమని ఆమెకు సలహా ఇచ్చినట్లు తెలిపాడు. పిల్లలపై జరుగుతున్న వేధింపులను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆమె రహస్యంగా వీడియోలను రికార్డ్ చేసిందని తెలిపాడు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నాలుగు నెలలుగా పనిచేస్తున్న సిబ్బందికి, తన తల్లికి డేకేర్ సూపర్&amp;zwnj;వైజర్ మంజుల సమస్యలు సృష్టిస్తోందని గౌతమ్ ఆరోపించాడు. వీడియోలు రికార్డ్ చేసిన మరుసటి రోజు జూన్ 24న మంజుల తన తల్లిని ఉద్యోగం నుండి తొలగించేలా చేసిందన్నాడు. ఆ వీడియోలను డిలీట్ చేయాలని మంజుల సుజాతను కోరిందని, తనను కొందరు వ్యక్తులు వెంబడిస్తున్నారని, తల్లి సుజాత ఆ ఫుటేజీని వెంటనే ఎవరికి షేర్ చేయలేదని తెలిపాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/05/05341b8d6e806adcc928b8be0c1a098f1783233156867233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Buried Treasure: పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?]]></title><link>https://telugu.abplive.com/news/buried-treasure-why-was-treasure-buried-underground-in-ancient-days-know-how-the-practice-began-252557</link><comments>https://telugu.abplive.com/news/buried-treasure-why-was-treasure-buried-underground-in-ancient-days-know-how-the-practice-began-252557#respond</comments><pubDate>Sun, 5 Jul 2026 07:30:54 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/buried-treasure-why-was-treasure-buried-underground-in-ancient-days-know-how-the-practice-began-252557</guid><description><![CDATA[&lt;p&gt;Buried Treasure: భూమి కింద దాగి ఉన్న గుప్త నిధుల కథలు శతాబ్దాలుగా ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ప్రాచీన కాలంలో సామ్రాజ్యాల నుండి సముద్రపు దొంగల కథల వరకు, భూమిలో దాచిన బంగారం సీక్రెట్ ఉత్కంఠకు చిహ్నంగా మారింది. అయితే, ఈ ఆచారం కేవలం మూఢనమ్మకంపై ఆధారపడి ఉందనుకుంటే పొరపాటే.&amp;nbsp; ప్రాచీన కాలంలో భూమి కింద తమ సంపదను దాచడం అనేది విలువైన వస్తువుల రక్షణకు అత్యంత సురక్షితమైన మార్గం. ఆ కాలంలో బ్యాంకులు, లాకర్లు లేదా ఆధునిక భద్రతా వ్యవస్థలు లేవు. యుద్ధాలు, దండయాత్రలు, ఆకస్మిక మరణాల కారణంగా, ఈ దాచిన నిధులు&amp;nbsp; తరతరాలుగా గుర్తించలేక అలాగే ఉండిపోయేవి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;భూమి అత్యంత సురక్షితమైన లాకర్&lt;/strong&gt;&lt;br /&gt;ప్రాచీన నాగరికతలో ప్రజలు తమ సంపదను దాచుకోవడానికి వారి వద్ద బ్యాంకింగ్ సంస్థలు లేదా సురక్షితమైన ప్రభుత్వ లాకర్లు లేవు. రాజులు, వ్యాపారులు, సంపన్న కుటుంబాలు తరచుగా తమ బంగారు నాణేలు, ఆభరణాలు, విలువైన లోహాలను మట్టి పాత్రలలో లేదా చెక్క పెట్టెల్లో ఉంచి భూమిలో దాచేవారు. తోటలు, పొలాలు, భూగర్భ గదులు, సొరంగాలు, బావుల వంటి దాచిన ప్రదేశాలను సాధారణంగా ఇందుకోసం ఎంచుకునేవారు. ఎందుకంటే అక్కడ దొంగలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉండేది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;యుద్ధాలు, విదేశీ దండయాత్రల భయం&lt;/strong&gt;&lt;br /&gt;ప్రాచీన సామ్రాజ్యాలు తరచుగా శత్రు రాజులు, దండయాత్ర చేసే సైన్యాల దాడులను ఎదుర్కోవాల్సి వచ్చేది. యుద్ధ భయం ఏర్పడినప్పుడల్లా, కుటుంబాలు తమ విలువైన వస్తువులను త్వరత్వరగా భూమి కింద దాచేసేవి. తద్వారా ఘర్షణలు ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకోవచ్చని భావించేవారు. దురదృష్టవశాత్తూ, చాలా మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోయేవారు. లేదా తిరిగి రాకముందే నిరాశ్రయులయ్యేవారు. ఈ కారణంగా కొన్నిసార్లు నిధులు శతాబ్దాల తరబడి భూమిలోనే ఉండిపోయేవి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దొంగతనాలు, దోపిడీల నుండి రక్షణ&lt;/strong&gt;&lt;br /&gt;ఇళ్ల లోపల పెద్ద మొత్తంలో బంగారం లేదా వెండి ఉంచడం చాలా ప్రమాదకరం. వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, పాలకుల వద్ద తరచుగా చాలా సంపద ఉండేది. పోలీసు వ్యవస్థ లేదా ఆధునిక భద్రతా చర్యలు లేనందున, ఇంట్లో వీటిని ఉంచడం కంటే భూమి కింద విలువైన వస్తువులను దాచడమే మెరుగైన భద్రతను ఇస్తుందని నమ్మేవారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆకస్మిక మరణాలు నిధులను శాశ్వతంగా దాచేశాయి&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;చాలా సందర్భాలలో, నిధిని దాచిన వ్యక్తి యుద్ధం, వ్యాధి లేదా ఇతర కారణాల వల్ల కొందరు అకస్మాత్తుగా చనిపోయేవారు. అతను ఆ ప్రదేశాన్ని ఇతరులకు చెప్పకముందే మరణించేవారు. అందువల్లనే, లెక్కలేనన్ని దాచిన నిధులు భూమి కింద మరుగైపోయాయి. నేడు పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్న అనేక నిధులు ఉద్దేశపూర్వకంగా వదిలివేసినవి కావు. చాలా వరకు ఇలాంటి పరిస్థితుల వల్లే పోగొట్టుకున్నవని నమ్ముతారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఈ సంప్రదాయం ఎక్కడ ప్రారంభమైంది?&lt;/strong&gt;&lt;br /&gt;విలువైన వస్తువులను దాచే ఈ ఆచారం ప్రపంచంలోని తొలి నాగరికత రోజుల నుండి వస్తోంది. ప్రాచీన ఈజిప్షియన్లు, మెసపొటేమియా ప్రజలు, సింధు లోయ నాగరికత ప్రజలు మరణానంతర జీవితాన్ని విశ్వసించేవారు. వారు రాజులు, సంపన్న ప్రజలను బంగారం, ఆభరణాలు, విలువైన వస్తువులతో కలిపి సమాధులలో పూడ్చిపెట్టేవారు. ఎందుకంటే మరణించిన తర్వాత కూడా ఈ వస్తువులు వారితోనే ఉంటాయని నమ్మేవారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;లోహ నాణేలు నిధులను దాచే అలవాటు&lt;/strong&gt;&lt;br /&gt;దాదాపు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి లోహ నాణేలను పెద్ద ఎత్తున ఉపయోగించేవారు. ఈ సంపదను భూమిలో దాచి ఉంచే ఆచారం పెరిగింది. ప్రాచీన గ్రీస్, రోమన్ సామ్రాజ్యం, భారత్&amp;zwnj;లోని ప్రజలు భూమి కింద దాచడానికి ముందు నాణేలను మట్టి, ఇతర పాత్రలలో ఉంచడం ప్రారంభించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/05/067c27c936dd7acdd46a892d221427db1783193501764233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/maharashtra-cm-devendra-fadnavis-assures-quick-resolution-of-land-disputes-in-15-border-villages-of-asifabad-252550</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/maharashtra-cm-devendra-fadnavis-assures-quick-resolution-of-land-disputes-in-15-border-villages-of-asifabad-252550#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 22:19:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shailender ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/maharashtra-cm-devendra-fadnavis-assures-quick-resolution-of-land-disputes-in-15-border-villages-of-asifabad-252550</guid><description><![CDATA[&lt;p&gt;Asifabad Latest News |&amp;nbsp;ఆసిఫాబాద్: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని వివాదాస్పద 15 గ్రామాల్లో భూ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. ముంబైలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అట వీశాఖ మంత్రి గణేశ్ నాయక్, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అశోక్ ఉయికే, రాజురా ఎమ్మెల్యే దేవురావు బోంగ్డే, రెవెన్యూ అధికారులు, చంద్రాపూర్ జిల్లా జీవితి తాలూకా నాయకులు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని ముకద్దంగూడకు చెందిన సామాజిక కార్యకర్త రాందాస్ రణ్వీర్, సరిహద్దు గ్రామ ప్రజలు హాజరయ్యారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/bcb327a38531ca769b916110286bb2b01783183459883233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా 15 గ్రామాలకు చెందిన రైతుల భూములను రెవెన్యూ రికార్డుల్లో నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించారు. డిజిటల్ 7/12 రికార్డులు లేని రైతులకు ఆన్లైన్ భూరికార్డులు అందించాలని, 1,580 కుటుంబాల భూసర్వే పూర్తిచేసి 'రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని, పెండింగ్ లో ఉన్న పరిపాలన పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంట రుణాలు, సాగునీటి, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాందాస్ తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/hyderabad-food-adulteration-hfast-seizes-121-tonnes-of-adulterated-food-in-100-days-252546&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Hyderabad Food Adulteration: లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్&amp;zwnj;లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/5185ccfa8fd1e71a0fde1fe3473b82ff1783183491187233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;సమావేశం అనంతరం రెండు రాష్ట్రాల పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సరిహద్దు గ్రామాల ప్రజలు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు అందించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలోనూ తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని నమోదు చేసుకుంటామన్నారు కొంతమంది మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో సర్ ను పూర్తి చేసుకుంటామని వెల్లడించారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి సరిహద్దు గ్రామాల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/cm-revanth-reddy-emotional-speech-midjil-public-meeting-kcr-brs-counter-252539&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/f3ba86f0abb7d88067bb103d08a8a9c31783183517119233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!]]></title><link>https://telugu.abplive.com/news/parliament-monsoon-session-2026-dates-schedule-kiren-rijiju-announcement-252536</link><comments>https://telugu.abplive.com/news/parliament-monsoon-session-2026-dates-schedule-kiren-rijiju-announcement-252536#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 18:28:16 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/parliament-monsoon-session-2026-dates-schedule-kiren-rijiju-announcement-252536</guid><description><![CDATA[&lt;p&gt;Important Bills Parliament Monsoon Session 2026: &amp;nbsp; దేశ అత్యున్నత చట్టసభ అయిన భారత పార్లమెంట్ &amp;nbsp;వర్షాకాల సమావేశాల కు సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము &amp;nbsp;ఆమోద ముద్ర వేశారు. ఉభయ సభలను సమావేశపరిచేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు &amp;nbsp;అధికారికంగా సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. జూలై 20, 2026 నుండి ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక సమావేశాలు ఆగస్టు 13, 2026 వరకు నిరంతరాయంగా సాగనున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. భారత ప్రభుత్వ సిఫార్సుల మేరకు, &amp;nbsp;రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము &amp;nbsp;పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాలు-2026 నిర్వహణకు ఆమోదం తెలిపారు. జూలై 20 నుండి ప్రారంభమై ఆగస్టు 13 వరకు ఈ సెషన్స్ కొనసాగుతాయి. జాతీయ ప్రాధాన్యత కలిగిన వివిధ కీలక అంశాలపై, బిల్లులపై చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, సంప్రదింపులు , నిర్ణయాలు జరగడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. దాదాపు నాలుగు వారాల పాటు సాగే ఈ విడత సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగ్స్ ఉండేలా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;ఈ సమావేశాల కంటే ముందే.. జూలై 17న అత్యంత వివాదాస్పదమైన &amp;nbsp;130వ రాజ్యాంగ సవరణ బిల్లు &amp;nbsp;పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ &amp;nbsp;తన నివేదికను సమర్పించనుంది. తీవ్రమైన నేరాల్లో అరెస్ట్ అయి 30 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే పీఎం, సీఎంలు పదవుల నుండి ఆటోమేటిక్&amp;zwnj;గా తొలగిపోయే క్లాజ్ ఇందులో ఉండటంతో విపక్షాలు దీనిపై రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. &amp;nbsp;ఈ వర్షాకాల సమావేశాలు మోదీ నేతృత్వంలోని ఎన్&amp;zwnj;డీఏ ప్రభుత్వానికి, విపక్ష &amp;nbsp;ఇండియా &amp;nbsp; కూటమికి మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి వేదిక కానున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన &amp;nbsp;వన్ నేషన్ - వన్ ఎలక్షన్ &amp;nbsp;బిల్లు ను ఈ సెషన్&amp;zwnj;లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనితో పాటు, గత సమావేశాల్లో తిరస్కరణకు గురైన మహిళా రిజర్వేషన్లు, &amp;nbsp;నియోజకవర్గాల పునర్విభజనకు &amp;nbsp;సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రభుత్వం రీ-ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;On the recommendation of the Govt of India, Hon&amp;rsquo;ble President, Smt. Droupadi Murmu ji has approved the summoning of both the Houses of Parliament for the Monsoon Session 2026.&lt;br /&gt;The Session will commence on 20 July, 2026 and continue till 13 August, 2026 for meaningful debate,&amp;hellip; &lt;a href=&quot;https://t.co/TaEYH4F1cK&quot;&gt;pic.twitter.com/TaEYH4F1cK&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Kiren Rijiju (@KirenRijiju) &lt;a href=&quot;https://x.com/KirenRijiju/status/2073338395624083899?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 4, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;మరోవైపు, పార్లమెంట్&amp;zwnj;లో మారుతున్న రాజకీయ సమీకరణాలు కూడా ఈ సెషన్&amp;zwnj;పై ఆసక్తిని పెంచుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ &amp;nbsp; లోని తిరుగుబాటు ఎంపీల విలీనం, శివసేన &amp;nbsp;ఉద్ధవ్ వర్గానికి చెందిన ఎంపీల వ్యవహారాలపై లోక్&amp;zwnj;సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సమావేశాల లోపే కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తమిళనాడులో డీఎంకే-&lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; మధ్య మారిన సమీకరణాలతో సభలో సీట్ల కేటాయింపులపై కూడా మార్పులు జరగనున్నాయి. దేశ ఆర్థిక ప్రగతి, రక్షణ రంగ సవాళ్లు, అంతర్గత భద్రతతో పాటు ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలు వ్యూహాలు ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటుండటంతో.. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/personal-finance/new-credit-card-rules-come-into-effect-what-you-need-to-know-252318&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/04/cf1955845f3a59176002fbf165bbc3751722745714193397_original.jpg" width="220"/></item><item><title><![CDATA[US Woman Liz Shocked Indian Medicine Prices Cancer: అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!]]></title><link>https://telugu.abplive.com/news/american-woman-liz-shocked-by-indian-generic-medicine-prices-cancer-drug-cost-comparison-252530</link><comments>https://telugu.abplive.com/news/american-woman-liz-shocked-by-indian-generic-medicine-prices-cancer-drug-cost-comparison-252530#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 17:40:41 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/american-woman-liz-shocked-by-indian-generic-medicine-prices-cancer-drug-cost-comparison-252530</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Doctor Appointment Waiting Time India vs Western Countries: &amp;nbsp;&lt;/strong&gt; అమెరికాకు చెందిన &amp;nbsp;లిజ్ అనే మహిళ &amp;nbsp;భారత &amp;nbsp;వైద్య రంగానికి సంబంధించిన ఒక నగ్నసత్యాన్ని ప్రపంచం ముందు ఉంచింది. బ్లడ్ క్యాన్సర్&amp;zwnj;తో బాధపడుతున్న తన అత్తగారి కోసం అమెరికాలో ఒక్కో టాబ్లెట్&amp;zwnj;కు ఏకంగా &amp;nbsp;85,000 &amp;nbsp;అంటే సుమారు 1,000 డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని.. అదే మందుకు సంబంధించిన &amp;nbsp;జనరిక్ వెర్షన్లు భారతదేశంలో కేవలం &amp;nbsp;35 నుండి &amp;nbsp;300 లకే లభిస్తుండటం చూసి ఆమె &amp;nbsp; ఆశ్చర్యానికి లోనైంది. &amp;nbsp;అమెరికాలో మమ్మల్ని నిలువునా దోచుకుంటున్నారు.. కానీ భారతదేశం మాత్రం తన ప్రజలకు అత్యంత చౌకగా, అందుబాటు ధరల్లో ప్రాణదాతగా నిలుస్తోంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.&lt;/p&gt;
&lt;p&gt;లిజ్ చెప్పిన ఈ మాటలు అక్షరాలా నిజం. భారతదేశాన్ని ప్రపంచానికి &amp;nbsp;ఫార్మసీ రాజధాని అని పిలుస్తారు. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు తాము కనిపెట్టిన మందులపై దశాబ్దాల పాటు పేటెంట్ &amp;nbsp;హక్కులను కలిగి ఉండి, వాటిని ఇష్టానుసారంగా ఖరీదైన ధరలకు విక్రయిస్తాయి. కానీ భారతదేశంలో ఉన్న పటిష్టమైన చట్టాలు, పేటెంట్ నిబంధనల సవరణల వల్ల.. అదే ఫార్ములాతో సమానమైన నాణ్యత, సామర్థ్యం కలిగిన &amp;nbsp;జనరిక్ &amp;nbsp;మందులను స్థానిక కంపెనీలు అతి తక్కువ ధరకే తయారు చేయడానికి వీలవుతుంది. దీనివల్ల క్యాన్సర్, కిడ్నీ, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధుల మందులు కూడా సామాన్యుడికి అందుబాటులోకి వస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;అమెరికా, బ్రిటన్ , కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో కేవలం ఒక సాధారణ డాక్టర్ అపాయింట్&amp;zwnj;మెంట్ లేదా స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కోసం వారాలు, కొన్నిసార్లు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది . కానీ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. పాశ్చాత్య దేశాలలో ప్రభుత్వ లేదా ఇన్సూరెన్స్ పరిధిలోని హెల్త్&amp;zwnj;కేర్ సిస్టమ్స్ పై విపరీతమైన ఒత్తిడి ఉండటం వల్ల, అత్యవసరమైతే తప్ప సాధారణ తనిఖీలకు అపాయింట్&amp;zwnj;మెంట్లు దొరకడం గగనంగా మారుతుంది. దీనికి భిన్నంగా భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ క్లినిక్&amp;zwnj;లు, మల్టీ-స్పెషాలిటీ హాస్పిటళ్లు అసంఖ్యాకంగా అందుబాటులో ఉన్నాయి. ఒక రోగి ఉదయం అనుకుంటే.. మధ్యాహ్నానికల్లా దేశంలోనే అత్యుత్తమ వైద్యుడిని నేరుగా కలిసి కన్సల్టేషన్ తీసుకునే వెసులుబాటు, తక్షణ ల్యాబ్ టెస్టుల సౌకర్యం ఇక్కడ ఉంది.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;A woman named Liz from the USA got married in India. Her aunt has blood cancer. She was shocked to see the price of the medicine.&lt;br /&gt;&lt;br /&gt;For 1 pill&lt;br /&gt;In USA: ₹85,000&lt;br /&gt;In India: ₹35 to ₹300 for generic versions of the same medicine.&lt;br /&gt;&lt;br /&gt;She said: &amp;ldquo;We're being robbed in the USA, while India&amp;hellip; &lt;a href=&quot;https://t.co/OrqDg3dSUO&quot;&gt;pic.twitter.com/OrqDg3dSUO&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Nalini Unagar (@NalinisKitchen) &lt;a href=&quot;https://x.com/NalinisKitchen/status/2073265545991086433?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 4, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;ఇదే కారణం వల్ల ప్రస్తుతం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మెడికల్ టూరిజం కు అతిపెద్ద హబ్&amp;zwnj;గా అవతరించింది. అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల నుండి వేలాది మంది విదేశీయులు కేవలం బైపాస్ సర్జరీలు, మోకాళ్ల మార్పిడి, క్యాన్సర్ చికిత్సల కోసం ఇండియాకు వస్తున్నారు. ఎందుకంటే వారి స్వదేశాల్లో ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ అయ్యే ఖర్చుతో పోలిస్తే.. ఇండియాలో ప్రయాణ ఖర్చులు, లగ్జరీ హాస్పిటల్ స్టే, టాప్ సర్జన్ల ఫీజులు అన్నీ కలిపినా 70 &amp;nbsp;నుండి 80 శాతం తక్కువ ధరకే అంతర్జాతీయ స్థాయి వైద్యం అందుతోంది. లిజ్ ఉదంతం మన దేశీయ వైద్య ఆరోగ్య వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని, సామాన్యుడికి అది కల్పిస్తున్న భద్రతను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/personal-finance/new-credit-card-rules-come-into-effect-what-you-need-to-know-252318&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/1f90cb68dda778967599f46afe0c9b991783167020086228_original.png" width="220"/></item></channel></rss>