<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>tirupati</title><atom:link href="https://telugu.abplive.com/tirupati/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Mon, 27 Jul 2026 20:22:01 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[RK Roja: మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/tirupati-east-police-issue-notice-to-former-minister-rk-roja-ysrcp-alleges-political-vendetta-254605</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/tirupati-east-police-issue-notice-to-former-minister-rk-roja-ysrcp-alleges-political-vendetta-254605#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 06:38:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/tirupati-east-police-issue-notice-to-former-minister-rk-roja-ysrcp-alleges-political-vendetta-254605</guid><description><![CDATA[&lt;p&gt;Police Notice to RK Roja | చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్&amp;zwnj;కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులపై వరుస కేసులు నమోదవుతున్న క్రమంలోనే మహిళా నేత రోజాకు నోటీసులు జారీ చేయడం స్థానికంగా రాజకీయ దుమారం రేపుతోంది.&lt;/p&gt;
&lt;p&gt;కూటమి ప్రభుత్వం తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే అక్రమ కేసులు పెట్టిందని మాజీ మంత్రి ఆర్&amp;zwnj;కే రోజా మండిపడ్డారు. పోలీసులు నోటీసులు అందజేసిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; మోహన్ రెడ్డితో పాటు, పార్టీ నాయకుల కుటుంబాల్లోని మహిళలను కించపరిచేలా ఓ దిన పత్రికలో అవాస్తవ కథనాలు ప్రచురించారని, అందుకే నిరసనగా ఆ పత్రిక ప్రతులను దహనం చేశామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెట్టడం ఏంటని ఆమె నిలదీశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మహిళలకు, చిన్నారులకు రాష్ట్రంలో రక్షణ లేదు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆర్కే రోజా ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని, మహిళలకు, చిన్నారులకు రక్షణ కరువైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రతను గాలికి వదిలేసిన ప్రభుత్వం.. కేవలం పేపర్లు దహనం చేసినందుకు తమకు నోటీసులు ఇవ్వడం పక్షపాత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి, కేవలం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని విమర్శించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అక్రమ కేసులకు వైసీపీ నేతలు భయపడరు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వం చేసే తప్పులను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకే ఇలాంటి కక్షపూరిత కేసులు పెడుతున్నారని రోజా అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇటువంటి బెదిరింపులకు, అక్రమ కేసులకు వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరూ భయపడరని ఆమె తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమపై బనాయించిన అక్రమ కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను అణచివేయాలని చూడటం సరైన పద్ధతి కాదని రోజా హితవు పలికారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/e43459cb1dc85e46f25da27958e43f6a1785113792283233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 12:21:50 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556</guid><description><![CDATA[&lt;p&gt;Chandrababu Visits Balakrishna at Hospital | హైదరాబాద్&amp;zwnj;: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్&amp;zwnj;లోని గచ్చిబౌలిలో ఉన్న ప్రముఖ ఏఐజీ (AIG) ఆసుపత్రికి స్వయంగా వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను పరామర్శించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు, డాక్టర్లను అడిగి తన వియ్యంకుడు బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలకృష్ణకు అందిస్తున్న వైద్య సేవలతో పాటు, కోలుకోవడానికి పట్టనున్న సమయం గురించి డాక్టర్లతో ప్రత్యేకంగా చర్చించారు.&lt;/p&gt;
&lt;p&gt;సర్జరీ సక్సెస్ అయిందని, ఏ ఇబ్బంది లేదని డాక్టర్లు చంద్రబాబుకు తెలిపారు. గాయం, సర్జరీ నుంచి కోలుకోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలని బాలకృష్ణకు సూచించారు. కొన్ని రోజులపాటు కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని సూచించిన చంద్రబాబు.. వేగంగా కోలుకుని బాలకృష్ణ తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ఏపీ సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; రాత్రి 8:40కి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/ce7a470a8feebccf4f39259a3021ad851785072537767233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;షూటింగ్ సమయంలో గాయపడిన నటుడు బాలకృష్ణ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కాకినాడ పోర్టు పరిసరాల్లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ఎడమ మోకాలి భాగంలో తీవ్రమైన వాపు రావడం, మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరడాన్ని డాక్టర్లు గుర్తించారు. సర్జరీ అవసరమని సూచించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం కాకినాడ నుంచి హైదరాబాద్&amp;zwnj;కు వచ్చి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మోకాలి కండరాల్లో ఏమైనా చిన్నపాటి చీలిక ఏర్పడి ఉండవచ్చని భావించిన డాక్టర్ల టీమ్, గత కొన్ని రోజులుగా బాలకృష్ణకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు చేసిన సర్జరీ సైతం సక్సెస్ అయినట్లు తెలియడంతో కుటుంబసభ్యులు, నందమూరి ఫ్యాన్స్, &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని ఏఐజీ వైద్యులు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe style=&quot;border: none; overflow: hidden;&quot; src=&quot;https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FABPDesam%2Fposts%2Fpfbid02Xpp5afjjCdpqGDC3KYa4cyr54HKG1vMru81pMwW9n8ywadn7cwZZGXTyfLWk3ghTl&amp;amp;show_text=true&amp;amp;width=500&quot; width=&quot;500&quot; height=&quot;711&quot; frameborder=&quot;0&quot; scrolling=&quot;no&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/apcc-chief-ys-sharmila-recovering-post-abdominal-surgery-reasons-behind-her-absence-in-ap-politics-254547&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్&amp;zwnj;కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;6 వారాలపాటు రెస్ట్, షూటింగ్&amp;zwnj;లకు బ్రేక్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ &amp;nbsp;ఎన్&amp;zwnj;బీకే111 సెట్స్&amp;zwnj;లో జరిగిన గాయానికి సుమారు మూడు గంటల పాటు ఏఐజీ డాక్టర్లు సర్జరీ చేశారు. ప్రస్తుతం బాలయ్య మోకాలికి నీ క్యాప్ అమర్చారు. ఏ సమస్యలు లేకుండా ఆపరేషన్ పూర్తయిందని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. దాంతో దాదాపు నెలన్నరపాటు అన్ని షూటింగ్ పనులు, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;తన మూవీ షూటింగ్&amp;zwnj;లో గాయపడిన నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ 'NBK111' దర్శకుడు గోపీచంద్ మలినేని బెంగళూరులోని కాటేరమ్మ ఆలయంలో 18 మంది వేద పండితులతో భారీ హోమం నిర్వహించారు. ఈ పూజలో అభిమానులు కూడా పాల్గొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/7088bc58587f2c80711dbee1ba96ac561785048514170233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ap-govt-departmental-inquiry-tirumala-laddu-ghee-adulteration-case-254479</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ap-govt-departmental-inquiry-tirumala-laddu-ghee-adulteration-case-254479#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 13:32:09 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ap-govt-departmental-inquiry-tirumala-laddu-ghee-adulteration-case-254479</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Tirumala Laddu Ghee Adulteration Case:&amp;nbsp;&lt;/strong&gt;కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మహా పాపంలో కేవలం వ్యాపారులే కాకుండా, ప్రభుత్వ యంత్రాంగంలోని కీలక అధికారులు కూడా భాగస్వాములయ్యారనే దిగ్భ్రాంతికర నిజాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో భాగంగా ఫ్యాక్టరీస్&amp;zwnj;, బాయిలర్స్&amp;zwnj; అధికారులపై శాఖాపరమైన విచారణకు ఏపీ ప్రభుత్వం శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ విచారణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం &amp;nbsp;నిర్ణయించింది. ఇందులో భాగంగా విచారణాధికారిగా ఏపీ బాయిలర్ల డైరెక్టర్&amp;zwnj; బి ఉమామహేశ్వరరావును నియమించగా, ప్రజెంటింగ్&amp;zwnj; అధికారిగా జాయింట్ చీఫ్&amp;zwnj; ఇన్&amp;zwnj;స్పెక్టర్&amp;zwnj; మోహన్&amp;zwnj;రావును బాధ్యతలు అప్పగించింది. ఈ మొత్తం ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేసి బాధ్యులపై కఠిన చర్యలు సిఫార్సు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన గడువును విధించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విచారణకు దారి తీసిన పరిస్థితులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;గత కొద్ది కాలంగా తిరుమల లడ్డు నాణ్యతపై వస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం, దీనిపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు నిర్వహించిన లోతైన దర్యాప్తులో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా నెయ్యి సరఫరా చేసిన శ్రీవైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్&amp;zwnj; సంస్థకు లైసెన్స్&amp;zwnj;ల జారీ, వాటి రెన్యువల్&amp;zwnj;, ధ్రువపత్రాలు పరిశీలనలో అధికారులు తీవ్రమైన అవినీతికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ క్రమంలో సిట్ చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ విచారణకు ఆదేశించింది. గత మే నెలలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు అధికారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసి, పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. వారు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయి శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;దొరికిన డైరీ కీలకం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యం శ్రీవైష్ణవి డెయిరీలో దొరికిన డైరీ. సిట్ అధికారులు జరిపిన సోదాల్లో ఈ డైరీ లభ్యమైంది. ఈ డైరీలో ఫ్యాక్టరీస్ బాయిలర్స్&amp;zwnj; విభాగంలోని అధికారులకు ఎప్పుడెప్పుడు ఎంతెంత లంచాలు ఇచ్చారో, నెలవారీ మామూళ్లు ఎవరెవికి అందాయో వివరంగా నమోదు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;లైసెన్స్&amp;zwnj; జారీలో నిబంధనలను తుంగలోతొక్కడానికి కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై తనిఖీలు చేయకుండా ఉండటానికి ఈ అధికారులు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు బలంగా ఉన్నాయి. డైరీలో ఉన్న వివరాలు ఆధారంగా అధికారులు ఎవరెవరు ఈ అవినీతి కూపంలో ఉన్నారో సిట్ గుర్తించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు వీళ్లే&lt;/h2&gt;
&lt;p&gt;ప్రభుత్వం విచారణకు ఆదేశించిన ఏడుగురు అధికారులు జాబితాలో ప్రస్తుత పోస్టింగ్&amp;zwnj;లో ఉన్న వారు, రిటైర్&amp;zwnj; అయిన వారు ఉన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;కర్రి పరమేశ్వరరావు - ఈయన రిటైర్డ్&amp;zwnj; డిప్యూటీ చీఫ్&amp;zwnj; ఇన్&amp;zwnj;స్పెక్టర్&amp;zwnj; ఆఫ్ ఫ్యాక్టరీస్&amp;zwnj;(నెల్లూరు జిల్లాలో పని చేసిన సమయంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి)&lt;/li&gt;
&lt;li&gt;బి రమేష్&amp;zwnj; బాబు- రిటైర్డ్&amp;zwnj; ఫ్యాక్టరీస్&amp;zwnj; డిప్యూటీ చీఫ్&amp;zwnj; ఇన్&amp;zwnj;స్పెక్టర్&lt;/li&gt;
&lt;li&gt;ఎన్&amp;zwnj; శివశంకర్ రెడ్డి- ఈయన ఫ్యాక్టరీస్ ఇన్&amp;zwnj;స్పెక్టర్&amp;zwnj;&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;మేడిచెర్ల సత్యనారాయణ- బాయిలర్స్&amp;zwnj; డిప్యూటీ చీఫ్&amp;zwnj; ఇన్&amp;zwnj;స్పెక్టర్&lt;/li&gt;
&lt;li&gt;ఎంవిఎల్&amp;zwnj; నరిసింహరాజు- బాయిలర్స్ ఇన్&amp;zwnj;స్పెక్టర్&lt;/li&gt;
&lt;li&gt;టి. సుష్మ- బాయిలర్స్ ఇన్&amp;zwnj;స్పెక్టర్&lt;/li&gt;
&lt;li&gt;పి. రాంబాబు- బాయిలర్స్&amp;zwnj; ఇన్&amp;zwnj;స్పెక్టర్&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;వీరందరిపై క్రమశిక్షణ చర్యల ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం నియమించిన విచారణాధికారి ఈ అధికారుల వివరణలను పరిశీలించి, సాక్ష్యాలను క్రోడీకరించి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తిరుమల లడ్డు అనేది కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు. కోట్ల మంది భక్తుల నమ్మకం. నెయ్యి కల్తీ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కల్తీ వెనుక ఉన్న మూలాలను వెతకడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. సాధారణంగా ఇటువంటి కేసుల్లో కేవలం సరఫరాదారులపైనే చర్యలు తీసుకుంటారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి, ఆ అక్రమాలకు సహకరించిన ప్రభుత్వ అధికారులను కూడా బాధ్యులను చేస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;డైరీలో దొరికిన వివరాల ప్రకారం, అధికారులకు చెల్లించిన లంచాలు కేవలం ఒకసారి ఇచ్చినవి కావు. అవి నెలవారీగా మామూళ్ల రూపంలో సాగాయి. అంటే నిబంధనలకు విరుద్ధంగా డెయిరీ కార్యకలాపాలు సాగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడానికి ఈ మామూళ్లే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/b723db46327654af07833ac7d45e82161784966467882215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/kadiri-family-protest-mangalagiri-nagendrababu-kandikunta-prasad-injustice-254454</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/kadiri-family-protest-mangalagiri-nagendrababu-kandikunta-prasad-injustice-254454#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 10:45:46 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/kadiri-family-protest-mangalagiri-nagendrababu-kandikunta-prasad-injustice-254454</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Guntur Latest News:&lt;/strong&gt; న్యాయం చేయాల్సిన పోలీసు అధికారి, అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధి కలిసి తమను వేధిస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్ర ఆందోళనకు దిగారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుట ఉన్న ఫ్లెక్సీల ఇనుప అంచుల పైకి ఎక్కి వారు నిరసన వ్యక్తం చేశారు. బాధితులను దేవాంగుల గౌతమి, ఆమె భర్త భార్గవ్ రాజు, వారి ఇద్దరు పిల్లలు శాలిని, మోక్షగా గుర్తించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కదిరిలోని తమ ఇంటి పక్కన ఉన్న స్థలం విషయంలో వివాదం నెలకొందని, ప్రత్యర్థులు తమ ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా కంచె వేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయం చేయాలని కదిరి రూరల్ సీఐ నాగేంద్రబాబును ఆశ్రయిస్తే, ఆయన ప్రత్యర్థులకు కొమ్ముకాస్తూ తమను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని బెదిరించారని కన్నీటిపర్యంతమయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;స్థానిక ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఒత్తిడి వల్లే సీఐ నాగేంద్రబాబు తమపై ఈ విధంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని వారు ఆరోపించారు. స్థానికంగా ఎక్కడా న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఈ కుటుంబం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని, అక్కడ తమ ఆవేదనను తెలియజేస్తూ టవర్ ఎక్కి నిరసనకు దిగింది. తమకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్&amp;zwnj; తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని సెల్ఫీ వీడియోల ద్వారా బాధితులు హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఘటనతో టీడీపీ కార్యాలయ పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకోగా, రంగంలోకి దిగిన పోలీసులు, పార్టీ నాయకులు వారికి సర్ది చెప్పారు. ఈ సమస్యపై కచ్చితంగా న్యాయం చేస్తామని గట్టిగా హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించి టవర్ కిందికి దిగారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలను కలిసి తమ గోడును వెళ్లబోసుకునేందుకు వారు &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ఆఫీసులోకి వెళ్లారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కదిరి నియోజకవర్గ పరిధిలోని కమతంపల్లికి చెందిన ఇదే కుటుంబం మొన్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పిన సెల్ఫీ వీడియో వైరల్ అయ్యింది. తమ సొంత ఇంటికి వెళ్లే దారిని ప్రత్యర్థులు కంచె వేసి పూర్తిగా మూసివేశారని, న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కూడా తెలిపారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కమతంపల్లి &amp;nbsp;గ్రామానికి చెందిన భాగ్యరాజ్ తన &amp;nbsp;ఇంటికి వెళ్లే దారిని కంచెతో క్లోజ్ చేశాడని దీని వల్ల రోజూ నరకం చూస్తున్నామని, అధికారులు పట్టించుకోలేదని ఈ కుటుంబం ఆరోపిస్తోంది. మొదట వీడియో ఇంటి వద్ద తీసుకున్నారు. తర్వాత వీడియో రైల్వే ట్రాక్ వద్ద నిలబడి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలు చూసిన స్థానికులు వారిని ఓదార్చి శాంతింపజేశారు. దీనంతటికీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్&amp;zwnj;తో పాటు స్థానిక సీఐ ప్రధాన కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే ఆరోపణలు టీడీపీ ఆఫీస్&amp;zwnj; వద్ద కూడా ధర్నా చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/f09b2353d3dbc8d5399984166ca49a811784956455540215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!]]></title><link>https://telugu.abplive.com/jobs/ap-tet-2026-hall-tickets-download-andhra-pradesh-cse-ap-gov-in-tet2dsc-apcfss-in-candidates-login-254445</link><comments>https://telugu.abplive.com/jobs/ap-tet-2026-hall-tickets-download-andhra-pradesh-cse-ap-gov-in-tet2dsc-apcfss-in-candidates-login-254445#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 09:23:41 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/ap-tet-2026-hall-tickets-download-andhra-pradesh-cse-ap-gov-in-tet2dsc-apcfss-in-candidates-login-254445</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP TET 2026 Hall Tickets Download:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో నిర్వహిస్తున్న టెట్&amp;zwnj; 2026కు సంబంధించిన హాల్&amp;zwnj;టికెట్స్&amp;zwnj; వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లో అందుబాటులోకి వచ్చాయి. గత నెలలో నోటిఫికేషన్ విడుదలైంది. నెలరోజుల పాటు అప్లికేషన్స్&amp;zwnj;ను ఆహ్వానించారు. ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి హాల్&amp;zwnj;టికెట్స్&amp;zwnj;ను ఇవాల్టి నుంచి జారీ చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఐడీ, పాస్&amp;zwnj;వర్డ్&amp;zwnj;ను యూజ్ చేసి హాల్&amp;zwnj;టికెట్స్&amp;zwnj;ను డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఏపీ టెట్&amp;zwnj; 2026 కోసం మొత్తం 2, 13, 520 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మొత్తంగా 2, 37, 165 దరఖాస్తులు వచ్చినట్టు కన్వీనర్&amp;zwnj; ఎంవీ కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ నెల 15 నుంచి మాక్&amp;zwnj;టెస్టులు కూడా వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లో ఉంచారు. ఇప్పుడు హాల్&amp;zwnj;టికెట్స్ కూడా అర్థరాత్రి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆగస్టు 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, బరంపురం లాంటి ప్రాంతాల్లో కూడా సెంటర్&amp;zwnj;లు ఇచ్చారు. రోజూ రెండు పూటల రెండు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్&amp;zwnj; నిర్వహిస్తారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపి టెట్&amp;zwnj; హాల్&amp;zwnj;టికెట్లు ఎలా డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవాలి?&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; విద్యాశాఖ అధికారులు అధికారిక వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లో ఏపీ టెట్ 2026 హాల్&amp;zwnj;టికెట్స్&amp;zwnj; ఉంచారు. వీటిని డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్&amp;zwnj; ఫాలో అవ్వాలి&amp;nbsp;&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;ముందుగా అధికారిక &lt;a title=&quot;http://cse.ap.gov.in&quot; href=&quot;http://cse.ap.gov.in&quot; target=&quot;_self&quot;&gt;http://cse.ap.gov.in&lt;/a&gt;⁠, &lt;a title=&quot;http://tet2dsc.apcfss.in&quot; href=&quot;http://tet2dsc.apcfss.in&quot; target=&quot;_self&quot;&gt;http://tet2dsc.apcfss.in&lt;/a&gt;⁠ వెబ్&amp;zwnj;సైట్ల ఒకదాంట్లో లాగిన్ అవ్వాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అందులో క్యాండిడేట్&amp;zwnj; లాగిన్ అనే విభాగంపై క్లిక్ చేయాలి&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;వెంటనే యూజర్&amp;zwnj; నేమ్&amp;zwnj; అడుగుతుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;యూజర్&amp;zwnj; నేమ్&amp;zwnj; అడిన ప్రాంతంలో గతంలో అప్లై చేసినప్పుడు వచ్చిన ఐడీ ఎంటర్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;యూజర్&amp;zwnj; నేమ్&amp;zwnj; టీడీతో ప్రారంభమవుతుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇచ్చిన పాస్&amp;zwnj;వర్డ్ ఎంటర్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అనంతరం అక్కడే ఇచ్చిన ఆరు అంకెల క్యాప్చా కోడ్&amp;zwnj;ను కూడా పక్కనే ఇచ్చిన బాక్స్&amp;zwnj;లో ఎంటర్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;లాగిన్ అనే బటన్&amp;zwnj;పై ప్రెస్&amp;zwnj; చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;వెంటనే మీ ప్రొఫైల్&amp;zwnj;కు వెళ్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ప్రొఫైల్&amp;zwnj;లో ఎడమ చేతివైపు &amp;nbsp;Services అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అందులో హాల్&amp;zwnj;టికెట్స్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;వెంటనే పక్కనే హాల్&amp;zwnj;టికెట్&amp;zwnj; బాక్స్ కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హాల్&amp;zwnj;టికెట్స్ బాక్స్&amp;zwnj;లో డౌన్&amp;zwnj;లోడ్ సింబల్&amp;zwnj;తో టెక్స్ట్&amp;zwnj; ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అలా క్లిక్ చేస్తే మీ హాల్&amp;zwnj;టికెట్&amp;zwnj; స్క్రీన్&amp;zwnj;పై కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హాల్&amp;zwnj;టికెట్ పక్కనే డౌన్&amp;zwnj;లోడ్&amp;zwnj;, ప్రింట్&amp;zwnj;, సేవ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.&lt;/li&gt;
&lt;li&gt;మీరు డౌన్&amp;zwnj;లోడ్ చేసుకొన్న తర్వాత ప్రింట్ చేసుకుంటే మీ హాల్&amp;zwnj;టికెట్ మీ చేతిలోకి వస్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/a1321273e7249c3f6f9a4e255146abb61784951469472215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 07:22:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి&lt;/h2&gt;
&lt;p&gt;కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషికి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. కాక్రోచ్ జనతా పార్టీ, జెన్ జీ ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీక్ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్రం సుమోటోగా తీసుకుని, సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తుందని రాజీనామా తరువాత ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;ఇది యువత సాధించిన విజయం.. క్రెడిట్&amp;nbsp;కాంగ్రెస్ ఖాతాలో&amp;nbsp;వేసుకోదు: రేవంత్ రెడ్డి&lt;/h2&gt;
&lt;p&gt;ఇది యువత విజయం, యువత తలుచుకుంటే సాధించనది అంటూ ఏమీ లేదని.. ఈ విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై &lt;a title=&quot;తెలంగాణ కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Telangana-Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;తెలంగాణ కాంగ్రెస్&lt;/a&gt; హర్షం వ్యక్తం చేసింది. పార్టీలకు అతీతంగా అంతా యువతకు మద్దతు తెలిపారని ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నేతృత్వంలో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విద్యార్థులు, యువత, జెన్ జీలు, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నీట్ పేపర్ లీక్ ఘటనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించారు. యువత పోరాటంతో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చిందని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; అన్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులన్నీ సోమవారం లోపు ఎత్తివేయాలన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ&lt;/h2&gt;
&lt;p&gt;కేంద్రంతో జరిపిన చర్చలు విజయవంతమైనట్లు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ప్రకటించారు. తమ డిమాండ్లకు కేంద్రం అంగీకారం తెలపడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, యువత మద్దతుతో సీజేపీ నేతలు ఢిల్లీ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగారు. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించిన సీజేపీ నేతలు, విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని నీట్ పేపర్ లీక్ పై కేంద్రం బాధ్యత తీసుకుని, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తాం.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా&lt;/h2&gt;
&lt;p&gt;నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సీజేపీ ప్రతినిధులతో కేంద్రం మూడోసారి సమావేశమై చర్చలు జరిపింది. భవిష్యత్తులోనూ విద్యార్థులను కేసుల పేరుతో వేధించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Union Minister Dharmendra Pradhan resigns : కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;విద్యార్థుల ఉద్యమానికి దిగొచ్చిన కేంద్రం ధర్మేంధ్రప్రధాన్&amp;zwnj;తో రాజీనామా చేయించింది. కాసేపట్లో మరో దఫా చర్చలు కాక్రోచ్ జనతాపార్టీ ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. ఇంతలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!&lt;/h2&gt;
&lt;p&gt;కదిరి సీఐ నాగేంద్రబాబు బెదిరిస్తున్నాడని దేవాంగుల భార్గవ రాజు అనే వ్యక్తి మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన నిరసన తెలిపారు. తన ఇంటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. సమస్య పరిష్కరించకుండా కదిరి సీఐ నాగేంద్రబాబు బెదిరిస్తున్నారంటూ ఆరోపించాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మంగళగిరి &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; కేంద్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాడు. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ సీఐ ఏ.వి. బ్రహ్మం, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరకొని అతనితో మాట్లాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada Latest News: విజయవాడలోని భవానీపురంలో గ్యాంగ్&amp;zwnj;వార్- భయభ్రాంతులకు గురైన స్థానికులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Vijayawada Latest News:&lt;/strong&gt; విజయవాడ భవానీపురంలో గ్యాంగ్ వార్ స్థానికులను పరుగులు పెట్టించింది. భవానీపురం స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అన్నదమ్ముల గొడవ కారణంగానే గ్యాంగ్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అన్న షేక్ నాగూర్ తమ్ముడు ఖాదర్&amp;zwnj;పై విచక్షణరహీతంగా దాడి చేయడంతో తమ్ముడు &amp;nbsp;ఖాదర్ భవానీపురం పోలీస్ స్టేషన్&amp;zwnj;లో ఫిర్యాదు చేశాడు. తమ్ముడు ఖాదర్ అన్న నాగూర్&amp;zwnj;పై సుమారు వంద మందితో ఇంటికి వెళ్లి దాడి చేశాడు. షేక్ నాగూర్ ఇప్పటికే ఓ కేసులో ముద్దాయిగా ఉన్నాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వ్యక్తిగత గొడవలను గ్యాంగ్&amp;zwnj;వార్&amp;zwnj;లా మార్చి స్థానికులను భయపెట్టిందుకు ఇరువురుపై కేసులు నమోదు చేసే ఆలోచనలో భవానీపురం పోలీసులు ఉన్నారు. అన్న షేక్ నాగూర్ వల్ల తనకు ప్రాణ హాని ఉందని ఖాదర్ పోలీసులకు తెలిపాడు. గతంలో షేక్ &amp;nbsp;నాగూర్&amp;zwnj;పై విజయవాడలో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. నాగూర్&amp;zwnj;పై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి తమ్ముడు ఖాదర్ డిమాండ్ చేస్తున్నాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada Latest News: విజయవాడలోని మధురానగర్&amp;zwnj;లో బిర్యాని షాపు దగ్ధం!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Vijayawada Latest News: విజయవాడ మధురానగర్&amp;zwnj;లోని గోల్డెన్&amp;zwnj; ప్లేట్&amp;zwnj; బిర్యాని అండ్&amp;zwnj; రెస్టారెంట్&amp;zwnj;లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దుకాణంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు సామగ్రిని పూర్తిగా దహనం చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/dbce97c63be9be0295cd210964b5cf331784944281475215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !]]></title><link>https://telugu.abplive.com/photo-gallery/andhra-pradesh/amravati-ap-deputy-cm-pawan-kalyan-flags-off-trained-kumki-elephants-to-parvathipuram-to-curb-elephant-human-conflicts-254355</link><comments>https://telugu.abplive.com/photo-gallery/andhra-pradesh/amravati-ap-deputy-cm-pawan-kalyan-flags-off-trained-kumki-elephants-to-parvathipuram-to-curb-elephant-human-conflicts-254355#respond</comments><pubDate>Fri, 24 Jul 2026 12:07:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/photo-gallery/andhra-pradesh/amravati-ap-deputy-cm-pawan-kalyan-flags-off-trained-kumki-elephants-to-parvathipuram-to-curb-elephant-human-conflicts-254355</guid><description><![CDATA[]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/24/db1201ddec11c3e1e53db06512c30c2f1784874839566233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/annamayya-district-tehsildar-dies-by-suicide-under-moving-train-near-chittoor-254339</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/annamayya-district-tehsildar-dies-by-suicide-under-moving-train-near-chittoor-254339#respond</comments><pubDate>Fri, 24 Jul 2026 09:49:27 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/annamayya-district-tehsildar-dies-by-suicide-under-moving-train-near-chittoor-254339</guid><description><![CDATA[&lt;p&gt;రైలు కింద పడి ఎమ్మార్వో శ్రీనివాసులు ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో విషాదం&lt;/p&gt;
&lt;p&gt;విచారణ ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా పీజీఆర్&amp;zwnj;ఎస్ తహసీల్దార్ శ్రీనివాసులు చిత్తూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన సూసైడ్ చేసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;చిత్తూరు: అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ ఎమ్మార్వో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా &amp;nbsp;కలెక్టరేట్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) విభాగంలో ఎమ్మార్వోగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులు గురువారం సూసైడ్ చేసుకున్నారు. చిత్తూరు నగర సమీపంలోని సిద్ధంపల్లె వద్ద రైలు కింద పడి ప్రాణాలు విడిచారు. సాయంత్రం దాదాపు 6.30 గంటలకు తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూరు వైపు వస్తున్న మెము ఎక్స్&amp;zwnj;ప్రెస్ రైలు సిద్ధంపల్లె సమీపిస్తుండగా, ఆయన ఒక్కసారిగా పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;2024 సాధారణ ఎన్నికల సమయంలో శ్రీనివాసులు రామాపురం తహసీల్దారుగా పనిచేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన లక్కిరెడ్డిపల్లెకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో పీజీఆర్&amp;zwnj;ఎస్ ద్వారా వచ్చిన ఒక ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. సంబంధిత వీఆర్వో వెంకటరమణను సస్పెండ్ చేయగా, తహసీల్దార్ శ్రీనివాసులును కలెక్టరేట్&amp;zwnj;లోని కోనేరు రంగారావు రిఫార్మ్స్ కమిటీ (KRRC) విభాగానికి ట్రాన్స్&amp;zwnj;ఫర్ చేశారు. ఆ తర్వాత జిల్లా కేంద్రం మదనపల్లెకు మారడంతో ఆయన పీజీఆర్&amp;zwnj;ఎస్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయనపై వచ్చిన అభియోగాలపై ఇటీవల విచారణ పూర్తి చేసిన ఉన్నతాధికారులు, విధుల్లో తప్పులు దొర్లాయనే అంశంపై సీసీఎల్&amp;zwnj;ఏ (CCLA)కు నివేదిక అందించినట్లు తెలిసింది.&lt;/p&gt;
&lt;p&gt;గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసులు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటున్నారు. ఆయన భార్య కూడా ఇదే జిల్లాలోని సదుం (MPDOగా పనిచేస్తూ, ఇటీవల అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నట్లు సమాచారం. శ్రీనివాసులు కుమార్తె ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లగా, కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. తహసీల్దార్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు జీఆర్&amp;zwnj;పీఎస్ రైల్వే పోలీసులు వెల్లడించారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/24/b3c989743f2954fb9105d84c204a4c0b1784863564090233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ ]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-july-2026-254238</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-july-2026-254238#respond</comments><pubDate>Thu, 23 Jul 2026 08:39:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-july-2026-254238</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;NEET Protest Fast Track Courts: నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్&amp;zwnj; ట్రాక్ కోర్టులు- నీట్ పేపర్ లీకేజీలో కేంద్రం దిద్దుబాటు చర్యలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;NEET Protest Fast Track Courts: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులను శాంతిపజేసేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఉదయం ప్రధాని మోదీ చెప్పినట్టుగానే నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. బాంబే హైకోర్టు బెంచ్&amp;zwnj; పరిధిలో రెండు ఫాస్ట్&amp;zwnj; ట్రాక్ కోర్టులు పని చేయనున్నాయి. ప్రతి రోజూ విచారణ జరిపి త్వరితగతిన తీర్పు వచ్చేలా ఈ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;HYDRA vs High Court : హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;HYDRA vs High Court : హైదరాబాద్&amp;zwnj;లోని లోతుకుంట భూములపై విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన కామెంట్స్&amp;zwnj; చేసింది. ఆర్మీ భూముల్లోకి వెళ్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలని వ్యాఖ్యానించింది. పోలీసులు, హైడ్రా ఎవరు వచ్చినా ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Conistable Suicide: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య&lt;/h2&gt;
&lt;p&gt;Telangana Conistable Suicide: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో పని చేస్తున్న కానిస్టేబుల్ స్వామి సర్వీస్ రివాల్వర్&amp;zwnj;తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;PM modi On NEET Paper Leak: నీట్&amp;zwnj; అంశంపై మోదీ కీలక ప్రకటన - విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని వెల్లడి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;PM modi On NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సీజేపీ నిరసనల మధ్య, ప్రధాని మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. మన యువత సంక్షేమం, భవిష్యత్తుయే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. యువత శ్రేయస్సు, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;AP Cabinet Latest News: సచివాలయంలో నేడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj; మంత్రివర్గ సమావేశం&lt;/h2&gt;
&lt;p&gt;AP Cabinet Latest News: ఇవాళ ఆంధ్రప్రదేశ్&amp;zwnj; మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. పలు కీలక అంశాలను ఆమోదముద్రే ప్రధాన అజెండాగా క్యాబినెట్ భేటీ అవుతోంది. ఉద్యోగుల డిమాండ్&amp;zwnj;పై క్యాబినెట్&amp;zwnj;లో చర్చించే అవకాశం ఉంది. భోగాపురం విమానాశ్రయంపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. పలు అభివృద్ధి పనులకు పరిపాలనా ఆమోదం తెలుపనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;East Godavari Latest News: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సమీపంలో అగ్నిప్రమాదం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;East Godavari Latest News: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల దాటికి పేలిన 2 గ్యాస్ సిలిండర్లు, మూడు షాపులు దగ్ధం చేశారు. ఘటనా స్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;Hyderabad Crime News: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్&lt;/h3&gt;
&lt;p&gt;Hyderabad Crime News: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపు మెయిల్&amp;zwnj;తో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. శంషాబాద్ నుంచి టెకాఫ్ అయ్యే విమానంలో బాంబు ఉందని మెయిల్&amp;zwnj;లో పేర్కొన్నారు. టేకాఫ్ సమయంలో బాంబు పేలవచ్చంటూ దుండగుడు మెయిల్ చేశాడు. దీంతో విమానాల్లో విమానాశ్రయ అధికారులు తనిఖీలు చేపట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chittoor Crime News: చిత్తూరు కుక్కలు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం- తిరుమల భక్తులకి తృటిలో తప్పిన ప్రాణాపాయం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Chittoor Crime News: చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారిపై కుక్కల పల్లి వద్ద గురువారం వేకుజామున రోడ్డు జరిగింది. కారులో దైవ దర్శనానికి వెళ్తున్న ఓ కుటుంబం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. ఎదురుగా నిలిచిన వాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేశారు. వెనక నుంచి వచ్చిన ఓ వాహనం కారును బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారు , ఢీ కొట్టిన వాహనం ధ్వంసమయ్యాయి. దేవుడి దయతో ఎవరికి ఏం కాలేదని బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ, గురువారం వేకువ జామున ఒక గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం కానీ గాయాలు కానీ కాలేదు. ఎన్ హెచ్ అధికారులకు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఉదయం 5 గంటల వరకు ఫోన్లు చేస్తున్న స్పందించలేదన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/23/37555eab7d9e3f843177d5d0cffb090a1784776115863215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/raw-ntr-programs-shut-down-organizer-sairoop-announcement-254233</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/raw-ntr-programs-shut-down-organizer-sairoop-announcement-254233#respond</comments><pubDate>Thu, 23 Jul 2026 07:54:37 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/raw-ntr-programs-shut-down-organizer-sairoop-announcement-254233</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Raw NTR Shot Down:&amp;nbsp;&lt;/strong&gt;ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడనే వార్త వైరల్ అయ్యింది. ఎన్టీఆర్&amp;zwnj;ను గట్టిగా సపోర్ట్ చేసే రా ఎన్టీఆర్ పేరుతో రన్ అయ్యే ఆర్గనైజేషన్ చేసిన హడావుడి దీనికి ఊతమిచ్చింది. తిరుపతిలో ప్రెస్&amp;zwnj;మీట్ ఉందని, దీనికి ఎన్టీఆర్ వస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని అసలు రా ఎన్టీఆర్&amp;zwnj;తో తమకు సంబంధం లేదని కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది. ఇంత జరిగినా రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎన్టీఆర్ తరుఫున తామే ఊరు వాడ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ స్వయంగా ఆపేయాలని ప్రకటిస్తే మొత్తం ఆపేస్తామని తెలిపారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే మొత్తం అన్నింటిని ఆపేస్తున్నట్టు రా ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.&lt;/p&gt;
&lt;h2&gt;ప్రస్&amp;zwnj;మీట్ పెట్టి వివరాలు చెప్పిన రాఎన్టీఆర్ ఆర్గనైజర్&lt;/h2&gt;
&lt;p&gt;జూలై 18న తిరుపతిలో ప్రెస్&amp;zwnj;మీట్ పెట్టిన రా ఎన్టీఆర్ ఆర్గనైజర్&amp;zwnj; సాయిరూప్ కీలక విషయాలు ప్రస్తావించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసే ఆలోచనతో దీన్ని రాఎన్టిఆర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. అలాంటి ఆర్గనైజేషన్ ద్వారా ఊరు వాడ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. దీనికో వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కూడా పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు 🙏🏻 &lt;a href=&quot;https://t.co/8fCvNuXvkD&quot;&gt;pic.twitter.com/8fCvNuXvkD&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; RAW NTR (@RAWNTR) &lt;a href=&quot;https://x.com/RAWNTR/status/2079942024497975331?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 22, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;h2&gt;ఎన్టీఆర్ చెప్పే వరకు తగ్గేదేలే అన్న సాయిరూప్&lt;/h2&gt;
&lt;p&gt;ఎన్టీఆర్ జిల్లా నుంచే ఊరు వాడ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు సాయిరూప్&amp;zwnj; తిరుపతిలో ప్రకటించారు. దీనిపై ఎన్టీఆర్ అడిగితే రెడీ చేసిన సినిమా స్క్రిప్టు మాదిరి మొత్తం ఈ ఊరు వాడ ప్లాన్ వివరిస్తామని పేర్కొన్నారు. అంతా విన్న తర్వాత ఆపే సాయి వెంటనే ఒక హగ్ ఇచ్చి అన్నింటికీ ఫుల్&amp;zwnj;స్టాప్ పెట్టేస్తానంటూ తెలిపారు. ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించు అన్నా అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తా అని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;రాత్రికి రాత్రే మూసేసిన రా ఎన్టీఆర్&lt;/h2&gt;
&lt;p&gt;ఎన్టీఆర్ చెప్పే వరకు ఊరు వాడ ఆపేది లేదు, వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పిన వ్యక్తి రాత్రికి రాత్రే మొత్తం షట్&amp;zwnj;డౌన్ చేస్తున్నట్టు ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అభిమానుల ఒత్తిడి మేరకు ఇలా చేశారా? లేకుంటే ఎన్టీఆర్ ఏమైనా మాట్లాడాడా అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి రచ్చ వద్దని కోపడ్డాడా అనే విషయంపై కూడా అభిమానులు ఆరా తీస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అన్నింటిని షట్&amp;zwnj;డౌన్ చేస్తున్నట్టు ప్రకటించిన రా ఎన్టీఆర్ ఆర్గనైజర్&amp;zwnj;, ఇందులో విజయం సాధించిన వారందరికీ ధన్యవాదాలు అని చెప్పడం కొసమెరుపులా ఉంది. ఇది ఎవర్ని ఉద్దేశించిన చేసిన కామెంట్&amp;zwnj; అనే డిస్కషన్ జరుగుతోంది.&amp;nbsp; మొత్తానికి ఒక్క ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన రా ఎన్టీఆర్ ఊరు వాడ ఎపిసోడ్ ప్రస్తుతానికి అలా ముగిసింది.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/23/1490e74bfc5662bdb1fd59f38de31a6c1784773207364215_original.jpg" width="220"/></item></channel></rss>