<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>vijayawada</title><atom:link href="https://telugu.abplive.com/vijayawada/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Wed, 9 Sep 2026 16:50:04 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announces-padayatra-2-ysrcp-chief-to-launch-statewide-march-in-2027-258491</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announces-padayatra-2-ysrcp-chief-to-launch-statewide-march-in-2027-258491#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 13:22:44 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announces-padayatra-2-ysrcp-chief-to-launch-statewide-march-in-2027-258491</guid><description><![CDATA[&lt;p&gt;YS Jagan Announces Padayatra |&amp;nbsp;తాడేపల్లి: ఏపీ, తెలంగాణలో వచ్చే ఏడాది పాదయాత్ర సీజన్ మొదలయ్యేలా కనిపిస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాష్ట్రవ్యాప్తంగా &amp;lsquo;పాదయాత్ర 2.0&amp;rsquo; చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసులో పర్చూరు నియోజకవర్గ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జగన్ పాల్గొన్నారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో తాను పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో వైసీపీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడమే పాదయాత్ర లక్ష్యంగా పేర్కొన్నారు. గతంలో వైఎస్ జగన్ చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర' ఆయన రాజకీయ జీవితంలోనే కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తూ అధికారం సొంతం చేసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్రలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పేరుతో ఏపీ ప్రభుత్వం డ్రాలు చేస్తుందని, ఇవన్నీ కోర్టులో చెల్లవని సీఎం చంద్రబాబుకు ముందే తెలుసునన్నారు. SIR ప్రక్రియతో రాష్ట్రంలో 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ఉండగా ఎన్నికలు సజావుగా సాగే అవకాశమే లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయో అర్థం చేసుకుని వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గట్టిగా పోరాటం చేసి ఎన్నికల్లో విజయాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పాదయాత్రతో 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ స్మృతి వనం నుంచి ప్రారంభమైన ఆ యాత్ర సుమారు 341 రోజుల పాటు సాగింది. అప్పటి మొత్తం 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాలు, 2,516 గ్రామాల మీదుగా 3,648 కిలోమీటర్లు చేసిన ఈ పాదయాత్రలో కోట్ల మంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఆ రోజుల్లో ప్రతిపక్ష నేతగా రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, అన్ని వర్గాల సమస్యలను తెలుసుకున్న జగన్ 'నవరత్నాలు' సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించారు. ఈ ప్రజా సంకల్ప యాత్ర అందించినప్రజాదరణతోనే 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్&amp;zwnj;సీపీ 151 స్థానాల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు 'పాదయాత్ర 2.0' చేస్తానని &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; నిర్ణయం తీసుకున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/7e8bcb3125c4f24a3df0274117345c811788940311444233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nandus World Nandana : యూట్యూబర్ నందనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? - నోటీసులిచ్చి పంపేశారు... లీగల్ ప్రొసీడింగ్స్ ఏంటంటే?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/why-nandus-world-nandana-released-with-only-notice-fraud-case-latest-update-258472</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/why-nandus-world-nandana-released-with-only-notice-fraud-case-latest-update-258472#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 12:04:58 +0530 </pubDate><dc:creator><![CDATA[ Ganesh Guptha ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/why-nandus-world-nandana-released-with-only-notice-fraud-case-latest-update-258472</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Nandus World Nandana Released With Notice Behind The Reason :&amp;nbsp;&lt;/strong&gt;ఫేమస్ యూట్యూబర్, నందూస్ వరల్డ్ నందన అరెస్టైన 24 గంటల తర్వాతే రిలీజయ్యారు. శంషాబాద్ పోలీసులు ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించగా... ఆరోపణలు, కేసులపై విచారించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేయగా... ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని ఆమెకు నోటీసులిచ్చి పంపించేశారు.&lt;/p&gt;
&lt;p&gt;సోషల్ మీడియాలో నందన రిలీజ్ కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలు, ఆమెను కోర్టులో హాజరు పరచకుండా స్టేషన్&amp;zwnj;లోనే నోటీసులిచ్చి ఎలా వదిలేస్తారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. నాన్ బెయిలబుల్ కేస్ అన్నారు. అలా ఎలా పంపించేస్తారు? అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. అసలు, నందనపై నమోదైన కేసులేంటి? ఆమెపై వచ్చిన ఆరోపణలేంటి? దీనిపై ఫేమస్ లాయర్ సోషల్ మీడియా వేదికగా వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;'అందుకే అరెస్ట్ చేయలేదు'&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;లుక్ అవుట్ నోటీసులు ఇష్యూ చేసినప్పుడు లీగల్&amp;zwnj;గా నందన వచ్చిన తర్వాత ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. 'ఎఫ్ఐఆర్&amp;zwnj;లో ఏ సెక్షన్స్&amp;nbsp; ఉన్నాయో దాని ప్రకారం లీగల్ ప్రాసెస్ నడుస్తుంది. ఏడేళ్ల లోపు జైలు శిక్ష పడేలా కేసులు FIR అయ్యుంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందు విచారిస్తారు. మెకానికల్ అరెస్ట్ వద్దు. 41ఏ కానీ 35బీ నోటీసులు ఇస్తారు. దీని ప్రకారం ఎవరిపై అయితే కేసు నమోదైందో వారికి నోటీసులు జారీ చేసి ఆయా తేదీల్లో వారిని విచారిస్తారు.&lt;/p&gt;
&lt;p&gt;ఒకసారి విచారణ కంప్లీట్ అయి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ట్రయల్ కంప్లీట్ అయ్యాక జైలులో వేస్తారు. ఇంకొకటి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. చాలామంది ఈ కేసుల్లో బెయిల్ రాదనే అపోహలో ఉంటారు. మేజిస్ట్రేట్ లేదా కోర్ట్ బెయిల్ ఇవ్వొచ్చు. ప్రైమ్ ఆఫ్ కేస్ ఏముందో మొత్తం చెక్ చేసి బెయిల్ ఇస్తారు. ఆమె ఏదో స్ట్రాంగ్ రీజన్ లేకుండా అయితే రారు. ప్రిపేర్డ్&amp;zwnj;గానే వచ్చారు.' అంటూ క్లారిటీ ఇచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read : &lt;a title=&quot;Sports Drama OTT : రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి స్పోర్ట్స్ డ్రామా - తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/ott-webseries/blue-star-movie-ott-streaming-ashok-selvan-shanthanu-bhagyaraj-sports-drama-available-to-watch-on-etv-win-258460&quot; target=&quot;_self&quot;&gt;Sports Drama OTT : రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి స్పోర్ట్స్ డ్రామా - తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అసలేం జరిగిందంటే?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;విదేశాల్లో ఉద్యోగాలు, లండన్ వీసాల పేరిట నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల కేసులో ఫేమస్ యూట్యూబర్, నందూస్ వరల్డ్ నందనను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ అవుట్ నోటీసులు జారీ కాగా... సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. &amp;nbsp;పోలీసులు మంగళవారం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, లండన్ కేంద్రంగా నడుస్తూన్న డెస్టినీ కన్సల్టెన్సీ గురించి తనకు తెలియదని... తన భర్త మధుకర్, అకౌంటెంట్ ఆ వివరాలు చూసుకుంటారని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేయగా ఈ నెల 16న మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆమెకు ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేసి పంపించేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read : &lt;a title=&quot;Vijay Deverakonda : రాబోయే మూడు నెలలు ఫ్యాన్స్&amp;zwnj;తోనే - నాలుగు మూవీస్ కంటెంట్ తెలుసు... ఎపిక్ ఈవెంట్&amp;zwnj;లో విజయ్ దేవరకొండ&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema/vijay-deverakonda-opens-up-about-upcoming-movies-year-ending-finishing-solid-in-epic-pre-release-event-watch-video-258452&quot; target=&quot;_self&quot;&gt;Vijay Deverakonda : రాబోయే మూడు నెలలు ఫ్యాన్స్&amp;zwnj;తోనే - నాలుగు మూవీస్ కంటెంట్ తెలుసు... ఎపిక్ ఈవెంట్&amp;zwnj;లో విజయ్ దేవరకొండ&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;NOTE : &lt;a title=&quot;మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్&amp;zwnj;లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema&quot; target=&quot;_self&quot;&gt;మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్&amp;zwnj;లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/cinema/bhagyashri-borse-career-movies-family-background-full-details-253083&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/strong&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/86ca24d54ccab9a2ff9b3ec5d864a0541788935581904876_original.jpg" width="220"/></item><item><title><![CDATA[చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-nara-lokesh-recalls-chandrababu-illegal-arrest-on-3rd-anniversary-258469</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-nara-lokesh-recalls-chandrababu-illegal-arrest-on-3rd-anniversary-258469#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 10:52:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-nara-lokesh-recalls-chandrababu-illegal-arrest-on-3rd-anniversary-258469</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు గురై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు. నిజం గెలిచింది అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అప్పటి అధికార పక్షమైన గొడ్డలి పార్టీ సరిగ్గా 3 ఏళ్ల క్రితం చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;చంద్రబాబు జైలులో ఉన్న ఆ 53 రోజుల పాటు ఆయనకు అండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ &quot;నిజం గెలవాలి&quot; అనే నినాదంతో మద్దతుగా నిలిచారని లోకేష్ గుర్తుచేసుకున్నారు. చివరకు ఆ అక్రమ కేసులన్నింటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయని, న్యాయమే గెలిచి చంద్రబాబు నిర్బంధం నుంచి స్వేచ్ఛగా బయటకు వచ్చారని తెలిపారు. నాటి చీకటి రోజులను తలుచుకుంటూ, చంద్రబాబుకు మరియు పార్టీకి అండగా నిలిచిన తెలుగుజాతి మొత్తానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; అధినేత చంద్రబాబు నాయుడిని సిల్క్ డెవలప్&amp;zwnj;మెంట్ స్కాం కేసులో 2023, సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ సీఐడీ (CID) పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన చోటే సీఐడీ పోలీసులు భారీ బందోబస్తు మధ్య అదుపులోకి తీసుకున్నారు. ఏపీ స్కిల్ డెవలప్&amp;zwnj;మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించిన కేసులో చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు ప్రకటించారు. ఈ అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడమే కాకుండా, TDP శ్రేణులు రాజకీయ కక్షసాధింపుగా పేర్కొంటూ ఆందోళనలు చేపట్టాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;విచారణ, రిమాండ్&lt;/strong&gt;&lt;br /&gt;అరెస్టు అనంతరం చంద్రబాబును నంద్యాల నుంచి రోడ్డు మార్గాన విజయవాడకు తరలించారు. అనంతరం విజయవాడలోని ఏసీబీ (ACB) ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, కోర్టు చంద్రబాబు నాయుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో సెప్టెంబర్ 10 రాత్రి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.&lt;/p&gt;
&lt;p&gt;దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్&amp;zwnj;లో ఉన్న &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;కి, కంటి శస్త్రచికిత్స, వైద్య కారణాల రీత్యా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2023, అక్టోబర్ 31న నాలుగు వారాల తాత్కాలిక (మధ్యంతర) బెయిల్ మంజూరు చేసింది. దీంతో అదే రోజు సాయంత్రం ఆయన రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు వెలుపల వేలాది మంది అభిమానులు, తెదేపా నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత 2023, నవంబర్ 20న ఏపీ హైకోర్టు ఈ కేసులో ఆయనకు పూర్తిస్థాయి (రెగ్యులర్) బెయిల్ మంజూరు చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/ac7de4b1207e9e0b82587810156049621788930729394233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nandus World Nandana : నా భర్తే చూసుకుంటారు... నాకేమీ తెలీదు - నందూస్ వరల్డ్ నందన స్టేట్మెంట్... బిగ్ బాస్ కోసమే వచ్చిందా?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/nandus-world-nandana-is-coming-for-bigg-boss-telugu-season-10-entry-know-the-truth-police-quetioned-against-allegations-258446</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/nandus-world-nandana-is-coming-for-bigg-boss-telugu-season-10-entry-know-the-truth-police-quetioned-against-allegations-258446#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 08:45:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Ganesh Guptha ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/nandus-world-nandana-is-coming-for-bigg-boss-telugu-season-10-entry-know-the-truth-police-quetioned-against-allegations-258446</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Nandu World Nandana Questioned By Vijayawada Police :&amp;nbsp;&lt;/strong&gt;విదేశాల్లో ఉద్యోగాలు, లండన్ వీసాల పేరిట నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల కేసులో&amp;nbsp;ఫేమస్ యూట్యూబర్, నందూస్ వరల్డ్ నందనను పోలీసులు విచారించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం&amp;nbsp; పోలీసుల ఎదుట మంగళవారం ఆమె విచారణకు హాజరయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;'నాకు సంబంధం లేదు'&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;'లండన్ కేంద్రంగా నడుస్తున్న డెస్టినీ కన్సల్టెన్సీ గురించి నాకు తెలియదు. దాని వ్యవహారాలను నా భర్త మధుకర్, అకౌంటెంట్ చూసుకుంటారు. అందులో నా జోక్యం ఉండదు.' అని నందన పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. నందన తన తల్లి, లాయర్&amp;zwnj;తో విచారణకు హాజరయ్యారు. ఆమెను సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజు... దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.&lt;/p&gt;
&lt;p&gt;కన్సల్టెన్సీలో ఆమె పాత్ర ఏంటి? దాని యజమాని, డైరెక్టర్స్ ఎవరు? ఇలా పలు కోణాల్లో పోలీసులు ప్రశ్నలు సంధించారు. అంతా తన భర్తే చూసుకుంటారని తనకేమీ తెలియదని నందన చెప్పినట్లు సమాచారం.&amp;nbsp;కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో మళ్లీ ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసులిచ్చి పంపించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మీడియాతో లాయర్ల వాగ్వాదం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కొందరు బాధితులు కూడా తామూ నందన చేతిలో మోసపోయామంటూ ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్&amp;zwnj;కు రమా నందన వస్తుందని తెలిసి అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులకు, ఆమె తరఫు లాయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు లాయర్స్ మీడియాకు సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read : &lt;a title=&quot;Vishwanath And Sons OTT: ఓటీటీలోకి ఈ వారమే సూర్య సినిమా... నెట్&amp;zwnj;ఫ్లిక్స్&amp;zwnj;లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/ott-webseries/vishwanath-and-sons-ott-release-date-when-to-watch-suriya-mamitha-baiju-movie-on-netflix-258388&quot; target=&quot;_self&quot;&gt;Vishwanath And Sons OTT: ఓటీటీలోకి ఈ వారమే సూర్య సినిమా... నెట్&amp;zwnj;ఫ్లిక్స్&amp;zwnj;లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అసలేం జరిగిందంటే?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నందూస్ వరల్డ్ కపుల్ పేరిట నందన, ఆమె భర్త మధుకర్ యూట్యూబ్&amp;zwnj;లో చాలా పాపులర్. వీరి వీడియోస్ ట్రెండ్ అవుతుంటాయి. ఇదే ఫేమ్&amp;zwnj;తో నందన సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. రీసెంట్&amp;zwnj;గా 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీలో నటించారు నందన. ఇదే ఫేమ్&amp;zwnj;తో లండన్&amp;zwnj;లో వీసాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేశారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. తన నుంచి రూ.15 లక్షలు వసూలు చేశారని ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతి కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.&lt;/p&gt;
&lt;p&gt;అలా, పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నందూస్ వరల్డ్ నందనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే, ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని... విజయవాడ పోలీసులకు అప్పగించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బిగ్ బాస్ కోసమే వచ్చారా?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అయితే, ఇప్పటివరకూ లండన్&amp;zwnj;లోనే ఉన్న నందన సడన్&amp;zwnj;గా హైదరాబాద్&amp;zwnj;కు ఎందుకు వచ్చారా? అంటూ చర్చ మొదలైంది. ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చేందుకే వచ్చారనే ప్రచారం సాగుతోంది. మరి దీనిలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మరి ఈ వ్యవహారంలో&amp;nbsp;నందన భర్త మధుకర్ పాత్ర ఎంతనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read : &lt;a title=&quot;Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్&amp;zwnj;లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/ott-webseries/unmadham-ott-streaming-kunchako-bobn-psychological-crime-investigation-thriller-available-to-watch-on-sonyliv-258330&quot; target=&quot;_self&quot;&gt;Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్&amp;zwnj;లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;NOTE : &lt;a title=&quot;మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్&amp;zwnj;లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema&quot; target=&quot;_self&quot;&gt;మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్&amp;zwnj;లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/cinema/nbk111-story-line-balakrishna-gopichand-malineni-new-movie-glimpse-decoded-250170&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/2cf23993b43a4e7c2f1ad9a1994456531788923681022876_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tdp-leadership-conclave-chandrababu-outlines-vision-for-sustainable-development-and-infrastructure-growth-258390</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tdp-leadership-conclave-chandrababu-outlines-vision-for-sustainable-development-and-infrastructure-growth-258390#respond</comments><pubDate>Tue, 8 Sep 2026 13:05:37 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tdp-leadership-conclave-chandrababu-outlines-vision-for-sustainable-development-and-infrastructure-growth-258390</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: రాష్ట్ర స్థూల అభివృద్ధి సాధించాలంటే అది నియోజకవర్గ స్థాయి అభివృద్ధితో అనుసంధానమవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డేటా సెంటర్లకు నీటి లభ్యతకు ఎలాంటి అడ్డంకులు లేవని పేర్కొన్నారు. గూగుల్ మన వద్దకు వస్తే భారత్&amp;zwnj;లోని ఇతర రాష్ట్రాలు అసూయపడ్డాయని, రాష్ట్రంలోని కొందరు వ్యక్తులు సూతం అడ్డుకునే ప్రయత్నం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్వహించిన టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్&amp;zwnj;లో సుస్థిర అభివృద్ధిపై చంద్రబాబు పలు అంశాలు ప్రస్తావించారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్, పాలకొల్లు, మండపేట, నెల్లూరు సిటీ, తణుకు వంటి నియోజకవర్గాలు జిఎస్&amp;zwnj;డీపీ (GSDP) సాధనలో ముందంజలో ఉన్నాయని వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉందని, దాదాపు 15 నుండి 20 రంగాలలో వృద్ధిని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని పిలుపునిచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/1c2191fcbdb9b5085ac41dca77bcb8c01788851994956233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;డేటా సెంటర్లకు నీటి సమస్య ఉండదు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో డేటా సెంటర్లు, సాంకేతిక పరిశ్రమల ఏర్పాటు ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్ వంటి గ్లోబల్ సంస్థలు రాష్ట్రానికి రావడం గర్వకారణమని, ఆ డేటా సెంటర్ల నిర్వహణకు అవసరమైన నీటి సరఫరా పెద్ద సమస్యేమీ కాదని తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో వేగం పెంపొందించడానికి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్ అనే భావనను ప్రోత్సహించడం ద్వారా అభివృద్ధి వేగంగా ప్రతి ఇంటికీ చేరుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.&lt;/p&gt;
&lt;p&gt;పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు దాదాపు 2 టీఎంసీల నీరు తీసుకెళ్లవచ్చు. డేటా సెంటర్ల ద్వారా భారీగా ఉద్యోగాలు, లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుంది. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లు. 15-20 రంగాల్లో జీఎస్డీపీని పెంచేలా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నుంచి ఈ ఏడాది 1,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని, ఇందులో కనీసం 300 టీఎంసీలు వాడుకున్నా పరిస్థితులు మారతాయన్నారు. మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/616aeb0e7d09c90b68b1684f89ba35d71788852016258233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;వంశధార, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, పెన్నా నదులు అనుసంధానం అయితే అన్ని రిజర్వాయర్లన్నీ నింపుకోవచ్చని తెలిపారు. వెలిగొండలో ఈ సీజన్&amp;zwnj;లో 10.7 టీఎంసీలు నిల్వచేసుకుంటున్నాం, వచ్చే ఉడాది 50 టీఎసీలు నిల్వ చేస్తామన్నారు. పోలవరంలో ఫేజ్-2 పూర్తితో 190 టీఎంసీల వరకూ నిల్వ చేసుకోవచ్చు, బొల్లాపల్లి నిర్మిస్తే 350 టీఎంసీలు నిల్వ చేసుకోవాలన్నారు. కడప జిల్లాలోని ప్రాజెక్టులతో దాదాపు 100 టీఎంసీలు నింపుకునే అవకాశం ఉందన్న చంద్రబాబు.. నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలపై ఫోకస్ చేయాలన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నదుల అనుసంధానంతో ఎంతో మేలు జరుగుతుంది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నీటి పారుదల రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. రాబోయే మూడేళ్లలో రూ.35,000 కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార వంటి నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లను నింపి 1,250 నుంచి 1,400 టీఎంసీల నీటిని నిల్వ చేసే స్థాయికి తీసుకెళ్తామని వెల్లడించారు. భూగర్భ జలాలు పెరిగితే వ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీ భారం తగ్గుతుందని, రహదారులు, పోర్టులు, ఎయిర్&amp;zwnj;పోర్టుల అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్&amp;zwnj;ను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/24814da5eff0381bea767083afb5eb3f1788852039679233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పార్టీకే తొలి ప్రాధాన్యం.. మంత్రి నారా లోకేష్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; పార్టీయే మనకు సుప్రీం అని, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా పార్టీ పదవుల్లో ఉన్నవారిని గౌరవించాల్సిందేనని మంత్రి నారా లోకేష్ నేతలకు స్పష్టంచేశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. పార్టీ ఇచ్చే బాధ్యతలకే తన తొలి ప్రాధాన్యమని, క్వాంటమ్&amp;zwnj; టవర్స్&amp;zwnj; కార్యక్రమాన్ని కూడా పక్కనపెట్టి పార్టీ పనికే ప్రాధాన్యమిచ్చినట్లు తన అనుభవాన్ని ఆయన వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;పార్టీ పదవుల్లోని వారు కార్యక్రమాలకు రావడానికి ఎవరి అనుమతులూ అవసరం లేదని తేల్చి చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; బి-ఫారమ్ ఇవ్వకపోతే ఎవరూ ప్రజాప్రతినిధులు కాలేరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, పార్టీ ఆదేశించిన పనులను నాయకులందరూ తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/d1cf9c9e2963277cd72e9f561f5a93771788851806314233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[CM Chandrababu: ఎప్పుడు ఎన్నికలొచ్చినా కూటమిదే విజయం, సర్వేలన్నీ మనకే అనుకూలం: చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/alliance-will-win-hands-down-even-if-elections-are-held-now-cm-chandrababu-at-tdp-leadership-conclave-258335</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/alliance-will-win-hands-down-even-if-elections-are-held-now-cm-chandrababu-at-tdp-leadership-conclave-258335#respond</comments><pubDate>Mon, 7 Sep 2026 18:09:54 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/alliance-will-win-hands-down-even-if-elections-are-held-now-cm-chandrababu-at-tdp-leadership-conclave-258335</guid><description><![CDATA[&lt;p&gt;Andhra Pradesh Top News |&amp;nbsp;అమరావతి: ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఇప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ ఎన్డీయే (NDA) కూటమిదే ఘనవిజయమని సీఎం నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అన్ని తాజా సర్వేలు కూటమికే అనుకూలంగా ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అమరావతి వేదికగా నిర్వహించిన &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; లీడర్&amp;zwnj;షిప్ కాంక్లేవ్&amp;zwnj;లో పాల్గొన్న ఆయన, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. పాలనలోనూ, రాజకీయాల్లోనూ కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య యునిటీ ముఖ్యమని, అంతర్గత వివాదాలు, చిన్న చిన్న గిల్లికజ్జాలతో రచ్చకెక్కవద్దని నేతలకు సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు భవిష్యత్ పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వాటిని సరిగ్గా అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదికను తయారుచేస్తామన్నారు. విశాఖపట్నం రీజియన్&amp;zwnj;కు పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, ఇవి రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అలాగే ఏపీలో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తే దాదాపుగా మెజారిటీ సమస్యలు తీరతాయి కనుక... నేతలంతా ఈ అంశంపై ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు అన్ని జిల్లాలకు ఇంఛార్జ్&amp;zwnj;లను నియమించారు. &lt;br /&gt;ఈసారి అభ్యర్థుల ఎంపికను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలకు అప్పగించారు. ఎన్నికల ప్రచారం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయడంతో పాటు కూటమి మిత్రపక్షాలైన &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt;, &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఇంఛార్జ్&amp;zwnj;లకు సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;తెలుగుదేశం పార్టీ 28 జిల్లాలకు ప్రకటించిన ఇంఛార్జ్&amp;zwnj;ల లిస్ట్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;1. పార్వతీపురం మన్యం: దాడి రత్నాకర్&lt;br /&gt;&amp;nbsp;2. అల్లూరి సీతారామరాజు: పేరాబత్తుల రాజశేఖర్&lt;br /&gt;&amp;nbsp;3. శ్రీకాకుళం: ఎండీ నజిర్&lt;br /&gt;&amp;nbsp;4. విజయనగరం: ఎంపీ చింతకాయల విజయ్&lt;br /&gt;&amp;nbsp;5. విశాఖపట్నం: ఎంఏ షరీఫ్&lt;br /&gt;&amp;nbsp;6. అనకాపల్లి: కొండపల్లి అప్పలనాయుడు&lt;br /&gt;&amp;nbsp;7. పోలవరం: కే సత్తిబాబు&lt;br /&gt;&amp;nbsp;8. కాకినాడ: సుజయ కృష్ణారంగారావు&lt;br /&gt;&amp;nbsp;9. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ: ఎంపీ సానా సతీశ్&lt;br /&gt;&amp;nbsp;10. తూర్పు గోదావరి: దేవినేని ఉమామహేశ్వరరావు&lt;br /&gt;&amp;nbsp;11. పశ్చిమ గోదావరి: ఎంపీ భాష్యం రామకృష్ణ&lt;br /&gt;&amp;nbsp;12. ఏలూరు: ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ&lt;br /&gt;&amp;nbsp;13. కృష్ణా: కొమ్మాలపాటి శ్రీధర్&lt;br /&gt;&amp;nbsp;14. ఎన్టీఆర్: మల్లికార్జునరావు&lt;br /&gt;&amp;nbsp;15. గుంటూరు: ఎంవీ సత్యనారాయణరాజు&lt;br /&gt;&amp;nbsp;16. పల్నాడు: కొనకళ్ల నారాయణ&lt;br /&gt;&amp;nbsp;17. బాపట్ల: జంగా కృష్ణమూర్తి&lt;br /&gt;&amp;nbsp;18. ప్రకాశం: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి&lt;br /&gt;&amp;nbsp;19. మార్కాపురం: ఎమ్మెల్సీ బీటీ నాయుడు&lt;br /&gt;&amp;nbsp;20. నెల్లూరు: ఎస్వీపీఎస్ఎన్ వర్మ&lt;br /&gt;&amp;nbsp;21. తిరుపతి: నూకసాని బాలాజీ&lt;br /&gt;&amp;nbsp;22. చిత్తూరు: దామచర్ల సత్య&lt;br /&gt;&amp;nbsp;23. కడప: దీపక్ రెడ్డి&lt;br /&gt;&amp;nbsp;24. అన్నమయ్య: ఎమ్మెల్సీ శ్రీకాంత్&lt;br /&gt;&amp;nbsp;25. అనంతపురం: ఏరాసు ప్రతాపరెడ్డి&lt;br /&gt;&amp;nbsp;26. శ్రీసత్యసాయి: సోమిశెట్టి వెంకటేశ్వర్లు&lt;br /&gt;&amp;nbsp;27. కర్నూలు: పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి&lt;br /&gt;28. నంద్యాల:&amp;nbsp; వైకుంఠం ప్రభాకర్ చౌదరి&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/07/f8d6686bb8e17f6e7f7d292ad32c2a0f1788783827923233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/i-am-not-a-cm-candidate-vijayasai-reddy-criticizes-tdp-and-ysrcp-rule-in-ap-258293</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/i-am-not-a-cm-candidate-vijayasai-reddy-criticizes-tdp-and-ysrcp-rule-in-ap-258293#respond</comments><pubDate>Mon, 7 Sep 2026 13:43:45 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/i-am-not-a-cm-candidate-vijayasai-reddy-criticizes-tdp-and-ysrcp-rule-in-ap-258293</guid><description><![CDATA[&lt;p&gt;Vijayasai Reddy Political Party | విజయవాడ: విజయదశమి తరువాతి రోజు పార్టీ పేరు అనౌన్స్ చేస్తానని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. తాను పాదయాత్ర చేస్తానని తెలిపారు. అయితే రోడ్ల మీద నడవనని, ప్రతీ మండలానికి వెళ్లి అక్కడ పాదయాత్ర చేస్తానన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి విజయవాడ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా నూతన రాజకీయం తేవాల్సిన అవసరం ఉందన్న ఆయన, తాను స్థాపించబోయే కొత్త పార్టీలో CM Candidate తాను&amp;nbsp;కాదని స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రాన్ని ఎల్లప్పుడూ కమ్మ, రెడ్డి అనే రెండు కులాలే పాలించాలా అని ప్రశ్నించిన సాయిరెడ్డి, సమర్థత కలిగిన ఎవరైనా సీఎం కాగలరని పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే వహించిన తరహా మెంటార్ పాత్రను తాను పోషిస్తానని వెల్లడించారు. తాను రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదని, ఇంత ఖర్చు పెట్టాక వేరే రాజధాని అనడం కుదరదని పేర్కొన్నారు. తన పార్టీలో జెన్ జీ కి పెద్ద పీట వేస్తామని, వారికే 66 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;టీడీపీ రెడ్ బుక్ పార్టీ.. వైసీపీ రప్పా రప్పా పార్టీ..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం 2 ప్రధాన రాజకీయ పక్షాలు, కుటుంబాలు ఏలుతున్నాయని, ఇతర పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై పోరాడే పరిస్థితిలో లేవన్నారు. &amp;nbsp;గడిచిన పదేళ్లుగా ఏపీలో టీడీపీ లేదా వైసీపీ అన్నట్లుగా వాతావరణం తయారైందని, ఈ రెండు పార్టీలు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;ని 'రెడ్ బుక్ పార్టీ'గా, వైసీపీని రప్పా రప్పా పార్టీగా అభివర్ణించిన ఆయన, వీటి మధ్య జరుగుతున్న రచ్చలో పోలీసులు కూడా అధికారంలో ఉన్న పార్టీ తరఫునే వ్యవహరిస్తూ ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/wea6A2qdBYk?si=UgkICzajgUZTMdPc&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఎవరు అధికారంలో ఉన్నా దోచుకోవడమే.. ప్రతి పనికి మామూళ్లు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ 2 ప్రధాన పార్టీల మధ్య ప్రజలు తీవ్రంగా నలిగిపోతున్నారని, అందుకే మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఏర్పడిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే అంశం చుట్టూనే ఆ రెండు పార్టీల దృష్టి ఉందని ధ్వజమెత్తారు. ఇవి కేవలం నిర్దిష్ట కుటుంబాలకు చెందిన పార్టీలని, &quot;ప్రజలకు గోరంత.. తమ కుటుంబాలకు కొండంత&quot; అనేదే వారి నినాదమని దుయ్యబడ్డారు. రాష్ట్రంలో ప్రతి పనికీ రౌడీ మామూళ్లు వసూలు చేసే పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గత ఏడాది ఒక పుస్తకం రాసా. రెడ్డి సామాజిక వర్గం ఎలా ఉద్భవించింది. కాపుల నుంచి ఎలా వేరు పడ్డారు అనే అంశాలు అందులో పేర్కొంటా. త్వరలో ఆ బుక్ విడుదల చేస్తాను. ఇది కాకుండా తిరుపతి, వైజాగ్, అనంతపురం లోనూ ప్రెస్ మీట్ లు పెడతా.. ఒక్కో ప్రెస్ మీట్ లో 5 అంశాలపై మాట్లాడతాను - మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;విజయసాయి రెడ్డి పార్టీ పంచ సూత్రాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;1) నా పార్టీలో జెన్ జీ (Gen Z) కి పెద్ద పీట. 66 శాతం సీట్లు వాళ్లకే&lt;/p&gt;
&lt;p&gt;2) రైతులకూ, ఇళ్లకూ ఉచిత కరెంట్ ఇచ్చే అవకాశం ఫై ఆలోచిస్తున్నా&lt;/p&gt;
&lt;p&gt;3) ధరలు తగ్గిస్తాం&lt;/p&gt;
&lt;p&gt;4) ఏపీ నీటి నిల్వ సామర్థ్యం 1000టీఎంసీ లు. కానీ రైతుల అవసరాలకు 1500టీఎంసీ లు కావాలి. సముద్రం లోకి వృధాగా పోతున్న 3000టీఎంసీ లను నిలువ చేస్తాం&lt;/p&gt;
&lt;p&gt;5) ఉద్యోగం వచ్చే కోర్సులనే పెంచాలి.. ఉద్యోగం రాని కోర్సులను వదిలించుకోవాలి. ఆ దిశగా ఎడ్యుకేషన్ ని తీర్చిదిద్దుతాం. టీచర్లపై సైతం భారం తగ్గిస్తాం.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/07/34e668b325148f24112e928223c492751788767909459233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/vangaveeti-radha-files-police-complaint-over-threats-passport-fee-extortion-258239</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/vangaveeti-radha-files-police-complaint-over-threats-passport-fee-extortion-258239#respond</comments><pubDate>Sun, 6 Sep 2026 19:06:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/vangaveeti-radha-files-police-complaint-over-threats-passport-fee-extortion-258239</guid><description><![CDATA[&lt;p&gt;Vijayawada Latest News | విజయవాడ: కాపు నేత, వంగవీటి మోహనరంగా కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు బెదిరింపులు రావడం విజయవాడ రాజకీయాల్లో కలకలం రేపింది. పాస్&amp;zwnj;పోర్ట్ ఇప్పిస్తానంటూ హైదరాబాద్&amp;zwnj;కు చెందిన ఒక పాస్&amp;zwnj;పోర్ట్ ఏజెన్సీ ప్రతినిధి మొయినుద్దీన్ తమను బెదిరించాడని వంగవీటి రాధ విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రూ. 5,000 కు బదులుగా రూ. 35,000 ఇవ్వాలని ఆ ఏజెంట్ డిమాండ్ చేసినట్లు వంగవీటి రాధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;అదనపు డబ్బులు ఇచ్చేందుకు వంగవీటి రాధా నిరాకరించడంతో ఆ ఏజెంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. మీకు పాస్&amp;zwnj;పోర్ట్ ఎలా వస్తుందో చూస్తా అంటూ హెచ్చరించడమే కాకుండా, రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సూర్యారావుపేట పిఎస్&amp;zwnj;లో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న విజయవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/11be92f7c128d06aaf27723800eaf6731788701755054233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nidadavole Junction: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/visakhapatnam-mumbai-ltt-express-gets-new-halt-at-nidadavole-junction-in-andhra-pradesh-258222</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/visakhapatnam-mumbai-ltt-express-gets-new-halt-at-nidadavole-junction-in-andhra-pradesh-258222#respond</comments><pubDate>Sun, 6 Sep 2026 14:40:09 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/visakhapatnam-mumbai-ltt-express-gets-new-halt-at-nidadavole-junction-in-andhra-pradesh-258222</guid><description><![CDATA[&lt;p&gt;Andhra Pradesh Railway Updates | నిడదవోలు: తూర్పు తీరంలో విజయవాడ &amp;ndash; కటక్ నగరాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా కీలక అడుగు పడింది. ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే ప్రాజెక్టు&amp;rsquo;లో భాగంగా ఏర్పాటైన చారిత్రాత్మక నిడదవోలు రైల్వే జంక్షన్ వేదికగా ఆదివారం సరికొత్త అధ్యాయం మొదలైంది. విశాఖపట్నం - ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) ఎక్స్&amp;zwnj;ప్రెస్ (18519/18520)కు నిడదవోలు జంక్షన్&amp;zwnj;లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి &amp;nbsp;కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిలు నేటి ఉదయం పచ్చజెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి దుర్గేష్ రైలు ప్రయాణికులకు అభివాదం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/6fbe17a035b766844032f2a30b4c2ed41788685885929233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. నిడదవోలు నియోజకవర్గ ప్రజల కల అయిన లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) ఎక్స్&amp;zwnj;ప్రెస్ హాల్ట్&amp;zwnj; సాధనలో కీలకపాత్ర పోషించిన ఎంపీ పురందేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో నిడదవోలు జంక్షన్&amp;zwnj;లో మరిన్ని ప్రముఖ ఎక్స్&amp;zwnj;ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ (NDA) సర్కార్ రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తోందని, అందులో భాగంగానే ఈ రైలు నిలుపుదల సాధ్యమైందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ పురందేశ్వరి తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని కొనియాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/bfec6f4fa8972a92a2c1951b900451dc1788685929866233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;నిడదవోలు ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటుకు ఎంపీ పురదేశ్వరి అందిస్తున్న సహకారానికి నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి కందుల ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంత వాసుల సౌకర్యార్థం 'జన్మభూమి ఎక్స్&amp;zwnj;ప్రెస్', కోకనాడ ఎక్స్&amp;zwnj;ప్రెస్ రైళ్లకు కూడా నిడదవోలులో హాల్ట్ కల్పించడంపై ఇప్పటికే ఎంపీ పురందేశ్వరి రైల్వే జనరల్ మీటింగ్&amp;zwnj;లో చర్చలు జరిపారని మంత్రి వివరించారు. ఈ ఎల్.టి.టి ఎక్స్&amp;zwnj;ప్రెస్ స్టాప్ హాల్ట్ ద్వారా నిడదవోలు పట్టణంతో పాటు, చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలకు మేలు కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపారులకు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు తీవ్ర ఉపశమనం కలగడంతో పాటు రవాణా సౌలభ్యం కలగనుందన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/ad3848661977daa4d86e524a797ce11b1788685557305233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-jana-sena-prepares-for-ap-local-body-elections-with-coordination-committees-258193</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-jana-sena-prepares-for-ap-local-body-elections-with-coordination-committees-258193#respond</comments><pubDate>Sun, 6 Sep 2026 09:29:58 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-jana-sena-prepares-for-ap-local-body-elections-with-coordination-committees-258193</guid><description><![CDATA[&lt;p&gt;JanaSena for AP Local Body Elections | అమరావతి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు నాయకులు, జనసైనికులు, వీర మహిళలను సన్నద్ధం చేసేందుకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా లోక్&amp;zwnj;సభ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు జనసేన సెంట్రల్ ఆఫీసు ఒక ప్రకటన విడుదల చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ కమిటీల నిర్వహణ కోసం ప్రతి లోక్&amp;zwnj;సభ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తతో పాటు ముగ్గురు కమిటీ సభ్యులను నియమించారు. వీరికి సహాయంగా ఉండేందుకు ఆయా లోక్&amp;zwnj;సభ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకరిని ఎంపిక చేసి సహాయక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విధివిధానాల కోసం నియమించిన కమిటీ సభ్యులకే ఈ లోక్&amp;zwnj;సభ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ కమిటీలు జనసేన పార్టీ అనుసరించే సిద్ధాంతాలు, విధివిధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, కూటమి పక్షాలతో పూర్తి సమన్వయం కొనసాగించేలా పర్యవేక్షిస్తాయి. ఎంపిక చేసిన సభ్యులందరికీ ఈ నెల 9న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;జనసేన కోఆర్డినేటర్లు ఎవరంటే&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతల కోసం నియోజకవర్గాల వారీగా ప్రముఖ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు లోకం నాగమాధవి, అరకుకు కె.రవికుమార్, విశాఖపట్నం, అనకాపల్లిలకు చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించనున్నారు. అలాగే కాకినాడ, రాజమహేంద్రవరం బాధ్యతలను కొటికలపూడి గోవిందరావు (చినబాబు), అమలాపురం, ఏలూరు బాధ్యతలను బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం, మచిలీపట్నం బాధ్యతలను మండలి బుద్ధప్రసాద్&amp;zwnj;కు అప్పగించారు.&lt;/p&gt;
&lt;p&gt;విజయవాడ, గుంటూరులకు మంత్రి కందుల దుర్గేశ్, బాపట్ల, నరసరావుపేటలకు వల్లభనేని బాలశౌరి, ఒంగోలు, నెల్లూరులకు తమ్మిరెడ్డి శివశంకర్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ఇక రాయలసీమ విషయానికి వస్తే నంద్యాలకు యనమల భాస్కర్, కర్నూలు, హిందూపురానికి చిలకం మధుసూదన్&amp;zwnj;రెడ్డి, అనంతపురానికి సామినేని ఉదయభాను, కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దేవ వరప్రసాద్, తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాలకు పి.ధర్మరాజులు &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; కోఆర్డినేటర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/69287e6242a7a17426bc979f7a7a8f951788667155072233_original.jpg" width="220"/></item></channel></rss>