<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>rajamundry</title><atom:link href="https://telugu.abplive.com/rajamundry/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Sun, 14 Jun 2026 20:51:54 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Palnadu Crime News: కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి.. ఆరుగుర్ని రక్షించిన గ్రామస్తులు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tragic-boat-capsize-in-krishna-river-4-dies-in-palnadu-district-250478</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tragic-boat-capsize-in-krishna-river-4-dies-in-palnadu-district-250478#respond</comments><pubDate>Sun, 14 Jun 2026 16:47:11 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tragic-boat-capsize-in-krishna-river-4-dies-in-palnadu-district-250478</guid><description><![CDATA[&lt;p&gt;Palnadu Crime News | పల్నాడు జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమరావతి మండలం కోనూరు గ్రామ సమీపంలో కృష్ణా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు నదిలో గల్లంతవగా.. స్థానికులు, పోలీసులు జరిపిన గాలింపు చర్యల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన వారంతా చిన్నపిల్లలు కావడంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మృతులను గంధం సంధ్య (9), గంధం సైనీ (10), బత్తుల కార్తీక్&amp;zwnj; (12)గా అధికారులు గుర్తించారు. కాగా, ప్రమాదంలో కొట్టుకుపోయిన కొనత చైతన్య (28) అనే యువకుడి కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పది మంది బంధువులు కోనూరులో జరిగే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు పడవపై కృష్ణా నది దాటి వెళ్లారు. వేడుక ముగిసిన తరువాత అదే పడవపై తిరుగు ప్రయాణమయ్యారు. నది మధ్యలోకి రాగానే ఒక్కసారిగా పడవ నియంత్రణ కోల్పోయి నీటిలో బోల్తా పడింది. అందులో ఉన్న వారంతా నీట మునిగిపోయారు. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు, గ్రామస్థులు వెంటనే నదిలోకి దూకి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/cockroach-janata-party-stages-massive-protest-at-indira-park-demanding-resignation-of-union-education-minister-250455&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Cockroach Janata Party: ధర్మేంద్ర ప్రధాన్&amp;zwnj;ను అరెస్ట్ చేసి జైలుకు పంపాలి.. హైదరాబాద్&amp;zwnj;లో &amp;lsquo;కాక్రోచ్&amp;lsquo; నిరసనలో ఆకునూరి మురళీ&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లల మృతదేహాలు వెలికితీశారు. ప్రమాద తీవ్రతను బట్టి గజ ఈతగాళ్లను రంగంలోకి దించి, గల్లంతైన చైతన్య కోసం కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు కళ్లముందే నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో వారి బాధ వర్ణణాతీతం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పాపికొండలు యాత్రకు విరామం..&lt;/strong&gt;&lt;br /&gt;అమరావతి: పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. గోదావరి నదిలో పర్యాటక బోట్ల నిర్వహణ, ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నిషేధ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇటీవల నదిలో చోటుచేసుకున్న ఒక ప్రమాదకర సంఘటన ఆధారంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ నెల 12వ తేదీన 89 మంది పర్యాటకులతో పాపికొండల వైపు వెళ్తున్న పర్యాటక పడవలో అకస్మాత్తుగా తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ పడవ దేవిపట్నం సమీపంలో గోదావరి నది ఉధృతి మధ్యలోనే నిలిచిపోయింది. నడి నదిలో పడవ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై, ప్రత్యేక రెస్క్యూ బోట్ల సహాయంతో పడవలోని పర్యాటకులను ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read :&amp;nbsp;&lt;a title=&quot;Sejal Pawar: ప్రైవేట్ పార్ట్స్, శవాలపై జోకులా... ఎంబీబీఎస్ స్టూడెంట్ సెజల్ పవార్&amp;zwnj;కు మెడికల్ కాలేజ్ షాక్&amp;zwnj;&quot; href=&quot;https://telugu.abplive.com/news/india/mbbs-student-sejal-pawar-suspended-sent-on-15-day-forced-leave-after-viral-cadaver-remarks-250458&quot; target=&quot;_self&quot;&gt;Sejal Pawar: ప్రైవేట్ పార్ట్స్, శవాలపై జోకులా... ఎంబీబీఎస్ స్టూడెంట్ సెజల్ పవార్&amp;zwnj;కు మెడికల్ కాలేజ్ షాక్&amp;zwnj;&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్.. నదిలో తిరుగుతున్న పర్యాటక బోట్ల ఫిట్&amp;zwnj;నెస్, లైసెన్స్&amp;zwnj;లపై సమగ్ర విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పడవను స్వాధీనం చేసుకున్న అధికారులు, దాని సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాలపై తనిఖీలను ముమ్మరం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/business/itr-filing-2026-there-are-many-benefits-of-filing-income-tax-return-before-july-31-250446&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ బోటు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని బోట్లకు మాత్రమే ఈ నిలిపివేత వర్తిస్తుంది. తెలంగాణలోని భద్రాచలం మీదుగా కునవరం నుండి పాపికొండల శ్రేణిలోకి ప్రవేశించే పడవ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/14/4b77510ae4228ba80734729ddc1f03f51781435579264233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Jnaneshwari Missing Case: మిస్టరీగా మారిన తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసు! పాపపై బెంగతో కుక్క ఆకస్మిక మృతి! దర్యాప్తు ముందుకు సాగుతుందా? ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/kakinada-tuni-missing-child-jnaneswari-case-pet-dog-dies-investigation-updates-250391</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/kakinada-tuni-missing-child-jnaneswari-case-pet-dog-dies-investigation-updates-250391#respond</comments><pubDate>Sat, 13 Jun 2026 16:21:35 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/kakinada-tuni-missing-child-jnaneswari-case-pet-dog-dies-investigation-updates-250391</guid><description><![CDATA[&lt;ul&gt;
&lt;li&gt;చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక సాక్షిగా, ఆధారంగా భావించిన పెంపుడు కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హైటెక్ జీపీఎస్ ట్రాకర్ల సాయంతో 8 కిలోమీటర్ల మేర గాలించినా చిన్నారి జాడ లభించలేదు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఆహారం తీసుకోకపోవడం, విచిత్ర ప్రవర్తన వంటి కారణాల వల్ల శునకం మరణించింది. &amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఆ చిన్నారి మిస్సింగ్ కుటుంబ సభ్యులనే కాకుండా పెంపుడు కుక్కను కలవరానికి గురి చేసింది. అందుకే ఆ చిన్నారితో పాటు వెళ్లిన కుక్క ఇంటికి వస్తూ చిన్నారి వెళ్లిన ప్రాంతాలకు వెళ్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది. ఇలా పాపపై బెంగతో నిద్రాహారాలు మానేసింది. దిగులుతో ఈ ఉదయం అకస్మాత్తుగా మృతి చెందింది. ఇది కూడా స్థానికంగా తీవ్ర విషాదానికి కారణం అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;చిత్ర విచిత్రగా కుక్క ప్రవర్తన&lt;/h2&gt;
&lt;p&gt;దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం గ్రామంలో గత శనివారం చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి... ఉన్నట్టుండి పెంపుడు కుక్కతో కలిసి కనిపించకుండా పోయింది. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత పెంపుడు కుక్క తిరిగి గ్రామానికి చేరుకుంది. కానీ పాప మాత్రం రాలేదు. కుక్క ప్రవర్తన అప్పటి నుంచి విచిత్రంగా మారడం పోలీసుల్లో అనుమానాలు రేకెత్తించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హైదరాబాద్&amp;zwnj; నుంచి పరికరాలు తెప్పించి అమరిక&lt;/h2&gt;
&lt;p&gt;శునకం మనుషులను చూసి భయపడటం, పారిపోవడానికి ప్రయత్నించింది. కుక్క ప్రవర్తన చూసిన వారంతా ఏదో జరిగిందని అనుమానపడుతున్నారు. ఉత్తర్&amp;zwnj;ప్రదేశ్&amp;zwnj;కు చెందిన కొందరు యువకులు కుక్కను చాకచక్యంగా ఆ కుక్కను పట్టుకోగలిగారు. పాప ఎక్కడుందో కుక్కకు తెలుస్తుందని భావించిన పోలీసులు దానికి అత్యాధునిక జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. హైదరాబాద్&amp;zwnj; నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఈ పరికరం ద్వారా కుక్క కదలికలను గమనించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;8 కిలోమీటర్ల పరిధిలో ఏం జరిగింది?&lt;/h2&gt;
&lt;p&gt;శునకం సుమారు 80 నిమిషాల పాటు అడవిలో 8 కిలోమీటర్ల మేర సంచరించింది. అది ఎక్కడెక్కడైతే తిరిగిందో ఆప్రాంతాలన్నింటినీ పది పోలీసులు బృందాలు , 40 మంది ఎస్డీఆర్&amp;zwnj;ఎఫ్ సిబ్బంది జల్లెడ పట్టారు. దురదృష్టవశాత్తు ఆ 8 కిలోమీటర్ల పరిధిలో చిన్నారికి సంబంధించిన ఎలాంటి క్లూ లభించలేదు. చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను కూడా రంగంలోకి దించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కుక్క గత రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో దాని ఆరోగ్యం క్షీణించింది. వెటర్నరీ వైద్యులు దానికి చికిత్స చేశారు. అయినా ఈ ఉదయం ఒక్కసారిగా కుప్పకూలి మరణించింది.&amp;nbsp;శునకం మృతి చెందడానికి ముందు రోజు రాత్రి దీనికి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత అది మరణించడంతో ఆ మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయి. జానును తీసుకొస్తావా అని చిన్నారి తల్లి ఆ కుక్కతో అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరిని కన్నీరు పెట్టిస్తోంది. కానీ ఆ మూగజీవి ఇప్పుడు శాశ్వతంగా కన్నుమూసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పోలీసులు ఈ కేసును ఇప్పుడు మనుషుల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా అడవి జంతువులు ఏమైనా లాక్కెళ్లాయా అన్న కోణంలో విచారణ సాగుతోంది. చుట్టుపక్కల గ్రామాల వ్యక్తులు , కొత్తగా వచ్చిన వారు, గంజాయి. అలవాటు ఉన్న వారు, ఇలా అందర్నీ పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. మొబైల్&amp;zwnj; టవర్ డేటా, సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా విశ్లేషిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మూగజీవి ప్రాణాలు కోల్పోవడంతో దర్యాప్తులో ఒక పెద్ద ఆధారం పోయిందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ లభించే వరకు గాలింపు ఆపేది లేదని పెద్దాపురం డీఎస్పీ తిలక స్పష్టంచేశారు. చిన్నారి ఆదృశ్యమై వారం గడిచిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అడవిలో ఉన్న క్రూరమృగాల భయం ఒకవైపు, కిడ్నాపర్ల చేశారా అన్న ఆందోళన మరోవైపు తల్లిదండ్రులను పట్టిపీడిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/13/1914dfc8c6cce9c03ae5b4256d323aec1781347778274215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Jnaneshwari Missing: ఏడో రోజూ లభ్యంకాని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ! పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి సెర్చ్ ఆపరేషన్! ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/two-year-old-jnaneshwari-a-resident-of-ch-agraharam-dondavaka-panchayat-tuni-mandal-kakinada-district-is-still-missing-250360</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/two-year-old-jnaneshwari-a-resident-of-ch-agraharam-dondavaka-panchayat-tuni-mandal-kakinada-district-is-still-missing-250360#respond</comments><pubDate>Sat, 13 Jun 2026 11:59:55 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/two-year-old-jnaneshwari-a-resident-of-ch-agraharam-dondavaka-panchayat-tuni-mandal-kakinada-district-is-still-missing-250360</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Jnaneshwari Missing:&lt;/strong&gt;కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ ఆగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) అదృశ్యమై ఏడు రోజులవడంతో పోలీసులు మరికొన్ని కొత్త అంశాలపై దృష్టిసారించారు. ఈనెల 6 నుంచి చిన్నారి ఉండే తోటతోపాటు సుమారు వెయ్యి ఎకరాల వరకు కొండ, ఆటవీ ప్రాంతాన్ని ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతూ వస్తున్నాయి. జానూతోపాటు అదృశ్యమై తిరిగి వచ్చిన పెంపుడు శునకం మెడకు శుక్రవారం జీపీఎస్ ట్రాకర్ ను తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సై కృష్ణమా చార్యులు సమక్షంలో అమర్చి &amp;nbsp;వదిలారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆ ట్రాకర్ ద్వారా శునకం కదలికలు గుర్తిస్తున్నారు. ఎక్కువ సమయం ఉన్నచోటకు వెళ్లి పరిశీలిస్తున్నారు. చిన్నారి నివాసం నుంచి సీహెచ్ అగ్రహారం, దొండవాక గ్రామాల్లోని ప్రధాన రహదారులు, తోటలు, ఇతర చోట్ల సాయంత్రం వరకు 8 కిలోమీటర్లు తిరిగి శునకం ఇంటికి చేరుకుంది. రహదారిపై కార్లు వెళ్తుంటే అరుస్తూ వెంబడించింది. కుక్క చేస్తున్న చేష్టలను పరిశీలించిన పోలీసులకు చిన్నారి కిడ్నాప్ కు గురై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;జానూ తండ్రి సుంకర గణేష్ ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. స్నేహితులు, ఇతరులతో వ్యాపార, ఆర్ధిక, ఇతర అంశాల్లో విభేదాలు ఉన్నాయా అని తెలుసుకుంటున్నారు. కారు విషయంలో తన భర్తకు పలువురితో వివాదం ఏర్పడిందని భవానీ చెప్పడంతో ఆ కోణంలోనూ పరిశీలన జరుగుతోంది. పాప అదృశ్యమైన శనివారం మధ్యాహ్నం 20-30 నిమిషాల వ్యవధిలోనే ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు. కొందరి &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt; కాల్స్, ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాలను తనిఖీ చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;తల్లి భవానీ స్వగ్రామంలోనూ ఆరా తీస్తున్నారు. అదృశ్యానికి ముందు తోటలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించారా.. రెక్కీ నిర్వహించారా అనేది ఆరా తీస్తున్నారు. గంజాయితోపాటు చోరీలకు అలవాటు పడ్డవారిపై నిఘా ఉంచారు. జ్ఞానేశ్వరి కాళ్లకు వెండి పట్టీలు, మెడలో వెండి బిళ్ల ఉంది. తోట, నల్లకొండ ప్రాంతంలో ఇవి ఎక్కడైనా లభ్యమవుతాయా అని లోహ గుర్తింపు బృందం అన్వేషించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కొండపై జీడి పిక్కలు ఏరుకునేందుకు వచ్చే వారు ఏ ప్రాంతం వారనేది కూడా ఆరా తీస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం బృందాలు గాలింపు చేస్తున్నాయని, క్షేమంగా చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించడమే లక్ష్యమని డీఎస్పీ తిలక్ స్పష్టం చేశారు..&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/13/48d7e8e3776ba3ece10f8a3541c974e21781332151216215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351#respond</comments><pubDate>Sat, 13 Jun 2026 10:36:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Today News Updates | టుడే లేటెస్ట్ న్యూస్ అప్&amp;zwnj;డేట్స్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;Jnaneshwari Missing Case : తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి&lt;/h2&gt;
&lt;p&gt;Jnaneshwari Missing Case : తునిలో ఏడు రోజులు కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో విషాదం నెలకొంది. పాప కోసం వెతికేందుకు ఆధారమైన పెంపుడు కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో దర్యాప్తు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై పోలీసులు డైలమాలో పెడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Jeedimetla Crime News: జీడిమెట్లలో బంగ్లాదేశ్ జాతీయులు అరెస్ట్!&lt;/h2&gt;
&lt;p&gt;Jeedimetla Crime News: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో అక్రమంగా నివసిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారి వద్ద భారత్&amp;zwnj;లో నివసించేందుకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పాస్&amp;zwnj;పోర్టులు, వీసాలు లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేవని పోలీసులు వెల్లడించారు. వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు వారిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్&amp;zwnj;కు తరలిస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తైన అనంతరం వారిని బంగ్లాదేశ్&amp;zwnj;కు పంపిస్తారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Crime News: సనత్ నగర్&amp;zwnj;లో మహిళా పైలెట్&amp;zwnj;కు వేధింపులు- ఫిట్నెస్ మేనేజర్&amp;zwnj;పై ఫిర్యాదు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Crime News: Cult జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్ పై మహిళా పైలెట్ ఫిర్యాదు చేశారు. జిమ్ ట్రైనింగ్ పేరుతో పైలెట్ ను లోబర్చుకునేందుకు ప్రయత్నించిన ట్రైనర్ సంతోష్ గౌడ్. ఒక రాత్రి తనతో గడపాలని పైలెట్ పై ఒత్తిడి తెచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్న పైలెట్&amp;zwnj;. సంతోష్ గౌడ్ కు అతడి గర్ల్ ఫ్రెండ్ రజినీ కూడా సహకరించిందని వెల్లడించారు. ఇద్దరితో ఒకేసారి ప్రైవేటుగా కలిసి ఉండటం సంతోష్ ఫాంటసీ అని పైలెట్&amp;zwnj;ను ఒప్పించేందుకు వేధించిందని ఫిర్యాదులో తెలిపింది. పైలెట్ ఒప్పుకోకపోవడంతో instagramలో అసభ్యకర మెసేజ్&amp;zwnj;లు పెట్టడం మొదలు పెట్టారు. దీంత పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chandra Babu Latest News: రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన&lt;/h2&gt;
&lt;p&gt;Chandra Babu Latest News: రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సింగపూర్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అమరావతి అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పర్యటన ఉంటుంది. పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తారు. పర్యటన అనంతరం 16 వతేది అర్ధరాత్రి రాష్ట్రానికి తిరిగి చేరుకోనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Andhra Pradesh Latest News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Andhra Pradesh Latest News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి &lt;a title=&quot;నారా లోకేశ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Nara-Lokesh&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నారా లోకేశ్&lt;/a&gt;, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్లు ఉపయోగించి నమ్మించిన కేటుగాడు. విశాఖ రేసపువాని పాలెంకు చెందిన బొదిరెడ్ల శ్రీనివాసరెడ్డి నుంచి 80వేల రూపాయలు వసూలు చేశాడు. పార్కు అభివృద్ధిపై &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ఫేస్&amp;zwnj;బుక్ ఖాతాలో పోస్టు చేసిన తర్వాత మోసగాడి నుంచి కాల్స్ వచ్చాయి. &quot;లోకేశ్&amp;zwnj;పై తప్పుడు కామెంట్ చేశావు.. సమస్య పరిష్కారం నా బాధ్యత&quot; అంటూ దేవినేని ఉమా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డాడు. రెండు రోజుల పాటు వరుసగా కాల్స్ చేసి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు పేర్లు ప్రస్తావించిన నిందితుడు. సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; మాట్లాడుతున్నారంటూ మరో వాట్సాప్ కాల్ చేశాడు. బాధితుడిని పూర్తిగా నమ్మించిన మోసం చేశాడు. స్కానర్ పంపించి రూ.80 వేల నగదు బదిలీ చేయించుకున్నాడు. &quot;జీవీఎంసీ కమిషనర్ నుంచి ఫోన్ వస్తుంది.. పని పూర్తవుతుంది&quot; అంటూ చివరిగా కాల్ చేశాడు. మరుసటి రోజు &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt; డీపీ తొలగించడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Falaknuma Express Cancelled: హౌరా- సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్&amp;zwnj;నుమా ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj; రద్దు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Falaknuma Express Cancelled: హౌరా- సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్&amp;zwnj;నుమా ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj; రద్దు చేశారు. ఖరగ్&amp;zwnj;పూర్ డివిజన్&amp;zwnj;లో చేపట్టిన ట్రాక్, సిగ్నలింగ్ పనులు కారణంగా రద్దు చేశారు. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు పది రోజుల పాటు 12704, 12703 రెండు ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj;లను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Latest News: హైదరాబాద్&amp;zwnj;లో ల్యాండ్ అయిన లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు!&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Latest News: ఫ్రాంక్&amp;zwnj;ఫర్డ్ నుంచి శంషాబాద్&amp;zwnj;కు వచ్చిన లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో బాంబు ఉందని, ల్యాండ్ అయ్యేలోపు పేలుతుందని బెదిరింపు ఈ-మెయిల్ అందింది. బాంబు బెదిరింపుతో శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం ఎలాంటి బాంబులేదని తేల్చిన అధికారులు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/13/3808c11b5012f60c8471f1c4dacd67eb1781326270437215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!]]></title><link>https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347</link><comments>https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347#respond</comments><pubDate>Sat, 13 Jun 2026 09:15:36 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347</guid><description><![CDATA[&lt;ul&gt;
&lt;li&gt;తెలంగాణలోని హైదరాబాద్&amp;zwnj;సహా లు జిల్లాలు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హైదరాబాద్&amp;zwnj;లో కుండపోత వర్షం కారణంగా ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. హైదరాబాద్&amp;zwnj;్ వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తం చేసింది. ముఖ్యంగా అర్థరాత్రి వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో ప్రభావిత ప్రాంతాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మహబూబాబాద్&amp;zwnj;, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్&amp;zwnj;, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో వాన తీవ్రత అధికంగా ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాలకు కూడా వర్ష సూచన ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హైదరాబాద్&amp;zwnj;లో రోడ్లన్నీ జలమయం&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళలో ఆకాశం మేఘావృతమై కుండపోత వర్షం కురిసింది. ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానకు నగరంలోని రహదారులన్నీ జలమయమ్యాయి. ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్&amp;zwnj; వంటి ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ట్రాఫిక్ చిక్కులు&lt;/h2&gt;
&lt;p&gt;బేగంపేట, ప్యాట్నీ సెంటర్, జేబీఎస్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నాగర్&amp;zwnj; కర్నూల్, మహబూబ్&amp;zwnj;నగ్, గద్వాల్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది . సిద్ధిపేట, సిరిసిల్ల, భువనగిరి కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో కూడా ఉరుముల వర్షం పడవచ్చు. సంగారెడ్డి, మేడ్చల్ పరిసరాల్లో కూడా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పిడుగుల వాన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వాసులను కూడా అమరావతి వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అరకు, అనంతగిరి, బొబ్బిలి, సాలూరు, వంటి ప్రాంతాల్లో ప్రజలకు బయటకు రాకూడదని సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లో గంటకు 40-50కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా. పిడుగులు పడే అవకాశం ఉందని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రధానంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో వాతావరణం మరింత ఆందోళనకరంగా ఉంది.&amp;nbsp;వాతావరణంలో ఏర్పడిన ద్రోణి, గాలుల కలయిక వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. వేసవి తాపం తర్వాత ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు మారడం వల్ల మేఘాలు వేగంగా కేంద్రీకృతమయ్యాయి. దీని వల్ల తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుత సమాచారం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వర్షాల తీవ్ర కొనసాగవచ్చు. వచ్చే 24 గంటలపాటు అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా వాతావరణ అప్&amp;zwnj;డేట్స్ చూసుకొని బయల్దేరడం మంచిది.&amp;nbsp;లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ అధికారుల సూచనలు పాటించాలి. వాహనదారులు మ్యాన్ హోల్స్&amp;zwnj; , నీరు నిలిచే ప్రాంతాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిడుగుల సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం తగ్గించాలి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/13/7b066af41b2b3940ce08e1640f929ac21781322189897215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Annadata Sukhibhava Status: ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?]]></title><link>https://telugu.abplive.com/agriculture/andhra-pradesh-annadata-sukhibhava-farmer-investment-support-scheme-2026-status-updates-250090</link><comments>https://telugu.abplive.com/agriculture/andhra-pradesh-annadata-sukhibhava-farmer-investment-support-scheme-2026-status-updates-250090#respond</comments><pubDate>Wed, 10 Jun 2026 17:29:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/andhra-pradesh-annadata-sukhibhava-farmer-investment-support-scheme-2026-status-updates-250090</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Annadata Sukhibhava Status:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గతంలో ఉన్న పెట్టుబడి సాయం పథకాలను పునర్వ్యవస్థీకరించి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సాధారణంగా వ్యవసాయం అంటేనే పెట్టుబడితో కూడిన రిస్క్&amp;zwnj;. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతుకు అడుగడుగునా ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలను గుర్తించి, సకాలంలో పెట్టుబడి సాయంతో అందిస్తే సాగు లాభసాటిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏటా ఇచ్చే ఆర్థిక సాయాన్ని 20వేలకు పెంచుతూ గత ఏడాది &amp;nbsp;నుంచి నగదు ఇస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో సుమారు 46.85 లక్షల మంది రైతు కుటుంబాలకు సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. ఇలాంటి తరుణంలో రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు పెట్టుబడి సాయం ఒక రక్షణ కవచంలా పని చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను భారీగా జోడించి ఈ అన్నదాత సుఖీభవను రూపొందించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి?&lt;/h2&gt;
&lt;p&gt;ప్రస్తుతం రైతులంతా 2026-27 వ్యవసాయం సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్&amp;zwnj; సీజన్ మొదటి విడత కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ లేదా జులై నెలలో ఈ నిధులు విడుదల చేయడానికి వ్యవసాయం శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సాధారణంగా జూన్ నెలలో వర్షాలు మొదలై విత్తనాలు వేసే సమయం కాబట్టి, ఈ సమయంలో ఇచ్చే సాయం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. క్షేత్రస్థాయిలో అర్హులైన రైతుల జాబితా రూపకల్పన, ఈకేవైసీ ప్రక్రియను, రెవెన్యూ భూ రికార్డుల పరిశీలన ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గత ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే చివరి విడత నిధులను ప్రభుత్వం మార్చి 13న ఉగాది కానుకగా విజయవంతంగా పంపిణీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పథకం కింద రైతులకు అందే ఇరవై వేలు ఒకేసారి కాకుండా సాగు అవసరాలకు అనుగుణంగా మూడు విడతల్లో అందుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;table style=&quot;border-collapse: collapse; width: 100%; height: 88px;&quot; border=&quot;1&quot;&gt;
&lt;tbody&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;విడత &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;పంపిణీ సమయం&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;మొత్తం&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ఉద్దేశం&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;మొదటి విడత(ఖరీఫ్)&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;జూన్/జులై&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;7000/7500&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;విత్తనాలు, ఎరువుల కొనుగోలు&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;రెండో విడత(రబీ)&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;అక్టోబర్&amp;zwnj;/నవంబర్&amp;zwnj;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;6000/7000&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;శీతాకాల పంటల సాగుకు సాయం&amp;nbsp;&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;మూడో విడత(సమ్మర్) &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ఫిబ్రవరి/మార్చి&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;6000&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ముగింపు విడత(పీఎం కిసాన్&amp;zwnj;తో కలిపి)&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;/tbody&gt;
&lt;/table&gt;
&lt;p&gt;గత విడతలో సుమారు 46.85 లక్షల మంది రైతులు 6000 చొప్పున లబ్ధి పొందారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మీ పేమెంట్ స్టేటస్&amp;zwnj;, అర్హత ఎలా చెక్ చేయాలి?&lt;/h2&gt;
&lt;p&gt;సాంకేతికతను జోడించి ప్రభుత్వం ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మార్చింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీ మొబైల్&amp;zwnj; ద్వారా స్టాటస్ తెలుసుకోవచ్చు. ముందు అధికారిక annadathasukhibhava.ap.gov.in పోర్టల్&amp;zwnj;ను సందర్శించాలి. హోమ్&amp;zwnj; పేజీలో కనిపించే Know Your Status లేదా Beneficiary Detailsపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్&amp;zwnj;ను ఎంటర్ చేయాలి. మీ మొబైల్&amp;zwnj;కు వచ్చే వన్&amp;zwnj;టైమ&amp;zwnj; పాస్&amp;zwnj;వర్డ్&amp;zwnj;ని ఎంటర్ చేసి సబ్మిట్&amp;zwnj; చేస్తే, మీ పేమెంట్&amp;zwnj; విజయవంతమైందా లేదా పెండింగ్&amp;zwnj;లో ఉందా అనేది స్పష్టంగా కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నిధులు మీ ఖాతాలో కొన్ని విషయాలు చెక్ చేయాలి&lt;/h2&gt;
&lt;p&gt;మీ ఆధార్ నెంబర్ తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాకు, మీ భూమి రికార్డులకు లింక్ అయ్యి ఉండాలి. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు అర్హులై ఉండి కూడా జాబితాలో పేరు లేకపోయినా, లేదా సాంకేతిక సమస్యలు ఎదురైనా వెంటనే మీ గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు భరోసా కల్పించడమే కాకుండా, వ్యవసాయాన్ని ఒక గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/10/493d2f07020eb899c755faebdde098111781092695015215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-school-reopening-2026-vidyarthi-mitra-kits-uniforms-distribution-details-250011</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-school-reopening-2026-vidyarthi-mitra-kits-uniforms-distribution-details-250011#respond</comments><pubDate>Tue, 9 Jun 2026 23:32:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-school-reopening-2026-vidyarthi-mitra-kits-uniforms-distribution-details-250011</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో వేసవి సెలవుల సందడి ముగిసింది. మళ్లీ బడి గంట మోగనుంది. 2026-27 నూతన విద్యాసంవత్సరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు, విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు, రాజకీయ రంగులు లేని సరికొత్త విద్యాసామాగ్రిని అందించడానికి రెడీ అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని ప్రభుత్వ, ఎయిడెడ్&amp;zwnj; పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభంకానున్నాయి. విద్యార్థులు పాఠశాలలో అడుగుపెట్టిన మొదటి రోజే వారి చేతికి విద్యా సామాగ్రి అందాలనేది ప్రభుత్వ సంకల్పం. జూన్ 12న పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ ప్రారంభమవుతుంది. జూన్ 20 లోపు కొత్త డిజైన్ యూనిఫామ్&amp;zwnj;లు, షూ, సాక్స్&amp;zwnj; వంటి కి్ సామాగ్రిని విద్యార్థులకు అందజేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విద్యార్థులకు అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్&amp;zwnj;లో విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులను అత్యుత్తమ నాణ్యతతో పొందుపరిచారు. సంబంధిత తరగతికి చెందిన అన్ని పుస్తకాల సెట్, అభ్యాసానికి అవసరమైన నాణ్యమైన పుస్తకాలు, 3 జతల సరికొత్త క్లాసీ డిజైన్ యూనిఫామ్. మన్నికైన, కొత్త రకం బ్యాగ్, ఒక జత షూ, రెండు జతల సాక్స్&amp;zwnj;. బెల్ట్&amp;zwnj;, విద్యార్థుల కోసం ఆక్స్&amp;zwnj;ఫ్డ్ తెలుగు- ఇంగ్లిష్ డిక్షనరీ ఉంచారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విద్యాశాఖ యంత్రాంగం చెప్పిన వివరాల ప్రకారం కిట్&amp;zwnj;లు, బుక్స్&amp;zwnj; 99 శాతం జిల్లా బుక్ డిపోల నుంచి మండల వనరుల కేంద్రాలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్టాక్ సేకరించి విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కుట్టు కూలీ పెంపు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;యూనిఫామ్&amp;zwnj; క్లాత్&amp;zwnj; ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులపై భారం పడకుండా ప్రభుత్వం యూనిఫామ్ కుట్టించుకునేందుకు డబ్బులు ఇస్తోంది. 1-8తరగతులు &amp;nbsp;పిల్లల యూనిఫామ్&amp;zwnj;కు జతకు 120 చొప్పున మూడు జతలకు నగదు అందుతుంది. &amp;nbsp;9-10 తరగతుల విద్యార్థుల యూనిఫామ్&amp;zwnj;కు జతకు 240 రూపాయలు తల్లుల ఖాతాల్లో వేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/09/367def2763c8daefc6a1c967d9220b8f1781028058870215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-thalliki-vandanam-scheme-release-date-eligibility-process-249884</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-thalliki-vandanam-scheme-release-date-eligibility-process-249884#respond</comments><pubDate>Mon, 8 Jun 2026 18:27:49 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-thalliki-vandanam-scheme-release-date-eligibility-process-249884</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Thalliki Vandanam Scheme AP:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; మరో నాలుగు రోజుల్లో స్కూల్స్ ప్రారంభంకానున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం నిధులు ఎప్పుడు వస్తాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు తల్లులు ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 19న నిధులు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2026 జూన్ 19వ తేదీన నిధులు విడుదల చేయనుంది. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు. ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు. అదే రోజున విద్యార్థులకు ఉచిత స్కూల్ కిట్లను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;15000 ఎలా అందుతాయి?&lt;/h2&gt;
&lt;p&gt;తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 ఆర్థిక సాయం అందుతోంది. అయితే ఈ నిధుల వినియోగం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. 13వేలు విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఒక వేళ తల్లి లేని పక్షంలో కండ్రి లేదా చట్టబద్ధమైన సంరక్షకుడి ఖాతాలో నగదు వేస్తారు. మిగతా రెండు వేల రూపాయలను పాఠశాల లేదా కళాశాల నిర్వహణ నిధి కోసం కేటాయిస్తారు. ఇది పాఠశాలల్లో మౌలిక వసతులు, టాయిలెట్లు పరిశుభ్రత కోసం వినియోగిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బడికి వెళ్లాలని, ఆర్థిక ఇబ్బందులు వల్ల ఏ ఒక్కరు కూడా చదువుకు దూరం కాకూడదని లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్&amp;zwnj;లో చదివే పేద విద్యార్థులు కూడా ఈ పథకం వర్తింపజేయడం గమనార్హం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తల్లికి వందనం పథకానికి ఎవరు అర్హులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది వీటిని ధృవీకరిస్తున్నారు. విద్యార్థి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్&amp;zwnj; వరకు చదువుతూ ఉండాలి. గత విద్యా సంవత్సరంలో విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి, పది ఎకరాల లోపు మెట్ట భూమి మాత్రమే ఉండాలి. గత 12 నెలల సగటు కరెంటు వాడకం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. తప్పనిసరిగా వైట్&amp;zwnj;రైస్ కార్డ్ కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్&amp;zwnj;కమ్&amp;zwnj; టాక్స్&amp;zwnj; చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఎలా చెక్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటీ?&lt;/h2&gt;
&lt;p&gt;మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం సులభమైన మార్గాలను కల్పించింది. నవశకం పోర్టల్&amp;zwnj;లో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఆధార్ నెంబర్&amp;zwnj; ఉపయోగించి అప్లికేషన్ స్టేటస్&amp;zwnj;ను స్వయంగా చూసుకోవచ్చు. మీ సమీప గ్రామ లేదా వారు సచివాలయానికి వెళ్లి కూడా అర్హుల జాబితా గురించి ఆరా తీయవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మీ బ్యాంకు అకౌంట్ అప్&amp;zwnj;డేట్&amp;zwnj; చేశారా?&lt;/h2&gt;
&lt;p&gt;డబ్బులు అకౌంట్&amp;zwnj;లో పడక ముందే విద్యార్థుల తల్లులు ఈ పనులు పూర్తి చేసుకోవాలి. తల్లిపేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా రన్నింగ్&amp;zwnj;లో ఉండాలి. ఆధార్ నెంబర్&amp;zwnj;, బ్యాంక్ ఖాతాను ఎన్&amp;zwnj;పీసీఐ మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి. ఒకవేళ మీ బ్యాంకులో కేవైసీ అప్&amp;zwnj;డేట్ లేకపోతే వెంటనే పూర్తి చేయండి. లేదంటే నగదు బదిలీలో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/08/04ade94991a78e65dfc58469c70f48631780923378456215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/bear-spotted-on-tirumala-ghat-road-and-tiger-hunt-in-polavaram-with-hanuman-team-atn-249767</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/bear-spotted-on-tirumala-ghat-road-and-tiger-hunt-in-polavaram-with-hanuman-team-atn-249767#respond</comments><pubDate>Sun, 7 Jun 2026 15:45:59 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/bear-spotted-on-tirumala-ghat-road-and-tiger-hunt-in-polavaram-with-hanuman-team-atn-249767</guid><description><![CDATA[&lt;p&gt;Tiger Hunt in Polavaram | అమరావతి:&amp;nbsp; పోలవరం పరిసర ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలోని 'హనుమాన్' (H.A.N.U.M.A.N) ప్రత్యేక రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా వ్యవహరించి రాత్రంతా పహారా కాశాయి. అత్యాధునిక డ్రోన్ కెమెరాల నిఘా, క్షేత్రస్థాయి సిబ్బంది, వన్యప్రాణి నిపుణులు, ప్రత్యేక పశువైద్య బృందాలు పూర్తి సమన్వయంతో రంగంలోకి దిగాయి. పులి జనవాసాల్లోకి రాకుండా, దాని కదలికలను కేవలం నేలకోట&amp;ndash; పూడిపల్లి సమీపంలోని కొండ ప్రాంతానికే పరిమితం చేయడంలో ఈ బృందాలు విజయవంతమయ్యాయి.&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఆపరేషన్ వేగంగా సాగుతోంది. ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా పూర్తి భద్రతను కల్పించడంతో పాటు, పులిని కూడా సురక్షితంగా పట్టుకోవడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో పులి సంచార ప్రాంతాల ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు కోరారు. అలాగే అటవీ శాఖ జారీ చేసే హెచ్చరికలను, సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Through the night, H.A.N.U.M.A.N Special Teams stood vigilant.&lt;br /&gt;&lt;br /&gt;With drone surveillance, ground teams, wildlife experts, and veterinary specialists working in close coordination, the tiger&amp;rsquo;s movement has been successfully restricted to the hill terrain near Nelakota&amp;ndash;Pudipalli,&amp;hellip; &lt;a href=&quot;https://t.co/ttCg1RNqTu&quot;&gt;pic.twitter.com/ttCg1RNqTu&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; HANUMAN (@HANUMAN_APGOV) &lt;a href=&quot;https://x.com/HANUMAN_APGOV/status/2063552266150494534?ref_src=twsrc%5Etfw&quot;&gt;June 7, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రజలను భయపెట్టిన పెద్దపులి&lt;/strong&gt;&lt;br /&gt;పోలవరం జిల్లా పరిధిలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు శనివారం రాత్రంతా ప్రత్యేక ఆపరేషన్&amp;zwnj;ను కొనసాగించారు. ప్రస్తుతం దేవీపట్నం మండలం నేలకోట- పూడిపల్లి సొరంగం సమీపంలోని కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు డ్రోన్ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. ఆ పెద్దపులి జనవాసాలు, గ్రామాల వైపు రాకుండా అటవీ శాఖతో పాటు హనుమాన్ రెస్క్యూ బృందాలు గట్టి నిఘా ఏర్పాటు చేశాయి.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/southwest-monsoon-enters-andhra-pradesh-relief-from-scorching-heat-expected-soon-ap-rains-249704&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఆపరేషన్ కోసం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వన్యప్రాణి నిపుణుల బృందం రంగంలోకి దిగింది. పులి కదలికలను నిరంతరం గమనిస్తూ, దాన్ని సురక్షితంగా పట్టుకోవడానికి ఈ బృందం సాంకేతిక సలహాలను అందిస్తోంది. పులి సంచార ప్రాంతాల్లోని గ్రామాల్లో అధికారులు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (మైకుల) ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా బయట సంచరించవద్దని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/politics/ap-mega-dsc-2025-recruitment-controversy-ysrcp-allegations-vs-tdp-government-transparency-249609&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;తిరుమలలో ఎలుగుబంటి కలకలం&lt;/strong&gt;&lt;br /&gt;తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమదారిలో శనివారం ఒక ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఉండే వినాయక ఆలయం సమీపంలో ఈ ఎలుగుబంటిని భక్తులు గుర్తించారు. ఆహారం, తినుబండారాల కోసం అక్కడ ఉన్న చెత్తకుండీల వద్ద అది వెతుకుతుండటం చూసి తిరుమల యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై సమాచారం అందుకున్న అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు చాకచక్యంగా వ్యవహరించి, ఆ ఎలుగుబంటిని తిరిగి దట్టమైన అటవీ ప్రాంతంలోకి మళ్లించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/07/5b46cd8ffcb9868837b2b5138083575d1780826781692233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-june-2026-chandra-babu-revant-reddy-249627</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-june-2026-chandra-babu-revant-reddy-249627#respond</comments><pubDate>Sat, 6 Jun 2026 08:51:56 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-june-2026-chandra-babu-revant-reddy-249627</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today |&amp;nbsp;&lt;/strong&gt;తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అప్&amp;zwnj;డేట్స్&amp;zwnj; కోసం ఈ పేజ్&amp;zwnj;ను ఫాలో అవ్వండి.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;ధనికులు చెరువులను కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకనే 'హైడ్రా'ను ఏర్పాటు చేశానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హిట్లర్&amp;zwnj;కు ఇష్టమైన పదం నుండి స్ఫూర్తి పొంది దీనికి పేరు పెట్టానని, ఇందులో 3,000 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించామన్నారు. ఇప్పుడు ఆక్రమణలకు ఎవరూ సాహసించలేరని స్పష్టం చేశారు. అలాగే డ్రగ్స్ నిర్మూలనకు దేశంలోనే అత్యుత్తమమైన 'ఈగిల్ ఫోర్స్'ను రంగంలోకి దించామని ఆయన వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;బెంగళూరులో నిర్వహించిన ఒక సదస్సులో &quot;గుడ్ గవర్నెన్స్ ఫర్ తెలంగాణ&quot; అనే అంశంపై తెలంగాణ సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; స్పీచ్ వైరల్ అవుతోంది. కేంద్రంలోని &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; ప్రభుత్వం దక్షిణాదిని కేవలం పన్నులు వసూలు చేసే ప్రాంతంగానే చూస్తోందని, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, రక్షణమంత్రి వంటి అత్యున్నత పదవులన్నీ ఉత్తరాది నేతలకే కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. అత్యధిక పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. &quot;మేము పన్నులు చెల్లిస్తూ, ఢిల్లీకి సెల్యూట్ చేస్తూ.. రెండో శ్రేణి పౌరులుగా బతకాలనుకోవడం లేదు&quot; అంటూ దక్షిణాది ఆత్మగౌరవ వాదాన్ని వినిపించారు.&lt;/p&gt;
&lt;p&gt;అలాగే గుజరాత్ మోడల్&amp;zwnj;పై మండిపడుతూ, అక్కడ బలవంతంగా పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. తన పోటీ భారతీయ రాష్ట్రాలతో కాదని.. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతోనేనని స్పష్టం చేశారు. తెలంగాణను 'చైనా + 1' ప్రత్యామ్నాయంగా మార్చి, అంతర్జాతీయ స్థాయిలో చైనాను రీప్లేస్ చేయడమే తన నినాదమని సీఎం ప్రకటించారు.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&amp;zwnj;ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జన్వాడలోని 'కోడి చెరువు' స్థలాన్ని ఆక్రమించి పవన్ ఫామ్&amp;zwnj;హౌస్ నిర్మించారని, ఇరిగేషన్ రికార్డుల ప్రకారం అది చెరువు శిఖం భూమి అని తేలిందని ఆమె పేర్కొన్నారు. గతంలో పవన్ చేసిన సవాల్&amp;zwnj;ను గుర్తు చేస్తూ.. కబ్జా అని రుజువైతే ప్రభుత్వానికి ఇస్తానన్న మాట ప్రకారం ఆ భూమిని వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, అక్కడ అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, తాను ఎలాంటి చెరువు స్థలాన్ని ఆక్రమించలేదని, నిబంధనల ప్రకారమే తన భూమి ఉందని &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; ఇప్పటికే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్&amp;zwnj;గా మారింది.&lt;/p&gt;
&lt;h2&gt;Shreyas Iyer is Team India's T20 captain: టీ20 కెప్టెన్&amp;zwnj;గా శ్రేయస్ అయ్యర్&amp;zwnj;! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Shreyas Iyer is Team India's T20 captain: ఐపీఎల్&amp;zwnj;లో సత్తాచాటుకున్న చాలా మంది క్రికెటర్లకు జాతీయ జట్టులో ప్రాధాన్యత లభించింది. అంతేకాకుండా ఎప్పుడ జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్&amp;zwnj;ను టీ 20 కెప్టెన్&amp;zwnj;గా చేశారు. చిచ్చర పిడుగు సూర్యవంశీకి జట్టులో చోటు కల్పించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ(VC), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HKHUmsYbUAEtpsW?format=jpg&amp;amp;name=small&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సింఘ్ సూర్యవంశీ, హర్షి సూర్యవంశీ.&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HKHUiDGbsAAcZfr?format=jpg&amp;amp;name=small&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆసియా క్రీడలు 2026 కోసం భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ (విసి), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్&amp;zwnj;దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HKHVnFwa4AA7TUW?format=jpg&amp;amp;name=medium&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada to Singapore Flight: గన్నవరం రన్&amp;zwnj;వేపై నిలిచిపోయిన విమానం!&lt;/h2&gt;
&lt;p&gt;Vijayawada to Singapore Flight: విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గన్నవరం రన్&amp;zwnj;వేపై అకస్మాత్తగా నిలిచిపోయింది. 9.40 గంటలకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఎమ్మెల్యే యార్లగడ్డ సహా 133 మంది ప్రయాణికులు ఉన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;CJP Protest: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్&amp;zwnj; జనతా పార్టీ నిరసన, అభిజీత్ దీప్కే హాజరు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;CJP Protest:కాక్రోచ్&amp;zwnj; జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతోంది. నిరసనకారులు, &quot;మేము విద్యాశాఖ మంత్రిని ఎన్నుకున్నాం, ఆయన జీతం మా పన్నుల నుంచే వస్తుంది! బొద్దింకలు వచ్చాయి, ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళిపోతారు!&quot; అని నినాదాలు చేసారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టింది సీజేపీ. ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసనలో పాల్గొన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;CJP Protest: జంతర్&amp;zwnj; మంతర్&amp;zwnj; వద్దకు అభిజీత్ దీప్కే !&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;CJP Protest: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీకి విచ్చేశారు. వచ్చిన అనంతరం ఆయన జంతర్&amp;zwnj;మంతర్ వద్దకు బయల్దేరారు. అలా బయల్దేరే ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. &quot;విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు,&quot; అని అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Cockroach Janta Party Protest LIVE: ఢిల్లీలో దిగిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే&lt;/h2&gt;
&lt;p&gt;Cockroach Janta Party Protest LIVE: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మంగళవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఆయనను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకునే అవకాశం లేదని, తన గమ్యస్థానానికి వెళ్లేందుకు అనుమతిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.&lt;/p&gt;
&lt;h2&gt;Cockroach Janta Party Protest LIVE: సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ కీలక ప్రకటన &amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&quot;అత్యంత దారుణమైన పరిస్థితికి సిద్ధంగా ఉండటమంటే, విమానాశ్రయంలో అభిజిత్ దీప్కే అరెస్టు అయ్యే అవకాశానికి కూడా సిద్ధంగా ఉండటమే. ఒకవేళ అలా జరిగితే, మనం నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉండాలి,&quot; అని సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ అన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Cockroach Janta Party Protest LIVE: భారత రాజకీయాల్లో ఇది ఒక చారిత్రాత్మక దినం : సీజేపీ ప్రతినిధి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;డిజిటల్ సంస్థ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ, &quot;అవును, అభిజీత్ దీపక్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన దీని గురించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఇది భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తుందని మేము ఆశిస్తున్నాము.&quot;&lt;/p&gt;
&lt;p&gt;&quot;అభిజిత్ దీపక్ త్వరలో విమానాశ్రయం నుంచి బయటకు వస్తారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్&amp;zwnj;కు వెళ్తాము, అక్కడ ఆయన నిరసన కోసం ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి కోరతారు. అనుమతి ప్రక్రియ పూర్తయిన తర్వాత, మేము జంతర్ మంతర్ వద్ద కూర్చుని నిరసన తెలుపుతాము,&quot; అని ఆయన అన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;చిత్తూరు జిల్లాలో మద్యం వ్యాన్ బోల్తా- పది లక్షల సరకు పది నిమిషాల్లో ఖాళీ!&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Chittoor Crime News&lt;/strong&gt;: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద మద్యం వ్యాన్ బోల్తా పడింది. సుమారు పది లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్థానికులు ఎత్తుకెళ్లిపోయారు. మొత్తం సరకు క్షణాల్లోనే మాయం చేశారు. చిత్తూరు నుంచి కార్వేటి నగరం మండలానికి మద్యం తీసుకెళ్తున్న వ్యాన్ టైర్ పంక్చర్ కావడంతో బోల్తా పడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్, సినీ నటుడు రవితేజ కుమారుడు, హీరో మహాధన్ కుమార్తె మోక్షద, వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. గత సంవత్సరం నవంబర్ లో శ్రీవారిని దర్శించి, తన కొడుకు గురించి ప్రార్థించానని, శ్రీవారు ఆశీస్సులు లభించాయని, విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్ ఆలయం వెలుపల మీడియా కు వివరించారు. తాను నటించిన మారెమ్మ చిత్రం వచ్చేనెల విడుదల కానుందని, ప్రేక్షకులు ఆదరించి, ఆశీర్వదించాలని హీరో మహాధన్ తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/06/291c5b947387a08de4313bdfb8b5f1681780716069100215_original.jpg" width="220"/></item></channel></rss>