<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!</title><atom:link href="https://telugu.abplive.com/business/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 7 Jul 2026 07:58:51 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్  గోల్డ్‌కు మోక్షం - సరికొత్త  గోల్డ్ మానిటైజేషన్  పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!]]></title><link>https://telugu.abplive.com/business/india-revamped-gold-monetization-scheme-jewellers-as-aggregators-august-252542</link><comments>https://telugu.abplive.com/business/india-revamped-gold-monetization-scheme-jewellers-as-aggregators-august-252542#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 08:56:21 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ బిజినెస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/india-revamped-gold-monetization-scheme-jewellers-as-aggregators-august-252542</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;How to Earn Interest on Household Gold: &amp;nbsp; &amp;nbsp;&lt;/strong&gt;భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ, సెంటిమెంట్ ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. శుభకార్యం ఏదైనా, పండగ ఏదైనా సెంటిమెంట్&amp;zwnj;గా కొనే పసిడి.. కాలక్రమేణా ఇళ్లలోని లాకర్లలోనో, బ్యాంకు బీరువాల్లోనో నిరుపయోగంగా &amp;nbsp;ఉండిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్ నివేదికల ప్రకారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారతీయ కుటుంబాల వద్ద సుమారు 30,000 టన్నుల గృహ వినియోగ బంగారం నిద్రాణంగా ఉంది. అంతర్జాతీయంగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో.. ఈ భారీ సంపదను దేశ ఆర్థిక వ్యవస్థలోకి &amp;nbsp;తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన సరికొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. పెరిగిపోతున్న పసిడి ధరలు దేశ దిగుమతి బిల్లుపై , రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో, పాత &amp;nbsp;గోల్డ్ మానిటైజేషన్ స్కేమ్ &amp;nbsp;కు కీలక మార్పులు చేస్తూ కేంద్రం ఈ కొత్త సంస్కరణను తీసుకురాబోతోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆగస్టు నుంచి బంగారం వడ్డీ స్కీమ్&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;ఈ పునరుద్ధరించిన &amp;nbsp; కొత్త విధానాన్ని రాబోయే ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. నిజానికి, గతంలో 2015లోనే &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; ప్రభుత్వం ఈ గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ, అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. నాటి నుండి ఇప్పటివరకు దశాబ్ద కాలంలో కేవలం 39 టన్నుల బంగారాన్ని మాత్రమే ప్రభుత్వం ఈ పథకం కింద సేకరించగలిగింది. కఠినమైన బ్యాంకింగ్ నిబంధనలు, బంగారాన్ని కరిగించడానికి కస్టమర్లకు ఉండే సెంటిమెంట్ అడ్డంకులు, ప్యూరిటీ వెరిఫికేషన్ సెంటర్ల కొరత , అవగాహన లోపం దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అందుకే ఈసారి సాంప్రదాయ బ్యాంకులపైనే కాకుండా, ఏకంగా &amp;nbsp;జువెలర్స్ నే నేరుగా రంగంలోకి దించాలని కేంద్రం డిసైడ్ అయింది. ఈ కొత్త పాలసీలోని అత్యంత కీలకమైన మార్పు ఏంటంటే.. ఇకపై సామాన్య ప్రజలు తమ వద్ద ఉన్న నిరుపయోగ బంగారాన్ని డిపాజిట్ చేయడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తాము క్రమం తప్పకుండా వెళ్లే, నమ్మకమైన స్థానిక జువెల వద్దకే నేరుగా వెళ్లవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;&amp;lt;strong&amp;gt;బంగారు వ్యాపారులకే బాధ్యతలు&amp;lt;/strong&amp;gt;&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/andhra-pradesh-kurnool-jonnagiri-gold-biscuits-with-ap-map-launched-in-bullion-market-251828&quot; target=&quot;_self&quot;&gt;&lt;strong&gt;బంగారు వ్యాపారులకే బాధ్యతలు&lt;/strong&gt;&lt;/a&gt; &lt;br /&gt;బంగారం వ్యాపారులే నేరుగా కస్టమర్ల నుంచి ఈ పసిడి డిపాజిట్లను సేకరించి, వాటిని ఒకచోట చేర్చే &amp;nbsp;బాధ్యతను తీసుకుంటారు. తరతరాలుగా స్థానిక వ్యాపారులతో భారతీయ కుటుంబాలకు ఉండే సత్సంబంధాలను, నమ్మకాన్ని వాడుకోవడం ద్వారా ఈ స్కీమ్&amp;zwnj;ను విజయవంతం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. జువెలర్లను కలెక్షన్ అండ్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్లు గా గుర్తించడం ద్వారా మౌలిక సదుపాయాల కొరతను అధిగమించవచ్చు. ఈ సరికొత్త వ్యూహం వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు జువెలర్లకు , &amp;nbsp;సామాన్య వినియోగదారులకు ముగ్గురికీ లాభం చేకూరనుంది &amp;nbsp;. దేశీయంగానే పాత బంగారం రీసైక్లింగ్ ద్వారా అందుబాటులోకి రావడం వల్ల జువెలర్లకు విదేశాల నుంచి కొత్త బంగారాన్ని దిగుమతి చేసుకునే సోర్సింగ్ ఖర్చులు , ప్రీమియంలు భారీగా తగ్గుతాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లో బంగారం కొరత తగ్గుతుంది. మరోవైపు, ఇళ్లలో లాకర్లకే పరిమితమై ఎలాంటి ఆదాయాన్ని ఇవ్వని బంగారానికి ప్రభుత్వం బాండ్ల రూపంలో వార్షిక వడ్డీ కల్పిస్తుంది కాబట్టి, సామాన్య ప్రజలకు ఇది ఒక అద్భుతమైన అదనపు ఆదాయ వనరుగా , &amp;nbsp;సురక్షితమైన పెట్టుబడిగా మారుతుంది. డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత అంతే బరువు గల స్వచ్ఛమైన బంగారాన్ని లేదా నాటి మార్కెట్ ధర ప్రకారం నగదును పొందే వెసులుబాటు కూడా ఉంటుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆర్థిక వ్యవస్థకు కీలకం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;దేశ ఆర్థిక చిత్రం &amp;nbsp;పరంగా చూస్తే, ఈ నిర్ణయం అత్యంత కీలకం కానుంది. భారతదేశం ప్రతి ఏటా వందల టన్నుల బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం వల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం &amp;nbsp;బయటకు వెళ్ళిపోతూ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ &amp;nbsp;పై ఒత్తిడి పెరుగుతోంది. మన దేశ సరిహద్దుల్లోనే ఇళ్లల్లో ఉన్న 30,000 టన్నుల బంగారంలో కేవలం 5 నుండి 10 శాతం భాగాన్ని చలామణిలోకి తీసుకురాగలిగినా.. రాబోయే ఐదేళ్లలో బంగారం దిగుమతులపై భారం సగానికి పైగా తగ్గుతుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి &amp;nbsp;విలువను మరింత బలోపేతం చేయడానికి ఎంతో దోహదపడుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;భారతీయుల మైండ్ సెట్ మారుతుందా?&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/news/india/pm-modi-remark-in-mann-ki-baat-address-praised-citizens-for-responsibility-during-global-crisis-not-buying-gold-251926&quot; target=&quot;_self&quot;&gt;భారతీయుల మైండ్ సెట్ మారుతుందా?&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;రాబోయే ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ పాత లోపాలను అధిగమించి ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సాంప్రదాయకంగా &amp;nbsp;గోల్డ్ లాకర్ సెంటిమెంట్ &amp;nbsp;ను, ఆభరణాల రూపాన్ని మార్చడానికి ఇష్టపడని భారతీయ కుటుంబాలు.. ప్రభుత్వం కల్పిస్తున్న లీగల్ గ్యారెంటీని, జువెలర్ల ద్వారా లభించబోయే సులువైన డిపాజిట్ ప్రక్రియను ఏ మేరకు అందిపుచ్చుకుంటాయో వేచి చూడాలి. ఈ పథకం గనుక క్షేత్రస్థాయిలో విజయవంతమైతే.. భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త 'పసిడి వెలుగులు' రావడం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/personal-finance/new-credit-card-rules-come-into-effect-what-you-need-to-know-252318&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/e373650ece39f07ef4423c1d895b2bc71783172707520228_original.png" width="220"/></item><item><title><![CDATA[Axis Mutual Fund NFO: యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్]]></title><link>https://telugu.abplive.com/business/axis-mutual-fund-launches-axis-nifty50-equal-weights-index-fund-nfo-252529</link><comments>https://telugu.abplive.com/business/axis-mutual-fund-launches-axis-nifty50-equal-weights-index-fund-nfo-252529#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 17:23:56 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ బిజినెస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/axis-mutual-fund-launches-axis-nifty50-equal-weights-index-fund-nfo-252529</guid><description><![CDATA[&lt;p&gt;ముంబై: భారత్&amp;zwnj;లో అగ్రగామి అసెట్ మేనేజ్&amp;zwnj;మెంట్ కంపెనీలలో ఒకటైన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ (Axis Mutual Fund) తమ సరికొత్త సరికొత్త ఫండ్ ఆఫర్ (NFO) 'యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్'ను ఆవిష్కరించింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ స్కీమ్. ఇది నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్&amp;zwnj;ను ఫాలో అవుతూ ఒక ప్రత్యేకమైన 'ఈక్వల్-వెయిటెడ్' వ్యూహం ద్వారా నిఫ్టీ 50 లోని భారత అగ్రగామి బ్లూ-చిప్ కంపెనీల వైవిధ్యభరితమైన పోర్ట్&amp;zwnj;ఫోలియోలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఇన్వెస్టర్లకు కల్పిస్తుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) 2026 జూలై 3న ప్రారంభం కాగా జూలై 17వ తేదీతో ముగుస్తుంది.&lt;/p&gt;
&lt;p&gt;ఈ Axis Nifty50 Equal Weights Index Fund ఫండ్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ టీఆర్ఐకి అనుగుణంగా రాబడులను అందించడం లక్ష్యంగా పని చేస్తుంది. నిబంధనలకు కట్టుబడి ఇండెక్స్&amp;zwnj;లోని మొత్తం 50 స్టాక్స్&amp;zwnj;లో సమానంగా పెట్టుబడి పెడుతుంది. ఈ కేటాయింపును స్థిరంగా కొనసాగించడం కోసం ప్రతి 3 నెలలకోసారి పోర్ట్&amp;zwnj;ఫోలియోను రీబ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడులు కేవలం కొన్ని కంపెనీల వైపే మొగ్గుచూపకుండా, ప్రతి స్టాక్&amp;zwnj;పై సమానమైన ఫోకస్ ఉండేలా చూస్తుంది. ఈ క్రమబద్ధమైన, పారదర్శకమైన విధానం వల్ల ఎలాంటి వ్యక్తిగత అంచనాలకు అవకాశం ఉండదు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/business/personal-finance/epfo-website-goes-live-what-are-changes-in-pf-claim-and-passbook-services-252466&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;EPFO Update 2026: లైవ్&amp;zwnj;లోకి వచ్చిన EPFO ​​వెబ్&amp;zwnj;సైట్! PF క్లెయిమ్,పాస్&amp;zwnj;బుక్ సర్వీస్&amp;zwnj;లో వచ్చిన మార్పులేంటీ?&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఫండ్ లాంచ్ సందర్భంగా యాక్సిస్ ఏఎంసీ ఎండీ అండ్ సీఈఓ బి. గోప్&amp;zwnj;కుమార్ మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లకు మరింత బ్యాలెన్స్&amp;zwnj;డ్, వైవిధ్యభరితమైన విధానంలో భారత అగ్రగామి బ్లూ-చిప్ కంపెనీలలో భాగస్వామ్యం అయ్యే సరికొత్త అవకాశాన్ని కల్పించాలనేదే తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. సరళత, పారదర్శకతలను కాపాడుకుంటూనే, భిన్నమైన పెట్టుబడి అవసరాలకు ఉపయోగపడే పటిష్టమైన ఫండ్స్&amp;zwnj;ను అందించడమే తమ వ్యూహమని స్పష్టం చేశారు. ఇన్వెస్టర్లు తమ ప్రధాన పోర్ట్&amp;zwnj;ఫోలియోకు అదనంగా సమర్థవంతమైన మరియు వైవిధ్యభరితమైన ప్యాసివ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్న సమయంలో ఇటువంటి విధానాలు దీర్ఘకాలంలో మంచి వాల్యూ ఇస్తాయని తాము నమ్ముతున్నట్లు ఆయన వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఎందుకు?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;సాధారణ నిఫ్టీ 50 ఫండ్&amp;zwnj;లో పెద్ద కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ మాత్రం ఇండెక్స్&amp;zwnj;లోని ప్రతి కంపెనీకి ఒకే విధమైన వెయిటేజీని కేటాయిస్తుంది. దీనివల్ల మొత్తం 50 కంపెనీలలో పెట్టుబడులు సరిగ్గా పంపిణీ అయి, కేవలం కొన్ని పెద్ద స్టాక్స్&amp;zwnj;పైనే ఆధారపడటాన్ని తగ్గుతుంది. గత డేటా ప్రకారం, ఒకే రకమైన రిస్క్ ఉన్నప్పటికీ, నిఫ్టీ 50 టీఆర్ఐ తో పోలిస్తే నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ టీఆర్ఐ వివిధ సమయాల్లో మెరుగైన రాబడులు అందించింది. ఈక్వల్-వెయిట్ వ్యూహాలపై ఇన్వెస్టర్లలో ఆసక్తి వేగంగా పెరుగుతుండటంతో 2019-20లో సుమారు రూ.100 కోట్లుగా ఉన్న ఈ ప్యాసివ్ స్కీమ్&amp;zwnj;ల ఆస్తుల నిర్వహణ (AUM), 2025-26 నాటికి దాదాపు రూ.10,000 కోట్లకు పెరిగింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కనీస పెట్టుబడి ఎంత..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ NFO స్కీమ్&amp;zwnj;లో కనీస పెట్టుబడి రూ.100 నుండి ప్రారంభించవచ్చు. తక్కువ మొత్తంలోనూ ఇప్పుడు చేసే ఇన్వెస్ట్ మెంట్ భవిష్యత్తులో మెరుగైన రాబటి అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాట్&amp;zwnj;మెంట్ జరిగిన 15 రోజుల్లోపు కనుక విత్&amp;zwnj;డ్రా చేసుకున్నా లేదా వేరే ఫండ్&amp;zwnj;లోకి మార్చుకుంటే 0.25 శాతం ఛార్జీ ఉంటుంది. 15 రోజుల తర్వాత చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/auto/hero-splendor-and-bajaj-pulsar-mileage-comparison-which-gives-better-performance-252404&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Note: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్&amp;zwnj;లో పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఏబీపీ దేశం ఎవరికీ పలానా స్టాక్, ఫండ్స్&amp;zwnj;లో ఇన్వెస్ట్ చేయాలని సూచించదు. కనుక ఏదైనా స్టాక్, మ్యూచువల్ ఫండ్&amp;zwnj;లో పెట్టుబడి పెట్టడానికి ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/18564fb2c85598fbccbeb342073fdef61783165942816233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!]]></title><link>https://telugu.abplive.com/business/personal-finance/how-to-identify-if-a-200-rupee-note-is-genuine-or-fake-these-are-tricks-mentioned-by-rbi-252442</link><comments>https://telugu.abplive.com/business/personal-finance/how-to-identify-if-a-200-rupee-note-is-genuine-or-fake-these-are-tricks-mentioned-by-rbi-252442#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 08:03:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పర్సనల్ ఫైనాన్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/personal-finance/how-to-identify-if-a-200-rupee-note-is-genuine-or-fake-these-are-tricks-mentioned-by-rbi-252442</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;How To Recognize Real 200 Rupee Note:&lt;/strong&gt; మనం షాపింగ్&amp;zwnj;కు వెళ్ళినప్పుడు, మడిచిన నోటును ఇచ్చిపుచ్చుకున్న తర్వాత వచ్చే చిల్లరను తరచుగా సరిచూసుకోం. ఆ నోటు అసలైనదే అని మనం భావిస్తాం. అయితే, చాలాసార్లు, ప్రజలు ఆ నోటును సరిచూసుకోకుండా స్వీకరించి మోసానికి గురవుతుంటారు. ఇటువంటి మోసాలను నివారించడానికి, అసలైన నోటును గుర్తించడానికి ఆర్&amp;zwnj;బిఐ వినియోగదారులకు ఏడు సూచనలు చేసింది. అవేంటో తెలుసుకుందాం.&lt;/p&gt;
&lt;p&gt;అన్ని భారతీయ కరెన్సీ నోట్ల ప్రామాణికతను గుర్తించడానికి ఆర్&amp;zwnj;బిఐ తన అధికారిక వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లో కొన్ని పద్ధతులను వివరించింది. వీటిలో అసలైన 200 రూపాయల నోటును గుర్తించడానికి ఏడు చిట్కాలు ఉన్నాయి. అసలైన 200 రూపాయల నోటును సులభంగా గుర్తించి, నకిలీ నోటు బారిన పడకుండా ఉండేందుకు మీకు సహాయపడే ఈ చిట్కాలు వివరిస్తాం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;200 రూపాయల నోటును ఎలా గుర్తించాలి&lt;/h2&gt;
&lt;p&gt;200 రూపాయల నోటుకు దిగువ ఎడమ వైపున ట్రాన్స్&amp;zwnj;పరెంట్&amp;zwnj; భాగం ఉంటుంది, దానిపై '200' అనే అక్షరాలు రాసి ఉంటాయి. నోటును వెలుతురుకు ఎదురుగా పట్టుకున్నప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది.&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;రూ. 200 నోటుపై '200' అనే మొత్తాన్ని దేవనాగరి (హిందీ) అంకెల్లో కూడా రాస్తారు.&lt;/li&gt;
&lt;li&gt;ఈ నోటు ముందు వైపు మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో ఉంది.&lt;/li&gt;
&lt;li&gt;నోటుకు కుడి వైపున గవర్నర్ సంతకం, చెల్లింపు హామీ (గ్యారెంటీ క్లాజ్) ఆర్&amp;zwnj;బిఐ లోగో ఉంటాయి.&lt;/li&gt;
&lt;li&gt;ఈ నోటుకు ఎగువ ఎడమ వైపున అంకెల ప్యానెల్ ఉంది, దీనిలో అంకెలు చిన్న నుంచి పెద్ద సైజులలో రాసి ఉన్నాయి.&lt;/li&gt;
&lt;li&gt;అదేవిధంగా, కుడి వైపు దిగువన సంఖ్యల ప్యానెల్ ఉంది, అందులో సంఖ్యలు చిన్న నుంచి పెద్ద పరిమాణాలలో కనిపిస్తాయి.&lt;/li&gt;
&lt;li&gt;అశోక స్తంభ చిహ్నం (జాతీయ చిహ్నం) కూడా నోటుకు కుడి వైపు దిగువన ముద్రించి ఉంటుంది.&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;కాబట్టి, మీకు ఎప్పుడైనా 200 రూపాయల నోటు కనిపించినప్పుడు, అది నకిలీదని మీకు ఏమాత్రం అనుమానం కలిగినా, ఈ ఏడు ముఖ్యమైన సంకేతాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఇది మిమ్మల్ని ఎలాంటి మోసం నుంచైనా కాపాడుతుంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/03/b8e51cbbd02eec5710136f807f85cd671783082725965215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[EPFO Update 2026: లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? ]]></title><link>https://telugu.abplive.com/business/personal-finance/epfo-website-goes-live-what-are-changes-in-pf-claim-and-passbook-services-252466</link><comments>https://telugu.abplive.com/business/personal-finance/epfo-website-goes-live-what-are-changes-in-pf-claim-and-passbook-services-252466#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 06:26:36 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పర్సనల్ ఫైనాన్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/personal-finance/epfo-website-goes-live-what-are-changes-in-pf-claim-and-passbook-services-252466</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;EPFO Update 2026:&amp;nbsp;&lt;/strong&gt;సాంకేతిక అప్&amp;zwnj;గ్రేడ్ కారణంగా సుమారు ఎనిమిది రోజుల పాటు నిలిచిపోయిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆన్&amp;zwnj;లైన్ పోర్టల్ తిరిగి ప్రారంభమైంది. సుదీర్ఘమైన నిర్వహణ, సిస్టమ్ అప్&amp;zwnj;డేట్ తర్వాత, సభ్యులు, యజమానులు దాని సేవలను మళ్లీ ఉపయోగించుకోవచ్చు. EPFO ​​ప్రకారం, ప్రారంభంలో కొన్ని ఆన్&amp;zwnj;లైన్ ఫీచర్&amp;zwnj;లలో స్వల్ప జాప్యం లేదా సాంకేతిక ఇబ్బందులు తలెత్తవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;భవిష్యత్తులో వినియోగదారులకు మరింత విశ్వసనీయమైన, సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రధాన లక్ష్యంగా, ఈ పోర్టల్&amp;zwnj;ను మునుపటి కంటే చాలా వేగవంతంగా, మరింత సమర్థవంతంగా చేయడానికి విస్తృతమైన డేటాబేస్, సాఫ్ట్&amp;zwnj;వేర్ అప్&amp;zwnj;గ్రేడ్&amp;zwnj;లు జరిగాయని EPFO ​​చెబుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;ను ఎందుకు మూసివేశారు?&lt;/h2&gt;
&lt;p&gt;నిర్వహణ, సాంకేతిక అప్&amp;zwnj;డేట్&amp;zwnj; కారణంగా EPFO ​​వెబ్&amp;zwnj;సైట్ దాదాపు ఒక వారం పాటు పనిచేయలేదు. ప్రారంభంలో, జూన్ 29న సేవలను పునఃప్రారంభించాలని ప్లాన్ చేసినప్పటికీ, తరువాత దానిని 2026 జూలై 1, 3వ తేదీలకు పొడిగించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;ను తిరిగి ప్రారంభించారు, &amp;nbsp;అన్ని ప్రధాన సేవలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నట్లు కనిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;క్లెయిమ్ -పాస్&amp;zwnj;బుక్ సేవలో వచ్చిన మార్పులు ఏంటీ?&lt;/h2&gt;
&lt;p&gt;EPFO ప్రకారం, PF క్లెయిమ్&amp;zwnj;లు, సేవా అభ్యర్థనలు ఇప్పుడు దశలవారీగా ప్రాసెస్ అవుతున్నాయి. మొదటి రెండు వారాల పాటు, సిస్టమ్ ఎటువంటి లోపాలు లేకుండా, పూర్తిగా పనిచేస్తుందని నిర్ధారించుకోవడానికి ప్రతి దరఖాస్తుపై అదనపు ధృవీకరణ ,పరిశీలన ఉంటుంది. ఈ సమయంలో, PF క్లెయిమ్&amp;zwnj;లు, పాస్&amp;zwnj;బుక్&amp;zwnj;లు, కొన్ని ఇతర ఆన్&amp;zwnj;లైన్ సేవల ప్రాసెసింగ్&amp;zwnj;కు ఎక్కువ సమయం పట్టవచ్చు. ప్రస్తుతం, అన్ని సేవలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;వ్యవస్థను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, సురక్షితంగా చేయడానికి సాఫ్ట్&amp;zwnj;వేర్ మొత్తాన్ని అప్&amp;zwnj;గ్రేడ్ చేశామని EPFO ​​చెబుతోంది. అయితే, అప్&amp;zwnj;గ్రేడ్ తర్వాత పాస్&amp;zwnj;బుక్ లేదా క్లెయిమ్స్ సేవకు ఏ కొత్త ఫీచర్లు జోడించారు. లేదా ఈ ప్రక్రియ ఎంత సులభతరం అవుతుంది అనే వివరాలను వారు అందించలేదు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;సభ్యులకు EPFO ​​ముఖ్యమైన సలహా&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఒకే క్లెయిమ్ లేదా అభ్యర్థనను పదేపదే చేయొద్దు.&lt;br /&gt;అవసరం లేకపోతే పదేపదే లాగిన్ అవ్వడం లేదా క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయడం మానుకోండి.&lt;br /&gt;సాంకేతిక నవీకరణ సమయంలో సభ్యులందరూ దయచేసి సహనం వహించాలి.&lt;/p&gt;
&lt;h2&gt;ఈ కొత్త ఫీచర్లు జూలై 15 నుంచి అమలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఇప్పుడు తీసుకొచ్చిన మార్పుల వల్ల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ వేగంగా జమ అవుతుంది. ఏటీఎంల ద్వారా పీఎఫ్ నిధులను విత్&amp;zwnj;డ్రా చేసుకునే సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టవచ్చు. కొత్త నిబంధనలను అమలు చేయడానికి ఈపీఎఫ్ఓ పూర్తిగా సిద్ధంగా ఉంది. దీనివల్ల త్వరలోనే పీఎఫ్ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా నిధులను విత్&amp;zwnj;డ్రా చేసుకునేందుకు వీలు కలగవచ్చు. ప్రస్తుతం, ఈ సదుపాయాన్ని అమలు చేయడానికి సాంకేతిక పనులు పూర్తి చేస్తున్నారు. దీనిని 2026 జూలై 15 నాటికి ప్రారంభించే అవకాశం ఉంది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఇప్పుడు మీకు త్వరలో పీఎఫ్ వడ్డీ లభిస్తుంది&lt;/h2&gt;
&lt;p&gt;ఇప్పుడు, ఈపీఎఫ్ ఖాతాదారులు వడ్డీ చెల్లింపుల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కొత్త మార్పుల ప్రకారం, వడ్డీ రేటును నిర్ధారించిన సుమారు 10 రోజుల్లోపే నిధులు నేరుగా పీఎఫ్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. గతంలో, వడ్డీ చెల్లింపులు అక్టోబర్-నవంబర్ నాటికి ఖాతాల్లో జమ అయ్యేవి. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) మార్చిలో ఆమోదించినప్పటికీ, 2025-26 సంవత్సరానికి నిర్ధారించిన 8.25% వడ్డీ రేటు ఇంకా ఉద్యోగుల ఖాతాలకు బదిలీ కాలేదు.&lt;/p&gt;
&lt;p&gt;EPFO ప్రకారం, PF ఖాతాలో జమ చేసిన డబ్బుకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. బ్యాంకు డిపాజిట్లకు ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే రక్షణ ఉండగా, PF డిపాజిట్లకు ప్రభుత్వం హామీ ఇస్తుంది, కాబట్టి PF డిపాజిట్లు నష్టపోయే ప్రమాదం లేదు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కొత్త సౌకర్యాన్ని పొందడానికి ఏమి చేయాలి?&lt;/h2&gt;
&lt;ul&gt;
&lt;li&gt;UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ను యాక్టివ్&amp;zwnj;గా ఉంచండి.&lt;/li&gt;
&lt;li&gt;ఆధార్, పాన్, ఇతర అవసరమైన కేవైసీని పూర్తి చేయండి.&lt;/li&gt;
&lt;li&gt;EPFO పోర్టల్&amp;zwnj;లో బ్యాంక్ ఖాతా IFSC కోడ్, ఖాతా నంబర్&amp;zwnj;ను సరిగ్గా అప్&amp;zwnj;డేట్ చేసి ఉంచండి.&lt;/li&gt;
&lt;li&gt;కొత్త సౌకర్యాన్ని పొందడంలో మీకు ఎలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండేందుకు, మీ మొబైల్ నంబర్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని అప్&amp;zwnj;డేట్&amp;zwnj;గా ఉంచుకోండి.&lt;/li&gt;
&lt;/ul&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/40343737d367170e5cec190b90e493211783104294812215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Post Office Scheme: ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!]]></title><link>https://telugu.abplive.com/business/personal-finance/prime-minister-modi-is-also-investing-in-post-office-national-savings-certificate-scheme-and-earning-lakhs-in-interest-here-are-complete-details-of-nsc-252430</link><comments>https://telugu.abplive.com/business/personal-finance/prime-minister-modi-is-also-investing-in-post-office-national-savings-certificate-scheme-and-earning-lakhs-in-interest-here-are-complete-details-of-nsc-252430#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 05:01:45 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పర్సనల్ ఫైనాన్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/personal-finance/prime-minister-modi-is-also-investing-in-post-office-national-savings-certificate-scheme-and-earning-lakhs-in-interest-here-are-complete-details-of-nsc-252430</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Post Office National Saving Certificate Scheme:&lt;/strong&gt; సురక్షితమైన భవిష్యత్తు కోసం, సరైన సమయంలో, సరైన చోట డబ్బును పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. తద్వారా, అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు మీరు యాచించాల్సిన అవసరం ఉండదు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి పథకం కోసం చూస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ వారి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ పథకంలో పెట్టుబడి పెడతారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పోస్ట్ ఆఫీస్ జాతీయ పొదుపు సర్టిఫికేట్&lt;/h2&gt;
&lt;p&gt;పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ దాని భద్రతకు మాత్రమే కాకుండా, అధిక రాబడులకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది పోస్ట్ ఆఫీస్, భారత ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే ఒక సురక్షితమైన పథకం, ఇది మార్కెట్ రిస్క్ నుంచి విముక్తి పొందింది. మీరు పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్&amp;zwnj;లో కనీసం ₹1,000తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు, పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. అంటే, మీరు మీకు నచ్చినంత పెట్టుబడి పెట్టవచ్చు.&lt;/p&gt;
&lt;h2&gt;మీకు ఎంత రాబడి వస్తుంది?&lt;/h2&gt;
&lt;p&gt;జాతీయ పొదుపు సర్టిఫికేట్ పథకం (National Savings Certificate Scheme) వార్షికంగా చక్రవడ్డీ పద్ధతిలో 7.7% వడ్డీ రేటును అందిస్తుంది. అంటే, పెట్టుబడి మొత్తంపై సంపాదించిన వడ్డీ అదనంగా 7.7% వడ్డీని సంపాదిస్తుంది. లాక్-ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు. మీరు ఈ పథకంలో ఐదు సంవత్సరాల పాటు ₹5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం ₹7,24,517 లభిస్తుంది, అంటే మీకు ₹2,24,517 రాబడి వస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Also Read: &lt;a title=&quot;వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి&quot; href=&quot;https://telugu.abplive.com/auto/mahindra-thar-modification-insurance-claim-rejected-after-modify-vehicle-body-full-details-251315&quot; target=&quot;_self&quot;&gt;వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి&lt;/a&gt;&lt;/h2&gt;
&lt;h2&gt;ఈ పథకంలో పన్ను ప్రయోజనం ఏమిటి?&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం పథకం పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పాత పన్ను విధానం ప్రకారం, ₹1.5 లక్షల వరకు పెట్టుబడులు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులకు అర్హత కలిగి ఉండేవి. ఈ పథకం కింద సంపాదించిన వార్షిక వడ్డీ స్వయంచాలకంగా తిరిగి పెట్టుబడి పెట్టబడుతుంది, కాబట్టి మొదటి నాలుగు సంవత్సరాలు సంపాదించిన వడ్డీ పన్ను రహితంగా ఉంటుంది. ఐదో సంవత్సరంలో మెచ్యూరిటీ మొత్తంపై సంపాదించిన వడ్డీ మాత్రమే పన్ను పరిధిలోకి వస్తుంది.&lt;/p&gt;
&lt;h2&gt;ప్రధాని మోదీ కూడా పెట్టుబడి పెట్టారు&lt;/h2&gt;
&lt;p&gt;ప్రధానమంత్రి &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; కూడా తపాలా కార్యాలయం జాతీయ పొదుపు సర్టిఫికెట్ (NSC)లో పెట్టుబడి పెట్టారు. ఆయన జాతీయ పొదుపు సర్టిఫికెట్ (NSC)లో ₹9.12 లక్షలు పెట్టుబడి పెట్టారు. 2019 ఎన్నికల సమయంలో ₹7.61 లక్షలుగా ఉన్న ఆయన పెట్టుబడి, ఇప్పుడు ₹9.12 లక్షలకు పెరిగింది.&lt;/p&gt;
&lt;h2&gt;Also Read: &lt;a title=&quot;5 లక్షల ఫాలోవర్స్&amp;zwnj; ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్&amp;zwnj;డేట్&amp;zwnj;!&quot; href=&quot;https://telugu.abplive.com/business/personal-finance/sebi-new-rules-social-media-influencers-as-celebrities-financial-ads-india-251654&quot; target=&quot;_self&quot;&gt;5 లక్షల ఫాలోవర్స్&amp;zwnj; ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్&amp;zwnj;డేట్&amp;zwnj;!&lt;/a&gt;&lt;/h2&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/03/979196bd9840a5d192b20f194f84a44c1783079947860215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Maggi Size: మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!]]></title><link>https://telugu.abplive.com/business/nestle-has-significantly-reduced-size-of-maggi-packets-due-to-inflation-252151</link><comments>https://telugu.abplive.com/business/nestle-has-significantly-reduced-size-of-maggi-packets-due-to-inflation-252151#respond</comments><pubDate>Wed, 1 Jul 2026 08:00:22 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ బిజినెస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/nestle-has-significantly-reduced-size-of-maggi-packets-due-to-inflation-252151</guid><description><![CDATA[&lt;p&gt;Maggi Size: తక్కువ ధరకే మన కడుపు నింపే మనందరికీ ఇష్టమైన మ్యాగీ, ఇప్పుడు ద్రవ్యోల్బణం బారిన పడింది. ఈ ద్రవ్యోల్బణం 2-నిమిషాల నూడుల్స్&amp;zwnj;ను కాస్త భిన్నమైన రీతిలో దెబ్బతీసింది. దాని ధర అలాగే ఉంది, కానీ కంపెనీ దాని సైజును తగ్గించింది. ఫలితంగా, ఒకప్పుడు మన కడుపు నింపే 12 రూపాయల మ్యాగీ ఇకపై సరిపోకపోవచ్చు.&lt;/p&gt;
&lt;h2&gt;బరువు తగ్గిన మ్యాగీ&lt;/h2&gt;
&lt;p&gt;NDTV నివేదిక ప్రకారం, కంపెనీ ₹7, ₹12, ₹15, ₹30, ₹60, ₹90, ₹120 ధరల మ్యాగీ ప్యాకెట్ల బరువును తగ్గించింది. గతంలో 35 గ్రాముల నూడుల్స్ ఉండే ₹7 ప్యాకెట్&amp;zwnj;ను ఇప్పుడు 32 గ్రాములకు తగ్గించారు. ₹12 ప్యాకెట్&amp;zwnj;ను 52 గ్రాముల నుంచి 48 గ్రాములకు తగ్గించారు. అంతేకాకుండా, పాత వెర్షన్&amp;zwnj;లతో పోలిస్తే అన్ని ప్యాకెట్ల బరువును సుమారుగా 7% తగ్గించారు.&lt;/p&gt;
&lt;h2&gt;మ్యాగీ మీ కడుపు నింపదు.&lt;/h2&gt;
&lt;p&gt;కంపెనీ మ్యాగీ ధరను ఎలాంటి పెరుగుదల లేదా తగ్గుదల లేకుండా అలాగే ఉంచింది, కానీ బరువును గణనీయంగా తగ్గించింది. దీని అర్థం, ఈ ప్యాక్&amp;zwnj;లలో ఇప్పుడు మునుపటి కంటే తక్కువ నూడుల్స్ ఉంటాయి, అయితే ధర మాత్రం అలాగే ఉంటుంది. అందువల్ల, ఇంత తక్కువ ధరకు మ్యాగీని ఆస్వాదించే వారు ఇకపై కడుపు నిండా తినలేరు.&lt;/p&gt;
&lt;h2&gt;కంపెనీ ఏం చెబుతోంది?&lt;/h2&gt;
&lt;p&gt;ఈ ధరల తగ్గింపు అనంతరం, కంపెనీ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది, &quot;పెరుగుతున్న ఖర్చులను అరికట్టడానికి, ఇది మొదటగా ఉత్పత్తిలో పొదుపు, మెరుగైన సేకరణ, సామర్థ్య పెంపుదల, ఇతర చర్యలను చేపడుతుంది. ధరలను పెంచడం దాని చివరి ప్రత్యామ్నాయం, కాబట్టి ఈసారి, ధరలను పెంచడానికి బదులుగా, ప్యాక్ బరువును తగ్గించాము.&quot; ఈ ప్రకటన తరువాత, నెస్లే ఇండియా షేర్లు సుమారు 1.3% పెరిగి, ₹1,405.20 వద్ద ముగిశాయి.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/01/b188d7520f570670e8def877258d7db31782872976090215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[July 1st Changes: జులై 1 నుంచి ఐదు విషయాలు మారబోతున్నాయి! లక్షలాది మంది జేబులపై ఎఫెక్ట్! ]]></title><link>https://telugu.abplive.com/business/five-things-are-going-to-change-from-july-1st-252148</link><comments>https://telugu.abplive.com/business/five-things-are-going-to-change-from-july-1st-252148#respond</comments><pubDate>Wed, 1 Jul 2026 07:54:17 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ బిజినెస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/five-things-are-going-to-change-from-july-1st-252148</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;July 1st Changes:&lt;/strong&gt; దేశవ్యాప్తంగా అనేక ప్రధాన మార్పులు అమలు అవుతున్నాయి. ఇవి సామాన్య ప్రజల ఆర్థిక స్థితిపై, దైనందిన జీవితాలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. పెట్రోల్, డీజిల్ నుంచి ఎల్&amp;zwnj;పిజి, ఆధార్, రైల్వేలు, పాస్&amp;zwnj;పోర్ట్&amp;zwnj;లు, క్రెడిట్ కార్డులు , వాహనాల ధరల వరకు, కొత్త నెలతోపాటు అనేక నిబంధనలు మారుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేదా అదనపు ఖర్చులను నివారించడానికి ఈ మార్పులను ముందుగానే అర్థం చేసుకోవడం అవసరం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేత&lt;/h2&gt;
&lt;p&gt;పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా, ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. దీని ప్రకారం, రిటైల్ పంపుల వద్ద ప్రతి వినియోగదారునికి లేదా వాహనానికి రోజువారీ డీజిల్ సరఫరాను 200 లీటర్లకు పరిమితం చేశారు. పరిశ్రమలు, వ్యాపార రంగాల వంటి పెద్దమొత్తంలో వినియోగించే వినియోగదారులను, రిటైల్ పంపులకు బదులుగా నిర్దేశిత వినియోగదారుల పంపుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయమని ఆదేశించారు. నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్&amp;zwnj;ను నివారించడానికి ఈ చర్య తీసుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఇప్పుడు, పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జూన్ 29న ఒక ఉత్తర్వు జారీ చేసి, జూలై 1 నుంచి ఈ ఆంక్షలను ఎత్తివేసింది. సరఫరా పరిస్థితిని సమీక్షించిన తర్వాత, ఈ చర్యలు ఇకపై అవసరం లేదని నిర్ధారించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీని అర్థం 200-లీటర్ల డీజిల్ పరిమితిని ఎత్తివేస్తున్నారు. పెద్ద వినియోగదారులు యథావిధిగా చమురును కొనుగోలు చేయగలరు. మంత్రిత్వ శాఖ ప్రకారం, వీటి పునరాగమనం మెరుగైన సరఫరా , సాధారణ స్థితికి రావడానికి ఒక సంకేతం.&lt;/p&gt;
&lt;h2&gt;ఎల్&amp;zwnj;పిజి, సిఎన్&amp;zwnj;జి, ఏటిఎఫ్ ధరలు కూడా మారవచ్చు.&lt;/h2&gt;
&lt;p&gt;చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస, ఇంధన ధరలను సమీక్షిస్తాయి. తత్ఫలితంగా, జూలై 1వ తేదీన వాణిజ్య ఎల్&amp;zwnj;పిజి సిలిండర్లు, సిఎన్&amp;zwnj;జి, పిఎన్&amp;zwnj;జి ఏవియేషన్ ఫ్యూయల్ ఎటిఎఫ్ ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. గత కొన్ని నెలలుగా గృహ వినియోగ ఎల్&amp;zwnj;పిజి సిలిండర్ల ధరలు స్థిరంగా ఉన్నాయి, కాబట్టి ఈసారి కూడా అందరూ కొత్త ధరలపైనే దృష్టి సారిస్తారు.&lt;/p&gt;
&lt;h2&gt;LPG -PNG కనెక్షన్&amp;zwnj;లు రెండూ ఉన్నవారికి కొత్త నిబంధనలు&lt;/h2&gt;
&lt;p&gt;ఎల్పీజీ సిలిండర్, పైప్డ్ గ్యాస్ (పీఎన్&amp;zwnj;జీ) కనెక్షన్లు రెండూ ఉన్న వినియోగదారులు పీఎన్&amp;zwnj;జీకి మారడానికి ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చింది, ఈ గడువు జూన్ 30తో ముగుస్తుంది. ఈ నిబంధన జూలై 1వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో అమలులోకి రావచ్చు. అయితే, రెండు కనెక్షన్&amp;zwnj;లు ఉన్నవారికి గ్యాస్ సరఫరాను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదని గమనించడం ముఖ్యం. అందువల్ల, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు; మీ కనెక్షన్&amp;zwnj;ను సకాలంలో అప్&amp;zwnj;డేట్ చేసుకోవడం ఉత్తమం.&lt;/p&gt;
&lt;h2&gt;ఆధార్&amp;zwnj;లో ఇమెయిల్&amp;zwnj;ను అప్&amp;zwnj;డేట్ ఉచితం&lt;/h2&gt;
&lt;p&gt;యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సాధారణ ప్రజలకు ఒక ముఖ్యమైన ఉపశమనాన్ని అందించింది. మీ ఆధార్ కార్డుకు మీ ఇమెయిల్ చిరునామాను జోడించడం లేదా మార్చడం ఇప్పుడు ఉచితం. గతంలో, ఈ సేవకు ₹75 ఖర్చయ్యేది, కానీ జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఇది పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఈ తగ్గింపు కొత్త ఆధార్ మొబైల్ యాప్&amp;zwnj;తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు మీ ఇమెయిల్ చిరునామాను మరే ఇతర పద్ధతిలోనైనా అప్&amp;zwnj;డేట్ చేస్తే, పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా, పాత mAadhaar యాప్&amp;zwnj;ను నిలిపివేసి, దాని స్థానంలో మెరుగైన భద్రత, యూజర్&amp;zwnj; ఫ్రెండ్లీతో కూడిన కొత్త ఆధార్ యాప్&amp;zwnj;ను తీసుకువస్తున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;పాస్&amp;zwnj;పోర్ట్ మరింత కాస్ట&lt;/h2&gt;
&lt;p&gt;విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్&amp;zwnj;పోర్ట్ ఫీజులను పెంచింది. జూన్ 20న జారీ చేసిన, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన పాస్&amp;zwnj;పోర్ట్ సవరణ నిబంధనలు 2026 ప్రకారం ఈ మార్పు చేశారు. దాదాపు పద్నాలుగేళ్లలో పాస్&amp;zwnj;పోర్ట్ ఫీజులలో జరిగిన మొదటి ప్రధాన మార్పు ఇది.&lt;/p&gt;
&lt;p&gt;36 పేజీల సాధారణ పాస్&amp;zwnj;పోర్ట్ ఫీజు ఇప్పుడు ₹1,500 నుంచి ₹2,500కు పెరిగింది, దాని తక్షణ ఫీజు ₹3,500 నుంచి ₹5,000కు పెరిగింది. 60 పేజీల సాధారణ పాస్&amp;zwnj;పోర్ట్ ఫీజు ₹2,000 నుంచి ₹3,500కు పెరిగింది, తక్షణ ఫీజు ₹4,000 నుంచి ₹6,000కు పెరిగింది. పాస్&amp;zwnj;పోర్ట్ రీ ఇష్యూ, పోగొట్టుకున్న లేదా పాడైన పాస్&amp;zwnj;పోర్ట్&amp;zwnj;లు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్&amp;zwnj;లు, మైనర్ల పాస్&amp;zwnj;పోర్ట్&amp;zwnj;ల కోసం ఇప్పుడు అదనపు ఫీజులు వర్తిస్తాయి. అయితే, పాస్&amp;zwnj;పోర్ట్&amp;zwnj;ల చెల్లుబాటులో ఎలాంటి మార్పు లేదు, పెద్దల పాస్&amp;zwnj;పోర్ట్&amp;zwnj;లు మునుపటిలాగే పదేళ్లపాటు చెల్లుబాటులో ఉంటాయి.&lt;/p&gt;
&lt;h2&gt;ఇకపై రైలు టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం మరింత ఖరీదు&lt;/h2&gt;
&lt;p&gt;జూలై 1 నుంచి, టిక్కెట్టు లేకుండా లేదా చెల్లుబాటు అయ్యే టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తే విధించే కనీస జరిమానా ₹250 నుంచి ₹500కు పెరుగుతుంది. పబ్లిక్ ట్రస్ట్ సవరణ చట్టం 2026 ప్రకారం, రైల్వే చట్టం 1989లోని సెక్షన్లు 137, 138లకు ఈ మార్పు చేశారు. టిక్కెట్టు లేని ప్రయాణాన్ని నివారించడానికి, టిక్కెట్ల తనిఖీని కఠినతరం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది. కోర్టు విధించే గరిష్ట శిక్ష మాత్రం యథాతథంగా ఉంటుంది. ఇందులో ఆరు నెలల వరకు జైలు శిక్ష, ₹1,000 జరిమానా లేదా రెండూ ఉంటాయి.&lt;/p&gt;
&lt;h2&gt;క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు&lt;/h2&gt;
&lt;p&gt;ఎస్&amp;zwnj;బిఐ కార్డ్స్, జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా, ఎంపిక చేసిన ఫోన్&amp;zwnj;పే ఎస్&amp;zwnj;బిఐ క్రెడిట్ కార్డ్&amp;zwnj;ల కోసం రివార్డ్ పాయింట్ల నిబంధనలను మారుస్తోంది, దీనివల్ల కొంతమంది కార్డ్ హోల్డర్లు ప్రభావితం అవుతారు. హెచ్&amp;zwnj;డిఎఫ్&amp;zwnj;సి బ్యాంక్ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ నిబంధనలు కూడా మారుతున్నాయి. ఈ కార్డ్&amp;zwnj;పై ఉచిత దేశీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ పొందడానికి, మీరు గత త్రైమాసికంలో కనీసం ₹60,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది, అంటే ప్రయాణ ప్రయోజనాల కోసం ఈ కార్డ్&amp;zwnj;ను ఉపయోగించే వారు ఇప్పుడు ఈ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.&lt;/p&gt;
&lt;h2&gt;వాహనాలు కొనడం కూడా ఖరీదు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;కొత్త కారు కొనాలనుకునే వారికి జూలై నెల ప్రారంభం కష్టంగా ఉండవచ్చు. టాటా మోటార్స్ తన పెట్రోల్, డీజిల, ఎలక్ట్రిక్ వాహనాల ధరలను జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా 1.5 శాతం పెంచుతోంది. ఈ సంస్థ తన వాణిజ్య వాహనాల ధరలను కూడా 2.5 శాతం పెంచుతోంది. అంతేకాకుండా, కియా ఇండియా కూడా జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా తన అన్ని వాహనాల ధరలను 2 శాతం పెంచుతోంది. దీనికి కారణాలుగా పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, ద్రవ్యోల్బణాన్ని ఈ రెండు కంపెనీలు పేర్కొన్నాయి.&lt;/p&gt;
&lt;h2&gt;ఆదాయపు పన్ను రిటర్న్&amp;zwnj;పై బిగ్ అప్&amp;zwnj;డేట్&lt;/h2&gt;
&lt;p&gt;చాలా చోట్ల, జూలై 1వ తేదీ నుంచి మారే నిబంధనల్లో ఆదాయపు పన్ను రిటర్న్&amp;zwnj;లు కూడా ఒకటిగా పరిగణిస్తున్నారు, కానీ ఇది సరికాదు. జూలై 1వ తేదీన ఆదాయపు పన్ను రిటర్న్&amp;zwnj;లకు సంబంధించిన ఏ నిబంధనలు లేదా తేదీలు మారడం లేదు. 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి రిటర్న్ ఫైలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జీతభత్యాలు పొందే, ఆడిట్ చేయని పన్ను చెల్లింపుదారులకు గడువు జూలై 31. ఆడిట్ చేయని వ్యాపారాలకు గడువు ఆగస్టు 31, ఆడిట్ చేసిన కేసులకు అక్టోబర్ 31. అందువల్ల, భవిష్యత్తులో జరిమానాలు, ఇబ్బందులను నివారించడానికి మీ రిటర్న్&amp;zwnj;లను ఫైల్ చేయడంలో ఆలస్యం చేయవద్దు.&lt;/p&gt;
&lt;p&gt;మొత్తం మీద, జూలై 1వ తేదీ నుంచి చిన్నవి, పెద్దవి అనే తేడా లేకుండా అనేక మార్పులు ఏకకాలంలో అమల్లోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని మీ జేబుపై భారాన్ని పెంచితే, మరికొన్ని ఉపశమనాన్ని అందిస్తాయి. అందువల్ల, ఈ నియమాలను ముందుగానే అర్థం చేసుకుని, మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేసుకోవడం ఉత్తమం.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/01/ffba4e47e757ca138a4b514a2e0f09bc1782872609079215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Gold Price Crash Expectations:  బంగారం అమ్మేస్తున్న భారతీయ కుటుంబాలు..  మూడు నెలల్లో 50 టన్నుల విక్రయం.. ధరల క్షీణత భయమే కారణమా?]]></title><link>https://telugu.abplive.com/business/gold-selling-spree-indian-households-selling-old-jewellery-recycled-gold-volumes-rise-ibja-data-252125</link><comments>https://telugu.abplive.com/business/gold-selling-spree-indian-households-selling-old-jewellery-recycled-gold-volumes-rise-ibja-data-252125#respond</comments><pubDate>Tue, 30 Jun 2026 18:37:25 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ బిజినెస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/gold-selling-spree-indian-households-selling-old-jewellery-recycled-gold-volumes-rise-ibja-data-252125</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Recycled Gold Demand 50 Tonnes: &amp;nbsp;&lt;/strong&gt;భారతీయులకు బంగారంపై ఉండే సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న పండగ వచ్చినా, శుభకార్యం ఉన్నా బంగారం కొనడానికే మొగ్గు చూపుతారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇప్పుడు భారతీయ కుటుంబాలు బంగారం కొనడం లేదు.. విపరీతంగా అమ్మేస్తున్నాయి! ఈ ఏడాది ప్రారంభంలో సరికొత్త రికార్డు స్థాయిలను తాకిన పసిడి ధరలు.. ఇకపై మరింత క్షీణించే అవకాశం ఉందనే భయంతో వినియోగదారులు తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని క్యాష్ &amp;nbsp;గా మార్చుకోవడానికి ఎగబడుతున్నారు. ధరలు గరిష్ట స్థాయిల నుండి పడిపోకముందే లాభాలను లాక్ చేసుకోవాలనే ఉద్దేశంతో జ్యువెలరీ షాపులు, గోల్డ్ రీసైక్లింగ్ కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు.&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 50 టన్నుల విక్రయం.. 43 శాతం జంప్!&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ &amp;nbsp;గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనే భారతీయ కుటుంబాలు ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని &amp;nbsp;విక్రయించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఏకంగా &amp;nbsp;43 శాతం భారీ పెరుగుదల . ఈ ఏడాది ఆరంభంలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1.8 లక్షల మార్కును తాకగా.. ప్రస్తుతం అది రూ. 1.4 లక్షల స్థాయికి చేరింది. భవిష్యత్తులో ఈ ధరలు మరింత క్షీణించి రూ. 1.2 లక్షల మార్కుకు పడిపోవచ్చనే అంచనాల నడుమ, సామాన్యులు పాత నగలను ఇచ్చి కొత్త నగలు తీసుకునే మార్పిడి కి బదులుగా.. నేరుగా నగదుగా మార్చుకోవడానికే &amp;nbsp;ప్రాధాన్యత ఇస్తున్నారు.&lt;br /&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;br /&gt;&lt;strong&gt;&amp;nbsp;ఆర్గనైజ్డ్ రీసైక్లింగ్ పరిశ్రమకు ఊపు.. &amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గృహాల నుండి వస్తున్న ఈ భారీ గోల్డ్ సెల్లింగ్ ట్రెండ్.. దేశీయ ఆర్గనైజ్డ్ గోల్డ్ రీసైక్లింగ్ పరిశ్రమకు పెద్ద బూస్ట్&amp;zwnj;గా మారింది. దేశవ్యాప్తంగా 100కు పైగా 'గోల్డ్ పాయింట్స్' కలిగి ఉన్న ప్రముఖ ఆర్థిక సంస్థ ముత్తూట్ ఎగ్జిమ్ &amp;nbsp;తమ నెట్&amp;zwnj;వర్క్ అంతటా బంగారం కలెక్షన్లలో 40 శాతం వృద్ధిని నమోదు చేసింది. వినియోగదారులు తమ నిరుపయోగంగా ఉన్న &amp;nbsp;బంగారాన్ని పారదర్శక పద్ధతుల్లో నగదుగా మార్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. &amp;nbsp;సేకరించిన ఈ పాత బంగారాన్ని తిరిగి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా శుద్ధి చేసి, కాయిన్స్, జ్యువెలరీ తయారీదారులకు సరఫరా చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దిగుమతుల భారం తగ్గించే దిశగా అడుగులు.. 30,000 టన్నుల నిల్వలు!&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;భారతదేశం ఇప్పటికీ తన పసిడి అవసరాల కోసం విదేశీ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఆర్థిక సంవత్సరం 2026 లో దేశం ఏకంగా &amp;nbsp;72.4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అయితే, దేశీయంగా రీసైకిల్డ్ గోల్డ్ వాటా క్రమంగా పెరుగుతోంది. 2025లో 125-150 టన్నులుగా ఉన్న రీసైకిల్డ్ బంగారం.. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2026 నాటికి 200 నుండి 250 టన్నులకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతీయ కుటుంబాల వద్ద దాదాపు &amp;nbsp;30,000 టన్నుల &amp;nbsp;బంగారం నిల్వలు నిరుపయోగంగా ఉన్నాయని, వీటిని రీసైక్లింగ్ ద్వారా మార్కెట్లోకి తీసుకురావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా, దిగుమతుల భారం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;&lt;strong&gt;&amp;nbsp;ఆర్థిక ఆస్తిగా మారుతున్న పసిడి!&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;సాంప్రదాయకంగా బంగారాన్ని కేవలం సెంటిమెంట్&amp;zwnj;గా చూసే భారతీయులు.. ఇప్పుడు దానిని ఒక ఆర్థిక ఆస్తిగా చూడటం ప్రారంభించారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు లాభాలను వెనకేసుకోవడం ఉత్తమమనే నయా-పొదుపు సూత్రాన్ని గృహిణులు వంటబట్టించుకున్నారు. &amp;nbsp;కొనుగోళ్లకు బ్రేక్ వేసి, అమ్మకాల వైపు మొగ్గు చూపిన ఈ ట్రెండ్.. రాబోయే పండగల సీజన్ నాటికి ధరలు స్థిరపడితే తప్ప మళ్లీ పాత పుంతలు తొక్కేలా కనిపించడం లేదు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/health/do-you-startle-while-sleeping-this-is-the-real-reason-252028&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/30/c1167358614d14ef959bde342bd3a01e178279817675277_original.jpg" width="220"/></item><item><title><![CDATA[July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/business/personal-finance/india-july-1-new-rules-railway-penalties-aadhaar-update-lpg-price-credit-card-changes-251706</link><comments>https://telugu.abplive.com/business/personal-finance/india-july-1-new-rules-railway-penalties-aadhaar-update-lpg-price-credit-card-changes-251706#respond</comments><pubDate>Fri, 26 Jun 2026 12:28:47 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పర్సనల్ ఫైనాన్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/personal-finance/india-july-1-new-rules-railway-penalties-aadhaar-update-lpg-price-credit-card-changes-251706</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;July 1 Rules Changes:&lt;/strong&gt;ప్రతి నెల ప్రారంభంలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రావడం సహజం. అయితే ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులు సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం. ముఖ్యంగా భారతీయ రైల్వేలు నిబంధనలు కఠినతరం చేయగా, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రజలకు ఒక వెసులుబాటు కల్పించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;భారతీయ రైల్వేలో కఠిన రూల్స్&amp;zwnj;&lt;/h2&gt;
&lt;p&gt;రైలు ప్రయాణీకులు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. జులై 1 నుంచి జన్ విశ్వాస్&amp;zwnj; చట్టం కింద సవరించిన రూల్స్ ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించే వారిపై రైల్వై శాఖ కఠిన చర్యలు తీసుకోనుంది. ఇప్పటి వరకు టికెట్ లేకుండా ప్రయాణించే వారికి కనీసం 250 రూపాయలు జరిమానా వేసేవారు. జులై 1 నుంచి దాన్ని 500 రూపాయలు చేశారు. మహిళల కోసం కేటాయించిన కోచ్&amp;zwnj;లలో ప్రయాణించే పురుషులకు ఇకపై భారీ జరిమానా తప్పదు. వీరికి గరిష్టంగా 2500 రూపాయల వరకు ఫైన్ వేస్తారు. జనరల్ టికెట్&amp;zwnj;తో స్లీపర్&amp;zwnj; క్లాస్&amp;zwnj;లో ప్రయాణించడం, వేరొకరి పేరు మీద ఉన్న టికెట్&amp;zwnj;పై ప్రయాణం చేయడం వంటి పనులకు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణాల్లో అనుమతి లేకుండా వ్యాపారం చేయడం, భిక్షాటన, బహిరంగంగా మద్యం సేవించడం, అసభ్యంగా ప్రవర్తించడం, ప్రమాదకర వస్తువులను రవాణా చేయడం వంటి చర్యలకు కూడా జరిమానాలు పెంచారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆధార్ కార్డ్ అప్&amp;zwnj;డేట్&amp;zwnj;&lt;/h2&gt;
&lt;p&gt;ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. మీ ఆధార్&amp;zwnj;లో ఈమెయిల్&amp;zwnj; అడ్రెస్&amp;zwnj; లేదా ఇతర డెమోగ్రాఫిక్ వివరాలు అప్&amp;zwnj;డేట్&amp;zwnj; కాకపోతే జులై 1నుంచి డిసెంబ్&amp;zwnj; వరకు ఎలాంటి రుసుం లేకుండా మార్పులు చేసుకోవచ్చని UIDAIప్రకటించింది. గతంలో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండ్, మొబైల్ నంబర్&amp;zwnj; , మెయిల్ అప్&amp;zwnj;డేట్ చేయానికి 75 రూపాయలు వసూలు చేసేవారు. ఇప్పుడు &amp;nbsp;సేవలు ఉచితంగా అందిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;టీడీఎస్ గడువు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన జులై నెల చాలా కీలకమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీతభత్యాలు పొంద వ్యక్తులు, ఆడిటింగ్ అవసరం లేని వారు తమ ఇన్&amp;zwnj;కమ్&amp;zwnj; ట్యాక్స్&amp;zwnj; రిటర్న్స్&amp;zwnj; సమర్పించడానికి జులై 31 ఆఖరి తేదీ. ఏప్రిల్-జూన్&amp;zwnj; త్రైమాసికానికి సంబంధించి టీడీఎస్ డిపాజిట్&amp;zwnj; చేయడానికి జులై 7 గడువుగా నిర్ణయించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ రివార్డు పాయింట్లు, ఎయిర్&amp;zwnj;పోర్టు లాంజ్ యాక్సెస్&amp;zwnj; నిబంధనలను సవరించాయి. హెచ్&amp;zwnj;డీఎఫ్&amp;zwnj;సీ బ్యాంకు రెగాలియో గోల్డ్ కార్డు వినియోగదారులు ఉచితంగా డొమెస్టిక్ ఎయిర్&amp;zwnj;పోర్ట్&amp;zwnj; లాంజ్ యాక్సెస్ పొందాలంటే, మునుపటి త్రైమాసికంలో కనీసం 60వేలు ఖర్చు చేసి ఉండాలి. యెస్&amp;zwnj; బ్యాంక్ ఎయిర్&amp;zwnj;పోర్ట్ లాంజ్ యాక్సెస్&amp;zwnj; కోసం కనీసం ఖర్చు పరిమితిని పదివేల నుంచి 35వేలకు పెంచింది. ఇది యెస్&amp;zwnj; మార్క్యూ, యెస్&amp;zwnj; సెలెక్ట్&amp;zwnj; వంటి పలు కార్డులకు వర్తిస్తుంది. హెచ్&amp;zwnj;ఎస్&amp;zwnj;బీసీ బ్యాంక్&amp;zwnj; జులై నుంచి ప్రభుత్వ చెల్లింపులు, ఇన్సూరెన్స్&amp;zwnj; ప్రీమియంలు, వాలెట్&amp;zwnj; లోడ్&amp;zwnj;లు, ఫ్యాయల్&amp;zwnj; కొనుగోళ్లపై రివార్డు పాయింట్లను నిలిపి వేస్తోంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు జులై 15 నాటికి పూర్తి స్థాయిలో యాక్సిస్&amp;zwnj; బ్యాక్&amp;zwnj; పరిధిలోకి రానున్నాయి. అయితే కార్డ్ నెంబర్, పిన్, ఎక్స్&amp;zwnj;పైరీ తేదీల్లో మార్పు ఉండదు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఇంధన ధర సమీక్ష&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా జులై 1న డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు ఉండవచ్చు. అలాగే విమాన ఇంధనం, సీఎన్జీ ధరలు కూడా మారే అవకాశం ఉంది. ఇది సామాన్యుల రవాణా ఖర్చులపై ప్రభావం చూపుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;జులై 1 పాస్&amp;zwnj;పోర్ట్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి. గత 12 ఏళ్లుగా మార్పులు చేర్పులు చేయని ప్రభుత్వం ఈసారి భారీ స్థాయిలో వడ్డించింది. కొత్త ఫీజులు జులై నుంచి అమల్లోకి రానున్నాయ.&amp;nbsp;జులై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పుల పట్ల అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. లేకుంటే ఆర్థికంగా నష్టపోతారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/26/e7fcbacf96f28f0074a4776b3ed59c7e1782456734102215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!]]></title><link>https://telugu.abplive.com/business/personal-finance/sebi-new-rules-social-media-influencers-as-celebrities-financial-ads-india-251654</link><comments>https://telugu.abplive.com/business/personal-finance/sebi-new-rules-social-media-influencers-as-celebrities-financial-ads-india-251654#respond</comments><pubDate>Thu, 25 Jun 2026 18:32:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పర్సనల్ ఫైనాన్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/personal-finance/sebi-new-rules-social-media-influencers-as-celebrities-financial-ads-india-251654</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;SEBI New Rules 2026:&amp;nbsp;&lt;/strong&gt;మీరు సోషల్ మీడియాలో ఇన్&amp;zwnj;ఫ్లూయెన్సరా? స్టాక్ మార్కెట్&amp;zwnj;, మ్యూచువల్&amp;zwnj; ఫండ్స్&amp;zwnj; లేదా పర్సనల్&amp;zwnj; ఫైనాన్స్&amp;zwnj; గురించి వీడియోలు చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. దేశీయ స్టాక్&amp;zwnj; మార్కెట్&amp;zwnj; నియంత్రణ సెబి ఫైనాన్సియల్&amp;zwnj; అడ్వర్టైజింగ్&amp;zwnj; నిబంధనల్లో పెను మార్పులు తీసుకురాబోతోంది. కేవలం వెండి తెరపై కనిపించే వారే కాదు. స్మార్ట్ ఫోన్&amp;zwnj; స్క్రీన్&amp;zwnj;పై ఐదు లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్&amp;zwnj; కలిగిన ప్రతి ఒక్కరినీ ఇకపై సెలబ్రిటీగా పరిగణించాలని సెబీ ప్రతిపాదించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ నిర్ణయం డిజిటల్ మీడియా ప్రపంచంలో ఒక సంచలనంగా మారింది. ఇప్పటి వరకు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన కఠినమైన ఆంక్షలు, వెరిఫికేషన్లు ఇకపై క్రియేటర్లకు కూడా వర్తిస్తాయి. అసలు సెబీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సెబీ విడుదల చేసిన తాజా కన్సల్టేషన్ పేపర్ ప్రకారం, సెలబ్రిటీ హోదా కేవలం ఫాలోవర్ల సంఖ్యకే పరిమితం కాలేదు. ఈ జాబితాలోకి వచ్చే వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఏదైనా ఒక సింగిల్ ప్లాట్&amp;zwnj;ఫామ్&amp;zwnj;లో ఐదు లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్&amp;zwnj; ఉంటే వారు సెలబ్రిటీలు. అంతర్జాతీయ స్థాయిలో భారత్&amp;zwnj;కు ప్రాతినిధ్యం వహించిన వారు కూడా ఈ జాబితాలో ఉంటారు. కనీసం ఒక సీజన్ లేదా పది ఎపిసోడ్&amp;zwnj;లపాటు టీవీ ప్రోగ్రామ్&amp;zwnj;లు హోస్ట్ చేసిన యాంకర్లు కూడా సెలబ్రిటీలు అవుతారు. బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలు, ఓటీటీ బేస్డ్ కాంపిటేషన్స్&amp;zwnj;లో విన్నర్&amp;zwnj;లు, రన్నర్&amp;zwnj;లు కూడా సెలబ్రిటీలే.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వర్చువల్&amp;zwnj; ఇన్&amp;zwnj;ఫ్లూయెన్సర్లు రాజ్యమేలుతున్నారు. ఇప్పుడు సెబీ వీరికి కూడా సెలబ్రిటీ హోదా కల్పించింది. మనుషుల లాంటి లక్షణాలు ఉండి, ప్రేక్షకులను ప్రభావితం చేయగలిగే ఏ ఏఐ అవతార్&amp;zwnj;నైనా సెలబ్రిటీగానే గుర్తిస్తారు. ఒక వేళ ఫైనాన్సియల్&amp;zwnj; బ్రాండ్స్&amp;zwnj; ఇలాంటి డిజిటల్ క్యారెక్టర్లను ప్రచారానికి ఉపయోగిస్తే, వారు కూడా మనుషులకు ఉండే అన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే సెలబ్రిటీలు కేవలం ఆయా ఫైనాన్సియల్&amp;zwnj; బ్రాండ్&amp;zwnj;లు, లేదా సంస్థలను మాత్రమే ఎండార్స్&amp;zwnj; చేయాలి. అంతే కానీ, నిర్ధిష్టమైన ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్&amp;zwnj; లేదా సర్వీస్&amp;zwnj;ల గురించి ఎలాంటి క్లెయిమ్&amp;zwnj; లేదా రికమండేషన్లు చేయడానికి లేదు. అంటే ఒక ఇన్ఫ్లూయెన్సర్&amp;zwnj; ఒక ఇన్వెస్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj; ప్లాట్&amp;zwnj;ఫామ్&amp;zwnj;ను ప్రమోట్ చేయవచ్చు కానీ, ఫలానా మ్యూచువల్&amp;zwnj; ఫండ్&amp;zwnj;లో డబ్బులు పెట్టండి అని చెప్పడానికి లేదు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;డార్క్&amp;zwnj; ప్యాటర్న్స్&amp;zwnj; పై ఉక్కుపాదం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;యూజర్లను తప్పుదోవ పట్టించే మార్కెటింగ్&amp;zwnj; టెక్నిక్&amp;zwnj;పై సెబీ నిషేధం విధించాలని ప్రతిపాదించింది. పెట్టుబడులపై కచ్చితమైన లాభాలు వస్తాయని హామీ ఇ్వకూడదు. ఆఫర్&amp;zwnj; ముగిసిపోతోంది అంటూ తప్పుడు ఆందోళన కలిగించకూడదు. అకౌంట్&amp;zwnj; ఓపెన్ చేస్తే వోచర్లు, కూపన్లు లేదా రివార్డులు ఇస్తామనే ఆశ చూపకూడదు. తప్పుదోవ పట్టించే టెస్టిమోనియల్స్&amp;zwnj;ను ఉపయోగించకూడదు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇప్పటి వరకు చాలా ప్రకటనకు ముందస్తు అనుమతి అవసరం ఉండేది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం, పోస్ట్ పబ్లికేషన్ సూపర్విజన్ పద్దతిని తీసుకురానున్నారు. అంటే ప్రకటన ప్రచురించిన 24గంటల్లోపు ఆ లింక్&amp;zwnj;ను ఒక సెంట్రలైజ్డ్&amp;zwnj; పోర్టల్&amp;zwnj;లో అప్&amp;zwnj;లోడ్ చేయాలి. అయితే సెలబ్రిటీలు నటించే ప్రకటనలకు మాత్రం ముందస్తు అనుమతి నిబంధన కొనసాగే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/25/9ef4cfafbcb57dca6a41239f74f1aefd1782392426094215_original.jpg" width="220"/></item></channel></rss>