<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! </title><atom:link href="https://telugu.abplive.com/business/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Mon, 27 Jul 2026 15:17:32 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!]]></title><link>https://telugu.abplive.com/news/world/indian-origin-diamond-merchant-dhiru-ramani-released-in-mali-after-ransom-of-4-million-euros-payment-254639</link><comments>https://telugu.abplive.com/news/world/indian-origin-diamond-merchant-dhiru-ramani-released-in-mali-after-ransom-of-4-million-euros-payment-254639#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 12:28:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ప్రపంచం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/world/indian-origin-diamond-merchant-dhiru-ramani-released-in-mali-after-ransom-of-4-million-euros-payment-254639</guid><description><![CDATA[&lt;p&gt;సూరత్: మాలిలో కిడ్నాప్&amp;zwnj;కు గురైన భారత సంతతికి చెందిన వజ్రాల వ్యాపారి దాదాపు మూడు నెలల తరువాత కిడ్నాపర్ల చెర నుంచి విడుదలయ్యారు. ఆయన కుటుంబం 4 మిలియన్ యూరోలు (సుమారు రూ. 44 కోట్లు) చెల్లించిన తర్వాత కిడ్నాపర్లు ఆయనను విడుదల చేశారు. పిటిఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం, 75 ఏళ్ల ధీరూ రమణిని కిడ్నాపర్లు విడుదల చేశారు. ఆయన ఇప్పటికీ ఆ పశ్చిమ ఆఫ్రికా దేశంలోనే ఉన్నారని తెలుస్తోంది. అయితే వజ్రాల వ్యాపారి విడుదలకు సంబంధించి కిడ్నాపర్లకు పరిహారం చెల్లింపుపై కుటుంబం స్పందించలేదు. &amp;nbsp;అధికారులు కూడా వివరాలను ధృవీకరించలేదు. అయితే అమెరికాలో ఉంటున్న ధీరూ రమణి కుటుంబం 40 లక్షల యూరోలు చెల్లించిన తరువాతే ఆయన క్షేమంగా విడుదలయ్యారని వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం స్థానిక అధికారులు రమణిని విచారిస్తుండగా, ఆయన తిరిగి స్వదేశానికి ఎప్పుడు వస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కిడ్నాపర్లతో మాట్లాడి డీల్ చేసుకున్న బాధిత కుటుంబం..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గుజరాత్&amp;zwnj;లోని అమ్రేలీ జిల్లాకు చెందిన ధీరూ రమణికి సూరత్ వజ్రాల పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం ఉంది. బంగారు గని వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన తర్వాత మాలిలో నివసిస్తున్న ఆయన ఏప్రిల్&amp;zwnj;లో అకస్మాత్తుగా కిడ్నాప్&amp;zwnj; అయ్యారు. సూరత్&amp;zwnj;కు చెందిన పరిశ్రమ వర్గాల ప్రకారం, ధీరూ రమణిని విడిపించడానికి కిడ్నాపర్లు మొదట రూ. 100 కోట్లు డిమాండ్ చేశారు. అమెరికాలో నివసిస్తున్న రమణి కుటుంబం నేరుగా కిడ్నాపర్లతో చర్చలు జరిపి, చివరకు 4 మిలియన్ యూరోలు (దాదాపు 44 కోట్లు) చెల్లించడానికి అంగీకరించారని పీటీఐ పేర్కొంది. ఏ భారత ప్రభుత్వ సంస్థ జోక్యం లేకుండానే ఈ చర్చలు ప్రైవేట్&amp;zwnj;గా జరిగినట్లు తెలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైనా ఇంకా మాలీలోనే వజ్రాల వ్యాపారి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వజ్రాల వ్యాపారి ధీరూ రమణిని కిడ్నాపర్లు విడుదల చేసినప్పటికీ ఆయన మాలిలోనే ఉన్నారు. ఇదంతా ఎలా జరిగిందని స్థానిక పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. దాంతో ఆయన కొన్ని రోజులు అక్కడే ఉండే అవకాశం కనిపిస్తోంది. గుజరాత్&amp;zwnj;లోని అమ్రేలీ జిల్లాలోని ధార్ గ్రామానికి చెందిన ధీరూ రమణి 1980 ప్రాంతంలో వజ్రాల వ్యాపారం మొదలుపెట్టారు. భారత వజ్రాల పాలిషింగ్ హబ్ అయిన సూరత్&amp;zwnj;తో బలమైన సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత ఆయన అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆయన కుటుంబం అంతర్జాతీయ వజ్రాల వ్యాపారం మొదలుపెట్టింది. ఆ తరువాత మైనింగ్ రంగానికి తన వ్యాపారాన్ని విస్తరించిన ధీరూ రమణి మాలిలో ఒక బంగారు గనిని సొంతం చేసుకుని కొంతకాలం నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన కిడ్నాప్&amp;zwnj;నకు గురయ్యారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మాలిలో భద్రతపై ఆందోళనలు&lt;br /&gt;దేశంలోని పలు ప్రాంతాల్లో సాయుధ ముఠాలు పనిచేస్తున్న మాలిలో భద్రతపై ఆందోళన పెరుగుతోంది. వజ్రాల వ్యాపారి ధీరూ రమణి ఏప్రిల్&amp;zwnj;లో కిడ్నాప్ అయ్యారు. ఇలాంటి వరుస ఘటనలు జరగడంతో మాలిలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని రాజధాని బామకోలోని భారత రాయబార కార్యాలయం ఏప్రిల్ 25న సెక్యూరిటీ అడ్వైజరీని జారీ చేసింది. అయితే ఆ అడ్వైజరీలో ధీరూ రమణి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే, తీవ్రవాద గ్రూపులు, నేరపూరిత ముఠాల దాడులు క్రమంగా పెరుగుతున్నాయని.. మాలిలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిని ఆ అడ్వైజరీ నోట్ స్పష్టం చేసింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/84efdf73fdbd5b344d637bf64db04adc1785135339714233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు]]></title><link>https://telugu.abplive.com/business/income-tax-notice-sent-to-deceased-person-house-allahabad-high-court-legal-right-254504</link><comments>https://telugu.abplive.com/business/income-tax-notice-sent-to-deceased-person-house-allahabad-high-court-legal-right-254504#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 16:37:09 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ బిజినెస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/income-tax-notice-sent-to-deceased-person-house-allahabad-high-court-legal-right-254504</guid><description><![CDATA[&lt;p&gt;ఇన్&amp;zwnj;కమ్ ట్యాక్స్&amp;zwnj; (Income Tax)కు సంబంధించిన ప్రతి సమాచారం ట్యాక్స్&amp;zwnj;పేయర్&amp;zwnj;కు చాలా కీలకంగా మారుతంది. మీ ఇంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి పేరు మీద మీ ఇంటికి బ్యాంక్ లేదా ఇన్&amp;zwnj;కం ట్యాక్స్&amp;zwnj;కు సంబంధించిన నోటీసులు వస్తే ఆశ్చర్యపోతారు. ఆ ఇబ్బందికర పరిస్థితిలో మీరు ఏమి చేస్తారు? ఇదే విషయంపై అలహాబాద్ హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఒక కేసు విచారణ సందర్భంగా కోర్టు మాట్లాడుతూ.. ఒకవేళ ఏ వ్యక్తి అయినా చనిపోతే&amp;nbsp; వారి పేరు మీద ఇన్&amp;zwnj;కం ట్యాక్స్ రీ అసెస్మెంట్ నోటీసు జారీ చేయడానికి వీల్లేదని తెలిపింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అసలు వివాదం ఏంటీ..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వాస్తవానికి, ఒక వ్యక్తికి ఇన్&amp;zwnj;కం ట్యాక్స్ డిపార్ట్&amp;zwnj;మెంట్ మార్చి 2025లో రీ-అసెస్మెంట్ నోటీసు పంపించారు. కాగా ఆ వ్యక్తి జనవరి 2024లోనే చనిపోయారు. ఈ వ్యవహారం లక్నోలో ఫ్లాట్ కొనుగోలు చేయడానికి సంబంధించినదని తెలుస్తోంది.&amp;nbsp;దీనిపై ఇన్&amp;zwnj;కమ్ ట్యాక్స్ డిపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj;కు ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని డబ్బులు చెల్లించారని, కానీ అందుకు సంబంధించిన లెక్కలు చూపలేదని అనుమానం వ్యక్తం చేసింది. తరువాత ఆ వ్యక్తి మరణించిన విషయం డిపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj;కు తెలియడంతో ఆయన భార్యకు ట్యాక్స్ నోటీసులు పంపుతూ చర్యలు తీసుకెళ్లారు. అలహాబాద్ హైకోర్టుకు ఈ వ్యవహారం కోర్టుకు చేరగా విచారణ సందర్భంగా తీ2ర్పును వెలువరించింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఈ వ్యవహారంపై కోర్టు ఏం చెప్పింది?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి మరణించినప్పుడు, ఆయన పేరు మీద ఇన్&amp;zwnj;కమ్ ట్యాక్స్ రీ-అసెస్మెంట్ నోటీసు జారీ చేయడం చట్టపరంగా తప్పు అని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత ట్యాక్స్&amp;zwnj;కు సంబంధించిన చర్యలు తీసుకోవాలంటే, ఆ నోటీసు చట్టపరంగా వారసుడి (Legal Heir) పేరు మీద జారీ కావాలని కోర్టు తెలిపింది. దీంతో పాటు, వ్యక్తి జీవించి ఉన్నప్పుడే చర్యలు ప్రారంభమై ఉంటే, దాన్ని వారసుడి పేరు మీద ముందుకు తీసుకెళ్లవచ్చని కోర్టు స్పష్టం చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మీకు ఇలాంటి నోటీసు వస్తే ఏం చేయాలి?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఒకవేళ మీ ఇంట్లో మరణించిన వ్యక్తి పేరు మీద ఇన్&amp;zwnj;కం ట్యాక్స్ నోటీసు వస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు.&lt;/p&gt;
&lt;p&gt;అందు కోసం ముందుగా మీరు డిపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj;కు మరణ ధృవీకరణ పత్రం (Death Certificate) వివరాలను అందించాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అవసరమైతే మీరు ట్యాక్స్ లాయర్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) నుంచి ముఖ్యమైన సలహాలు తీసుకోవాలి.&lt;/p&gt;
&lt;p&gt;ఇటీవల ఇళ్లలో ఎవరైనా చనిపోయిన వారికి ఈ సమాచారం చాలా అవసరం.&lt;/p&gt;
&lt;p&gt;మరణించిన వ్యక్తి ట్యాక్స్ సంబంధిత వ్యవహారాలను చూస్తున్న వారు లాయర్ ద్వారా విషయాలు క్లారిఫై చేసుకోవాలి. పెండింగ్ ఉన్న నోటీసులకు సమాధానం ఇవ్వాలి.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/30fbee5961fd83a66ed48794a1fa60531784977528707233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[LIC Unclaimed Funds: ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి]]></title><link>https://telugu.abplive.com/business/lic-7318-crore-unclaimed-funds-epfo-inactive-accounts-reasons-how-to-claim-254061</link><comments>https://telugu.abplive.com/business/lic-7318-crore-unclaimed-funds-epfo-inactive-accounts-reasons-how-to-claim-254061#respond</comments><pubDate>Tue, 21 Jul 2026 15:17:48 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ బిజినెస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/lic-7318-crore-unclaimed-funds-epfo-inactive-accounts-reasons-how-to-claim-254061</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;LIC Unclaimed Amount:&lt;/strong&gt; భారతీయ జీవిత భీమా సంస్థ వద్ద క్లెయిమ్ చేయకుండా పడి ఉన్న నిధులపై కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్&amp;zwnj;లో సంచలన గణాంకాలను వెల్లడించింది. మార్చి 31, 2026 నాటికి ఎల్&amp;zwnj;ఐసీ వద్ద ఏకంగా రూ.7,318.5 కోట్లు అన్&amp;zwnj;క్లెయిమ్డ్&amp;zwnj;గా నిలిచిపోయాయి. ఇందులో రూ.5,564.5 కోట్లు పాలసీదారులు క్లెయిమ్ చేయని అసలు సొమ్ము కాగా, దానిపై వచ్చిన వడ్డీ, ఆదాయం విలువ మరో రూ.1,753.95 కోట్లు. మరోవైపు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్ద అధికారికంగా &quot;అన్&amp;zwnj;క్లెయిమ్డ్&quot; ఖాతాలు లేవని స్పష్టం చేసిన ప్రభుత్వం, నిష్క్రియాత్మకంగా &amp;nbsp;ఉన్న ఖాతాల్లో రూ.9,330.5 కోట్లు మూలుగుతున్నాయని తెలిపింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఏజెంట్ల ఒత్తిడితో పాలసీలు చేసే వాళ్ల క్లెయిమ్&amp;zwnj;లు తక్కువ&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇంత పెద్ద మొత్తంలో నిధులు క్లెయిమ్ కాకుండా మిగిలిపోవడానికి ప్రధానంగా ఏజెంట్ల ఒత్తిడి, అవగాహనా రాహిత్యం కారణమవుతున్నాయి. గ్రామీణ, &amp;nbsp;మధ్యతరగతి వర్గాల్లో చాలామంది బంధువులు లేదా తెలిసిన ఏజెంట్ల మాట నమ్మి ఎల్&amp;zwnj;ఐసీ పాలసీలు తీసుకుంటారు. అయితే, కొన్ని వాయిదాలు &amp;nbsp;చెల్లించిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదా చెల్లించే శక్తి లేకనో పాలసీలను మధ్యలోనే ఆపేస్తారు . ఆ తర్వాత తాము చెల్లించిన ఆ కొద్దిపాటి సొమ్మును సరెండ చేసుకుని వెనక్కి తీసుకోవచ్చనే కనీస సమాచారం 80% మంది పాలసీదారులకు తెలియకపోవడమే ఈ కొండలా పేరుకుపోయిన నిధులకు మూలకారణం.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;How to check LIC's unclaimed maturity amount? &lt;br /&gt;LIC has an unclaimed maturity amount of ₹880.93 crore. To check LIC's unclaimed maturity amount, go to the homepage of LIC's website, click on 'Customer Services' and choose the option of 'Unclaimed Amounts of Policyholders'. After&amp;hellip;&lt;/p&gt;
&amp;mdash; Vishal Sharma (@VishalSharma_Up) &lt;a href=&quot;https://x.com/VishalSharma_Up/status/1869694172002721795?ref_src=twsrc%5Etfw&quot;&gt;December 19, 2024&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;&lt;strong&gt;సరిగ్గా సమాచారం లేకపోవడం కూడా మైనస్&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;దీనికితోడు కమ్యూనికేషన్ గ్యాప్ &amp;nbsp;పెద్ద సమస్యగా మారింది. పాలసీ తీసుకున్న నాటికి ఉన్న చిరునామాలు, ఫోన్ నంబర్లు మారడం, నామినీలకు పాలసీ వివరాలు సరిగ్గా చెప్పకపోవడం వంటి నిర్లక్ష్యం వల్ల వేల కోట్లు ఎల్&amp;zwnj;ఐసీ ఖజానాలోనే ఉండిపోతున్నాయి. పాలసీదారుడు ప్రమాదవశాత్తు లేదా సహజంగా మరణించినప్పుడు.. ఆయన కుటుంబానికి పాలసీ బాండ్ ఉందనే విషయమే తెలియక క్లెయిమ్ చేయడం లేదు. ఇటు సంస్థ వైపు నుంచి కూడా పాత వివరాలతో కస్టమర్లను పక్కాగా ట్రాక్ చేసే వ్యవస్థ బలహీనంగా ఉండటంతో కమ్యూనికేషన్ తెగిపోతోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పీఎఫ్ ఖాతాల్లోనూ అంతే!&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అన్&amp;zwnj;క్లెయిమ్డ్ నిధుల జాబితాలో మధ్యతరగతి, అసంఘటిత రంగ కార్మికులు &amp;nbsp; వలస కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు తరచూ కంపెనీలు మారడం వల్ల EPF ఖాతాల్లో ఉన్న పాత యుఏఎన్ &amp;nbsp; నంబర్లను మర్చిపోయి, ఆ డబ్బును అలాగే వదిలేస్తున్నారు. అలాగే రోజువారీ వేతన కూలీలు, చిన్న వ్యాపారులు ఏజెంట్ల ప్రచారానికి ఆకర్షితులై రెండేళ్లు కట్టి ఆపేసిన సొమ్మును పట్టించుకోకపోవడంతో ఈ వేల కోట్ల రూపాయలు ఎవరికీ ఉపయోగపడకుండా నిరుపయోగంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి ఎల్&amp;zwnj;ఐసీ, పిఎఫ్&amp;zwnj;ఓ తమ వెబ్&amp;zwnj;సైట్లలో &amp;nbsp;అన్&amp;zwnj;క్లెయిమ్డ్ ఫండ్స్ చెకర్ &amp;nbsp;వెసులుబాటు కల్పించాయి. కస్టమర్లు తమ పాన్ కార్డ్, పేరు, పుట్టిన తేదీ నమోదు చేసి తమ పాత పాలసీల స్టేటస్ తెలుసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా పాత ఎల్&amp;zwnj;ఐసీ బాండ్లు మూలన పడి ఉంటే.. తక్షణమే సమీపంలోని బ్రాంచ్&amp;zwnj;ను సంప్రదించి, బ్యాంక్ ఖాతా వివరాలు సర్పించి మీ హక్కుగా రావాల్సిన సొమ్మును సులభంగా తిరిగి పొందవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/health/how-many-flights-of-stairs-should-one-climb-daily-for-good-health-253986&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/21/c60d9814021fa2b01c6bfd2c8e67ced61784627174240228_original.png" width="220"/></item><item><title><![CDATA[Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ]]></title><link>https://telugu.abplive.com/business/post-office-rd-scheme-wife-investment-8000-monthly-deposit-5-year-maturity-amount-253906</link><comments>https://telugu.abplive.com/business/post-office-rd-scheme-wife-investment-8000-monthly-deposit-5-year-maturity-amount-253906#respond</comments><pubDate>Mon, 20 Jul 2026 08:22:54 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ బిజినెస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/post-office-rd-scheme-wife-investment-8000-monthly-deposit-5-year-maturity-amount-253906</guid><description><![CDATA[&lt;p&gt;&amp;nbsp;Post Office RD: ఒకవేళ మీరు మీ జీవిత భాగస్వామి పేరు మీద ఒక సురక్షితమైన పెట్టుబడి ప్రారంభించాలనుకుంటే, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ మీకోసం ఒక అద్భుతమైన ఆప్షన్&amp;zwnj;. ఈ పథకంలో ఒకవేళ మీరు ప్రతి నెల నిర్దిష్టమైన మొత్తాన్ని జమ చేస్తే, కొన్ని సంవత్సరాలలో ఒక మంచి ఫండ్&amp;zwnj; ఏర్పడుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అయితే, మార్కెట్&amp;zwnj;తో ముడిపడి ఉన్న పెట్టుబడులలో రిస్క్ అధికంగా ఉంటుంది.&amp;nbsp; భయం ఉంటుంది, కానీ పోస్టాఫీస్ RD అనేది ప్రభుత్వ పొదుపు యోజన. ఇదే కారణంతో ఇందులో పెట్టుబడిని సురక్షితమైనదిగా భావించవచ్చు. ఒకవేళ మీరు మీ భార్య పేరు మీద ప్రతి నెల 8,000 జమ చేస్తే, 5 సంవత్సరాల తర్వాత మీ వద్ద లక్షల రూపాయల ఫండ్ ఉంటుంది. ఈ ఫండ్ ద్వారా ప్రయోజనాలు, కాల వ్యవధి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్ అంటే ఏమిటి?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పోస్టాఫీస్ RD అనేది ఒక ప్రభుత్వ పొదుపు యోజన. ఇందులో మీరు ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి బదులుగా ప్రతినెలా కొంత మొత్తం పొదుపు చేయాలనుకుంటే, ఈ స్కీమ్ మీకోసం మరింత ప్రయోజనకరమని చెప్పవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;RD కాలపరిమితి 5 సంవత్సరాలు అంటే 60 నెలల వ్యవధి.&lt;/p&gt;
&lt;p&gt;ఇందులో ప్రతి నెల కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇందులో పెట్టుబడికి గరిష్ట పరిమితి అంటూ లేదు&lt;/p&gt;
&lt;p&gt;వడ్డీ త్రైమాసిక (3 నెలల) ప్రాతిపదికన కాంపౌండ్ అవుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వం తరఫున నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం పెట్టుబడిదారులకు రిటర్న్స్ లభిస్తాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రతి నెల 8,000 జమ చేస్తే ఎంత లభిస్తుంది?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఒకవేళ మీరు ప్రతి నెల మీ భార్య పేరిట పోస్ట్ ఆఫీస్ RD అకౌంట్ తెరిచి, అందులో ప్రతి నెల రూ. 8,000 జమ చేస్తే, 5 సంవత్సరాలలో మీ పెట్టుబడి ఈ విధంగా ఉంటుంది.&lt;/p&gt;
&lt;p&gt;నెలవారి పెట్టుబడి: 8,000&lt;/p&gt;
&lt;p&gt;మొత్తం కాలపరిమితి: 5 సంవత్సరాలు (60 నెలలు)&lt;/p&gt;
&lt;p&gt;మొత్తం జమ చేసిన మొత్తం: 4,80,000 రూపాయలు&lt;/p&gt;
&lt;p&gt;వడ్డీ జమ చేసిన తర్వాత మెచ్యూరిటీ సమయానికి ఈ మొత్తం పెరిగి దాదాపు రూ. 5.70 లక్షలు వరకు చేరుకోవచ్చు. ఇందులో మీకు దాదాపు 80 నుండి 90 వేల రూపాయల వరకు వడ్డీ లభించవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;కాంపౌండింగ్&amp;zwnj;తో అధిక నగదు&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పోస్టాఫీస్ RD లో వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి కలుస్తుంది. అంటే మీకు కేవలం జమ చేసిన మొత్తం పైనే కాకుండా, అంతకుముందు లభించిన వడ్డీ పై సైతం వడ్డీ లభిస్తుంది. ఇదే కారణంతో మీరు సుదీర్ఘ కాలం పాటు రెగ్యూలర్ పెట్టుబడి పెడితే, మీ చిన్న మొత్తాలు కూడా ఒక పెద్ద ఫండ్&amp;zwnj;గా మారతాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;భార్య పేరు మీద పెట్టుబడి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కుటుంబ ఆర్థిక భద్రత బలోపేతం అవుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యేక ఫండ్ ఉంటుంది&lt;/p&gt;
&lt;p&gt;ఎలాంటి రిస్క్ లేకుండా క్రమం తప్పకుండా పొదుపు చేసే అలవాటు అవుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;అవసరమైనప్పుడు నిర్ణీత నిబంధనల ప్రకారం లోన్ తీసుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కొన్ని పరిస్థితులలో గడువు సమయం కంటే ముందే ఖాతాను క్లోజ్ చేసే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/20/a9ffe65502e20783f71418076867a76a1784488154057233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!]]></title><link>https://telugu.abplive.com/business/plastic-currency-will-be-introduced-by-the-rbi-by-2027-seeking-an-eoi-for-polymer-sheets-253710</link><comments>https://telugu.abplive.com/business/plastic-currency-will-be-introduced-by-the-rbi-by-2027-seeking-an-eoi-for-polymer-sheets-253710#respond</comments><pubDate>Fri, 17 Jul 2026 16:26:49 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ బిజినెస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/plastic-currency-will-be-introduced-by-the-rbi-by-2027-seeking-an-eoi-for-polymer-sheets-253710</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;RBI Plastic Currency:&amp;nbsp;&lt;/strong&gt;భారత్&amp;zwnj; ఆర్థిక వ్యవస్థలో మరో కీలక యుగం ప్రారంభంకానుంది. నోట్ల రద్దు వరకు ఆన్&amp;zwnj;లైన్ పేమెంట్&amp;zwnj; గురించి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు జేబులో డబ్బులు పెట్టుకొని తిరిగే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంటే చాలా చేతిలో మొబైల్ అందులో డిజిటల్ పేమెంట్ యాప్ ఉంటే దేశమంతా చుట్టి రావచ్చు. అయితే డిజిటల్ చెల్లింపులు ఎంత పెరుగుతున్నప్పటికీ ఫిజికల్ కరెన్సీ ప్రాధాన్యత కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే ఏటా కోట్ల రూపాయల నోట్లు వివిధ కారణాలతో రద్దు చేయాల్సి వస్తోంది. అందుకే కరెన్సీలో మార్పులకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. పది రూపాయలు, ఇరవై రూపాయలు ఇప్పుడున్న నోట్లను పూర్తిగా ప్రింటింగ్ ఆపేసి సరికొత్తగా ప్లాస్టిక్ కరెన్సీని చెలామణిలోకి తీసుకురానున్నట్టు చెబుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆర్బీఐ ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశ పెడుతుందా?&lt;/h2&gt;
&lt;p&gt;ఆర్బీఐ తరఫున నోట్లు ముద్రించే విభాగంలో బీఆర్&amp;zwnj;బీఎన్పీఎల్ కీలక ప్రకటన చేసింది.ప్లాస్టిక్ కరెన్సీకీ కావాల్సిన ముడిసరకు సరఫరా కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ముడిసరకు సరఫరా చేసేందుకు చేసేందుకు టెండర్లను పిలిచి అధికారికం ప్రక్రియ ప్రారంభించింది. ఈ విభాగంలో ఆసక్తి ఉన్న కంపెనీలు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొవచ్చ.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్లాస్టిక్ నోట్ అంటే ఏంటీ?&lt;/h2&gt;
&lt;p&gt;పాలిమర్ నోట్లనే ప్లాస్టిక్ నోట్లు అంటారు. వీటిని పాలిమర్ షీట్లపై ముద్రిస్తారు. ఇది ఫిల్మ్&amp;zwnj;లా ఉంటుంది. ఇది చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. దీనిపై పూత పూసి నోట్లకు సంబంధించిన వివరాలు ముద్రిస్తారు. దీన్ని డూప్లికేట్ చేయడానికి లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. దీనికి ఒక వైపు చిన్న పలక మాదిరిగా పెడతారు. అందులో నోట్&amp;zwnj;కు సంబంధించిన వివరాలు పొందుపరుస్తారు. దీని వల్ల ఇది ఫేక్ కాదని గుర్తించవచ్చు. అలాంటి వివరాలు లేకుంటే అది ఫేక్ అని నిర్దారణకు రావచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ముందు వచ్చే ప్లాస్టిక్ నోట్లు ఏంటీ?&lt;/h2&gt;
&lt;p&gt;ముందు పాలిమర్ నోట్లను పది, ఇరవై రూపాయల కెరన్సీతో ప్రారంభిస్తారు. ఇవి చాలా ఎక్కువ జనాలు వాడతారు. నార్మల్&amp;zwnj;గా వీటి తయారీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. త్వరగా పాడైపోతాయి. అందుకే ముందుగా వాటినే ప్రయోగాత్మకంగా చలామణిలోకి తీసుకొస్తారు. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ నోట్ల పని తీరుపై ఒక సరైన అవగాహన వస్తుంది. ఇది విజయవంతం అయితే మిగతా నోట్లను కూడా ఈ విధానంలో ముద్రిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;జనం చేతికి ప్లాస్టిక్ కరెన్సీ ఎప్పుడు వస్తుంది?&lt;/h2&gt;
&lt;p&gt;త్వరలోనే పాలిమర్&amp;zwnj; నోట్లను తీసుకురాబోతున్నట్టు గత నెలలో జరిగిన ద్రవ్యవిధాన ప్రకటనలో ఆర్బీఐ గవర్నర్&amp;zwnj; సంజయ్&amp;zwnj; మల్హోత్రా వెల్లడించారు. ఆయన చెప్పిన నెల రోజుల తర్వాత పాలిమర్ షీట్ల కోసం ఆర్బీఐ టెండర్లను పిలిచింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పాలిమర్ సప్లై చేసే కంపెనీలు ఈ టెండర్&amp;zwnj;లలో పాల్గొనవచ్చు. అయితే ప్రక్రియ ఇప్పుడు అధికారికంగా ప్రారంభమైనప్పటికీ జనాల చేతికి ప్లాస్టిక్ కరెన్సీ వచ్చే సరికి చాలా సమయం పట్టవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్లాస్టిక్ నోట్లు తీసుకురావడంలో ఆర్బీఐ పాటించే ప్రక్రియ ఏంటీ?&lt;/h2&gt;
&lt;p&gt;ఇప్పుడు ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి ముడిసరకు కోసం ఆసక్తిని తెలపాలని మాత్రం చెప్పారు. తర్వాత టెండర్ల ప్రక్రియ ఉంటుంది. అనంతరం టెక్నికల్ పరిశీలన ఉంటుంది. మోడల్&amp;zwnj;ను పరీక్షిస్తారు. దాన్ని భద్రతను పరిశీలిస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద పది రూపాయలు, ఇరవై రూపాయల నోట్లతో చెలామణిలోకి తీసుకొస్తారు. ఇప్పుడు ఉన్న కరెన్సీతోపాటు ప్లాస్టిక్ కరెన్సీ కూడా అందుబాటులోకి తెస్తారు. కొంతకాలం పరిశీలించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురావాలని గతంలో ఎప్పుడైనా ప్రయత్నం జరిగిందా?&lt;/h2&gt;
&lt;p&gt;భారత్&amp;zwnj;లో ప్లాస్టిక్ నోట్ చెలామణిలోకి తీసుకురావాలనే ఆలోచన 2009లో మొదలైంది. 2012లో పది రూపాయ నోట్లతోనే దీన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ముద్రించిన నోట్లను వివిధ పరిస్థితుల్లో ప్రయోగించాలని 2014లో భావించారు. తర్వాత వివిధ కారణాలతో ప్రాజెక్టును ఆపేశారు. మళ్లీ 2026లో ప్రక్రియను మొదలు పెట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్లాస్టిక్ కరెన్సీ అవసరం ఏం వచ్చింది?&lt;/h2&gt;
&lt;p&gt;ఓవైపు డిజిటల్ చెల్లింపులు భారీగానే జరుగుతున్నాయి. అదే సమయంలో కరెన్సీ ప్రాధాన్యత తగ్గేదేలే అన్నట్టు ఉంది. 2026లో 42.86 కోట్ల రూపాయల నగదు దేశంలో చెలామణి అవుతోంది. అందుకే ఇందులో కోట్ల రూపాయల విలువైన కరెన్సీ వివిధ కారణాలతో నాశనమవుతోంది. వీటిని మళ్లీ ముద్రించేందుకు కోట్ల రూపాయలు ఆర్బీఐ ఖర్చు చేయాల్సి వస్తోంది.&lt;/p&gt;
&lt;h2&gt;ప్లాస్టిక్ కరెన్సీ ప్రయోజనాలు ఏంటి?&lt;/h2&gt;
&lt;p&gt;ఎక్కువ కాలం మన్నిక అయ్యే ప్లాస్టిక్ కరెన్సీ తీసుకు వస్తే ఆర్బీఐపై భారం తగ్గుతుందని ఆలోచన ఉంది. ఇప్పుడు ఉన్న కరెన్సీ కంటే నాలుగైదు సంవత్సరాలు ఎక్కువ కాలం చెలామణిలో ఉంటాయి. నీటిలో త్వరగా పాడయ్యే పరిస్థితి ఉండదు. నోటు త్వరగా నాశనం కాదు. ఇందులో భద్రతా ఫీచర్స్&amp;zwnj; కారణంగా ఫేక్ చేయడానికి కూడా వీలు ఉండదు. ఈ విషయంలో ఆర్బీఐ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్లాస్టిక్ కరెన్సీతో వచ్చే సమస్యలేంటి?&lt;/h2&gt;
&lt;p&gt;పాలిమర్ కరెన్సీ నోట్ల విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. భారత్ వంటి ఉష్ణ ప్రాంతంలో ప్లాస్టిక్ కరెన్సీ మనుగడ అంత ఈజీ కాదు. ఇప్పుడు దీనికి కావాల్సిన ముడి పదార్థాన్ని విదేశాల నుంచి తెప్పించుకోవాలి. ఇది ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. వాటిని భరించి పాలిమర్స్&amp;zwnj; కరెన్సీ తీసుకొచ్చినా... ఇప్పుడు ఉన్న ఏటీఎంలు, నోట్ల లెక్కింపు యంత్రాలు అన్నింటినీ మార్చాల్సి ఉంటుంది. ఇది బ్యాంకులకు భారం కానుంది. పాలిమర్స్ నోట్లు మడిచినప్పుడు ముడతలు పడుతున్నాయే ఫిర్యాదు చాలా దేశాల్లో ఉంది. దీన్ని కూడా అధిగమించాల్సి ఉంటుంది. అయితే ప్రారంభ ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కాలక్రమేణా ఆ ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్లాస్టిక్ కరెన్సీ అమలు చేస్తున్న దేశాలు ఏవి?&lt;/h2&gt;
&lt;p&gt;ప్రపంచంలోని చాలా దేశాల్లో పాలిమర్ కరెన్సీ చెలామణిలో ఉంది. దీన్ని మొదట తీసుకొచ్చింది మాత్రం ఆస్ట్రేలియా. ఇక్కడ 1988లోనే తొలిసారిగా అమల్లోకి వచ్చింది. తర్వాత అక్కడ వాటి ప్రయోజనాలను గుర్తించిన బ్రిటన్, కెనడా, సింగపూర్, న్యూజిలాండ్, వియత్నాం, మలేషియా, బ్రూనై వంటి 40 దేశాల్లో ఈ ప్లాస్టిక్ కరెన్సీ వాడుకలో ఉంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/17/7723bd2c2e4231879b9234c8983c91f71784285493449215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nara-lokesh-apologizes-to-galla-jayadev-amara-raja-investment-shift-to-telangana-253605</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nara-lokesh-apologizes-to-galla-jayadev-amara-raja-investment-shift-to-telangana-253605#respond</comments><pubDate>Thu, 16 Jul 2026 15:43:55 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nara-lokesh-apologizes-to-galla-jayadev-amara-raja-investment-shift-to-telangana-253605</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Industry Rebuilding Trust Lokesh: &amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో చిత్తూరు జిల్లాకు చెందిన &amp;nbsp;అమరరాజా గ్రూప్ ఒక తిరుగులేని విజయగాథ. ప్రపంచ స్థాయి బ్యాటరీ తయారీ సంస్థగా ఎదిగి, వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈ సంస్థ &amp;nbsp; తెలంగాణలోని మహబూబ్&amp;zwnj;నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద రూ. 9,500 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న గిగా కారిడార్&amp;zwnj;లో భాగంగా &amp;nbsp;కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ ప్లాంట్&amp;zwnj;ను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రారంభించగా, అమరరాజా అధినేత గల్లా జయదేవ్ సామాజిక మాధ్యమాల్లో &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. &amp;nbsp;ఈ ట్వీట్&amp;zwnj;కు ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ భిన్నంగా స్పందించారు.&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నాలుగు దశాబ్దాలకు పైగా, ఆంధ్రప్రదేశ్ సాధించిన అత్యంత గొప్ప పారిశ్రామిక విజయగాథలలో అమరరాజా కేవలం ఒక విజయగాథ మాత్రమే కాదు, అంతకంటే ఎంతో ఎక్కువ. ఇది ప్రపంచ స్థాయి తయారీ రంగాన్ని సృష్టించింది, వేలాది మందికి ఉద్యోగాలను కల్పించింది, మరియు చిత్తూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ పేరును భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా సగర్వంగా చాటిచెప్పిందని గుర్తుచేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మీ సంస్థ ఎదుర్కొన్న వేధింపులు అసలు జరిగకుండా ఉండాల్సింది. తన సొంత రాష్ట్రంలో పరిశ్రమను నిర్మించాలని ఎంచుకున్న ఒక పారిశ్రామికవేత్తకు ప్రోత్సాహం లభించాలి కానీ, బెదిరింపులు కాదు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పుట్టిన ఒక సంస్థ తన తదుపరి వృద్ధి ప్రస్థానం కోసం మన సరిహద్దులు దాటి వేరే రాష్ట్రం వైపు చూడాల్సి రావడం నన్ను ఎంతగానో కలచివేస్తోందన్నారు. మనం మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరిస్తున్న ఈ తరుణంలో &amp;nbsp;ఆంధ్రప్రదేశ్ మరోసారి పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు సిద్ధంగా ఉంది. అమరరాజా ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో, అదే రాష్ట్రంలో దాని అత్యంత అద్భుతమైన కొత్త అధ్యాయాలు &amp;nbsp;సృష్టిస్తాయని నమ్ముతున్నట్లుగా తెలిపారు. &amp;nbsp;మా తలుపులు, &amp;nbsp;మా హృదయాలు ఎల్లప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయని ఆహ్వానించారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Andhra Pradesh owes you an apology, &lt;a href=&quot;https://x.com/JayGalla?ref_src=twsrc%5Etfw&quot;&gt;@JayGalla&lt;/a&gt;.&lt;br /&gt;&lt;br /&gt;For over four decades, Amara Raja has been more than just one of Andhra Pradesh's greatest industrial success stories. It has created world-class manufacturing, generated thousands of jobs, and carried the name of Chittoor and&amp;hellip; &lt;a href=&quot;https://t.co/R5y0JRxmD5&quot;&gt;https://t.co/R5y0JRxmD5&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Lokesh Nara (@naralokesh) &lt;a href=&quot;https://x.com/naralokesh/status/2077684242839134369?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 16, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;&amp;nbsp;అమరరాజా సంస్థకు ఈ స్థాయి ఎదుగుదలను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ గడ్డను దాటి పొరుగు రాష్ట్రంలో ఇంత భారీ పెట్టుబడి పెట్టాల్సి రావడం వెనుక గత వైఎస్సార్ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; పార్టీ &amp;nbsp;ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలే ప్రధాన కారణం. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో, అప్పటి గుంటూరు &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్&amp;zwnj;ను . ఆయన కుటుంబ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణ మండలి &amp;nbsp; నిబంధనల పేరుతో చిత్తూరులోని అమరరాజా ప్లాంట్లకు మూసివేత నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి ఒత్తిళ్లతో పరిశ్రమను ఊపిరి ఆడకుండా చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;సొంత రాష్ట్రంలో వ్యాపారాన్ని రాజకీయ కారణాలతో దెబ్బతీసే ప్రయత్నం చేయడం, &amp;nbsp;తీవ్రమైన బెదిరింపులు, వేధింపులు ఎదురుకావడంతో అమరరాజా యాజమాన్యం తీవ్ర అభద్రతాభావానికి లోనైంది. భవిష్యత్ విస్తరణ ప్రాజెక్టులను ఏపీలో పెడితే మరింత నష్టం వాటిల్లుతుందని భావించి, అప్పట్లో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్న తెలంగాణ వైపు వారు మొగ్గు చూపారు. నాటి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో రూ. 9,500 కోట్ల విలువైన దేశంలోనే అతిపెద్ద లిథియం-అయాన్ గిగాఫ్యాక్టరీ ప్రాజెక్టును మహబూబ్&amp;zwnj;నగర్&amp;zwnj;కు తరలించారు. ఏపీలో రావలసిన ఈ భారీ పెట్టుబడి, తద్వారా లభించాల్సిన వేలాది ఉద్యోగాలు &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్లే పొరుగు రాష్ట్రానికి తరలిపోయాయని నాడు విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;పారిశ్రామిక ప్రగతికి రాజకీయాలు ఎలా శాపంగా మారుతాయో చెప్పడానికి అమరరాజా ఉదంతం ఒక పాఠం లాంటిది. ఒక నాయకుడి వ్యక్తిగత అహానికి, కక్షసాధింపు చర్యలకు వ్యవస్థలు బలైతే రాష్ట్రాలు ఎంతటి ఆర్థిక నష్టాన్ని చవిచూస్తాయో ఈ తరలిపోయిన ప్రాజెక్ట్ స్పష్టం చేస్తోంది. ఏదేమైనా, తెలంగాణలో ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా గల్లా జయదేవ్ చేసిన ట్వీట్.. ఏపీలో గత పాలకుల వైఫల్యాలను, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పారిశ్రామిక పునరుద్ధరణ ప్రయత్నాలను జాతీయ స్థాయిలో మరోసారి చర్చకు పెట్టేలా చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/tech/8-easy-ways-to-boost-wifi-253512&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/16/21fee337e768a30eeb30e257f4f7325e1784196807690228_original.png" width="220"/></item><item><title><![CDATA[Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?]]></title><link>https://telugu.abplive.com/tech/mobiles/oneplus-exits-from-india-news-viral-is-it-fact-check-what-oppo-company-says-253604</link><comments>https://telugu.abplive.com/tech/mobiles/oneplus-exits-from-india-news-viral-is-it-fact-check-what-oppo-company-says-253604#respond</comments><pubDate>Thu, 16 Jul 2026 15:42:51 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ మొబైల్స్‌ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/tech/mobiles/oneplus-exits-from-india-news-viral-is-it-fact-check-what-oppo-company-says-253604</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Oneplus:&lt;/strong&gt;వన్&amp;zwnj;ప్లస్&amp;zwnj;, భారత్ మొబైల్ మార్కెట్&amp;zwnj;లో ఓ వెలుగు వెలిగింది. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రచారంతో వన్&amp;zwnj;ప్లస్&amp;zwnj; మొబైల్ వాడుతున్న వినియోగదారుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అమెరికా, యూరప్&amp;zwnj; మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత భారత్ నుంచి కూడా వెళ్లిపోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇకపై వన్&amp;zwnj;ప్లస్&amp;zwnj; ఫోన్&amp;zwnj;లు భారత్ మార్కెట్ కనిపించవా అనే చర్చ జరుగుతోంది. దీనిపై కంపెనీ స్పందించింది. జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాము భారత్ నుంచి వెళ్లిపోవడం లేదని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు అందిస్తున్నట్టుగానే భవిష్యత్&amp;zwnj;లో కూడా తమ సేవలు భారతీయ వినియోగదారులకు అందిస్తామని పేర్కొన్నారు. దీనంతటికీ బ్లూమ్&amp;zwnj;బర్గ్ ప్రచురించిన ఆర్టికల్&amp;zwnj; సంచలనంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;వన్&amp;zwnj;ప్లస్&amp;zwnj;పై బ్లూమ్&amp;zwnj;బర్గ్ ఏమని రాసింది?&lt;/h2&gt;
&lt;p&gt;వన్&amp;zwnj;ప్లస్ మాతృసంస్థ అయిన ఒప్పో కీలకమైన నిర్ణయం తీసుకుందని బ్లూమ్&amp;zwnj;బర్గ్ పేర్కొంది. మొత్తం వ్యాపారాన్ని రీస్ట్రక్చర్ చేయడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్స్&amp;zwnj; నుంచి వన్&amp;zwnj;ప్లస్ తప్పుకుంటున్నట్టు ఆ రిపోర్ట్&amp;zwnj;లో పేర్కొంది. ప్రస్తుతానికి అమెరికా, యూరప్ మార్కెట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. భవిష్యత్&amp;zwnj;లో అంటే 2027 నాటికి భారత్ మార్కెట్ నుంచి కూడా తప్పుకోబోతున్నట్టు పేర్కొంది. భారత్ లాంటి భారీ మార్కెట్&amp;zwnj; నుంచి వన్&amp;zwnj;ప్లస్ లాంటి ఫేమస్&amp;zwnj; మొబైల్ డిజైన్ చేసే సంస్థ తప్పుకోబోతోందనే ప్రచారం సంచలనంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఒప్పో ఎందుకీ నిర్ణయం తీసుకుంది?&lt;/h2&gt;
&lt;p&gt;వన్&amp;zwnj;ప్లస్&amp;zwnj;ను ఎప్పుడో ఒప్పో టేకోవర్ చేసింది. అయితే దీని వల్ల ఒప్పోకు వచ్చిన ప్రయోజనం లేదు. బ్రాండింగ్ పెద్దగా జరగడం లేదు. అందుకే ఒప్పో తన బ్రాండ్&amp;zwnj;ను విస్తరించేందుకు స్కెచ్ వేస్తోంది. ప్రీమియం బ్రాండ్&amp;zwnj;లను ప్రమోట్ చేయాలని చూస్తోంది. అందుకే వన్&amp;zwnj;ప్లస్&amp;zwnj;ను కేవలం చైనాకు పరిమితం చేయాలని ఒప్పో ప్లాన్. అందులో భాగంగా వివిధ దేశాల్లో ఉన్న వన్&amp;zwnj;ప్లస్&amp;zwnj; అవుట్&amp;zwnj;లెట్&amp;zwnj;లను మూసివేస్తూ వస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఓఎస్&amp;zwnj;ను ఎందుకు మార్చింది?&lt;/h2&gt;
&lt;p&gt;గ్లోబల్ బ్రాండ్&amp;zwnj;గా మరింత శక్తిమంతంగా ఎదిగేందుకు ఉన్న దారులన్నింటీని వాడుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే ఒప్పో ఫోన్&amp;zwnj;లకు వాడుతున్న ఆక్సిజన్ ఓఎస్&amp;zwnj;ను తొలగించింది. కలర్ ఓఎస్&amp;zwnj;ను తీసుకొచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విడిభాగాల ధరల్లో కూడా వ్యత్యాసం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆపిల్ ఫోన్లకు పోటీగా వన్&amp;zwnj;ప్లస్&amp;zwnj;ను తీసుకొచ్చారు. అయితే దాని విడిభాగాలు చాలా ఖరీదైనవి. అందుకే మధ్యస్థంగా ఉండే నార్డ్&amp;zwnj; ఫోన్&amp;zwnj;లు ప్రవేశపెట్టింది. వీటి విడిభాగాలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అయితే పెరిగిన ముడిసరకు ధరలతో వన్&amp;zwnj;ప్లస్&amp;zwnj; మొబైల్స్ రిపేర్ చేయడం, అమ్మకాలను కంటిన్యూచేయడం సంస్థకు భారంగా మారతోంది. ఇప్పుడు డిస్&amp;zwnj;కంటిన్యూ చేయడానికి ఇది కూడా ఒక కారణంగా మార్కెట్&amp;zwnj;విశ్లేషకులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పెరిగిపోతున్న పోటీ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మొదట్లో ఆపిల్&amp;zwnj;తో మాత్రమే వన&amp;zwnj;ప్లస్&amp;zwnj;కు పోటీ ఉండేది. కానీ సామ్&amp;zwnj;సంగ్&amp;zwnj;, వివో, ఐక్యూ లాంటి సంస్థలు కూడా ప్రీమియం సెగ్మెంట్&amp;zwnj;లోకి వచ్చేశాయి. అదిరిపోయే ఫీచర్స్&amp;zwnj;తో ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు మొబైల్స్ రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా సామ్&amp;zwnj;సంగ్&amp;zwnj; నుంచి పోటీ తీవ్రంగా ఉంటోంది. ప్రస్తుత పోటీని తట్టుకొని ప్రజలను మెప్పించడం కష్టంగా మారుతోంది. ఎన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే చైనా వెలుపల మార్కెట్&amp;zwnj;ను వన్&amp;zwnj;ప్లస్ పెంచుకోలేకపోతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అంతర్జాతీయ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి&lt;/h2&gt;
&lt;p&gt;వన్&amp;zwnj;ప్లస్&amp;zwnj;పై ఇప్పటికే ఆపిల్ ఒక కేసు ఫైల్ చేసింది. ఈ విషయంపై ఇంకా వాదనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడటం, ఆ కేసును ఎదుర్కొని ముందుకు వెళ్లడ ఇబ్బంది మారుతోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వన్&amp;zwnj;ప్లస్&amp;zwnj;కు చికాకు పెట్టిస్తున్నాయి. వచ్చిన కొత్త రూల్స్ కారణంగా 15కుపైగా ఫ్లాగ్&amp;zwnj;షిప్&amp;zwnj; మోడల్స్&amp;zwnj;ను విడుదల ఆలస్యమవుతోంది. పెరిగిపోతున్న సాంకేతికత కారణంగా ఆ మోడల్స్ అవుడేటెడ్ అవుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;యూరప్, అమెరికాలో మారుతున్న పరిస్థితులను బట్టి ఒప్పో కంపెనీ అక్కడి నుంచి వన్&amp;zwnj;ప్లస్&amp;zwnj;ను వెనక్కి తీసుకోవాలని చూస్తోంది. కానీ భారత్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదని కంపెనీ తెలిపింది. కొత్త ఫోన్ల అమ్మకాల సంగతి పక్కన పెడితే మిగతా సపోర్ట్ సిస్టమ్&amp;zwnj; కచ్చితంగా భారత్&amp;zwnj; నుంచి వెళ్లేది లేదని తేల్చి చెప్పింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/16/44222970135be4890943b9f5e4d80a0d1784196667980215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్]]></title><link>https://telugu.abplive.com/business/india-uk-ceta-trade-agreement-starts-telangana-exports-flagged-off-253517</link><comments>https://telugu.abplive.com/business/india-uk-ceta-trade-agreement-starts-telangana-exports-flagged-off-253517#respond</comments><pubDate>Wed, 15 Jul 2026 18:23:52 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ బిజినెస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/india-uk-ceta-trade-agreement-starts-telangana-exports-flagged-off-253517</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Exports to United Kingdom 2026:&lt;/strong&gt; భారతదేశ అంతర్జాతీయ వాణిజ్య రంగంలో సరికొత్త చరిత్ర. భారత్&amp;ndash;యునైటెడ్ కింగ్&amp;zwnj;డమ్ &amp;nbsp;మధ్య కుదిరిన చారిత్రాత్మక సమగ్ర ఆర్థిక , &amp;nbsp;వాణిజ్య ఒప్పందం &amp;nbsp;15 జూలై 2026 అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు బ్రిటన్ మార్కెట్లో భారీగా ప్రాధాన్యత లభించనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని, తెలంగాణ నుండి యూకేకు ప్రత్యేక రాయితీలతో కూడిన మొట్టమొదటి ఎగుమతి సరుకుల కంటైనర్లను బుధవారం హైదరాబాద్&amp;zwnj;లో వైభవంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందం తెలంగాణ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోయనుందని మార్కెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే అత్యంత కీలకమైన ఎగుమతి కేంద్రంగా &amp;nbsp;రాణిస్తోంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, రసాయనాల ఎగుమతిలో రాష్ట్రానిది ప్రత్యేక స్థానం. గత ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం తెలంగాణ నుండి యూకేకు దాదాపు &amp;nbsp;రూ. 3,360 కోట్లు &amp;nbsp;విలువైన ఎగుమతులు జరిగాయి. ఇందులో అత్యధికంగా ఔషధ రంగానికి చెందిన డ్రగ్ ఫార్ములేషన్స్, బయోలాజికల్స్ విలువ &amp;nbsp;116.4 మిలియన్ డాలర్లు &amp;nbsp;ఉండగా.. ఎలక్ట్రానిక్ పరికరాలు &amp;nbsp;110.4 మిలియన్ డాలర్లు ఉన్నాయి. &amp;nbsp;రసాయన ఉత్పత్తులు , ఎలక్ట్రికల్ మెషినరీ కూడా భారీగా ఎగుమతి అయ్యాయి. తాజా ఒప్పందం ద్వారా ఈ గణాంకాలు మరింత ఊహించని స్థాయికి పెరగనున్నాయి.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;The landmark India&amp;ndash;UK Comprehensive Economic and Trade Agreement (CETA) comes into force today.&lt;br /&gt;&lt;br /&gt;To mark the occasion, the first export consignments from Telangana to the UK are flagged off from Hyderabad in the presence of senior officials, including Telangana Special Secretary&amp;hellip; &lt;a href=&quot;https://t.co/pu5hwlUSjn&quot;&gt;pic.twitter.com/pu5hwlUSjn&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; All India Radio News (@airnewsalerts) &lt;a href=&quot;https://x.com/airnewsalerts/status/2077313581260193818?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 15, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;పన్నుల రద్దుతో తెలంగాణకు దక్కనున్న భారీ ప్రయోజనాలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గతంలో తెలంగాణ నుంచి యూకేకు ఎగుమతి అయ్యే పలు కీలక వస్తువులపై బ్రిటన్ ప్రభుత్వం భారీగా దిగుమతి సుంకాలను వసూలు చేసేది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ ఉత్పత్తుల పోటీతత్వం తగ్గేది. తాజా CETA ఒప్పందం ప్రకారం.. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఈ కింది సుంకాలన్నీ ఇకపై &amp;nbsp;పూర్తిగా సున్నా కానున్నాయి&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;టెక్స్&amp;zwnj;టైల్స్&amp;nbsp; : గతంలో 12% వరకు ఉన్న సుంకం ఇకపై లేదు&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;లెదర్&amp;nbsp; :&amp;nbsp; గతంలో అమల్లో ఉన్న 16% పన్ను రద్దు&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;జెమ్స్ అండ్ జ్యువెలరీ&amp;nbsp; : &amp;nbsp;4% గా ఉన్న సుంకం రద్దు.&lt;br /&gt;&amp;nbsp;రసాయన ఉత్పత్తులు : &amp;nbsp;4% నుండి 8% వరకు ఉన్న పన్నులు రద్దు.&lt;br /&gt;&amp;nbsp;పరిశ్రమల యంత్రాలు: &amp;nbsp;8% నుండి 14% వరకు ఉన్న పన్ను పూర్తిగా రద్దు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ పన్నుల రద్దుతో బ్రిటన్ మార్కెట్లో తెలంగాణ ఉత్పత్తులు అత్యంత చౌకగా , &amp;nbsp;అత్యంత పోటీతత్వంతో లభించనున్నాయి. ఇది రాష్ట్ర ఎగుమతులకు సరికొత్త జోష్ ఇవ్వనుంది. ముఖ్యంగా ఈ ఒప్పందం వల్ల తెలంగాణలోని పలు రంగాలకు అపరిమితమైన అవకాశాలు లభించనున్నాయి. &amp;nbsp;ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని గా పేరుగాంచిన తెలంగాణ.. డ్రగ్స్, వైద్య పరికరాలు, హెల్త్&amp;zwnj;కేర్ ఉత్పత్తులను మరింత సులభంగా బ్రిటన్&amp;zwnj;కు పంపవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్, టెలికాం పరికరాలు, ప్రిసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమలు యూకే సరఫరా వ్యవస్థతో &amp;nbsp;మరింతగా అనుసంధానం కానున్నాయి. ఇవే కాకుండా సంప్రదాయేతర రంగాలు అయిన ఫుడ్ ప్రాసెసింగ్, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, ప్రాసెస్ చేసిన పండ్ల ఎగుమతులకు కూడా బ్రిటన్&amp;zwnj;లో విస్తృత మార్కెట్ లభించనుంది.&lt;/p&gt;
&lt;p&gt;అంతిమంగా ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ ఎగుమతిదారుల అంతర్జాతీయ పోటీతత్వం పెరగడమే కాకుండా, రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో భాగస్వాములు కానున్నాయి. ఎగుమతి ఆధారిత తయారీ రంగానికి కొత్త పెట్టుబడులు తరలిరావడానికి, తద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడానికి ఈ చారిత్రాత్మక ఒప్పందం మార్గం సుగమం చేసింది. నేడు ప్రారంభమైన ఎగుమతి సరుకులు, అంతర్జాతీయ వాణిజ్య శక్తిగా ఎదగాలన్న భారతదేశ సంకల్పంలో మరియు తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలవనుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/health/the-body-shows-signs-of-these-diseases-as-soon-as-you-wake-up-in-the-morning-253408&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/15/22f9e5d10801d032d578ad4cd7c8eb641784120006755228_original.png" width="220"/></item><item><title><![CDATA[UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్]]></title><link>https://telugu.abplive.com/news/india/biometric-authentication-based-upi-transactions-rupay-credit-card-cross-600-million-in-june-2026-253226</link><comments>https://telugu.abplive.com/news/india/biometric-authentication-based-upi-transactions-rupay-credit-card-cross-600-million-in-june-2026-253226#respond</comments><pubDate>Sun, 12 Jul 2026 08:12:34 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/biometric-authentication-based-upi-transactions-rupay-credit-card-cross-600-million-in-june-2026-253226</guid><description><![CDATA[&lt;p&gt;ముంబై: స్మార్ట్&amp;zwnj;ఫోన్లలో ఉండే బయోమెట్రిక్ అథెంటికేషన్ (ఆన్-డివైస్) ఆధారంగా జరిగిన యూపీఐ పేమెంట్లు 2026 జూన్ నెలలో 61.1 కోట్లు దాటాయి. ఈ మొత్తం లావాదేవీల విలువ రూ. 25,416 కోట్లుగా నమోదైంది. రోజువారీ అవసరాల కోసం ప్రజలు ఈ విధానాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్&amp;zwnj;ఫోన్&amp;zwnj;లోని ఫింగర్&amp;zwnj;ప్రింట్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగించి UPI పేమెంట్లను సులభంగా పూర్తి చేయవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;యూపీఐ(UPI) వినియోగదారులు తమ రోజువారీ చెల్లింపుల కోసం బయోమెట్రిక్ ఆధారిత అథెంటికేషన్ ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇది డిజిటల్ చెల్లింపుల రంగంలో మరింత వేగవంతమైన, సరళమైన మరియు సులువైన పద్ధతి వైపు మారుతున్న కాలానికి సంకేతంగా నిలుస్తోంది. ఈ ఫీచర్ వ్యక్తుల మధ్య జరిగే చెల్లింపులకు (P2P), అలాగే వ్యాపారులకు చేసే చెల్లింపులకు (P2M) కూడా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల నిత్యం చేసే చెల్లింపులు మరింత వేగంగా, సులువుగా పూర్తవుతున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ సదుపాయం రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ లావాదేవీలకు కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల యూపీఐ పిన్ అవసరం లేకుండానే క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్లు చేయవచ్చు. సాధారణంగా సేవింగ్స్ ఖాతా నుండి యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు ఉండే అదే వేగం, సౌకర్యాన్ని ఇది క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు కూడా అందిస్తుంది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/business/personal-finance/those-who-own-old-50-and-100-rupee-notes-are-millionaires-here-are-the-full-details-253064&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే!&lt;/a&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot;బయోమెట్రిక్ విధానానికి పెరుగుతున్న ఆదరణను చూస్తుంటే, యూపీఐ వినియోగదారులు సులభమైన, వేగవంతమైన పేమెంట్ అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. జూన్ నెలలోనే రికార్డు స్థాయిలో 60 కోట్లకు పైగా లావాదేవీలు నమోదు కావడం విశేషం. రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐతో సహా అన్ని రకాల చెల్లింపుల్లోనూ ఈ విధానానికి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే పలు బ్యాంకులు, యూపీఐ యాప్&amp;zwnj;లు తమ కస్టమర్లకు బయోమెట్రిక్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సురక్షితమైన, సౌకర్యవంతమైన ఈ పద్ధతిని ఎంచుకునే వారి సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నాము&quot; అని ఎన్&amp;zwnj;పీసీఐ గ్రోత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోహిని రాజోలా అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;స్మార్ట్&amp;zwnj;ఫోన్&amp;zwnj;లోని వేలిముద్ర లేదా ఫేస్ లాక్ వాడటం ద్వారా, వినియోగదారులకు యూపీఐ పిన్ గుర్తుపెట్టుకోవాల్సిన లేదా ఎంటర్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఇది లావాదేవీలను చాలా వేగంగా పూర్తి చేయడమే కాకుండా, పేమెంట్లు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ రేటును పెంచుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/business/personal-finance/what-is-gen-z-shopping-behavior-and-using-credit-cards-and-what-tells-latest-report-252966&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Does Gen Z Use Credit Cards:క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్&amp;zwnj;జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే!&lt;/a&gt;&amp;nbsp;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;
&lt;p&gt;వివిధ బ్యాంకులు, యూపీఐ యాప్&amp;zwnj; (UPI Apps)లలో ఈ సదుపాయం విస్తరిస్తుండటంతో, భారతీయుల రోజువారీ చెల్లింపుల శైలిలో బయోమెట్రిక్ కీలక పాత్ర పోషించనుంది. రాబోయే నెలల్లో కూడా ఈ ఫీచర్&amp;zwnj;కు ఆదరణ మరింత పెరుగుతుందని ఎన్&amp;zwnj;పీసీఐ ఆశిస్తోంది. ఇది సురక్షితమైన, ఎలాంటి అడ్డంకులు లేని డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/12/ae52c506c4ced41d51009350eedbdbde1783796796952233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! ]]></title><link>https://telugu.abplive.com/business/personal-finance/those-who-own-old-50-and-100-rupee-notes-are-millionaires-here-are-the-full-details-253064</link><comments>https://telugu.abplive.com/business/personal-finance/those-who-own-old-50-and-100-rupee-notes-are-millionaires-here-are-the-full-details-253064#respond</comments><pubDate>Fri, 10 Jul 2026 11:28:29 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పర్సనల్ ఫైనాన్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/personal-finance/those-who-own-old-50-and-100-rupee-notes-are-millionaires-here-are-the-full-details-253064</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Old Currency:&lt;/strong&gt; చాలా మందికి పాత వస్తువులను గుర్తులుగా సేకరించే అలవాటు ఉంటుంది. అదేవిధంగా, చాలా మంది రికార్డు సృష్టించడం కోసం రకరకాల పెన్నులు, కార్డులు, పుస్తకాలు, లేదా పాత నాణేలు లేదా నోట్ల వంటి కొన్ని వస్తువులను కూడా సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా ప్రజలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్&amp;zwnj;లో కూడా ప్రవేశించారు. కానీ, ప్రస్తుతం చలామణిలో లేని పాత నోట్లు లేదా నాణేలను సేకరించేవారు తమ ఇళ్లలో నుంచే సౌకర్యవంతంగా కోటీశ్వరులు కాగలరని మీకు తెలుసా? &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రత్యేకమైన నోట్లకు పెరుగుతున్న డిమాండ్&lt;/h2&gt;
&lt;p&gt;ఈ రోజుల్లో పాత, ప్రత్యేకమైన నోట్లకు చాలా పెద్ద డిమాండ్ ఉంది. ప్రజలు కొన్ని సీరియల్ నంబర్లు ఉన్న పాత నోట్లను సేకరించడానికి కూడా ఇష్టపడతారు. ఉదాహరణకు 786 సంఖ్యను చాలా అదృష్టంగా భావిస్తారు. అందువల్ల, ఒక నోటు సీరియల్ నంబర్ 786తో ముగిస్తే, అది అరుదైన నోటు అవుతుంది. అటువంటి నోట్లకు మార్కెట్లో గణనీయమైన విలువ ఉంటుంది.&lt;/p&gt;
&lt;h2&gt;పాత నోట్లు:&lt;/h2&gt;
&lt;p&gt;కాలం మారినట్లే పాత వస్తువులు కూడా మారుతాయి. కాలక్రమేణా నోట్ల రూపం కూడా మారింది. సీరియల్ నంబర్లు 786 లేదా మరేదైనా అదృష్టకరమైన లేదా ప్రత్యేకమైన సంఖ్యతో ముగిసే పాత 5-రూపాయి, 10-రూపాయి, 20-రూపాయి, 50-రూపాయి, 100-రూపాయి నోట్లు మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, ఈ సిరీస్&amp;zwnj;లోని పాత నోట్లకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని గుర్తుంచుకోండి.&lt;/p&gt;
&lt;p&gt;పాత డిజైన్&amp;zwnj;తో ఉన్న 50 రూపాయల నోట్లకు కూడా ప్రజాదరణ ఉంది. అందుకే వాటి ప్రాధాన్యత పెరుగుతోంది. అటువంటి నోటు సరికొత్తగా ఉండి, మరకలు, కట్స్&amp;zwnj;, లేదా అధిక వంపులు లేకుండా, అలాగే ముద్రణ దోషాలు లేదా ప్రత్యేకమైన సీరియల్ నంబర్ లేకుండా ఉంటే, దాని విలువ వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ఉండవచ్చు. కోట్ల రూపాయల నోట్లు దొరికినట్లు చెప్పే వాదనలు అరుదుగా ఉన్నప్పటికీ, అవి జరుగుతూనే ఉంటాయి.&lt;/p&gt;
&lt;h2&gt;నోట్లు ఎక్కడ అమ్మాలి:&lt;/h2&gt;
&lt;p&gt;ఈ రోజుల్లో, అటువంటి ప్రత్యేకమైన పాత నోట్లను కొనుగోలు చేసే అనేక ఆన్&amp;zwnj;లైన్ ప్లాట్&amp;zwnj;ఫారమ్&amp;zwnj;లు ఉన్నాయి. మీ వద్ద కూడా అటువంటి ప్రత్యేకమైన నోట్లు ఉంటే, మీరు వాటిని అమ్మి చాలా డబ్బు సంపాదించవచ్చు. పాత నోట్లను నేరుగా అప్&amp;zwnj;లోడ్ చేయడం ద్వారా అమ్మగల అనేక సోషల్ మీడియా ప్లాట్&amp;zwnj;ఫారమ్&amp;zwnj;లు ఉన్నాయి. అక్కడ, మీరు నోటు ఫోటోను అప్&amp;zwnj;లోడ్ చేయడం ద్వారా ధరను నిర్ణయించుకోవచ్చు. కొనుగోలుదారుతో నేరుగా మాట్లాడవచ్చు. అలా చేసే ముందు సరైన మార్కెట్ ధరను తెలుసుకోవడం కూడా ముఖ్యం, ఎందుకంటే కొన్నిసార్లు, చాలా ఎక్కువ ధర అడిగితే కొనుగోలుదారు దొరకరు.&lt;/p&gt;
&lt;h2&gt;అయితే జాగ్రత్త వహించండి,&lt;/h2&gt;
&lt;p&gt;ఎందుకంటే సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్టును నమ్మడం అవివేకం కావచ్చు. ముద్రణ దోషాలు, వేర్వేరు సీరియల్ నంబర్లు లేదా ఇతర ముఖ్యమైన తప్పులు ఉన్నట్లు కనిపించే అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంటాయి. అయితే, వైరల్ అయ్యే ప్రతి పోస్ట్&amp;zwnj; నిజం కాదు. అందువల్ల, ఏదైనా నోటు విలువను నిర్ధారించే ముందు, దాని ప్రామాణికతను, మార్కెట్ డిమాండ్&amp;zwnj;ను ధృవీకరించుకోవడం ముఖ్యం. అంతేకాకుండా, వెంటనే కొంటామని వాగ్దానం చేస్తూ లేదా అధిక ధరలు చెబుతూ మీకు కాల్ చేసే లేదా మెసేజ్ చేసే వ్యక్తులను నమ్మవద్దు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/10/7032b94d51b8c3597fe254dd2b77ebc21783660145602215_original.jpg" width="220"/></item></channel></rss>