<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>visakhapatnam</title><atom:link href="https://telugu.abplive.com/visakhapatnam/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Wed, 9 Sep 2026 15:26:15 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Visakhapatnam Latest News: విశాఖలో స్లం రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.. పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం- ఏపీలో తొలి ప్రాజెక్టు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/minister-narayana-launches-andhra-pradeshs-1st-slum-redevelopment-project-in-visakhapatnam-258461</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/minister-narayana-launches-andhra-pradeshs-1st-slum-redevelopment-project-in-visakhapatnam-258461#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 10:19:43 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విశాఖపట్నం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/minister-narayana-launches-andhra-pradeshs-1st-slum-redevelopment-project-in-visakhapatnam-258461</guid><description><![CDATA[&lt;p&gt;Minister Narayana Launches Andhra Pradeshs 1st Slum Redevelopment Project in Visakhapatnam&lt;/p&gt;
&lt;p&gt;విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో మొదటిసారిగా చేపడుతున్న 'స్లమ్ రీడెవలప్&amp;zwnj;మెంట్' (మురికివాడల పునర్నిర్మాణం) కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శ్రీకారం చుట్టారు. విశాఖపట్నంలోని వేలంపేట మురికివాడ పునర్నిర్మాణ ప్రాజెక్టుకు బుధవారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్&amp;zwnj;మెంట్&amp;zwnj;లో భాగంగా రూ.28.44 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;గత 50 ఏళ్లుగా సరైన ఆవాసాలు లేక ఇబ్బందులు పడుతున్న 177 పేద కుటుంబాలకు గాను, 2,691 చదరపు అడుగుల విస్తీర్ణంలో 45 మీటర్ల ఎత్తుతో 12 అంతస్తుల మోడల్ అపార్ట్&amp;zwnj;మెంట్ భవనాన్ని నిర్మించనున్నామని మంత్రి నారాయణ తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/a746f80bd031299014c833ee6689db311788929059718233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;పట్టణ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలిపారు. సరికొత్త షియర్ వాల్ (Shear Wall) సాంకేతికతను ఉపయోగించి కేవలం 9 నెలల్లోనే ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/97874193ecf923191c4e436c694807051788929085688233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇందులో నిర్మించే ఒక్కో నివాస యూనిట్ విలువ సుమారు రూ.16.07 లక్షలు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోనే ఇది తొలి మోడల్ ప్రాజెక్ట్ అని, ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర మురికివాడలను కూడా దశలవారీగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/55060ed50fefc4686612bafef0de9ed21788929131437233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/851882b3db907e504d5155fa29cd3c391788929154219233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/e24b0b8550e6888246561ac7c3674d3e1788928817242233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vizianagaram Politics: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన చిన్న శ్రీను- మేనమామ బొత్స చేసిన ప్రకటనే కారణమా?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/vizianagaram-ysrcp-chief-majji-srinivasa-rao-resigns-and-joins-tdp-ahead-of-ap-local-body-elections-258447</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/vizianagaram-ysrcp-chief-majji-srinivasa-rao-resigns-and-joins-tdp-ahead-of-ap-local-body-elections-258447#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 08:20:28 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విశాఖపట్నం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/vizianagaram-ysrcp-chief-majji-srinivasa-rao-resigns-and-joins-tdp-ahead-of-ap-local-body-elections-258447</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో విజయనగరం జిల్లాలో వైఎస్సార్&amp;zwnj;సీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత జడ్పీ ఛైర్మన్&amp;zwnj;, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఉండవల్లిలోని సీఎం క్యాంప్&amp;zwnj; కార్యాలయానికి చేరుకుని, సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర, పలువురు ముఖ్య అనుచరులకు చంద్రబాబు పసుపు కండువాలు వేసి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మాజీ మంత్రి కళావెంకటరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;పార్టీ మారిన అనంతరం బొత్స మేనల్లుడు చిన్న శ్రీను మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయని కొనియాడారు. సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, నారా లోకేష్ నాయకత్వంలో జరుగుతున్న ఈ అభివృద్ధిలో భాగస్వామిని కావాలనే టీడీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో విజయనగరం జిల్లా నుంచి మరికొందరు వైసీపీ నాయకులు టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో చిన్న శ్రీనుకు టీడీపీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/4bf0c3898d05b6a485e0c46a3d0c810b1788922032043233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బొత్స చేసిన ఒక్క ప్రకటనే కారణమా..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;2024 ఎన్నికలకు ముందు చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలో చేరతారని ప్రచారం జరిగినా అదంతా వదంతులేనని తేలింది. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. బొత్స సత్యనారాయణ, మేనల్లుడు చిన్న శ్రీనుకు మధ్య వచ్చిన విభేదాలే పార్టీ మారడానికి ప్రధాన కారణమని చర్చ జరుగుతోంది. త్వరలో జరగనున్న జడ్పీ ఎన్నికల్లో తన కుమార్తె సిరి సహస్రను బరిలోకి దింపాలని చిన్న శ్రీను ఆశించారు. కానీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనతో కనీసం చర్చించకుండా, బొత్స తన కుమార్తె అనూషను జడ్పీ ఛైర్&amp;zwnj;పర్సన్ అభ్యర్థిగా ప్రకటించడంతో చిన్న శ్రీను తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీకి గుడ్&amp;zwnj;బై చెప్పి, &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;లో చేరడంతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీశారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/c23d40e90ff6bdcd4cf6ff88ccf995231788921415669233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-municipal-administration-releases-schedule-for-ward-delimitation-in-corporations-258072</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-municipal-administration-releases-schedule-for-ward-delimitation-in-corporations-258072#respond</comments><pubDate>Fri, 4 Sep 2026 17:00:52 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-municipal-administration-releases-schedule-for-ward-delimitation-in-corporations-258072</guid><description><![CDATA[&lt;p&gt;Ward Delimitation in Corporations | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్&amp;zwnj; విడుదల చేశారు. దీనికి సంబంధించి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రధాన కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ఈ వార్డుల పునర్విభజనను చేపట్టనున్నారని సమాచారం. ఈ ప్రతిపాదనలపై రేపటి నుంచి 7 రోజుల పాటు (ఈ నెల 11వ తేదీ వరకు) ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు పురపాలక శాఖ తెలిపింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆ తర్వాత పురపాలక డైరెక్టర్ పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం సెప్టెంబర్ 13న డీలిమిటేషన్ వార్డుల తుది ప్రకటన వెలువడనుంది. మరుసటి రోజు, అంటే ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ అధికారిక గెజిట్&amp;zwnj;లో వార్డుల పునర్విభజన ప్రకటనను ప్రచురిస్తారు. ఈ ఆదేశాలు జీవీఎంసీ (విశాఖపట్నం), విజయవాడ, మచిలీపట్నం, కర్నూలు, &amp;nbsp;గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, చిత్తూరు వంటి రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేషన్లన్నింటికీ వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a class=&quot;&quot; href=&quot;https://feeds.abplive.com/testfeeds/Hindi/PdfFiles/6ddc6765c6c2c0b1fa3ae6b3b256d4a2.pdf&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;మున్సిపల్&amp;zwnj; కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్&amp;zwnj; &lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;strong&gt;39 పట్టణ స్థానిక సంస్థలలో (ULB) వార్డుల పునర్విభజన పూర్తయ్యే కాలపరిమితి..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పార్వతీపురం: 03.09.2026&amp;nbsp;&lt;br /&gt;సాలూరు: 03.09.2026&lt;br /&gt;నర్సీపట్నం: 03.09.2026&lt;br /&gt;విజయవాడ: 03.09.2026&lt;br /&gt;రామచంద్రపురం: 03.09.2026&lt;br /&gt;జగ్గయ్యపేట: 03.09.2026&lt;br /&gt;మాచర్ల: 03.09.2026&lt;br /&gt;వినుకొండ: 03.09.2026&lt;br /&gt;సత్తెనపల్లి: 03.09.2026&lt;br /&gt;మార్కాపురం: 03.09.2026&amp;nbsp;&lt;br /&gt;చీరాల: 03.09.2026&lt;br /&gt;చిత్తూరు: 03.09.2026&lt;br /&gt;అనంతపురం: 03.09.2026&lt;br /&gt;కర్నూలు: 03.09.2026&lt;br /&gt;ప్రొద్దుటూరు: 03.09.2026&lt;br /&gt;రాయచోటి: 03.09.2026&lt;br /&gt;రాయదుర్గం: 03.09.2026&lt;br /&gt;పుట్టపర్తి: 03.09.2026&lt;br /&gt;బద్వేల్: 03.09.2026&lt;br /&gt;నగరి: 03.09.2026&lt;br /&gt;పుత్తూరు: 03.09.2026&lt;br /&gt;కదిరి: 03.09.2026&lt;br /&gt;ఎర్రగుంట్ల: 03.09.2026&lt;br /&gt;జమ్మలమడుగు: 03.09.2026&lt;br /&gt;పలమనేరు: 03.09.2026&lt;br /&gt;తిరుపతి: 03.09.2026&lt;br /&gt;జీవీఎంసీ (జివిఎంసి): 08.09.2026&lt;br /&gt;ఏలూరు: 08.09.2026&lt;br /&gt;మచిలీపట్నం: 08.09.2026&lt;br /&gt;పెడన: 08.09.2026&lt;br /&gt;పిఠాపురం: 08.09.2026&lt;br /&gt;ఒంగోలు: 08.09.2026&lt;br /&gt;చిలకలూరిపేట: 15.09.2026&lt;br /&gt;నెల్లూరు: 15.09.2026&lt;br /&gt;గుంటూరు: 08.09.2026&lt;br /&gt;కడప: 08.09.2026&lt;br /&gt;ధర్మవరం: 08.09.2026&lt;br /&gt;తాడిపత్రి: 08.09.2026&lt;br /&gt;నంద్యాల: 08.09.2026&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/04/7e74e3c411fc391952f63df474faa8971788521079598233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Godavari Water To Uttarandhra:  ఉరకలై గోదావరి - ఉత్తరాంధ్రకు వెడలి - సాకారమయిన దశాబ్దాల స్వప్నం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/godavari-water-to-uttarandhra-polavaram-lmc-project-analysis-257894</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/godavari-water-to-uttarandhra-polavaram-lmc-project-analysis-257894#respond</comments><pubDate>Wed, 2 Sep 2026 16:14:59 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/godavari-water-to-uttarandhra-polavaram-lmc-project-analysis-257894</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Water Resources Projects:&lt;/strong&gt; దశాబ్దాల తరబడి వలసలు, నీటి ఎద్దడి, పారిశ్రామిక నీటికొరతతో సతమతమవుతున్న ఉత్తరాంధ్ర నేలలకు గోదావరి జలాలు సరికొత్త జీవం పోస్తున్నాయి. పోలవరం ప్రధాన ప్రాజెక్టు 2027 నాటికి పూర్తయ్యేవరకు వేచి చూడకుండా, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను పంపింగ్ చేసి, పాయకరావుపేట &amp;nbsp;సీతారాంపురం-పిఎల్ పురం &amp;nbsp;వద్ద ముఖ్యమంత్రి నారా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు &amp;nbsp;జలహారతి &amp;nbsp;పట్టి పోలవరం ఎడమ ప్రధాన కాలువలోకి &amp;nbsp;ప్రవహింపజేయడం ఒక చారిత్రాత్మక ఘట్టం. దశాబ్దాల కల సాకారమవుతూ సముద్రమట్టానికి ఎగువన జలధారలు ఉరకలెత్తుతుంటే, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సుదీర్ఘ స్వప్నం సాకారం దిశ తొలి అడుగు పడింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;భారీ ఇంజనీరింగ్ ప్రణాళిక&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ నీటి తరలింపు వెనుక భారీ ఇంజనీరింగ్ ప్రణాళిక దాగి ఉంది. పోలవరం ఎడమ కాలువ పొడవు సుమారు 213 కిలోమీటర్లు ఉండగా, తూర్పు కనుమలను కోస్తూ భౌగోళిక సవాళ్లను అధిగమించి &amp;nbsp;4192 కోట్ల రూపాయలతో మొదటి ఫేజ్ పనులను పూర్తి చేశారు. ఎల్&amp;zwnj;ఎంసీ మార్గంలో ఏలేరు, పంపా, తాండవ, శారద, వరాహ అనే ఐదు ప్రధాన నదులతో పాటు వాగులు అడ్డంగా వస్తాయి. వీటి కోసం అక్విడెక్టులు &amp;nbsp;నదిపై నుంచి కాలువ వెళ్లే నిర్మాణాలు , సైఫన్లు నిర్మించారు. పంపా నదిపై 30 మీటర్ల లోతున పైల్స్&amp;zwnj;తో, అలాగే తాండవ నదిపై 10,634 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం కలిగిన 447 మీటర్ల పొడవైన భారీ అక్విడెక్ట్ నిర్మాణాలను అధిగమించి గోదావరి ప్రవాహాన్ని అనకాపల్లి జిల్లా వైపు మళ్లించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దాదాపుగా 5వేల క్యూసెక్కుల సామర్థ్యం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుత ప్రణాళిక ప్రకారం, పురుషోత్తపట్నం లిఫ్ట్ నుంచి ఎడమ కాలువ ద్వారా దాదాపు 3,500 క్యూసెక్కుల నీటిని ప్రారంభ దశలో విడుదల చేస్తున్నారు. దీనికి తోడు &amp;nbsp;29 కోట్లతో పునర్నిర్మిస్తున్న పుష్కర లిఫ్ట్ పనులు పూర్తయితే అదనంగా మరో 700 నుంచి 1,500 క్యూసెక్కుల నీరు కాలువలోకి వచ్చి చేరుతుంది. పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి మీదుగా ప్రవహించే ఈ జలాలను తాగునీటికి, సాగుకు , &amp;nbsp;పారిశ్రామిక అవసరాలకు విభజించి వినియోగించేలా జలవనరుల శాఖ కచ్చితమైన గణాంకాలతో మ్యాపింగ్ చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;ఏలేరు ఆయకట్టుకు రక్షణ కవచం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ప్రవాహం ద్వారా ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి రంగం గొప్ప ఊరటను పొందనుంది. కాలువ పరివాహక ప్రాంతంలోని ఆయకట్టుకు సంబంధించి సుమారు 2.87 లక్షల ఎకరాలకు స్థిరమైన సాగునీరు అందనుంది. అలాగే, ప్రధాన మార్గంలోని చెరువులను, రిజర్వాయర్లను నింపడం ద్వారా అనకాపల్లి, విశాఖ పరిసర ప్రాంతాల్లో దాదాపు 9.23 లక్షల మంది ప్రజలకు తాగునీటి ఎద్దడి తీరబోతోంది. ఏళ్ల తరబడి వర్షాభావంతో ఎండిపోతున్న ఏలేరు ఆయకట్టుకు ఈ గోదావరి ప్రవాహాలు రక్షణ కవచంగా మారనున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి 27 టిఎంసిల నీరు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా విశాఖపట్నం మహానగర దాహార్తిని, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి 27 టిఎంసిల &amp;nbsp;నీటిని ప్రత్యేకంగా కేటాయించే ప్లాన్ సిద్ధమైంది. ఇందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవరణలోని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి 0.5 టిఎంసిల నీటిని నిల్వ చేయనున్నారు. మిగిలిన&amp;nbsp; నీటిని పెంచెరువు, కృష్ణంపాలెం, కొండకర్ల ఆవా, గోపాలపట్నం ఆవా వంటి సహజ జలాశయాలకు మళ్లిస్తారు. మార్చి నాటికి కణితి నుంచి నరవ వరకు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక పైప్&amp;zwnj;లైన్ పూర్తయితే మేఘాద్రిగెడ్డకు కూడా నీరు చేరుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఉత్తరాంధ్రలో సరికొత్త ఆర్థిక విప్లవం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఉరకలై గోదావరి కల కేవలం కాగితాల పరిధి దాటి క్షేత్రస్థాయిలో ప్రవహించడం ఉత్తరాంధ్ర అభివృద్ధి గ్రాఫ్&amp;zwnj;ను మార్చబోతోంది. విశాఖ నగరంలో రూపుదిద్దుకుంటున్న భారీ పారిశ్రామిక కారిడార్లు, నిరంతర నీటి సరఫరా హామీతో రాబోయే విదేశీ పెట్టుబడులు ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేస్తాయి. గోదావరి నికర జలాల మళ్లింపుతో సస్యశ్యామలమయ్యే ఈ నేలలు, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచి జరిగే ఉపాధి వలసలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసి, సరికొత్త ఆర్థిక విప్లవానికి నాంది పలకనున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/can-you-travel-on-waiting-list-train-ticket-know-the-rules-257791&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/02/5777281c5079e35d7b0f27243572485a1788345875271228_original.png" width="220"/></item><item><title><![CDATA[Veligonda Project: వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-pooola-subbaiah-veligonda-irrigation-project-prakasam-district-257713</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-pooola-subbaiah-veligonda-irrigation-project-prakasam-district-257713#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 14:53:05 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-pooola-subbaiah-veligonda-irrigation-project-prakasam-district-257713</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Veligonda Project:&amp;nbsp;&lt;/strong&gt;దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, ఫ్లోరెడ్&amp;zwnj;, కరవుతో అలమటించిన ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రాతను మార్చే చారిత్రక ఘటం ఆవిష్కృతమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ఆంధ్రప్రదేశ్&amp;zwnj; ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. నల్లమల కొండలను తొలిచి కృష్ణా జలాలను తరలించే ఈ భగీరథ ప్రయత్నం ఎట్టకేలకు సాకారమైన నల్లమల సాగర్&amp;zwnj;లో జలసిరిగా రూపాంతరం చెందింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..&quot; తానే 30 ఏళ్ల క్రితం పునాది వేసిన ప్రాజెక్టును, మళ్లీ తానే స్వయంగా పూర్తి చేసి జాతికి అంకితం చేయడం తన జీవితంలో అత్యంత అరుదైన, చారిత్రక అదృష్టమని సగర్వంగా ప్రకటించారు. కరవు నేలపై కృష్ణమ్మ సరికొత్త చరిత్ర లఖించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు చరిత్ర చెబుతూ 1996లో తాను శంకుస్థాపన చేశానని వివరించారు. మూడు దశాబ్దాలపాటు ఎన్నో సవాళ్లు, ఆటంకాలు ఎదురైనప్పటికీ, చివరకు తొలి దశను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;br /&gt;&quot;నాడు నేను చేసిన సంకల్పం నేడు నల్లమల సాగర్&amp;zwnj;లో కృష్ణమ్మ జలసిరిగా సాక్షాత్కరించింది. కొండలు అడ్డొచ్చినా సరే, వాటిని తొలిచి ముందుకు సాగాం. ఎన్నో సమస్యలు, సవాళ్లు వాటన్నింటినీ అధిగమించి ఈ కరవు నేలకు కృష్ణా జలాలను తీసుకొచ్చాం. ఇది మా ప్రభుత్వ కమిట్&amp;zwnj;మెంట్&amp;zwnj;&quot; అని చంద్రబాబు పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయల్దేరిన కృష్ణా జలాలు, మార్కాపురం చెన్నకేశవ స్వామి కొలువైన ఈ నేలకు హారతి ఇచ్చేలా నీటిని తీసుకురావడం వెనుక ఎంతో మంది కృషి ఉందని కొనియాడారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్లో బ్రహ్మాండమైన టీమ్&amp;zwnj; లీడర్&amp;zwnj;గా వ్యవహరించిన మంత్రి నిమ్మల రామానాయుడుని ప్రజల సమక్షంలోనే అభినందించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములను, ఇళ్లను త్యాగం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞత తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని 11 గ్రామాల ప్రజల త్యాగం వల్లే లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయని కొనియాడారు. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.&lt;/p&gt;
&lt;p&gt;నిర్వాసితుల సంక్షేమం, పునరావాసానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టు పునరావాసం కోసం ఇప్పటివరకు భారీగా నిధులను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మొత్తం రూ. 1,071 కోట్లు కేటాయించి పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇటీవల నిర్వాసితులకు రూ. 165 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. నిర్వాసిత కుటుంబాలకు అదనంగా రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు బంగారు కొండగా మారబోతోందని ముఖ్యమంత్రి అభివర్ణించారు. కరవు, ఫ్లోరైడ్ మహమ్మారితో దశాబ్దాలుగా నలిగిపోయిన మార్కాపురం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం కానుంది. వెలిగొండ ప్రాజెక్టులో గరిష్టంగా 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సదుపాయం ఉందని సీఎం వెల్లడించారు. దటి దశ పనులను మొత్తం రూ.7,983 కోట్ల వ్యయంతో విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. నీటి నిల్వ ద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, తాగునీరు, &amp;nbsp;సాగునీటి కొరత శాశ్వతంగా తీరుతుందని భావిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;దేశంలోని, రాష్ట్రంలోని ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి నదులను పరస్పరం అనుసంధానించాలని చంద్రబాబు ప్రతిపాదించారు . ఈ నదుల అనుసంధానం ద్వారా నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోని కోట్ల ఎకరాల పంట పొలాలు సుసంపన్నం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును రాబోయే పుష్కరాలకు ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆ తర్వాతే మార్కాపురంలో కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు పనులను వాస్తవంగా పూర్తి చేయకుండానే, కేవలం సినిమా సెట్టింగులు, తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ విలువైన ఐదేళ్ల కాలాన్ని వారు పూర్తిగా నిర్లక్ష్యం చేసి గాలికొదిలేశారని, వారి ఫేక్ ప్రచారాలను చూస్తే ఆవేదన కలుగుతోందని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడిందని, అభివృద్ధి పథంలో మళ్లీ ముందడుగు పడిందని చంద్రబాబు స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుతూ, రాబోయే కాలంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తిగా అందుబాటులోకి తెస్తామని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా 2028 నాటికి వెలిగొండ ఫేజ్-2 పనులను కూడా పూర్తిగా పూర్తి చేస్తామని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు హామీ ఇచ్చారు. కరవును తరిమికొట్టి, వెలిగొండను నిజమైన బంగారు కొండగా మార్చే వరకు కూటమి ప్రభుత్వం విశ్రమించదని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/59228222ad4be8ddff43cb916eb2c7b31788168121389215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Veligonda Project: 'వెలిగొండకి YSR వెలుగైతే, చంద్రబాబు చీకటి' షర్మిలా రెడ్డి తీవ్ర విమర్శలు ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/andhra-pradesh-congress-sharmila-veligonda-project-first-phase-rajasekhar-reddy-257704</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/andhra-pradesh-congress-sharmila-veligonda-project-first-phase-rajasekhar-reddy-257704#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 14:21:45 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/andhra-pradesh-congress-sharmila-veligonda-project-first-phase-rajasekhar-reddy-257704</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Veligonda Project:&amp;nbsp;&lt;/strong&gt;మూడు దశాబ్దాలకు వెలిగొండ మొదటి దశ పూర్తి కావడం శుభసూచకమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్&amp;zwnj; షర్మిల ప్రకటించారు. ⁠తీవ్ర కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ⁠ఇకనైనా సాగు, తాగు నీరు మరింత మెరుగ్గా అందుతాయని ఆశిద్దామని అన్నారు. అయితే ఈ సమయంలో స్మరించుకోవాల్సిన వైఎస్ గురించి పట్టించుకోకపోవడంపై ఆమె మండిపడ్డారు. వెలిగొండకు వెలుగు వైఎస్ అయితే, చీకటి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ⁠స్మరించుకోవలసింది మహానేత డాక్టర్ వైఎస్సార్ ఆశయం, కృషిని అని అన్నారు. ⁠వెలిగొండకు వెలుగు ఆయనేనని స్పష్టం చేశారు. మూడు దశాబ్దాల వెలిగొండ ప్రజాస్వప్నంపై మహానేతది చెరగని సంతకం చేశారని చెప్పారు. ⁠కాగితాల నుంచి క్షేత్రస్థాయికి, కాలువల నుంచి సొరంగాల వరకు సింహభాగం పనులు పూర్తి YSR పాలనలోనే అయ్యిందని గుర్తు చేశారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు తాగునీరు నేడు అందుతుందంటే, అపర భగీరథుడు రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞ ఫలితమేనని అభిప్రాయపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండపై చంద్రబాబువి కొండంత అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. ⁠కట్టిన కష్టం YSRది అయితే, రాజకీయ ప్రచారం చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ⁠ప్రాజెక్ట్ తానే విజన్ అని చెప్పుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్&amp;zwnj;గా అభివర్ణించారు. ⁠సంకల్పం పేరుతో ఆనాడు 1996 మార్చి 5న బాబు వేసింది కేవలం ఓ రాయి మాత్రమేనన, ⁠అనుమతులు లేకుండా, నిధులు ఇవ్వకుండా, ⁠అడ్వైజరీ కమిటీల పేరుతో DPRల ముసుగులో ⁠9 ఏళ్ల కాలయాపన తప్పా కమిట్మెంట్ లేదని విమర్శించారు. ⁠శిలాఫలకం తప్పా తట్టెడు మట్టి ఎత్తింది లేదన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాయి నుంచి కరవు సీమకు జలవసంతం వెనుక వైఎస్&amp;zwnj;ఆద్&amp;zwnj;దే భగీరథ ప్రయత్నమని షర్మిల చెప్పుకొచ్చారు. &quot;⁠2004లో అధికారంలో వచ్చిన వెంటనే మొదలు పెట్టిన బ్రహోత్తర సంకల్పం. ⁠చిన్న ప్రాజెక్టుగా ఉన్న వెలిగొండను భారీ ప్రాజెక్టుగా , ⁠రీ డిజైన్ చేసిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుకి సూటిగా సవాల్ విసురుతున్నాం. వెలిగొండ ప్రాజెక్టుకు 82 శాతం పూర్తి చేసింది YSR. ⁠ట్విన్ టన్నెల్స్, నల్లమల సాగర్, మూడు ప్రధాన డ్యాములతో భారీ ప్రాజెక్టుగా తీర్చిదిద్దింది YSR. ⁠22 కిలోమీటర్&amp;zwnj; మేర సొరంగాల నిర్మాణం పూర్తి అయ్యింది నాడు YSR పాలనలోనే , YSR హయాంలో జలయజ్ఞం కింద వెలిగొండకి 4వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి సింహభాగం పనులు పూర్తి, &amp;nbsp;⁠గొట్టిపాడు, సుంకేసుల డ్యాముల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేసి పరిహారం అందించి, పనులు పూర్తి చేసింది YSR.&quot; అని తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేశానని గొప్పలు చెప్పుకొనే ముందు ⁠చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని షర్మిల సూచించారు. ⁠వెలిగొండ ప్రాజెక్ట్ కష్టం, చెమట దివంగత ముఖ్యమంత్రి YSRది అయితే, ⁠10 శాతం పనులు చేసి క్రెడిట్ తమదే అంటూ చెప్పుకోవడానికి సిగ్గుపడాలని దెప్పిపొడిచారు. &amp;ldquo;వెలిగొండకు నిజంగా YSR వెలుగైతే, చంద్రబాబు చీకటి. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నిజాయితీపరులే అయితే, ⁠మీ ఛాతిలో ఉన్నది నిజంగా గుండేనే అయితే, ⁠శంకుస్థాపన చేసిన సంకల్పం మీదే అవ్వచ్చు, ⁠కానీ సాకారం చేసింది మాత్రం &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ముఖ్యమంత్రి YSR అని గుర్తు చేసుకోవాలి.&quot; అని అన్నారు. రెండో దశ పనులు, నిజాయితీ, నిబద్ధతతో పూర్తిస్థాయి పునరావాసంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అని షర్మిల విజ్ఞప్తి చేస్తున్నాం.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/026e406848e22adccb8e9271268682ff1788166248744215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికపై పూల సుబ్బయ్య కుటుంబానికి పెద్ద పీట! కుమార్తెలను సన్మానించిన చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/poola-subbaiah-family-veligonda-project-chandrababu-markapuram-district-vilasini-sunanda-257701</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/poola-subbaiah-family-veligonda-project-chandrababu-markapuram-district-vilasini-sunanda-257701#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 13:55:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/poola-subbaiah-family-veligonda-project-chandrababu-markapuram-district-vilasini-sunanda-257701</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Veligonda Project:&amp;nbsp;&lt;/strong&gt;పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవం చాలా ఎమోషనల్&amp;zwnj;గా సాగింది. 30 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన ప్రాజెక్టులో నేడు నీరు పారుతోంది. దీన్ని ఆ ప్రాంత ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి కారణమైన నిర్వాసితులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. వారికి సభా వేదికపై ప్రత్యేక స్థానం కల్పించారు. వారి త్యాగాలను రాష్ట్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని అన్నారు. అదే టైంలో ఈ ప్రాజెక్టు రూపకల్పనలో భాగస్వామి అయిన పూల సుబ్బయ్యను స్మరించుకున్నారు. ఆయన కుటుంబాన్ని వేదికపై ఘనంగా సన్మానించారు. &amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;పూల సుబ్బయ్య కుమార్తెలు విలాసిని, సునందను సభా వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. &amp;nbsp;వెలిగొండ ప్రాజెక్టు కోసం ఉద్యమించిన పూల సుబ్బయ్య సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు స్మరించుకున్నారు. సన్మానం తర్వాత మాట్లాడిన పూల సుబ్బయ్య కుమార్తె విలాసిని తన తండ్రి పూల సుబ్బయ్యను, సీఎం చంద్రబాబును మార్కాపురం జిల్లా ప్రజలు మరిచిపోలేరన్నారు. సీఎం చంద్రబాబు కాళ్లకు నమస్కరించిన పూల సుబ్బయ్య కుమార్తెలు ఆశీర్వాదం చేసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని... చూస్తామని తాము ఎప్పుడూ అనుకోలేదన్నారు పూల సుబ్బయ్య కుమార్తె. తమ కుటుంబం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మార్కాపురం జిల్లా తరహాలోనే ప్రతి జిల్లానూ సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు పూల సుబ్బయ్య రెండో కుమార్తె విలాసిని.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/4b7d16ed3dcf315ba5075f1ed1f6ce381788164655653215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pawan Kalyan On Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవంపై ఎక్స్‌లో స్పందించిన పవన్ కల్యాణ్‌!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/veligonda-project-inauguration-pawan-kalyan-chandrababu-irrigation-drinking-257694</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/veligonda-project-inauguration-pawan-kalyan-chandrababu-irrigation-drinking-257694#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 13:08:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/veligonda-project-inauguration-pawan-kalyan-chandrababu-irrigation-drinking-257694</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Pawan Kalyan On Veligonda Project:&amp;nbsp;&lt;/strong&gt;వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్&amp;zwnj; డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&amp;zwnj; ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి, కూటమి పనితీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఎక్స్&amp;zwnj;వేదికగా ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు. &quot;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం చారిత్రక ఘట్టమని పవన్ తెలిపారు. నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల నేటితో నెరవేరిందన్నారు. 119 వేల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. నల్లమల కొండలను ఛేదించి కరవు ప్రాంతాలకు నీరు చేరుతుందని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన ప్రతి ఒక్కరికీ పవన్ కల్యాణ్ అభినందించారు. &quot;వెలిగొండ ప్రాజెక్టు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలకు ప్రత్యేక అభినందనలు. వెలిగొండ కోసం 7,300 మందికిపైగా నిర్వాసితులు భూములు, ఇళ్లు కోల్పోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నిర్వాసితుల త్యాగాలు మరువలేనివని పవన్ గుర్తు చేశారు. అందుకే వారి బాగోగుల కోసం కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. &quot;నిర్వాసితులకు పరిహారం కోసం రూ.905 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం. ఇప్పటికే నిర్వాసితులకు రూ.768 కోట్లు చెల్లింపులు పూర్తి అయ్యాయి. వెలిగొండ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రత్యేక కృతజ్ఞతలు.&quot; అని అన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు&lt;br /&gt;&lt;br /&gt;&amp;bull; నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు&lt;br /&gt;&lt;br /&gt;నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణమ్మ కరవు పీడిత ప్రాంతాలకు చేరనున్న చారిత్రాత్మక ఘట్టమైన వెలిగొండ తొలి దశ ప్రారంభోత్సవాన్ని&amp;hellip;&lt;/p&gt;
&amp;mdash; Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) &lt;a href=&quot;https://x.com/APDeputyCMO/status/2094314652239057061?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 31, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిని కూడా &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; కీర్తించారు. ఆయన చేతులో మీదుగా శంకుస్థాపన చేసుకున్న ప్రాజెక్టు నేడు పూర్తి అయ్యి నేడు స్టార్ట్ అవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. &quot;1996లో ఉమ్మడి ఏపీ సీఎంగా వెలిగొండకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; సంకల్పంతోనే నేడు వెలిగొండ తొలి దశ ప్రారంభమైంది. వెలిగొండ నీటితో కరవు ప్రాంతాల్లో నీటి ప్రవాహంతో ప్రజల్లో ఆనంద వెల్లివిరిస్తోంది&quot;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో జల్&amp;zwnj; జీవన్&amp;zwnj; మిషన్&amp;zwnj;కు వెలిగొండ కీలక నీటి వనరు అని పవన్ తెలిపారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలన్న ప్రధాని మోదీ సంకల్పంలో వెలిగొండ కీలకమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో కష్టపడిన మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ సంకల్పానికి వెలిగొండ ప్రాజెక్టు సజీవ సాక్ష్యమని పవన్ తన సోషల్ మీడియా సందేశంలో వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/4ed30575dc6fb9b30ea9ac68f81a4d8c1788161836701215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vizag Latest News: విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.2వేల కోట్ల పెట్టుబడి, వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మాణం! ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/aig-hospital-vizag-nara-lokesh-foundation-2000-crore-investment-257689</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/aig-hospital-vizag-nara-lokesh-foundation-2000-crore-investment-257689#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 12:44:58 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ విశాఖపట్నం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/aig-hospital-vizag-nara-lokesh-foundation-2000-crore-investment-257689</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Vizag Latest News: ఆ&lt;/strong&gt;సియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ(AIG)ఆసుపత్రి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు విశాఖ ఆనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి సంస్థ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి &lt;a title=&quot;నారా లోకేశ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Nara-Lokesh&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నారా లోకేశ్&lt;/a&gt; భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ముందుగా ఎండాడ వద్ద వేదిక ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్&amp;zwnj;కు ఏఐజీ హాస్పిటల్స్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. &amp;nbsp;ఆసుపత్రికి సంబంధించి రూపొందించిన ఏవీని వీక్షించారు.&lt;/p&gt;
&lt;h2&gt;రూ.2వేల కోట్ల పెట్టుబడి-9వేల మందికి ఉద్యోగ అవకాశాలు &amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;విశాఖలో నెలకొల్పనున్న ఏఐజీ ఆసుపత్రి ద్వారా సంస్థ దశలవారీగా ఐదేళ్లలో 2వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 9వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పూర్తిస్థాయి నిర్మాణం పూర్తయ్యే నాటికి ఆసుపత్రి సామర్థ్యం వెయ్యి పడకలకు చేరనుంది. విశాఖలో 9ఎకరాల్లో ఆసుపత్రి క్యాంపస్, 2.5ఎకరాల్లో నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయనుంది. ఒకే క్యాంపస్&amp;zwnj;లో వైద్య సేవలు, శిక్షణ, పరిశోధన, రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన కంప్లీట్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్&amp;zwnj;ను నెలకొల్పనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మొదటి దశ నిర్మాణాలను 650 పడకల సామర్థ్యంతో 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నారు. రెండో దశ నిర్మాణాలను 350 పడకల సామర్థ్యంతో రెండేళ్లలో పూర్తి చేయనున్నారు. హైదరాబాద్&amp;zwnj; గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్&amp;zwnj;లో అందించే పూర్తిస్థాయి వైద్య సేవలను ప్రతిబింబించేలా 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్&amp;zwnj;లో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/99531adbd52d87af599bdd50250dc6fb1788160446030215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Veligonda Project Starts Chandra Babu: వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం! కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు చంద్రబాబు సాష్టాంగ నమస్కారం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-naidu-poola-subbaiah-veligonda-project-krishna-jalalu-jalaharati-nallamala-sagar-257686</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-naidu-poola-subbaiah-veligonda-project-krishna-jalalu-jalaharati-nallamala-sagar-257686#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 12:09:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-naidu-poola-subbaiah-veligonda-project-krishna-jalalu-jalaharati-nallamala-sagar-257686</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Veligonda Project Starts Chandra Babu:&amp;nbsp;&lt;/strong&gt;పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆంధ్రప్రదేశ్&amp;zwnj; ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల 30 ఏళ్ళ కల సాకారమైంది. దోర్నాల మండలం గంటవాని పల్లె వద్ద వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల నుంచి వచ్చిన కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చి స్వాగతం పలికారు. నల్లమల కొండల్లోని రెండు &amp;nbsp;సొరంగాల నుంచి గంటవాని పల్లె ఆక్విడెక్టుకు చేరుకుని నల్లమల సాగర్ కు కృష్ణమ్మ పరుగులు పెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/7b64603683f55f02672c198045dfb0041788163583042215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ తొలిదశ ప్రాజెక్టుతో 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఆ ప్రాంత రైతులు, ప్రజలు హాజరయ్యారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. జలహారతి కార్యక్రమానికి హాజరైన కందుల దుర్గేష్, పార్ధసారధి, అనగాని సత్యప్రసాద్ &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ మాగుంట తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా వచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/673eeb0a85f2624891a9d9d04661ece31788163617779215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;కృష్ణజాలలు తమ ప్రాంతానికి రావడంతో మార్కాపురం ప్రజలు, రైతులు స్వాగతించారు. గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద సీఎం చంద్రబాబు నిర్వహించిన జలహారతిని సభా ప్రాంగణం నుంచే మార్కాపురం రైతులు, మహిళలు &amp;nbsp;ఆసక్తిగా తిలకించారు. నీళ్లలోకి దిగి కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు హారతి ఇచ్చారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరను సమర్పించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/78476b071739a118836826aa19fec1b51788163644722215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;జలహారతి ఇచ్చే ప్రదేశం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ సాంప్రదాయ పద్దతిలో గిరిజన మహిళలు స్వాగతం పలికారు. జలహారతి అనంతరం సీఎంకు ముఖ్యమంత్రికి శ్రీశైలం మల్లిఖార్జునస్వామి చిత్రపటాన్ని పండితులు అందించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/96bd86cec66f21e4da9e5f37a537b1261788163707962215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. జలహరతి ఇచ్చిన అనంతరం కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేశారు. &amp;nbsp;సీఎం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేయడంతో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/f6d2c053bc0b6780d3412ff1c3af6c4b1788163722701215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు తొలి విడత పూర్తి చేసి నీటిని విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు. నల్లమల కొండల్ని చీల్చుకుంటూ కాలువల్లోకి ప్రవహించిన కృష్ణమ్మకు పుష్పాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/4325a0412816c143f9d88ca9d336e46e1788163763127215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చిన అనంతరం పవిత్ర జలాలను మంత్రులు, అధికారులపై సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; చల్లారు. శ్రీశైలం మల్లన్న పాదాల చెంత నుంచి వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కాలువలకు చేరుకున్న కృష్ణా జలాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/d95de20d9c0338fc1ebf7e2d4e8dc5311788163738536215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/52ff28d26d3495860beeb4f1fd5802f31788163786743215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/db60f4b1ea2b525afa3942eadfd956bd1788163805916215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/283d1da3541c2f8dc76c7890386cd6221788163822717215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/29be4232136348e3ec2236921f2576551788163836654215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/4cf0cfac761c2823fc3751c7e2c997e51788163851585215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/46585610ba3068542462668861c8dac31788163865168215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/5e3e3cdbee1ef64c00842abe138c49ce1788163879717215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/018b163e499dba77e97842ae73c1a37f1788158316973215_original.jpg" width="220"/></item></channel></rss>