<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>Who Was VD Savarkar: వీరుడా లేక క్షమాపణ చెప్పేశాడా.. ఎవరీ సావర్కర్ ? మహాత్మా గాంధీ కంటే ముందుగానే ఉద్యమాన్ని మొదలుపెట్టారన్న విక్రమ్ సంపత్</title><atom:link href="https://telugu.abplive.com/india-at-2047/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 30 Apr 2026 06:24:26 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Ramachandrapuram News: మంత్రి ఇలాఖాలో దారుణం.. మ‌హిళా ప్రయాణికులపై అసభ్య ప్రవర్తన.. ప్ర‌శ్నించిన ఆటో డ్రైవ‌ర్‌పై దాడి]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ramachandrapuram-news-women-passengers-abused-while-waiting-for-auto-224105</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ramachandrapuram-news-women-passengers-abused-while-waiting-for-auto-224105#respond</comments><pubDate>Sun, 19 Oct 2025 23:08:20 +0530 </pubDate><dc:creator><![CDATA[ Sudheer ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ramachandrapuram-news-women-passengers-abused-while-waiting-for-auto-224105</guid><description><![CDATA[&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మ&amp;zwnj;హిళ&amp;zwnj;ల ర&amp;zwnj;క్ష&amp;zwnj;ణ కోసైం శ&amp;zwnj;క్తి యాప్ ద్వారా మ&amp;zwnj;హిళ&amp;zwnj;ల&amp;zwnj;ను చైత&amp;zwnj;న్యవంతులుగాచేసి ర&amp;zwnj;క్ష&amp;zwnj;ణ క&amp;zwnj;ల్పించే చ&amp;zwnj;ర్య&amp;zwnj;లు చేప&amp;zwnj;డుతుంటే కొంద&amp;zwnj;రు పోకిరీలు ఒంట&amp;zwnj;రిగా ఉన్న మ&amp;zwnj;హిళ&amp;zwnj;ల&amp;zwnj;పై అస&amp;zwnj;భ్య ప్ర&amp;zwnj;వ&amp;zwnj;ర్త&amp;zwnj;న&amp;zwnj;తో రెచ్చిపోతున్నారు.. ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇలాఖాలో ఆటో కోసం వేచి చూస్తున్న మ&amp;zwnj;హిళ&amp;zwnj;ల&amp;zwnj;పై ఓ గ్యాంగ్ రెచ్చిపోయింది.. రాత్రంతా తాగి తంద&amp;zwnj;నాలు అడి వెళ్లిపోతూ తెల్ల&amp;zwnj;వారు జామున వారి ప్ర&amp;zwnj;వ&amp;zwnj;ర్త&amp;zwnj;న&amp;zwnj;తో భయాందోళ&amp;zwnj;న&amp;zwnj;ల&amp;zwnj;కు గురైన ప&amp;zwnj;రిస్థితి తెలెత్తింది.. ఈ దుర్మార్గంపై ప్ర&amp;zwnj;శ్నించిన ఆటో డ్రైవ&amp;zwnj;ర్&amp;zwnj;పై విచ&amp;zwnj;క్ష&amp;zwnj;ణ ర&amp;zwnj;హితంగా దాడి చేయ&amp;zwnj;డ&amp;zwnj;మే కాకుండా నానా దుర్భాష&amp;zwnj;లాడుతూ దిక్కున్న&amp;zwnj;చోట చెప్పుకోవాల&amp;zwnj;ని బెదిరించిన సంఘ&amp;zwnj;ట&amp;zwnj;న ఆల&amp;zwnj;స్యంగా వెలుగులోకి వ&amp;zwnj;చ్చింది.. పైపెచ్చు మేము మంత్రిగారి మ&amp;zwnj;నుషులం.. ఏం చేసుకుంటావో చేసుకో అన&amp;zwnj;డం మంత్రి సుభాష్ ప్రాతినిధ్యం వ&amp;zwnj;హిస్తోన్న&amp;zwnj; రామ&amp;zwnj;చంద్ర&amp;zwnj;పురం నియోజ&amp;zwnj;క&amp;zwnj;వ&amp;zwnj;ర్గంలో ఏం జ&amp;zwnj;రుగుతుందో అర్ధం అవుతోంద&amp;zwnj;ని సామాజిక వేత్త&amp;zwnj;లు విమ&amp;zwnj;ర్శ&amp;zwnj;స్తున్న ప&amp;zwnj;రిస్థితి క&amp;zwnj;నిపిస్తోంది..&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆ రోజు అస&amp;zwnj;లేం జ&amp;zwnj;రిగిందంటే...&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈనెల 13న తెల్ల&amp;zwnj;వారు జామున&amp;zwnj; మూడున్నర గంటల సమయంలో మాచవరం వంతెన వద్ద చింతపల్లి సత్యసాయి ప్రసన్న, అనుసూరి కీర్తన, అనుసూరి అన్నపూర్ణ, అనుసూరి శ్రీను కలిసి హైదరాబాదు నుంచి బస్సు దిగి మాచవరం వంతెన వ&amp;zwnj;ద్ద&amp;zwnj; ఆటో కోసం ఎదురు చూస్తున్నారు.. ఆ సమయంలో వారి వద్దకు కారు వ&amp;zwnj;చ్చి ఆగింది.. అందులో ఫుల్ గా మ&amp;zwnj;ద్యం సేవించిన న&amp;zwnj;లుగురు కారు ఎక్కండి.. లేకపోతే మిమ్మల్నిచంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడి దుర్భాష&amp;zwnj;లాడుతున్న సమయంలో అప్పుడే బయటకు వెళ్లి వచ్చిన తండ్రి ఎదురు తిరగగా అతనిని తీవ్రంగా గాయపరిచారని వారు పోలీసుల&amp;zwnj;కు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;అనంతరం వారు ఫోన్ చేసిన ఆటో వచ్చిందని గమనించి ఆటోలో ఎక్కి ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా సోమేశ్వరం శివాలయం సెంటర్ కు వచ్చేసరికి కారులో వెంబడించి ఆటోకి అడ్డంగా పెట్టి ఆటోలో ప్రయాణిస్తున్న వారిపై ఎదురుదాడికి దిగి మహిళలు ఒడిలో చంటిపాన ఉందని కూడా చూడ కుండా తీవ్రంగా దాడి చేశారని వారు తెలిపారు. తాము ఎంత బ్రతిమాలుతున్నా వినకుండా ఆటోను అడ్డగించి వినయవంశీ, మరో ముగ్గురు యువకులు తమను భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. తన భార్య అన్నపూర్ణపై దాడి చేసి వంశీ కొట్టాడన్నారు. గొడవవద్దు తమను వెళ్లనీయండి అని బ్రతిమాలినా వినలేదన్నారు. ఆ సమయంలో &amp;nbsp;మ&amp;zwnj;ద్యం సేవించి వారి ప్రవర్తన వింతగా కన్పించిందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అడ్డుకున్న ఆటో డ్రైవ&amp;zwnj;ర్&amp;zwnj;పైనా దాడి..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాయ&amp;zwnj;వ&amp;zwnj;రం మండలంలోని వి.సావరం గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణారావు ఆటో నడుపుకుంటున్నాడు. సోమవారం వేకువజామున 3.30 గంటల సమయంలో హైదరాబాదు నుంచి వస్తున్న వారిని తీసుకుని వచ్చేందుకు మాచవరం వంతెన వద్దకు చేరుకున్నాడు. వారిని ఆటోలో ఎక్కించుకుని వి.సావరం గ్రామం వెళ్తున్న సమయంలో సోమేశ్వరం గ్రామం వద్ద సోమేశ్వరం గ్రామానికి చెందిన వినయ్ వంశీ అనే వ్యక్తి ఆటోను అడ్డగించి, డ్రైవర్ రామకృష్ణపై దాడి చేశాడు. అదే సమయంలో డ్రైవర్ పై దాడిని అడ్డుకున్న అన్నపూర్ణపై కూడా వినయ్ వంశీ దాడి చేశాడు. వంశీతో పాటుగా ముగ్గురు వ్యక్తులు సైతం ఆటో డ్రైవర్ రామకృష్ణ ఆటోలో ప్రయాణిస్తున్న అన్నపూర్ణపై దాడి చేసి దురుసుగా ప్రవర్తించారు. దాడికి గురైన రామకృష్ణ అనపర్తి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరగా, ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మరో ఆటోలో ఇంటికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆటో డ్రైవర్ రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయవరం హెడ్ కానిస్టేబుల్ పీ వీర్రాజు కేసు నమోదు చేయగా మండపేట రూరల్ సీఐ పి దొరరాజు, ఇన్చార్జి ఎస్ఐ హరీష్ కుమార్, పర్యవేక్షణలో దాడికి పాల్పడ్డ వంశీ పై 126(2), 308(5), 115(2) 79. 351(3) 35 253(5) 2 యాక్ట్ ప్రకారం కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పీ దొర రాజు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రాత్రయితే చాలు.. మందుబాబుల వీరంగం..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రామ&amp;zwnj;చంద్ర&amp;zwnj;పురం నియోజ&amp;zwnj;క&amp;zwnj;వ&amp;zwnj;ర్గంలో రాత్ర&amp;zwnj;యితే చాలు మందుబాబులు, గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తోంద&amp;zwnj;ని ప&amp;zwnj;లువురు వాపోతున్నారు.. వారిలో చాలా మంది మంత్రిగారి అనుచ&amp;zwnj;రుల&amp;zwnj;మ&amp;zwnj;ని రుబాబు చేస్తున్నార&amp;zwnj;ని మండిప&amp;zwnj;డుతున్నారు. పైగా కార్లు ర్యాష్&amp;zwnj;గా డ్రైవింగ్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారంటున్నారు.. కొంద&amp;zwnj;రైతే రాత్రంతా మ&amp;zwnj;ద్యం సేవిస్తూ రోడ్ల&amp;zwnj;పై వీరంగం సృష్టిస్తున్నార&amp;zwnj;ని ఎక్కువగా హైదరాబాదు నుండి వచ్చే ప్రయాణికులు తెల్లవారుజామున రెండు గంటల నుండి ఉదయం 6 గంటల వరకు బస్సులు దిగుతారని, ఆ స&amp;zwnj;మ&amp;zwnj;యంలో అక్క&amp;zwnj;డి వచ్చి వీరు చేస్తున్న అల్ల&amp;zwnj;రి అంతా ఇంతా కాదంటున్నారు. చాలా మంది ఆటో డ్రైవ&amp;zwnj;ర్ల&amp;zwnj;కు ఫోను చేసిన వెంటనే అక్క&amp;zwnj;డివ&amp;zwnj;చ్చి వారి గ&amp;zwnj;మ్య&amp;zwnj;స్థానాల&amp;zwnj;కు తీసుకువెళ్తున్న క్ర&amp;zwnj;మంలో ఆటోల&amp;zwnj;ను అడ్డగించి మ&amp;zwnj;రీ దాడుల&amp;zwnj;కు దిగుతున్నార&amp;zwnj;ని, తాజాగా జ&amp;zwnj;రిగిన సంఘ&amp;zwnj;ట&amp;zwnj;న అలాగే జ&amp;zwnj;రిగింద&amp;zwnj;ని ఆటో డ్రైవ&amp;zwnj;ర్లు ఆరోపించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఘ&amp;zwnj;ట&amp;zwnj;న&amp;zwnj;లో నిందితుల&amp;zwnj;ను &amp;nbsp;కఠినంగా శిక్షించి మహిళలకు, ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు రక్షణ కల్పించాలని ఆటో డ్రైవ&amp;zwnj;ర్లు కోరారు. ఈ ఘ&amp;zwnj;ట&amp;zwnj;న జరిగిన వెంటనే రాయవరం మండలం, బిక్కవోలు మండలంలోని ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులందరూ తమ ఆటోలు వేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని గాయపడ్డ ఆటో డ్రైవర్లకు ప్రయాణికులకు తమ సంఘీభావం తెలియజేశారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/10/19/1d9d70e2a2f21ed7e59c725df795b5c71760862824819472_original.jpg" width="220"/></item><item><title><![CDATA[PM Modi On Nation First: మాకు దేశమే ముఖ్యం.. అందుకే పెద్ద  నిర్ణయాలు తీసుకుంటున్నాం- ఏబీపీ సమ్మిట్‌లో ప్రధాని]]></title><link>https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-about-nation-first-and-bold-decisions-206699</link><comments>https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-about-nation-first-and-bold-decisions-206699#respond</comments><pubDate>Wed, 7 May 2025 00:06:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Nagesh GV ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-about-nation-first-and-bold-decisions-206699</guid><description><![CDATA[&lt;p&gt;PM Modi On Nation First: బీజేపీ ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని,&amp;nbsp; సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. ఇంతటి ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి .. &quot;దేశమే ముందు&quot; Nation First&amp;nbsp; అనే భావనే కారణమని ఆయన అన్నారు.&amp;nbsp; &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; పదేళ్ల పాలనలో అనేక వ్యవస్థలను సంస్కరించామని.. చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోగలిగామన్నారు. ఎవరికో మేలు చేయాలనే ఓటుబ్యాంక్ రాజకీయాలు తాము చేయమని.. దేశం ముందు అందరూ ఒకటేనన్నారు. ABP Network నిర్వహించిన &lt;a href=&quot;mailto:India@2047&quot;&gt;India@2047&lt;/a&gt; సమ్మిట్&amp;zwnj;లో ప్రధాని మాట్లాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దేశమే ముందు..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వికసిత్ భారత్ పేరుతో అతిపెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు వెళ్లగలుగుతున్నామంటే.. భారత్ సామర్థ్యాన్ని తాము విశ్వసించడమే కారణమన్నారు. దేశం ఉన్నత స్థితికి వెళ్లడానికి కావలసిన సామర్థ్యం, వనరులు మన దగ్గర ఉన్నా.. ఇన్నాళ్లుగా దానిని నిర్లక్ష్యం చేశారని ఆయన కిందటి &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. జాతీయ భావన లేకుండా ఓటుబ్యాంక్ రాజకీయాలు చేయడం వల్ల దేశం వెనుకబడిందన్నారు. ఎవరికో మేలు చేయడం కోసం సంస్కరణలు ఆలస్యం చేయడం వల్ల భారత్ తీవ్రంగా నష్టపోయిందని మోదీ వ్యాఖ్యానించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&quot;స్వాతంత్రం తర్వాత దేశం కన్న అతిపెద్ద కల వికసిత్ భారత్.. అది సాధ్యమేనని ప్రధాని మోదీ అన్నారు. వందేళ్ల లక్ష్యాలను సాధించుకునే సామర్థ్యం, వనరులు భారత్&amp;zwnj;కు ఉన్నాయని&amp;nbsp; మనం దానిని సాధిస్తామని ప్రధాని అన్నారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి &amp;nbsp;భారీ లక్ష్యాలను సాధించడానికి జాతీయభావం, దేశం సామర్థ్యం మీద నమ్మకం ఉండాలి. కానీ దురదుష్టవశాత్తూ.. కొన్ని దశాబ్దాల పాటు దీనికి దూరంగా ఉండిపోయాం.&amp;nbsp; అప్పట్లో నిర్ణయాలన్నీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం తీసుకున్నారు. దీనివల్ల మన అధికారం స్థిరపడుతుందా.. మన ఓటు బ్యాంక్ పోతుందా..&amp;nbsp; అనే భయాలతో స్వార్థ పూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయాం అన్నారు. &amp;nbsp;సంస్కరణలు అమలు చేయడంలో ఆలస్యం వల్ల దేశం నష్టపోయింది. ఏ దేశం కూడా ఇలా అభివృద్ధి చెందదు. ఏ దేశం ముందుకెళ్లాలన్నా&amp;hellip; &amp;ldquo; దేశమే ముందు (Nation First)&amp;rdquo;&amp;nbsp; అనే భావన&quot; &lt;/strong&gt;ఉండాలి అన్నారు,&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;&lt;/strong&gt;దేశంలోని చిన్న బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బ్యాంకింగ్ సెక్టార్&amp;zwnj;ను నష్టాల నుంచి కాపాడాం. గతంలో బ్యాంకుల నష్టాల ప్రస్తావన లేకుండా ఏ సదస్సులు ముగిసేవి కాదు. 2014కి ముందు బ్యాంకులు కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయి. దానికి మా ప్రభుత్వ తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణం ఎయిర్&amp;zwnj; ఇండియాను నష్టాల నుంచి కాపాడాం. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి లేదు. Nation First&amp;nbsp; అనే విధానం వల్లనే మేం ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగాం.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ట్రిపుల్&amp;zwnj; తలాఖ్, వక్ఫ్ సవరణ&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ట్రిపుల్ తలాఖ్ వల్ల ఈ దేశంలోని ముస్లిం మహిళలు ఎన్నో ఏళ్లుగా వేదనను అనుభవిస్తున్నారు. ఇన్నాళ్లుగా ఉన్న ప్రభుత్వాలు&amp;nbsp; వాళ్ల కన్నీళ్లు చూడలేదు. మేం మానవత్వంతో స్పందించాం. ట్రిపుల్ తలాఖ్ చట్టం.. మహిళలకు స్వాతంత్రాన్నిచ్చింది. వక్ఫ్ చట్టంపై కూడా అపోహలు పెట్టుకున్నారు. మేం ఏ పని చేసినా సామాజిక బాధ్యతతోనే చేశాం. మనుషులను ఓటు బ్యాంకులుగా ఎప్పుడూ చూడలేదు&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;&lt;/strong&gt;&lt;strong&gt;ఈ దశాబ్దమే మన భవితను నిర్ణయిస్తుంది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ దశాబ్దం భారత్&amp;zwnj;కు అత్యంత కీలకమైంది. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్&amp;zwnj;ను నిర్ణయిస్తాయని ప్రధాని అన్నారు. &amp;ldquo; ఈ దశాబ్దం అత్యంత ముఖ్యమైంది. దేశం కోసం కొత్త చరిత్రను లిఖించే సమయం ఇది. దేశ ప్రజలు, వ్యవస్థలన్నింటిలోనూ ఈ స్ఫూర్తి కనిపిస్తోంది&amp;rdquo; అని ప్రధాని మోదీ అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;strong&gt;ఏబీపీని అభినందిస్తున్నా.. &lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వికసిత్ భారత్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఏబీపీ ఈ సదస్సును నిర్వహించడాన్ని ప్రధాని అభినందించారు. ఉదయం నుంచి చూస్తున్నా.. భారత్ మండపంలో వైవిధ్యం కనిపిస్తోంది. డ్రోన్ దీదీలు, సోలార్ దీదీలు ఈ వేదికపై కనిపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సమ్మిట్ దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/05/07/5d444bc28065de5be365b249f4f8f0101746556285294198_original.jpg" width="220"/></item><item><title><![CDATA[INDO-UK FTA   యు.కెతో  ఫ్రీ ట్రేడ్ ఒప్పందం..పంచ వాణిజ్య కేంద్రంగా భారత్‌ - ఏబీపీ సమ్మిట్‌లో ప్రకటించిన ప్రధాని మోదీ]]></title><link>https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-pm-announces-indo-uk-fta-206695</link><comments>https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-pm-announces-indo-uk-fta-206695#respond</comments><pubDate>Tue, 6 May 2025 23:28:59 +0530 </pubDate><dc:creator><![CDATA[ Nagesh GV ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-pm-announces-indo-uk-fta-206695</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;INDO-UK FTA:&amp;nbsp; &amp;nbsp;&lt;/strong&gt;భారత్ యుకే స్వేచ్చా వాణిజ్య ఒప్పందం రెండు దేాశాల వాణిజ్యంలో కీలకమైన ముందడుగు అని ప్రధాని మోదీ అన్నారు. ABP Network నిర్వహించిన &lt;a href=&quot;mailto:India@2047&quot;&gt;India@2047&lt;/a&gt; సమ్మిట్&amp;zwnj;లో పాల్గొన్న ప్రధాని.. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;INDO-UK FTA చారిత్రాత్మకం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇండో యు.కె స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకమని ప్రధాని అన్నారు. ఏబీపీ సమ్మిట్&amp;zwnj;లో ప్రసంగం ప్రారంభించిన ఆయన&lt;strong&gt; &quot;కొద్ది సేపటి క్రితమే అగ్రిమెంట్ ఫైనల్ అయిందటూ&quot; &lt;/strong&gt;ఆ వివరాలను పంచుకున్నారు. &lt;strong&gt;ఈరోజు మనదేశానికి కు చారిత్రాత్మకమైన రోజు. ఏబీపీ సదస్సుకు వచ్చే ముందే బ్రిటన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ వచ్చాను. భారత్ - యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైందని ఇక్కడ ప్రకటించటానికి సంతోషిస్తున్నాను. ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఓపెన్ మార్కెట్ దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం..ఇరు దేశాల చరిత్రలో సువర్ణాధ్యాయం. మన యువతకు ఇది శుభవార్త. &amp;nbsp;మన దేశంలో సరికొత్త వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయి. సూక్ష్మ మధ్యతరహా చిన్న పరిశ్రమలకు ఈ ఒప్పందంతో మేలు చేకూరుతుంది. ఉపాధి అవకాశాలకు సరికొత్త దారులు తెరుచుకుంటాయి. కాసేపటికి క్రితమే యూఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్ దేశాలతోనూ సరికొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశాం. ఈ రోజు భారత్ సంస్కరణల పరంగానే కాదు ప్రపంచ దేశాలతో కలిసి నడుస్తూ వాణిజ్య, వ్యాపార హబ్ గా మారుతోంది.&quot; &lt;/strong&gt;అన్నారు&lt;strong&gt;.&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;దాాదాపు మూడేళ్లుాగా ఈ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాలు కూడా ఎగుమతులు , దిగుమతి సుంకాల విషయంలో మార్పులు చేయాలని ఆలోచిస్తున్నాయి. 2030 నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు చేసే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. 2040 నాటికి బ్రిటన్-యు.కె&amp;nbsp; మధ్య వాణిజ్యాన్ని&amp;nbsp; ప్రస్తతం ఉన్న లక్షా 80వేల కోట్ల నుంచి 4.43లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని భావిస్తున్నాయి. యుకె నుంచి వచ్చే స్కాచ్ విస్కీ రేట్ సగం తగ్గిపోనుంది. ప్రస్తుతం ఉన్న 150శాతం టాక్స్ ను 75శాతంకు తీసుకొస్తారు. ఆ తర్వాత పదేళ్లలో దానిని 40శాతానికి తీసుకెళ్తారు. యుకె వెళ్లే మన విద్యార్థులకు కూడా మేలు జరగనుంది.&amp;nbsp; అక్కడ తీసుకుంటున్న సామాజిక భద్రత డిపాజిట్&amp;zwnj;ను తీసేస్తున్నారు. యుకె కూడా భారత్ నుంచి అయ్యే ఎగుమతులపై&amp;nbsp; పన్నులు తగ్గించడం వల్ల ఇక్కడ MSMEలు లాభపడనున్నాయి. 99శాతం భారత ఎగుమతులు జీరో టాక్స్ పరిధిలోకి రానున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మనం మార్కెట్ మాత్రమే కాదు.. మేకర్స్ కూడా&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp; వికసిత్&amp;zwnj; భారత్ లక్ష్యాల గురించి ABP సదస్సులో మోదీ ఎక్కువుగా మాట్లాడారు. 100 ఏళ్ల లక్ష్యాలను అందుకునే సత్తా మనకుందన్నారు. మనకున్న వనరులతో ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. &quot;ఒకప్పుడు భారత్ అంటే అతిపెద్ద మార్కెట్ మాత్రమే. మనం మేకర్స్ కాదనే భావన ఉండేది. ఇప్పుడు దానిని తుడిచిపెట్టాం. ఆత్మనిర్భరత అనేది మన ఆర్థిక డీఎన్&amp;zwnj;ఏలోనే ఉంది. ఇప్పుడు భారత్ అతిపెద్ద రక్షణ పరికరాల తయారీదారు. మన రక్షణ ఉత్పత్తులు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతుల విలువ అంతకంతకు పెరుగుతోంది&quot;. అని మోదీ వ్యాఖ్యానించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/05/07/017967f941121c8f2eb936384331ad7b1746557281015198_original.jpg" width="220"/></item><item><title><![CDATA[PM Modi on India's Water: నదులు..మన నీరు.. మనకే సొంతం. దేశ ప్రయోజనాల తర్వాతే ఏదైనా.. ఏబీపీ సమ్మిట్‌లో ప్రధాని మోదీ]]></title><link>https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-pm-clarified-that-india-s-water-will-be-used-for-country-s-benefit-206688</link><comments>https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-pm-clarified-that-india-s-water-will-be-used-for-country-s-benefit-206688#respond</comments><pubDate>Tue, 6 May 2025 21:28:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Nagesh GV ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-pm-clarified-that-india-s-water-will-be-used-for-country-s-benefit-206688</guid><description><![CDATA[&lt;p&gt;PM Modi on India's Water: దేశంలో ప్రవహించే నదుల నీటిని ముందు దేశ ప్రయోజనాలకోసమే వినియోగిస్తామని ఆ తర్వాతే మిగతా విషయాలు ఆలోచిస్తామని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా భారత్&amp;zwnj;లోని నదులు అనేక వివాదాలకు, ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి.. మనం నదుల అనుసంధానానికి పూనుకున్నాం. దేశంలో నీటిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు మన నీటిని వేరే వాళ్లకి కూడా ఇచ్చే వాళ్లం ఇప్పుడు అలాంటిదేం ఉండదు. ముందు దేశప్రయోజనాలే ముఖ్యం. మన నదులు మన ప్రయోజనాలే కాపాడతాయి. మన ప్రయోజనాల కోసం వాటిని ఆపుతాం అని విస్పష్టంగా చెప్పారు.&amp;nbsp; ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్&amp;zwnj; భారత మండపంలో నిర్వహించిన India@2047 సమ్మిట్&amp;zwnj;లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.&amp;nbsp; భారత్ -పాకిస్థాన్&amp;zwnj;ల మధ్య ఉద్రిక్తతలు నెలకొని సింధూ జల&amp;nbsp; ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ABP Network చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్&amp;nbsp; ప్రధానిని వేదికపైకి స్వాగతం పలుకుతూ మాట్లాడారు. 2047 నాటికి మన లక్ష్యం సుస్పష్టం.&amp;nbsp; ఒక దేశంగా మనం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు పెట్టడానికి మనం ఏం చేయగలం.? దేశంలోయువత, మహిళలు తమ కలలను ఎలా సాకారం చేసుకోగలరు.? అందరికీ తాగు నీటిని ఎలా అందించగలం..? ఉగ్రవాదం నుంచి మన దేశం ఎప్పుడూ సురక్షితంగా బయట పడగలుగుతుంది..ఇవన్నీ ఆలోచించుకోవాలి. అన్నారు. ఆ తర్వాత ప్రధాని కీలకోపన్యాసం చేాశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దేశమే ముందు- మోదీ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;div class=&quot;sub-blog-detail&quot;&gt;
&lt;p&gt;స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం కన్న అతిపెద్ద కల వికసిత్ భారత్.. అది సాధ్యమేనని ప్రధాని మోదీ అన్నారు. వందేళ్ల లక్ష్యాలను సాధించుకునే సామర్థ్యం, వనరులు భారత్&amp;zwnj;కు ఉన్నాయని&amp;nbsp; మనం దానిని సాధిస్తామని ప్రధాని అన్నారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి &amp;nbsp;భారీ లక్ష్యాలను సాధించడానికి జాతీయభావం, దేశం సామర్థ్యం మీద నమ్మకం ఉండాలి. కానీ దురదుష్టవశాత్తూ.. కొన్ని దశాబ్దాల పాటు దీనికి దూరంగా ఉండిపోయాం.&amp;nbsp; &lt;strong&gt;అప్పట్లో నిర్ణయాలన్నీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం తీసుకున్నారు. దీనివల్ల మన అధికారం స్థిరపడుతుందా.. మన ఓటు బ్యాంక్ పోతుందా..&amp;nbsp; అనే భయాలతో స్వార్థ పూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయాం&lt;/strong&gt; అన్నారు. సంస్కరణలు అమలు చేయడంలో ఆలస్యం వల్ల దేశం నష్టపోయింది. ఏ దేశం కూడా ఇలా అభివృద్ధి చెందదు. ఏ దేశం ముందుకెళ్లాలన్నా&amp;hellip; &lt;strong&gt;&amp;ldquo; దేశమే ముందు (Nation First)&amp;rdquo;&amp;nbsp;&lt;/strong&gt; అనే భావన ఉండాలి.&lt;/p&gt;
&lt;p&gt;దేశంలోని చిన్న బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బ్యాంకింగ్ సెక్టార్&amp;zwnj;ను నష్టాల నుంచి కాపాడాం. గతంలో బ్యాంకుల నష్టాల ప్రస్తావన లేకుండా ఏ సదస్సులు ముగిసేవి కాదు. 2014కి ముందు బ్యాంకులు కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయి. దానికి మా ప్రభుత్వ తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణం ఎయిర్&amp;zwnj; ఇండియాను నష్టాల నుంచి కాపాడాం. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి లేదు. Nation First&amp;nbsp; అనే విధానం వల్లనే మేం ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగాం.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;UK FTA-ప్రపంచ వాణిజ్య కేంద్రంగా భారత్ &lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;భారత్ భవిష్యత్&amp;zwnj;లో ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఎదగనుందని..&amp;nbsp; ప్రధాని చెప్పారు.&amp;nbsp; యునైటైడ్ కింగ్&amp;zwnj;డమ్&amp;zwnj;తో కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం UK FTA రెండు దేశాల అభివృద్ధిలో కీలక మైలురాయి అని చెప్పారు. దీని వల్ల &amp;nbsp;మన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, MSME లకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;&lt;/strong&gt;&lt;strong&gt;మనం మార్కెట్ మాత్రమే కాదు.. మేకర్స్ కూడా &lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఒకప్పుడు భారత్ అంటే అతిపెద్ద మార్కెట్ మాత్రమే. మనం మేకర్స్ కాదనే భావన ఉండేది. ఇప్పుడు దానిని తుడిచిపెట్టాం. ఆత్మనిర్భరత అనేది మన ఆర్థిక డీఎన్&amp;zwnj;ఏలోనే ఉంది. ఇప్పుడు భారత్ అతిపెద్ద రక్షణ పరికరాల తయారీదారు. మన రక్షణ ఉత్పత్తులు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతుల విలువ అంతకంతకు పెరుగుతోంది. INS విక్రాంత్, INS Surat, INS Nilgiri మనం సొంతంగా తయారు చేసుకున్నాం.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;strong&gt;ప్రజాస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమే&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సాధ్యమా అని చాలా మందికి సందేహాలున్నాయి. 2014లో దేశ ప్రజల ఆశలన్నీ అడియాశలైన సమయంలో మేం అధికారంలోకి వచ్చాం. మా రెండు పదవీకాలాల్లో భారత్ ఏం చేయగలదో నిరూపించాం. ప్రజాస్వామ్యంలో అభివృద్ధికి చోటు ఉండదని అంటారు. కానీ భారత్.. ప్రజాస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమే అని నిరూపించిందన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;వికసిత్ భారత్ లక్ష్యాలలో డిజిటల్ ఇండియా కూడా అతి ముఖ్యమైనదని.. తక్కవ రేట్&amp;zwnj;కు ఇస్తున్న డేటా వల్ల ఓ కొత్త డిజిటల్ విప్లవం సాధ్యమైందని ప్రధాని అన్నారు. &amp;nbsp;డిజిటల్ రివల్యూషన్ వల్ల మన జీవితాల్లో చాలా మార్పులు వస్తున్నాయన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;strong&gt;ఈ దశాబ్దమే మన భవితను నిర్ణయిస్తుంది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ దశాబ్దం భారత్&amp;zwnj;కు అత్యంత కీలకమైంది. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్&amp;zwnj;ను నిర్ణయిస్తాయని ప్రధాని అన్నారు. &amp;ldquo; ఈ దశాబ్దం అత్యంత ముఖ్యమైంది. దేశం కోసం కొత్త చరిత్రను లిఖించే సమయం ఇది. దేశ ప్రజలు, వ్యవస్థలన్నింటిలోనూ ఈ స్ఫూర్తి కనిపిస్తోంది&amp;rdquo; అని ప్రధాని మోదీ అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;strong&gt;ఏబీపీని అభినందిస్తున్నా.. &lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వికసిత్ భారత్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఏబీపీ ఈ సదస్సును నిర్వహించడాన్ని ప్రధాని అభినందించారు. &quot;ఉదయం నుంచి చూస్తున్నా.. భారత్ మండపంలో వైవిధ్యం కనిపిస్తోంది. డ్రోన్ దీదీలు, సోలార్ దీదీలు ఈ వేదికపై కనిపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సమ్మిట్ దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.&quot; అన్నారు.&lt;/p&gt;
&lt;/div&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/05/06/beb63b845f32dc277ea54d77aa1839191746546773055198_original.jpeg" width="220"/></item><item><title><![CDATA[Gautam Gambhir : కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌పై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు- విభేదాలపై నోరు విప్పిన కోచ్ !]]></title><link>https://telugu.abplive.com/sports/cricket/will-rohit-sharma-and-virat-kohli-select-for-england-tour-what-head-coach-gautam-gambhir-said-details-here-206668</link><comments>https://telugu.abplive.com/sports/cricket/will-rohit-sharma-and-virat-kohli-select-for-england-tour-what-head-coach-gautam-gambhir-said-details-here-206668#respond</comments><pubDate>Tue, 6 May 2025 18:51:50 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ క్రికెట్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/sports/cricket/will-rohit-sharma-and-virat-kohli-select-for-england-tour-what-head-coach-gautam-gambhir-said-details-here-206668</guid><description><![CDATA[&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;Gautam Gambhir: &lt;/strong&gt;ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా@2047 సమ్మిట్ &quot;టీమ్ ఇండియా - ఆల్ ఫర్ వన్, వన్ ఫర్ ఆల్&quot; అనే సెషన్&amp;zwnj;ను ఎంతో ఆసక్తిగా సాగింది. ఇందులో మాజీ క్రికెటర్, ప్రస్తుత టీం ఇండియా మెయిన్ కోచ్ గౌతమ్ గంభీర్ పాల్గొన్నారు. ఈ సెషన్ గంభీర్ కోచ్&amp;zwnj;గా ప్రయాణం, భవిష్యత్తు పట్ల అంచనాలు, టీంను నడిపించడంలో సవాల్&amp;zwnj;లు అన్నింటిపై మాట్లాడారు. అద్భుతమైన ప్రారంభంతో కోచింగ్ పదవి చేపట్టిన గంభీర్&amp;zwnj; శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన పరాజయాలు గంభీర్&amp;zwnj;పై విమర్శలకు కారణయ్యాయి. తర్వాత దుబాయ్&amp;zwnj;లో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం దిశగా భారత్&amp;zwnj;ను నడిపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;కామెంటరీ బాక్స్&amp;zwnj;లో కూర్చుని తనను ప్రశ్నించేవారు భారత క్రికెట్&amp;zwnj;ను వారి కుటుంబ ఆస్తిగా భావిస్తారని అన్నారు. గాజు ఇంట్లో ఉంటూ ఇతరుల ఇళ్లపై రాళ్ళు విసిరే ముందు 10 సార్లు ఆలోచించాలని సూచించారు. మేఘా ప్రసాద్&amp;zwnj;తో జరిగిన సంభాషణలో గంభీర్ గత ప్రయాణం గురించి, ఆటగాడి నుంచి కోచ్&amp;zwnj;గా మారడంలో సవాళ్లు, ఒత్తిళ్ల నిర్వహణలో సమతుల్యత, నాయకత్వంపై ఫిలాసఫీ వివరించారు. 'కొంతమంది' వ్యాఖ్యాతలు, నిపుణులు తనను, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్&amp;zwnj;గా తన పదవీకాలాన్ని విమర్శించడానికి ఏ అవకాశాన్ని ఎలా వదులుకోలేదో వివరించడంతోనే గంభీర్ ప్రసంగం ప్రారంభించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నాయనే పుకార్లకు చెక్ పెట్టారు.&amp;nbsp;సెషన్ అంతటా గౌతమ్ గంభీర్ అనేక ప్రశ్నలు సంధించారు. కోల్&amp;zwnj;కతా నైట్ రైడర్స్&amp;zwnj;ను తాను మిస్ అవ్వనని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయని అడిగితే... &quot;ముందుగా ఇలాంటి ప్రశ్నలు అడిగే వ్యక్తులు ఎవరు అని నేను అడగాలనుకుంటున్నాను? సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్&amp;zwnj;లను నడుపుతున్న వ్యక్తులు తమ TRPని పెంచుకోవడానికి ఇది చెబుతున్నారు.&quot;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;2 నెలల క్రితం టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుందని గంభీర్ అన్నారు. &quot;మనం ఛాంపియన్స్ ట్రోఫీని గెలవకపోతే, మీడియాలో నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగేవారో నాకు తెలియదు&quot; అని అన్నారు. భారత జట్టు కోచ్, కెప్టెన్ కలిసి 2 నెలల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నారని, అయినప్పటికీ అలాంటి ప్రశ్నలు అడగడం సరైనది కాదని గంభీర్ అన్నారు.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;నేను రోహిత్&amp;zwnj;ను గౌరవిస్తాను...&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&quot;రోహిత్ శర్మ భారత క్రికెట్&amp;zwnj;కు చేసిన దాని సేవ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. రోహిత్ జట్టులోకి వచ్చినప్పుడు కూడా గౌరవంగా చూశాను. భవిష్యత్తులో కూడా నా ఆలోచన అలాగే ఉంటుంది. TRP పెంచడానికి అలాంటి ప్రశ్నలు అడిగే వ్యక్తులు తమ పరిశోధనను సరిగ్గా చేయాలి&quot; అని అన్నారు.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;IPL 2025 ఫైనల్ స్టేజ్&amp;zwnj;కు చేరుకుంది. ఆ తర్వాత టీం ఇండియా ఇంగ్లాండ్&amp;zwnj;లో పర్యటించాల్సి ఉంది. భారత్&amp;zwnj;, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్&amp;zwnj;ల సిరీస్ జరుగుతుంది. ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత జట్టు ఎలా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. టెస్ట్ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానంపై అనుమానాలు ఉన్నాయి. ఇదే ప్రశ్న గంభీర్&amp;zwnj;ను ABP న్యూస్&amp;zwnj; అడిగింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;దీనికి సమాధానంగా గౌతీ మాట్లాడుతూ... జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీ ద్వారా జరుగుతుంది. కాబట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని జట్టులో చేర్చుకోవడం తన చేతుల్లో లేదని అన్నారు. కోచ్&amp;zwnj;గా తన పని జట్టు నుంచి ఉత్తమ ప్లేయింగ్-11ని సిద్ధం చేయడమేనని గంభీర్ తెలిపారు.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&quot;కోచ్ మాత్రమే జట్టును సిద్ధం చేస్తాడనే ఈ నమ్మకాన్ని తొలగించండి. నా కంటే ముందు ఉన్న కోచ్&amp;zwnj;లు జట్టును ఎంపిక చేసేవారు కాదు, నేను కూడా అలా చేయను. సెలెక్టర్లు నా కంటే బాగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేవారు.&quot;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;టీమ్ ఇండియా బ్లూప్రింట్&lt;/strong&gt;&lt;br /&gt;గౌతమ్ గంభీర్ రాబోయే 2 సంవత్సరాలు టీమ్ ఇండియా ప్రధాన కోచ్&amp;zwnj;గా కొనసాగనున్నారు. అటువంటి పరిస్థితిలో, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బ్లూప్రింట్&amp;zwnj;లో తాను తయారు చేసిన జట్టులో స్థానం ఇచ్చారా లేదా అని కూడా గంభీర్&amp;zwnj;ను అడిగింది ఏబీపీ.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&quot;ఇద్దరూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగితే, విరాట్, రోహిత్ కచ్చితంగా టీమ్ ఇండియాలో భాగంగా ఉంటారు. మీరు మీ కెరీర్&amp;zwnj;ను ఎప్పుడు ప్రారంభించి ముగించాలి అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. మీ కెరీర్ ఎప్పుడు ముగియాలో ఏ BCCI, కోచ్ లేదా సెలెక్టర్ మీకు చెప్పలేరు. ఎవరూ మిమ్మల్ని బ్యాన్ చేయలేరు. మీరు ఫిట్&amp;zwnj;గా ఉంటే, 40, &amp;nbsp;45 సంవత్సరాల వయస్సు వరకు ఆట కొనసాగించవచ్చు.&quot;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై గంభీ ఘాటుగా స్పందించారు. ఇలాంటివి తాను ఎప్పుడో ఊహించానని అన్నారు. కానీ 'భారతదేశాన్ని గర్వపడేలా' చేయాలనే తన ఉద్దేశ్యం నుంచి ఎప్పుడూ మరలలేదన్నారు. అది తన కెరీర్ చివరి రోజు వరకు ఉంటుందని గౌతమ్ అన్నారు.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&quot;నా ప్రయాణం ఎల్లప్పుడూ కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉంటుంది. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్&amp;zwnj;గా నా ఉద్యోగం ప్రశంసలు, విమర్శలను ఎదుర్కొంది. నేను ఇప్పటికీ అలాగే ఉన్నాను, ఎందుకంటే గ్రాఫ్ ఎల్లప్పుడూ హెచ్చు తగ్గులను చూస్తుంది.&quot;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&quot;నా కోచింగ్ కెరీర్&amp;zwnj;లో కేవలం 8 నెలలకే విమర్శలను నేను స్వాగతిస్తున్నాను. అయినా సరే బాగానే ఉన్నాను. కానీ 20-25 సంవత్సరాలుగా కామెంటరీ బాక్స్&amp;zwnj;లో కూర్చున్న కొంతమంది వ్యక్తులు నా ప్రతి చర్యను ప్రశ్నిస్తూనే ఉ్నారు. &quot;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&quot;వారు 'భారత్&amp;zwnj; క్రికెట్ వాళ్ల సొంత జాగీర్ అనుకుంటున్నారు' పూర్తిగా తప్పు భారత క్రికెట్ ఈ దేశంలోని 140 కోట్ల జనాభాకు చెందినది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది.&quot;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&quot;నా కోచింగ్ నుంచి, నా బ్యాటింగ్ రికార్డుల వరకు, నా కంకషన్ వరకు, వారు ప్రతిసారీ నాపై ప్రశ్నలు సంధించారు. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత జట్టుకు కేటాయించిన బహుమతి డబ్బుపై కూడా. ఈ దేశంలోని అందరికీ నేను నా వస్తువులను ఎక్కడ ఉంచాలో, ఎక్కడ ఉంచానో చెప్పనవసరం లేదు, కానీ దేశంలో నివసిస్తున్నప్పుడు డబ్బు సంపాదించి, ఆపై వారి ఇష్టానుసారం వెళ్లిపోతున్న NRIలు చాలా మంది ఉన్నారు.&quot;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&quot;నేను నా చివరి శ్వాస వరకు భారతీయుడిగా ఉంటాను పన్ను ఆదా చేయడానికి నేను NRIని కాను.&quot;అని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/05/06/c01ec1db26789b9fb124b64dddca13471746537427037215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[ABP India at 2047 Summit:ప్రమాదంలో భారతీయ వంటగది- ఆస్ట్రేలియన్ చెఫ్ గ్యారీ మెహిగన్ హెచ్చరిక]]></title><link>https://telugu.abplive.com/india-at-2047/dark-kitchens-to-food-capsules-gary-mehigan-take-on-the-future-of-food-in-abp-india-at-2047-summit-206665</link><comments>https://telugu.abplive.com/india-at-2047/dark-kitchens-to-food-capsules-gary-mehigan-take-on-the-future-of-food-in-abp-india-at-2047-summit-206665#respond</comments><pubDate>Tue, 6 May 2025 17:05:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ India At 2047 ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/india-at-2047/dark-kitchens-to-food-capsules-gary-mehigan-take-on-the-future-of-food-in-abp-india-at-2047-summit-206665</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;ABP India at 2047 Summit:&amp;nbsp;&lt;/strong&gt;ప్రసిద్ధ ఆస్ట్రేలియన్ చెఫ్, మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా మాజీ జడ్జి గ్యారీ మెహిగన్ ABP నెట్&amp;zwnj;వర్క్ నిర్వహించిన India@2047 సమ్మిట్&amp;zwnj;లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భారతీయ వంటకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో వండిన భోజనం ప్రాముఖ్యత, తగ్గిపోతున్న ఫ్యామిలీ కిచెన్&amp;zwnj;, ఫుడ్ క్యాప్సుల్స్&amp;zwnj;, కృత్రిమ ఆహారాల పెరుగుదలపై తన అభిప్రాయాలు, నడుస్తున్న ట్రెండ్ గురించి మాట్లాడారు. ఆహారంతో భారతదేశానికి ఉన్న ప్రత్యేక సంబంధాన్ని, దానిని రక్షించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ది వానిషింగ్ కిచెన్&lt;/strong&gt;&lt;br /&gt;వంటగది, కుటుంబ ప్రాధాన్యతలు ఎలా మారుతున్నాయో, ఆధునిక సౌకర్యాలపై ఎంతలా ఆధారపడిపోతున్నామో గ్యారీ ఎత్తి చూపారు. చెఫ్ ఇలా అన్నారు... &amp;ldquo;మనం చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నాం. ఒక చెఫ్&amp;zwnj;గా, ఆహారాన్ని ఇష్టపడే వ్యక్తిగా, మన రైతులు, ఉత్పత్తిదారులు, చేతివృత్తులవారిని గౌరవించడానికి ఇబ్బంది పడుతున్నాం ఇది చాలా పెద్ద ఛాలెంజ్&amp;zwnj;.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గ్యారీ ఇంకా ఏమన్నారంటే...&quot;ఇంటి వంటగది స్థానంలో డార్క్&amp;zwnj; కిచెన్ ఆక్రమించేస్తోంది. ఇప్పుడు మనం చాలా దారుణమైన విషయాలు చూస్తున్నాం. కుటుంబ సభ్యులు ముఖ్యంగా చిన్నారులు టెలివిజన్ ముందు కూర్చొని తింటున్నారు. ఇంకా అధ్వాన్నం ఏంటంటే... తమ డెస్క్&amp;zwnj;ల వద్దే భోజనాలు చేస్తున్నారు కూడా ఉన్నారు. పూర్తిగా ఒకరితో ఒకరు సంబంధం లేకుండా భోజనాలు చేస్తున్నారు. ఇలాంటి విధానం పురాతనం నుంచి అమలులో ఉన్న మానవ సంబంధాల చైన్&amp;zwnj;ను పూర్తిగా విచ్చిన్నం చేస్తోంది. ప్రజలపై, వారి మనస్తత్వంపై మన పర్యావరణంపై దాని ప్రభావం చాలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పిల్లలు, స్క్రీన్&amp;zwnj;లు, ఆహార సంస్కృతి&lt;/strong&gt;&lt;br /&gt;భోజన టైమింగ్ ఎలా మారిపోయిందో, చిన్న పిల్లలకు తినడానికి స్క్రీన్&amp;zwnj;లు అవసరమవుతున్నాయని ప్రసిద్ధ చెఫ్ మాట్లాడారు. ఇది ఆహారం, కుటుంబ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఎత్తి చూపారు. నా తల్లి తీసుకున్నట్టుగానే ఓ పేరెంట్&amp;zwnj;గా ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాను మేము టేబుల్ వద్ద కూర్చొని భోజనం చేయాలని, టెలివిజన్ ఆపివేయాలని, ఇంట్లో వండిన ఫుడ్ తినాలని నిర్ణయించుకున్నాం. &amp;rdquo;&lt;/p&gt;
&lt;p&gt;భారతదేశం ఆహారంతో ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ, ఇంట్లో వండిన భోజనం, వంటవారికి సపోర్ట్ చేయడం, స్థానిక సరఫరాదారులను గౌరవించడానికి ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వాణిజ్య ఒత్తిళ్లతో ఉన్నప్పటికి కూడా ఏవి అవసరమో వాటిపైనే దృష్టి పెట్టాలని గుర్తు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఫుడ్ క్యాప్సూల్స్, ఆర్టిఫిషియల్ డైట్&lt;/strong&gt;&lt;br /&gt;ఫుడ్ భవిష్యత్తు గురించి, ఆధునిక సాంకేతికత దానిని ఎలా మారుస్తుందో, ఫుడ్ క్యాప్సూల్స్&amp;zwnj; గురించి గ్యారీ మాట్లాడారు. ఫుడ్ క్యాప్సూల్స్&amp;zwnj; గురించి భయపడుతున్నారా అని అడిగినప్పుడు, ఆయన ఇలా అన్నారు.... ఫుడ్ క్యాప్సూల్స్&amp;zwnj;కు భయపడుతున్నాను. నేను ఒక ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్లి ఒక ఏరియాలోని రెస్టారెంట్స్&amp;zwnj;లో లభించే విటమిన్ ఫుడ్ ప్రొడక్షన్, ప్రోటీన్ సప్లిమెంట్&amp;zwnj;కు మించి పొందగలను. మరి ప్రజలు ఇంట్లో వంట చేసుకుంటున్నారా? సమతుల్య భోజనం తింటున్నారా? అనే దాని గురించి ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం రావచ్చు.&quot;&lt;/p&gt;
&lt;p&gt;&amp;ldquo;సౌకర్యం, వ్యాపార ప్రకటనలు, ఇతర ప్రభావల ద్వారా సహజంగా పండించిన, సేంద్రీయ, రుచికరమైన ఆహారం కంటే మంచిదనే ఆలోచన అర్ధంలేనిది. నేను చిన్నప్పటి నుంచి దీన్ని వింటున్నాను. చార్ల్టన్ హెస్టన్&amp;zwnj;తో సోయ్లెంట్ గ్రీన్ అనే సినిమా నాకు గుర్తుంది. భయంకరమైంది. ప్రజలు తినే చిన్న ఆకుపచ్చ ఆహార స్ట్రిప్ గురించి చెబుతుంది. రుచికరమైన, అద్భుతమైన ఆహారం లేని ప్రపంచం భయంకరమైంది. అలాంటి ప్రపంచం గురించి నేను ఆలోచించలేకపోయాను. ఇది కళ, సంగీతం, ప్రేమ లేని జీవితం లాంటిది.&quot;అలా ఎప్పటికీ జరగకూడదని నేను ఆశిస్తున్నాను,&quot; అని ఆయన అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;2047 శిఖరాగ్ర సమావేశంలో ABP ఇండియా గురించి&lt;/strong&gt;&lt;br /&gt;ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటిగా ఉన్న భారత్&amp;zwnj; పరివర్తన దశలో ఉంది. భవిష్యత్తును మరింత పటిష్టంగా రూపొందించడానికి సిద్ధంగా ఉంది. ఈ నిర్ణయాత్మక దశలో ABP నెట్&amp;zwnj;వర్క్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఒక మైలురాయి ఆలోచన నాయకత్వ శిఖరాగ్ర సమావేశం India@2047ను నిర్వహిస్తోంది. 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశంం చేపట్టాల్సిన విషయాలపై చర్చిస్తుంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/05/06/6c8706ca89283262daba460c2f82a96c1746531229479215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[ABP India At 2047 Summit: భారతదేశ డిజిటల్ విప్లవానికి నాయకత్వంవహిస్తున్న గ్రామీణ మహిళలు! పూర్తి వివరాలు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/india-at-2047/abp-network-india-at-2047-summit-rural-women-lead-indian-digital-revolution-here-the-full-details-206643</link><comments>https://telugu.abplive.com/india-at-2047/abp-network-india-at-2047-summit-rural-women-lead-indian-digital-revolution-here-the-full-details-206643#respond</comments><pubDate>Tue, 6 May 2025 15:33:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ India At 2047 ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/india-at-2047/abp-network-india-at-2047-summit-rural-women-lead-indian-digital-revolution-here-the-full-details-206643</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;ABP India at 2047 Summit:&amp;nbsp;&lt;/strong&gt; ఒకప్పుడు పొలాల్లో ప్రతి పనికి మ్యాన్&amp;zwnj;పవర్&amp;zwnj;ను వాడుకునే వాళ్లు. కానీ ఇప్పుడు&amp;nbsp; పరిస్థితులు మారిపోయాయి. వ్యవసాయ క్షేత్రాల్లో డ్రోన్లు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని&amp;nbsp; మంగళవారం జరిగిన ABP Live India@2047 సమ్మిట్&amp;zwnj;లో సునీతా శర్మ చెప్పుకొచ్చారు. భారత్&amp;zwnj;లో డిజిటల్ విప్లవానికి ఇదే ఒక ఉదాహరణ మాత్రమే అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;డ్రోన్&amp;zwnj;ల వాడకం ఎరువుల పని తీరును మరింత పెంచిందని సునీతా శర్మ వివరించారు. &quot;గతంలో, ఒక ఎకరం భూమిలో ఎరువులు చల్లడానికి ఐదు నుంచి ఆరుగురు కార్మికులు అవసరం. నేడు, ఒక డ్రోన్ అదే పనిని కేవలం ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తోంది&quot; అని ఆమె పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;శిక్షణా కేంద్రంలో మొదటిసారి డ్రోన్&amp;zwnj;ను చూసినప్పుడు తనకు కలిగిన భయాలను శర్మ ఈ సందర్భంగా వివరించారు. దానిని ఆపరేట్ చేయగల సామర్థ్యంపై తనకు అనుమానం ఉండేదని, ముఖ్యంగా దాని ఆకారం తనను భయపెట్టిందని, ఇంతకు ముందు చిన్న డ్రోన్&amp;zwnj;లను మాత్రమే చూశానని ఆమె అంగీకరించారు. అయితే, సరైన శిక్షణ,&amp;nbsp; ఆమె శికణ ఇచ్చే వారి మద్దతుతో ఆమె చివరికి డ్రోన్&amp;zwnj;ను విజయవంతంగా ఎగరడానికి అవసరమైన విశ్వాసం, నైపుణ్యాలను పొందారు.&lt;/p&gt;
&lt;p&gt;ఆమె 15 రోజుల శిక్షణ తీసుకున్న తర్వాత రెండు నెలలకు నమో డ్రోన్ పథకం ద్వారా సొంతంగా డ్రోన్&amp;zwnj; పొందారు. &quot;టెక్ ఫర్ ఆల్: ది డిజిటల్ డెమోక్రసీ&quot; అనే సెషన్&amp;zwnj;లో జస్విందర్ కౌర్, సునీతా దేవి, దేవకీ దేవి, వైశాలిబెన్ గదియా,&amp;nbsp; రమిలాబెన్ పర్మార్ తో కలిసి పాల్గొన్నారు. దేశంలోని ప్రతి మూలలోని ప్రజల జీవితాన్ని టెక్నాలజీ తనదైన రీతిలో ఎలా మార్చేసిందనే దానిపై ఈ సెషన్ దృష్టి పెట్టింది.&lt;/p&gt;
&lt;p&gt;డ్రోన్ టెక్నాలజీతో ఉన్న తన అనుభవాన్ని పంచుకుంటూ, జస్విందర్ కౌర్ మాట్లాడారు, శిక్షణా కార్యక్రమంలో చేరడానికి ముందు తనను తాను ఒప్పించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఆఆ పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ఇబ్బందిగా అనిపించిందని తెలిపారు. అయితే, తన కొడుకు, భర్త ప్రోత్సాహంతో ఆమె ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఆమె నిబద్ధతతో శిక్షణను పూర్తి చేశారు. నేటికి 1,500 ఎకరాల భూమిలో విజయవంతంగా ఎరువులు చల్లారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సునీతా దేవి సౌరశక్తిని ఉపయోగించుకుంటూ నీటిని పంప్&amp;zwnj; చేస్తున్నారు. ఆ తర్వాత ఆమె తోటి గ్రామస్తులకు వ్యవసాయ అవసరాల కోసం దానిని అమ్ముతున్నారు. మారిన టెక్నాలజీ ఆమెకు ఆదాయ వనరుగా మారింది. అంతేకాదు సమాజంలో గౌరవాన్ని కూడా సంపాదించి పెట్టింది.&lt;/p&gt;
&lt;p&gt;సౌరశక్తితో సాగుతున్న తన ప్రయాణాన్ని పంచుకున్నారు దేవకీ దేవి, సౌరశక్తితో నడిచే బోర్&amp;zwnj;వెల్&amp;zwnj;ను ఏర్పాటు చేయడానికి నిధులను ఎలా ఏర్పాటు చేయగలిగారో వివరించారు. ఆమె ప్రయత్నాలు ఫలించాయి, ఆమె గ్రామంలోని ప్రజల నీటి అవసరాలను తీర్చడంతోపాటు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించగలిగారు.&lt;/p&gt;
&lt;p&gt;రమిలాబెన్ పర్మార్ స్థానిక రైతులకు అద్దెకు వ్యవసాయ యంత్రాలను అందించడం ద్వారా&amp;nbsp; జరిగిన పరిణామాలను పంచుకున్నారు. చాలా మంది చిన్న తరహా రైతులు పూర్తిగా కొనుగోలు చేయలేని పరికరాలను అందించడం ద్వారా, వారి మొత్తం ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా తగ్గించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో, ఈ పనితో అద్దె వసూలు చేసి స్థిరమైన ఆదాయ వనరుగా మారిన విషయాన్ని వివరించారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;బ్యాంకింగ్ రంగంలో తన శిక్షణ ఎలా స్థిరమైన ఆదాయ వనరుగా మారిందో వివరించే తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని కూడా వైశాలిబెన్ గదియా పంచుకున్నారు. తన నాలెడ్జ్&amp;zwnj;, నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, ఆమె ఇప్పుడు తోటి గ్రామస్తులకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను మరింత సమర్థవంతంగా పొందడంలో సహాయం చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;2047 సమ్మిట్&amp;zwnj;లో ABP ఇండియా గురించి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటిగా, భారతదేశం పరివర్తన దశలో ఉంది. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఉజ్వల భవిష్యత్తును రూపొందించడానికి సిద్ధంగా ఉంది. ఈ నిర్ణయాత్మక టైంలో ABP నెట్&amp;zwnj;వర్క్ వినూత్న ఆలోచన నాయకత్వ శిఖరాగ్ర సమావేశం &lt;a href=&quot;mailto:India@2047&quot;&gt;India@2047&lt;/a&gt; పేరుతో&amp;nbsp; నిర్వహిస్తోంది. ఈ శిఖరాగ్ర సమావేశం 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశం, అంటే స్వాతంత్ర్య శతాబ్దాన్ని గుర్తుచేసే వికసిత్ భారత్ వైపుగా సాగేందుకు కావాల్సిన ఆలోచనలు అందిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/05/06/803f1b6949464c0e956df636aac4ab161746524168631215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vanishing Kitchen: ప్రమాదం అంచున హోం కిచెన్, ఆహారంతో లింక్ కోల్పోతున్నాం - ఆస్ట్రేలియా షెఫ్ గ్యారీ మెహిగాన్ ఆవేదన]]></title><link>https://telugu.abplive.com/news/india/abp-india-at-2047-summit-dark-kitchens-to-food-capsules-australian-chef-gary-mehigan-food-alarming-future-206633</link><comments>https://telugu.abplive.com/news/india/abp-india-at-2047-summit-dark-kitchens-to-food-capsules-australian-chef-gary-mehigan-food-alarming-future-206633#respond</comments><pubDate>Tue, 6 May 2025 15:27:28 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/abp-india-at-2047-summit-dark-kitchens-to-food-capsules-australian-chef-gary-mehigan-food-alarming-future-206633</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;ABP India at 2047 Summit:&lt;/strong&gt; ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ వంటల నిపుణుడు, మాస్టర్&amp;zwnj;చెఫ్ ఆస్ట్రేలియా మాజీ జడ్జ్ గ్యారీ మెహిగాన్ ఫుడ్ కల్చర్, సంప్రదాయాలకు ఆయన ఎల్లప్పుడూ మద్దతు తెలుపుతారు. ABP నెట్&amp;zwnj;వర్క్ ఇండియా@2047 సదస్సులో గ్యారీ మోహిగాన్ మాట్లాడుతూ.. ఇంట్లో వండిన ఆహారం &amp;nbsp;ప్రాముఖ్యత, ఇంటి వంటగది వాతావరణం దెబ్బతినడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫుడ్ క్యాప్సూల్స్, కృత్రిమ ఆహారాల వాడకం పెరుగుదలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఆహారానికి ప్రత్యేకత ఉందని, దానిని రక్షించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వంటగది అంతరించిపోతోంది&lt;/strong&gt;&lt;br /&gt;ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఇండియా @2047 కార్యక్రమంలో ఫేమస్ చెఫ్ గారీ మెహిగాన్ పాల్గొన్నారు. విదేశాల్లోనూ కాదు, భారత్&amp;zwnj;లోనూ క్రమక్రమంగా వంటగదికి ప్రాధాన్యం తగ్గుతోంది. మనం ఆధునిక పద్ధతులపై ఆధారపడి ఎంతో కోల్పోతున్నాం. పెరుగుతున్న ఆధునిక సౌకర్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నామని గ్యారీ అన్నారు. ఈ క్రమంలో మనం కొన్ని భారీ సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఒక షెఫ్&amp;zwnj;గా, ఆహారాన్ని ప్రేమించే వ్యక్తిగా చెబుతున్నాను. మన రైతులు, ఉత్పత్తిదారులు, హస్త కళాకారులను గౌరవించడం పెను సవాలుగా మారుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;స్క్రీన్ చూడకుండా తిండి కూడా తింటలేరు&lt;/strong&gt;&lt;br /&gt;భారత్&amp;zwnj;లోనూ ఇంటి వంటగది (Home Kitchen) స్థానంలో డార్క్ కిచెన్లు వచ్చాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అంతా కలిసి మెలిసి భోజనం చేసేందుకు ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు టీవీ ముందు కూర్చుని తింటున్నారు. లేదా తమ వ్యక్తిగత పరికరాలతో టైం పాస్ చేస్తున్నారు. తినే సమయంలో భోజనంతో సైతం లింక్ కోల్పోతున్నారు. ఇది భవిష్యత్తులో మానవ జీవన విధానాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మనుషుల మానసిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. కనుక మనం ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంట్లో వండిన భోజనానికే కాదు ఇంట్లో వంట చేసేవారికి మద్దతివ్వాలి. స్థానిక ఫుడ్ సప్లయర్లను సైతం కాపాడుకోవాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/crOEUze7NlE?si=-hvdRWRWbmcbyVxy&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఫుడ్ క్యాప్సూల్స్, ప్రాసెస్&amp;zwnj;డ్ ఫుడ్&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;భవిష్యత్తులో ఆహారం ఇంకె స్థితికి చేరుతుందో, ఆధునిక సాంకేతికత దానిని ఎలా మారుస్తుందో అని చెఫ్ గ్యారీ అన్నారు. ఆహార క్యాప్సూల్స్&amp;zwnj; వస్తాయని భయపడుతున్నాను. ఒక ఫార్మసిస్ట్ వద్దకు వెళితే కావాల్సిన మొత్తాన్ని లెక్కిస్తారు. విటమిన్ ఫుడ్ తయారుచేయాలి. ప్రోటీన్ సప్లిమెంట్ కావాలి. ప్రజలు ఇంట్లో వంట చేస్తున్నారా, సరైన రీతిలో తింటున్నారా అనే విషయాలపై వారు ఆలోచించుకోవాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;సహజంగా పండించిన, సేంద్రీయ, రుచికరమైన ఆహారం కంటే తినాలి. చార్ల్టన్ హెస్టన్&amp;zwnj;తో సోయ్లెంట్ గ్రీన్ అనే సినిమా చూసినట్లు గుర్తుంది. ప్రజలు తినే ప్రతిదీ చిన్న ఆకుపచ్చ ఆహార స్ట్రిప్. &amp;nbsp;రుచికరమైన, అద్భుతమైన ఆహారం లేని ప్రపంచం కంటే భయంకరమైన.. ఆత్మలేని ప్రపంచం గురించి ఆలోచించలేకపోతున్నారు. ఇలాగే కొనసాగితే మరిన్ని మార్పులు సంభవిస్తాయి. ఇకనుంచి వీటికి చెక్ పెడితే ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదన్నారు. సహజ సిద్ధమైన ఫుడ్ తినడమే కాదు, ఆస్వాదిస్తూ తినాలని.. టీవీ, ఇతర స్క్రీన్ చూడకుండా భోజనం చేయాలని అది ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/05/06/79a74c04c3f4d7a05be78b12f2b44d871746519333811597_original.jpeg" width="220"/></item><item><title><![CDATA[Amul MD Jayen Mehta: ఈ ఏడాది రూ. 1 లక్ష కోట్ల టర్నోవర్ బ్రాండ్‌గా అమూల్- ఏబీపీ ఇండియా సమ్మిట్‌లో ఎండీ జయేన్ మెహతా]]></title><link>https://telugu.abplive.com/india-at-2047/abp-network-india-at-2047-amul-will-become-rs-1-lakh-crore-turnover-brand-this-year-says-md-jayen-mehta-206629</link><comments>https://telugu.abplive.com/india-at-2047/abp-network-india-at-2047-amul-will-become-rs-1-lakh-crore-turnover-brand-this-year-says-md-jayen-mehta-206629#respond</comments><pubDate>Tue, 6 May 2025 13:21:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ India At 2047 ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/india-at-2047/abp-network-india-at-2047-amul-will-become-rs-1-lakh-crore-turnover-brand-this-year-says-md-jayen-mehta-206629</guid><description><![CDATA[&lt;p&gt;ABP News India at 2047 | న్యూఢిల్లీ: ఈ ఏడాది రూ. 1 లక్ష కోట్ల టర్నోవర్&amp;zwnj;ను సాధించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని &lt;span class=&quot;mw-page-title-main&quot;&gt;అమూల్&amp;nbsp;&lt;/span&gt;మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా తెలిపారు. వినియోగదారులలో బ్రాండ్ తెచ్చుకోవడంతో పాటు దానిని కాపాడుకుంటున్నామని చెప్పారు.&amp;nbsp; అముల్ కంపెనీ ఎల్లప్పుడూ వినియోగదారుల నగదుకు తగిన విలువైన ఉత్పత్తులను అందించడంపై దృష్టి పెట్టిందని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఇండియా@2047 సమ్మిట్&amp;zwnj;లో అమూల్ ఎండీ జయేన్ మెహతా పాల్గొన్నారు. వారి సహకార విధానంలో రైతుల నుంచి పాల సేకరించేవారు. సహకార సంఘాలు నుంచి టోకు వ్యాపారులు, పంపిణీదారుల వరకు అన్ని వాటాదారులను కలిపి సాధారణ లక్ష్యాన్ని సాధించడానికి. బ్రాండ్&amp;zwnj;ను విజయవంతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;అమూల్ బ్రాండ్ రెండు మూల స్తంభాలపై ఆధారపడి ఉందని, ఒకరు రైతులు కాగా, మరో పిల్లర్ వినియోగదారులు అని జయేన్ మెహతా పేర్కొన్నారు. విజయాన్ని అందరికీ పంచడానికి తమ ఉత్పత్తులపై వినియోగదారులు ఖర్చు చేసిన డబ్బులో 80 శాతం మేర రైతులకు అమూల్ కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. మీరు అమూల్ ఉత్పత్తులకు ఒక రూ. 100 చెల్లిస్తే, రూ. 80 నేరుగా రైతులకు వెళుతుందన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;అముల్ 'పూర్తిగా సమగ్ర రైతు యాజమాన్య నిర్మాణం' నమూనాపై పనిచేస్తుందన్నారు. ఈ నమూనాను ఇతర రంగాలలో అమలు చేస్తే రైతులతో పాటు ఆఖరు వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుందని సూచించారు.&amp;nbsp;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;5 ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థ దృష్టిపై మాట్లాడుతూ.. మరో 3 నుంచి 5 సంవత్సరాలలో, 1 ట్రిలియన్ డాలర్లు సహకార రంగం నుంచి వస్తాయన్నారు. అమూల్ దీనిలో సగం ఉత్పత్తి చేస్తోంది, కానీ ఈ రంగాన్ని మరింత ప్రోత్సహిస్తే సాధ్యమైనంత త్విరగా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమని&amp;nbsp; పేర్కొన్నారు.&lt;/span&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/DQsMO8UF82s?si=isSToqez-5giYKEn&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ఏబీపీ ఇండియా@2047 గురించి&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మే 6న ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ నిర్వహించిన సమ్మిట్, దేశీయంగా, ప్రపంచ వేదికపై భారత్ భవిష్యత్ కోసం చర్చిస్తారు. ప్రధానమంత్రి &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; సాయంత్రం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. దేశం భవిష్యత్తు కోసం తమ లక్ష్యాలు, ఆలోచనలు పంచుకోనున్నారు.&amp;nbsp;సమ్మిట్ చర్చలకు వేదికగా మాత్రమే కాకుండా, రాబోయే సంవత్సరాల్లో భారత్ విజయాలు, లక్ష్యాలు 2047కి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా దేశం ఉండాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/05/06/097523d83c7d94e0a5bb1c146e7fdf8a1746511200557800_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Who Was VD Savarkar: వీరుడా లేక క్షమాపణ చెప్పేశాడా.. ఎవరీ సావర్కర్ ? మహాత్మా గాంధీ కంటే ముందుగానే ఉద్యమాన్ని మొదలుపెట్టారన్న విక్రమ్ సంపత్]]></title><link>https://telugu.abplive.com/news/india/veer-or-apologist-who-was-vinayak-damodar-savarkar-vikram-sampath-sheds-light-at-abp-india-2047-summit-in-delhi-206623</link><comments>https://telugu.abplive.com/news/india/veer-or-apologist-who-was-vinayak-damodar-savarkar-vikram-sampath-sheds-light-at-abp-india-2047-summit-in-delhi-206623#respond</comments><pubDate>Tue, 6 May 2025 12:47:22 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/veer-or-apologist-who-was-vinayak-damodar-savarkar-vikram-sampath-sheds-light-at-abp-india-2047-summit-in-delhi-206623</guid><description><![CDATA[&lt;p&gt;Veer Savarkar | న్యూఢిల్లీ: వీడీ సావర్కర్&amp;zwnj;ను వీర్ సావర్కర్ అని కొందరు పిలుస్తుండగా.. మరో వర్గం ఆయన బ్రిటీషర్లకు క్షమాపణ చెప్పాడని వాదిస్తుంటుంది. ఈ విషయంపై ప్రముఖ చరిత్రకారుడు విక్రమ్ సంపత్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ నిర్వహించిన ఇండియా@2047 కార్యక్రమంలో పాల్గొన్న విక్రమ్ సంపత్ ఎందరికో తెలియని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మొదటి రహస్య సంస్థను ప్రారంభించారు..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వినాయక్ దామోదర్ సావర్కర్ (1883 మే 28 - 1966 ఫిబ్రవరి 26) ప్రముఖ రాజకీయ నాయకుడు, కార్యకర్త, రచయిత. అయితే ఆయన బ్రిటీషర్లకు క్షమాపణ చెప్పారని ఓ వర్గం ఆరోపిస్తుండగా.. ఆయనను వీర్ సావర్కర్ అని మరో వర్గం పిలుస్తోంది. ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ యొక్క ఇండియా@2047 సదస్సులో విక్రమ్ సంపత్ మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమ సమయంలో మొదటి రహస్య సంస్థను ప్రారంభించింది సావర్కరే అని తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గాంధీ కాదు సావర్కరే ఆ పని ముందుగా చేశారు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;స్వదేశీ ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ, విదేశీ ఉత్పత్తుల బహిష్కరణలో భాగంగా దేశంలో మొట్ట మొదటగా విదేశీ వస్తువులు బహిష్కరించింది వీర్ సావర్కర్ అని సంచలన విషయాలు తెలిపారు. చాలా మంది దేశంలో మొదటగా విదేశీ వస్తు బహిష్కరణ చేసింది మహాత్మా గాంధీ అనే ప్రజాభిప్రాయానికి భిన్నంగా విక్రమ్ సంపత్ ఈ విషయాన్ని తెలిపారు. 1905లో పూణేలోని ఫెర్గూసన్ కళాశాలలో విదేశీ దుస్తులను మొదటగా కాల్చివేసిన వ్యక్తి వీడీ సావర్కర్ అని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;lsquo;వినాయక్ దామోదర్ సావర్కర్ భారతదేశంలోని తొలి రహస్య సంస్థ అయిన అభినవ భారత్&amp;zwnj;ను స్థాపించారు. &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; పార్టీ బలోపేతం కావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, ఇటలీకి చెందిన గార్&amp;zwnj;బాల్డి, మజినీ నుంచి స్ఫూర్తి పొంది ఆ సంస్థను సావర్కర్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ ప్రతినిధి చిత్ర త్రిపాఠి &quot;సావర్కర్ ఎవరు&quot; అని అడిగిన ప్రశ్నకు విక్రమ్ సంపత్ ఈ విషయాలు తెలిపారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot;లండన్&amp;zwnj;లో చదువుకునే రోజుల్లో, భారతదేశ స్వాతంత్ర్యం కోసం శ్యామ్జీ కృష్ణ వర్మ, మేడమ్ భీకజీ కామా అనే వారితో కలిసి విప్లవ ఉద్యమాన్ని ప్రారంభించాడు సావర్కర్&quot; అని విక్రమ్ సంపత్ పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;&lt;a href=&quot;https://twitter.com/hashtag/ABPIndiaAt2047?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#ABPIndiaAt2047&lt;/a&gt; | In discussion with Dr. Vikram Sampath (FRHistS), Author and Historian, who deliberates on &quot;Reimagining India: Letters to the Future&quot;&lt;br /&gt;&lt;br /&gt;WATCH LIVE - &lt;a href=&quot;https://t.co/qdAP8P62fE&quot;&gt;https://t.co/qdAP8P62fE&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;READ LIVE - &lt;a href=&quot;https://t.co/a9G7Piqk71&quot;&gt;https://t.co/a9G7Piqk71&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/EBC593YadD&quot;&gt;pic.twitter.com/EBC593YadD&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; ABP LIVE (@abplive) &lt;a href=&quot;https://twitter.com/abplive/status/1919622833715732597?ref_src=twsrc%5Etfw&quot;&gt;May 6, 2025&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;భారత్, పాక్ మధ్య ఎందుకీ వివాదం..&lt;/strong&gt;&lt;br /&gt;గతంలో జరిగిన ఏ తప్పుల వల్ల పాకిస్తాన్&amp;zwnj;తో భారతదేశానికి ఈ పరిస్థితి తలెత్తిందన్న విషయంపై చరిత్రకారుడు విక్రమ్ సంపత్ స్పందించారు. &quot;మనం ఒకే ఒక నిజం ఉందని, దాన్ని చేరుకోవడానికి భిన్నమైన మార్గాలు ఉంటాయి. ప్రతి మార్గమూ న్యాయబద్ధమైనవిగా ఉండాలని నేర్పించే నాగరికత నుండి వచ్చాం. చర్చల ద్వారా అవతలివారిని మన మార్గంలోకి తీసుకురావచ్చు. కానీ వారి విశ్వాసాలు, అభిప్రాయాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వారి ఆలోచనలను నమ్మని వారిని అవిశ్వాసులు, లేక కాఫిర్లుగా ముద్ర వేస్తారు&quot; అని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;అది మధ్యయుగంలో తలెత్తిన ఆలోచన కాదని, 1990లలో అఫ్ఘనిస్తాన్&amp;zwnj;లో తాలిబాన్లు బుద్ధ విగ్రహాలు ధ్వంసం చేశారని ప్రస్తావించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్&amp;zwnj;లో మైనారిటీగా ఉన్న హిందువుల జనాభా తగ్గుతుందని ఈ సందర్భంగా ప్రస్తావించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/05/06/080bd4f1813a936baf2033a4d5629aa81746509258171272_original.jpg" width="220"/></item></channel></rss>