Andhra Pradesh DSC Results 2025: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సాయంత్రం ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in/Resultsలోపెట్టారు. అభ్యర్థులుతమకుఇచ్చినఐడీపాస్వర్డ్తోలాగిన్అయినతర్వాతఅక్కడమార్కులుచూసుకోవచ్చు. ఇదేటైంలోదరఖాస్తుచేసినటైంలోకొందరుఅభ్యర్థులుటెట్మార్కులుతప్పుగానమోదుచేసుకున్నారు. అలాంటివారందరికీప్రభుత్వంమరోఅవకాశంఇచ్చింది. వాటినిసరిచేసుకునేఛాన్స్ఇచ్చింది.

టెట్మార్కులుఎలాసరిచేసుకోవాలి

  • ముందుగాప్రభుత్వంక్రియేట్చేసినఅధికారికవెబ్సైట్https://apdsc.apcfss.in/Resultsలోకివెళ్లాలి.
  • మీరుమీయూజర్నేమ్పాస్వర్డ్‌, క్యాప్చాన్టైప్చేసిలాగిన్అవ్వాలి.
  • అలాఅయినతర్వాతలెఫ్ట్సైడ్లోఆరెంజ్కలర్ట్యాబ్ఉంటుందిదానిపైక్లిక్చేయాలి
  • అందులోమీరుఅప్లికేషన్నింపినప్పటినుంచిఇప్పుడురిజల్ట్వరకుఅన్నీఅందులోఉంటాయి.
  • అందులోనాలుగోకాలమ్‌ AP DSC-2025 Results అనేలింక్ఉంటుందిదానిపైక్లిక్చేయాలి.
  • అలాక్లిక్చేసినతర్వాతమీకురైట్సైడ్లోస్కోర్కార్డుపేరుతోమీఫొటోతోరిజల్ట్స్వస్తాయి.
  • అందులోకిందికివస్తేcorrect TET అనేఆప్షన్బ్లూకలర్లోఉంటుందిదానిపైక్లిక్చేయాలి.
  • అలాక్లిక్చేస్తేలేదంటేమీవివరాలుఎంటర్చేసినవెంటనేవెల్కమ్డీఎస్సీ 2025 పేరుతోనోట్కనిపిస్తుంది. అందులోకూడాక్లిక్చేసిటెట్మార్కులుకరెక్షన్చేసుకోవచ్చు.
  • అలాఎడిట్పైక్లిక్చేసినతర్వాతమీకుఇప్పుడువచ్చినమార్కులతోపాటుటెట్వివరాలుకూడావస్తాయి. చివరఉన్నటెట్వివరాలపక్కనఎడిట్ఉంటుంది. దానిపైక్లిక్చేయాలి. అప్పుడుమీరుమీటెట్హాల్టికెట్ఎప్పుడుఎక్కువమార్కులువచ్చాయోఎంటర్చేయాలి.
  • అన్నివివరాలునమోదుచేసినతర్వాతకిందఉన్నఓటీపీపైక్లిక్చేయాలి. మీకువచ్చేఓటీపీనిఎంటర్చేయాలి. తర్వాతమీటెట్మార్కులుఅప్డేట్అవుతాయి. ఓవరాల్మార్కులుకూడాఅప్డేట్అవుతాయి.
  • ఈ ప్రక్రియను ఆగస్టు 13 లోపు చేయాల్సి ఉంటుంది.

ఏపీడీఎస్సీస్కోర్ 2025 కార్డులోఏమున్నాయి

ప్రతిఅభ్యర్థిరాసినపరీక్షలవివరాలస్కోర్కార్డులోఉన్నాయి. వ్యక్తికిఎగ్జామ్లోవచ్చినమార్కులుమొదటికాలమ్లోకనిపిస్తాయి. తర్వాతనార్మలైజ్చేసినతర్వాతవచ్చినమార్కులుఉంచారు. తర్వాతటెట్లోవచ్చినమార్కులు, టోటల్స్కోర్నుకూడాఇచ్చారు. ఆఖరిలోమీరుక్వాలిఫైఅయ్యారోలేదోచెప్పారు. ఇలాక్వాలిఫైఅనివారినిమెరిట్జాబితాలోఉంచుతారు.

నార్మలైజేషన్అంటేఏంటీ?

ఒకేసబ్జెక్ట్కుసంబంధించినపరీక్షవివిధరోజుల్లోజరిగాయి. అందుకేఒకరికిపేపర్సులభంగామరొకరికిపేపర్కఠినంగావచ్చిఉంటుంది. కఠినంగావచ్చినవాళ్లునష్టపోయేప్రమాదంఉంటుంది. అందుకనిఅలాంటిసమస్యలేకుండాఉండేందుకుఅన్నిపేపర్లునార్మలైజ్చేస్తారు. ఇలానార్మలైజ్చేసినతర్వాతఅందరికీసమానంగామార్కులువచ్చేలాచేస్తారు. అందుకేకొందరికిఎగ్జామ్లోవచ్చినమార్కులకంటేపెరగడమోతగ్గడమోజరిగిఉంటుంది.