<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>india</title><atom:link href="https://telugu.abplive.com/india/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Mon, 27 Jul 2026 11:06:36 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[GenZ Politics India:  నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !]]></title><link>https://telugu.abplive.com/news/india/genz-politics-india-analysis-youth-protests-political-impact-254529</link><comments>https://telugu.abplive.com/news/india/genz-politics-india-analysis-youth-protests-political-impact-254529#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 10:34:05 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/genz-politics-india-analysis-youth-protests-political-impact-254529</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Gen Z Youth Protests Accountability:&lt;/strong&gt; భారత రాజకీయాల్లో పాత లెక్కలు, సాంప్రదాయ ఓటు బ్యాంకులు , &amp;nbsp;అలవాటైన పొలిటికల్ నెరేటివ్&amp;zwnj;లు ఇకపై చెల్లవనే సంకేతాన్ని &amp;nbsp;జెన్జీ తరం స్పష్టంగా ఇచ్చేసింది. దశాబ్దాలుగా నాయకులు వేసే ఎత్తుగడలు, ఇచ్చే హామీలు, మత-కులాధారిత సెంటిమెంట్లను ఆధారంగా చేసుకుని సాగిన రాజకీయం ముగింపు దిశగా సాగుతోంది. విద్యా వ్యవస్థలో లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు , భవిష్యత్తుపై అభద్రతా భావంతో వీధిలోకి వచ్చిన ఈ యువత.. ప్రతిపక్ష రాజకీయ జెండాలను పక్కనపెట్టి కేవలం తమ డిమాండ్లపై పట్టుబట్టడం ద్వారా సరికొత్త &amp;nbsp;డిజిటల్ అడ్వర్సరీ అవతారమెత్తింది. అటు అధికార పక్షమైనా, ఇటు ప్రతిపక్షమైనా సరే.. ఈ తరం మూడ్&amp;zwnj;ను సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఊహించని రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;జెన్&amp;zwnj; జీ రాజకీయాల్లో ఏ ఒక్క నాయకుడో సూపర్ స్టార్ కాదు!&quot; href=&quot;https://telugu.abplive.com/news/genz-protests-dharmendra-pradhan-resignation-modi-govt-surrender-political-analysis-254495&quot; target=&quot;_self&quot;&gt;జెన్&amp;zwnj; జీ రాజకీయాల్లో ఏ ఒక్క నాయకుడో సూపర్ స్టార్ కాదు!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;జెన్జీ రాజకీయాల &amp;nbsp;ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఏ ఒక్క నాయకుడో, పార్టీయో ఏకఛత్రాధిపత్యం వహించలేరు. వీరు &amp;nbsp;నాయకరహిత పోరాటాల ను నమ్ముతారు. నేడు సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు లేదా వ్యాప్తి చెందే విజువల్స్ &amp;nbsp;రైటా? రాంగా &amp;nbsp;అనే సాంప్రదాయ సత్యశోధన కంటే.. ఆ సమాచారం సృష్టించే ఒక &amp;nbsp;ఎమోషన్ ప్రాతిపదికన యువత రోడ్లపైకి వస్తున్నారు. ఒక వైరల్ రీల్ లేదా మీమ్ సెకన్లలో లక్షలాది మందిని కనెక్ట్ చేస్తోంది. ప్రభుత్వం యంత్రాంగంతో లాఠీఛార్జ్ చేయించినా లేదా డిజిటల్ సెన్సార్&amp;zwnj;షిప్ విధించినా, అది ఆగ్రహాన్ని ఆపలేకపోగా, రివర్స్ ఎమోషన్&amp;zwnj;ను రగిలిస్తోందని ఇటీవలి ఢిల్లీ నిరసన పరిణామాలు రుజువు చేశాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వారి పోరాటాలను అణచివేయడం కష్టం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp; జెన్జీల పోరాటాలను అణచివేయడం లేదా కంట్రోల్ చేయడం అత్యంత సంక్లిష్టం. ఎందుకంటే, పాతకాలపు విద్యార్థి సంఘాల్లా వీరికి రాజకీయ పదవుల ఆశలు ఉండవు. ప్రతిపక్షాలు ఈ ఆందోళనలను తమకు అనుకూలంగా మలుచుకుందామని చూస్తే.. &amp;nbsp;మా పోరాటాన్ని పొలిటికల్ నెరేటివ్&amp;zwnj;గా మార్చకండి &amp;nbsp;అని వారిని కూడా దూరం పెడుతున్నారు. ఫలితంగా, అధికార వర్గాలు ఈ పోరాటాలపై &quot;ప్రతిపక్షాల కుట్ర&quot; అనే పాత ముద్ర వేయలేకపోతున్నాయి. ఇది అటు అధికారంలో ఉన్నవారికి, ఇటు ఆశలు పెట్టుకున్న ప్రతిపక్షాలకు సింహస్వప్నంగా మారింది. ఈ తరానికి ఉన్న మరో ప్రధాన లక్షణం అతిత్వరగా స్పందించే నైజం, &amp;nbsp;జవాబుదారీతనం &amp;nbsp; డిమాండ్ చేయడం. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల వరకు వేచి చూసే ఓపిక ఈ డిజిటల్ యూత్&amp;zwnj;కు లేదు. ఒక ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో జాప్యం, పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేకపోవడం లేదా తమ హక్కులను భంగపరిచే ఏ చిన్న నిర్ణయమైనా సరే, వారు తక్షణ పరిష్కారాన్ని కోరుకుంటున్నారు. మంత్రుల రాజీనామాలు, అధికారుల సస్పెన్షన్లు వంటి కఠిన చర్యలు చూసేంత వరకు వీరు వెనక్కి తగ్గడం లేదు. రాజకీయ నాయకులు తమ మీడియా బ్రీఫింగ్&amp;zwnj;లు, పబ్లిసిటీ స్టంట్&amp;zwnj;లతో వీరిని మభ్యపెట్టలేరని స్పష్టమైంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;జెన్&amp;zwnj;జీతో రాజకీయ పార్టీలు జాగ్రత్తగాఉండాల్సిందే!&quot; href=&quot;https://telugu.abplive.com/politics/dharmendra-pradhan-resignation-reasons-modi-govt-nta-neet-row-analysis-254481&quot; target=&quot;_self&quot;&gt;జెన్&amp;zwnj;జీతో రాజకీయ పార్టీలు జాగ్రత్తగాఉండాల్సిందే!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ప్రతీ నిర్ణయంలోనూ ఆచి తూచి వ్యవహరించాల్సిందే. &quot;మాకు తిరుగులేదు, మా ఓటు బ్యాంక్ పద్రంగా ఉంది&quot; అనుకునే భావజాలం ఇక పనిచేయదు. నాయకులు చేసే ప్రతీ ప్రసంగం, తీసుకునే ప్రతీ నిర్ణయం క్షేత్రస్థాయిలో ఉన్న లక్షలాది జెన్జీల స్మార్ట్&amp;zwnj;ఫోన్&amp;zwnj;లలో రీఫ్రేమ్ అవుతోంది. విద్యార్థులను, యువతను రెచ్చగొట్టేలా మాట్లాడితే లేదా వారి సమస్యలను తేలికగా తీసిపారేస్తే.. ఆ వ్యాఖ్యలే వారికి వ్యతిరేకంగా బిగ్గెస్ట్ పొలిటికల్ అస్త్రాలుగా మారుతున్నాయి. భారత రాజకీయ రంగం &amp;nbsp;సిస్టమ్ వర్సెస్ పీపుల్ &amp;nbsp;నుంచి &amp;nbsp;సిస్టమ్ వర్సెస్ జెన్జీ గా రూపాంతరం చెందుతోంది. సిద్ధాంతాల కంటే పారదర్శకతకే ఓటు వేసే ఈ తరం, రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడినీ బాధ్యతాయుతంగా మార్చక తప్పని పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి, నేతలు వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాటా అత్యంత జాగ్రత్తగా లేకపోతే.. జెన్జీ రగిల్చే పొలిటికల్ తుఫానులో కొట్టుకుపోక తప్పదు!&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/do-not-make-these-mistakes-on-your-wedding-night-even-by-accident-254411&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/541a165f44a4ca41a39642a204479ba91784991972671228_original.png" width="220"/></item><item><title><![CDATA[Abhijeet Dipke Typhoid: టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది]]></title><link>https://telugu.abplive.com/health/cjp-abhijeet-dipke-diagnosed-with-typhoid-know-symptoms-causes-treatment-details-254611</link><comments>https://telugu.abplive.com/health/cjp-abhijeet-dipke-diagnosed-with-typhoid-know-symptoms-causes-treatment-details-254611#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 08:10:41 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆరోగ్యం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/health/cjp-abhijeet-dipke-diagnosed-with-typhoid-know-symptoms-causes-treatment-details-254611</guid><description><![CDATA[&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;Abhijeet Dipke Diagnosed with Typhoid : &lt;/strong&gt;వర్షాకాలంలో &lt;a title=&quot;मौसम&quot; href=&quot;https://www.abplive.com/weather&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టైఫాయిడ్&lt;/a&gt; కేసులు రావడం సర్వసాధారణం. అయిది ఇది మామూలు జ్వరం అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సకాలంలో చికిత్స అందకపోతే అనారోగ్యం తీవ్రత పెరగవచ్చు. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ తనకు టైఫాయిడ్ వచ్చిందని, చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;తన బ్లడ్ టెస్టులో టైఫాయిడ్ నిర్ధారణ అయిందని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం IV (ఇంట్రావీనస్) ద్వారా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. టైఫాయిడ్ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలు ఏమిటి. ఈ వ్యాధి ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో ఒక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;టైఫాయిడ్ అంటే ఏంటీ.. ఎలా వస్తుంది ?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ (Salmonella Typhi) బ్యాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియా ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది వేగంగా రక్తంలో వ్యాపించి ఇన్ఫెక్షన్&amp;zwnj;ను వేగంగా పెంచుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.1 కోట్ల నుండి 2.1 కోట్ల మంది టైఫాయిడ్&amp;zwnj; బారిన పడుతున్నారు. దాదాపు 2 లక్షల మంది ఈ వ్యాధి కారణంగా చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల పారాటైఫాయిడ్ కేసులు సైతం నమోదవుతాయి. వీటిలో ఎక్కువ కేసులు దక్షిణాసియాలో నమోదవుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;టైఫాయిడ్ లక్షణాలు ఏమిటి?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;టైఫాయిడ్ ప్రారంభ లక్షణాలు సాధారణంగా బ్యాక్టీరియా సోకిన 10 నుండి 14 రోజుల తర్వాత కనిపిస్తాయి. పేషెంట్ కి తీవ్రమైన జ్వరం వస్తుంది. దీంతో పాటు తలనొప్పి, అలసట, కడుపు నొప్పి, వికారం, వాంతులు, బలహీనత, ఆకలి తగ్గడం, మలబద్ధకం లేదా అతిసారం, కండరాల నొప్పి, శరీరంపై దద్దుర్లు లాంటి లక్షణాలు ఉంటాయి. చికిత్స చేయకపోతే, ఈ వ్యాధి 3 నుండి 4 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/lifestyle/rainy-season-laundry-tips-dry-clothes-quickly-monsoon-prevent-smell-fungus-bacteria-254612&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;టైఫాయిడ్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;సకాలంలో చికిత్స అందకపోతే టైఫాయిడ్ సమస్య పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాధి వివిధ దశలలో రోగికి తీవ్రమైన జ్వరం, కడుపు ఉబ్బరం, వేగంగా బరువు తగ్గడం, డీహైడ్రేషన్, డెలిరియం, అంతర్గత రక్తస్రావం, మెదడు వాపు, ప్రేగులకు తీవ్రమైన గాయం, కిడ్నీ ఫెయిల్యూర్, న్యుమోనియా, ప్యాంక్రియాస్&amp;zwnj;లో వాపు, మెనింజైటిస్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక కొన్ని రోజులపాటు తీవ్రమైన జ్వరం లేదా ఇతర తీవ్రమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్&amp;zwnj;ను సంప్రదించాలి.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;టైఫాయిడ్&amp;zwnj;లో IV ఎందుకు ఇస్తారు?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;టైఫాయిడ్ తీవ్రమైన కేసులలో రోగి శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఏర్పడవచ్చు. ఆ సందర్భాలలో, IV ద్వారా శరీరంలోకి ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు ఇస్తారు. IV ద్వారా మందులు నేరుగా రక్తప్రవాహంలోకి చేరి త్వరగా ప్రభావం చూపుతాయి. ఈ కారణంగానే చాలా మంది రోగుల చికిత్సలో IV థెరపీని ఉపయోగిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;టైఫాయిడ్&amp;zwnj;ను ఎలా గుర్తిస్తారు?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ఒక వ్యక్తిలో టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే, డాక్టర్లు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు. దీని కోసం బ్లడ్ టెస్ట్, టైఫీ డాట్ టెస్ట్, బ్లడ్ కల్చర్, స్టూల్, యూరిన్ టెస్ట్, విడాల్ టెస్ట్&amp;nbsp; వంటి పరీక్షలు చేస్తారు. కొన్ని కేసులలో యాంటీబయాటిక్ మందుల తర్వాత కూడా కోలుకోకపోతే బోన్ మ్యారో కల్చర్ చేయించుకోవాలని సూచిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;టైఫాయిడ్ నుండి ఎలా రక్షించుకోవాలి?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;టైఫాయిడ్ నుండి రక్షించుకోవడానికి శుభ్రమైన, సురక్షితమైన నీటిని తాగాలి. బాగా వండిన, తాజా ఆహారాన్ని తినాలి. తినడానికి, తయారు చేయడానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం, రోడ్డు పక్కన బహిరంగంగా ఉంటే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇంటి చుట్టూ పరిశుభ్రతను పాటించాలి. టైఫాయిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే ముందు, డాక్టర్ సలహా మేరకు టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా వేయించుకోవచ్చు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;Disclaimer: ఈ సమాచారం పరిశోధనా అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా భావించవద్దు. ఏదైనా కొత్త వ్యాయామాన్ని ప్రారంభించే ముందు, మెడిసిన్ వాడే ముందు మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుడిని తప్పకుండా సంప్రదించండి.&lt;/strong&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/4d8911d2a9853f069ff75d0c9d6c9c771785119050778233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ]]></title><link>https://telugu.abplive.com/news/india/pm-modi-vows-strict-action-against-paper-leaks-announces-nandan-nilekani-led-task-force-for-exam-reforms-254598</link><comments>https://telugu.abplive.com/news/india/pm-modi-vows-strict-action-against-paper-leaks-announces-nandan-nilekani-led-task-force-for-exam-reforms-254598#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 20:18:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/pm-modi-vows-strict-action-against-paper-leaks-announces-nandan-nilekani-led-task-force-for-exam-reforms-254598</guid><description><![CDATA[&lt;p&gt;PM Modi | న్యూఢిల్లీ: దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు పరిరక్షణే భారత ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ తరువాత జరిగిన పరిణామాలతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్యా వ్యవస్థ, పరీక్షల విధానంలో సంస్కరణలపై సిఫార్సులు చేయడానికి ఇన్వోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్&amp;zwnj;ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. &amp;nbsp;పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న నేరస్థులపై ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటోందని ఆయన వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;రాబోయే రోజుల్లో పరీక్షా విధానంలో పారదర్శకత, విశ్వసనీయత పెంచడం అత్యంత కీలకమని ప్రధాని మోదీ చెప్పారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను సాధ్యమైనంతగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా నందన్ నిలేకణి (Nandan Nilekani) నేతృత్వంలో హైపవర్ టాస్క్&amp;zwnj;ఫోర్స్ కమిటీ &amp;nbsp;ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ టాస్క్&amp;zwnj;ఫోర్స్ ప్రధానంగా పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. టాస్క్&amp;zwnj;ఫోర్స్ సమర్పించే నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షలపై విశ్వసనీయతను పెంచేలా, లీకేజీలకు తావులేకుండా నమ్మకమైన పరీక్షా వ్యవస్థను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. పేపర్ లీకులు అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతున్నామని, సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్&amp;zwnj;లో ప్రవేశపెడతామని మోదీ పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.&lt;a href=&quot;https://x.com/NandanNilekani?ref_src=twsrc%5Etfw&quot;&gt;@NandanNilekani&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/mMpmPdIEL5&quot;&gt;pic.twitter.com/mMpmPdIEL5&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Narendra Modi (@narendramodi) &lt;a href=&quot;https://x.com/narendramodi/status/2081371118188028277?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 26, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;టాస్క్&amp;zwnj; ఫోర్స్&amp;zwnj; కమిటీలో సభ్యులు వీరే..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నందన్&amp;zwnj; నీలేకని చైర్మన్&amp;zwnj;గా వ్యవహరించనుండగా ఈ టాస్క్&amp;zwnj; ఫోర్సులో మరో ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఇస్రో మాజీ ఛైర్మన్&amp;zwnj; సోమనాథ్&amp;zwnj;, ఇంటెలిజెన్స్&amp;zwnj; బ్యూరో మాజీ డైరెక్టర్&amp;zwnj; తపన్&amp;zwnj; డేకా, ఐఐటీ మద్రాస్&amp;zwnj; డైరెక్టర్&amp;zwnj; వి. కామకోటి, కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్&amp;zwnj;, లాజిస్టిక్స్&amp;zwnj;, పరిపాలనా నిపుణులు అయిన అమృత్&amp;zwnj; లాల్&amp;zwnj; మీనా సభ్యులుగా ఉంటారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఈ కమిటీ ప్రధానంగా ఏం చేస్తుంది..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్&amp;zwnj;ఫోర్స్ ఏర్పాటైంది. ప్రశ్నపత్రాల లీకేజీలు, మాల్&amp;zwnj;ప్రాక్టీస్&amp;zwnj;లను అరికట్టడానికి అత్యాధునిక సాంకేతిక భద్రత, డిజిటల్ డేటా రక్షణ, అభ్యర్థుల వెరిఫికేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ కమిటీ ప్రధాన ధ్యేయం. భవిష్యత్తులో ప్రభుత్వ పోటీ పరీక్షలన్నీ పూర్తి పారదర్శకత, విశ్వసనీయతతో నిర్వహించేలా ఈ కమిటీ నిర్మాణాత్మక సంస్కరణలను కేంద్ర ప్రభుత్వానికి సూచించనుంది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/news/india/pralhad-joshi-appointed-as-new-education-minister-after-dharmendra-pradhan-resignation-254528&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి&lt;/a&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పేపర్ లీక్ విచారణపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పేపర్ లీక్&amp;zwnj;లతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నిందితులు ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇటువంటి కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు పూర్తి స్వేచ్ఛ, కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందని మోదీ ఇటీవల పేర్కొన్నారు. అదనంగా, పార్లమెంటులో కఠినమైన నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని ఆయన ప్రకటించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/422d128b39641701cb1070ba68fefb0b1785077218315233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా]]></title><link>https://telugu.abplive.com/news/india/dharmendra-pradhan-ready-to-quit-ministry-on-first-day-of-student-agitation-bjp-leader-vijayvargiya-254559</link><comments>https://telugu.abplive.com/news/india/dharmendra-pradhan-ready-to-quit-ministry-on-first-day-of-student-agitation-bjp-leader-vijayvargiya-254559#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 13:02:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/dharmendra-pradhan-ready-to-quit-ministry-on-first-day-of-student-agitation-bjp-leader-vijayvargiya-254559</guid><description><![CDATA[&lt;p&gt;Dharmendra Pradhan Latest News | న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బాంగ్లాదేశ్, శ్రీలంకల తరహాలో భారత్&amp;zwnj;లోనూ హింసను ప్రేరేపించి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసిన విదేశీ శక్తుల కుట్రలు భగ్నమయ్యాయని బీజేపీ జాతీయ నేత కైలాష్ విజయ్&amp;zwnj;వర్గీయా సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీక్షల అక్రమాలు, నీట్ (NEET) పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన 36 రోజుల సుదీర్ఘ ఆందోళన శనివారం నాడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో, కేంద్రం ఇచ్చిన కొన్ని హామీలతో ముగిసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;విద్యార్థులకు సంబంధించిన విషయం కనుక ధర్మేంద్ర ప్రధాన్ తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; నేత విజయ్&amp;zwnj;వర్గీయా అభినందించారు. తనకు కేటాయించిన ప్రతి బాధ్యతను అత్యంత నిజాయితీతో, అంకితభావంతో నిర్వర్తించారని కేంద్ర మాజీ మంత్రిని ఆయన కొనియాడారు. విద్యార్థుల ఆందోళన మొదలైన తొలి రోజే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ధర్మేంద్ర ప్రధాన్ సిద్ధపడ్డారని, అయితే పార్టీ అధిష్ఠానం సూచన మేరకే సరైన సమయం వరకు వేచి చూసి నిర్ణయం తీసుకున్నారని ఆసక్తికర విషయాన్ని తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కాంగ్రెస్ వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇదే సమయంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తమ విజయంగా వేడుకలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై విజయ్&amp;zwnj;వర్గీయా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థులు, జెన్ జీ యువత స్వచ్ఛందంగా చేపట్టిన పోరాటంలో కాంగ్రెస్&amp;zwnj; పార్టీ పాత్ర ఏమాత్రం లేదని, కేవలం వెనుక ఉండి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూసిందని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న ప్రతిపక్షాలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం ఒక ఆశాకిరణంలా కనిపించిందని, కానీ పోరాట సమయంలో ఏ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నేత కూడా పోలీసుల చర్యలను ఎందుకు ఎదుర్కోలేదని ఆయన ప్రశ్నించారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/news/india/pralhad-joshi-appointed-as-new-education-minister-after-dharmendra-pradhan-resignation-254528&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి&lt;/a&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ఎస్ (RSS) దేశ విద్యా వ్యవస్థను చెదపురుగులా తొలచివేస్తోందంటూ లోక్&amp;zwnj;సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను విజయ్&amp;zwnj;వర్గీయా తీవ్రంగా ఖండించారు. లోక్&amp;zwnj;సభలో ప్రతిపక్షనేత &lt;a title=&quot;రాహుల్ గాంధీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Rahul-Gandhi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రాహుల్ గాంధీ&lt;/a&gt; రాజకీయ పరిణతి, అవగాహనా రాహిత్యం చూస్తుంటే జాలి వేస్తోందని ఎద్దేవా చేశారు. ఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ఎస్ భావజాలాన్ని, దేశానికి అది అందిస్తున్న సేవలను అర్థం చేసుకోవడానికి రాహుల్&amp;zwnj;కు ఇంకా చాలా సమయం పడుతుందని సెటైర్లు వేశారు. &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; నాయకత్వంలో, ఎన్డీయే ప్రభుత్వంలో ప్రస్తుతం దేశం సరైన మార్గంలో పయనిస్తోందని, దేశాభివృద్ధిలో ఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ఎస్ పాత్రను ప్రశంసించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆందోళన విరమించిన సీజేపీ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు కేంద్రం హామీలతో సీజేపీ శనివారం నాడు ఆందోళన విరమించింది. ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతల్ని అప్పగించారు. యువత మత రాజకీయాల జోలికి వెళ్లొద్దని, సమస్యలపై పార్టీలు, మతాలకు అతీతంగా పోరాడితే ఫలితం ఇలా ఉంటుందని సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అన్నారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో పాటు వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. అంతకుముందే స్పష్టమైన హామీ ఇవ్వడంతో రెండు రోజుల కిందటే సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష ముగించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/ac8046407d2965474f46339f8490c9651785051038521233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-26th-july-2026-254551</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-26th-july-2026-254551#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 12:06:53 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-26th-july-2026-254551</guid><description><![CDATA[&lt;p&gt;Top stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/p&gt;
&lt;h3&gt;భోగాపురం పర్యటనలో ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; షెడ్యూల్ (ఆగస్టు 1)&lt;/h3&gt;
&lt;p&gt;- &amp;nbsp; &amp;nbsp;ఆగస్టు 1న ఉదయం 10:45 గంటలకు &amp;ndash; ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; 10:45 &amp;ndash; 10:50 &amp;ndash; గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; 10:50 &amp;ndash; 10:55 &amp;ndash; కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; 10:55 &amp;ndash; 10:58 &amp;ndash; 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; 11:00 &amp;ndash; 11:15 &amp;ndash; భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తారు.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; 11:17 &amp;ndash; 11:25 &amp;ndash; టెర్మినల్ భవనం నుంచి ఓపెన్&amp;zwnj;టాప్ జీప్&amp;zwnj;లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; 11:30 &amp;ndash; 12:55 &amp;ndash; విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, బహిరంగ సభలో ప్రసంగం.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; మధ్యాహ్నం 1:05 &amp;ndash; 1:10 &amp;ndash; భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం.&lt;/p&gt;
&lt;p&gt;ప్రధాని మోదీ మొత్తం పర్యటన వ్యవధి: సుమారు 2 గంటల 25 నిమిషాలు.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;strong&gt;బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక&lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p&gt;వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం పారాదీప్&amp;zwnj;-సాగర్&amp;zwnj; ద్వీపాల మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కార్గిల్ వీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఆదివారం ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ పాల్గొని కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమర జవాన్లకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ మాట్లాడుతూ.. కార్గిల్ పోరాటంలో భారత సైనికులు ప్రదర్శించిన అపార శౌర్యం, అసమాన ధైర్యసాహసాలు, దేశం పట్ల వారి అచంచలమైన నిబద్ధత ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన కార్గిల్ అమర వీరులను ఎప్పటికీ మరువలేమని, వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, మాజీ సైనికులు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని కార్గిల్ అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.&lt;/p&gt;
&lt;h3&gt;బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్&amp;zwnj;రెడ్డికి తీవ్ర అస్వస్థత&lt;/h3&gt;
&lt;p&gt;నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్&amp;zwnj;ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్&amp;zwnj;రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని తన నివాసంలో ఉండగా ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రాగా, కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన సమీపంలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించిన అనంతరం కార్డియాలజిస్ట్ డాక్టర్ మమతా రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.&lt;/p&gt;
&lt;h3&gt;36 రోజుల తర్వాత ప్రశాంతంగా జంతర్ మంతర్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;Breaking News &lt;br /&gt;&lt;br /&gt;నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ తరలింపు &lt;br /&gt;&lt;br /&gt;మెరుగైన వైద్య చికిత్స కోసం సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలింపు. &lt;br /&gt;&lt;br /&gt;సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ వెంటే హైదరాబాద్&amp;zwnj;కు బయలుదేరిన కేటీఆర్, హరీశ్ రావు. &lt;a href=&quot;https://t.co/5z2fegH5Gz&quot;&gt;pic.twitter.com/5z2fegH5Gz&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Telangana First (@TelanganaFirst_) &lt;a href=&quot;https://x.com/TelanganaFirst_/status/2081278045617520909?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 26, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;36 రోజులపాటు ఆందోళనలతో అట్టుడికిన ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆదివారం నాడు ఎలాంటి ఆందోళన, నినాదాలు లేకుండా ప్రశాంతంగా కనిపించింది. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ, సోనమ్ వాంగ్ చుక్ నిరసన చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్రం హామీతో సీజేపీ శనివారం సాయంత్రం తమ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో గత 5 వారాలుగా నిరసనలు, విద్యార్థుల నినాదాలతో దద్దరిల్లిన జంతర్ మంతర్ ప్రాంతమంతా ఆదివారం ఖాళీగా కనిపిస్తోంది. సీజేపీ కార్యకర్తలు తమ శిబిరం ఎత్తివేయడంతో ప్రస్తుతం అక్కడ క్లీనింగ్ పనులు సాగుతున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;హాస్పిటల్ బెడ్ మీద కనిపించిన షర్మిల.. సర్జరీపై అప్డేట్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల పొత్తికడుపునకు సంబంధించి అబ్డామినల్ సర్జరీ చేయించుకున్నారు. కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న ఆమె, ప్రస్తుతం హైదరాబాద్&amp;zwnj;లో డాక్టర్ల సూచనల మేరకు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. శస్త్రచికిత్స అనంతరం తాను వేగంగా కోలుకుంటున్నట్లు బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకున్న కుటుంబ సభ్యులు, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;I&amp;rsquo;m happy to share that I&amp;rsquo;m recovering well from the necessary abdominal surgery I recently had.&lt;br /&gt;A big thank you to all my well-wishers for your kind thoughts and support. &lt;a href=&quot;https://t.co/WZgk6FmSRs&quot;&gt;pic.twitter.com/WZgk6FmSRs&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; YS Sharmila (@realyssharmila) &lt;a href=&quot;https://x.com/realyssharmila/status/2081240323293069319?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 26, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/d259b15e2cd016fc5085e552f2ffa17a1785044729667233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు]]></title><link>https://telugu.abplive.com/news/india/cockroach-remark-to-dharmendra-pradhan-resignation-36-days-cjp-student-protest-neet-paper-leak-movement-254542</link><comments>https://telugu.abplive.com/news/india/cockroach-remark-to-dharmendra-pradhan-resignation-36-days-cjp-student-protest-neet-paper-leak-movement-254542#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 09:54:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/cockroach-remark-to-dharmendra-pradhan-resignation-36-days-cjp-student-protest-neet-paper-leak-movement-254542</guid><description><![CDATA[&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;CJP Protest | న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా చేసిన బొద్దింక (Cockroach) కామెంట్&amp;zwnj;తో ప్రారంభమైన ఉద్యమం కొన్ని వారాల్లోనే దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమంగా తీవ్రరూపం దాల్చింది. చివరకి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలా చేస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసింది. కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్&amp;zwnj;కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన చేసిన కాక్రోచ్ వ్యాఖ్యే విద్యార్థులకు ఒక చిహ్నాన్ని ఇచ్చిందని, అది మొత్తం ఉద్యమానికి కొత్త గుర్తింపును తెచ్చిందని ఉద్యమంతో సంబంధం ఉన్నవారు గట్టిగా నమ్ముతున్నారు.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;ఉద్యమానికి గుర్తింపుగా మారిన బొద్దింక&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ కాక్రోచ్ కామెంట్ తర్వాత 'బొద్దింక' అనే పదం సోషల్ మీడియాలో ఉద్యమానికి ఆదారంగా నిలిచింది. వివిధ ప్లాట్&amp;zwnj;ఫారమ్&amp;zwnj;లలో బొద్దింక ఎమోజీలు, మీమ్స్, కార్టూన్లు, సెటైర్ పోస్ట్&amp;zwnj;లు వేగంగా వైరల్ అయ్యాయి. ఈ చిహ్నాన్ని ఆధారంగా చేసుకుని అభిజిత్ దీప్కే అనే ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ని స్థాపించారు. మొదట్లో ఇది ఒక సెటైరికల్ సోషల్ మీడియా పేజీ అనుకున్నారు. చూస్తుండగానే ఇది విద్యార్థి ఉద్యమానికి గొంతుకగా మారింది. కాక్రోచ్ సోషల్ మీడియా అకౌంట్ పై చర్యలు తీసుకోగా..&amp;nbsp; 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' పేరుతో కొత్త ఖాతా తెచ్చారు. బొద్దింకలు ఎప్పటికీ నాశనం కావు అనేది దీని ట్యాగ్ లైన్.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/5d8a637c384f1ecb51202aa49f9cc7881785038314763233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;సోషల్ మీడియా నుంచి రోడ్ల మీదకు చేరిన ఉద్యమం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;గతంలో వచ్చిన అనేక విద్యార్థి ఉద్యమాలకు భిన్నంగా, ఈ ఉద్యమం మొదట సోషల్ మీడియాలో మొదలైంది. ఆపై రోడ్లపైకి వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని రోజుల్లోనే దేశంలోని అతిపెద్ద డిజిటల్ కమ్యూనిటీలలో ఒకటిగా మారగా ఇన్&amp;zwnj;స్టాగ్రామ్&amp;zwnj;లో దీనికి దాదాపు 2.63 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;&amp;zwnj;కు దాదాపు 1.48 కోట్లు, &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt;కి దాదాపు 95 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/news/india/pralhad-joshi-appointed-as-new-education-minister-after-dharmendra-pradhan-resignation-254528&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి&lt;/a&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;రీల్స్, మీమ్స్, లైవ్ స్ట్రీమ్&amp;zwnj;లు, ఢిల్లీలోని జంతర్ మంతర్ నుండి నిరంతర అప్&amp;zwnj;డేట్&amp;zwnj;లు ఈ ఉద్యమాన్ని నేరుగా సంబంధం లేని వ్యక్తులకు కూడా దగ్గర చేశాయి. ఉద్యమం పరిధి పెరిగే కొద్దీ, దాని అనేక సోషల్ మీడియా ఖాతాలపై నిషేధాలు, చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత భావ ప్రకటనా స్వేచ్ఛ, సోషల్ మీడియా నియంత్రణపై చర్చ ప్రారంభమైంది.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;జూన్ 6న మొదటిసారి రోడ్డుపై ప్రభావం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ఆన్&amp;zwnj;లైన్ మద్దతు తరువాత సీజేపీ తొలి ప్రభావం జూన్ 6న కనిపించింది. విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడానికి భారీ ఎత్తున చేరుకున్నారు. ఆ తర్వాత దేశంలోని అనేక నగరాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. వివిధ కాలేజీలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు విద్యార్థులకు మద్దతుగా మార్చ్&amp;zwnj;లు, చర్చలు, బహిరంగ సభలను నిర్వహించడం ప్రారంభించారు.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;జూన్ 20న ఉద్యమం కొత్త మలుపు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;జూన్ 20న ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. సీజేపీ పిలుపుతో ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల నుండి వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ చేరుకున్నారు. నిరసన ముగిసిన తర్వాత కూడా విద్యార్థులు ధర్నా స్థలాన్ని వదిలి వెళ్లలేదు. పోలీసులు నిరసనను అనేకసార్లు చట్టవిరుద్ధమని ప్రకటించినా, విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. ఒక రోజు నిరసన క్రమంగా 24 గంటల నిరంతర ధర్నాగా మారింది.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/news/india/youth-should-stay-away-from-hindu-muslim-politics-cjp-founder-abhijit-dipke-254517&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;CJP Founder Abhijit Dipke: కేంద్రంతో చర్చలు సఫలం.. దీక్ష విరమించిన సీజేపీ- యువతకు అభిజీత్ దీప్కే కీలక సూచనలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;తర్వాత AISA, AISF, SFI తో పాటు KYS వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా ధర్నాలో పాల్గొన్నాయి. నిరసనకారుల కోసం ఆహారం, నీళ్లు,&amp;nbsp; వైద్య సౌకర్యాలు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఏర్పాటు చేసి సపోర్ట్ చేశారు. చాలా మంది కొన్ని గంటలు లేదా ఒక రాత్రి ధర్నాలో పాల్గొని తిరిగి వెళ్ళిపోయారు.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/dde8c347f418ebfea2f122b1eef302df1785038362507233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ చేరికతో పెరిగిన ప్రభావం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;జూన్ 28న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ ఉద్యమంలో చేరగా విద్యార్థుల్లో నమ్మకం పెరిగింది. ఆయన ఆరుగురు విద్యార్థి కార్యకర్తలతో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించగా.. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు, విద్యావేత్తలు, పదవీ విరమణ చేసిన అధికారులు, లాయర్లు, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు మద్దతు తెలిపారు. వాంగ్ చుక్ దీక్షతో జంతర్ మంతర్&amp;zwnj;కు సీజేపీ కార్యకర్తలు, జెన్ జీ యువత భారీగా తరలివచ్చేవారు. నిరాహార దీక్షలో ఉన్న విద్యార్థుల రోజువారీ హెల్త్ బులెటిన్ కూడా చర్చనీయాంశంగా మారింది.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;పోలీసు చర్యల తర్వాత మరింత ఉధృతంగా ఉద్యమం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;వాంగ్&amp;zwnj;చుక్&amp;zwnj;ను దీక్ష చేయకుండా తరలించడం, ఆసుపత్రిలో చేర్చడం, ఈ క్రమంలో నిరసనకారులపై పోలీసు చర్యలు సీజేపీ ఉద్యమానికి మరింత ఊపందించాయి. ప్రతిపక్ష పార్టీలు, అనేక సామాజిక సంస్థలు, అనేక ప్రముఖులు పోలీసు చర్యలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమానికి మరింత అనూహ్యంగా పెరిగింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/57dbf9e023b79c4f510c28eb476506311785038416405233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;జూలై 20న పార్లమెంట్ మార్చ్ పెద్ద మలుపు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;జూలై 20న పార్లమెంట్ మార్చ్ సీజేపీ ఉద్యమానికి అతిపెద్ద మైలురాయిగా నిలిచింది. భారీ బారికేడింగ్&amp;zwnj;లు ఉన్నప్పటికీ, వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు ఉత్సాహంగా కదిలారు. పోలీసులు గుంపును ఆపడానికి లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ఉపయోగించారు. చర్యల సమయంలో పెల్లెట్ గన్&amp;zwnj;లను కూడా ఉపయోగించారని నిరసనకారులు ఆరోపించారు. పోలీసు చర్యల తర్వాత కూడా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. ముంబై, ఇండోర్, నాగ్&amp;zwnj;పూర్, కోల్&amp;zwnj;కతా, హైదరాబాద్, బెంగళూరు సహా అనేక నగరాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. విదేశాలలో నివసిస్తున్న ఇండియన్స్ కూడా ఉద్యమానికి మద్దతుగా నిరసనలు తెలిపారు.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;మీమ్స్, జాతీయ గీతంతో విభిన్నంగా కనిపించిన ఉద్యమం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ఈ ఉద్యమంలో నిరసనకారులు మీమ్స్, వ్యంగ్యాన్ని ఉపయోగించారు, పోలీసులకు పూలు ఇచ్చారు. కొందరు వారితో సెల్ఫీలు తీసుకున్నారు. ధర్నా స్థలంలో మహాత్మా గాంధీ దండి యాత్ర, డా. బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, రాజ్యాంగాన్ని ఉద్యమ చిహ్నాలుగా ప్రదర్శించారు. పోలీసు బారికేడ్&amp;zwnj;ల ముందు జాతీయ గీతం పాడారు. అనేక చోట్ల బాలీవుడ్ పాటలతో ప్రదర్శనలు కూడా జరిగాయి.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;ఉద్యమం ఏ ఒక్క నేతకు పరిమితం కాలేదు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;పేపర్ లీక్&amp;zwnj;పై సీజేపీ చేపట్టిన ఉద్యమం రాజకీయాలకు అతీతంగా జరగడం వారికి కలిసొచ్చింది. జంతర్ మంతర్ చేరుకున్న చాలా మంది వ్యక్తులు అభిజిత్ దీప్కేను ఇంతకు ముందు కలవలేదు. అతెనెవరో తెలియదు. CJPతో వారికి ప్రత్యక్ష సంబంధం లేదు. మరోవైపు సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ హెల్త్ అప్&amp;zwnj;డేట్&amp;zwnj;లు, విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్, ఛలో పార్లమెంట్ లాంటి ఘటనలు ఉద్యమాన్ని మలుపుతిప్పాయి. చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/505929f5286d9ea7c076bc8dad9e49031785038235767233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Venu Swamy Prediction:  బీజేపీని డ్యామేజ్ చేయనున్న కాక్రోచ్‌ జనతా పార్టీ.. త్వరలో జైలుకు సీజేపీ నేతలు: వేణు స్వామి జోస్యం]]></title><link>https://telugu.abplive.com/news/india/venu-swamy-predictions-cjps-rise-and-its-impact-on-bjps-future-254536</link><comments>https://telugu.abplive.com/news/india/venu-swamy-predictions-cjps-rise-and-its-impact-on-bjps-future-254536#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 08:13:34 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/venu-swamy-predictions-cjps-rise-and-its-impact-on-bjps-future-254536</guid><description><![CDATA[&lt;p&gt;&lt;br /&gt;హైదరాబాద్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన మాటే నిజమైంది. ఇప్పటికే తాను చెప్పినట్లుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం నిజమైందని గుర్తు చేశారు. తొలి ఏకాదశికి ముందే ఓ వీడియోలో మాట్లాడుతూ.. &amp;nbsp;మొట్టమొదటిసారిగా కాక్రోజ్ జనతా పార్టీ (సిజేపీ) జాతకాన్ని విశ్లేషించారు. ఈ పార్టీ సింహ లగ్నంలో ఉందని, రవి బుధుల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ యోగం కారణంగానే సిజేపీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, పబ్లిసిటీ, అటెన్షన్ లభిస్తున్నాయని ఆయన వివరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సంపూర్ణ కాలసర్ప సహిత రాజయోగంలో ఉందని, 2026 అక్టోబర్ 31 వరకు వీరికి అద్భుతమైన ప్రజాదరణ ఉంటుందని వేణు స్వామి జోస్యం చెప్పారు. రాశి చక్రం ప్రకారం, సిజేపీకి 10వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల విపరీత రాజయోగం కనిపిస్తోందని వేణు స్వామి తెలిపారు. ఈ పార్టీని అణచివేయాలని చూస్తే అది రివర్స్ అవుతుందని, వారిని అగ్రెసివ్ గా కాకుండా చాలా పద్ధతిగా, ప్రేమతో హ్యాండిల్ చేయాలని సూచించారు. అయితే, కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ పార్టీ నాయకులలో కొంత తొందరపాటు, యాంగ్జైటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;త్వరలో జైలుకు వెళ్లనున్న సీజేపీ నేతలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తారని వేణు స్వామి ముందుగా చెప్పించే నిజమైంది. అది నీట్ (NEET) పేపర్ లీకేజీ విషయంలోనా లేక ఇతర కారణాల వల్లా అన్నది స్పష్టత లేకపోయినా, రాజీనామా మాత్రం ఖాయమని ఆయన పేర్కొన్నారు. అలాగే, భవిష్యత్తులో సిజేపీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు జైలుకు వెళ్లే అవకాశం ఉందని, ఈ పార్టీ హిందూ ధర్మానికి లేదా శాస్త్రాలకు కొంత వ్యతిరేక దిశలో వెళ్ళే సూచనలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సీజేపీ వల్ల &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt;కి బాగా డ్యామేజ్ అవుతుంది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ముఖ్యంగా, సిజేపీ వల్ల భారతీయ జనతా పార్టీకి (బిజెపి) 90 శాతం డ్యామేజ్ జరగబోతోందని వేణు స్వామి హెచ్చరించారు. సిజేపీ జాతకం, భారత ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; జాతకం, బిజెపి పార్టీ జాతకంతో షష్టాష్టకాలు (అశుభకరమైన స్థానాలు) ఏర్పడటమే దీనికి కారణమని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఒక పార్టీని గద్దె ఎక్కించాలన్నా లేదా దించాలన్నా సిజేపీ ప్రభావం 60 శాతం వరకు ఉంటుందని, ఇది భారత రాజకీయాల్లో ఎవరూ ఊహించని మార్పులకు దారితీస్తుందని ఆయన ముగించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/7c4cb2ed867a9a7673b83946ac2a421b1785008133304233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-devotee-dies-after-getting-stuck-in-moksha-marga-cave-during-arunachalam-giri-pradakshina-254535</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-devotee-dies-after-getting-stuck-in-moksha-marga-cave-during-arunachalam-giri-pradakshina-254535#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 00:02:16 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-devotee-dies-after-getting-stuck-in-moksha-marga-cave-during-arunachalam-giri-pradakshina-254535</guid><description><![CDATA[&lt;p&gt;Arunachalam Giri Pradakshina: తిరువణ్ణామలై: జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేయాలని భక్తులు భావిస్తారు. కానీ తన కోరిక తీర్చుకునేందుకు కుటుంబంతో కలిసి వెళ్లిన ఓ భక్తుడు మోక్ష మార్గంలో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఏపీలోని రాజమండ్రికి చెందిన భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం ఇతర భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కుటుంబంతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్లిన ఏపీ భక్తుడు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయ గిరిప్రదక్షిణ మార్గంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ (36) అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచలేశ్వరుని దర్శనానికి వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం వారు భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ ప్రారంభించారు.&lt;/p&gt;
&lt;p&gt;ప్రదక్షిణ దారిలో ఉన్న ఇడుక్కి పిళ్లైయార్ ఆలయాన్ని దర్శించుకున్న సమయంలో, అక్కడ ఉండే అతి చిన్న మోక్షమార్గం గుండా వెళ్లేందుకు మణికుమార్ ప్రయత్నించారు. ఈ గుహ గుండా వెళ్తే కుటుంబ కష్టాలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. అయితే ఆ చిన్న గుహ గుండా వెళ్తుండగా ఆయన మధ్యలోనే చిక్కుకుపోయారు. బయటకు రావడం సాధ్యం కాక, కఠిన పరిస్థితుల్లో గాలి ఆడకపోవడంతో ఊపిరాడక భక్తుడు స్పృహ కోల్పోయారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/spirituality/the-44-energy-points-of-arunachalam-giri-pradakshina-path-know-in-details-part-2-165656&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Arunachalam Giri Pradakshina : అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;వెంటనే గమనించిన స్థానిక భక్తులు, కుటుంబ సభ్యులు అతికష్టం మీద ఆయనను బయటకు తీసి, అంబులెన్స్ ద్వారా తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మణికుమార్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ విషాద ఘటనపై తిరువణ్ణామలై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/0a04cc956d737bae84e8ff0c0f480e801785004130133233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  ]]></title><link>https://telugu.abplive.com/news/india/pralhad-joshi-appointed-as-new-education-minister-after-dharmendra-pradhan-resignation-254528</link><comments>https://telugu.abplive.com/news/india/pralhad-joshi-appointed-as-new-education-minister-after-dharmendra-pradhan-resignation-254528#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 20:28:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/pralhad-joshi-appointed-as-new-education-minister-after-dharmendra-pradhan-resignation-254528</guid><description><![CDATA[&lt;p&gt;Pralhad Joshi Education Minister | న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాక్రోచ్ జనతా పార్టీ, జెన్ జీ ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీక్ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్రం సుమోటోగా తీసుకుని, సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తుందని రాజీనామా తరువాత ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖదన అదనపు బాధ్యతలను అప్పగించారు. కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం శనివారం తమ డిమాండ్లు అంగీకరించడంతో నీట్ వివాదంపై చేపట్టిన తమ ఆందోళనను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది. జంతర్ మంతర్ నుంచి మొదలుకుని దేశవ్యాప్త నిరసనలు, విద్యార్థుల డిమాండ్&amp;zwnj;పై ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకున్నారు. దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొదట తన పదవికి రాజీనామా చేయగా, ఇప్పుడు ప్రధాని మోదీ దానిని ఆమోదించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వాంగ్ చుక్ దీక్ష విరమణ..&lt;/strong&gt;&lt;br /&gt;శనివారం మధ్యాహ్నం పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానికి తన రాజీనామాను సమర్పించారు. గత నెల రోజులుగా పేపర్ లీక్ వ్యవహారం, అస్తవ్యస్త విద్యా వ్యవస్థపై విద్యార్థులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. దేశంలోని ఇతర ప్రాంతాలలో విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం తమ గళాన్ని బలంగా వినిపించారు. వీరే కాకుండా జంతర్ మంతర్ వద్ద పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ కూడా 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేశడం తెలిసిందే. మోదీ ప్రకటన, ప్రభుత్వ హామీ తర్వాత ఆయన తన నిరాహార దీక్షను విరమించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఉత్సహంగా సీజేపీ.. యువతకు కీలక సూచనలు&lt;/strong&gt;&lt;br /&gt;ఇటు, ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ జనతా పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు చేసుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు సీజేపీ యొక్క ఇతర డిమాండ్లను కూడా ప్రభుత్వం అంగీకరించింది. జూలై 20న ఢిల్లీలో జరిగిన పార్లమెంట్ మార్చ్&amp;zwnj;పై పోలీసుల నిర్బంధ చర్యల తర్వాత దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఉధృతమైంది. అయితే ఆ తర్వాత స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి, విద్యార్థుల డిమాండ్లు సమర్థనీయమైనవని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని, పేపర్ లీక్ పై కఠిన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ ఆందోళనను విరమిస్తున్నట్లు సీజేపీ నేతలు ప్రకటించారు. మూడు విడతల చర్చల తర్వాత ప్రభుత్వం, సీజేపీ మధ్య అంగీకారం కుదిరింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మొదట్నుంచీ బాధ్యత తీసుకున్నాను.. ముఖం చాటేయలేదు: ధర్మేంద్ర ప్రధాన్&lt;/strong&gt;&lt;br /&gt;ధర్మేంద్ర ప్రధాన్ 'నేను నా రాజీనామా లేఖను ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt;కి పంపాను. నేను మొదటి రోజు నుంచే బాధ్యత తీసుకున్నాను. ఇలాంటి పరిస్థితులకు ముఖం చాటేయలేదు. గత 10 రోజుల పరిణామాలు నా మనసును కలచివేశాయి. ఇది నాకు వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం మాత్రం కాదు' అని ఆయన అన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/ad06ff87111fa5b4df974518f54835d61784991356691233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు]]></title><link>https://telugu.abplive.com/news/india/dharmendra-pradhan-made-scapegoat-says-bjp-leader-on-union-minister-resignation-254523</link><comments>https://telugu.abplive.com/news/india/dharmendra-pradhan-made-scapegoat-says-bjp-leader-on-union-minister-resignation-254523#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 19:43:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/dharmendra-pradhan-made-scapegoat-says-bjp-leader-on-union-minister-resignation-254523</guid><description><![CDATA[&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;పాట్నా: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ఆందోళన ముగిసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బిహార్ బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ సంచలన ప్రకటన చేశారు. &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిఖిల్ ఆనంద్ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ (NEET Paper&amp;nbsp; Leak) పై ఆందోళన కేవలం ఒక సాకు మాత్రమేనని, వాస్తవానికి ఓబీసీ సమాజానికి చెందిన ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఒక ఓబీసీ సమాజానికి చెందిన విద్యాశాఖ మంత్రి బలి అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.&amp;nbsp;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;h3 style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;నిఖిల్ ఆనంద్ ప్రతిపక్షంపై దాడి&amp;nbsp;&lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;భారత ప్రజలందరూ దేశ వ్యతిరేక, సనాతన- హిందూ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండాలని నిఖిల్ ఆనంద్ అన్నారు. ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీధుల్లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు, పార్లమెంటులో చర్చకు భయపడి పారిపోవడం దురదృష్టకరమని అన్నారు.&amp;nbsp;&lt;/span&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఈ ఆందోళన సీఏఏ- ఎన్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీకి వ్యతిరేకంగా జరిగిన షాహీన్&amp;zwnj;బాగ్, సింధు సరిహద్దులో జరిగిన రైతుల ఆందోళనల థర్డ్ ఫేజ్ మాత్రమేనని అన్నారు. ఈ రాజకీయాల్లో అన్ని వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; పార్టీ, ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు భాగస్వాములు ఉన్నాయి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/politics/dharmendra-pradhan-resignation-reasons-modi-govt-nta-neet-row-analysis-254481&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!&lt;/a&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;h3 style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;కుటిల రాజకీయాలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి&lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;భారత ప్రజలను హెచ్చరిస్తూ నిఖిల్ ఇలా విజ్ఞప్తి చేశారు. ఈ కుటిల రాజకీయాలను దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. విద్యా సమస్యను లేవనెత్తినప్పటికీ, లక్ష్యం మాత్రం దేశ వ్యతిరేక, సనాతన హిందూ వ్యతిరేక రాజకీయాలను స్థాపించడం అన్నారు.&amp;nbsp;&lt;/span&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బిహార్ ప్రభుత్వ మంత్రి రామ్&amp;zwnj;కృపాల్ యాదవ్ స్పందించారు. &lt;a title=&quot;ధర్మేంద్ర&quot; href=&quot;https://www.abplive.com/topic/dharmendra&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;&amp;rsquo;ధర్మేంద్ర&lt;/a&gt; ప్రధాన్ రాజీనామా చేయడం బాధాకరం. ఆయన దేశానికి చాలా ఇచ్చారు. దేశం కోసం, మరియు విద్యార్థుల ప్రయోజనాల కోసం ఆయన చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రి పదవిలో లేకపోవడం బాధాకరం&amp;rsquo; అన్నారు.&lt;/span&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ముందు వాంగ్ చుక్ దీక్ష విరమణ.. నెక్ట్స్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా&lt;/strong&gt;&lt;br /&gt;దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం, జెన్&amp;zwnj;జీ విద్యార్థుల సుదీర్ఘ పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. జూలై 20న జంతర్ మంతర్ వద్ద లాఠీఛార్జ్ అనంతరం సీజేపీ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ నిరసన ఉపవాసం విరమించినా, ప్రతిపక్షాల ఒత్తిడి పెరగడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. దీనిని విద్యార్థి లోకం సాధించిన చారిత్రాత్మక విజయంగా రాజకీయ వర్గాలు అభివర్ణించాయి.&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం పొందిన వెంటనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పండరీపురంలో ఆషాఢీ ఏకాదశి పూజలు ముగించుకుని, బిజెపి అధిష్టానం అత్యవసర పిలుపుమేరకు హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. దాంతో ఫడ్నవీస్ కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. దాంతో మహారాష్ట్రలో కొత్త సీఎంతో రాజకీయాలు మారేలా ఉన్నాయి. ఫడ్నవీస్ కేంద్ర మంత్రి అయితే, ఆయన స్థానంలో కొత్త సీఎం రానున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/0a37483caf6535f0dde2332e6db0f2e51784987043164233_original.jpg" width="220"/></item></channel></rss>