పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేశారు. ఇప్పటికే ఆయన పేరు మీద ఓ సెట్ నామినేషన్ దాఖలైంది. ఇవాళ జగన్ కూడా రెండో సెట్ నామినేష్‌ దాఖలు చేశారు.