<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>vijayawada</title><atom:link href="https://telugu.abplive.com/vijayawada/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Sun, 24 May 2026 22:11:43 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/labour-adda-andhra-pradesh-govts-two-year-rule-revitalizes-labor-sector-with-revolutionary-welfare-measures-248297</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/labour-adda-andhra-pradesh-govts-two-year-rule-revitalizes-labor-sector-with-revolutionary-welfare-measures-248297#respond</comments><pubDate>Sun, 24 May 2026 19:26:55 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/labour-adda-andhra-pradesh-govts-two-year-rule-revitalizes-labor-sector-with-revolutionary-welfare-measures-248297</guid><description><![CDATA[&lt;p&gt;Andhra Pradesh Latest News | అమరావతి: ఆంధ్రప్రదేశ్&amp;zwnj; రాష్ట్ర నిర్మాణంలో వెన్నెముకలా నిలిచే సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో విప్లవాత్మక అడుగులు వేసింది. కుదేలైన నిర్మాణ రంగాన్ని, కార్మిక వ్యవస్థలను ముఖ్యమంత్రి &amp;nbsp;&lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; తన దార్శనికతతో పునరుద్ధరించారు. కార్మికులకు నైపుణ్య శిక్షణ (Skill Upgrade) ఇప్పించడంతో పాటు, సమాజంలో వారి గౌరవాన్ని పెంచేలా లేబర్ అడ్డాల నిర్మాణం, వైద్య సంరక్షణ కోసం సరికొత్త ఈఎస్&amp;zwnj;ఐ ఆసుపత్రుల ఏర్పాటు వంటి చర్యలతో కూటమి ప్రభుత్వం కార్మికులకు కొండంత అండగా నిలిచింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మౌలిక వసతులతో 'లేబర్&amp;zwnj; అడ్డాల' ఏర్పాటు&lt;/strong&gt;&lt;br /&gt;ఉపాధి కోసం కూడళ్లలో ఎండనక, వాననక నిలబడే దినసరి కూలీల కష్టాలకు పరిష్కారంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు వంటి నగరాలతో పాటు ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఆధునిక లేబర్ అమెనిటీస్ సెంటర్స్ (లేబర్&amp;zwnj; అడ్డాల) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ కేంద్రాల ద్వారా కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లతో పాటు ఉద్యోగ సమాచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను అందిస్తున్నారు. పని లేని సమయాల్లో కార్మికులకు అనుభవంతో పాటు టెక్నాలజీని జోడించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/24/f4bb9d09a02502842f01242b2b0d74061779630771244233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నిలిచిన సంక్షేమ పథకాలకు పునరుజ్జీవం&lt;/strong&gt;&lt;br /&gt;రాష్ట్రంలోని 88 లక్షల మంది అసంఘటిత కార్మికులు, అందులోని 18 లక్షల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ధీమా కల్పిస్తూ గతంలో నిలిచిపోయిన పథకాలను ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రస్తుతం కార్మిక కుటుంబాలకు ప్రసూతి సహాయం కింద రూ. 20 వేలు, వివాహ కానుకగా రూ. 40 వేలు, సహజ లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ. 20 వేల తక్షణ సహాయంతో పాటు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 60 వేలు అందిస్తూ ఉచిత వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/7HZ16Sns0oo?si=Jya1JHaxE8kD4zbJ&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పారిశ్రామిక భద్రతకు పెద్ద పీట&lt;/strong&gt;&lt;br /&gt;పారదర్శకత, భద్రత సూత్రాలతో ఫ్యాక్టరీల శాఖను బలోపేతం చేసిన ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించిన 23 ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంది. కార్మికుల ప్రాణ రక్షణ కోసం సేఫ్టీ అలర్ట్, ఇన్సిడెంట్ అలర్ట్ వంటి కార్యక్రమాలు ప్రారంభించింది. జేఎన్&amp;zwnj;టీయూ, ఎస్&amp;zwnj;వీయూ వంటి ప్రతిష్టాత్మక యూనివర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, 360 పరిశ్రమల్లో థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్లు, వందలాది మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా పారిశ్రామిక భద్రతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్&amp;zwnj;గా నిలిచింది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-crda-land-acquisition-in-amaravati-authorities-urge-farmers-to-opt-for-land-pooling-scheme-248230&quot;&gt;Amaravati News: అమరావతిలో తొలిదశ భూసేకరణ వేగవంతం.. విడివిడిగా CRDA నోటిఫికేషన్లు - రైతులకు మరో ఛాన్స్ !&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఈఎస్&amp;zwnj;ఐ వైద్య సేవల్లో చారిత్రాత్మక మార్పులు&lt;/strong&gt;&lt;br /&gt;రాష్ట్రంలోని 15 లక్షల మంది ఇన్సూర్డ్ పర్సన్స్ ఆరోగ్య రక్షణే ధ్యేయంగా భీమా వైద్య సేవల శాఖను ప్రభుత్వం ఆధునీకరించింది. అచ్యుతాపురంలో కొత్త ఈఎస్&amp;zwnj;ఐ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు తిరుపతి, గుంటూరు, కర్నూలు, శ్రీసిటీ, నెల్లూరు ప్రాంతాలలో ఆసుపత్రుల విస్తరణకు భూములు కేటాయించారు. విశాఖపట్నంలో ESIC మెడికల్ కాలేజీ, అమరావతిలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. My Health, e-Aushadhi వంటి మొబైల్ యాప్&amp;zwnj;ల ద్వారా ఔషధాల పంపిణీలో పూర్తి పారదర్శకతను తీసుకువస్తూ కార్మికుల ప్రాణాలకు, ఆరోగ్యానికి ఢోకా లేకుండా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా సాగించింది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/prakash-raj-backs-of-professor-nageshwar-over-comments-against-pawan-kalyan-248193&quot;&gt;Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్&amp;zwnj;కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్&amp;zwnj;పై తీవ్ర విమర్శలు&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/24/5cf9f0165af8d0814838c74996b8b6e71779630656786233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Amaravati News: అమరావతిలో తొలిదశ భూసేకరణ వేగవంతం.. విడివిడిగా CRDA నోటిఫికేషన్లు - రైతులకు మరో ఛాన్స్ !]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-crda-land-acquisition-in-amaravati-authorities-urge-farmers-to-opt-for-land-pooling-scheme-248230</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-crda-land-acquisition-in-amaravati-authorities-urge-farmers-to-opt-for-land-pooling-scheme-248230#respond</comments><pubDate>Sun, 24 May 2026 10:29:27 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-crda-land-acquisition-in-amaravati-authorities-urge-farmers-to-opt-for-land-pooling-scheme-248230</guid><description><![CDATA[&lt;p&gt;Andhra Pradesh News | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఏపీ సీఆర్&amp;zwnj;డీఏ (AP CRDA) కీలక అడుగులు వేస్తోంది. కొన్ని చోట్ల రైతులు భూములు ఇవ్వకపోవడంతో పలు ప్రాజెక్టుల పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దాంతో తొలి విడత భూసమీకరణ (Land Pooling) విధానంలో రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల వద్ద నుంచి, ఇప్పుడు భూసేకరణ (Land Acquisition) చట్టం ద్వారా భూములను సేకరించే ప్రక్రియపై ఫోకస్ చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; పలుమార్లు స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;అయితే రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ పరిధిలోని 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో అక్కడక్కడా కొన్ని భూములు సీఆర్డీఏకు రాకపోవడం వల్ల రహదారుల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులకు అడ్డంకులుగా మారాయి. రాజధానిలోని 28 గ్రామాల పరిధిలో ఇంకా 2,766 ఎకరాల భూమి కావాల్సి ఉండగా, ప్రాజెక్టుల అవసరాల బట్టి సీఆర్&amp;zwnj;డీఏ విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. 720 ఎకరాలకు సంబంధించి 74 నోటిఫికేషన్లను అధికారులు విడుదల చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/BRuYDG_1V-k?si=QQFx8hbgsU42Aif_&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;భూ సమీకరణ ద్వారా సేకరణకు సీఆర్&amp;zwnj;డీఏ చర్యలు&lt;/strong&gt;&lt;br /&gt;సీఆర్&amp;zwnj;డీఏ ఒకవైపు భూసేకరణ నోటిఫికేషన్లు ఇస్తున్నప్పటికీ, మరోవైపు రైతులు ఎవరైనా స్వచ్ఛందంగా భూసమీకరణ పద్ధతిలో ముందుకు వస్తే భూములను స్వీకరిస్తామని స్పష్టం చేస్తోంది. అధికారుల ప్రకటనకు సానుకూలంగా స్పందించిన రైతులు ఇటీవల 30 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి అప్పగించారు. రాజధాని అమరావతి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు సీఆర్&amp;zwnj;డీఏ అధికారులు భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చిన గ్రామాల్లో సభలు నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. భూసేకరణ ద్వారా వచ్చే నష్టాల కంటే, భూసమీకరణ కింద భూములిస్తే ప్రభుత్వం ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఉంటాయని అర్థమయ్యేలా చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/prakash-raj-backs-of-professor-nageshwar-over-comments-against-pawan-kalyan-248193&quot;&gt;Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్&amp;zwnj;కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్&amp;zwnj;పై తీవ్ర విమర్శలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;సీఆర్&amp;zwnj;డీఏ భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, చివరికి అవార్డు జారీ అయ్యే లోపు ఎప్పుడైనా ల్యాండ్ పూలింగ్&amp;zwnj;కు మారవచ్చని తెలిపారు. అలా వస్తే రోజుల వ్యవధిలోనే ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్ చేస్తామని రైతులకు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం పెండింగ్&amp;zwnj;లో ఉన్న భూముల్లో అత్యధికంగా ఉండవల్లిలో 741 ఎకరాలు, పెనుమాకలో 378 ఎకరాలు ఉన్నాయి. నిడమర్రులో 432 ఎకరాలు, కురగల్లు, నీరుకొండ, రాయపూడి గ్రామాల్లో 200 ఎకరాలకు పైగా భూములను సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అమరావతి కోసం సేకరించిన భూమి వివరాలు&lt;/strong&gt;&lt;br /&gt;రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక విస్తరణ, మౌలిక వసతుల కల్పన కోసం ఇప్పటివరకు సేకరించిన మొత్తం భూమి వివరాలు ఇలా ఉన్నాయి.&amp;nbsp;&lt;br /&gt;&lt;strong&gt;భూసమీకరణ (Land Pooling Scheme) ద్వారా సమీకరించిన భూమి:&lt;/strong&gt; అమరావతి చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసమీకరణ విధానం కింద 28 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 33,000 ఎకరాలకు పైగా భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. ప్రపంచంలోనే ఇంత భారీ ఎత్తున ల్యాండ్ పూలింగ్ జరగడం ఒక రికార్డుగా నిలిచింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;భూసేకరణ (Land Acquisition), పెండింగ్ భూములు:&lt;/strong&gt; మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్&amp;zwnj;కు ఇవ్వకుండా మిగిలిపోయిన భూమి 2,766 ఎకరాలు కాగా, ప్రస్తుతం సీఆర్&amp;zwnj;డీఏ ఈ మిగిలిన భూమిని ప్రాజెక్టుల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి సేకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 720 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయగా, ఇటీవల 30 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కిందకు వచ్చాయి.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/politics/purandeswari-central-cabinet-expansion-analysis-2026-cabinet-rank-chance-248092&quot;&gt;Purandeswari Central Cabinet: కేంద్ర కేబినెట్&amp;zwnj;లోకి పురందేశ్వరి? మోదీ టీంలో 'చిన్నమ్మ'కు కీలక పదవి ఖరారైందా?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రభుత్వ భూములు:&lt;/strong&gt; రాజధాని అమరావతి పరిధిలో అడవులు, వాగులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 11,000 ఎకరాల ప్రభుత్వ భూములను సీఆర్&amp;zwnj;డీఏ పరిధిలోకి బదిలీ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/world/which-is-the-most-expensive-country-in-the-world-telugu-news-247845&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధాని కోసం ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 44,000 ఎకరాలకు పైగా భూమిని సీఆర్&amp;zwnj;డీఏ తన ఆధీనంలోకి తీసుకుంది. మిగిలిన 2,700 పైచిలుకు ఎకరాలను కూడా సేకరిస్తే రాజధాని లోపల రహదారులు, మౌలిక వసతుల గ్రిడ్ పూర్తిస్థాయిలో అనుసంధానం కానుంది. రెండో విడత భూ సమీకరణ కోసం సైతం సీఆర్&amp;zwnj;డీఏ ఇదివరకు నోటిఫికేషన్ ఇచ్చింది. త్వరలో ఇందుకు సంబంధించి భూముల సమీకరణ ప్రక్రియ మొదలుకానుంది. ముందుగా తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు ప్రయోజనాలు అందించడంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/24/934c65d6f5cb4b2910c23ff5d51569ba1779598640245233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/prakash-raj-backs-of-professor-nageshwar-over-comments-against-pawan-kalyan-248193</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/prakash-raj-backs-of-professor-nageshwar-over-comments-against-pawan-kalyan-248193#respond</comments><pubDate>Sat, 23 May 2026 20:58:51 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/prakash-raj-backs-of-professor-nageshwar-over-comments-against-pawan-kalyan-248193</guid><description><![CDATA[&lt;p&gt;Professor Nageshwar | అమరావతి: ప్రముఖ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్, కేసులపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్&amp;zwnj;కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజల పక్షాన నిలుస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గత కొన్నేళ్లుగా అధికారంలో ఉన్నవారినైనా, ప్రతిపక్షంలో ఉన్నవారినైనా ప్రశ్నిస్తూనే ఉన్నారని ప్రకాష్ రాజ్ గుర్తుచేశారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి, కేవలం ఒకే ఒక్క లైన్&amp;zwnj;ను పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, కేసులతో బెదిరించడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఏదైనా అంశంపై అభిప్రాయాన్ని చెబితే ట్రోల్ చేయడంతో పాటు కేసులు పెట్టి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బెదిరించడం, ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడమేనని, ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రాజకీయ గుండాయిజంపై ప్రకాష్ రాజ్ విమర్శలు&lt;/strong&gt;&lt;br /&gt;&amp;nbsp;&amp;lsquo;మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను&amp;rsquo; అనడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని, ఇది కేవలం రాజకీయ గుండాయిజం అని నటుడు ప్రకాష్ రాజ్ జన సైనికులు, పవన్ ఫ్యాన్స్&amp;zwnj;ను విమర్శించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉందని అనిపిస్తే, దానికి ఆధారాలు అడగాలని లేదా రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలని సూచించారు. కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అవమానించడం కొత్త రాజకీయ సంస్కృతిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/nmbWraRoS84?si=WUh3As9QYFmv9ppO&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నిష్పాక్షిక విశ్లేషణలు గుర్తురాలేదా..&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కెసిఆర్, జగన్ మోహన్ రెడ్డి, &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt;, బిజెపి వంటి అన్ని రాజకీయ శక్తులను ప్రశ్నించారని, అప్పుడు ఆయన నిజాయితీ ఎవరికీ గుర్తుకు రాలేదా అని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇప్పుడు కేవలం ఒక మాట నచ్చలేదని ఆయనపై యుద్ధం ప్రకటించడం వారి ద్వంద్వ వైఖరిని సూచిస్తుందని మండిపడ్డారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/politics/purandeswari-central-cabinet-expansion-analysis-2026-cabinet-rank-chance-248092&quot;&gt;Purandeswari Central Cabinet: కేంద్ర కేబినెట్&amp;zwnj;లోకి పురందేశ్వరి? మోదీ టీంలో 'చిన్నమ్మ'కు కీలక పదవి ఖరారైందా?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రజాస్వామ్యానికి హెచ్చరిక&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;ప్రశ్నించే గొంతులను కేసులతో నోరు మూయించాలని చూడటం అత్యంత ప్రమాదకరమని, ఈరోజు నాగేశ్వరరావుకు తలెత్తిన పరిస్థితి రేపు ఇంకెవరికైనా ఎదురుకావచ్చని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తులో ఉందో అందరికీ తెలుసని, ఇలాంటి అనాగరిక చర్యలను ఆపాలని ప్రకాష్ రాజ్ కోరారు. ప్రొఫెసర్ నాగేశ్వర్&amp;zwnj;కు మేము &amp;nbsp;అండగా ఉన్నాం, మీరు మీ పనిని యథాతథంగా కొనసాగించండి అంటూ ప్రకాష్ రాజ్ తన సంఘీభావాన్ని తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై జనసేన ఫైర్..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి, ప్రస్తుత జనసేన పార్టీకి ఉన్న పోలికలను విశ్లేషించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వైఖరి, గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆయన పాత్రను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన రాజకీయాలను తక్కువ చేసి చూపేలా ఉన్నాయంటూ జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అమిత్ షాను కలిసిన సందర్భంలో, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్&amp;zwnj;లకు క్లాస్ పీకారని.. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ఇన్ స్టాంట్ ఫ్రెండ్, జగన్ శాశ్వత మిత్రుడు అని చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/nara-lokesh-inaugurates-sael-solar-project-in-jammalamadugu-kadapa-248059&quot;&gt;SAEL Solar Project AP: జమ్మలమడుగులో రూ.3వేల కోట్లతో SAEL సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం - ఇన్వెస్టర్లకు ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ వ్యాఖ్యల పట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్&amp;zwnj;ను సామాజిక మాధ్యమాలలో లక్ష్యంగా చేసుకున్నారు . ఆయన విశ్లేషణలు ఒక వర్గానికి కొమ్ముకాసేలా, పక్షపాత ధోరణితో ఉన్నాయని వారు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని, ఆయన త్యాగాలను నాగేశ్వర్ రావు కావాలనే కించపరుస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పాత వీడియోలను, ట్రోల్స్&amp;zwnj;ను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక నిష్పక్షపాత విశ్లేషకుడిగా కాకుండా, రాజకీయ అజెండాతోనే నాగేశ్వర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/world/which-is-the-most-expensive-country-in-the-world-telugu-news-247845&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న ప్రొఫెసర్&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీకి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడం, జనసేన నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమై కేసులు నమోదు కావడంతో ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు వెనక్కి తగ్గారు. వైఎస్ జగన్ అరెస్ట్ అంశంపై అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చర్చించారని, ఆ సమయంలో &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; తమకు 'లాంగ్ టర్మ్ ఫ్రెండ్' అని అమిత్ షా అన్నారంటూ &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; కోర్ కమిటీ సభ్యుడి సమాచారం మేరకు తాను చేసిన వ్యాఖ్యలను ఆయన భేషరతుగా ఉపసంహరించుకున్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని, తనను ఎంతగానో గౌరవించే వ్యక్తి అని నాగేశ్వర్ అన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/a294453869bec224516ac606574713a41779549922326233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-may-2026-248124</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-may-2026-248124#respond</comments><pubDate>Sat, 23 May 2026 08:50:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-may-2026-248124</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Breaking News:&lt;/strong&gt;భారత్&amp;zwnj;లో సామాన్యుడి రవాణా బడ్జెట్&amp;zwnj; మరోసారి తలకిందులైంది గత పది రోజుల్లోనే చమురు సంస్థలు మూడోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. శనివారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరల పెంపుతో పెట్రోల్&amp;zwnj;, డీజిల్&amp;zwnj; రేట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;శనివారం చమురు సంస్థలు విడుదల చేసిన ప్రకటన ప్రకారం పెట్రోల్&amp;zwnj; లీటరుకు 87పైసలు పెరిగింది. డీజిల్&amp;zwnj; లీటరకు 91పైసలుపెరిగింది. సీఎన్జీ ఢిల్లీలో కిలోకు రూపాయి పెరిగింది. ఇప్పుడు అక్కడ కిలో సీఎన్జీ ధర 91.09రూపాయలుగా ఉంది. గడచిన పది రోజులను గమనిస్తే ఇంధన ధరలు మొత్తంగా లీటర్&amp;zwnj;కు దాదాపు ఐదు రూపాయలు పెరిగాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇంధన ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు కారణమవుతున్నాయి. పశ్చిమాశియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో ముడి చమురు ధరలు పెంచుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;భారత్ తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లలో ధరలు పెరిగినప్పుడల్లా దేశీయంగా రేట్లు పెంచక తప్పడం లేదు. గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం, చమురు సంస్థలు ఆ భారాన్ని ప్రజలపై వేయకుండా తామే భరించాయి. 2021-24 మధ్య కాలంలో చమురు సంస్థలు సుమారు 24, 500 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. అలాగనే 2024-25లో ఎల్పీజీ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు సుమారు నలభై వేల కోట్ల భారాన్ని భరించాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో ఇప్పుడు ధరలను పెంచుతున్నట్టు తెలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ వరుస ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాదు. డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా,లాజిస్టిక్ ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, పండ్లు, ఇతర సరకుల రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది.మల్టిపుల్ సెక్టార్లలో ఉత్పత్తి వ్యయం పెరిగి ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుతం ధరలు పెరుగుతున్నప్పటికీ గత నాలుగేళ్లలో భారత్ నాలుగు సార్లు ఇంధన ధరలను తగ్గించిందని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 27న స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్&amp;zwnj;కు పది రూపాయలు తగ్గించారు. దీని వల్ల డీజిల్&amp;zwnj;పై ఎక్సైజ్ సుంకాన్ని దాదాపు సున్నాకి తీసుకొచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో నెలకొన్న అనిశ్చితి తగ్గే వరకు ఇంధన ధరల్లో ఈ హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇంధన వనరుల అన్వేషణపై దృష్టి సారించాలని ఇప్పటికే ప్రధాని మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/cc693aa25c5244d4a36d302b993e96381779506339312215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?]]></title><link>https://telugu.abplive.com/news/india/petrol-diesel-price-hike-india-third-time-in-may-2026-impact-analysis-248118</link><comments>https://telugu.abplive.com/news/india/petrol-diesel-price-hike-india-third-time-in-may-2026-impact-analysis-248118#respond</comments><pubDate>Sat, 23 May 2026 07:49:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/petrol-diesel-price-hike-india-third-time-in-may-2026-impact-analysis-248118</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Petrol Price Hike May 2026:&amp;nbsp;&lt;/strong&gt;దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. మే నెలలో సామాన్యుడిపై మరోసారి భారం పడింది. శనివారం (మే 23, 2026) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. గత పది రోజుల్లోనే ధరలు పెరగడం ఇది మూడోసారి. అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు పుల్&amp;zwnj;స్టాప్ పడలేదని ఇలా పెట్రోల్ ధరలు పెంచుతున్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;నేటి తాజా ధరలు ఇవే&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు, డీజిల్ ధర 91 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 98.64 నుంచి రూ. 99.51కి, డీజిల్ ధర రూ.91.58 నుంచి రూ. 92.49కి చేరింది.&lt;/p&gt;
&lt;h3&gt;ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటరుకు):&lt;/h3&gt;
&lt;p&gt;హైదరాబాద్&amp;zwnj;: పెట్రోల్ రూ. 111.88 (+0.87), డీజిల్ రూ. 99.95 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;ముంబై: పెట్రోల్ రూ. 108.49 (+0.87), డీజిల్ రూ. 95.02 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;కోల్&amp;zwnj;కతా: పెట్రోల్ రూ. 110.64 (+0.87), డీజిల్ రూ. 97.02 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;చెన్నై: పెట్రోల్ రూ. 105.31 (+0.87), డీజిల్ రూ. 96.98 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;గురుగ్రామ్: పెట్రోల్ రూ. 100.38 (+0.87), డీజిల్ రూ. 92.92 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;నోయిడా: పెట్రోల్ రూ. 98.78 (+0.87), డీజిల్ రూ. 93.12 (+0.91).&lt;/p&gt;
&lt;h3&gt;గత 10 రోజుల్లో ఏం జరిగింది?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఈ నెలలో పెట్రోల్ ధరల బాదుడు మే 16న ప్రారంభమైంది. ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా లీటరుకు రూ. 3 వరకు పెంచారు. ఆ తర్వాత మే 19న మెట్రో నగరాల్లో మరో 90 పైసలు పెరిగాయి. తాజా పెరుగుదలతో కలిపి చూస్తే, గత పది రోజుల్లోనే ఇంధన ధరలు దాదాపు రూ.5 మేర పెరిగాయి. కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా ఇటీవలి రోజుల్లో సిఎన్&amp;zwnj;జి (CNG), పిఎన్&amp;zwnj;జి (PNG) ధరలు కూడా పలు నగరాల్లో పెరిగాయి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;Adilabad Public Opinion on Petrol Rates | ఆదిలాబాద్ జిల్లాలో వాహనదారుల ఆందోళన | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/nJUeVpjXDNk&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇలా ధరలు పెంచుతున్నారు. ప్రపంచ మార్కెట్&amp;zwnj;లో క్రూడ్ ఆయిల్ ధరలు నిలకడగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వెస్ట్ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో ఏ చిన్న మార్పు వచ్చినా, అది మన దేశీయ ధరలపై ప్రభావం చూపుతుంది&lt;/p&gt;
&lt;h3&gt;సామాన్యుడిపై ప్రభావం &amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు అన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.&lt;br /&gt;రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయి. దీంతో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. రవాణా భారం పెరిగితే అది చివరకు సామాన్య వినియోగదారుడిపైనే పడుతుంది, దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. మే నెలలో మూడోసారి జరిగిన ఈ ధరల పెంపు మధ్యతరగతి జీవి బడ్జెట్&amp;zwnj;ను అస్తవ్యస్తం చేస్తోంది.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/9c111b1825415d75fd5cd660a3a30ed31779502511854215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Heatwave deaths Telangana AP:అగ్ని గుండంలా తెలుగు రాష్ట్రాలు! వడదెబ్బకు పోతున్న ప్రాణాలు! రికార్డులు తిరగరాస్తున్న ఉష్ణోగ్రతలు!]]></title><link>https://telugu.abplive.com/news/telangana-ap-heatwave-deadly-summer-2026-updates-deaths-records-248115</link><comments>https://telugu.abplive.com/news/telangana-ap-heatwave-deadly-summer-2026-updates-deaths-records-248115#respond</comments><pubDate>Sat, 23 May 2026 06:19:01 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telangana-ap-heatwave-deadly-summer-2026-updates-deaths-records-248115</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Heatwave deaths Telangana AP:&lt;/strong&gt;తెలుగు రాష్ట్రాల్లో సూరీడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. ఈ దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గత 24 గంటల్లోనే వడదెబ్బ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో సూరీ ఊచకోత&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో శుక్రవారం ఒక్క రోజు వడబెద్దకు 21 మంది మరణించారు. ఇందులో అత్యధికంగా విజయవాడలోనే ఉన్నారు. ఇక్కడ పది మంది మరణించారు. మృతుల్లో ఎనిమిది మంది యాచచకులే. రోడ్డు పక్కన, పార్కుల వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. &amp;nbsp;ఇక ఏలూరులో ముగ్గురు, కాకినాడలో ముగ్గురు, పల్నాడులో ఇద్దరు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;తెలంగాణ నిప్పుల కొలిమి&lt;/h3&gt;
&lt;p&gt;తెలంగాణలో ఎండల తీవ్రత మరింత భీకరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వడ దెబ్బతో 34మంది మరణించినట్టు తెలుస్తోంది. దాదాపు ఇరవైకిపైగా జిల్లాల్లో 46 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కుమురం భీం ఆసీఫాబాద్&amp;zwnj; జిల్లాలోని సిర్పూర్(టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్&amp;zwnj; ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎందుకు ఈ పరిస్థితి&lt;/h3&gt;
&lt;p&gt;ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఎండలు కేవలం వేసవి ప్రభావం మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో వేడి పెరగడం వల్ల ఏర్పడే ఎల్&amp;zwnj;నినో ప్రభావంతో వడగాలుల సంఖ్య, వాటి వ్యవధి పెరుగుతోంది. నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, వాహనాల వినియోగం వల్ల వేడి గాలి బయటకు వెళ్లకుండా అక్కడే నిలిచిపోతోంది. ఫలితంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు గ్రామీణ ప్రాంతాల కంటే రెండు నుంచి పది డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మీ గుండె భద్రం&lt;/h3&gt;
&lt;p&gt;రాజస్థాన్, పంజాబ్ ఎడారి ప్రాంతాల నుంచి వీస్తున్న పొడి వేడి గాలుల మధ్య భారతంతోపాటు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా రాత్రి పూట చల్లబడాల్సిన వాతావరణం, ప్రస్తుతం 24-30 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అవుతోంది. ఇది మానవుల గుండపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మరో నాలుగు రోజులు ఇదే తంతు&lt;/h3&gt;
&lt;p&gt;వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకం. అందుకే తెలంగాణలోని 18 జిల్లాలు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శని, ఆదివారాల్లో కూడా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎండల వల్ల కేవలం ప్రాణ నష్టమే కాదు ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రతకు రోడ్డుపై వెళ్తున్న స్కూటీ మంటల్లో చిక్కుకుంది. జనగామా జిల్లాలో ఎండల వల్ల పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. ధాన్యం కుప్పలు బూడిద అయ్యాయి. ఎండల వల్ల ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో గ్రిడ్&amp;zwnj; డిమాండ్ రికార్డు స్థాయిలో 15, 016 మెగావాట్లకు చేరింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రకృతి వైపరిత్యాలు మన చేతల్లో లేకపోయినా, అప్రమత్తతతో ప్రాణనష్టాన్ని తగ్గించవ చ్చు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, వృద్ధులు ఈ ఎండల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/d48fb75c61a4176b3cc996446019a3391779497175229215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vijayawada Patamata Thar Incident: అమ్మాయి కోసం థార్ కార్లతో గ్యాంగ్ వార్ - బెజవాడలో రచ్చ చేసిన  ఈ ఇద్దరి కుర్రాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/vijayawada-thar-car-incident-bollu-om-vs-lingamaneni-rohit-case-details-248062</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/vijayawada-thar-car-incident-bollu-om-vs-lingamaneni-rohit-case-details-248062#respond</comments><pubDate>Fri, 22 May 2026 15:18:11 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/vijayawada-thar-car-incident-bollu-om-vs-lingamaneni-rohit-case-details-248062</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Bollu Brahmanandam Grandson Case: &amp;nbsp;&lt;/strong&gt; విజయవాడ నడిబొడ్డున పటమటలో జరిగిన &amp;nbsp;థార్ కార్లతో గ్యాంగ్ వార్ గొడవ &amp;nbsp;ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ పలుకుబడి ఉన్న ఇద్దరు యువకులు ఒక యువతి కోసం నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకోవడం, ప్రాణాలు తీసేంతగా కారుతో ఢీకొట్టడం వంటి ఉదంతం నగరంలో శాంతిభద్రతలపై చర్చకు దారితీసింది.&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;విజయవాడలోని పటమట రోడ్డులో గత రాత్రి చోటుచేసుకున్న హైడ్రామా సినీ ఫక్కీలో సాగింది. &amp;nbsp;బొల్లు ఓమ్, లింగమనేని రోహిత్ అనే ఇద్దరు యువకులు తమ విలాసవంతమైన థార్ కార్లలో వచ్చి నడిరోడ్డుపై గొడవకు దిగారు. ఒకరినొకరు కార్లతో ఢీకొట్టుకుంటూ చేసిన రచ్చ సోషల్ మీడియాల ోవరైల్ అయింది. &amp;nbsp;కేవలం ఒక యువతి కోసం మొదలైన ఈ గొడవ, ఒకరినొకరు చంపుకునే స్థాయికి చేరింది. ఒకరు కారుతో మరొకరిని ఢీకొట్టడమే కాకుండా, కారును రివర్స్ చేస్తూ నానా హంగామా చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్లే వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్థలు తలెత్తాయి. ఇది కాస్త ముదిరి.. నడిరోడ్డుపై వాహనాలతో ఢీకొట్టుకునే వరకు వెళ్లింది. ఇలా రోడ్డు మీద థార్ కార్లతో గుద్దుకుంటూ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు .. ఒకరి కార్ ని మరొకరు రాడ్లతో అద్దాలు పగుల&amp;hellip; &lt;a href=&quot;https://t.co/QFzYG5SW0v&quot;&gt;pic.twitter.com/QFzYG5SW0v&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; ABP Desam (@ABPDesam) &lt;a href=&quot;https://twitter.com/ABPDesam/status/2057664031276843509?ref_src=twsrc%5Etfw&quot;&gt;May 22, 2026&lt;/a&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/blockquote&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఎవరీ బొల్లు ఓమ్?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు &amp;nbsp;బొల్లు ఓమ్ . ఈయన విజయవాడలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మేయర్, ప్రముఖ రాజకీయ నేత బొల్లు బ్రహ్మానందం మనువడు. బొల్లు బ్రహ్మానందం గతంలో &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; , తెలుగుదేశం పార్టీల్లో కీలక నేతగా వ్యవహరించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడు కావడంతో బొల్లు ఓమ్ నగరంలో భారీ నెట్&amp;zwnj;వర్క్&amp;zwnj;ను, అనుచర వర్గాన్ని కలిగి ఉన్నాడు. తాతా, తండ్రుల పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఇతడు గతంలోనూ చిన్నచిన్న వివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్&amp;zwnj;సీపీలో ఉన్నారు. ఆయన మాజీ మంత్రి జోగి రమేష్&amp;zwnj;కు దగ్గర బందువుని చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;లింగమనేని రోహిత్ ఎవరు?&amp;nbsp; &amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇక రెండో వ్యక్తి &amp;nbsp;లింగమనేని రోహిత్ . &amp;nbsp;ఘటన జరిగిన వెంటనే పారిపోవడంతో రోహిత్ ఇంకా ఎవరు అన్నది గుర్తించలేకపోతున్నారు. ఆయన &amp;nbsp;రాష్ట్రంలోని ఉన్నత స్థాయి రాజకీయ నేతలతో లింగమనేని కుటుంబానికి &amp;nbsp;చెందిన యువకుడని చెబుతున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;గొడవకు అసలు కారణం ఏంటి?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ గొడవకు కారణం &amp;nbsp;ప్రేమ వ్యవహారమే. &amp;nbsp;స్నేహితులైన వీరిద్దరూ ఒక యువతి విషయంలో గొడపడ్డారు. &amp;nbsp;యువతితో బొల్లు ఓమ్ కారులో వెళ్తున్న సమయంలో పటమటలో ఎదురెదురుగా వచ్చిన ఈ ఇద్దరు.. మొదట మాటలతో మొదలుపెట్టి, ఆపై తమ వాహనాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు. పీక్ అవర్స్&amp;zwnj;లో జనం ఉన్నప్పుడే ఒకరి థార్ కారును మరొకరు ఢీకొట్టుకుంటూ అక్కడి వాతావరణాన్ని రణరంగంగా మార్చారు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;Bejawada లో జోగి రమేష్ మేనల్లుడు అరాచకం..గొడ్డలి పార్టీ అని ఇందుకు కదా జగన్ మిమ్మల్ని అనేది ..&lt;br /&gt;&lt;br /&gt;జోగి రమేష్ మేనల్లుడు పటమట రోడ్డులో యువతి కోసం రచ్చరచ్చ చేసాడు.. నా వెనుక &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; ఉన్నాడు, నా వెనుక మా మామ జోగి రమేష్ ఉన్నాడు అంటూ రెచ్చిపోయాడు.. పటమటలో థార్ కారుతో రచ్చ రచ్చ చేసాడు..&amp;hellip; &lt;a href=&quot;https://t.co/HkBwhLdpkC&quot;&gt;https://t.co/HkBwhLdpkC&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/CAQsLpjfk7&quot;&gt;pic.twitter.com/CAQsLpjfk7&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; 🔱🐎 సుజత్ 🕉️☪️✝️ (@Kadirodu_Offl) &lt;a href=&quot;https://twitter.com/Kadirodu_Offl/status/2057710164594299323?ref_src=twsrc%5Etfw&quot;&gt;May 22, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/blockquote&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;పోలీసుల యాక్షన్ - అదుపులోకి నిందితులు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పటమట పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యాయత్నం హా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, నగరంలో ఇలాంటి ఉన్మాద చర్యలను సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. వారి వద్ద ఉన్న థార్ కార్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్&amp;zwnj;కు తరలించారు. &amp;nbsp;ఈ ఘటన విజయవాడలో రాజకీయ పలుకుబడి ఉన్న బలవంతుల వారసుల &amp;nbsp;ప్రవర్తనపై మరోసారి చర్చకు తెరలేపింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/business/start-a-startup-from-your-home-here-are-some-ideas-247948&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/22/03dffadc30234c5f8d1b75394f412e811779443022241228_original.png" width="220"/></item><item><title><![CDATA[Machilipatnam Lecturer Joshua Arrested: మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/machilipatnam-lecturer-joshua-arrested-cheating-case-police-updates-248042</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/machilipatnam-lecturer-joshua-arrested-cheating-case-police-updates-248042#respond</comments><pubDate>Fri, 22 May 2026 12:59:50 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/machilipatnam-lecturer-joshua-arrested-cheating-case-police-updates-248042</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Machilipatnam Lecturer Joshua Arrested:&amp;nbsp;&lt;/strong&gt;కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కామర్స్&amp;zwnj; లెక్చర్&amp;zwnj;గా పని చేస్తున్న భర్త అక్రమ బాగోతాన్ని ఒక భార్య సమాజానికి బహిర్గతం చేసింది. ఉద్యోగం పేరుతో ఓ నిస్సహాయ యువతిని లోబరుచుకునేందుకు ప్రయత్నించిన భర్తకు సడెన్ &amp;nbsp;సర్&amp;zwnj;ప్రైజ్&amp;zwnj; ఇస్తూ పోలీసులతో కలిసి రౌండప్ చేసి పట్టుకుంది. సమాజంలో గురువుగా గౌరవం పొందాల్సిన వ్యక్తి చేసిన నీచమైన పనికి స్థానికులు అసహ్యించుకుంటున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఉద్యోగం ఆశ చూపించి గదికి...&lt;/h3&gt;
&lt;p&gt;పోలీసులు, స్థానికులు, భార్య కథనం ప్రకారం... జాషువా అనే వ్యక్తి ప్రస్తుతం అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో లెక్చర్&amp;zwnj;గా పని చేస్తున్నాడు. గతంలో ఓ మహిళా కాలేజీలోనూ సేవలు అందించాడు. ఈ క్రమంలోనే ఉద్యోగ వేటలో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక యువతి అతనికి పరిచయమైంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆమె నిస్సహాయతను అదునుగా చేసుకున్న జాషువా, తనకు తెలిసిన రికమండేషన్లుతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అందుకోసం మచిలీపట్నంలోని గొడుగుపేటలో ఒక ఇంటికి పిలిచాడు. ఉద్యోగం కావాలంటే తన కోరిక తీర్చాలంటూ సదరు యువతిని ఒప్పించాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;సీన్&amp;zwnj;లోకి భార్య ఎంట్రీ... దేహశుద్ధి&lt;/h3&gt;
&lt;p&gt;యువతితో కలిసి లెక్చరర్&amp;zwnj; జాషువా గదిలో ఉన్న సమయంలోనే అతని భార్య పక్కా ప్లాన్&amp;zwnj;తో ఎంట్రీ ఇచ్చింది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి భర్తను రెడ్&amp;zwnj;హ్యాండెడ్&amp;zwnj;గా పట్టుకుంది. అనంతరం పోలీసులకు విషయం చేరవేసింది. దీంతో చుట్టుప్కల వారు గుమిగూడటంతో జరిగిందంతా వివరించి, లెక్చరర్ అని కూడా చూడకుండా దేహశుద్ధి చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;భార్య ఏం చెప్పిందంటే....&quot; మాకు పెళ్లై 25 ఏళ్లు దాటింది. పెళ్లైన మొదటి రోజు నుంచే ఇతనికి మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకునే అలవాటు ఉంది. నిలదీస్తే నన్ను దారుణంగా కొట్టేవాడు. ఈ మధ్య ఒక మహిళ మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలంటూ గొడవ చేసింది. అప్పుడు మా పిల్లలు ఇతనికి బుద్ది చెప్పారు. అయినా బద్ది మార్చుకోలేదు. ఇక్కడికి వచ్చి మళ్లీ అదే వేషాలు వేస్తున్నాడు&quot; అని భార్య వాపోయింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;లెక్చరర్ అని అద్దెకు ఇస్తే...&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఈ ఘటనతో గొడుగుపేటలోని సదురు ఇంటి యజమానులు కూడా షాక్&amp;zwnj;కి గురయ్యారు. లెక్చరర్ ఉద్యోగం అని చెప్తేనే ఇంటిని అద్దెకు ఇచ్చామని, ఇలాంటి క్యారెక్టర్&amp;zwnj; లేని అని తెలియదని పేర్కొంటున్నారు. వెంటనే అతని సామానులు బయటపడేశారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు జాషువాను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్&amp;zwnj;కు తరలించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;EV car accident | స్పీడ్ బ్రేకర్ దగ్గరే బీభత్సం EV కార్ అదుపుతప్పి..  | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/Q25I7Es_d0g&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/22/59c8d6c0d444ac86b0588a47a465b4a01779434879338215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-may-2026-248017</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-may-2026-248017#respond</comments><pubDate>Fri, 22 May 2026 07:16:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-may-2026-248017</guid><description><![CDATA[&lt;p&gt;Breaking News: విజయవాడ పటమటలోని వంద అడుగుల రోడ్డులో సినిమాను తలపించే యాక్షన్ సీన్స్ కనిపించాయి. అమ్మాయి కోసం ఇద్దరు యువకులు వార్&amp;zwnj;కు దిగారు. వారి వద్ద ఉన్న థార్&amp;zwnj; వాహనాలతో రోడ్డుపై పోట్లాడుకున్నారు. ఓం రోహిత్ అనే ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం అక్కడకు చేరుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మిగతా వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హీరా గోల్డ్ నౌహీరా షేక్ అరెస్టు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్&amp;zwnj;ను &amp;nbsp;ఈడీ అధికారులు గురుగ్రామ్&amp;zwnj;లో అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, నకిలీ గుర్తింపు కార్డులతో పరారీలో ఉన్న ఆమెను ఎట్టకేలకు పట్టుకున్నారు. 5,600 కోట్ల మేర పెట్టుబడిదారులను మోసం చేసిన &amp;nbsp;ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తరలిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/22/4e66bd1dbd3a8edbe18d950968bebd951779414256927215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!]]></title><link>https://telugu.abplive.com/news/telugu-states-andhra-pradesh-telangana-heatwave-crisis-48-degrees-piduguralla-red-alert-2026-248016</link><comments>https://telugu.abplive.com/news/telugu-states-andhra-pradesh-telangana-heatwave-crisis-48-degrees-piduguralla-red-alert-2026-248016#respond</comments><pubDate>Fri, 22 May 2026 06:53:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telugu-states-andhra-pradesh-telangana-heatwave-crisis-48-degrees-piduguralla-red-alert-2026-248016</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Heatwave in Andhra Pradesh and Telangana: &lt;/strong&gt;తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారాయి. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎల్&amp;zwnj;నినో ప్రభావంతో మరిన్ని రోజులు ఈ వేడి కొనసాగే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం అగ్ని గుండాలను తలపిస్తున్నాయి. వేసవి తీవ్రత గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో భానుడు తన ప్రచండ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 7 గంట నుంచే బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. వేడిగాలులు, ఉక్కపోతతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో రికార్డుల మోత&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. బుధవారం పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, గురువారం అది ఏకంగా 48.1 డిగ్రీలకు చేరుకుంది. ఇది గత 11 ఏళ్లలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డు సృష్టించింది. 2019లో ఇక్కడ 45.5 డిగ్రీలు మాత్రమే నమోదు అయ్యింది. మొన్నటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డుల్లో ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవలం పల్నాడుజిల్లా మాత్రమే కాదు, రాష్ట్రంలోని 20 జిల్లాలోని సుమారు 200 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. విజయనగరం జిల్లాలో వడదెబ్బ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. రాత్రి వేళల్లో కూడా ఉపశమనం లభించడం లేదు. దాదాపు 42 డిగ్రీల వేడి కొనసాగుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;తెలంగాణలో రెడ్ అలర్ట్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే ఇరవై మందికిపైగా మరణించారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేటజిల్లా మునగాలలో అత్యధిక 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;Breaking |  Fire accident at Charminar | పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. మదీనా చౌరస్తా| ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/9Lxo0q-Bp6o&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుతం విపత్కర పరిస్థితులకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పసిఫిక్&amp;zwnj; మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ఎల్&amp;zwnj;నినో పరిస్థితులు భారత ఉపఖండంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం. గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోవడంతో వేడి తీవ్రత రెట్టింపు అవుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం వల్ల వాతావరణం చల్లబడటం లేదు. రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి వీస్తున్న పొడి గాలులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్&amp;zwnj;ను ఉడికిస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;పచ్చదనం తగ్గడంతో ప్రమాదం&lt;/h3&gt;
&lt;p&gt;అదనంగా ఉత్తర భారత్&amp;zwnj;లోని బాండా వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటడానికి అడవులు నరికివేత, నదుల్లో ఇసుక తవ్వకాలు, గ్రీన్ కవర్ తగ్గడం వంటి మానవ తప్పిదాలు కూడా &amp;nbsp;కారణం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పచ్చదనం తగ్గడం ఈ వేడికి పరోక్ష కారణం కావచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మరో వారం రోజులు ఇదే పరిస్థితి&lt;/h3&gt;
&lt;p&gt;గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7-8 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. పల్నాడు నుంచి ఢిల్లీ వరకు ఉన్న స్ట్రెచ్&amp;zwnj;లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. &amp;nbsp;&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/22/1df6a35a5fe8c8cd3687960e25eb9ff11779412899529215_original.jpg" width="220"/></item></channel></rss>