<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు</title><atom:link href="https://telugu.abplive.com/election/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 30 Apr 2026 00:23:30 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Assam Exit Polls 2026: అస్సాం బీజేపీదే! క్లీన్‌ స్వీప్ ఖాయమంటున్న ఎగ్జిట్  పోల్స్‌!]]></title><link>https://telugu.abplive.com/election/nda-hat-trick-in-assam-matrize-and-other-exit-poll-surveys-predicts-comfortable-victory-for-bjp-led-alliance-245862</link><comments>https://telugu.abplive.com/election/nda-hat-trick-in-assam-matrize-and-other-exit-poll-surveys-predicts-comfortable-victory-for-bjp-led-alliance-245862#respond</comments><pubDate>Wed, 29 Apr 2026 20:07:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఎలక్షన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/election/nda-hat-trick-in-assam-matrize-and-other-exit-poll-surveys-predicts-comfortable-victory-for-bjp-led-alliance-245862</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Assam Exit Polls 2026:&amp;nbsp;&lt;/strong&gt;అస్సాం రాజకీయాల్లో మరోసారి హిమంత్ బిశ్వ శర్మ మార్క్&amp;zwnj; స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 9న ముగిసిన 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతోందని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అభివృద్ధి, హిందుత్వ అజెండా, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు ఓటర్ల తీర్పును ప్రభావితం చేసినట్టు కనిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అస్సాంలోని మొత్తం 126 స్థానాలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 64. ప్రముఖ సర్వే సంస్తళు వెల్లడించిన అంచనాల ప్రకారం...&lt;/p&gt;
&lt;h3&gt;మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనాలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఈ సంస్థ అంచనాల ప్రకారం బీజేపీ కూటమి 85 నుంచి 95 స్థానాలు గెలుచుకనే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కేవలం 25-32 స్థానాలకే పరిమితం కానుంది. ఇతరులు, ఏఐయూడీఎఫ్&amp;zwnj; ఆరు నుంచి 12 స్థానాలు సాధించవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా అంచనాలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఈ సర్వే ఎన్డీయేకు మరింత భారీ మెజారిటీని కట్టబెట్టింది. బీజేపీ కూటమి 88 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్ కూటమికి 24-36 స్థానాలు రావచ్చని అంచనా వేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఓట్ల శాతం పరంగా చూస్తే బీజేపీ కూటమి ముందంజలో ఉంది. ఎన్డీఏ సుమారు 45 శాతం ఓట్ల నుంచి 48 శాతం ఓట్లను సాధించవచ్చు. కాంగ్రెస్ కూటమి 38 నుంచి 40 శాతం ఓట్లు పొందవచ్చని లెక్కలు చెబుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ప్రాంతాల వారీగా ఓటర్ల నాడి&lt;/h3&gt;
&lt;p&gt;అస్సాం భౌగోళికంగా, సామాజికంగా భిన్నమైన ప్రాంతాలను కలిగిఉంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అన్ని ప్రాంతాల్లోనూ తన పట్టును చాటుకోబోతోందని చెబుతున్నారు. అప్పర్ అస్సాంలో బీజేపీ కూటమి 21-22 స్థానాలను గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ మూడు నుంచి ఐదు స్థానాలకు పరిమితం కావచ్చని అంటున్నారు. ఇక్కడ అహోం సామాజిక వర్గాల ఓట్లు చాలా కీలకం. లోయర్ అస్సాంలో బీజేపీ కూటమి 19-21 స్థానాలతో ఆధిపత్యం ప్రదర్శించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాంగ్రెస్ 9-11 స్థానాలు సాధించవచ్చు. బరాక్ వ్యాలీలో బెంగాలీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా బీజేపీ కూటమి 9-10 మధ్య స్థానాలు కాంగ్రెస్ 3-4 స్థానాలు గెలుచుకోవచ్చు. బోడోలాండ్&amp;zwnj; ప్రాంతీయ జిల్లాల్లో బీజేపీ కూటమి 12-13 స్థానాలతో క్లీన్ స్వీప్ చేయవచ్చు. అక్కడ కాంగ్రెస్ ఖాతా తెరవడం లేదని అంచనాలు చెబుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;2023లో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్&amp;zwnj;. దీని వల్ల మైనారిటీలు ఎక్కువగా ఉన్న స్థానాలు 35 నుంచి 23కు తగ్గాయి. ఇది స్వదేశీ, గిరిజన జనాభా ప్రభావం ఉన్న చోట్ బీజేపీకి భారీగా కలిసి వచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;Also Read: &lt;a title=&quot;కేరళలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పేది ఒక్కటే - లెఫ్ట్ పార్టీలకు ఎగ్జిట్ - కాంగ్రెస్ కూటమికి పీఠం !&quot; href=&quot;https://telugu.abplive.com/news/exit-polls-in-kerala-all-say-one-thing-exit-for-the-left-parties-245859&quot; target=&quot;_self&quot;&gt;కేరళలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పేది ఒక్కటే - లెఫ్ట్ పార్టీలకు ఎగ్జిట్ - కాంగ్రెస్ కూటమికి పీఠం !&lt;/a&gt;&lt;/h3&gt;
&lt;p&gt;ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తన దూకుడు రాజకీయాలతో ప్రజల్లో బలమైన ముద్రవేశారు. చొరబాటుదారుల అంశం, అభివృద్ధి పథకాలు ఆయనకు అనుకూలంగా మారాయి. తన సొంత నియోజకవర్గంలో 80 శాతం ఓట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt;లోకి వలస వెళ్లడం ఆ పార్టీని దెబ్బ తీసింది. మాజీ అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా, ఎంపీ ప్రద్యుత్&amp;zwnj; బోర్డోలోయ్&amp;zwnj; వంటి వారు ఎన్నికలకు ముందు పార్టీని వీడటం కాంగ్రెస్&amp;zwnj;ను సంస్థాగత బలాన్ని తగ్గించింది. అలాగే ఏఐయూడీఎఫ్&amp;zwnj;తో పొత్తు లేకపోవడం కూడా కాంగ్రెస్ ఓట్ల చీలికకు దారి తీసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అస్సాం రాజకీయ చరిత్రలో వరుసగా మూడోసారి ఒకే కూటమి అధికారంలోకి రావడం అనేది అరుదైన విషయం. గతంలో కాంగ్రెస్ హయాంలో తరుణ్&amp;zwnj; గొగోయ్&amp;zwnj; అటువంటి ఘనత సాధించారు. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ అదే బాటలో పయనిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో హిమంత భార్య రినికి భూయాన్ శర్మ ఆస్తుల వివాదం, పాస్&amp;zwnj;పోర్ట్ అంశంపై &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. కానీ అవి ఓటర్ల తీర్పును మార్చినట్టు ఎగ్జిట్ పోల్స్ సూచించడం లేదు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;Also Read: &lt;a title=&quot;తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ గందరగోళం - డీఎంకే, అన్నాడీఎంకేకే కాదు విజయ్ పార్టీకీ చాన్స్ !&quot; href=&quot;https://telugu.abplive.com/news/tamil-nadu-exit-polls-not-only-dmk-aiadmk-but-also-vijay-s-party-has-a-chance-245861&quot; target=&quot;_self&quot;&gt;తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ గందరగోళం - డీఎంకే, అన్నాడీఎంకేకే కాదు విజయ్ పార్టీకీ చాన్స్ !&lt;/a&gt;&lt;/h3&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/03eaeafe3039332a612e93cd458dabea1777473405311215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Exit Polls vs Opinion Polls : ఎగ్జిట్ పోల్స్‌ అంటే ఏంటీ? ఒపీనియన్ పోల్స్‌కు వీటికి ఉన్న తేడా ఏంటీ? ]]></title><link>https://telugu.abplive.com/election/explained-mechanics-regulations-of-election-exit-polls-vs-opinion-polls-2026-245857</link><comments>https://telugu.abplive.com/election/explained-mechanics-regulations-of-election-exit-polls-vs-opinion-polls-2026-245857#respond</comments><pubDate>Wed, 29 Apr 2026 19:22:42 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఎలక్షన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/election/explained-mechanics-regulations-of-election-exit-polls-vs-opinion-polls-2026-245857</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Exit Polls vs Opinion Polls :&amp;nbsp;&lt;/strong&gt;ప్రజాస్వామ్య భారత్&amp;zwnj;లో ఎన్నికలు అంటే కేవలం ఓట్లు వేయడం మాత్రమే కాదు. ఆ ఓటు ఫలితం ఏంటో తెలుసుకోవాలని ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే ప్రజల నాడిని పట్టుకోవాలని ప్రయత్నించే చర్య సర్వేలు. ప్రస్తుతం 2026లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్&amp;zwnj; కూడా వచ్చాయి. అయితే ఈ సర్వేలు ఎలా చేస్తారు. వీటికి ఉండే చట్టబద్ధత ఏంటీ అనే విషయాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఒపీనియన్ పోల్ అంటే...&lt;/h3&gt;
&lt;p&gt;ఒపీనియర్ పోల్ లేదా అభిప్రాయ సేకరణ అనేది ఎన్నికలు ప్రారంభంకావడానికి ముందే నిర్వహించే సర్వే. నామినేషన్ల ప్రక్రియకు ముందు లేదా ప్రచారం జరుగుతున్న సమయంలో వీటిని చేపడతారు. ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, వారి ప్రధాన సమస్యలు ఏంటీ, ప్రచార పద్ధతులు ఓటర్లను ఎంత వరకు ప్రభావితం చేస్తున్నాయి అనేది తెలుసుకోవడానికి సర్వేలు చేస్తారు. శాంపిల్ సైజ్ నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. ఎన్నికల ప్రచారం సాగుతున్న కొద్దీ ప్రజల అభిప్రాయాలు మారే ఛాన్స్ ఉంది. అందుకే ఒపీనియన్ పోల్ ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎగ్జిట్ పోల్ అంటే ..&lt;/h3&gt;
&lt;p&gt;ఎగ్జిట్ పోల్ అనేది ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చిన ఓటరు అభిప్రాయాన్ని నేరుగా సేకరించే ప్రక్రియ. ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే పోలింగ్ కేంద్రం వెలుపల ఈ సర్వే చేస్తారు. సర్వే చేసే వ్యక్తులు పోలింగ్ బూత్ బయట వేచి ఉండి, ఓటు వేసి వస్తున్న వారిని మీరు ఎవరికి ఓటు వేశారు అని అడిగి తెలుసుకుంటారు. ఓటరు తన నిర్ణయాన్ని అమలు చేసిన తర్వాత చెప్పే మాటలు కాబట్టి ఇవి ఒపీనియన్ పోల్స్ కంటే కాస్త కచ్చితత్వానికి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఇవి కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే. అధికారిక ఫలితాలు కావు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎన్నికల సంఘం రూల్స్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ప్రసారంపై ఆంక్షలు విధించింది. ఎన్నికలు ఒకటి కంటే ఎక్కువ దశల్లో జరుగుతున్నప్పుడు అన్ని దశల పోలింగ్ పూర్తి అయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించకూడదు. ఇవాళ కూడా దీన్ని అమలు చేసింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై ఆరు గంటలకు ముగిసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆరున్న తర్వాత వెల్లడించారు. ఈ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;సర్వేలు నిర్వహించే పద్ధతులు&lt;/h3&gt;
&lt;p&gt;మీడియా సంస్థలు, పరిశోధన ఏజెన్సీలు, పోలింగ్ సంస్థలు వివిధ పద్ధతుల ద్వారా డేటాను సేకరిస్తాయి. క్షేత్రస్థాయిలో ఓటర్లతో మాట్లాడటం ద్వారా, టెలీఫోన్ ద్వారా ఓటర్ల అభిప్రాయం తెలుసుకుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టీంలను పంపించి సమాచారాన్ని సేకరిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంస్థలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఓటింగ్ సరళిని అంచనా వేయడానికి ఈ పద్దతులను అనుసరించాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా&lt;/h3&gt;
&lt;p&gt;ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం సంకేతాలు మాత్రమే ఇవి ఎప్పుడూ కచ్చితంగా ఉంటాయని చెప్పలేం. అనేక సందర్భాల్లో ఎగ్జిట్&amp;zwnj;పోల్ అంచనాలు లెక్క తప్పుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒకట్రెండు మినహా మిగతా సర్వే సంస్థల లెక్కలు తెప్పాయి. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/70a218e1b2d5b0b4be6deefbdd3059c61777470731718215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Assembly Elections 2026 Exit Poll Results Live Updates: తమిళనాడు విజయ్‌దేనంటున్న యాక్సిస్‌ మై ఇండియా సర్వే]]></title><link>https://telugu.abplive.com/election/tamil-nadu-west-bengal-assam-kerala-assembly-election-exit-poll-results-2026-live-updates-245854</link><comments>https://telugu.abplive.com/election/tamil-nadu-west-bengal-assam-kerala-assembly-election-exit-poll-results-2026-live-updates-245854#respond</comments><pubDate>Wed, 29 Apr 2026 18:20:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఎలక్షన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/election/tamil-nadu-west-bengal-assam-kerala-assembly-election-exit-poll-results-2026-live-updates-245854</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Assembly Elections 2026 Exit Poll Results Live Updates:&amp;nbsp;&lt;/strong&gt;భారత్ రాజకీయ ముఖచిత్రాన్ని నిర్ణయించే కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. పశ్చిమెంబగాల్&amp;zwnj;లో చివరి దశ పోలింగ్ ముగియడంతో అందరి కళ్లు ఎగ్జిట్ పోల్స్&amp;zwnj;పై పడ్డాయి. తమిళనాడు, పశ్చమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓటర్ల నాడి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అటు రాజకీయ పార్టీల్లోనూ ప్రజల్లో ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్&amp;zwnj;ను వెల్లడించాల్సి ఉంటుంది. ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. ఇంకా లైన్&amp;zwnj;లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇస్తున్నందున మరో అరగంటను గ్రేస్ పిరియడ్&amp;zwnj;గా ఇస్తారు. అందుకే ఆరున్నర నుంచి వివిధ ఏజెన్సీలు సీట్ల అంచనాలను ఓట్ల శాతాన్ని ప్రకటించడం ప్రారంభిస్తాయి. వీటి కోసం ఏబీపీ దేశం వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;తోపాటు నెట్&amp;zwnj;వర్క్ సైట్లను చూడవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తమిళనాడులో 234 స్థానాలకు జరిగిన పోరులో ప్రధానంగా అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే మధ్య గట్టి పోటీ ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొలత్తూరు నుంచి ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళని స్వామి ఎడప్పాడి నుంచి పోటీ చేశారు. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమళగ వెట్రి కజగం ఈసారి ఎన్నికల్లో కొత్త సమీకరణాలను సృష్టించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గత ఎన్నికల్లో డీఎంకే సొంతంగా 133 సీట్లు సాధించింది. దాని కూటమి 159 సీట్లు సాధించింది. అన్నా డీఎంకే 66 సీట్లకే పరిమితమైంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;పశ్చిమ బెంగాల్&amp;zwnj; టైగర్ ఎవరు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;పశ్చిమ బెంగాల్&amp;zwnj; 294 సీట్ల కోసం జరిగిన హోరాహోరీ పోరులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, బీజేపీ మధ్య పోరు సాగింది. భవానీపూర్&amp;zwnj; నియోజకవర్గంలో మమతపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. టీఎంసీ తన సంక్షేమ పథకాలపై నమ్మకం పెట్టుకోగా, బీజేపీ ఉత్తర బెంగాల్&amp;zwnj;లో తన పట్టును నిపులుకుంటుూ దక్షిణ బెంగాల్&amp;zwnj;లో కొత్త స్థానాల్లో పట్టు సాధించాలని చూస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;బెంగాల్&amp;zwnj;లో తొలి దశలోనే రికార్డు స్థాయిలో 93.19 శాతం ఓటింగ్ నమోదు అయింది. రెండో విడత పోలింగ్&amp;zwnj;లో కూడా అదే స్థాయి రికార్డు నమోదు అవుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. అక్కడ హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ కసితో ఉంది. కేరళలో ఎల్&amp;zwnj;డీఎఫ్&amp;zwnj;, యూడీఎఫ్&amp;zwnj; మధ్య పోరు ఉంది. ఇక్కడ బీజేపీ కూడా ఉనికి చాటుకోవాలని ట్రై చేసింది. పుదుచ్చేరీలో ఇక్కడ ఎన్డీఏ, ఇడీ కూటమి మధ్య పోటీ ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటీ&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు పడితే అప్పుడు విడుదల చేయడానికి లేదు. సెక్షన్ 126ఏ ప్రకారం దశలవారీగా ఎన్నికలు జరుగుతున్న టైంలో చివరి దశ పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్&amp;zwnj; ఇవ్వకూడదు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎగ్జిట్ పోల్స్&amp;zwnj; అంచనాలు ప్రజల నాడిని తెలియజేసినప్పటికీ తుది ఫలితాలు మాత్రం మే 4న వెల్లడవుతాయి. అప్పటి వరకు ఈ అంచనాలపై చర్చలు, విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటాయి.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/fba61717258c857a2127e636a9a4551a1777465906091215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[West Bengal Election 2026 Phase 2 Voting: పశ్చిమ బెంగాల్‌లో 142 స్థానాలకు పోలింగ్ ప్రారంభం.. ఆసక్తికరంగా మమతా వర్సెస్ సువేందు పోరు!]]></title><link>https://telugu.abplive.com/news/india/west-bengal-election-2026-phase-2-voting-mamata-banerjee-and-suvendu-adhikari-1448-candidates-for-142-seats-245777</link><comments>https://telugu.abplive.com/news/india/west-bengal-election-2026-phase-2-voting-mamata-banerjee-and-suvendu-adhikari-1448-candidates-for-142-seats-245777#respond</comments><pubDate>Wed, 29 Apr 2026 07:11:43 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/west-bengal-election-2026-phase-2-voting-mamata-banerjee-and-suvendu-adhikari-1448-candidates-for-142-seats-245777</guid><description><![CDATA[&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;Suvendu Adhikari | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో భాగంగా బుధవారం (ఏప్రిల్ 29) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు హక్కు అవకాశాన్ని కల్పించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ &lt;a title=&quot;TMC దక్షిణ బెంగాల్&amp;zwnj;లో తన కంచుకోటను నిలబెట్టుకుంటుందా లేదా బీజేపీ ఈసారైనా పాగా వేసి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా&quot; href=&quot;https://telugu.abplive.com/politics/suvendu-adhikari-dares-to-defeat-mamata-banerjee-once-again-what-is-happening-in-bhawanipur-245103&quot; target=&quot;_self&quot;&gt;TMC దక్షిణ బెంగాల్&amp;zwnj;లో తన కంచుకోటను నిలబెట్టుకుంటుందా లేదా బీజేపీ ఈసారైనా పాగా వేసి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా&lt;/a&gt; అనేది తేల్చే ఎన్నికలు ఇవి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశలో భాగంగా నేడు 142 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. కోల్&amp;zwnj;కతా సహా ఆరు జిల్లాల్లోని 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఈ విడతలో 3.21 కోట్లకు పైగా ఓటర్లు మమతా బెనర్జీ, సువెందు అధికారి సహా 1,448 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;బెంగాల్ రెండో దశలో 142 స్థానాల్లో ఓటింగ్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ఎన్నికల సంఘం తెలిపిన ప్రకారం ఎన్నికలు జరుగుతున్న 142 స్థానాల్లో మొత్తం 3,21,73,837 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,64,35,627 మంది పురుషులు కాగా, 1,57,37,418 మంది మహిళా ఓటర్లు, 792 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇదివరకే ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డులు అందజేశారు. ఓటర్లలో 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు 3,243 మంది ఓటర్లు ఉండగా, 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 1,96,801గా ఉండటం విశేషం. 146 మంది NRI ఓటర్లు, 39,961 మంది సర్వీస్ ఓటర్లు ఈ రెండో దశలో ఓటు వేయనున్నారు.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;బరిలో 1,448 మంది అభ్యర్థులు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;బెంగాల్ రెండో దశలో 142 స్థానాల్లో మొత్తం 1,448 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో 1,228 మంది పురుషులు, 220 మంది మహిళా అభ్యర్థులున్నారు. ఈ స్థానాల్లో 107 సాధారణ కేటగిరీ కాగా, 34 స్థానాలు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), ఒక స్థానం షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) రిజర్వ్డ్ ఉన్నాయి. దక్షిణ 24 పరగణా జిల్లాలోని భాంగర్&amp;zwnj;లో అత్యధికంగా 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. హుగ్లీ జిల్లాలోని ఒక స్థానంలో అత్యల్పంగా ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;కేంద్ర బలగాల మోహరింపు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;కోల్&amp;zwnj;కతాతో పాటు ఓటింగ్ జరిగే జిల్లాల్లో నదియా, హుగ్లీ, పూర్వ బర్ధమాన్, హౌరా, దక్షిణ 24 పరగణా, ఉత్తర 24 పరగణా ఉన్నాయి. మొత్తం 41,001 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వీటిలో 39,301 ప్రధాన కేంద్రాలు, 1,700 సహాయక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్&amp;zwnj;కాస్టింగ్ ఏర్పాటు చేసి పోలింగ్&amp;zwnj;ను ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలను మోహరించారు. వీటితో పాటు పశ్చిమ బెంగాల్ పోలీసులు, కోల్&amp;zwnj;కతా పోలీసులు కూడా డ్యూటీలో ఉన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ఐదు సంవత్సరాల క్రితం బీజేపీ దూకుడుగా ప్రచారం చేసినప్పటికీ &lt;a title=&quot;మమతా బెనర్జీ&quot; href=&quot;https://www.abplive.com/elections/west-bengal-assembly-elections-2026-brand-mama-and-its-big-challenges-by-bjp-3121658&quot; target=&quot;_self&quot;&gt;మమతా బెనర్జీ&lt;/a&gt; నేతృత్వంలోని తృణమూల్ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; దక్షిణ బెంగాల్&amp;zwnj;లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది మరియు రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ ఫలితం ఏమిటంటే, మీరు పశ్చిమ బెంగాల్&amp;zwnj;లో అధికారాన్ని పొందాలనుకుంటే, దక్షిణ బెంగాల్&amp;zwnj;లో గెలవడం చాలా ముఖ్యం.&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;రెండో దశలో మమత వర్సెస్ సువేందు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;కీలకమైన భవానిపూర్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇదే దశలో పోలింగ్ జరుగుతోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కంచుకోట కాగా, బీజేపీ ఇక్కడ ప్రతిపక్ష నేత సువేందు అధికారిని బరిలో నిలిపింది. ఇది &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt;కి కీలకం కానుంది. గత ఎన్నికల్లో మమతాను ఎమ్మెల్యేగా ఓడించిన సువేందు మరోసారి తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అధికార వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, పౌరసత్వ రాజకీయాలు మమతపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మాట్లాడుతూ 'ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని భద్రతా బలగాలను ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మోహరించాం. సీసీటీవీలు అమర్చి, వాటిని పరీక్షించారని&amp;rsquo; తెలిపారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/45634dd82536f4e6a82c49cd381e5d4e1777425636509233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[IPS Ajay Pal Sharma : పశ్చిమ బెంగాల్‌ పోలీస్ అబ్జర్వర్‌గా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌! అజయ్‌పాల్ శర్మ నియామకంతో దీదీ కంచుకోట హై అలర్ట్‌!]]></title><link>https://telugu.abplive.com/election/west-bengal-elections-ajay-pal-sharma-ips-police-observer-south-24-parganas-245650</link><comments>https://telugu.abplive.com/election/west-bengal-elections-ajay-pal-sharma-ips-police-observer-south-24-parganas-245650#respond</comments><pubDate>Mon, 27 Apr 2026 23:57:43 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఎలక్షన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/election/west-bengal-elections-ajay-pal-sharma-ips-police-observer-south-24-parganas-245650</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;IPS Ajay Pal Sharma :&amp;nbsp;&lt;/strong&gt;పశ్చిమ బెంగాల్ రాజకీయ క్షేత్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. రాష్ట్రంలో ప్రశాంతమైన, నిష్పక్షపాతమైన పోలింగ్&amp;zwnj; జరిగేలా భారత్ ఎన్నికల సంఘం అత్యంత వ్యూహాత్మకమైన అడుగులు వేస్తోంది. &amp;nbsp; &amp;nbsp;ఇందులో భాగంగా ఉత్తర్&amp;zwnj;ప్రదేశ్&amp;zwnj; కేడర్&amp;zwnj;కు చెందిన కఠినమైన అధికారిగా, ఎన్&amp;zwnj;కౌంటర్ స్పెషలిస్ట్&amp;zwnj;గా పేరున్న ఐపీఎస్ అజయ్ పాల్ శర్మను ఎన్నికల పరిశీలకుడిగా రంగంలోకి దించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;అజయ్&amp;zwnj;పాల్ శర్మ ఎవరు?&lt;/h3&gt;
&lt;p&gt;అజయ్&amp;zwnj;పాల్ శర్మ 2011 బ్యాచ్&amp;zwnj;కు చెందిన ఉత్తర్&amp;zwnj;ప్రదేశ్&amp;zwnj; కేడర్&amp;zwnj; ఐపీఎస్&amp;zwnj; అధికారి. లుథియానాకు చెందిన ఆయన తన విధి నిర్వహణలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని పేరు. ఉత్తర్&amp;zwnj;ప్రదేశ్&amp;zwnj;లో అనేక హై రిస్క్ ఆపరేషన్&amp;zwnj;లలో పాల్గొన్న ఆయనకు ఎన్&amp;zwnj;కౌంటర్ స్పెషలిస్ట్&amp;zwnj; అనే ముద్ర ఉంది. నేరగాళ్ల గుండెల్లో నిద్రపోయేలా చేసే ఆయన పనితీరును దృష్టిలో ఉంచుకొని బెంగాల్&amp;zwnj;లోని సున్నితమైన ప్రాంతాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యతను ఎన్నికల సంఘం ఆయనకు అప్పగించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎందుకు సౌత్ పరగణాల జిల్లాకు అజయ్&amp;zwnj;పాల్&amp;zwnj;ను పంపిస్తున్నారు?&lt;/h3&gt;
&lt;p&gt;అజయ్&amp;zwnj;పాల్ శర్మను ప్రత్యేకంగా సౌత్&amp;zwnj; 24 పరగణాల జిల్లాకు పోలీస్ అబ్జర్వర్&amp;zwnj;గా నియమించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ సెకండ్ ఇన్&amp;zwnj; కమాండ్&amp;zwnj; అభిషేక్ బెనర్జీకి తిరుగులేని కంచుకోటగా చెబుతారు. ఇక్కడ ఎన్నికల సమయంలో గొడవలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఒక సమర్థుడైన పోలీస్ అధికారి పర్యవేక్షణ అవసరమని ఎన్నికల సంఘం భావించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;బుధవారం పోలింగ్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్&amp;zwnj;లో రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ విడతలో కోల్&amp;zwnj;కతాతో సహా దక్షిణ బెంగాల్&amp;zwnj;లోని ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న 142 నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. &amp;nbsp;మొత్తం 3,21, 73, 837 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీని కోసం 41, 001 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;కీలక స్థానాల్లో టఫ్ ఆఫీసర్లు&lt;/h3&gt;
&lt;p&gt;ఎన్నికలను హింసారహితంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను ఏర్పాటు చేసింది. ఏడు జిల్లాల్లో మొత్తం 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.కేవలం కోల్&amp;zwnj;కతా నగరంలోనే అత్యధికంగా 273 కంపెనీల బలగాలు పహారా కాయనున్నాయి. అజయ్&amp;zwnj;పాల్&amp;zwnj; శర్మ వంటి 95 మంది పోలీస్ అబ్జర్వర్లతోపాటు 142 మంది జనరల్ అబ్జర్వర్లు, 100 మంది వ్యయ పరిశీలకులు నిరంతరం నిఘా ఉంచుతారు. &amp;nbsp;ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి వెబ్&amp;zwnj;కాస్టింగ్&amp;zwnj; ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రియల్ టైమ్ మానిటరింగ్ కోసం కెమెరాలు అమర్చిన డ్రోన్లను కూడా వాడుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read: &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;జేబులో ఉల్లిపాయ ఉంటే ఏసీ అక్కర్లేదన్న కేంద్రమంత్రి సింధియా - ఓర్నీ ఈ చిట్కా లక్షలు ఖర్చు పెట్టేసుకుంటున్నారే!&quot; href=&quot;https://telugu.abplive.com/news/carry-an-onion-in-your-pocket-jyotiraditya-scindia-mantra-to-beat-summer-heat-245576&quot; target=&quot;_self&quot;&gt;జేబులో ఉల్లిపాయ ఉంటే ఏసీ అక్కర్లేదన్న కేంద్రమంత్రి సింధియా - ఓర్నీ ఈ చిట్కా లక్షలు ఖర్చు పెట్టేసుకుంటున్నారే!&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;సాధారణంగా ఎన్నికల సమయంలో స్థానిక పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయనే ఆరోపణలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులను పోలీస్ అబ్జర్వర్లుగా నియమించడం వల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది. అజయ్ పాల్ శర్మ వంటి అధికారులు నేరుగా ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేస్తారు. &amp;nbsp;పశ్చిమ బెంగాల్&amp;zwnj;లో మొదటి విడత పోలింగ్ టైంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అందుకే ఈసారి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంది ఈసీ. టఫ్ ఆఫీసర్లను నియమించి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా భరోసా కల్పించాలని భావిస్తోంది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read: &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;కాంగ్రెస్&amp;zwnj;లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్&quot; href=&quot;https://telugu.abplive.com/news/joining-congress-is-a-big-risk-student-tells-rahul-gandhi-directly-245618&quot; target=&quot;_self&quot;&gt;కాంగ్రెస్&amp;zwnj;లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/a1c15e675e3d46eae4c6337218d623781777314230829215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Assembly Elections Polling 2026:తమిళనాడు, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం! రాజకీయ దిగ్గజాల భవితవ్యం నిర్ణయిస్తున్న ఓటర్లు!]]></title><link>https://telugu.abplive.com/election/tamil-nadu-west-bengal-assembly-elections-2026-phase-1-updates-245118</link><comments>https://telugu.abplive.com/election/tamil-nadu-west-bengal-assembly-elections-2026-phase-1-updates-245118#respond</comments><pubDate>Thu, 23 Apr 2026 07:50:51 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఎలక్షన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/election/tamil-nadu-west-bengal-assembly-elections-2026-phase-1-updates-245118</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Assembly Elections Polling 2026:&lt;/strong&gt;ఏప్రిల్ 23 గురువారం నాడు దేశంలోని రెండు పెద్ద రాష్ట్రాలు అయిన తమిళనాడు, పశ్చిమబెంగాల్&amp;zwnj;లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్&amp;zwnj;లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. &amp;nbsp;. బెంగాల్&amp;zwnj; మొదటి విడతలో 152 స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఈ రెండు రాష్ట్రాలతోపాటు అసోం, పుదుచ్చేరీ, కేరళ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తమిళనాడులో ప్రస్తుతం అధికారం డీఎంకే, అన్నాడీఎంకే కూటమి మధ్య పోటీ నెలకొంది. అయితే ఈసారి నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే రాకతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. మొత్తం 5. 73 కోట్ల మంది ఓటర్లు 4, 023 మంది అభ్యర్థుల భవిష్యత్&amp;zwnj;ను తేల్చనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పశ్చిమ బెంగాల్&amp;zwnj;లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. సుమారు 3.22 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నాలుగోసారి అధికారంలోకి రావాల లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 77 స్థానాలతో బలపడిన బీజేపీ నౌ ఆర్ నెవర్ అన్న రీతిలో పోరాడుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;TamilNadu Elections 2026 Telugu Voters|తమిళనాడు ఎలక్షన్స్ లో కింగ్ మేకర్లుగా తెలుగు వారు | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/RK_HBsca9_c&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;2021 ఎన్నికల్లో టీఎంసీ 213 స్థానాలను గెలుచుకొని చారిత్రాత్మక విజయం సాధించింది. లక్ష్మీ బండార్ వంటి సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లను టీఎంసీ వైపు తిప్పడంలో కీలకంగా మారాయి. మరోవైపు తమిళనాడులో 2021లో డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. స్ఠాలిన్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈసారి ఓట్ల గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తమిళనాడులో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 234 నియోజకవర్గాల్లో 215 చోట్ల మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;తమిళనాడులో కీలక అభ్యర్థులు&lt;/h3&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఎంకేస్టాలిన్-&lt;/strong&gt; కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.&amp;nbsp;&lt;br /&gt;&lt;strong&gt;ఉదయనిధి స్టాలిన్-&lt;/strong&gt; తిరువల్లికేణి స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తున్నారు&lt;br /&gt;&amp;nbsp;&lt;strong&gt;విజయ్&amp;zwnj;-&lt;/strong&gt; టీవీకే పార్టీ తరఫున తిరుచిరాపల్లి ఈస్ట్ , పెరంబూర్&amp;zwnj; స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఎడప్పాడి పళనిస్వామి-&lt;/strong&gt; ఎడప్పాడి నియోజకవర్గం నుంచి నాలుగో సారి విజయం సాధించాలని భావిస్తున్నారు.&amp;nbsp;&lt;br /&gt;&lt;strong&gt;పన్నీర్ సెల్వం-&lt;/strong&gt; ఆయన డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుంచి పోటీ చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;పశ్చిమ బెంగాల్&amp;zwnj;లో బిగ్ హెడ్స్&amp;zwnj;&lt;/h3&gt;
&lt;p&gt;మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీకి వెన్నెముకగా నిలుస్తున్నారు. &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; తరఫున నువేందు అధికకారి, సుకాంత మజుందార్&amp;zwnj;, సమిక్ భట్టాచార్య వంటి నేతలు ప్రచారాన్ని నడిపిస్తున్నారు. &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, సీపీఎం కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు తీసుకుంది. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టడానికి తరలిస్తున్న వెయ్యి కోట్ల నగదు, మద్యం ఇతర వస్తువులను బెంగాల్, తమిళనాడులో స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్&amp;zwnj;లో వందల సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో స్పందించేలా వేలకుపైగా ఫ్లయింగ్ స్క్వాడ్&amp;zwnj; బృందాలను రంగంలోకి దించారు. రాత్రి వేళల్లో వాహనాల కదలికలపై ఆంక్షలు విధించారు.మోటార్ సైకిల్ ర్యాలీలను పూర్తిగా నిషేధించారు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/world/did-you-know-about-these-strange-things-in-the-white-house-245096&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/23/a7341a71e4446ab236b069684334c4981776910660913215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandrababu In Chennai: నచ్చకున్నా మోదీనే ప్రధాని..! పీఎం హిందీకి తమిళనాడులో క్రేజ్ - చెన్నైలో చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/narendra-modis-hindi-speeches-are-followed-in-tamil-nadu-chandrababu-backs-3-language-policy-244947</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/narendra-modis-hindi-speeches-are-followed-in-tamil-nadu-chandrababu-backs-3-language-policy-244947#respond</comments><pubDate>Tue, 21 Apr 2026 14:05:41 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/narendra-modis-hindi-speeches-are-followed-in-tamil-nadu-chandrababu-backs-3-language-policy-244947</guid><description><![CDATA[&lt;p&gt;చెన్నై:&amp;nbsp;భారత ప్రధాని నరేంద్ర మోదీ హిందీ స్పీచ్&amp;zwnj;లను తమిళనాడు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రిభాషా సూత్రానికి ఆంధ్రప్రదేశ్ మద్దతు తెలుపుతోందని, ప్రపంచ స్థాయిలో విజయం సాధించానికి అధిక భాషలు రావాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రజలపై హిందీని ఎవరూ రుద్దడం లేదన్నారు. మీకు నచ్చినా, నచ్చకపోయినా వచ్చే ఎన్నికల్లో, ఆ తరువాత ఎన్నికల్లోనూ మోదీనే భారత ప్రధాని అని కితాబిచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. త్రిభాషా సూత్రానికి తన మద్దతు ప్రకటించారు. పలు భాషలు నేర్చుకోవడంతో అంతర్జాతీయంగా అవకాశాలు ఉంటాయన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఫుడ్, సాంస్కృతిక వైవిధ్యం, జీవన విధానం ఉంటాయని వాటిని గౌరవించాలని సూచించారు. గతంలో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల మధ్య పోటీ ఉండేదని.. ఈసారి హిందీ భాష పై రాద్ధాంతం జరుగుతుందన్న విషయంపై చంద్రబాబు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ హిందీని తప్పనిసరి చేయాలని లేదా జాతీయ భాషగా రుద్దలేదని, ప్రజలు స్వచ్ఛందంగానే నేర్చుకుంటున్నారని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/21/af92bf50dfbfc9e9d6981c437f9b8ff21776759839550233_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;strong&gt;ప్రధాని మోదీ హిందీ స్పీచ్&amp;zwnj;లకు తమిళనాడులో క్రేజ్&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;ఏపీ ప్రభుత్వం త్రిభాషా సూత్రానికి సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. మాతృభాష తెలుగుతో పాటు ఇతర భాషలకు ప్రాధాన్యం కల్పిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; హిందీలో చేసే ప్రసంగాలను ఇప్పుడు తమిళనాడులో ఎక్కువగా చూస్తున్నారు. ఇంగ్లీష్ ముఖ్యమే అయినప్పటికీ, తెలుగు వంటి మాతృ, ప్రాంతీయ భాషలను రక్షించుకోవాలి. తమిళులతో సహా ప్రజలు వివిధ ప్రాంతాలకు, దేశాలకు వెళ్తున్నప్పుడు క్రమంగా ఒకటి కంటే ఎక్కువ భాషలను నేర్చుకుంటున్నారు. అధిక భాషలు నేర్చుకుంటే మనకు ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయి. అవకాశాలను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలలో జర్మన్, జపనీస్, ఫ్రెంచ్ వంటి అంతర్జాతీయ భాషలను ప్రోత్సహిస్తున్నాం. ప్రపంచీకరణ చెందుతున్న నేటి ప్రపంచంలో ఎక్కువ భాషలు తెలిసి ఉండటం వల్ల పోటీతత్వలో మీకు ప్రయోజనం కలుగుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/21/635804c9afa7a6a64b563c3b13d599321776759867155233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఇప్పుడు ఉన్నది ఒకటే ఇజం టూరిజం..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;lsquo;ప్రపంచం ఒక గ్లోబల్ మార్కెట్&amp;zwnj;గా మారింది. పాత ఆలోచనలు, సంకుచిత మనస్తత్వం నుంచి బయటకు రావాలి. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా ఉందని, భవిష్యత్ ఎన్నికలలో కూడా ఆయన అధికారంలోకి వస్తారు. మీకు ఇష్టం ఉన్నా, లేకున్నా ఆయనే విజయాలు సాధించి ప్రధానిగా కొనసాగుతారు. అభివృద్ధికి మార్పులకు అనుగుణంగా మారాలి. విశాల దృక్పథంతో ఆలోచించాలి. పెట్టుబడిదారీ విధానం, సోషలిజం, కమ్యూనిజం వంటి సాంప్రదాయ భావజాల విభజనలు క్రమంగా ప్రాముఖ్యతను కోల్పోయాయి. ప్రస్తుతం కేవలం టూరిజం మాత్రమే ప్రాధాన్యత కలిగిన రంగమని&amp;rsquo; చంద్రబాబు వ్యాఖ్యానించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/21/7c697c04cd72766e2f89c5e81f60e63f1776759886649233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;భారత్&amp;zwnj;లో వైవిధ్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనియాడుతూ.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంప్రదాయం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పెసరట్టు, పొంగల్, హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. చెన్నైకి వచ్చినప్పుడు నేను ఇడ్లీ సాంబార్ ఇష్టంగా తింటానని తెలిపారు. విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలే దేశానికి బలమని పేర్కొన్నారు. ఈ వైవిధ్యమే ప్రపంచ పర్యాటకానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని... అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. కానీ భాషలపై వ్యతిరేకత, ప్రాంతాలపై వ్యతిరేకత లాంటివి మానుకోవాలని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; సూచించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/21/a98cd6ab83aa9b0fd03030717f6a86801776758887112233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandrababu On Delimitation: కొత్త సెన్సస్‌తో దక్షిణాదికే నష్టం! కానీ - చెన్నైలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు]]></title><link>https://telugu.abplive.com/news/india/tamil-nadu-elections-ap-cm-chandrababu-highlights-southern-interests-and-slams-congress-and-stalin-for-opposing-women-reservation-244933</link><comments>https://telugu.abplive.com/news/india/tamil-nadu-elections-ap-cm-chandrababu-highlights-southern-interests-and-slams-congress-and-stalin-for-opposing-women-reservation-244933#respond</comments><pubDate>Tue, 21 Apr 2026 12:34:09 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/tamil-nadu-elections-ap-cm-chandrababu-highlights-southern-interests-and-slams-congress-and-stalin-for-opposing-women-reservation-244933</guid><description><![CDATA[&lt;p&gt;చెన్నై:&amp;nbsp;మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఏం సాధించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. కొత్త సెన్సస్ ప్రకారం అయితే దక్షిణాది నష్టపోవాల్సి వచ్చేదని.. నియోజకవర్గాలు 50 శాతం పెంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం అనేది అత్యుత్తమ ఫార్ములా అని పేర్కొన్నారు. రెండు రోజులపాటు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు పలు చోట్ల ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎన్డీయేను గెలిపిస్తేనే తమిళనాడుకు పూర్వ వైభవం వస్తుందన్నారు. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్&amp;zwnj;తో కలిసి చంద్రబాబు చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;చెన్నై ప్రజలకు ఎన్టీఆర్ నీళ్లు ఇచ్చారు..&lt;/strong&gt;&lt;br /&gt;తమిళనాడుకు, తెలుగు ప్రజలకు మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. దివంగత నేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ 'తెలుగు గంగ' ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి తాగునీరు అందించి ఇరు రాష్ట్రాల మధ్య అన్నదమ్ముల బంధాన్ని బలపరిచారని కొనియాడారు. తమిళ ప్రజల భాషాభిమానాన్ని, వారి కష్టపడే మనస్తత్వాన్ని ప్రశంసించారు. తిరువళ్ళూర్ నుండి అబ్దుల్ కలాం వరకు ఎంతో మంది మేధావులను అందించిన ఘనమైన వారసత్వం ఈ గడ్డ సొంతమని ఆయన పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మహిళల ప్రయోజనాల్ని కాంగ్రెస్, డీఎంకే దెబ్బతీశాయి&lt;/strong&gt;&lt;br /&gt;మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్, డీఎంకేలు మహిళల ప్రయోజనాలనే దెబ్బతీశాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రాన్ని ఓడించామని &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, డీఎంకే చెబుతున్నాయి. కానీ చెప్పాలంటే వాళ్లు మహిళలను ఓడించారని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్త సెన్సస్ ప్రకారం అయితే దక్షిణాది నష్టపోవాల్సి వచ్చేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న స్థానాలను 50 శాతం పెంచి, అందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం అత్యుత్తమ ఫార్ములా అని, దీనిని అడ్డుకున్న &lt;a title=&quot;రాహుల్ గాంధీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Rahul-Gandhi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రాహుల్ గాంధీ&lt;/a&gt;, స్టాలిన్&amp;zwnj;లు ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. తాను ఎల్లప్పుడూ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నానని చంద్రబాబు పునరుద్ఘాటించారు.&lt;/p&gt;
&lt;p&gt;తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, డ్రగ్స్ వినియోగం, మహిళలపై నేరాలు, కస్టోడియల్ మరణాలు పెరగడం వల్ల చెన్నై వంటి నగరాల నుండి ప్రజలు వలస వెళ్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం (ఎన్డీయే) తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉందని, చెన్నై రైల్వే స్టేషన్ ఆధునీకరణతో పాటు చెన్నై- బెంగళూరు- అమరావతి నగరాలను అనుసంధానిస్తూ 'హై స్పీడ్ రైలు కారిడార్'ను కేంద్రం ఆమోదించిందని గుర్తుచేశారు. &amp;nbsp;దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ చేస్తున్న సంస్కరణలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;ప్రధాని మోదీ స్ట్రాంగ్ లీడర్ అని దేశం కోసం కొన్నిసార్లు దౌత్యపరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మోదీ ఎవరికి సరెండర్ అయ్యే నేత కాదని, దేశ ప్రయోజనాలు ఆయనకు ముఖ్యమని చంద్రబాబు కితాబిచ్చారు. తమిళనాడులో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/11/25/ff465399bd8e439086a340d7baceeb421764037307147233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[PM Modi Viral Video: సామాన్యుడిలా దుకాణం వద్ద రూ. 10 కి ఝాల్ ముడీ కొని తిన్న ప్రధాని నరేంద్ర మోదీ]]></title><link>https://telugu.abplive.com/news/india/pm-modi-enjoys-traditional-jhalmuri-during-west-bengal-campaign-slams-tmc-in-jhargram-rally-244794</link><comments>https://telugu.abplive.com/news/india/pm-modi-enjoys-traditional-jhalmuri-during-west-bengal-campaign-slams-tmc-in-jhargram-rally-244794#respond</comments><pubDate>Sun, 19 Apr 2026 22:34:38 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/pm-modi-enjoys-traditional-jhalmuri-during-west-bengal-campaign-slams-tmc-in-jhargram-rally-244794</guid><description><![CDATA[&lt;p data-path-to-node=&quot;0&quot;&gt;PM Modi buys Jhalmuri | ఝార్గ్రామ్&amp;zwnj;: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భారత ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; బెంగాలీ సంప్రదాయ ఆహార రుచులను ఆస్వాదించారు. ప్రచారం ముగిసిన తరువాత ఆయన సెక్యూరిటీని వదిలి మరీ ఓ చిన్న షాపు వద్దకు వెళ్లి స్నాక్స్ కొనుగోలు చేసి తిన్నారు. దానికిగానూ అతడికి రూ.10 చెల్లించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బెంగాల్&amp;zwnj;లో ఈసారి ఎలాగైనా జెండా పాతాలని &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతో పాటు ఇతర అగ్రనేతలు బహిరంగ సభల్లో పాల్గొని కేంద్రం చేస్తున్న అభివృద్ధిని పేర్కొటూనే మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;1&quot;&gt;&lt;strong data-path-to-node=&quot;1&quot; data-index-in-node=&quot;0&quot;&gt;సోషల్ మీడియాలో 'ఝాల్ ముడీ' ఫోటోలు వైరల్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;1&quot;&gt;ఝార్గ్రామ్&amp;zwnj;లో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ప్రధాని మోదీ హెలిప్యాడ్ మైదానానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కాలేజ్ మోడ్ వద్ద ఆగారు. అక్కడ ఒక స్థానిక దుకాణానికి వెళ్లి బెంగాల్&amp;zwnj; ఫేమస్ స్నాక్ 'ఝాల్ ముడీ' కొనుగోలు చేశారు. బెంగాలీ స్నాక్ రుచిని ఆస్వాదించారు. ఈ సందర్భంగా వర్తకుడికి రూ.10 సైతం చెల్లించగా.. అతడు వద్దు అని వారించినా తీసుకో అని చెప్పి ఇచ్చారు. ఆయన ఝాల్ ముడీ తింటూ అక్కడి స్థానికులతో మోదీ కాసేపు ముచ్చటించారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;ht&quot;&gt;Jhalmuri break in Jhargram! &lt;a href=&quot;https://t.co/LJNjEojAW4&quot;&gt;pic.twitter.com/LJNjEojAW4&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Narendra Modi (@narendramodi) &lt;a href=&quot;https://twitter.com/narendramodi/status/2045843596713349230?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 19, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;2&quot;&gt;తాను బెంగాల్&amp;zwnj;లో ఆదివారం పాల్గొన్న 4 ఎన్నికల ర్యాలీల మధ్య ఝార్గ్రామ్&amp;zwnj;లో రుచికరమైన ఝాల్ ముడీ తిన్నానని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఆయన దుకాణదారుడికి ప్రధాని మోదీ నగదు చెల్లించడం విశేషం. ఫోటోల్లో ప్రధాని దుకాణం వద్ద నిలబడి ఝాల్ ముడీ తింటూ, చుట్టుపక్కల ఉన్న చిన్నారులతో ఆ స్నాక్స్ షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పౌరులతో మాట్లాడటంతో వారు చాలా సంతోషించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;In between four rallies across West Bengal on a packed Sunday, had some delicious Jhalmuri in Jhargram. &lt;a href=&quot;https://t.co/NEKLm5R0mE&quot;&gt;pic.twitter.com/NEKLm5R0mE&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Narendra Modi (@narendramodi) &lt;a href=&quot;https://twitter.com/narendramodi/status/2045833173934960854?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 19, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;3&quot;&gt;&lt;strong data-path-to-node=&quot;3&quot; data-index-in-node=&quot;0&quot;&gt;బెంగాల్ అస్తిత్వం ప్రమాదంలో ఉంది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;3&quot;&gt;ఝార్గ్రామ్ విజయ్ సంకల్ప సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ వారసత్వాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవడమే ఈ ఎన్నికల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; (TMC) అనుసరిస్తున్న విధానాల వల్ల బెంగాల్ తన అస్తిత్వాన్ని, గుర్తింపును కోల్పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. టీఎంసీ అజెండా చాలా ప్రమాదకరమని, ఆ పార్టీ కేవలం చొరబాటుదారుల కోసమే ప్రభుత్వాన్ని నడపాలని భావిస్తుందన్నారు.&amp;nbsp; చొరబాటుదారుల మతం, భాష, పద్ధతులను రక్షించే ప్రభుత్వం మళ్లీ వస్తే స్థానిక ప్రజలకే ముప్పుగా మారుతుందన్నారు. అందుకే బెంగాల్ ఈసారి మార్పు కోరుకుంటోందని మోదీ పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;h3 data-path-to-node=&quot;5&quot;&gt;&lt;strong data-path-to-node=&quot;5&quot; data-index-in-node=&quot;0&quot;&gt;పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 2026&lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p data-path-to-node=&quot;6&quot;&gt;పశ్చిమ బెంగాల్&amp;zwnj;లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 2 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.&amp;nbsp; మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 23, 2026 (గురువారం) 152 నియోజకవర్గాలకు జరిగాయి. ఏప్రిల్ 29, 2026 (బుధవారం) నాడు 142 నియోజకవర్గాలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 4, 2026 (సోమవారం) నాడు ఈసీ ఓట్లు లెక్కించి విజేతల్ని ప్రకటిస్తుంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/19/c5c08505bb6122e8b6ed8a5e9b97e4dc1776618099619233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-to-campaign-for-nda-in-tamil-nadu-on-april-20-and-21-244761</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-to-campaign-for-nda-in-tamil-nadu-on-april-20-and-21-244761#respond</comments><pubDate>Sun, 19 Apr 2026 12:54:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-to-campaign-for-nda-in-tamil-nadu-on-april-20-and-21-244761</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఎన్డీఏ (NDA) కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన రెండు రోజుల పాటు అక్కడ విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా, కూటమి తరపున ఏపీ సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం (ఏప్రిల్ 20న) మధ్యాహ్నం రాజధాని అమరావతి నుండి బయలుదేరి తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకుంటారు. అక్కడి నుండి హోసూరు, చెన్నై, ఆవడి వంటి కీలక ప్రాంతాల్లో పర్యటిస్తారు. ముఖ్యంగా హోసూరు సమీపంలోని తాలిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ప్రసంగించనున్నారు. అలాగే ఆవడిలో నిర్వహించే రోడ్ షో ద్వారా ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు తెలపనున్నారు. పర్యటనలో రెండో రోజైన 21వ తేదీన మధురై మరియు సాత్తూర్ ప్రాంతాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మహిళా రిజర్వేషన్ సాధించేవరకూ పోరాటం ఆగదు: ప్రధాని మోదీ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;0&quot;&gt;మహిళా బిల్లు విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మహిళలకు సాధికారత కల్పించే వరకు తమ పోరాటం ఆగదని ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; స్పష్టం చేశారు. మహిళా బిల్లు ఆమోదం పొందకుండా పార్లమెంటులో &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, డీఎంకే (DMK) కూటమి నీచ రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కోయంబత్తూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కే వరకు ఎన్డీయే అలుపెరగని పోరాటం చేస్తుందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ప్రకటించారు.&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;0&quot;&gt;&lt;strong&gt;పేద మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యేవారు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;1&quot;&gt;బిల్లు ఆమోదం పొంది ఉంటే ఎందరో పేద కుటుంబాల మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎదిగే అవకాశం ఉండేదని, కానీ ప్రతిపక్షాలు ఆ అవకాశాన్ని అడ్డుకున్నాయని మోదీ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు నాయకులుగా ఎదగడాన్ని సహించలేకపోతున్నారని విమర్శించారు. డీఎంకే నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసనలు తెలిపినంత మాత్రాన వారి వెనుక ఉన్న దుష్ట ఆలోచనలను ప్రజలు గమనించరనుకోవడం పొరపాటు అని మండిపడ్డారు. డీఎంకే నేతలు ఎక్కడ కనిపించినా మహిళా బిల్లును ఎందుకు అడ్డుకున్నారని నిలదీయాలని మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు.&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;1&quot;&gt;&lt;strong&gt;డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే తమిళనాడు అభివృద్ధి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;2&quot;&gt;తమిళనాడు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. రెండు చోట్లా ఒకే కూటమి ప్రభుత్వం ఉంటే పథకాలు వేగంగా ప్రజలకు అందుతాయని, అభివృద్ధి పనులు ఊపందుకుంటాయని వివరించారు. తమిళనాడు ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ (BJP) అనేక గ్యారంటీలను ఇస్తోందని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ ప్రచార సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిసామి, &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; నేత అన్నామలై తదితర ప్రముఖ నేతలు పాల్గొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/19/589d01da60b0e53d9e41ca3e1240320c1776583275099233_original.jpg" width="220"/></item></channel></rss>