<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>tirupati</title><atom:link href="https://telugu.abplive.com/tirupati/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Sun, 14 Jun 2026 21:13:51 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351#respond</comments><pubDate>Sat, 13 Jun 2026 10:36:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Today News Updates | టుడే లేటెస్ట్ న్యూస్ అప్&amp;zwnj;డేట్స్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;Jnaneshwari Missing Case : తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి&lt;/h2&gt;
&lt;p&gt;Jnaneshwari Missing Case : తునిలో ఏడు రోజులు కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో విషాదం నెలకొంది. పాప కోసం వెతికేందుకు ఆధారమైన పెంపుడు కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో దర్యాప్తు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై పోలీసులు డైలమాలో పెడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Jeedimetla Crime News: జీడిమెట్లలో బంగ్లాదేశ్ జాతీయులు అరెస్ట్!&lt;/h2&gt;
&lt;p&gt;Jeedimetla Crime News: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో అక్రమంగా నివసిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారి వద్ద భారత్&amp;zwnj;లో నివసించేందుకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పాస్&amp;zwnj;పోర్టులు, వీసాలు లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేవని పోలీసులు వెల్లడించారు. వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు వారిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్&amp;zwnj;కు తరలిస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తైన అనంతరం వారిని బంగ్లాదేశ్&amp;zwnj;కు పంపిస్తారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Crime News: సనత్ నగర్&amp;zwnj;లో మహిళా పైలెట్&amp;zwnj;కు వేధింపులు- ఫిట్నెస్ మేనేజర్&amp;zwnj;పై ఫిర్యాదు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Crime News: Cult జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్ పై మహిళా పైలెట్ ఫిర్యాదు చేశారు. జిమ్ ట్రైనింగ్ పేరుతో పైలెట్ ను లోబర్చుకునేందుకు ప్రయత్నించిన ట్రైనర్ సంతోష్ గౌడ్. ఒక రాత్రి తనతో గడపాలని పైలెట్ పై ఒత్తిడి తెచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్న పైలెట్&amp;zwnj;. సంతోష్ గౌడ్ కు అతడి గర్ల్ ఫ్రెండ్ రజినీ కూడా సహకరించిందని వెల్లడించారు. ఇద్దరితో ఒకేసారి ప్రైవేటుగా కలిసి ఉండటం సంతోష్ ఫాంటసీ అని పైలెట్&amp;zwnj;ను ఒప్పించేందుకు వేధించిందని ఫిర్యాదులో తెలిపింది. పైలెట్ ఒప్పుకోకపోవడంతో instagramలో అసభ్యకర మెసేజ్&amp;zwnj;లు పెట్టడం మొదలు పెట్టారు. దీంత పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chandra Babu Latest News: రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన&lt;/h2&gt;
&lt;p&gt;Chandra Babu Latest News: రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సింగపూర్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అమరావతి అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పర్యటన ఉంటుంది. పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తారు. పర్యటన అనంతరం 16 వతేది అర్ధరాత్రి రాష్ట్రానికి తిరిగి చేరుకోనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Andhra Pradesh Latest News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Andhra Pradesh Latest News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి &lt;a title=&quot;నారా లోకేశ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Nara-Lokesh&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నారా లోకేశ్&lt;/a&gt;, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్లు ఉపయోగించి నమ్మించిన కేటుగాడు. విశాఖ రేసపువాని పాలెంకు చెందిన బొదిరెడ్ల శ్రీనివాసరెడ్డి నుంచి 80వేల రూపాయలు వసూలు చేశాడు. పార్కు అభివృద్ధిపై &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ఫేస్&amp;zwnj;బుక్ ఖాతాలో పోస్టు చేసిన తర్వాత మోసగాడి నుంచి కాల్స్ వచ్చాయి. &quot;లోకేశ్&amp;zwnj;పై తప్పుడు కామెంట్ చేశావు.. సమస్య పరిష్కారం నా బాధ్యత&quot; అంటూ దేవినేని ఉమా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డాడు. రెండు రోజుల పాటు వరుసగా కాల్స్ చేసి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు పేర్లు ప్రస్తావించిన నిందితుడు. సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; మాట్లాడుతున్నారంటూ మరో వాట్సాప్ కాల్ చేశాడు. బాధితుడిని పూర్తిగా నమ్మించిన మోసం చేశాడు. స్కానర్ పంపించి రూ.80 వేల నగదు బదిలీ చేయించుకున్నాడు. &quot;జీవీఎంసీ కమిషనర్ నుంచి ఫోన్ వస్తుంది.. పని పూర్తవుతుంది&quot; అంటూ చివరిగా కాల్ చేశాడు. మరుసటి రోజు &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt; డీపీ తొలగించడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Falaknuma Express Cancelled: హౌరా- సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్&amp;zwnj;నుమా ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj; రద్దు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Falaknuma Express Cancelled: హౌరా- సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్&amp;zwnj;నుమా ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj; రద్దు చేశారు. ఖరగ్&amp;zwnj;పూర్ డివిజన్&amp;zwnj;లో చేపట్టిన ట్రాక్, సిగ్నలింగ్ పనులు కారణంగా రద్దు చేశారు. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు పది రోజుల పాటు 12704, 12703 రెండు ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj;లను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Latest News: హైదరాబాద్&amp;zwnj;లో ల్యాండ్ అయిన లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు!&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Latest News: ఫ్రాంక్&amp;zwnj;ఫర్డ్ నుంచి శంషాబాద్&amp;zwnj;కు వచ్చిన లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో బాంబు ఉందని, ల్యాండ్ అయ్యేలోపు పేలుతుందని బెదిరింపు ఈ-మెయిల్ అందింది. బాంబు బెదిరింపుతో శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం ఎలాంటి బాంబులేదని తేల్చిన అధికారులు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/13/3808c11b5012f60c8471f1c4dacd67eb1781326270437215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!]]></title><link>https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347</link><comments>https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347#respond</comments><pubDate>Sat, 13 Jun 2026 09:15:36 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347</guid><description><![CDATA[&lt;ul&gt;
&lt;li&gt;తెలంగాణలోని హైదరాబాద్&amp;zwnj;సహా లు జిల్లాలు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హైదరాబాద్&amp;zwnj;లో కుండపోత వర్షం కారణంగా ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. హైదరాబాద్&amp;zwnj;్ వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తం చేసింది. ముఖ్యంగా అర్థరాత్రి వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో ప్రభావిత ప్రాంతాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మహబూబాబాద్&amp;zwnj;, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్&amp;zwnj;, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో వాన తీవ్రత అధికంగా ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాలకు కూడా వర్ష సూచన ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హైదరాబాద్&amp;zwnj;లో రోడ్లన్నీ జలమయం&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళలో ఆకాశం మేఘావృతమై కుండపోత వర్షం కురిసింది. ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానకు నగరంలోని రహదారులన్నీ జలమయమ్యాయి. ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్&amp;zwnj; వంటి ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ట్రాఫిక్ చిక్కులు&lt;/h2&gt;
&lt;p&gt;బేగంపేట, ప్యాట్నీ సెంటర్, జేబీఎస్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నాగర్&amp;zwnj; కర్నూల్, మహబూబ్&amp;zwnj;నగ్, గద్వాల్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది . సిద్ధిపేట, సిరిసిల్ల, భువనగిరి కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో కూడా ఉరుముల వర్షం పడవచ్చు. సంగారెడ్డి, మేడ్చల్ పరిసరాల్లో కూడా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పిడుగుల వాన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వాసులను కూడా అమరావతి వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అరకు, అనంతగిరి, బొబ్బిలి, సాలూరు, వంటి ప్రాంతాల్లో ప్రజలకు బయటకు రాకూడదని సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లో గంటకు 40-50కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా. పిడుగులు పడే అవకాశం ఉందని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రధానంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో వాతావరణం మరింత ఆందోళనకరంగా ఉంది.&amp;nbsp;వాతావరణంలో ఏర్పడిన ద్రోణి, గాలుల కలయిక వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. వేసవి తాపం తర్వాత ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు మారడం వల్ల మేఘాలు వేగంగా కేంద్రీకృతమయ్యాయి. దీని వల్ల తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుత సమాచారం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వర్షాల తీవ్ర కొనసాగవచ్చు. వచ్చే 24 గంటలపాటు అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా వాతావరణ అప్&amp;zwnj;డేట్స్ చూసుకొని బయల్దేరడం మంచిది.&amp;nbsp;లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ అధికారుల సూచనలు పాటించాలి. వాహనదారులు మ్యాన్ హోల్స్&amp;zwnj; , నీరు నిలిచే ప్రాంతాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిడుగుల సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం తగ్గించాలి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/13/7b066af41b2b3940ce08e1640f929ac21781322189897215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nara Lokesh Fires on YS Jagan: జగన్ పేరులో 'జీ' అంటే గొడ్డలి.. ఆయనకి సీసీడీ అనే జబ్బువల్లే ఈ ప్రవర్తన: నారా లోకేష్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/in-ys-jagans-name-g-stands-for-goddali-nara-lokesh-attacks-ysrcp-chief-over-factionalism-and-misrule-250285</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/in-ys-jagans-name-g-stands-for-goddali-nara-lokesh-attacks-ysrcp-chief-over-factionalism-and-misrule-250285#respond</comments><pubDate>Fri, 12 Jun 2026 13:37:35 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/in-ys-jagans-name-g-stands-for-goddali-nara-lokesh-attacks-ysrcp-chief-over-factionalism-and-misrule-250285</guid><description><![CDATA[&lt;p&gt;తిరుపతి: ఏపీలోని కూటమి ప్రభుత్వ నినాదం ఒక్కటే.. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. దేశంలోకి వచ్చిన ప్రతివందలో 25శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కే వచ్చాయన్నారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి పెద్ద సంస్థలు ఉత్తరాంధ్రకు క్యూ కట్టాయని, రాజధాని ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతమవుతోందని పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారా లోకేష్ మాట్లాడూతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ తీరుపై, ఆయన పరిపాలనపై నిప్పులు చెరిగారు. మనది గూగుల్... వాళ్లది గొడ్డలి. మనది ఫైటర్ జెట్స్... వాళ్లది ఫ్యాక్షన్ అని ఎద్దేవా చేశారు. మనది కియా... వాళ్లది కిడ్నాప్. మనది అభివృద్ధి... వాళ్లది విధ్వంసం. మనది బుల్లెట్... వాళ్లవి బూతులు. మనది మహిళలకు 33% రిజర్వేషన్, వాళ్లది సొంత తల్లిని, చెల్లిని గెంటేయడం. జగన్ అనే పేరులో ఉన్న జీ ని జెన్ జీ అనుకుంటున్నాడు. కానీ Jagan లో ఉన్న జీ అంటే గొడ్డలి అని సెటైర్లు వేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కూటమి రెండేళ్ల పాలనలో సంక్షేమం..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నారా లోకేష్ ఇంకా మాట్లాడుతూ.. &amp;lsquo;ప్రజా ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సుపరిపాలన అందించాం. అన్నీ చేసేశామని కాలర్ ఎగరేయడం లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రూ.2వేల పెన్షన్ ఒకేసారి రూ.4వేలకు పెంచాం. అన్నా క్యాంటీన్లు, డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేశాం. 6వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేశాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. చేనేతన్నలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించాం. ఆటోవాలా, మత్స్యకార సేవలో, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి ఉచిత బస్సు, దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలండర్ల అందజేశాం. ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం వంటివి అమలు చేశామన్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/UgXi6KAtGQA?si=bUaRl6qXcHhTiBMd&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆయనకు సీసీడీ జబ్బు ఉంది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;జగన్ కి సీసీడీ అనే జబ్బు ఉంది. సీసీడీ అంటే క్రెడిట్ చోరీ డిజార్డర్ అని అందరికీ తెలుసు. మేము కష్టపడి గూగుల్ తీసుకువస్తే... ప్రెస్ మీట్ పెట్టి వాళ్ల వల్లనే గూగుల్ వచ్చింది అన్నారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది అని పేపర్ లో వస్తే.. రావడం లేదు అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దాని భూమి పూజ తర్వాత నేనే తెచ్చాను అని ప్రెస్ మీట్ పెట్టి మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఇంకా కొంచెం టైమ్ ఇస్తే ఆగస్ట్ 15న ప్రెస్ మీట్ పెట్టి భారత దేశానికి స్వతంత్రం తెచ్చింది మా తాత అని ప్రకటిస్తాడు జగన్. జగన్ తెచ్చిన కంపెనీలు కొన్ని ఉన్నాయి, అవి ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ అని&amp;rsquo; లోకేష్ అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అపట్లో టీచర్లు కొట్టారనే జగన్ కు కోపం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;lsquo; 10వ తరగతి పేపర్ లీక్ లో దొరికితే వాళ్ల టీచర్లు జగన్ ను చితగ్గొట్టారు. అందుకే జగన్ కి టీచర్స్ అంటే కోపం. ఉపాధ్యాయులను మద్యం దుకాణాలు ముందు నిలబెట్టిన చరిత్ర జగన్ ది. డీఎస్సీ ని అడ్డుకోడానికి 226 కేసులు వేశారు. 150 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 పోస్టులు భర్తీచేశాం. ఇందులో ఏదో జరిగిందని బురద జల్లుతున్నారు. ఈ విషయంలో జగన్ నన్ను, సీబీఎన్ గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లను ప్రశ్నిస్తున్నారు. జగన్ మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డీఎస్సీని ఆపలేరు. నేను పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాను. జగన్ కి కనీసం దేశం భక్తి కూడా లేదు. మేము సాగర్ డిఫెన్స్ కంపెనీ తీసుకొస్తే దాని మీద కూడా నకిలీ ప్రచారం చేశారు. సాగర్ రక్షణ సంస్థ దేశ రక్షణ కోసం బోట్లు తయారు చేస్తుంది. కనీసం 1000 మంది మత్స్యకార పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందుకు సాగర్ సంస్థను మేము తీసుకొని వస్తే అనేక ఆరోపణలు చేసి ఆ కంపెనీని కూడా తరిమేయాలని ప్రయత్నించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;స్టీల్ ప్లాంట్ ను కాపాడిన చరిత్ర ఎన్డీయేది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంటే రెండుసార్లు కాపాడిన చరిత్ర ఎన్డీయేది. స్టీల్ ప్లాంట్ క్లోజ్ చేసి అక్కడ రాజధాని కడదామనే ఆలోచన మీది. మొన్న స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. కొంత మంది కార్మికులు చనిపోయారు. చనిపోయిన పర్మినెంట్ ఉద్యోగి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం రూ.2కోట్లు ఇస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి ఒకకోటి ఇస్తుంది. అంతే కాకుండా పర్మినెంట్ జాబ్ కుడా మేము ఇస్తున్నాము. ఎవరైనా ఎక్కువ ఇవ్వమని అడగొచ్చు. కానీ, &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; కోటి ఇవ్వమని డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నమో వల్లే మనకు గౌరవం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనకి గౌరవం దక్కుతుంది. ప్రపంచం మన వైపు చూస్తుంది. దానికి కారణం మన ప్రధాని నమో... &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt;. &amp;nbsp;ఆయన రికార్డ్స్ బద్దలు కొట్టడం ఎవరి వల్లా సాధ్యంకాదు. దేశం మొత్తం నమో అంటే నరేంద్ర మోడీ. ఏపీలో మాత్రం నమో అంటే నాయుడుజీ, మోడీజీ. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి. &amp;nbsp;కానీ, ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరానికి నిధులు, ఫైటర్ జెట్, AMCA ప్రాజెక్ట్ వచ్చాయి. త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ ని డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ తీసుకురాబోతోందని&amp;rsquo; మంత్రి లోకేష్ చెప్పారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/12/61894c7074f755d2fc06435bbba2fd2c1781250998066233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nara Lokesh Speech: రాజకీయాల్లో విరాట్ కోహ్లీ చంద్రబాబు.. అహంకారంతో వైసీపీ 11 సీట్లకు పడిపోయింది: నారా లోకేష్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/mission-rayalaseema-worth-rs-1-lakh-crore-to-launch-says-nara-lokesh-at-ndas-2-year-celebration-in-andhra-pradesh-250281</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/mission-rayalaseema-worth-rs-1-lakh-crore-to-launch-says-nara-lokesh-at-ndas-2-year-celebration-in-andhra-pradesh-250281#respond</comments><pubDate>Fri, 12 Jun 2026 12:57:43 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/mission-rayalaseema-worth-rs-1-lakh-crore-to-launch-says-nara-lokesh-at-ndas-2-year-celebration-in-andhra-pradesh-250281</guid><description><![CDATA[&lt;p&gt;NDA 2 Year Ruling In Andhra Pradesh | తిరుపతి: రాయలసీమను రాయల్ సీమగా మార్చడమే ఎన్డీయే లక్ష్యమని, లక్ష కోట్లతో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతోందని ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి లోకేష్ హాజరయ్యారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... &amp;lsquo;రాయల్ ఎన్ ఫీల్డ్, క్యారియర్, ఎల్ జీ, రిలయన్స్ సీమకే వచ్చాయి. ఇది రాయలసీమపై మాకున్న నిబద్ధత. టీడీపీ, &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt;, &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt;... మనది పెద్ద కుటుంబం. ఇగోలు వద్దు, ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలి. అహంకారం వద్దు... అహంకారం వల్లే వాళ్లకి 151 - 11 అయ్యాయి. ప్రజల్లోకి చేసిన, చేస్తున్న మంచి పనులు చెబుతామని&amp;rsquo; మంత్రి లోకేష్ పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రజాప్రభుత్వంలో ప్రశాంతంగా ప్రజలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం రెండేళ్ళు పూర్తిచేసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రశాంతత వచ్చింది. దాడులు లేవు, జేసీబీలు, కబ్జాలు, హత్యలు, బెదిరింపులు, బూతులు కూడా లేవు. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది... ప్రశాంతంగా ఉన్నారు. తిరుపతి వచ్చిన తరువాత నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే చంద్రగిరి గడ్డపై ఒక మాట చెప్పాను. వెంకన్న చాలా పవర్ ఫుల్... ాయనతో పెట్టుకోవద్దు. మాడి మసై పోతావు అని &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; కి చెప్పాను. డైరెక్ట్ గా స్వామితోనే పెట్టుకున్నారు. 2024లో ఏం జరిగిందో అంతా చూశారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావుకి సీమ అంటే ప్రేమ. రాయలసీమకు కరువు వస్తే జోలె పట్టి ప్రజలను ఆదుకుంది ఎన్టీఆర్. తెలుగు గంగ, గాలేరు - నగరి ప్రాజెక్ట్స్ రూపకల్పన చేసింది ఆయనే. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, 50 హార్స్ పవర్ విద్యుత్, తిరుమలలో నిత్య అన్నదానం ప్రారంభించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/UgXi6KAtGQA?si=RgO3U2BiAu8GkNTE&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రాజకీయాల్లో విరాట్ కోహ్లీ సీబీఎన్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు. అవతల వైపు బౌలర్లు మారతారు తప్ప ఇటు వైపు ఒకే ఒక్క బ్యాట్స్&amp;zwnj;మన్ సీబీఎన్. అటువైపు బౌలర్ ఎవరైనా ఇటు సూపర్ సిక్స్ కొట్టేది మాత్రం సీబీఎన్. రాయలసీమను రాయల్ సీమగా మార్చేస్తున్నారు.&amp;nbsp; అప్పుడు కియా... ఇప్పుడు రాయల్ ఎన్2ఫీల్డ్. డ్రిప్ ఇరిగేషన్ తో సీమలో బంగారం పండేలా చేశారు. హంద్రీ - నీవా సుజల స్రవంతి ద్వారా కుప్పానికి నీళ్లు ఇచ్చారు. పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చింది సీబీఎన్. ఇప్పుడు లక్షకోట్లతో మిషన్ రాయలసీమ స్టార్ట్ చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/high-tension-in-tadipatri-ysrcp-leader-kethireddy-pedda-reddy-detained-by-police-250276&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;High Tension in Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్.. భారీగా పోలీసు బందోబస్తు!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రజలే వారిని రఫ్పాడిస్తారు...&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;2019 నుండి 2024 వరకు గొడ్డలి పార్టీ పరిపాలన చూశాం. బీసీ బిడ్డ అమర్&amp;zwnj;నాథ్ గౌడ్ పై పెట్రోలు పోసి చంపేశారు. దళిత వైద్యుడు సుధాకర్ ని పిచ్చోడని ముద్ర వేసి చంపేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసి ఏకంగా డోర్ డెలివరీ చేశారు. అబ్దుల్ సలామ్ కుటుంబంతో పాటు సామూహికంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. కుటుంబాన్ని విడిచి మిస్బా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; జెండా లేకుండా చేస్తామన్నారు. ప్రజలే వాళ్ల జెండా పీకేశారు. వై నాట్ 175 అన్నారు. ప్రజలు టీమ్ 11 ఇచ్చారు. వాళ్లు సిద్ధమంటే .. ప్రజలు యుద్ధం అన్నారు. మమ్మల్ని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వం అన్నారు, ప్రజలే వాళ్లని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశారు. ఇప్పుడు రప్పా రప్పా అంటున్నారు &amp;ndash; ప్రజలే వాళ్లను రఫ్పాడిస్తారని&amp;rsquo; మంత్రి లోకేష్ అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/12/6119c511397f16b928b5d0dedbe4f8771781248980609233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[High Tension in Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్.. భారీగా పోలీసు బందోబస్తు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/high-tension-in-tadipatri-ysrcp-leader-kethireddy-pedda-reddy-detained-by-police-250276</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/high-tension-in-tadipatri-ysrcp-leader-kethireddy-pedda-reddy-detained-by-police-250276#respond</comments><pubDate>Fri, 12 Jun 2026 12:06:16 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ కర్నూలు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/high-tension-in-tadipatri-ysrcp-leader-kethireddy-pedda-reddy-detained-by-police-250276</guid><description><![CDATA[&lt;p&gt;Kethireddy Pedda Reddy News |&amp;nbsp;తాడిపత్రి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైలైట్&amp;zwnj;గా నిలిచే ప్రాంతాల్లో తాడిపత్రి ఒకటి. నేడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్&amp;zwnj;సీపీ (YSRCP) ఆధ్వర్యంలో చేపట్టిన &amp;lsquo;వెన్నుపోటు&amp;rsquo; నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు నిలిపివేశారు. ఈ నిరసనకు ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేయడంతో, పోలీసులకు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఉద్రిక్తతల మధ్య పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించినట్లు తెలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్&amp;zwnj;సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికక్కడే రోడ్డుపై నిరసనకు దిగారు. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత చేయి దాటింది. దీంతో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పోలీసు వాహనంలో అనంతపురానికి తరలించారు. పెద్దారెడ్డి అరెస్ట్&amp;zwnj;తో తాడిపత్రిలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణవ్యాప్తంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/politics/ap-politics-liquor-scam-ed-investigation-raj-kesireddy-arrest-jagan-vijayasai-reddy-updates-250209&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;AP Liquor Scam ED Investigation: ఏపీ లిక్కర్ స్కామ్&amp;zwnj;లో ఈడీ దూకుడు ఆగుతుందా ? జగన్ వద్దకే చేరుతుందా?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/P_RHYwuS_W8?si=mWa7MJCILZXP2m4d&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;జేసీ వర్గీయుల బైక్ ర్యాలీ..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రిలో భారీ బైక్ ర్యాలీకి ఏర్పాట్లు జరిగాయి. ఒకే రోజు అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష వైఎస్సార్&amp;zwnj;సీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు వైఎస్సార్&amp;zwnj;సీపీ నిరసనను అడ్డుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;తిరుపతిలో కూటమి విజయోత్సవ సభ..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఓవైపు తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ భారీ ఎత్తున జరగనుంది. 20 ఎకరాల్లో జర్మన్ షెడ్లతో, 30 వేల మంది కూర్చునేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt;, &amp;nbsp;ఏపీ &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; అధ్యక్షులు మాధవ్, NDA నేతలు పాల్గొని ప్రసంగించనున్నారు. రెండేళ్ల పాలనా ప్రగతిపై ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ నిరసనల్లో పాల్గొంటున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/auto/iran-us-war-how-much-does-a-liter-of-petrol-cost-in-america-250264&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా, డీఎస్సీ పోస్టుల పేరుతో అక్రమాలకు పాల్పడిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రెండేళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పు చేసినా , కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; చేతిలో పరశురాముడి గొడ్డలి ఉందని, 2029 ఎన్నికల్లో కూటమి అవినీతిని నరకబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/12/0f944431e64a47836dccb06a4bd7703e1781246115226233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Annadata Sukhibhava Status: ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?]]></title><link>https://telugu.abplive.com/agriculture/andhra-pradesh-annadata-sukhibhava-farmer-investment-support-scheme-2026-status-updates-250090</link><comments>https://telugu.abplive.com/agriculture/andhra-pradesh-annadata-sukhibhava-farmer-investment-support-scheme-2026-status-updates-250090#respond</comments><pubDate>Wed, 10 Jun 2026 17:29:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/andhra-pradesh-annadata-sukhibhava-farmer-investment-support-scheme-2026-status-updates-250090</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Annadata Sukhibhava Status:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గతంలో ఉన్న పెట్టుబడి సాయం పథకాలను పునర్వ్యవస్థీకరించి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సాధారణంగా వ్యవసాయం అంటేనే పెట్టుబడితో కూడిన రిస్క్&amp;zwnj;. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతుకు అడుగడుగునా ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలను గుర్తించి, సకాలంలో పెట్టుబడి సాయంతో అందిస్తే సాగు లాభసాటిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏటా ఇచ్చే ఆర్థిక సాయాన్ని 20వేలకు పెంచుతూ గత ఏడాది &amp;nbsp;నుంచి నగదు ఇస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో సుమారు 46.85 లక్షల మంది రైతు కుటుంబాలకు సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. ఇలాంటి తరుణంలో రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు పెట్టుబడి సాయం ఒక రక్షణ కవచంలా పని చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను భారీగా జోడించి ఈ అన్నదాత సుఖీభవను రూపొందించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి?&lt;/h2&gt;
&lt;p&gt;ప్రస్తుతం రైతులంతా 2026-27 వ్యవసాయం సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్&amp;zwnj; సీజన్ మొదటి విడత కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ లేదా జులై నెలలో ఈ నిధులు విడుదల చేయడానికి వ్యవసాయం శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సాధారణంగా జూన్ నెలలో వర్షాలు మొదలై విత్తనాలు వేసే సమయం కాబట్టి, ఈ సమయంలో ఇచ్చే సాయం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. క్షేత్రస్థాయిలో అర్హులైన రైతుల జాబితా రూపకల్పన, ఈకేవైసీ ప్రక్రియను, రెవెన్యూ భూ రికార్డుల పరిశీలన ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గత ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే చివరి విడత నిధులను ప్రభుత్వం మార్చి 13న ఉగాది కానుకగా విజయవంతంగా పంపిణీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పథకం కింద రైతులకు అందే ఇరవై వేలు ఒకేసారి కాకుండా సాగు అవసరాలకు అనుగుణంగా మూడు విడతల్లో అందుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;table style=&quot;border-collapse: collapse; width: 100%; height: 88px;&quot; border=&quot;1&quot;&gt;
&lt;tbody&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;విడత &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;పంపిణీ సమయం&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;మొత్తం&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ఉద్దేశం&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;మొదటి విడత(ఖరీఫ్)&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;జూన్/జులై&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;7000/7500&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;విత్తనాలు, ఎరువుల కొనుగోలు&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;రెండో విడత(రబీ)&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;అక్టోబర్&amp;zwnj;/నవంబర్&amp;zwnj;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;6000/7000&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;శీతాకాల పంటల సాగుకు సాయం&amp;nbsp;&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;మూడో విడత(సమ్మర్) &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ఫిబ్రవరి/మార్చి&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;6000&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ముగింపు విడత(పీఎం కిసాన్&amp;zwnj;తో కలిపి)&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;/tbody&gt;
&lt;/table&gt;
&lt;p&gt;గత విడతలో సుమారు 46.85 లక్షల మంది రైతులు 6000 చొప్పున లబ్ధి పొందారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మీ పేమెంట్ స్టేటస్&amp;zwnj;, అర్హత ఎలా చెక్ చేయాలి?&lt;/h2&gt;
&lt;p&gt;సాంకేతికతను జోడించి ప్రభుత్వం ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మార్చింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీ మొబైల్&amp;zwnj; ద్వారా స్టాటస్ తెలుసుకోవచ్చు. ముందు అధికారిక annadathasukhibhava.ap.gov.in పోర్టల్&amp;zwnj;ను సందర్శించాలి. హోమ్&amp;zwnj; పేజీలో కనిపించే Know Your Status లేదా Beneficiary Detailsపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్&amp;zwnj;ను ఎంటర్ చేయాలి. మీ మొబైల్&amp;zwnj;కు వచ్చే వన్&amp;zwnj;టైమ&amp;zwnj; పాస్&amp;zwnj;వర్డ్&amp;zwnj;ని ఎంటర్ చేసి సబ్మిట్&amp;zwnj; చేస్తే, మీ పేమెంట్&amp;zwnj; విజయవంతమైందా లేదా పెండింగ్&amp;zwnj;లో ఉందా అనేది స్పష్టంగా కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నిధులు మీ ఖాతాలో కొన్ని విషయాలు చెక్ చేయాలి&lt;/h2&gt;
&lt;p&gt;మీ ఆధార్ నెంబర్ తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాకు, మీ భూమి రికార్డులకు లింక్ అయ్యి ఉండాలి. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు అర్హులై ఉండి కూడా జాబితాలో పేరు లేకపోయినా, లేదా సాంకేతిక సమస్యలు ఎదురైనా వెంటనే మీ గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు భరోసా కల్పించడమే కాకుండా, వ్యవసాయాన్ని ఒక గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/10/493d2f07020eb899c755faebdde098111781092695015215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-deputy-cm-pawan-kalyan-extends-warm-birthday-wishes-to-mla-nandamuri-balakrishna-250054</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-deputy-cm-pawan-kalyan-extends-warm-birthday-wishes-to-mla-nandamuri-balakrishna-250054#respond</comments><pubDate>Wed, 10 Jun 2026 10:46:29 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-deputy-cm-pawan-kalyan-extends-warm-birthday-wishes-to-mla-nandamuri-balakrishna-250054</guid><description><![CDATA[&lt;p&gt;Happy Birthday Balakrishna | అమరావతి: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణ సినీ, రాజకీయ, సామాజిక రంగాల్లో సాధిస్తున్న విజయాలను కొనియాడుతూ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. బాలకృష్ణను తన ఆప్తుడిగా పేర్కొంటూ ఆయన ప్రస్థానాన్ని అభినందించారు.&lt;/p&gt;
&lt;p&gt;&quot;సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు&quot; అని చంద్రబాబు విషెస్ తెలిపారు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ కోట్ల మందిని అలరిస్తున్న బాలకృష్ణ.. ఇటు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేయడం అభినందనీయమని కొనియాడారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;&lt;a href=&quot;https://x.com/hashtag/HappyBirthdayNBK?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#HappyBirthdayNBK&lt;/a&gt; &lt;br /&gt;సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో&amp;hellip; &lt;a href=&quot;https://t.co/JZV5Fj4iv8&quot;&gt;pic.twitter.com/JZV5Fj4iv8&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; N Chandrababu Naidu (@ncbn) &lt;a href=&quot;https://x.com/ncbn/status/2064556891704004803?ref_src=twsrc%5Etfw&quot;&gt;June 10, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ముఖ్యంగా తన మాతృమూర్తి జ్ఞాపకార్థం నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్&amp;zwnj;గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, మరోవైపు హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ బాలకృష్ణ సాగిస్తున్న జీవనయానం నిరంతరాయంగా కొనసాగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఆ భగవంతుడు బాలయ్యకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ... నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఆయనపై కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema/balakrishna-birthday-special-from-superstar-to-servant-leader-lesser-known-interesting-facts-make-him-real-life-hero-250049&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Balakrishna: రియల్ లైఫ్&amp;zwnj;లోనూ బాలకృష్ణ హీరోయే... నందమూరి నాయకుడి జీవితంలో సంథింగ్ స్పెషల్ మూమెంట్స్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్&lt;/strong&gt;&lt;br /&gt;హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ కథానాయకుడిగా వెండితెరపై మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని, ప్రజాప్రతినిధిగా ప్రజలకు మరిన్ని అద్భుతమైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. బాలకృష్ణకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఎనలేని సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ఆత్మీయ పోస్ట్ చేశారు&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;ప్రముఖ కథానాయకుడు, హిందూపురం శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ బాలకృష్ణ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి&amp;hellip;&lt;/p&gt;
&amp;mdash; Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) &lt;a href=&quot;https://x.com/APDeputyCMO/status/2064562253396054362?ref_src=twsrc%5Etfw&quot;&gt;June 10, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;Also Read&lt;strong&gt;:&amp;nbsp;&lt;a title=&quot;Bharathiraja Passed Away - బ్రేకింగ్ న్యూస్... సీనియర్ తమిళ్ దర్శకుడు భారతీరాజా మృతి - కోలీవుడ్&amp;zwnj;లో విషాదం&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema/bharathiraja-passed-away-legendary-tamil-director-padma-shri-awardee-dies-in-chennai-at-84-telugu-news-250041&quot; target=&quot;_self&quot;&gt;Bharathiraja Passed Away - బ్రేకింగ్ న్యూస్... సీనియర్ తమిళ్ దర్శకుడు భారతీరాజా మృతి - కోలీవుడ్&amp;zwnj;లో విషాదం&lt;/a&gt;&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/10/f8ea4aa43f61ae69bfcdac4b745ea3ca1781068224278233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-school-reopening-2026-vidyarthi-mitra-kits-uniforms-distribution-details-250011</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-school-reopening-2026-vidyarthi-mitra-kits-uniforms-distribution-details-250011#respond</comments><pubDate>Tue, 9 Jun 2026 23:32:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-school-reopening-2026-vidyarthi-mitra-kits-uniforms-distribution-details-250011</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో వేసవి సెలవుల సందడి ముగిసింది. మళ్లీ బడి గంట మోగనుంది. 2026-27 నూతన విద్యాసంవత్సరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు, విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు, రాజకీయ రంగులు లేని సరికొత్త విద్యాసామాగ్రిని అందించడానికి రెడీ అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని ప్రభుత్వ, ఎయిడెడ్&amp;zwnj; పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభంకానున్నాయి. విద్యార్థులు పాఠశాలలో అడుగుపెట్టిన మొదటి రోజే వారి చేతికి విద్యా సామాగ్రి అందాలనేది ప్రభుత్వ సంకల్పం. జూన్ 12న పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ ప్రారంభమవుతుంది. జూన్ 20 లోపు కొత్త డిజైన్ యూనిఫామ్&amp;zwnj;లు, షూ, సాక్స్&amp;zwnj; వంటి కి్ సామాగ్రిని విద్యార్థులకు అందజేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విద్యార్థులకు అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్&amp;zwnj;లో విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులను అత్యుత్తమ నాణ్యతతో పొందుపరిచారు. సంబంధిత తరగతికి చెందిన అన్ని పుస్తకాల సెట్, అభ్యాసానికి అవసరమైన నాణ్యమైన పుస్తకాలు, 3 జతల సరికొత్త క్లాసీ డిజైన్ యూనిఫామ్. మన్నికైన, కొత్త రకం బ్యాగ్, ఒక జత షూ, రెండు జతల సాక్స్&amp;zwnj;. బెల్ట్&amp;zwnj;, విద్యార్థుల కోసం ఆక్స్&amp;zwnj;ఫ్డ్ తెలుగు- ఇంగ్లిష్ డిక్షనరీ ఉంచారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విద్యాశాఖ యంత్రాంగం చెప్పిన వివరాల ప్రకారం కిట్&amp;zwnj;లు, బుక్స్&amp;zwnj; 99 శాతం జిల్లా బుక్ డిపోల నుంచి మండల వనరుల కేంద్రాలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్టాక్ సేకరించి విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కుట్టు కూలీ పెంపు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;యూనిఫామ్&amp;zwnj; క్లాత్&amp;zwnj; ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులపై భారం పడకుండా ప్రభుత్వం యూనిఫామ్ కుట్టించుకునేందుకు డబ్బులు ఇస్తోంది. 1-8తరగతులు &amp;nbsp;పిల్లల యూనిఫామ్&amp;zwnj;కు జతకు 120 చొప్పున మూడు జతలకు నగదు అందుతుంది. &amp;nbsp;9-10 తరగతుల విద్యార్థుల యూనిఫామ్&amp;zwnj;కు జతకు 240 రూపాయలు తల్లుల ఖాతాల్లో వేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/09/367def2763c8daefc6a1c967d9220b8f1781028058870215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-thalliki-vandanam-scheme-release-date-eligibility-process-249884</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-thalliki-vandanam-scheme-release-date-eligibility-process-249884#respond</comments><pubDate>Mon, 8 Jun 2026 18:27:49 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-thalliki-vandanam-scheme-release-date-eligibility-process-249884</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Thalliki Vandanam Scheme AP:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; మరో నాలుగు రోజుల్లో స్కూల్స్ ప్రారంభంకానున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం నిధులు ఎప్పుడు వస్తాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు తల్లులు ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 19న నిధులు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2026 జూన్ 19వ తేదీన నిధులు విడుదల చేయనుంది. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు. ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు. అదే రోజున విద్యార్థులకు ఉచిత స్కూల్ కిట్లను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;15000 ఎలా అందుతాయి?&lt;/h2&gt;
&lt;p&gt;తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 ఆర్థిక సాయం అందుతోంది. అయితే ఈ నిధుల వినియోగం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. 13వేలు విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఒక వేళ తల్లి లేని పక్షంలో కండ్రి లేదా చట్టబద్ధమైన సంరక్షకుడి ఖాతాలో నగదు వేస్తారు. మిగతా రెండు వేల రూపాయలను పాఠశాల లేదా కళాశాల నిర్వహణ నిధి కోసం కేటాయిస్తారు. ఇది పాఠశాలల్లో మౌలిక వసతులు, టాయిలెట్లు పరిశుభ్రత కోసం వినియోగిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బడికి వెళ్లాలని, ఆర్థిక ఇబ్బందులు వల్ల ఏ ఒక్కరు కూడా చదువుకు దూరం కాకూడదని లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్&amp;zwnj;లో చదివే పేద విద్యార్థులు కూడా ఈ పథకం వర్తింపజేయడం గమనార్హం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తల్లికి వందనం పథకానికి ఎవరు అర్హులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది వీటిని ధృవీకరిస్తున్నారు. విద్యార్థి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్&amp;zwnj; వరకు చదువుతూ ఉండాలి. గత విద్యా సంవత్సరంలో విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి, పది ఎకరాల లోపు మెట్ట భూమి మాత్రమే ఉండాలి. గత 12 నెలల సగటు కరెంటు వాడకం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. తప్పనిసరిగా వైట్&amp;zwnj;రైస్ కార్డ్ కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్&amp;zwnj;కమ్&amp;zwnj; టాక్స్&amp;zwnj; చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఎలా చెక్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటీ?&lt;/h2&gt;
&lt;p&gt;మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం సులభమైన మార్గాలను కల్పించింది. నవశకం పోర్టల్&amp;zwnj;లో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఆధార్ నెంబర్&amp;zwnj; ఉపయోగించి అప్లికేషన్ స్టేటస్&amp;zwnj;ను స్వయంగా చూసుకోవచ్చు. మీ సమీప గ్రామ లేదా వారు సచివాలయానికి వెళ్లి కూడా అర్హుల జాబితా గురించి ఆరా తీయవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మీ బ్యాంకు అకౌంట్ అప్&amp;zwnj;డేట్&amp;zwnj; చేశారా?&lt;/h2&gt;
&lt;p&gt;డబ్బులు అకౌంట్&amp;zwnj;లో పడక ముందే విద్యార్థుల తల్లులు ఈ పనులు పూర్తి చేసుకోవాలి. తల్లిపేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా రన్నింగ్&amp;zwnj;లో ఉండాలి. ఆధార్ నెంబర్&amp;zwnj;, బ్యాంక్ ఖాతాను ఎన్&amp;zwnj;పీసీఐ మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి. ఒకవేళ మీ బ్యాంకులో కేవైసీ అప్&amp;zwnj;డేట్ లేకపోతే వెంటనే పూర్తి చేయండి. లేదంటే నగదు బదిలీలో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/08/04ade94991a78e65dfc58469c70f48631780923378456215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/bear-spotted-on-tirumala-ghat-road-and-tiger-hunt-in-polavaram-with-hanuman-team-atn-249767</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/bear-spotted-on-tirumala-ghat-road-and-tiger-hunt-in-polavaram-with-hanuman-team-atn-249767#respond</comments><pubDate>Sun, 7 Jun 2026 15:45:59 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/bear-spotted-on-tirumala-ghat-road-and-tiger-hunt-in-polavaram-with-hanuman-team-atn-249767</guid><description><![CDATA[&lt;p&gt;Tiger Hunt in Polavaram | అమరావతి:&amp;nbsp; పోలవరం పరిసర ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలోని 'హనుమాన్' (H.A.N.U.M.A.N) ప్రత్యేక రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా వ్యవహరించి రాత్రంతా పహారా కాశాయి. అత్యాధునిక డ్రోన్ కెమెరాల నిఘా, క్షేత్రస్థాయి సిబ్బంది, వన్యప్రాణి నిపుణులు, ప్రత్యేక పశువైద్య బృందాలు పూర్తి సమన్వయంతో రంగంలోకి దిగాయి. పులి జనవాసాల్లోకి రాకుండా, దాని కదలికలను కేవలం నేలకోట&amp;ndash; పూడిపల్లి సమీపంలోని కొండ ప్రాంతానికే పరిమితం చేయడంలో ఈ బృందాలు విజయవంతమయ్యాయి.&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఆపరేషన్ వేగంగా సాగుతోంది. ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా పూర్తి భద్రతను కల్పించడంతో పాటు, పులిని కూడా సురక్షితంగా పట్టుకోవడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో పులి సంచార ప్రాంతాల ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు కోరారు. అలాగే అటవీ శాఖ జారీ చేసే హెచ్చరికలను, సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Through the night, H.A.N.U.M.A.N Special Teams stood vigilant.&lt;br /&gt;&lt;br /&gt;With drone surveillance, ground teams, wildlife experts, and veterinary specialists working in close coordination, the tiger&amp;rsquo;s movement has been successfully restricted to the hill terrain near Nelakota&amp;ndash;Pudipalli,&amp;hellip; &lt;a href=&quot;https://t.co/ttCg1RNqTu&quot;&gt;pic.twitter.com/ttCg1RNqTu&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; HANUMAN (@HANUMAN_APGOV) &lt;a href=&quot;https://x.com/HANUMAN_APGOV/status/2063552266150494534?ref_src=twsrc%5Etfw&quot;&gt;June 7, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రజలను భయపెట్టిన పెద్దపులి&lt;/strong&gt;&lt;br /&gt;పోలవరం జిల్లా పరిధిలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు శనివారం రాత్రంతా ప్రత్యేక ఆపరేషన్&amp;zwnj;ను కొనసాగించారు. ప్రస్తుతం దేవీపట్నం మండలం నేలకోట- పూడిపల్లి సొరంగం సమీపంలోని కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు డ్రోన్ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. ఆ పెద్దపులి జనవాసాలు, గ్రామాల వైపు రాకుండా అటవీ శాఖతో పాటు హనుమాన్ రెస్క్యూ బృందాలు గట్టి నిఘా ఏర్పాటు చేశాయి.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/southwest-monsoon-enters-andhra-pradesh-relief-from-scorching-heat-expected-soon-ap-rains-249704&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఆపరేషన్ కోసం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వన్యప్రాణి నిపుణుల బృందం రంగంలోకి దిగింది. పులి కదలికలను నిరంతరం గమనిస్తూ, దాన్ని సురక్షితంగా పట్టుకోవడానికి ఈ బృందం సాంకేతిక సలహాలను అందిస్తోంది. పులి సంచార ప్రాంతాల్లోని గ్రామాల్లో అధికారులు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (మైకుల) ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా బయట సంచరించవద్దని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/politics/ap-mega-dsc-2025-recruitment-controversy-ysrcp-allegations-vs-tdp-government-transparency-249609&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;తిరుమలలో ఎలుగుబంటి కలకలం&lt;/strong&gt;&lt;br /&gt;తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమదారిలో శనివారం ఒక ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఉండే వినాయక ఆలయం సమీపంలో ఈ ఎలుగుబంటిని భక్తులు గుర్తించారు. ఆహారం, తినుబండారాల కోసం అక్కడ ఉన్న చెత్తకుండీల వద్ద అది వెతుకుతుండటం చూసి తిరుమల యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై సమాచారం అందుకున్న అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు చాకచక్యంగా వ్యవహరించి, ఆ ఎలుగుబంటిని తిరిగి దట్టమైన అటవీ ప్రాంతంలోకి మళ్లించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/07/5b46cd8ffcb9868837b2b5138083575d1780826781692233_original.jpg" width="220"/></item></channel></rss>