అన్వేషించండి

Pawan Kalyan: తుపాను ప్రభావిత ప్రాంతాలను విజిట్ చేసిన పవన్ - ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా

Pawan Kalyan: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. జరిగిన నష్టంపపై అంచనాలు సిద్ధమవుతున్నాయని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.

Pawan Kalyan: మొంథా తుపాన్‌ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలు చాలా తీవ్రంగా నష్టపోయాయి. ప్రస్తుతం నష్ట నివారణ అంచనాల్లో అధికారులు తలమునకలై ఉన్నారు. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి విచారిస్తున్నారు.


Pawan Kalyan: తుపాను ప్రభావిత ప్రాంతాలను విజిట్ చేసిన పవన్ - ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా

జరిగిన విపత్తు గురించి తెలుసుకుని రైతులకు భరోసా ఇచ్చేందుకు అధికార యంత్రాంగంతోపాటు నేతలంతా పొలం బాట పడుతున్నారు. బుధవారం  పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.


Pawan Kalyan: తుపాను ప్రభావిత ప్రాంతాలను విజిట్ చేసిన పవన్ - ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా తుపాన్‌ ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో వరి పంటలు భారీగా నష్టపోయాయి. ఈ నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ ఈ ఉదయం అవనిగడ్డ నియోజకవర్గానికి చేరుకున్నారు. కొడూరు మండలంలో తుపాన్ ప్రభావంతో ధ్వంసమైన పంటలను పరిశీలించిన పవన్ నేరుగా రైతుల పొలాల్లోకి వెళ్లి వారితో మాట్లాడారు.


Pawan Kalyan: తుపాను ప్రభావిత ప్రాంతాలను విజిట్ చేసిన పవన్ - ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా

రైతుల నష్టాలపై వివరాలు తెలుసుకుంటూ, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, పరిష్కార మార్గాలు గురించి చర్చించారు.
ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుల పక్షాన నిలుస్తుందని పవన్ భరోసా ఇచ్చారు. 


Pawan Kalyan: తుపాను ప్రభావిత ప్రాంతాలను విజిట్ చేసిన పవన్ - ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా

ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటనలో స్థానిక రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యటన ద్వారా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఎదురుచూసిన రైతులు, పర్యటన అనంతరం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Pawan Kalyan: తుపాను ప్రభావిత ప్రాంతాలను విజిట్ చేసిన పవన్ - ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా

“అధికారులు, స్థానిక నేతలు రోడ్డు పక్కనే ఉన్న కొద్దిపాటి వరి పొలాలు మాత్రమే చూపించారు. ఒకే ఒక్క రైతు కుటుంబంతో మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఇలా చేస్తే మండలమంతా ఎదుర్కొంటున్న అసలు సమస్యలు ఎలా తెలుసుకుంటారు? రైతుల ఓట్లు తప్ప మరేమీ వీరికి ముఖ్యం కాదు,” అని అన్నారు.


Pawan Kalyan: తుపాను ప్రభావిత ప్రాంతాలను విజిట్ చేసిన పవన్ - ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా

“ఉప ముఖ్యమంత్రి కోడూరు మండల కేంద్రానికే రాలేదు. సముద్రతీరానికి ఆనుకుని వేల ఎకరాల భూములు ప్రతీ ఏటా వరదలతో మునుగుతున్నాయి. కానీ ఆ సమస్యపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు,” అని పేర్కొన్నారు.

Pawan Kalyan: తుపాను ప్రభావిత ప్రాంతాలను విజిట్ చేసిన పవన్ - ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా

అదేవిధంగా పళకాయతిప్ప స్లూయిస్ అవుట్‌ఫాల్ శిథిలావస్థపై ఎవరూ దృష్టి సారించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “రైతుల కోసం చేస్తున్నామని నాయకులు చెబుతున్నా, నేలమీద మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు,” అని అన్నారు.


Pawan Kalyan: తుపాను ప్రభావిత ప్రాంతాలను విజిట్ చేసిన పవన్ - ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా

“ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం కంటే రైతుల పట్ల కాస్త శ్రద్ధ చూపడం అవసరం. పంటలను కాపాడుకునేందుకు పోరాడుతున్న మేము మహిళల కష్టాలు ఎవరికీ కనిపించడంలేదు,” అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Fee Reimbursement: ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం  సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Karnataka doctor Murder case: డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
Advertisement

వీడియోలు

3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam
New Champions in 2025 | కొత్త ఛాంపియన్స్‌‌ ఇయర్‌గా 2025
Kuldeep Yadav in India vs Australia T20 Series | టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ అవుట్
Shree Charani in Women's ODI World Cup 2025 | విజృంభించిన ఆంధ్రా అమ్మాయి
South Africa Losing 4 World Cups in 2 Years | 4 ఐసీసీ ఫైనల్స్‌లో ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Fee Reimbursement: ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం  సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Karnataka doctor Murder case: డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
Gopichand P Hinduja: హిందుజా గ్రూప్ ఛైర్మన్‌ గోపీచంద్‌ పీ హిందుజా కన్నుమూత!
హిందుజా గ్రూప్ ఛైర్మన్‌ గోపీచంద్‌ పీ హిందుజా కన్నుమూత!
How Does a Cricketer Play In Periods: మహిళా క్రికెటర్లు పీరియడ్స్ టైంలో ఎలా క్రికెట్ ఆడతారు? టైటిల్ మ్యాచ్‌లను ఎలా నిర్వహిస్తారు?
మహిళా క్రికెటర్లు పీరియడ్స్ టైంలో ఎలా క్రికెట్ ఆడతారు? టైటిల్ మ్యాచ్‌లను ఎలా నిర్వహిస్తారు?
BRS MLAs Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
Royal Enfield Bullet 650 లుక్‌ ఇదిగో - క్లాసిక్‌ స్టైల్‌కి దడదడలాడించే కొత్త పవర్‌
బైక్‌ లవర్స్‌కి పండగ - Royal Enfield Bullet 650 ఆవిష్కరణ
Embed widget