<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>india</title><atom:link href="https://telugu.abplive.com/india/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 18 Aug 2026 14:09:47 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!]]></title><link>https://telugu.abplive.com/news/india/ayodhya-ram-mandir-donations-case-sit-report-anil-mishra-256605</link><comments>https://telugu.abplive.com/news/india/ayodhya-ram-mandir-donations-case-sit-report-anil-mishra-256605#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 11:07:46 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/ayodhya-ram-mandir-donations-case-sit-report-anil-mishra-256605</guid><description><![CDATA[&lt;p&gt;Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిర విరాళాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ హోం శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తుది నివేదికను అందజేసింది. భవిష్యత్&amp;zwnj;తో ఇలాంటివి జరగకుండా చేపట్టాల్సిన చర్యలతోపాటు ఎవరి పాత్ర ఏంటనే విషయాలపై సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి శ్రీ రామ్ జన్మభూమి టెంపుల్ తీర్థ క్షేత్ర ట్రస్ట్&amp;zwnj;కు నివేదికను సమర్పించింది. ప్రాథమిక నివేదికలో చంపత్ రాయ్ పేరు ప్రస్తావించలేదు, అందువల్ల తుది నివేదికలో కూడా అతని పేరు లేదని తెలుస్తోంది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రాథమిక నివేదికలో అనిల్ మిశ్రా పేరు చేర్చారు. కానీ తుది నివేదిక నుంచి ఆయన పేరు తొలగించడంపై చర్చ సాగుతోంది. అనిల్ మిశ్రా పేరుకు సంబంధించి ఏమైనా కొత్త ఆధారాలు లభించాయో లేదో ఇంకా నిర్ధారణ కాలేదు. తుది నివేదికను బహిరంగపరిచే వరకు, అందులో అనిల్ మిశ్రా పేరును చేర్చుకోకపోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.&lt;/p&gt;
&lt;p&gt;ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ముందే ఏర్పాటు చేసిన సిట్, ఈ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ట్రస్ట్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 13న ఈ సిట్&amp;zwnj;ను ఏర్పాటు చేసింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ఈ ముగ్గురు సభ్యుల సిట్&amp;zwnj;లో ఐజీ రేంజ్ కిరణ్, ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ కుమార్ ఉన్నారు. సిట్ తన ప్రాథమిక నివేదికను జూన్ 23న ప్రభుత్వానికి సమర్పించి, చాలా సిఫార్సులను చేసింది.&lt;/p&gt;
&lt;h2&gt;మొదటి నివేదికను జూన్ 25న దాఖలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా, ఈ కేసులో జూన్ 25న మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో ఎనిమిది మంది వ్యక్తులు, ఇతర గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు. ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా శ్రీ రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్&amp;zwnj;లో దాఖలు చేసిన ఈ ఎఫ్ఐఆర్ (క్రైమ్ నంబర్ 90/2026)లో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్&amp;zwnj;కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, శ్రీ రామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిను, ఇతర గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;ఈ సెక్షన్ల కింద కేసులు&lt;/h2&gt;
&lt;p&gt;నిందితులపై సెక్షన్లు 305, 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) BNS మరియు 13(1)(a) PC చట్టం కింద కేసు నమోదు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/1e26821e43b4302d5529d00f0d9a67511787031424835215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?]]></title><link>https://telugu.abplive.com/politics/tvk-vijay-trisha-relation-impact-on-tamil-nadu-politics-256568</link><comments>https://telugu.abplive.com/politics/tvk-vijay-trisha-relation-impact-on-tamil-nadu-politics-256568#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 09:00:49 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/tvk-vijay-trisha-relation-impact-on-tamil-nadu-politics-256568</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Vijay Trisha Controversy TN Politics: &amp;nbsp;&lt;/strong&gt;తమిళనాడు రాజకీయం మొదటి నుంచీ సినిమా, గ్లామర్, &amp;nbsp;నేతల వ్యక్తిగత జీవితాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. &amp;nbsp; ఎంజీఆర్, జయలలిత, కరుణానిధిల హయాం నుంచి మొదలైన ఈ సంస్కృతిలో, ప్రజా నాయకుడి &amp;nbsp;వ్యక్తిగత ఇమేజ్ &amp;nbsp;అనేది రాజకీయ నైతిక బలానికి అత్యంత కీలకమైన పునాదిగా భావిస్తారు. అయితే, &amp;nbsp;తమిళగ వెట్రి కళగం &amp;nbsp;పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన విజయ్ విషయంలోనూ ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వేదికలపై రచ్చ రేపుతోంది. ముఖ్యంగా నటి త్రిషతో విజయ్&amp;zwnj;కు ఉన్న సాన్నిహిత్యం, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులకు లభిస్తున్న అనధికారిక ప్రాధాన్యతపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;త్రిషనే హైలెట్ చేస్తున్న విపక్షాలు&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema/trisha-sits-in-front-row-as-tamil-nadu-cm-vijay-hosts-80th-independence-day-celebrations-256386&quot; target=&quot;_self&quot;&gt;త్రిషనే హైలెట్ చేస్తున్న విపక్షాలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇటీవల అన్నాడీఎంకే &amp;nbsp;నేత ఆర్&amp;zwnj;.బి. ఉదయకుమార్ , &amp;nbsp;డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్&amp;zwnj;లు త్రిష పేరును ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. తమ సినిమా వర్గానికి చెందిన నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వ, పార్టీ పదవులు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ, త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎం చేస్తారు? &amp;nbsp;అంటూ ఉదయకుమార్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై కేసులు నమోదై ఆయన అరెస్ట్ అయ్యేంత వరకు వ్యవహారం వెళ్లింది. అయినప్పటికీ, ప్రతిపక్షాలు మాత్రం విజయ్ వ్యక్తిగత జీవితాన్ని, త్రిషకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రధాన రాజకీయ ఆయుధంగా మలుచుకోవడానికి వెనకాడటం లేదు. తమిళనాడులో మహిళా ఓటర్లు దశాబ్దాలుగా అత్యంత కీలకమైన నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అన్నాడీఎంకేకు జయలలిత హయాంలో మహిళల నుంచి అపారమైన ఆదరణ దక్కడానికి కారణం ఆమె అందించిన క్లీన్ ఇమేజ్ మరియు సంప్రదాయ విలువల పట్ల చూపిన గౌరవం. ప్రస్తుతం విజయ్ తన కుటుంబ, వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలు, &amp;nbsp;త్రిషతో ముడిపడి ఉన్న వివాదాలపై మౌనంగా ఉండటం సంప్రదాయ ఆలోచనలు కలిగిన గృహిణులు, గ్రామీణ మహిళా ఓటర్లలో కొంత ప్రతికూల భావనను కలిగించే ప్రమాదం ఉంది. ప్రజా జీవితంలో ఉన్న నేత తన ప్రవర్తన ద్వారా ఇటువంటి విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండటమే సురక్షితమైన మార్గమని విశ్లేషకులు భావిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;జెన్ జీ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోదా?&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/politics/tamil-nadu-trisha-controversy-dominates-tamil-politics-over-cauvery-water-issue-256169&quot; target=&quot;_self&quot;&gt;జెన్ జీ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోదా?&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు, విజయ్ అనుసరిస్తున్న ఈ వైఖరిని &amp;nbsp;న్యూ ఏజ్ పొలిటికల్ పర్సనా గా చూసే వర్గం కూడా ఉంది. విమర్శలకు భయపడకుండా, తన వ్యక్తిగత సంబంధాలను దాచకుండా బోల్డ్&amp;zwnj;గా వ్యవహరించడం ద్వారా Gen-Z, ఆధునిక భావాలు కలిగిన యువతను ఆకట్టుకోవచ్చని విజయ్ వ్యూహకర్తలు భావిస్తూ ఉండవచ్చు. &quot;నా వ్యక్తిగత జీవితం కంటే నా పరిపాలన, సంక్షేమ విధానాలే ముఖ్యం &amp;nbsp;అనే సందేశాన్ని ఆయన పరోక్షంగా పంపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పాతతరం రాజకీయ చట్రంలో నడిచే తమిళనాడు వంటి రాష్ట్రంలో ఈ &amp;nbsp;బోల్డ్ పొలిటికల్ ఇమేజ్ ' ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ప్రశ్నార్థకమే.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;త్రిష టాపిక్&amp;zwnj;లో &amp;nbsp;టీవీకే క్యాడర్&amp;zwnj;కు సమస్యే&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం పరంగా చూస్తే, ఇటువంటి వ్యక్తిగత వివాదాలు TVK క్యాడర్&amp;zwnj;ను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టివేస్తున్నాయి. సోషల్ మీడియాలో డీఎంకే, అన్నాడీఎంకేల ట్రోలింగ్&amp;zwnj;ను తిప్పికొట్టలేక, సిద్ధాంతపరమైన అంశాల కంటే వ్యక్తిగత విషయాలపైనే డిఫెన్స్&amp;zwnj;లో పడాల్సి రావడం పార్టీకి మైలేజ్ తగ్గించే అంశం. అధికారిక &amp;nbsp;కార్యక్రమాల్లో ఒక నిర్దిష్ట పరిమితిని పాటించకపోతే, ప్రత్యర్థులు నిరంతరం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వ పరిపాలనా లోపాలను కప్పిపుచ్చేందుకు వాడుకుంటారు. తమిళ రాజకీయాల్లో సీఎంగా అధికారం చేపట్టినంత మాత్రాన వివాదాలు సమసిపోవు. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ఈ గ్లామర్ వివాదాన్ని &amp;nbsp;అధిగమించాలంటే, ప్రజా సమస్యలపై పట్టు సాధించడమే కాకుండా, తన వ్యక్తిగత ప్రవర్తనలోనూ ప్రజలకు నమ్మకం కలిగించే స్పష్టతను ప్రదర్శించాలి. లేని పక్షంలో, ప్రత్యర్థులు సంధిస్తున్న ఈ నైతిక దాడి &amp;nbsp;ఆయన పొలిటికల్ కేరీర్&amp;zwnj;కు, ప్రభుత్వ ఇమేజ్&amp;zwnj;కు దీర్ఘకాలంలో తీవ్ర విఘాతం కలిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తమిళ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/spirituality/what-will-happen-if-a-yellow-thread-is-tied-in-tulsi-256302&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/22f4ca056083ef603b0a33ac3ad927a31786976191651228_original.png" width="220"/></item><item><title><![CDATA[Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!]]></title><link>https://telugu.abplive.com/news/india/bjp-president-nitin-nabin-new-team-organizational-changes-purandeswari-vishnuvardhan-reddy-smriti-irani-elections-challenges-256551</link><comments>https://telugu.abplive.com/news/india/bjp-president-nitin-nabin-new-team-organizational-changes-purandeswari-vishnuvardhan-reddy-smriti-irani-elections-challenges-256551#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 15:22:06 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/bjp-president-nitin-nabin-new-team-organizational-changes-purandeswari-vishnuvardhan-reddy-smriti-irani-elections-challenges-256551</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Nitin Nabin New Team:&amp;nbsp;&lt;/strong&gt;భారతీయ జనతా పార్టీ భారీగా సంస్థాగత మార్పులు చేపట్టింది. నితిన్ నబీన్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దీనిపై చర్చలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా, నితిన్ నవీన్ కొత్త బృందం ఇప్పుడు ప్రకటించారు. కొత్త బృందంలో 13 మందికి సీనియర్ నాయకులకు చోటు కల్పించారు. వీరిలో పలువురు ఏపీ నేతలు ఉన్నారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న పురంధేశ్వరికి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. రాంమాధవ్&amp;zwnj;కు ఉపాధ్యక్ష పదవి వరించింది. వసుంధర రాజే కూడా ఉపాధ్యక్షురాలిని చేశారు. జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీకి చోటు కల్పించారు. మరో కీలక తెలుగు యువ నేత విష్ణువర్దన్ రెడ్డికి జాయింట్ కో ఆర్డినేటర్ పదవి ఇచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;బీజేపీ జాతీయ కమిటీలో పార్టీ జెన్-జి, మహిళా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. యువతకు, మహిళలకు కీలక పాత్రల్లో అవకాశాలు కల్పించారు. 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులకు కూడా కీలక పదవులు ఆఫర్ చేశారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్&amp;zwnj;లలో ఎన్నికలను కూడా పరిగణనలోకి తీసుకోని ఈ కూర్పు చేసినట్టు తెలుస్తోంది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HP6jHSwbIAAHCaw?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;కొత్త జట్టుకు ఎదురయ్యే సవాలు ఏమిటి?&lt;/h2&gt;
&lt;p&gt;బీజేపీ పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని తన కొత్త బృందాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. 2027లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్&amp;zwnj;లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఒక పెద్ద సవాలుగా నిలుస్తాయి. ఆ వెంటనే 2029 లోక్&amp;zwnj;సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇది కూడా కొత్త బృందానికి ఒక ముఖ్యమైన సవాలుగా ఉంటుంది. ఈ ఎన్నికలకు సిద్ధమవడంతోపాటు, ఓటు బ్యాంకును సమతుల్యం చేసుకోవడం కూడా కీలకం.&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HP6jIMHaYAAD9sR?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆగస్టు 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ఎస్ అఖిల భారత సమన్వయ సమావేశంలో పాల్గొనేందుకు &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; అధ్యక్షుడు నితిన్ నవీన్, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ సాయంత్రం విశాఖపట్నం రానున్నారు. ఈక్రమంలోనే కీలక ప్రకటన వెలువడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HP6jMQobMAAfmFs?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;table style=&quot;border-collapse: collapse; width: 60.4138%; height: 308px;&quot; border=&quot;1&quot;&gt;
&lt;tbody&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;&lt;strong&gt;జాతీయ ఉపాధ్యక్షుల పేరు&amp;nbsp;&amp;nbsp;&lt;/strong&gt;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;&lt;strong&gt;రాష్ట్రం&lt;/strong&gt;&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;వసుంధర రాజే సింధియా&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;రాజస్థాన్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;తీర్థ్ సింగ్ రావత్&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;ఉత్తరాఖండ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;రామ్ మాధవ్&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;ఢిల్లీ&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;బైజయంత్ జయ్ పాండా&amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;ఒడిశా&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;డి. పురందేశ్వరి&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;ఆంధ్రప్రదేశ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;రేఖా వర్మ&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;ఉత్తరప్రదేశ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి&amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;గుజరాత్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;భారతి ప్రవీణ్ పవార్&amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;మహారాష్ట్ర&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;సర్దార్ మన్జీత్ సింగ్ బాదల్&amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;పంజాబ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;లాల్ సింగ్ ఆర్య&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;మధ్యప్రదేశ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;ఎం. నాగరాజ్&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;&lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt;&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;తారిక్ మంసూర్&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;ఉత్తరప్రదేశ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 34.6632%; height: 22px;&quot;&gt;మధుచంద్ కర్&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25.7513%; height: 22px;&quot;&gt;పశ్చిమ బెంగాల్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;/tbody&gt;
&lt;/table&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HP6jQQuagAA0Yj6?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;table style=&quot;border-collapse: collapse; width: 30.6254%; height: 198px;&quot; border=&quot;1&quot;&gt;
&lt;tbody&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 23.0636%; height: 22px;&quot;&gt;జాతీయ ప్రధాన కార్యదర్శుల పేరు&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 2.20751%; height: 22px;&quot;&gt;రాష్ట్రం&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 23.0636%; height: 22px;&quot;&gt;వినోద్ థవడే&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 2.20751%; height: 22px;&quot;&gt;మహారాష్ట్ర&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 23.0636%; height: 22px;&quot;&gt;సునీల్ బన్సల్&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 2.20751%; height: 22px;&quot;&gt;ఢిల్లీ&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 23.0636%; height: 22px;&quot;&gt;బిప్లబ్ కుమార్ దేవ్&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 2.20751%; height: 22px;&quot;&gt;త్రిపుర&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 23.0636%; height: 22px;&quot;&gt;స్మృతి ఇరానీ&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 2.20751%; height: 22px;&quot;&gt;ఉత్తరప్రదేశ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 23.0636%; height: 22px;&quot;&gt;సతీష్ పూనియా&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 2.20751%; height: 22px;&quot;&gt;రాజస్థాన్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 23.0636%; height: 22px;&quot;&gt;గజేంద్ర పటేల్&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 2.20751%; height: 22px;&quot;&gt;మధ్యప్రదేశ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 23.0636%; height: 22px;&quot;&gt;హరీశ్ ద్వివేది&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 2.20751%; height: 22px;&quot;&gt;ఉత్తరప్రదేశ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 23.0636%; height: 22px;&quot;&gt;సంజయ్ భాటియా&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 2.20751%; height: 22px;&quot;&gt;హర్యానా&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;/tbody&gt;
&lt;/table&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HP6jXEbbQAA94OY?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;మోర్చా అధ్యక్షులు&lt;/h2&gt;
&lt;table style=&quot;border-collapse: collapse; width: 100%;&quot; border=&quot;1&quot;&gt;
&lt;tbody&gt;
&lt;tr&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;&lt;strong&gt;మోర్చా&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/strong&gt;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;&lt;strong&gt;పేరు&amp;nbsp;&amp;nbsp;&lt;/strong&gt;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;&lt;strong&gt; &amp;nbsp;రాష్ట్రం&lt;/strong&gt;&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;యువ మోర్చా&amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;డా. హేమంగ్ జోషి&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;గుజరాత్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;మహిళా మోర్చా&amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;రూప్ కుమారి చౌదరి&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;ఛత్తీస్&amp;zwnj;గఢ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;ఓబీసీ మోర్చా&amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;అమర్&amp;zwnj;పాల్ మౌర్య&amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;ఉత్తరప్రదేశ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;కిసాన్ మోర్చా&amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;బంసీలాల్ గుర్జర్&amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;మధ్యప్రదేశ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;ఎస్సీ మోర్చా&amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;శివేశ్ కుమార్ రామ్&amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;బిహార్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;ఎస్టీ మోర్చా&amp;nbsp; &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;మన్నాలాల్ రావత్&amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;రాజస్థాన్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;మైనారిటీ మోర్చా&amp;nbsp;&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;కున్వర్ బాసిత్ అలీ&amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 33.3333%;&quot;&gt;ఉత్తరప్రదేశ్&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;/tbody&gt;
&lt;/table&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HP6jYtVbAAA4MVk?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/f9186d5ea63e8fc0cc407ef994035e0e1786960234465215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్  పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?]]></title><link>https://telugu.abplive.com/politics/nda-convenor-post-revival-rumours-modi-shah-bjp-allies-strategy-256421</link><comments>https://telugu.abplive.com/politics/nda-convenor-post-revival-rumours-modi-shah-bjp-allies-strategy-256421#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 09:05:55 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/nda-convenor-post-revival-rumours-modi-shah-bjp-allies-strategy-256421</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;BJP Coalition Politics: &amp;nbsp;&lt;/strong&gt; ఢిల్లీ రాజకీయ వేదికలపై జాతీయ ప్రజాస్వామ్య కూటమి &amp;nbsp;కన్వీనర్ పదవి పునరుద్ధరణ అంశం అప్పుడప్పుడు హాట్ టాపిక్&amp;zwnj;గా మారడం కొత్తేమీ కాదు. ఇటీవల కొందరు ఎంపీల వ్యాఖ్యల ఆధారంగా ఈ పదవి రేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , &amp;nbsp;బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉండే అవకాశం ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో జార్జ్ ఫెర్నాండెజ్, శరద్ యాదవ్ వంటి అగ్రనేతలు ఎన్డీఏ కన్వీనర్లుగా వ్యవహరించి కూటమి సమన్వయంలో కీలక పాత్ర పోషించారు. &amp;nbsp;అయితే, ప్రస్తుత మారుతున్న జాతీయ రాజకీయ సమీకరణల దృష్ట్యా, బీజేపీ హైకమాండ్ నిజంగానే అలాంటి ఒక అధికారిక పదవిని పునరుద్ధరిస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;&amp;nbsp;కేంద్రీకృత నాయకత్వం.. &amp;nbsp;మోదీ - షా &amp;nbsp;మార్క్ శైలి&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/politics/national-democratic-alliance-convenor-system-chandrababu-nitish-kumar-256318&quot; target=&quot;_self&quot;&gt;&amp;nbsp;కేంద్రీకృత నాయకత్వం.. &amp;nbsp;మోదీ - షా &amp;nbsp;మార్క్ శైలి&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుత ఎన్డీఏ నిర్మాణం గతంలోని అటల్ బిహారీ వాజ్&amp;zwnj;పేయీ, ఎల్&amp;zwnj;కే అద్వానీ కాలం నాటి కూటమికి పూర్తిగా భిన్నమైనది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్ణయాధికారాలన్నీ ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt;, కేంద్ర మంత్రి అమిత్ షా, &amp;nbsp;బీజేపీ జాతీయ అధ్యక్షుడి చుట్టూనే కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రధాన భాగస్వామ్య పక్షాలైన &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;, జేడీయూ, శివసేన &amp;nbsp;షిండే వర్గం , లోక్ జనశక్తి వంటి పార్టీల అగ్రనేతలతో బీజేపీ హైకమాండ్ నేరుగా కమ్యూనికేషన్ ఛానెళ్లను నిర్వహిస్తోంది. మధ్యలో మరొక స్వతంత్ర కన్వీనర్ పదవిని సృష్టిస్తే, అది విధానపరమైన స్పష్టతను పెంచకపోగా.. నిర్ణయాధికారాల్లో మరొక సమాంతర శక్తి కేంద్రం &amp;nbsp;ఏర్పడే ప్రమాదం ఉందని బీజేపీ &amp;nbsp;భావిస్తోంది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;చంద్రబాబు, నితీష్ పేర్ల ప్రచారం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఒకవేళ కన్వీనర్ పదవి ఇచ్చినా చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ కానీ దాన్ని స్వీకరించేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉంటారనేది ప్రధానాంశం. చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్ర పాలనపైనే పూర్తి దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో బాధ్యతలు తీసుకుంటే రాష్ట్ర రాజకీయాలపై పట్టు సడలే అవకాశం ఉంటుంది. మరోవైపు నితీష్ కుమార్ &amp;nbsp;అనారోగ్య కారణాలతో &amp;nbsp;రాజ్యసభకు వెళ్లారు. ఆయన యాక్టివ్&amp;zwnj;గా ఉండటం కష్టం. &amp;nbsp;అందుకే ఇద్దరూ ఢిల్లీ వేదికగా దైనందిన సమన్వయం చేసే పూర్తిస్థాయి కన్వీనర్ పాత్ర వారికి ఆచరణాత్మకంగా సాధ్యం కాకపోవచ్చునని భావిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;స్వతంత్ర వ్యవస్థలతో వచ్చే రాజకీయ రిస్కులు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కూటమి రాజకీయంలో బలమైన కన్వీనర్ ఉంటే, సంక్షోభ సమయాల్లో లేదా చిన్న పార్టీల డిమాండ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. వాజ్&amp;zwnj;పేయీ హయాంలో జార్జ్ ఫెర్నాండెజ్ వంటి నాయకులు విభేదాలను సర్దుబాటు చేయడంలో సఫలమైనప్పటికీ, అప్పట్లో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. కానీ ఇప్పుడు బీజేపీ కూటమిలో ప్రధాన భాగస్వామిగానూ, ప్రభుత్వం నడిపే ప్రధాన శక్తిగానూ ఉంది. విధానపరమైన డీల్స్, సీట్ల సర్దుబాటు లేదా కేబినెట్ విస్తరణ వంటి సున్నితమైన అంశాలను హైకమాండే స్వయంగా హ్యాండిల్ చేయడానికి మొగ్గు చూపుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;&amp;nbsp;ప్రస్తుత ప్రచారం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/politics/ap-legislative-council-mlc-elections-tdp-nda-majority-rajya-sabha-analysis-254758&quot; target=&quot;_self&quot;&gt;&amp;nbsp;ప్రస్తుత ప్రచారం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వచ్చే ఈ తరహా వార్తలు చాలా వరకు ఊహాగానాలు లేదా చిన్న పార్టీల శ్రేణులు విడుదల చేసే ట్రయల్ బెలూన్స్ &amp;nbsp;గానే భావించాలి. కూటమిలో తాము కూడా భాగస్వాములం అనే సందేశాన్ని మీడియా ద్వారా బయటకు పంపడానికి లేదా కూటమి పార్టీలను సంతృప్తిపరచడానికి ఇలాంటి వార్తలు తెరపైకి వస్తుంటాయి. అయితే, బీజేపీ అధిష్టానం వద్ద మాత్రం కన్వీనర్ వ్యవస్థను మళ్లీ అధికారికంగా పునరుద్ధరించే ఆలోచన ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం కోసం ఒక సజావు వ్యవస్థ ఇప్పటికే పనిచేస్తోంది. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఉమ్మడి వ్యూహాల రూపకల్పన, అప్పుడప్పుడు ఏర్పాటు చేసే ఎన్డీఏ ఎంపీల లేదా భాగస్వామ్య పక్షాల సమావేశాల ద్వారా కమ్యూనికేషన్ నిరంతరం జరుగుతోంది. అంతేకాకుండా, కేంద్ర కేబినెట్&amp;zwnj;లో భాగస్వామ్య పార్టీల నేతలకు స్థానం కల్పించడం ద్వారా ప్రభుత్వం స్థాయిలోనే నేరుగా చర్చలు సాగుతున్నాయి.&lt;br /&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;br /&gt;సారూప్య ఆలోచనలు కలిగిన పార్టీలతో నడుస్తున్న ప్రస్తుత ఎన్డీఏలో పాత తరహా &amp;nbsp;కన్వీనర్ వ్యవస్థ అవసరం కంటే, నేరుగా అగ్రనాయకత్వాల మధ్య నడిచే &amp;nbsp;డైరెక్ట్ కమ్యూనికేషన్ &amp;nbsp;విధానమే &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt;కి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; లేదా నితీష్&amp;zwnj;లకు కన్వీనర్ పదవి కట్టబెడతారనే ప్రచారం రాజకీయంలో ఒక నిరంతర చర్చగా మాత్రమే మిగిలిపోతుందే తప్ప, ఆచరణ రూపం దాల్చే అవకాశాలు చాలా తక్కువ.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/apple-with-peel-or-without-peel-which-is-healthier-256188&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/072247c7d0139b8cd97bceebe628c9eb1786791814393228_original.png" width="220"/></item><item><title><![CDATA[Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-17th-august-2026-256505</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-17th-august-2026-256505#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 08:59:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-17th-august-2026-256505</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;strong&gt;మార్కాపురం జిల్లాకు 'చంద్రన్న మార్కాపురం జిల్లా&quot;గా పేరు పెట్టాలని విజ్ఞప్తి&lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p&gt;మార్కాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్&amp;zwnj;ను కలిసి ఒక కీలక వినతిపత్రాన్ని సమర్పించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మార్కాపురం జిల్లాకు &quot;చంద్రన్న మార్కాపురం జిల్లా&quot;గా పేరు పెట్టాలని ఆయన స్పీకర్&amp;zwnj;కు విజ్ఞప్తి చేశారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో ప్రాంతీయ అభివృద్ధి, ప్రజల సెంటిమెంట్, నియోజకవర్గ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;strong&gt;ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం&amp;nbsp;&lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p&gt;అమరావతి: &amp;nbsp;&lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఏపీ గ్రీన్&amp;zwnj; కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్&amp;zwnj;గా నాగబాబును నియమించారు. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.&lt;/p&gt;
&lt;h3&gt;గ్రూప్ 1 లాంటి స్కామ్ ఎప్పుడూ చూడలేదు: ఏపీ సీఎం చంద్రబాబు&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 నియామకాల్లో చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఆయన అత్యంత తీవ్రంగా స్పందించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్-1 తరహా స్కామ్&amp;zwnj;ను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఈ అక్రమాల వల్ల ఎంతోమంది ప్రతిభావంతులైన మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయి బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఎల్లుండి శాసనసభలో కూలంకషంగా చర్చిస్తామని సీఎం స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;అదేవిధంగా, డీఎస్సీ (DSC) ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల అంశంపైనా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, నిన్న వారు మాట్లాడిన తీరును చూశానని తెలిపారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనే తపనతోనే అంతమంది మహిళా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని పేర్కొన్నారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తుండటంతో సహించలేకే వారు రోడ్డెక్కారని అన్నారు. మహిళా టీచర్లకు డీఎస్సీ ప్రక్రియతో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉందంటూ సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; వారి ఆవేదనను ప్రస్తావించారు.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;strong&gt;కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కీలక సమావేశం వాయిదా&lt;br /&gt;&lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p&gt;ఈరోజు జరగాల్సి ఉన్న కృష్ణానది యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ కీలక సమావేశం వాయిదా పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున, ఈ భేటీకి హాజరుకావడం సాధ్యపడదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కృష్ణా బోర్డు, నేడు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు కృష్ణా బోర్డు అధికారికంగా తెలియజేసింది. పునర్నియమించే సమావేశ తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;strong&gt;నేటి నుంచి 4 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు &lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అమరావతిలో ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశం కానున్నాయి. ఈ సమావేశాలను నేటి నుండి ఈ నెల 20 వరకు మొత్తం నాలుగు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. సభ నిర్వహణ వ్యవధి, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు నేడు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) కీలక సమావేశం నిర్వహించనుంది.&lt;/p&gt;
&lt;p&gt;సమావేశాల తొలి రోజే అత్యంత కీలకమైన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల అంశంపై సభలో ప్రధానంగా చర్చ జరగనుంది. దీనితో పాటు గ్రూప్-1 నియామక పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలు, దానిపై సిద్ధమైన సిట్ (SIT) నివేదికను సభ ముందుకు తీసుకువచ్చి చర్చించనున్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం 7 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.&lt;/p&gt;
&lt;p&gt;వీటితో పాటు రాష్ట్రంలో ఎల్&amp;zwnj;నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నారు. పరిశ్రమల ఏర్పాటు, కొత్త పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన మరియు ఎన్నికల సమయంలో ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీల అమలు తీరుపై కూడా సభలో చర్చలు సాగే అవకాశముంది. మరోవైపు శాసనమండలిలో వివిధ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తమ వ్యూహాలను సిద్ధం చేసుకోగా, ప్రతిపక్షం లేవనెత్తే అంశాలకు బదులిస్తూ ఎదురుదాడి చేసేందుకు అధికార పక్షం కూడా సమాయత్తమైంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/dbdcde64b53c0c424464ea7be75997c31786937133409233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు]]></title><link>https://telugu.abplive.com/jobs/rrb-je-vacancy-2026-recruitment-for-3993-posts-in-railways-application-process-256462</link><comments>https://telugu.abplive.com/jobs/rrb-je-vacancy-2026-recruitment-for-3993-posts-in-railways-application-process-256462#respond</comments><pubDate>Sun, 16 Aug 2026 13:06:05 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/rrb-je-vacancy-2026-recruitment-for-3993-posts-in-railways-application-process-256462</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;RRB JE Vacancy 2026&lt;/strong&gt;: ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ హోల్డర్లకు శుభవార్త. రైల్వే రిక్రూట్&amp;zwnj;మెంట్ బోర్డ్ జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ సహా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్&amp;zwnj;మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 3,993 పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆగస్టు 14 నుంచి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆర్&amp;zwnj;ఆర్&amp;zwnj;బీ జేఈ (RRB JE Posts) భర్తీ 2026 నోటిఫికేషన్&amp;zwnj;లో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇతర సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలకు చెందినవి. మొత్తం 3,993 ఖాళీలలో కేటగిరీల వారీగా చూస్తే జనరల్ కేటగిరీలో 1,699 పోస్టులు, ఎస్సీలకు 624 పోస్టులు, ఎస్టీలకి 363 పోస్టులు, ఓబీసీకి 913 పోస్టులు కేటాయించగా.. ఈడబ్ల్యూఎస్&amp;zwnj;కి 394 పోస్టులు ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఏ పోస్టుకు ఏ అర్హత?&lt;/strong&gt;&lt;br /&gt;జూనియర్ ఇంజనీర్ పోస్టుకు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి 3 సంవత్సరాల డిప్లొమా లేదా సంబంధిత విభాగంలో BE/ B.Tech డిగ్రీ కలిగి ఉండాలి. అదే సమయంలో డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ పోస్టుకు ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థి విద్యార్హతలు దరఖాస్తు చివరి తేదీ అయిన 13 సెప్టెంబర్ 2026 నాటికి పూర్తయి ఉండాలని గుర్తుంచుకోండి. చివరి సంవత్సర పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు కారని స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/16/19555f62e999e83ca61e84ea4fb197c91786864384279233_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఏజ్ లిమిట్ 18 నుంచి 33 సంవత్సరాలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;ఆర్&amp;zwnj;ఆర్&amp;zwnj;బీ జేఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు 1 జనవరి 2027 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్&amp;zwnj;డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ (ఎన్&amp;zwnj;సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ లిమిట్ సడలింపు లభిస్తుంది. పీడబ్ల్యూబీడీ కేటగిరీ, మాజీ సైనికులు, రైల్వే ఉద్యోగులతో సహా ఇతర కేటగిరీలకు నిబంధనల ప్రకారం ఏజ్ లిమిట్ సడలింపు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/jobs/telangana-police-recruitment-age-limit-relaxation-uniform-services-departments-256392&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ముఖ్యమైన తేదీలివే..&lt;/strong&gt;&lt;br /&gt;ఆర్&amp;zwnj;ఆర్&amp;zwnj;బీ జేఈ 2026 వివరణాత్మక నోటిఫికేషన్ ఆగస్టు 13న విడుదల కాగా.. ఆన్&amp;zwnj;లైన్ దరఖాస్తులు ఆగస్టు 14న ప్రారంభమయ్యాయి.&amp;nbsp; దరఖాస్తుకు చివరి తేదీ 13 సెప్టెంబర్ 2026 కాగా, అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15. దరఖాస్తులలో దిద్దుబాట్లు (కరెక్షన్ విండో) కోసం సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 25, 2026 వరకు అవకాశం కల్పించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సిబిటి ద్వారా ఎంపిక&lt;/strong&gt;&lt;br /&gt;ఆర్&amp;zwnj;ఆర్&amp;zwnj;బీ జేఈ భర్తీలో అభ్యర్థుల ఎంపిక 2 దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. CBT 1, CBT 2 పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఈ పరీక్షలు డిసెంబర్ 2026లో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పరీక్ష తేదీకి దాదాపు 10 రోజుల ముందు ఎగ్జామ్ సిటీ వివరాలు, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్&amp;zwnj;లు విడుదల చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/16/67dc86e6f5f88da68c6913b46fcd5cd81786865709585233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా]]></title><link>https://telugu.abplive.com/news/india/india-census-2027-mandatory-rules-legal-penalties-for-false-information-explained-256439</link><comments>https://telugu.abplive.com/news/india/india-census-2027-mandatory-rules-legal-penalties-for-false-information-explained-256439#respond</comments><pubDate>Sun, 16 Aug 2026 07:00:11 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/india-census-2027-mandatory-rules-legal-penalties-for-false-information-explained-256439</guid><description><![CDATA[&lt;p&gt;న్యూఢిల్లీ: భారత్&amp;zwnj;లో 2027 జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గృహ సమగ్ర వివరాల సేకరణ (హౌస్&amp;zwnj;హోల్డ్ షెడ్యూల్) ప్రక్రియ కింద అధికారులు ప్రజలను అడగబోయే 40 ముఖ్యమైన ప్రశ్నల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధికారికంగా విడుదల చేసింది. ఈ సేకరణ ద్వారా దేశంలోని జనాభా, వారి జీవన ప్రమాణాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్రమైన అవగాహన వస్తుంది. అయితే, జనాభా లెక్కల సేకరణ సమయంలో అధికారులకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాధానాలు ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, చట్ట ప్రకారం జైలు శిక్ష పడే అవకాశం ఉందా అనే అంశాలపై కొన్ని నిబంధనలు ఉన్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;1948 జనాభా లెక్కల చట్టం ప్రకారం, మీ ఇంటికి వివరాలు సేకరించేందుకు వచ్చే అధికారులకు సరైన, వాస్తవ సమాచారాన్ని అందించడం ప్రతి పౌరుడి బాధ్యత. ఈ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం, జనాభా సేకరణ అధికారులు అడిగే ప్రశ్నలకు పౌరులు కచ్చితమైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దేశ భవిష్యత్తు కోసం జాతీయ స్థాయి ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా రూపొందించడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. అందువల్ల జనాభా సేకరణ అధికారులను కావాలని దారి మళ్లించడం లేదా తప్పుడు వివరాలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. కనుక ప్రజలు అధికారులకు సరైన వివరాలు ఇచ్చి సహకరించాలని కోరుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించినా, కీలక వివరాలను దాచిపెట్టినా లేదా అధికారుల విధులకు ఆటంకం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. నేరం నిరూపణ అయితే గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదా ₹1,000 వరకు జరిమానా, లేదా పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాలలో రెండూ విధించే అవకాశం ఉంది. అయితే పొరపాటున లేదా సరిగ్గా గుర్తులేక తప్పు చెప్పిన వారికి ఈ శిక్ష వర్తించదని చట్టం చెబుతోంది. కేవలం కావాలని మోసం చేసే ఉద్దేశం ఉందో లేదో మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు, ఇల్లు కట్టిన సంవత్సరం సరిగ్గా గుర్తులేకపోతే ఊహించి ఏదో ఒక సంవత్సరం చెప్పడం కంటే సరిగ్గా తెలియదు అని నిజాన్ని చెప్పడం మంచిది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అధికారులపై సైతం చర్యలకు అవకాశం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ చట్టం కేవలం పౌరులపైనే కాకుండా వివరాలు సేకరించే అధికారులపై కూడా సమానమైన బాధ్యతను ఉంచింది. పౌరులు ఇచ్చిన సమాచారాన్ని అధికారులు కావాలని మార్చడం లేదా డిజిటల్ సిస్టమ్&amp;zwnj;లో తప్పుగా నమోదు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. జనాభా సేకరణ, డేటా అప్&amp;zwnj;లోడ్ చేయడంలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. అదే సమయంలో, ఈ చట్టం స్థానిక ఆచారాలు, సాంస్కృతిక పద్ధతులకు ఈ ప్రక్రియలో తగిన మినహాయింపులను కల్పించారు. స్థానిక పద్ధతుల ప్రకారం కుటుంబంలోని మహిళల పేర్లను బయటి వ్యక్తులకు చెప్పకూడదనే నిబంధన ఉన్నా, లేదా భర్త పేరు ఉచ్చరించకూడదనే సంప్రదాయం ఉన్నా, ఆ వివరాలు చెప్పడానికి నిరాకరించడాన్ని నేరంగా లేదా సమాచారాన్ని దాచడంగా పరిగణించరు. కానీ వివరాలు మాత్రం నమోదు చేయడానికి ఏదో విధంగా అందించక తప్పదు. లేకపోతే జనాభా లెక్కల్లో వారి వివరాలు మాయమయ్యే ప్రమాదం లేకపోలేదు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/214d6d5a5f0f86f8363cb8d83aba6aff1786816974896233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి]]></title><link>https://telugu.abplive.com/news/india/rising-healthcare-costs-overtake-job-security-and-emi-as-biggest-financial-concern-in-india-256437</link><comments>https://telugu.abplive.com/news/india/rising-healthcare-costs-overtake-job-security-and-emi-as-biggest-financial-concern-in-india-256437#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 23:05:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/rising-healthcare-costs-overtake-job-security-and-emi-as-biggest-financial-concern-in-india-256437</guid><description><![CDATA[&lt;p&gt;Health Insurance | ముంబై: ఊహించని వైద్య ఖర్చులు తమకు ఒత్తిడిని కలిగిస్తున్నాయని 94 శాతం మంది భావిస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. భారత్&amp;zwnj;లో ఉద్యోగ భద్రత, ప్రపంచ అస్థిరత, EMIల కంటే కూడా పెరుగుతున్న మెడికల్ ఖర్చులే ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయని టాటా ఏఐజీకి చెందిన 'ది కార్పొరేట్ హెల్త్ ప్రొటెక్షన్ పల్స్ 2026' అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగం కోల్పోతే దాదాపు ప్రతి 10 మందిలో ఏడుగురు 6 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం మాత్రమే ఆర్థికంగా నెట్టుకురాగలరు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వైద్య ఖర్చులతో వణికిపోతున్న ఉద్యోగులు&lt;/strong&gt;&lt;br /&gt;ప్రొటెక్షన్ గ్యాప్ &amp;ndash; పని చేసే సంస్థ ఇచ్చే బీమాతో పాటు అదనపు ఆరోగ్య బీమా ఉండటం ముఖ్యమని 84 శాతం మంది భావిస్తున్నారు, అయినప్పటికీ దాదాపు సగం మంది ఉద్యోగులు పనిచసే సంస్థ అందించే గ్రూప్ మెడికల్ కవర్ (జీఎంసీ) కాకుండా వ్యక్తిగత ఆరోగ్య బీమాను కలిగి లేరు. అవగాహన లోపం, తర్వాత కొనుగోలు చేద్దాంలే అనే అలవాటు వ్యక్తిగత ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడానికి ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. భారత శ్రామిక శక్తిపై ఆరోగ్య సంరక్షణ మోపుతున్న పెరుగుతున్న ఆర్థిక భారాన్ని కూడా ఈ అధ్యయనం తెలిపింది. ఊహించని వైద్య ఖర్చులు తమకు ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని ఇందులో పాల్గొన్న దాదాపు 94 శాతం మంది (రెస్పాండెంట్లు) తెలిపారు. ఉద్యోగం కోల్పోవడం లేదా కెరీర్ ఆగిపోవడం కంటే పెద్ద ఆందోళనగా మారింది. ఉద్యోగం లేకుండా ఒక ఏడాది కంటే ఎక్కువ రోజులు తాము ఆర్థికంగా నెట్టుకురాగలమని కేవలం 12% మంది మాత్రమే భావిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయినప్పుడు దాదాపు ప్రతి 10 మందిలో ఏడుగురు కేవలం ఆరు నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం మాత్రమే ఆర్థికంగా నిలదొక్కుకోగలమని చెప్పారు. దీర్ఘకాలం ఆదాయాన్ని కోల్పోవడాన్ని తట్టుకునేందుకు చాలా మంది కార్పొరేట్ ఉద్యోగులు సిద్ధంగా లేరని ఈ ఫలితాలు వెల్లడించాయి.&lt;/p&gt;
&lt;p&gt;కుటుంబానికి ఆరోగ్య బీమా, ఆసుపత్రి ఖర్చులు, జీవనశైలి వ్యాధులు, మానసిక ఆరోగ్యం, అత్యవసర పరిస్థితుల కోసం పొదుపు లేకపోవడం వంటివి కార్పొరేట్ భారత్&amp;zwnj;లో ప్రధాన 5 ఆరోగ్య సంబంధిత ఆందోళనకర అంశాలుగా నిలిచాయి. ఉద్యోగం మారే సమయంలో ఆదాయం కోల్పోవడం, EMIలను మించి వైద్య ఖర్చులే అతిపెద్ద ఆర్థిక ఆందోళన అని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. రెస్పాండెంట్లలో ఉద్యోగం మారే సమయంలో అంతరాయం లేని ఆరోగ్య బీమా కవరేజ్ ముఖ్యం అని 88 శాతం మంది భావిస్తున్నప్పటికీ, మెడికల్ కవరేజీ కొనసాగింపును అందించే సొల్యూషన్స్ కేవలం 40% మందికే తెలుసు. అంటే ఉద్యోగ మార్పు ఈ కీలక దశలో బీమా గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆఫీసు ఇన్సూరెన్స్ సరిపోతుందో లేదో..&lt;/strong&gt;&lt;br /&gt;&quot;కార్పొరేట్ ఉద్యోగులు పని చేసే సంస్థ అందించే ఆరోగ్య బీమాను ఎలా చూస్తున్నారనేది అర్థం చేసుకోవడం. సన్నద్ధతలో ఇప్పటికీ ఉన్న లోటుపాట్లను గుర్తించడం ఈ అధ్యయనం ఉద్దేశ్యం. ఉద్యోగుల శ్రేయస్సుకు గ్రూప్ మెడికల్ కవర్ ముఖ్యమే అయినప్పటికీ, వైద్య అత్యవసర పరిస్థితి లేదా ఉద్యోగ మార్పు సమయంలో తమ కవరేజ్ ఏ మేరకు ఉంటుందో.. అది సరిపోతుందో లేదో చాలా మందికి క్లారిటీ లేదు. వైద్య ఖర్చులు పెరుగుతున్న కొద్దీ, అవగాహన, ఆర్థిక సన్నద్ధత మరింత ముఖ్యం. ఈ విశ్లేషణలు, ఉద్యోగులు తమ ఆరోగ్య రక్షణ అవసరాలపై సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తాయి. ఆర్థికంగా నిలకడైన శ్రామిక శక్తిని నిర్మించడానికి యజమానులు, బీమా సంస్థలు, విధానకర్తల మధ్య మెరుగైన సహకారాన్ని పెంపొందిస్తాయని &amp;nbsp;ఆశిస్తున్నట్లు&quot; టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్&amp;zwnj; సంస్థ రీటైల్ - హెల్త్ అండర్&amp;zwnj;రైటింగ్ హెడ్ డాక్టర్ సంతోష్ పురి తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సొంతంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలన్న 84 శాతం మంది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఉద్యోగం చేసే సంస్థ అందించే గ్రూప్ మెడికల్ కవర్ (జీఎంసీ)ని నిశితంగా పరిశీలిస్తే కొన్ని విషయాలు బయటపడతాయి. కంపెనీ అందించే జీఎంసీతో పాటు అదనపు ఆరోగ్య కవరేజ్ కలిగి ఉండాలని 84% మంది నమ్ముతున్నప్పటికీ, యజమాని అందించే కవర్ కాకుండా దాదాపు సగం మంది (45 శాతం) ఎలాంటి అదనపు హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి లేరు. అదనపు ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడానికి అవగాహన లోపం, తర్వాత పాలసీ తీసుకుందామనే వైఖరి ప్రధాన అడ్డంకిగా ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా 28-34 సంవత్సరాల వయస్సు గలవారిలో ఇది ఎక్కువగా ఉంది.&lt;/p&gt;
&lt;p&gt;ఈ అధ్యయనం ద్వారా ఉద్యోగులు తమ గ్రూప్ మెడికల్ కవరేజ్ (జీఎంసీ) పట్ల సంతృప్తిగా ఉన్నప్పటికీ, ఆ కవరేజ్ ఎంతవరకు సరిపోతుందనే దానిపై వారికి నమ్మకం లేదు. అత్యవసర ఆసుపత్రి చేరిక సమయంలో యజమాని అందించే జీఎంసీ ఒక్కటే సరిపోదని దాదాపు 75 శాతం మంది అంగీకరించారు. కంపెనీ అందించే ఆరోగ్య బీమా పరిధి, పరిమితులపై ఉద్యోగుల అవగాహనలో లోపాలను ఈ సర్వే వెలుగులోకి తెచ్చింది. యజమాని అందించే జీఎంసీ అన్ని ఫీచర్లు, ప్రయోజనాల గురించి తమకు పూర్తిగా తెలుసునని కేవలం 41 శాతం మంది ఉద్యోగులు &amp;nbsp;చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పుణే, కోల్&amp;zwnj;కతా నగరాల్లో 28-55 సంవత్సరాల వయస్సు గల 748 మందికి పైగా కార్పొరేట్ ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. అదనపు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి కుటుంబ రక్షణే బలమైన ప్రేరణగా నిలుస్తోంది. టాప్-అప్ ప్లాన్&amp;zwnj;ను పరిశీలిస్తున్నప్పుడు తాము చూసే అత్యంత ముఖ్యమైన ఫీచర్లుగా ఎక్కువ బీమా మొత్తం, కుటుంబ సభ్యులకు కవరేజ్, ఉద్యోగం మారే సమయంలో కవరేజ్ కొనసాగింపు ఉండాలని కోరుకుంటున్నట్లు రెస్పాండెంట్లు పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/84623f1e503dde1256b9026d7bb459561786815244181233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!]]></title><link>https://telugu.abplive.com/news/india/narendra-modi-developed-india-2047-saptadhara-shakti-youth-progress-256380</link><comments>https://telugu.abplive.com/news/india/narendra-modi-developed-india-2047-saptadhara-shakti-youth-progress-256380#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 08:54:29 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/narendra-modi-developed-india-2047-saptadhara-shakti-youth-progress-256380</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Independence Day 2026 PM Modi Speech Highlights::&lt;/strong&gt; 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ &amp;nbsp;సరికొత్త నినాదాన్ని అందించారు. సప్తధార శక్తి పేరుతో ఆయా రంగాలకు, వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు. ముఖ్యంగా యువతరానికి ఇచ్చే ప్రయార్టీని మోదీ పదే పదే హైలైట్ చేశారు. జెన్&amp;zwnj;జీ ఉద్యమాల నేపథ్యంలో వారి విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;2047 నాటికి భారత్&amp;zwnj;ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే తన సంకల్పాన్ని ప్రధానమంత్రి &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; వెల్లడించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పం, దేశ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ సంకల్పం ప్రపంచం భారతదేశాన్ని భిన్నంగా చూసేలా చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&quot;ఈ రోజు భారత్&amp;zwnj; ఒక గొప్ప కలను కంటోంది. కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని పూర్తి సంకల్పంతో కలలు కంటోంది. ఆ కల ఏమిటంటే, 2047లో భారతదేశం తన స్వాతంత్ర్యానికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు, మనం కచ్చితంగా 'అభివృద్ధి చెందిన భారత్&amp;zwnj;ను ' నిర్మించి, దానిని సాకారం చేస్తాం.&quot;&lt;/p&gt;
&lt;p&gt;140 కోట్ల మంది పౌరుల కృషి, ప్రయత్నాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పించినప్పుడు, అది యావత్ ప్రపంచం ముందు భారత్&amp;zwnj; ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తుందని, భారత్&amp;zwnj;పై ప్రపంచ దృక్పథాన్ని మార్చుకునేలా చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;పెద్ద కలలు, పట్టుదల మీ సామర్థ్యాలను పెంచుతాయి&lt;/h2&gt;
&lt;p&gt;భారత్&amp;zwnj; కలలు, సంకల్పం గొప్పగా ఉండాలని, ఎందుకంటే గొప్ప లక్ష్యాలు దేశ సామర్థ్యాలను కొత్త శిఖరాలకు చేర్చడంలో సహాయపడతాయని ప్రధాని మోదీ అన్నారు. &quot;మన కలలు, సంకల్పం గొప్పగా ఉండాలి, ఎందుకంటే అవి మన సామర్థ్యాలను కొత్త శిఖరాలకు చేర్చడంలో సహాయపడతాయి&quot; అని ఆయన అన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;చిన్న రిజల్యూషన్&amp;zwnj;లు పని చేయవు&lt;/h2&gt;
&lt;p&gt;ప్రధాని మోదీ మాట్లాడుతూ, &quot;ఒక దేశం తన కలలు, సంకల్పం, సామర్థ్యాలతో ముందుకు సాగినప్పుడే గొప్పగా ఎదుగుతుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న సంకల్పాలతో సరిపెట్టుకోలేం. పెద్ద కలలు మన పరిధులను విస్తరింపజేస్తాయి; సంకల్పం బలంగా ఉన్నప్పుడు, మన సామర్థ్యం కూడా పెరుగుతుంది. కలలు, సంకల్పాలు ఉన్నతంగా ఉన్నప్పుడు, మన సామర్థ్యాలు ఆకాశానికి ఎగసిపడతాయి. ఈ రోజు భారత్&amp;zwnj; కూడా కలలు కంది, సంకల్పం పెట్టుకుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం. మన సంకల్పం ధైర్యానికి నిదర్శనం.&quot;&lt;/p&gt;
&lt;h2&gt;12 ఏళ్లలో రక్షణ ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది&lt;/h2&gt;
&lt;p&gt;గత 12 ఏళ్లలో దేశంలో జరిగిన మార్పులను, వివిధ రంగాల్లో పెరిగిన ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ దాదాపు ఏడు రెట్లు, ఆధునిక రైల్వే కోచ్&amp;zwnj;ల ఉత్పత్తి 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగాయని తెలిపారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య, అలాగే పేటెంట్ల సంఖ్య కూడా దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి ప్రకారం, డిజిటల్ లావాదేవీలు దాదాపు 100 రెట్లు పెరిగాయి.&lt;/p&gt;
&lt;h2&gt;25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;25 కోట్ల మంది పౌరులు పేదరికాన్ని అధిగమించి దాని నుంచి బయటపడ్డారు. ఒకప్పుడు మనల్ని 'ఫ్రాజైల్ 5' (అతి బలహీనమైన ఐదు దేశాలు)లో ఒకటిగా పరిగణించేవారు. నేడు, మనం ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. 2014 నాటికి, ప్రపంచం మనల్ని 'ఫ్రాజైల్ 5' జాబితాలో బంధించింది. గత 12 సంవత్సరాలుగా, మనం వేగంగా పురోగమిస్తున్నాం.&lt;/p&gt;
&lt;p&gt;ఇరాన్-అమెరికా ఉద్రిక్తతను ప్రస్తావిస్తూ, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తాము సన్నాహాలు చేశామని, అవి ఫలించాయని అన్నారు. ఇంధన భద్రత ప్రస్తుత అవసరమని ప్రధాని మోదీ అన్నారు. &quot;ఇంధనం లేకుండా ఈ నూతన ప్రపంచంలో ముందుకు సాగడం కష్టంగా మారింది. మనకు భారీ మొత్తంలో ఇంధనం అవసరం. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్&amp;zwnj;ను లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.&quot;&lt;/p&gt;
&lt;p&gt;పెట్రోల్, డీజిల్, ఎరువులను ఆయుధాలుగా వాడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. చమురు, గ్యాస్ పేరిట ప్రజలను భయపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో మనం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. కరోనావైరస్ కారణంగా అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఉక్రెయిన్ నుంచి పశ్చిమ ఆసియా వరకు... ప్రతిచోటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. కానీ భారత్&amp;zwnj; సన్నాహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మనం మన బలాలపై నిలబడి ముందుకు సాగుతున్నాం.&lt;/p&gt;
&lt;p&gt;ఎర్రకోట ప్రాంగణం నుంచి ప్రధాని మోదీ, జెన్ జెడ్, జెన్ ఆల్ఫా తరాలకు ఒక ముఖ్యమైన కానుకను ప్రకటించారు. ఏడాదిలోగా కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తానని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఉచిత కోచింగ్&amp;zwnj;ను కూడా ఆయన ప్రకటించారు. &quot;అభివృద్ధి చెందిన దేశంగా భారత్&amp;zwnj; సాగించే ప్రయాణంలో యువత పోషించాల్సిన పాత్ర చాలా పెద్దది. ఈ రోజు, ఎర్రకోట ప్రాంగణం నుంచి నేను దేశ యువతకు ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరంలో 10 మిలియన్ల యువతకు ఏఐ నైపుణ్యాల శిక్షణను అందించాలని సంకల్పించాము, తద్వారా మన దేశ యువత ఏఐ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు,&quot; అని ఆయన అన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏడు సూత్రాలతో సాగిన ప్రసంగం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ప్రధాని మోదీ ప్రసంగంలో ఏడు విషయాలను హైలైట్ చేశారు. ఇవే దేశానికి చోదక శక్తులుగా పని చేస్తాయని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;ol&gt;
&lt;li&gt;ఉత్పాదక రంగం&lt;/li&gt;
&lt;li&gt;వ్యవసాయ, ఆహార భద్రత&lt;/li&gt;
&lt;li&gt;సాంకేతికత, ఆవిష్కరణలు&lt;/li&gt;
&lt;li&gt;ఇన్&amp;zwnj;ఫ్రాస్ట్రక్చర్&amp;zwnj;, కనెక్టివిటీ శక్తి&lt;/li&gt;
&lt;li&gt;రక్షణ శక్తి&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;&amp;nbsp;గ్రీన్ ఎనర్జీ&lt;/li&gt;
&lt;li style=&quot;text-align: justify;&quot;&gt;కల్చర్ ఇన్ఫ్లూయిన్స్, సాఫ్ట్ పవర్&lt;/li&gt;
&lt;/ol&gt;
&lt;p&gt;ఈ ఏడు రంగాలు కలిసికట్టుగా పని చేసినప్పుడే 2047 నాటికి వికసిత భారత్ కల సాకారమవుతుందని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఉత్పాదక రంగం&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;భారత్&amp;zwnj; కేవలం విడిభాగాలను తయారు చేసే స్థాయి నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి ఎదగాలని మోదీ పిలుపునిచ్చారు. దీని కోసం ధర, నాణ్యత, పరిమాణం నే మూడు సూత్రాలను తయారీదారులు పాటించాలని సూచించారు. భారతీయ ఉత్పత్తుల ప్యాకేజింగ్, నాణ్యత, ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోటీ పడాలని ఆయన అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వ్యవసాయం- ఆహార భద్రత&lt;/h3&gt;
&lt;p&gt;దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉత్పాదకతను పెంచడం ద్వారా దీర్ఘకాలిక ఆహార భద్రతను నిర్దారించడం, వ్యవసాయ అనుబంధ వ్యవస్థలను బలోపేతం చేయడం దీని ప్రత్యేక ఉద్దేశం&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;సాంకేతికత- ఆవిష్కరణలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ప్రపంచం ఇప్పుడు డేటా సెంటర్లు, రోబోటిక్స్, ఎమర్జింగ్&amp;zwnj; టెక్నాలజీల యుగంలో ఉంది. యూపీఐ విజయంతో భారత్&amp;zwnj; ఇప్పటికే తన సత్తా చాటిందని, ఇప్పుడు స్వదేశీ 6G టెక్నాలజీని దేశంలోని ప్రతి మూలకు చేర్చాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;కనెక్టివిటీ&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;మౌలిక సదుపాయాల కల్పన, అనుసంధానత దేశాభివృద్ధికి వెన్నెముక వంటివి. రహదారులు, హైవేలు, ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj;వేల నిర్మాణం ద్వారా రవాణ ఖర్చులను తగ్గించి, వ్యాపారాలను వేగవంతం చేయడమే దీని లక్ష్యం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;రక్షణ శక్తి&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;రక్షణ రంగంలో విదేశీ దిగుమతులను తగ్గించి అత్మనిర్భర్ సాధించడం అత్యవసరం, ముఖ్యంగా డ్రోన్ల, కౌంటర్&amp;zwnj; డ్రోన్ వ్యవస్థల వంటి ఆధునిక యుద్ధ తంత్ర టెక్నాలజీలో భారత్ అగ్రగామిగా ఉండాలని ప్రధాని కోరారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;గ్రీన్ ఎనర్జీ&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;పర్యావరణహితమైన అభివృద్ధి కోసం గ్రీన్ ఎనర్జీ రంగాన్ని విస్తరించడం ఏడు ప్రమాణాల్లో మరో అంశం. పునరుత్పాద ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం ద్వారా భవిష్యత్&amp;zwnj; అవసరాలను తీర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;సాఫ్ట్&amp;zwnj; పవర్&amp;zwnj;&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;భారత్ దేశ సాంస్కృతి వారసత్వం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. యోగా, హస్తకళలు, సినిమాలు, యానిమేషన్, గేమింగ్, పర్యాటక రంగాల ద్వారా భారత్&amp;zwnj; తన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని మోదీ సూచించారు. నేషనల్&amp;zwnj; పార్కులు, సాంస్కృతిక కట్టడాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/0540777dc3cb1def0618760dd9b448541786764118003215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!]]></title><link>https://telugu.abplive.com/news/india/india-80th-independence-day-red-fort-vande-mataram-first-time-history-updates-256377</link><comments>https://telugu.abplive.com/news/india/india-80th-independence-day-red-fort-vande-mataram-first-time-history-updates-256377#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 08:13:04 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/india-80th-independence-day-red-fort-vande-mataram-first-time-history-updates-256377</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Vande Mataram at Red Fort:&amp;nbsp;&lt;/strong&gt;భారత్ స్వాతంత్య్ర సంగ్రామంలో లక్షల మంది వీరులను ఉత్తేజపరిచిన అమర గీతం వందేమాతరం. బ్రిటీష్&amp;zwnj; పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన ఈ నినాదం, ఇప్పుడు స్వతంత్ర భారత దేశ సార్వభౌమాధికార ప్రతీక అయిన ఎర్రకోట వేదికపై అధికారికంగా ప్రతి ధ్వనించింది. ఇప్పటి వరకు ఎర్రకోట వేడుకల్లో కేవలం జాతీయ గీతమైన జనగణమన కు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. కానీ 80వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు వందేమాతరం గీతాన్ని కూడా ప్రధాన ప్రోటోకాల్&amp;zwnj;లో చేర్చి ఆలపించి సరికొత్త చరిత్రకు కేంద్రం శ్రీకారం చుట్టింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ చారిత్రక నిర్ణయం వెనుక బలమైన నేపథ్యం ఉంది. బంకించంద్ర ఛటర్జీ 1875లో వందేమాతరం &amp;nbsp;గేయాన్ని రచించారు. 2026 నాటికి ఈ మహత్తర గేయం రూపుదిద్దుకుని 150 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఈ గేయం పాడినందుకు బ్రిటీష్ ప్రభుత్వం ఎందరో భారతీయులను జైలుకు పంపించింది. అటువంటి మహత్తర గీతానికి ఎర్రకోట వేదికపై అత్యున్నత గౌరవం కల్పించడం ద్వారా స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని ప్రభుత్వం భావన.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;&lt;a href=&quot;https://x.com/hashtag/WATCH?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#WATCH&lt;/a&gt; | Delhi: From the ramparts of the Red Fort, Prime Minister Narendra Modi says, &quot;In the last 12 years, defence production has increased nearly fourfold, while output from Khadi and village industries has grown almost fivefold. Electronics manufacturing has expanded nearly&amp;hellip; &lt;a href=&quot;https://t.co/fTTFbuHYvM&quot;&gt;pic.twitter.com/fTTFbuHYvM&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; ANI (@ANI) &lt;a href=&quot;https://x.com/ANI/status/2088456038911824353?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 15, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;సాధారణంగా ఎర్రకోటపై జరిగే కార్యక్రమాల్లో ఒక నిర్ధిష్ట క్రమం ఉంటుంది. అయితే ఈసారి ఆ క్రమంలో మార్పులు చేశారు. ప్రధాని మోదీ ఎర్రకోట ప్రాంగణంలోకి అడుగు పెట్టే సరికి అక్కడ వందేమాతరం గీతాన్ని ప్రత్యక్షంగా ఆలపించారు. అనంతరం ప్రధాని గౌరవ వందనాన్ని స్వీకరించి ఎర్రకోట బురుజుపైకి చేరుకున్నారు. ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వెంటనే జనగణమన గీతం వినిపించింది. అదే టైంలో భారత వైమానిక దళానికి చెందిన Mi-17 హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;వందేమాతరం హ్యూమన్ ఆకృతి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ ఏడాది వేడుకల్లో మరో విజువల్ వండర్&amp;zwnj;గా నిలిచిన మరో అంశం జ్ఞానపథ్&amp;zwnj;. ఎర్రకోట ముందున్న మైదానంలో 2500 ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ యువ వాలంటీర్లు ప్రత్యేకంగా కూర్చున్నారు. వీరు ఆ మైదానంలో వందేమాతరం అనే హిందీ అక్షరాల ఆకృతిలో కూర్చొని అద్భుతమైన హ్యూమన్ ఫార్మేషన్ సృష్టించారు. డ్రోన్ కెమెరాల ద్వారా &amp;nbsp;విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు కనువిందు చేశాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈసారి వేడుకలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పేలా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం మార్పులు చేసింది. గతంలో ఉన్న వీఐపీ బోర్డులను తొలగించి, ఆయా సీటింగ్ బ్లాక్&amp;zwnj;లకు భారత్&amp;zwnj;లోని ప్రసిద్ధ సరస్సులు దాల్&amp;zwnj;, చిల్కా, కొల్లేరు, హుస్సేన్ సాగర్ వంటి పేర్లు పెట్టారు. పర్యావరణహితంగా ఉండేందుకు కాగితపు పాస్&amp;zwnj;లకు బదులుగా డిజిటల్&amp;zwnj; క్యూఆర్ కోడ్ ఆధారిత ఈ పాస్&amp;zwnj;లను తీసుకొచ్చారు. వేడుకలకు హాజరయ్యే సాధారణ పౌరులకు ఢిల్లీ మెట్రో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ వేడుకలను అత్యున్నత సాంకేతికతతో 4k క్వాలిటీలో లైవ్ ప్రసారం చేశారు. వేడుకలు ముగిసిన తర్వాత స్వచ్ఛత ప్రచారం పేరుతో పరిసరాలను శుభ్రపరిచే ఎకో ఫ్రెండ్లీ కార్యక్రమాన్ని కూడా రక్షణ శాఖ ప్లాన్ చేసింది. ఈ వేడుకులకు FPOs, సర్పంచ్&amp;zwnj;లు, గిరిజన కళాకారులు వంటి 5000 మందిని విశిష్ట అతిథులుగా ఆహ్వానించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/c17f73b7d4807a4874e688230cd862fa1786761749881215_original.jpg" width="220"/></item></channel></rss>