Andhra Pradesh High Court: పుంగనూరు అల్లర్ల కేసులో మిథున్‌రెడ్డికి ఊరట- ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

Punganur Riots Case: పుంగనూరు అల్లర్ల కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనతోపాటు మరో ఐదుగురికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Continues below advertisement

YSRCP MP Midhun Reddy : రాజకీయ దుమారాన్ని రేపిన పుంగనూరు అల్లర్ల కేసులో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు అయింది. ఆయనతోపాటు మరో ఐదురిగికి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

Continues below advertisement