<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>PM Modi on India's Water: నదులు..మన నీరు.. మనకే సొంతం. దేశ ప్రయోజనాల తర్వాతే ఏదైనా.. ఏబీపీ సమ్మిట్‌లో ప్రధాని మోదీ</title><atom:link href="https://telugu.abplive.com/india-at-2047/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Sun, 14 Jun 2026 22:18:03 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్]]></title><link>https://telugu.abplive.com/india-at-2047/imtiaz-ali-reaction-about-his-love-stories-while-rise-of-hyper-masculine-films-at-abp-india-2047-249381</link><comments>https://telugu.abplive.com/india-at-2047/imtiaz-ali-reaction-about-his-love-stories-while-rise-of-hyper-masculine-films-at-abp-india-2047-249381#respond</comments><pubDate>Wed, 3 Jun 2026 18:45:39 +0530 </pubDate><dc:creator><![CDATA[ Ganesh Guptha ]]></dc:creator><category><![CDATA[ India At 2047 ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/india-at-2047/imtiaz-ali-reaction-about-his-love-stories-while-rise-of-hyper-masculine-films-at-abp-india-2047-249381</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Imtiaz Ali Reaction About Masculine Movies :&amp;nbsp;&lt;/strong&gt;ఇంతియాజ్ అలీ... బాలీవుడ్&amp;zwnj;లో తనకంటూ ఓ ప్రత్యేక శైలి నిర్మించుకున్న డైరెక్టర్, రైటర్, నిర్మాత. ఎక్కువగా లవ్ స్టోరీస్, ఎమోషనల్ అంశాలతో కూడిన కథలను తెరకెక్కిస్తూ సంచలన విజయాలు సాధించారు. ప్రస్తుతం యానిమల్, ధురంధర్ వంటి మాస్ యాక్షన్ స్పై థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తున్న క్రమంలో తన లవ్ స్టోరీస్&amp;zwnj;తో బ్లాక్ బస్టర్స్ సాధించడంపై ఆయన తాజాగా ఏబీపీ కాన్&amp;zwnj;క్లేవ్&amp;zwnj;లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;'నాకు వేరే ఛాయిస్ లేదు'&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఢిల్లీలో జరిగిన ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ ఇండియా @ 2047 కాన్ క్లేవ్&amp;zwnj;లో ఇంతియాజ్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ధురంధర్, యానిమల్ వంటి యాక్షన్ ట్రెండ్ నడుస్తున్న టైంలో లవ్ స్టోరీస్ విజయవంతంగా ఎలా నిర్మిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన రియాక్ట్ అయ్యారు. 'నేను ఉద్దేశ పూర్వకంగా ట్రెండ్ ఎంచుకోను. నా వద్దకు వచ్చే కథలనే అనుసరిస్తా. మనస్ఫూర్తిగా నమ్మే కథలకే టైం కేటాయించడానికి ఇష్టపడతాను.&lt;/p&gt;
&lt;p&gt;నాకు వేరే ఛాయిస్ లేదు. ఒక డైరెక్టర్&amp;zwnj;గా మూవీ తీస్తున్నప్పుడు ఒకదానికి రెండేళ్లు కట్టుబడి ఉండాలి. అది చాలా పెద్ద కమిట్మెంట్. నేను చేస్తున్న వర్క్&amp;zwnj;ను నేను ప్రేమించాలి. ఆడియన్స్ ఓ మంచి వినోదాత్మక చిత్రాన్ని చూడాలనుకుంటారు. దాని వెనుక వ్యూహాత్మక లెక్కల గురించి ఆలోచించరు. ప్రస్తుతం లవ్ స్టోరీస్ తీయడానికి ఇదే బెస్ట్ టైం అని రీసెంట్&amp;zwnj;గా ఒకరు నాతో అన్నారు.' అంటూ చెప్పారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read : &lt;a title=&quot;Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్&amp;zwnj;క్లేవ్&amp;zwnj;లో మనోజ్ బాజ్&amp;zwnj;పేయ్&quot; href=&quot;https://telugu.abplive.com/india-at-2047/manoj-bajpayee-opens-up-about-what-drives-his-film-choice-at-abp-conclave-249347&quot; target=&quot;_self&quot;&gt;Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్&amp;zwnj;క్లేవ్&amp;zwnj;లో మనోజ్ బాజ్&amp;zwnj;పేయ్&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రేమంటే...&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రేమంటే ఏంటి? అని అడిగితే. 'నాకు తెలిస్తే బాగుండేది. నా చాలా చూపులన్నీ అయిపోతాయి. సినిమాలు తీస్తూ నేను ఇప్పటికీ ప్రేమ నిర్వచనం కోసం వెతుకుతున్నాను. అయితే, దాని అర్థం నేను ఎప్పటికీ కనుగొనకూడదని ఆశిస్తున్నా.' అని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;'సోచా నా థా' మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన... జబ్ వి మెట్, లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, లవ్ ఆజ్ కల్, తమాషా, హైవే, అమర్ సింగ్ చకీలా మూవీస్ తెరకెక్కించారు. ఇంతియాజ్ తీసే సినిమాలు లవ్ స్టోరీస్, ఎమోషనల్&amp;zwnj;గా ఉంటాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;India@ 2047: Looking Back, Looking AheadIndia's Kahani Culture  |ABPLIVE&quot; src=&quot;https://www.youtube.com/embed/NivScUraCws&quot; width=&quot;872&quot; height=&quot;490&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read : &lt;a title=&quot;Aamir Khan : ప్రియురాలితో ఆమిర్ ఖాన్ వివాహం... పెళ్లి డేట్ ఫిక్స్?&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema/aamir-khan-to-marry-his-girl-friend-gauri-spratt-on-this-date-249376&quot; target=&quot;_self&quot;&gt;Aamir Khan : ప్రియురాలితో ఆమిర్ ఖాన్ వివాహం... పెళ్లి డేట్ ఫిక్స్?&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/cinema/ranbir-kapoor-to-jacqueline-fernandez-bollywood-actors-lost-control-while-kissing-most-controversial-liplocks-248497&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/strong&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/03/f8bb83a86e196162fded34c1317767a51780492448145876_original.jpg" width="220"/></item><item><title><![CDATA[ABP Conclave 2026 : భద్రతపై రాజీ లేదు - తుది దశకు ఎయిర్ ఇండియా ప్రమాద దర్యాప్తు - ఏబీపీ కాన్క్లేవ్‌లో మంత్రి రామ్మోహన్ నాయుడు !]]></title><link>https://telugu.abplive.com/india-at-2047/aviation-ram-mohan-naidu-air-india-crash-probe-aviation-sector-reforms-abp-conclave-249373</link><comments>https://telugu.abplive.com/india-at-2047/aviation-ram-mohan-naidu-air-india-crash-probe-aviation-sector-reforms-abp-conclave-249373#respond</comments><pubDate>Wed, 3 Jun 2026 17:25:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ India At 2047 ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/india-at-2047/aviation-ram-mohan-naidu-air-india-crash-probe-aviation-sector-reforms-abp-conclave-249373</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;ABP Conclave 2026 Ram Mohan Naidu on Air India Crash Investigation:&lt;/strong&gt; ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ నిర్వహించిన 'ఇండియా@2047 కాన్క్లేవ్'లో.. విమానయాన సంస్థల వృద్ధిని ప్రోత్సహించడానికి, విమాన ఇంధనం &amp;nbsp;సహాయక చర్యలతో కూడిన కేబినెట్ ఆమోదించిన విమానయాన రంగ సంస్కరణల గురించి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్&amp;zwnj;మోహన్ నాయుడు ప్రముఖంగా వివరించారు. దేశవ్యాప్తంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, ఇంధన ధరలను స్థిరీకరించడం , విమాన ప్రయాణాల దీర్ఘకాలిక వృద్ధికి మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన విమానయాన రంగ సంస్కరణల ను తీసుకువచ్చింది. &amp;nbsp; ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ 'ఇండియా@2047 కాన్క్లేవ్' లోని &quot;ఉడాన్ 2.0: విమానయాన వృద్ధి తదుపరి అధ్యాయం&quot; (UDAAN 2.0: Next Chapter of Aviation Growth) అనే సెషన్&amp;zwnj;లో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్&amp;zwnj;మోహన్ నాయుడు మాట్లాడారు. &amp;nbsp;ఏటీఎఫ్ ధరల ప్రభావాన్ని పరిమితం చేయడం, కార్యాచరణ రుసుములను రద్దు చేయడం, ఇంధన ధరలను స్థిరీకరించడం, భద్రతను బలోపేతం చేయడం, విమానాల సంఖ్యను విస్తరించడం, పోటీని పెంచడం మరియు దీర్ఘకాలిక విమానయాన మౌలిక సదుపాయాలను నిర్మించడం వంటి కేబినెట్ ఆమోదించిన సంస్కరణలను వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;విమాన ఇంధన ధరల స్థిరీకరణకు కేబినెట్ ఆమోదం&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కేబినెట్ ఆమోదించిన కీలక నిర్ణయాలలో.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరల ప్రభావాన్ని 25 శాతానికి పరిమితం చేసే &amp;nbsp;ఒక &amp;nbsp;ప్లాన్ ఉంది. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ల్యాండింగ్ మరియు పార్కింగ్ ఛార్జీలపై 25 శాతం మినహాయింపును కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అదనంగా, ఏటీఎఫ్ ధరలలో వచ్చే హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించడానికి ,ఇంధన సరఫరా, ధరలలో మరింత స్థిరత్వాన్ని నిర్ధారించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.10,000 కోట్ల నిధుల పూల్ అందుబాటులో ఉంచుతారు. &amp;nbsp;గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అస్థిరతకు ముడిపడి ఉన్న అంతరాయాలు , &amp;nbsp;పెరుగుతున్న ఖర్చుల నుండి విమానయాన సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;సమర్థనీయం కాని ధరల పెరుగుదలను అరికట్టడానికి టారిఫ్ మానిటరింగ్ యూనిట్&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విమానయాన సంస్థలు, &amp;nbsp;ప్రయాణికులపై భారం పడేలా ధరలు మితిమీరి పెరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం ధరల &amp;nbsp;నియంత్రణ గురించి నిశితంగా గమనిస్తుందని మంత్రి చెప్పారు. &amp;nbsp;ధరలు రీజనబుల్ లిమిట్స్ &amp;nbsp;దాటితే, టారిఫ్ మానిటరింగ్ యూనిట్ పెనాల్టీలు &amp;nbsp;విధించేలా చూస్తుందన్నారు. విమాన ప్రయాణాన్ని సమాజంలోని విస్తృత వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని నాయుడు నొక్కి చెప్పారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;భారతీయ విమానయాన రంగంలో మరింత పోటీ&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాబోయే రెండేళ్లలో భారతీయ విమానయాన మార్కెట్ అదనపు విమానయాన సంస్థల ప్రవేశాన్ని చూస్తుందని, ఇది మరింత పోటీ వాతావరణాన్ని సృష్టిస్తుందని పౌరవిమానయాన మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. &amp;nbsp;వివిధ తరగతుల ప్రజలు విమాన ప్రయాణంలోకి ప్రవేశిస్తున్నారు. మేము ఖచ్చితంగా పోటీని, &amp;nbsp;బహుళ విమానయాన సంస్థలను కోరుకుంటున్నాము. రాబోయే 2 ఏళ్లలో, &amp;nbsp;మనం మరిన్ని విమానయాన సంస్థలను ఖచ్చితంగా &amp;nbsp;చూస్తామన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ రంగంలో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా విస్తరిస్తున్న విమానాల ఆర్డర్లను ఆయన ఎత్తి చూపారు. ఆకాశ ఎయిర్ &amp;nbsp;విస్తరణ ప్రణాళికలను ప్రస్తావిస్తూ.. ఆ విమానయాన సంస్థ అదనంగా 150 విమానాల కోసం ఆర్డర్ చేసిందని, ఇది భారతీయ మార్కెట్ &amp;nbsp;బలమైన వృద్ధి సామర్థ్యాన్ని నొక్కి చెబుతుందని నాయుడు పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;em&gt;&lt;strong&gt;&amp;nbsp;రాబోయే 15 ఏళ్ల కోసం మౌలిక సదుపాయాల నిర్మాణం&amp;nbsp;&lt;/strong&gt;&lt;/em&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వం విమానయాన వ్యూహం తక్షణ సవాళ్లను అధిగమించడమే కాకుండా.. భవిష్యత్తు వృద్ధికి అవసరమైన సామర్థ్యాన్ని సృష్టించడంపై దృష్టి సారించిందని నాయుడు చెప్పారు. ఆయన మాట్లాడుతూ, &amp;nbsp;ఈ రోజు మనం నిర్మిస్తున్న పర్యావరణ వ్యవస్థ రాబోయే 10-15 సంవత్సరాల దృక్పథంతో ప్రణాళిక &amp;nbsp;చేశామన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;భద్రతకే అగ్ర ప్రాధాన్యత&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు తుది దశకు చేరిందని, దర్యాప్తు చివరి ఘట్టాన్ని పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని &amp;nbsp;రామ్మోహన్ నాయుడు తెలిపారు. భారతదేశ విమానయాన భద్రతా రికార్డును హైలైట్ చేస్తూ.. గత సంవత్సరంలో దేశం ప్రతిరోజూ దాదాపు 3,400 విమానాలను నడిపిందని, ప్రతి రోజూ దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణికులను చేరవేసిందని , ప్రమాదం జరిగినప్పటి నుండి 14 లక్షలకు పైగా విమాన సర్వీసులు నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన &amp;nbsp;మంత్రి, కఠినమైన తనిఖీలు,నిబంధనల పాటింపు తనిఖీల తర్వాతే విమానాలను నడపడానికి అనుమతిస్తామని చెప్పారు. విమానయాన భద్రతా ప్రమాణాల మెరుగుదలలో భారతదేశం సాధించిన పురోగతికి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నుండి గుర్తింపు లభించిందని పేర్కొంటూ.. ఈ రంగంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన &amp;nbsp;స్పష్టం చేశారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రామ్మోహన్ నాయుడు పూర్తి సెషన్ ఇక్కడ చూడవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;[yt]https://www.youtube.com/watch?v=76Nn7ejsW3o[/yt]&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/health/ten-health-benefits-of-drinking-rainwater-249248&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/03/9b54ce3ceca83f645ee671c1425740d31780487637596228_original.png" width="220"/></item><item><title><![CDATA[Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్]]></title><link>https://telugu.abplive.com/india-at-2047/manoj-bajpayee-opens-up-about-what-drives-his-film-choice-at-abp-conclave-249347</link><comments>https://telugu.abplive.com/india-at-2047/manoj-bajpayee-opens-up-about-what-drives-his-film-choice-at-abp-conclave-249347#respond</comments><pubDate>Wed, 3 Jun 2026 13:34:35 +0530 </pubDate><dc:creator><![CDATA[ Ganesh Guptha ]]></dc:creator><category><![CDATA[ India At 2047 ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/india-at-2047/manoj-bajpayee-opens-up-about-what-drives-his-film-choice-at-abp-conclave-249347</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Manoj Bajpayee Reaction On His Role Selection In Movie At ABP Conclave :&amp;nbsp;&lt;/strong&gt;మూవీస్&amp;zwnj;లో తాను చేయబోయే రోల్స్ కంటే స్క్రిప్ట్&amp;zwnj;కే తాను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పారు బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్&amp;zwnj;పేయ్. ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ ఇండియా@2047 కాన్&amp;zwnj;క్లేవ్&amp;zwnj;లో 'టేల్స్ అన్ టోల్డ్ : ప్లేయింగ్ రియల్ హీరోస్' సెషన్&amp;zwnj;లో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;'అదే నాకు ఇన్&amp;zwnj;స్పిరేషన్'&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రియల్ లైఫ్, ప్రముఖుల బయోగ్రఫీలో రోల్స్&amp;zwnj;తో ఎదురయ్యే సవాళ్లు, సహజత్వం, ఇంపార్టెన్స్, పాత్రల ఎంపికను ప్రభావితం చేసే అంశాలపై మనోజ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'నేను చేయబోయే రోల్ గుర్తింపు కంటే ప్రధానంగా స్క్రిప్ట్&amp;zwnj;కే ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను వ్యక్తిని ఎంచుకోను. స్క్రిప్ట్&amp;zwnj;ను మాత్రమే ఎంచుకుంటాను.&lt;/p&gt;
&lt;p&gt;స్క్రిప్ట్&amp;zwnj;లో రోల్ నిజమైన వ్యక్తిపై ఆధారపడిందా, చనిపోయిన వారిదా, లేదా ఓ కల్పిత పాత్రదా అన్నది ముఖ్యం కాదు. అద్భుతమైన స్క్రిప్ట్&amp;zwnj;లో నేను చేయబోయే రోల్ ఉండాలి. నేను ఇప్పటివరకూ చేయని ఓ సరికొత్తదనాన్ని నాకు అందించాలి. అప్పుడే నాకు ఇన్&amp;zwnj;స్పైరింగ్&amp;zwnj;గా ఉంటుంది.' అని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;LIVE | ABP Network India@2047 Conclave: Building Bharat | ABP News&quot; src=&quot;https://www.youtube.com/embed/74jbL7WY5Ak&quot; width=&quot;805&quot; height=&quot;453&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;'సవాల్ ఆస్వాదిస్తా'&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;సినిమాలో రోల్ ఏదైనా సరే సవాల్&amp;zwnj;తో కూడుకున్నదైతే అది చేయడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తానని చెప్పారు మనోజ్ బాజ్&amp;zwnj;పేయ్. 'నేను ఎందుకు నటుడిని అయ్యానని నన్ను నేను తరచుగా ప్రశ్నించుకుంటా. కేవలం కీర్తి, డబ్బు, గుర్తింపు కోసమేనా? నా గ్రామం నుంచి ఢిల్లీ వరకు సాగిన 18 ఏళ్ల ప్రయాణం నాకు చాలా ముఖ్యమైనది. నేను వచ్చినప్పుడు, ఎక్కువ అవకాశాలు అందుబాటులో లేవు. ఒక నటుడు ఒకే రకమైన నటనను అనుసరిస్తూ, పదే పదే ఒకే రకమైన పాత్రలను పోషిస్తూ ఉంటే, అది నాకు విసుగు తెప్పిస్తుంది.' అని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read : &lt;a title=&quot;Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్&amp;zwnj;లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema/irumudi-glimpse-review-ravi-teja-drops-mass-image-video-reveals-emotional-father-daughter-story-249348&quot; target=&quot;_self&quot;&gt;Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్&amp;zwnj;లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/cinema/ranbir-kapoor-to-jacqueline-fernandez-bollywood-actors-lost-control-while-kissing-most-controversial-liplocks-248497&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/03/38e2a72455d3807e5ac22a8acee066b91780473785161876_original.jpg" width="220"/></item><item><title><![CDATA[ABP India at 2047 Conclave: పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా]]></title><link>https://telugu.abplive.com/india-at-2047/iran-us-war-impact-india-economist-oil-prices-rupee-montek-singh-ahluwalia-at-abp-india-at-2047-summit-249339</link><comments>https://telugu.abplive.com/india-at-2047/iran-us-war-impact-india-economist-oil-prices-rupee-montek-singh-ahluwalia-at-abp-india-at-2047-summit-249339#respond</comments><pubDate>Wed, 3 Jun 2026 12:24:57 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ India At 2047 ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/india-at-2047/iran-us-war-impact-india-economist-oil-prices-rupee-montek-singh-ahluwalia-at-abp-india-at-2047-summit-249339</guid><description><![CDATA[&lt;p&gt;India at 2047 Conclave Live: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అహ్లూవాలియా (Montek Singh Ahluwalia&amp;nbsp;) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడే తగ్గుముఖం పట్టినా, చమురు ధరల పెరుగుదల మరికొన్ని నెలల పాటు ఇలాగే కొనసాగవచ్చని అహ్లూవాలియా హెచ్చరించారు. ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ న్యూఢిల్లీలో నిర్వహించిన 'ఇండియా@2047 సదస్సు'లో పాల్గొన్న అహ్లూవాలియా కీలక అంశాలను షేర్ చేసుకున్నారు. భారత్&amp;zwnj;పై ఈ సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపనుందో వివరించారు. అటు ప్రభుత్వంతో పాటు, ఇటు వ్యాపార వర్గాలకు అనిశ్చితి అతిపెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;చమురు ధరలు ఇంకా పెరుగుతాయా..&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;అమెరికా, ఇరాన్&amp;zwnj;ల మధ్య శాంతి ఒప్పందం కుదిరినా.. ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం రావడానికి టైమ్ పడుతుందని అహ్లూవాలియా పేర్కొన్నారు. &amp;lsquo;అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చినా, పరిస్థితులు ఇంకో 6 నెలల సమయం పడుతుంది. ఈ ఏడాది చివరి వరకు చమురు ధరలు ఇదే స్థాయిలోనే ఉంటాయి. ఒకవేళ సంక్షోభం మరింత ముదిరితే, మన చేసేది ఏం ఉండదు. రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించలేం.&amp;nbsp; పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ మార్కెట్లు గమనిస్తున్నాయి. చమురు సరఫరా, రవాణా మార్గాలకు ఆటంకం కలుగుతుందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. ప్రపంచంలోనే అత్యధికంగా ముడిచమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటై భారత్&amp;zwnj;కు, ఇంధన ధరల్లో వచ్చే మార్పులు అత్యంత కీలకం కానున్నాయని&amp;rsquo; తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/fgDx23DjR7E?si=6T4l66zdI1rzCxUE&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆర్థిక నష్టాలను పెంచుతున్న ప్రపంచ అనిశ్చితి&lt;/strong&gt;&lt;br /&gt;పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం కేవలం చమురు మార్కెట్లకే పరిమితం కాలేదని, అంతకంటే ఎక్కువే ప్రభావం చూపుతుందని అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. వృద్ధి అవకాశాలను దెబ్బతీస్తున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ప్రస్తావించారు. &amp;lsquo;అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ. అనిశ్చితి కూడా చాలా ఎక్కువ. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల రూపాయితో పోల్చితే సాధారణంగా డాలర్ బలపడుతుంది. దీనివల్ల భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది కరెన్సీపై, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడిని మరింత పెంచుతుంది. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (CAD - కరెంట్ ఖాతా లోటు) తగ్గితే.. రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు&amp;rsquo; అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/news/india/india-stands-at-unique-moment-amid-global-turmoil-abp-network-ceo-sumanta-datta-kickstarts-india-at-2047-summit-249333&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;ABP India At 2047 Conclave: సవాళ్లను అధిగమించి మహాశక్తిగా ఎదిగేందుకు భారత్ అడుగులు- స్వయంసమృద్ధి, సుసంపన్నతే లక్ష్యం: ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ సీఈఓ సుమంత దత్తా&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దిగుమతులను నిషేధిస్తే నష్టమే&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;విదేశీ మారక నిల్వలను వాడుకుంటూ కరెన్సీ పతనాన్ని ఎన్నాళ్లని అడ్డుకోగలమని ప్రశ్నించారు. రూపాయి విలువ క్షీణించకుండా మీరు ఎలా ఆపుతారు? మీ దగ్గరున్న నిల్వలన్నింటినీ విసిరేస్తారా? కానీ, భారీగా నిల్వలను వాడుకోవడాన్ని మాత్రం సమర్థించనని అహ్లూవాలియా స్పష్టం చేశారు. ముడిచమురు లాంటి వస్తువుల దిగుమతి ఖర్చులు పెరిగినప్పుడు, ఆ ప్రభావాన్ని తట్టుకోవడానికి స్థూల ఆర్థిక సర్దుబాట్లు అవసరమని తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&quot;స్థూల ఆర్థిక వ్యవస్థ ప్రకారం మనం మొత్తం డిమాండ్&amp;zwnj;ను తగ్గించుకోవాలి. అంతే తప్పా, దిగుమతులను పూర్తిగా నిషేధించడమో లేదా ఆపేయడమో చేస్తే అనుకున్నది మాత్రం జరగదు, పైగా అది మరింత నష్టదాయకం. రూపాయి విలువను నియంత్రించడం కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక సవాలుగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై పూర్తిగా ఆధారపడకుండా, దిగుమతి చేసుకునే వస్తువుల అసలు ఖర్చును వినియోగదారులు, వ్యాపారాలే భరించాలని&amp;rsquo; సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/news/india/abp-networks-india-at-2047-conclave-to-gather-leaders-and-experts-in-new-delhi-on-june-3-249187&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ ఇండియా @ 2047 కాన్&amp;zwnj;క్లేవ్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&quot;ప్రస్తుత పరిస్థితుల్లో భారత రూపాయి విలువ తగ్గకుండా చూడటం చాలా అవసరం. మీరు ఏదైనా దిగుమతి చేసుకుంటున్నారంటే.. మీరు పేదవారు కానంత వరకు ఆ వస్తువు ధరను మీరే చెల్లించాలి. అందరికీ కాకుండా, కేవలం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీలు లేదా సహాయం అందించాలని&amp;rsquo; అహ్లూవాలియా ఈ వ్యాఖ్యలు చేశారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/03/8a2f60677d23b64186366d272b124aa71780467898189233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[ABP India At 2047 Conclave: సవాళ్లను అధిగమించి మహాశక్తిగా ఎదిగేందుకు భారత్ అడుగులు- స్వయంసమృద్ధి, సుసంపన్నతే లక్ష్యం: ఏబీపీ నెట్‌వర్క్ సీఈఓ సుమంత దత్తా]]></title><link>https://telugu.abplive.com/india-at-2047/india-stands-at-unique-moment-amid-global-turmoil-abp-network-ceo-sumanta-datta-kickstarts-india-at-2047-summit-249333</link><comments>https://telugu.abplive.com/india-at-2047/india-stands-at-unique-moment-amid-global-turmoil-abp-network-ceo-sumanta-datta-kickstarts-india-at-2047-summit-249333#respond</comments><pubDate>Wed, 3 Jun 2026 11:12:54 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ India At 2047 ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/india-at-2047/india-stands-at-unique-moment-amid-global-turmoil-abp-network-ceo-sumanta-datta-kickstarts-india-at-2047-summit-249333</guid><description><![CDATA[&lt;p&gt;న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న ఈ సమయంలో భారత్ తన చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిగా నిలిచిందని ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ సీఈఓ సుమంత దత్తా అన్నారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్&amp;zwnj;లో బుధవారం ఉదయం 'ఇండియా@2047 సదస్సు' (India@2047 Summit) ప్రారంభోత్సవంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తయ్యే పూర్తవుతుందని, పౌరులు ఆశించే నవభారత నిర్మాణమే మన ఉమ్మడి జాతీయ లక్ష్యం కావాలని ప్రముఖులకు ఆయన పిలుపునిచ్చారు. మనందరినీ ఒకే ఒక గొప్ప ఆలోచన ఏకం చేస్తోంది.. దేశంలో శతాబ్ది ఉత్సవాలు జరిగే 2047 నాటికి, మనం కోరుకునే నవభారతాన్ని ఎలా నిర్మించుకోవాలనేదే అందరి ముందున్న లక్ష్యమని సుమంత దత్తా పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఇండియా@2047 కేవలం ఒక ఈవెంట్ కాదు.. &amp;nbsp;ఒక విజన్&lt;/strong&gt;&lt;br /&gt;2047 సంవత్సరం క్యాలెండర్&amp;zwnj;లో కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదని, దేశాన్ని సమూలంగా మార్చేందుకు దక్కిన ఒక చారిత్రాత్మక అవకాశమని సుమంత దత్తా పేర్కొన్నారు. &amp;nbsp;మనమందరం కలలుగనే నవ భారతాన్ని నిర్మించుకునే ఒక సువర్ణావకాశం. కేవలం అవకాశాలు ఉన్న దేశం అనే స్థాయి నుంచి.. స్వయం సమృద్ధి, సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలి. ప్రతి ఒక్కరూ, ప్రతి రంగంలోనూ అత్యుత్తమ ప్రతిభను కనబరిచేలా ప్రోత్సహించే సమాజంగా మన దేశం మారాలని ఆయన ఆకాంక్షించారు. మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నాడు భారత దేశం కోసం కలలుగన్న &quot;ఎక్కడైతే మనసు భయం లేకుండా ఉంటుందో, ఎక్కడైతే ప్రతి ఒక్కరూ తల ఎత్తుకుని జీవిస్తారో&quot; అనే భావనకు ఈ విజన్ అద్దం పడుతుందని ఆయన గుర్తుచేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/ut3_xquBrIM?si=rSj5MS5HKXxLYSGL&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వేగంగా మారుతున్న ప్రపంచం.. సరికొత్త సవాళ్లు&lt;/strong&gt;&lt;br /&gt;ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులను ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయంగా పలు రంగాల్లో ఊహించని మార్పులు చూస్తున్నామని దత్తా చెప్పారు. &quot;ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. గ్లోబల్ సప్లై చైన్స్ (అంతర్జాతీయ సరఫరా గొలుసులు) వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. మారుతున్న టెక్నాలజీ పరిశ్రమల స్వరూపాన్నే మార్చేస్తోంది. ఇంధన వనరుల వ్యవస్థలు పునర్నిర్మితం అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మానవ సమాజాల పనితీరునే మార్చేస్తోందని&quot; ఆయన అన్నారు. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేయడంతో పాటు, అన్ని దేశాలకూ సరికొత్త అవకాశాలతో పాటు సవాళ్లను కూడా విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/news/india/abp-networks-india-at-2047-conclave-to-gather-leaders-and-experts-in-new-delhi-on-june-3-249187&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ ఇండియా @ 2047 కాన్&amp;zwnj;క్లేవ్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అనిశ్చితిలోనూ అద్భుత అవకాశం&lt;/strong&gt;&lt;br /&gt;అదే సమయంలో అంతర్జాతీయంగా తలెత్తుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుందని సుమంత దత్తా గుర్తుచేశారు. భౌగోళిక రాజకీయ ఆటంకాలు, ఆర్థిక అనిశ్చితి అనేవి ఇప్పుడు దాదాపు ప్రతిరోజూ చూసే వాస్తవాలుగా మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ఇలాంటి సవాళ్ల మధ్య కూడా భారత్ తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఏర్పరచుకోవడానికి, మారుతున్న ప్రపంచ క్రమంలో వస్తున్న అవకాశాలను అందుకోవడానికి అత్యంత అనుకూలమైన స్థితిలో ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఇన్ని మార్పులు జరుగుతున్నా.. ఒక దేశంగా మన ప్రయాణంలో మనం ఒక అరుదైన, అత్యంత కీలకమైన సమయంలో ఉన్నామని పేర్కొన్నారు. 2047 వైపు సాగే ప్రయాణంలో భారత్ తీసుకునే నిర్ణయాలు ఎంత ముఖ్యమైనవో ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఏబీపీ ఇండియా @2047 కాన్&amp;zwnj;క్లేవ్ ప్రారంభం&lt;/strong&gt;&lt;br /&gt;స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి (2047 నాటికి) భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా సాగిస్తున్న ప్రయాణంపై రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, సాంకేతిక నిపుణులు, సినీ, సాంస్కృతిక ప్రముఖులు తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. బిల్డింగ్ భారత్ @ 2047 (Building Bharat @ 2047) అనే థీమ్&amp;zwnj;తో నిర్వహిస్తున్న కాన్&amp;zwnj;క్లేవ్&amp;zwnj; న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్&amp;zwnj;లో ప్రారంభమైంది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సుపరిపాలన, ఇంధన వినియోగంలో మార్పులు, భారత్ తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, సినీ రంగాల ప్రముఖులు హాజరై విలువైన తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/03/0c4469e8e60b1d4c8744d98fbbc5137f1780464348218233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్]]></title><link>https://telugu.abplive.com/news/india/abp-networks-india-at-2047-conclave-to-gather-leaders-and-experts-in-new-delhi-on-june-3-249187</link><comments>https://telugu.abplive.com/news/india/abp-networks-india-at-2047-conclave-to-gather-leaders-and-experts-in-new-delhi-on-june-3-249187#respond</comments><pubDate>Tue, 2 Jun 2026 07:57:09 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/abp-networks-india-at-2047-conclave-to-gather-leaders-and-experts-in-new-delhi-on-june-3-249187</guid><description><![CDATA[&lt;p&gt;ABP Networks India at 2047 | న్యూఢిల్లీ: ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ ఫ్లాగ్&amp;zwnj;షిప్ 'ఇండియా @ 2047 కాన్&amp;zwnj;క్లేవ్' జూన్ 3న న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా సాగిస్తున్న ప్రయాణంపై చర్చించేందుకు రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, సాంకేతిక నిపుణులు, సినీ, సాంస్కృతిక ప్రముఖులను ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ ఒకే వేదికపైకి తీసుకురానుంది. బిల్డింగ్ భారత్ @ 2047 (Building Bharat @ 2047) అనే థీమ్&amp;zwnj;తో జరిగే ఈ కాన్&amp;zwnj;క్లేవ్&amp;zwnj;లో దేశంలో మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), సుపరిపాలన, ఇంధన వినియోగంలో మార్పులపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. వచ్చే రెండు దశాబ్దాలలో భారత్ అభివృద్ధి పథాన్ని తీర్చిదిద్దగల విధానాలు, ఆలోచనలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు..&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మౌలిక సదుపాయాలు, ఏఐ (AI) లపై స్పెషల్ ఫోకస్&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;జూన్ 3న జరగనున్న ఈ కాన్&amp;zwnj;క్లేవ్ మౌలిక సదుపాయాలకు నిధులు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పై చర్చతో ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి, భారత దీర్ఘకాలిక వృద్ధి ఆకాంక్షలకు మద్దతు ఇచ్చే మార్గాలను ఈ ఈవెంట్ అన్వేషించనుంది. ఇప్పటివరకూ పురుషుల ఆధిపత్యం ఉండే రంగాలలో మారుతున్న ఆఫీస్ డైనమిక్స్&amp;zwnj;ను, మౌలిక సదుపాయాల రంగంలో మహిళల పాత్రను ఒక ప్రత్యేక ప్యానెల్ ద్వారా చర్చిస్తారు. భారత మొట్టమొదటి ఆల్-ఉమెన్ అండర్&amp;zwnj;గ్రౌండ్ మైన్ రెస్క్యూ టీమ్&amp;zwnj;లో భాగమైన నేహాల్ సోలంకితో పాటు ట్రక్ డ్రైవర్ యోగితా రఘువంశీ, పోర్ట్ ఆపరేటర్ ఎల్. కార్తీక, వేదాంత ఎగ్జిక్యూటివ్ సింధు పాండ్రే ఈ సెషన్&amp;zwnj;లో పాల్గొంటారు.&lt;/p&gt;
&lt;p&gt;ఆర్థిక, సాంకేతికతపై దృష్టి సారించడంపై సైతం ఈ వేదికపై చర్చిస్తారు. ఆర్థికవేత్త సుర్జిత్ సింగ్ భల్లా ప్రపంచ ఆర్థిక సవాళ్లు, భారత్&amp;zwnj;పై వాటి ప్రభావాలపై మాట్లాడతారు. &amp;nbsp;పీక్ XV,సెర్జ్&amp;zwnj;కి చెందిన రాజన్ ఆనందన్ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాత్రపై చర్చిస్తారు. నీతి ఆయోగ్ నుంచి దేబ్జాని ఘోష్ డిజిటల్ మౌలిక సదుపాయాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తారు. చింతన్ రీసెర్చ్ ఫౌండేషన్&amp;zwnj;కు చెందిన శిశిర్ ప్రియదర్శి ఆర్థిక వృద్ధి, కర్బన ఉద్గారాల తగ్గింపు మధ్య బ్యాలెన్సింగ్&amp;zwnj;పై ప్రసంగిస్తారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు&lt;/strong&gt;&lt;br /&gt;దేశంలో సుపరిపాలన, ప్రజా విధానాలపై దృష్టి సారించే సెషన్లలో పలువురు సీనియర్ రాజకీయ నాయకులు పొల్గొనున్నారు. కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, సీఆర్ పాటిల్, కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సెషన్లో పాల్గొని సముద్ర అనుసంధానత (మారిటైమ్ కనెక్టివిటీ), నీటి వనరులు, భారత విమానయాన రంగ భవిష్యత్తుపై చర్చిస్తారు. &amp;nbsp;హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అభివృద్ధితో పాటు సుపరిపాలనపై తమ ఆలోచనల్ని ప్రజలతో పంచుకోనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;హాజరుకానున్న మనోజ్ బాజ్&amp;zwnj;పాయ్, ఇంతియాజ్ అలీ&lt;/strong&gt;&lt;br /&gt;ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్ నిర్వహించనున్న ఈ కాన్&amp;zwnj;క్లేవ్&amp;zwnj;లో సంస్కృతి, స్టోరీ టెల్లింగ్ పై కూడా చర్చలు జరుగతాయి. సినిమా రంగంలో రియల్ లైఫ్ హీరోల జీవితాలను తెరకెక్కించడంపై సెషన్&amp;zwnj;లో నటుడు మనోజ్ బాజ్&amp;zwnj;పాయ్ పాల్గొనున్నారు. &amp;nbsp;మారుతున్న భారత సాంస్కృతిక గుర్తింపు, ప్రజా చర్చలను తీర్చిదిద్దడంలో స్టోరీ టెల్లింగ్ పాత్రపై సినీ నిర్మాత ఇంతియాజ్ అలీ తన ఆలోచనలను పంచుకుంటారు.&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వం, వ్యాపార, సాంకేతిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులను ఒకే వేదిక మీదకు తీసుకురావడం ద్వారా వికసిత్ భారత్ 2027 వైపు పయనంంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, ఉన్న అవకాశాలపై విస్తృతమైన చర్చకు అవకాశం కల్పించడం ఈ కాన్&amp;zwnj;క్లేవ్ ముఖ్య ఉద్దేశం.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/02/7954585b1accec4a23ad96cd0a2b2acb1780365304073233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Ramachandrapuram News: మంత్రి ఇలాఖాలో దారుణం.. మ‌హిళా ప్రయాణికులపై అసభ్య ప్రవర్తన.. ప్ర‌శ్నించిన ఆటో డ్రైవ‌ర్‌పై దాడి]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ramachandrapuram-news-women-passengers-abused-while-waiting-for-auto-224105</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ramachandrapuram-news-women-passengers-abused-while-waiting-for-auto-224105#respond</comments><pubDate>Sun, 19 Oct 2025 23:08:20 +0530 </pubDate><dc:creator><![CDATA[ Sudheer ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ramachandrapuram-news-women-passengers-abused-while-waiting-for-auto-224105</guid><description><![CDATA[&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మ&amp;zwnj;హిళ&amp;zwnj;ల ర&amp;zwnj;క్ష&amp;zwnj;ణ కోసైం శ&amp;zwnj;క్తి యాప్ ద్వారా మ&amp;zwnj;హిళ&amp;zwnj;ల&amp;zwnj;ను చైత&amp;zwnj;న్యవంతులుగాచేసి ర&amp;zwnj;క్ష&amp;zwnj;ణ క&amp;zwnj;ల్పించే చ&amp;zwnj;ర్య&amp;zwnj;లు చేప&amp;zwnj;డుతుంటే కొంద&amp;zwnj;రు పోకిరీలు ఒంట&amp;zwnj;రిగా ఉన్న మ&amp;zwnj;హిళ&amp;zwnj;ల&amp;zwnj;పై అస&amp;zwnj;భ్య ప్ర&amp;zwnj;వ&amp;zwnj;ర్త&amp;zwnj;న&amp;zwnj;తో రెచ్చిపోతున్నారు.. ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇలాఖాలో ఆటో కోసం వేచి చూస్తున్న మ&amp;zwnj;హిళ&amp;zwnj;ల&amp;zwnj;పై ఓ గ్యాంగ్ రెచ్చిపోయింది.. రాత్రంతా తాగి తంద&amp;zwnj;నాలు అడి వెళ్లిపోతూ తెల్ల&amp;zwnj;వారు జామున వారి ప్ర&amp;zwnj;వ&amp;zwnj;ర్త&amp;zwnj;న&amp;zwnj;తో భయాందోళ&amp;zwnj;న&amp;zwnj;ల&amp;zwnj;కు గురైన ప&amp;zwnj;రిస్థితి తెలెత్తింది.. ఈ దుర్మార్గంపై ప్ర&amp;zwnj;శ్నించిన ఆటో డ్రైవ&amp;zwnj;ర్&amp;zwnj;పై విచ&amp;zwnj;క్ష&amp;zwnj;ణ ర&amp;zwnj;హితంగా దాడి చేయ&amp;zwnj;డ&amp;zwnj;మే కాకుండా నానా దుర్భాష&amp;zwnj;లాడుతూ దిక్కున్న&amp;zwnj;చోట చెప్పుకోవాల&amp;zwnj;ని బెదిరించిన సంఘ&amp;zwnj;ట&amp;zwnj;న ఆల&amp;zwnj;స్యంగా వెలుగులోకి వ&amp;zwnj;చ్చింది.. పైపెచ్చు మేము మంత్రిగారి మ&amp;zwnj;నుషులం.. ఏం చేసుకుంటావో చేసుకో అన&amp;zwnj;డం మంత్రి సుభాష్ ప్రాతినిధ్యం వ&amp;zwnj;హిస్తోన్న&amp;zwnj; రామ&amp;zwnj;చంద్ర&amp;zwnj;పురం నియోజ&amp;zwnj;క&amp;zwnj;వ&amp;zwnj;ర్గంలో ఏం జ&amp;zwnj;రుగుతుందో అర్ధం అవుతోంద&amp;zwnj;ని సామాజిక వేత్త&amp;zwnj;లు విమ&amp;zwnj;ర్శ&amp;zwnj;స్తున్న ప&amp;zwnj;రిస్థితి క&amp;zwnj;నిపిస్తోంది..&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆ రోజు అస&amp;zwnj;లేం జ&amp;zwnj;రిగిందంటే...&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈనెల 13న తెల్ల&amp;zwnj;వారు జామున&amp;zwnj; మూడున్నర గంటల సమయంలో మాచవరం వంతెన వద్ద చింతపల్లి సత్యసాయి ప్రసన్న, అనుసూరి కీర్తన, అనుసూరి అన్నపూర్ణ, అనుసూరి శ్రీను కలిసి హైదరాబాదు నుంచి బస్సు దిగి మాచవరం వంతెన వ&amp;zwnj;ద్ద&amp;zwnj; ఆటో కోసం ఎదురు చూస్తున్నారు.. ఆ సమయంలో వారి వద్దకు కారు వ&amp;zwnj;చ్చి ఆగింది.. అందులో ఫుల్ గా మ&amp;zwnj;ద్యం సేవించిన న&amp;zwnj;లుగురు కారు ఎక్కండి.. లేకపోతే మిమ్మల్నిచంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడి దుర్భాష&amp;zwnj;లాడుతున్న సమయంలో అప్పుడే బయటకు వెళ్లి వచ్చిన తండ్రి ఎదురు తిరగగా అతనిని తీవ్రంగా గాయపరిచారని వారు పోలీసుల&amp;zwnj;కు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;అనంతరం వారు ఫోన్ చేసిన ఆటో వచ్చిందని గమనించి ఆటోలో ఎక్కి ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా సోమేశ్వరం శివాలయం సెంటర్ కు వచ్చేసరికి కారులో వెంబడించి ఆటోకి అడ్డంగా పెట్టి ఆటోలో ప్రయాణిస్తున్న వారిపై ఎదురుదాడికి దిగి మహిళలు ఒడిలో చంటిపాన ఉందని కూడా చూడ కుండా తీవ్రంగా దాడి చేశారని వారు తెలిపారు. తాము ఎంత బ్రతిమాలుతున్నా వినకుండా ఆటోను అడ్డగించి వినయవంశీ, మరో ముగ్గురు యువకులు తమను భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. తన భార్య అన్నపూర్ణపై దాడి చేసి వంశీ కొట్టాడన్నారు. గొడవవద్దు తమను వెళ్లనీయండి అని బ్రతిమాలినా వినలేదన్నారు. ఆ సమయంలో &amp;nbsp;మ&amp;zwnj;ద్యం సేవించి వారి ప్రవర్తన వింతగా కన్పించిందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అడ్డుకున్న ఆటో డ్రైవ&amp;zwnj;ర్&amp;zwnj;పైనా దాడి..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాయ&amp;zwnj;వ&amp;zwnj;రం మండలంలోని వి.సావరం గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణారావు ఆటో నడుపుకుంటున్నాడు. సోమవారం వేకువజామున 3.30 గంటల సమయంలో హైదరాబాదు నుంచి వస్తున్న వారిని తీసుకుని వచ్చేందుకు మాచవరం వంతెన వద్దకు చేరుకున్నాడు. వారిని ఆటోలో ఎక్కించుకుని వి.సావరం గ్రామం వెళ్తున్న సమయంలో సోమేశ్వరం గ్రామం వద్ద సోమేశ్వరం గ్రామానికి చెందిన వినయ్ వంశీ అనే వ్యక్తి ఆటోను అడ్డగించి, డ్రైవర్ రామకృష్ణపై దాడి చేశాడు. అదే సమయంలో డ్రైవర్ పై దాడిని అడ్డుకున్న అన్నపూర్ణపై కూడా వినయ్ వంశీ దాడి చేశాడు. వంశీతో పాటుగా ముగ్గురు వ్యక్తులు సైతం ఆటో డ్రైవర్ రామకృష్ణ ఆటోలో ప్రయాణిస్తున్న అన్నపూర్ణపై దాడి చేసి దురుసుగా ప్రవర్తించారు. దాడికి గురైన రామకృష్ణ అనపర్తి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరగా, ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మరో ఆటోలో ఇంటికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆటో డ్రైవర్ రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయవరం హెడ్ కానిస్టేబుల్ పీ వీర్రాజు కేసు నమోదు చేయగా మండపేట రూరల్ సీఐ పి దొరరాజు, ఇన్చార్జి ఎస్ఐ హరీష్ కుమార్, పర్యవేక్షణలో దాడికి పాల్పడ్డ వంశీ పై 126(2), 308(5), 115(2) 79. 351(3) 35 253(5) 2 యాక్ట్ ప్రకారం కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పీ దొర రాజు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రాత్రయితే చాలు.. మందుబాబుల వీరంగం..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రామ&amp;zwnj;చంద్ర&amp;zwnj;పురం నియోజ&amp;zwnj;క&amp;zwnj;వ&amp;zwnj;ర్గంలో రాత్ర&amp;zwnj;యితే చాలు మందుబాబులు, గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తోంద&amp;zwnj;ని ప&amp;zwnj;లువురు వాపోతున్నారు.. వారిలో చాలా మంది మంత్రిగారి అనుచ&amp;zwnj;రుల&amp;zwnj;మ&amp;zwnj;ని రుబాబు చేస్తున్నార&amp;zwnj;ని మండిప&amp;zwnj;డుతున్నారు. పైగా కార్లు ర్యాష్&amp;zwnj;గా డ్రైవింగ్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారంటున్నారు.. కొంద&amp;zwnj;రైతే రాత్రంతా మ&amp;zwnj;ద్యం సేవిస్తూ రోడ్ల&amp;zwnj;పై వీరంగం సృష్టిస్తున్నార&amp;zwnj;ని ఎక్కువగా హైదరాబాదు నుండి వచ్చే ప్రయాణికులు తెల్లవారుజామున రెండు గంటల నుండి ఉదయం 6 గంటల వరకు బస్సులు దిగుతారని, ఆ స&amp;zwnj;మ&amp;zwnj;యంలో అక్క&amp;zwnj;డి వచ్చి వీరు చేస్తున్న అల్ల&amp;zwnj;రి అంతా ఇంతా కాదంటున్నారు. చాలా మంది ఆటో డ్రైవ&amp;zwnj;ర్ల&amp;zwnj;కు ఫోను చేసిన వెంటనే అక్క&amp;zwnj;డివ&amp;zwnj;చ్చి వారి గ&amp;zwnj;మ్య&amp;zwnj;స్థానాల&amp;zwnj;కు తీసుకువెళ్తున్న క్ర&amp;zwnj;మంలో ఆటోల&amp;zwnj;ను అడ్డగించి మ&amp;zwnj;రీ దాడుల&amp;zwnj;కు దిగుతున్నార&amp;zwnj;ని, తాజాగా జ&amp;zwnj;రిగిన సంఘ&amp;zwnj;ట&amp;zwnj;న అలాగే జ&amp;zwnj;రిగింద&amp;zwnj;ని ఆటో డ్రైవ&amp;zwnj;ర్లు ఆరోపించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఘ&amp;zwnj;ట&amp;zwnj;న&amp;zwnj;లో నిందితుల&amp;zwnj;ను &amp;nbsp;కఠినంగా శిక్షించి మహిళలకు, ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు రక్షణ కల్పించాలని ఆటో డ్రైవ&amp;zwnj;ర్లు కోరారు. ఈ ఘ&amp;zwnj;ట&amp;zwnj;న జరిగిన వెంటనే రాయవరం మండలం, బిక్కవోలు మండలంలోని ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులందరూ తమ ఆటోలు వేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని గాయపడ్డ ఆటో డ్రైవర్లకు ప్రయాణికులకు తమ సంఘీభావం తెలియజేశారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/10/19/1d9d70e2a2f21ed7e59c725df795b5c71760862824819472_original.jpg" width="220"/></item><item><title><![CDATA[PM Modi On Nation First: మాకు దేశమే ముఖ్యం.. అందుకే పెద్ద  నిర్ణయాలు తీసుకుంటున్నాం- ఏబీపీ సమ్మిట్‌లో ప్రధాని]]></title><link>https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-about-nation-first-and-bold-decisions-206699</link><comments>https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-about-nation-first-and-bold-decisions-206699#respond</comments><pubDate>Wed, 7 May 2025 00:06:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Nagesh GV ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-about-nation-first-and-bold-decisions-206699</guid><description><![CDATA[&lt;p&gt;PM Modi On Nation First: బీజేపీ ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని,&amp;nbsp; సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. ఇంతటి ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి .. &quot;దేశమే ముందు&quot; Nation First&amp;nbsp; అనే భావనే కారణమని ఆయన అన్నారు.&amp;nbsp; &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; పదేళ్ల పాలనలో అనేక వ్యవస్థలను సంస్కరించామని.. చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోగలిగామన్నారు. ఎవరికో మేలు చేయాలనే ఓటుబ్యాంక్ రాజకీయాలు తాము చేయమని.. దేశం ముందు అందరూ ఒకటేనన్నారు. ABP Network నిర్వహించిన &lt;a href=&quot;mailto:India@2047&quot;&gt;India@2047&lt;/a&gt; సమ్మిట్&amp;zwnj;లో ప్రధాని మాట్లాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దేశమే ముందు..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వికసిత్ భారత్ పేరుతో అతిపెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు వెళ్లగలుగుతున్నామంటే.. భారత్ సామర్థ్యాన్ని తాము విశ్వసించడమే కారణమన్నారు. దేశం ఉన్నత స్థితికి వెళ్లడానికి కావలసిన సామర్థ్యం, వనరులు మన దగ్గర ఉన్నా.. ఇన్నాళ్లుగా దానిని నిర్లక్ష్యం చేశారని ఆయన కిందటి &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. జాతీయ భావన లేకుండా ఓటుబ్యాంక్ రాజకీయాలు చేయడం వల్ల దేశం వెనుకబడిందన్నారు. ఎవరికో మేలు చేయడం కోసం సంస్కరణలు ఆలస్యం చేయడం వల్ల భారత్ తీవ్రంగా నష్టపోయిందని మోదీ వ్యాఖ్యానించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&quot;స్వాతంత్రం తర్వాత దేశం కన్న అతిపెద్ద కల వికసిత్ భారత్.. అది సాధ్యమేనని ప్రధాని మోదీ అన్నారు. వందేళ్ల లక్ష్యాలను సాధించుకునే సామర్థ్యం, వనరులు భారత్&amp;zwnj;కు ఉన్నాయని&amp;nbsp; మనం దానిని సాధిస్తామని ప్రధాని అన్నారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి &amp;nbsp;భారీ లక్ష్యాలను సాధించడానికి జాతీయభావం, దేశం సామర్థ్యం మీద నమ్మకం ఉండాలి. కానీ దురదుష్టవశాత్తూ.. కొన్ని దశాబ్దాల పాటు దీనికి దూరంగా ఉండిపోయాం.&amp;nbsp; అప్పట్లో నిర్ణయాలన్నీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం తీసుకున్నారు. దీనివల్ల మన అధికారం స్థిరపడుతుందా.. మన ఓటు బ్యాంక్ పోతుందా..&amp;nbsp; అనే భయాలతో స్వార్థ పూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయాం అన్నారు. &amp;nbsp;సంస్కరణలు అమలు చేయడంలో ఆలస్యం వల్ల దేశం నష్టపోయింది. ఏ దేశం కూడా ఇలా అభివృద్ధి చెందదు. ఏ దేశం ముందుకెళ్లాలన్నా&amp;hellip; &amp;ldquo; దేశమే ముందు (Nation First)&amp;rdquo;&amp;nbsp; అనే భావన&quot; &lt;/strong&gt;ఉండాలి అన్నారు,&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;&lt;/strong&gt;దేశంలోని చిన్న బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బ్యాంకింగ్ సెక్టార్&amp;zwnj;ను నష్టాల నుంచి కాపాడాం. గతంలో బ్యాంకుల నష్టాల ప్రస్తావన లేకుండా ఏ సదస్సులు ముగిసేవి కాదు. 2014కి ముందు బ్యాంకులు కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయి. దానికి మా ప్రభుత్వ తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణం ఎయిర్&amp;zwnj; ఇండియాను నష్టాల నుంచి కాపాడాం. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి లేదు. Nation First&amp;nbsp; అనే విధానం వల్లనే మేం ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగాం.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ట్రిపుల్&amp;zwnj; తలాఖ్, వక్ఫ్ సవరణ&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ట్రిపుల్ తలాఖ్ వల్ల ఈ దేశంలోని ముస్లిం మహిళలు ఎన్నో ఏళ్లుగా వేదనను అనుభవిస్తున్నారు. ఇన్నాళ్లుగా ఉన్న ప్రభుత్వాలు&amp;nbsp; వాళ్ల కన్నీళ్లు చూడలేదు. మేం మానవత్వంతో స్పందించాం. ట్రిపుల్ తలాఖ్ చట్టం.. మహిళలకు స్వాతంత్రాన్నిచ్చింది. వక్ఫ్ చట్టంపై కూడా అపోహలు పెట్టుకున్నారు. మేం ఏ పని చేసినా సామాజిక బాధ్యతతోనే చేశాం. మనుషులను ఓటు బ్యాంకులుగా ఎప్పుడూ చూడలేదు&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;&lt;/strong&gt;&lt;strong&gt;ఈ దశాబ్దమే మన భవితను నిర్ణయిస్తుంది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ దశాబ్దం భారత్&amp;zwnj;కు అత్యంత కీలకమైంది. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్&amp;zwnj;ను నిర్ణయిస్తాయని ప్రధాని అన్నారు. &amp;ldquo; ఈ దశాబ్దం అత్యంత ముఖ్యమైంది. దేశం కోసం కొత్త చరిత్రను లిఖించే సమయం ఇది. దేశ ప్రజలు, వ్యవస్థలన్నింటిలోనూ ఈ స్ఫూర్తి కనిపిస్తోంది&amp;rdquo; అని ప్రధాని మోదీ అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;strong&gt;ఏబీపీని అభినందిస్తున్నా.. &lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వికసిత్ భారత్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఏబీపీ ఈ సదస్సును నిర్వహించడాన్ని ప్రధాని అభినందించారు. ఉదయం నుంచి చూస్తున్నా.. భారత్ మండపంలో వైవిధ్యం కనిపిస్తోంది. డ్రోన్ దీదీలు, సోలార్ దీదీలు ఈ వేదికపై కనిపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సమ్మిట్ దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/05/07/5d444bc28065de5be365b249f4f8f0101746556285294198_original.jpg" width="220"/></item><item><title><![CDATA[INDO-UK FTA   యు.కెతో  ఫ్రీ ట్రేడ్ ఒప్పందం..పంచ వాణిజ్య కేంద్రంగా భారత్‌ - ఏబీపీ సమ్మిట్‌లో ప్రకటించిన ప్రధాని మోదీ]]></title><link>https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-pm-announces-indo-uk-fta-206695</link><comments>https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-pm-announces-indo-uk-fta-206695#respond</comments><pubDate>Tue, 6 May 2025 23:28:59 +0530 </pubDate><dc:creator><![CDATA[ Nagesh GV ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-pm-announces-indo-uk-fta-206695</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;INDO-UK FTA:&amp;nbsp; &amp;nbsp;&lt;/strong&gt;భారత్ యుకే స్వేచ్చా వాణిజ్య ఒప్పందం రెండు దేాశాల వాణిజ్యంలో కీలకమైన ముందడుగు అని ప్రధాని మోదీ అన్నారు. ABP Network నిర్వహించిన &lt;a href=&quot;mailto:India@2047&quot;&gt;India@2047&lt;/a&gt; సమ్మిట్&amp;zwnj;లో పాల్గొన్న ప్రధాని.. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;INDO-UK FTA చారిత్రాత్మకం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇండో యు.కె స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకమని ప్రధాని అన్నారు. ఏబీపీ సమ్మిట్&amp;zwnj;లో ప్రసంగం ప్రారంభించిన ఆయన&lt;strong&gt; &quot;కొద్ది సేపటి క్రితమే అగ్రిమెంట్ ఫైనల్ అయిందటూ&quot; &lt;/strong&gt;ఆ వివరాలను పంచుకున్నారు. &lt;strong&gt;ఈరోజు మనదేశానికి కు చారిత్రాత్మకమైన రోజు. ఏబీపీ సదస్సుకు వచ్చే ముందే బ్రిటన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ వచ్చాను. భారత్ - యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైందని ఇక్కడ ప్రకటించటానికి సంతోషిస్తున్నాను. ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఓపెన్ మార్కెట్ దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం..ఇరు దేశాల చరిత్రలో సువర్ణాధ్యాయం. మన యువతకు ఇది శుభవార్త. &amp;nbsp;మన దేశంలో సరికొత్త వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయి. సూక్ష్మ మధ్యతరహా చిన్న పరిశ్రమలకు ఈ ఒప్పందంతో మేలు చేకూరుతుంది. ఉపాధి అవకాశాలకు సరికొత్త దారులు తెరుచుకుంటాయి. కాసేపటికి క్రితమే యూఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్ దేశాలతోనూ సరికొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశాం. ఈ రోజు భారత్ సంస్కరణల పరంగానే కాదు ప్రపంచ దేశాలతో కలిసి నడుస్తూ వాణిజ్య, వ్యాపార హబ్ గా మారుతోంది.&quot; &lt;/strong&gt;అన్నారు&lt;strong&gt;.&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;దాాదాపు మూడేళ్లుాగా ఈ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాలు కూడా ఎగుమతులు , దిగుమతి సుంకాల విషయంలో మార్పులు చేయాలని ఆలోచిస్తున్నాయి. 2030 నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు చేసే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. 2040 నాటికి బ్రిటన్-యు.కె&amp;nbsp; మధ్య వాణిజ్యాన్ని&amp;nbsp; ప్రస్తతం ఉన్న లక్షా 80వేల కోట్ల నుంచి 4.43లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని భావిస్తున్నాయి. యుకె నుంచి వచ్చే స్కాచ్ విస్కీ రేట్ సగం తగ్గిపోనుంది. ప్రస్తుతం ఉన్న 150శాతం టాక్స్ ను 75శాతంకు తీసుకొస్తారు. ఆ తర్వాత పదేళ్లలో దానిని 40శాతానికి తీసుకెళ్తారు. యుకె వెళ్లే మన విద్యార్థులకు కూడా మేలు జరగనుంది.&amp;nbsp; అక్కడ తీసుకుంటున్న సామాజిక భద్రత డిపాజిట్&amp;zwnj;ను తీసేస్తున్నారు. యుకె కూడా భారత్ నుంచి అయ్యే ఎగుమతులపై&amp;nbsp; పన్నులు తగ్గించడం వల్ల ఇక్కడ MSMEలు లాభపడనున్నాయి. 99శాతం భారత ఎగుమతులు జీరో టాక్స్ పరిధిలోకి రానున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మనం మార్కెట్ మాత్రమే కాదు.. మేకర్స్ కూడా&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp; వికసిత్&amp;zwnj; భారత్ లక్ష్యాల గురించి ABP సదస్సులో మోదీ ఎక్కువుగా మాట్లాడారు. 100 ఏళ్ల లక్ష్యాలను అందుకునే సత్తా మనకుందన్నారు. మనకున్న వనరులతో ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. &quot;ఒకప్పుడు భారత్ అంటే అతిపెద్ద మార్కెట్ మాత్రమే. మనం మేకర్స్ కాదనే భావన ఉండేది. ఇప్పుడు దానిని తుడిచిపెట్టాం. ఆత్మనిర్భరత అనేది మన ఆర్థిక డీఎన్&amp;zwnj;ఏలోనే ఉంది. ఇప్పుడు భారత్ అతిపెద్ద రక్షణ పరికరాల తయారీదారు. మన రక్షణ ఉత్పత్తులు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతుల విలువ అంతకంతకు పెరుగుతోంది&quot;. అని మోదీ వ్యాఖ్యానించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/05/07/017967f941121c8f2eb936384331ad7b1746557281015198_original.jpg" width="220"/></item><item><title><![CDATA[PM Modi on India's Water: నదులు..మన నీరు.. మనకే సొంతం. దేశ ప్రయోజనాల తర్వాతే ఏదైనా.. ఏబీపీ సమ్మిట్‌లో ప్రధాని మోదీ]]></title><link>https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-pm-clarified-that-india-s-water-will-be-used-for-country-s-benefit-206688</link><comments>https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-pm-clarified-that-india-s-water-will-be-used-for-country-s-benefit-206688#respond</comments><pubDate>Tue, 6 May 2025 21:28:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Nagesh GV ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/abp-india-at-2047-summit-narendra-modi-speech-pm-clarified-that-india-s-water-will-be-used-for-country-s-benefit-206688</guid><description><![CDATA[&lt;p&gt;PM Modi on India's Water: దేశంలో ప్రవహించే నదుల నీటిని ముందు దేశ ప్రయోజనాలకోసమే వినియోగిస్తామని ఆ తర్వాతే మిగతా విషయాలు ఆలోచిస్తామని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా భారత్&amp;zwnj;లోని నదులు అనేక వివాదాలకు, ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి.. మనం నదుల అనుసంధానానికి పూనుకున్నాం. దేశంలో నీటిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు మన నీటిని వేరే వాళ్లకి కూడా ఇచ్చే వాళ్లం ఇప్పుడు అలాంటిదేం ఉండదు. ముందు దేశప్రయోజనాలే ముఖ్యం. మన నదులు మన ప్రయోజనాలే కాపాడతాయి. మన ప్రయోజనాల కోసం వాటిని ఆపుతాం అని విస్పష్టంగా చెప్పారు.&amp;nbsp; ఏబీపీ నెట్&amp;zwnj;వర్క్&amp;zwnj; భారత మండపంలో నిర్వహించిన India@2047 సమ్మిట్&amp;zwnj;లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.&amp;nbsp; భారత్ -పాకిస్థాన్&amp;zwnj;ల మధ్య ఉద్రిక్తతలు నెలకొని సింధూ జల&amp;nbsp; ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ABP Network చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్&amp;nbsp; ప్రధానిని వేదికపైకి స్వాగతం పలుకుతూ మాట్లాడారు. 2047 నాటికి మన లక్ష్యం సుస్పష్టం.&amp;nbsp; ఒక దేశంగా మనం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు పెట్టడానికి మనం ఏం చేయగలం.? దేశంలోయువత, మహిళలు తమ కలలను ఎలా సాకారం చేసుకోగలరు.? అందరికీ తాగు నీటిని ఎలా అందించగలం..? ఉగ్రవాదం నుంచి మన దేశం ఎప్పుడూ సురక్షితంగా బయట పడగలుగుతుంది..ఇవన్నీ ఆలోచించుకోవాలి. అన్నారు. ఆ తర్వాత ప్రధాని కీలకోపన్యాసం చేాశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దేశమే ముందు- మోదీ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;div class=&quot;sub-blog-detail&quot;&gt;
&lt;p&gt;స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం కన్న అతిపెద్ద కల వికసిత్ భారత్.. అది సాధ్యమేనని ప్రధాని మోదీ అన్నారు. వందేళ్ల లక్ష్యాలను సాధించుకునే సామర్థ్యం, వనరులు భారత్&amp;zwnj;కు ఉన్నాయని&amp;nbsp; మనం దానిని సాధిస్తామని ప్రధాని అన్నారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి &amp;nbsp;భారీ లక్ష్యాలను సాధించడానికి జాతీయభావం, దేశం సామర్థ్యం మీద నమ్మకం ఉండాలి. కానీ దురదుష్టవశాత్తూ.. కొన్ని దశాబ్దాల పాటు దీనికి దూరంగా ఉండిపోయాం.&amp;nbsp; &lt;strong&gt;అప్పట్లో నిర్ణయాలన్నీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం తీసుకున్నారు. దీనివల్ల మన అధికారం స్థిరపడుతుందా.. మన ఓటు బ్యాంక్ పోతుందా..&amp;nbsp; అనే భయాలతో స్వార్థ పూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయాం&lt;/strong&gt; అన్నారు. సంస్కరణలు అమలు చేయడంలో ఆలస్యం వల్ల దేశం నష్టపోయింది. ఏ దేశం కూడా ఇలా అభివృద్ధి చెందదు. ఏ దేశం ముందుకెళ్లాలన్నా&amp;hellip; &lt;strong&gt;&amp;ldquo; దేశమే ముందు (Nation First)&amp;rdquo;&amp;nbsp;&lt;/strong&gt; అనే భావన ఉండాలి.&lt;/p&gt;
&lt;p&gt;దేశంలోని చిన్న బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బ్యాంకింగ్ సెక్టార్&amp;zwnj;ను నష్టాల నుంచి కాపాడాం. గతంలో బ్యాంకుల నష్టాల ప్రస్తావన లేకుండా ఏ సదస్సులు ముగిసేవి కాదు. 2014కి ముందు బ్యాంకులు కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయి. దానికి మా ప్రభుత్వ తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణం ఎయిర్&amp;zwnj; ఇండియాను నష్టాల నుంచి కాపాడాం. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి లేదు. Nation First&amp;nbsp; అనే విధానం వల్లనే మేం ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగాం.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;UK FTA-ప్రపంచ వాణిజ్య కేంద్రంగా భారత్ &lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;భారత్ భవిష్యత్&amp;zwnj;లో ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఎదగనుందని..&amp;nbsp; ప్రధాని చెప్పారు.&amp;nbsp; యునైటైడ్ కింగ్&amp;zwnj;డమ్&amp;zwnj;తో కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం UK FTA రెండు దేశాల అభివృద్ధిలో కీలక మైలురాయి అని చెప్పారు. దీని వల్ల &amp;nbsp;మన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, MSME లకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;&lt;/strong&gt;&lt;strong&gt;మనం మార్కెట్ మాత్రమే కాదు.. మేకర్స్ కూడా &lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఒకప్పుడు భారత్ అంటే అతిపెద్ద మార్కెట్ మాత్రమే. మనం మేకర్స్ కాదనే భావన ఉండేది. ఇప్పుడు దానిని తుడిచిపెట్టాం. ఆత్మనిర్భరత అనేది మన ఆర్థిక డీఎన్&amp;zwnj;ఏలోనే ఉంది. ఇప్పుడు భారత్ అతిపెద్ద రక్షణ పరికరాల తయారీదారు. మన రక్షణ ఉత్పత్తులు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతుల విలువ అంతకంతకు పెరుగుతోంది. INS విక్రాంత్, INS Surat, INS Nilgiri మనం సొంతంగా తయారు చేసుకున్నాం.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;strong&gt;ప్రజాస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమే&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సాధ్యమా అని చాలా మందికి సందేహాలున్నాయి. 2014లో దేశ ప్రజల ఆశలన్నీ అడియాశలైన సమయంలో మేం అధికారంలోకి వచ్చాం. మా రెండు పదవీకాలాల్లో భారత్ ఏం చేయగలదో నిరూపించాం. ప్రజాస్వామ్యంలో అభివృద్ధికి చోటు ఉండదని అంటారు. కానీ భారత్.. ప్రజాస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమే అని నిరూపించిందన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;వికసిత్ భారత్ లక్ష్యాలలో డిజిటల్ ఇండియా కూడా అతి ముఖ్యమైనదని.. తక్కవ రేట్&amp;zwnj;కు ఇస్తున్న డేటా వల్ల ఓ కొత్త డిజిటల్ విప్లవం సాధ్యమైందని ప్రధాని అన్నారు. &amp;nbsp;డిజిటల్ రివల్యూషన్ వల్ల మన జీవితాల్లో చాలా మార్పులు వస్తున్నాయన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;strong&gt;ఈ దశాబ్దమే మన భవితను నిర్ణయిస్తుంది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ దశాబ్దం భారత్&amp;zwnj;కు అత్యంత కీలకమైంది. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్&amp;zwnj;ను నిర్ణయిస్తాయని ప్రధాని అన్నారు. &amp;ldquo; ఈ దశాబ్దం అత్యంత ముఖ్యమైంది. దేశం కోసం కొత్త చరిత్రను లిఖించే సమయం ఇది. దేశ ప్రజలు, వ్యవస్థలన్నింటిలోనూ ఈ స్ఫూర్తి కనిపిస్తోంది&amp;rdquo; అని ప్రధాని మోదీ అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;strong&gt;ఏబీపీని అభినందిస్తున్నా.. &lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వికసిత్ భారత్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఏబీపీ ఈ సదస్సును నిర్వహించడాన్ని ప్రధాని అభినందించారు. &quot;ఉదయం నుంచి చూస్తున్నా.. భారత్ మండపంలో వైవిధ్యం కనిపిస్తోంది. డ్రోన్ దీదీలు, సోలార్ దీదీలు ఈ వేదికపై కనిపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సమ్మిట్ దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.&quot; అన్నారు.&lt;/p&gt;
&lt;/div&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/05/06/beb63b845f32dc277ea54d77aa1839191746546773055198_original.jpeg" width="220"/></item></channel></rss>