<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>rajamundry</title><atom:link href="https://telugu.abplive.com/rajamundry/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 30 Apr 2026 05:15:29 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-ssc-10th-class-results-2026-date-time-how-to-check-and-download-marks-memo-online-245847</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-ssc-10th-class-results-2026-date-time-how-to-check-and-download-marks-memo-online-245847#respond</comments><pubDate>Wed, 29 Apr 2026 16:58:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-ssc-10th-class-results-2026-date-time-how-to-check-and-download-marks-memo-online-245847</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP SSC Exam Results 2026:&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్&amp;zwnj; పదో తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఇందులో 6.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన తక్కువ కాలంలోనే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి పారదర్శకంగా ఫలితాలను చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ద్వారా ఈ ఫలితాలు అధికారికంగా విడుదల అవుతాయి. మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలు వెల్లడిస్తూ, ఫలితాలు విడుదల రం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా తమ లాగిన్&amp;zwnj;ల ద్వారా విద్యార్థుల ఫలితాలను డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఫలితాల కోసం bse.ap.gov.in, results.bse.ap.gov.inలలో చూడవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఫలితాలు ఎలా చూడాలి&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం, విద్యాశాఖ పలు మార్గాల్లో ఫలితాలను అందుబాటులోకి తెచ్చింది. భారీ ట్రాఫిక్ వల్ల వెబ్&amp;zwnj;సైట్లు మొరాయిస్తాయని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఫలితాలను వేగంగా తెలుసుకోవచ్చు. ముందుగా bse.ap.gov.in వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;ను సందర్శించాలి. హోమ్&amp;zwnj;పేజీలో కనిపించే AP SSC Results March 2026 లింక్&amp;zwnj;పై చేయాలి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, అవసరమైతే పుట్టిన తేదీని నమోదు చేయాలి. సబ్&amp;zwnj;మిట్ బటన్&amp;zwnj;పై క్లిక్ చేయగానే మార్కుల మమో స్క్రీన్&amp;zwnj;పై కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం దీనిని డౌన్&amp;zwnj;లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read: &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్&amp;zwnj;లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి&quot; href=&quot;https://telugu.abplive.com/education/ap-ssc-results-2026-minister-nara-lokesh-to-release-10th-class-results-on-30-april-245774&quot; target=&quot;_self&quot;&gt;రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్&amp;zwnj;లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;డిజీలాకర్&amp;zwnj;లో ఫలితాలు&lt;/h3&gt;
&lt;p&gt;ప్రభుత్వం ధ్రువీకరించిన డిజిట్&amp;zwnj; మార్క్ ీట్ కోసం డిజిలాకర్&amp;zwnj;&amp;zwnj; ఉత్తమమైన మార్గం. డిజిలాకర్ వెబ్&amp;zwnj;సైట్ లేదా మొబైల్&amp;zwnj; యాప్&amp;zwnj; ఓపెన్ చేయాలి. ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ సెక్షన్&amp;zwnj;లోకి వెళ్లాలి. BSEAP లేదా ఆంధ్రప్రదేశ్ ఎస్&amp;zwnj;ఎస్&amp;zwnj;సీ ఆప్షన్ ఎంచుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ సంవ్సరం నమోదు చేస్తే మార్క్ షీట్ కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవడం ఎలా&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;గత ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు విడుదల చేస్తోంది. 9552300009 నెంబర్&amp;zwnj;ను సేవ్ చేసుకోవాలి. మీ వాట్సాప్ నెంబర్ నుంచి ఆ నెంబర్&amp;zwnj;కు హాయ అని మెసేజ్ చేస్తే అందులో మెను వస్తుంది. అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj; &amp;nbsp;ఉంటుంది. అందులో ఎస్సెస్సీ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. అక్కడ మీ హాల్&amp;zwnj;టికెట్ నెంబర్ టైప్ చేయాలి. వెంటనే మీ పదోతరగతి ఫలితం మీ &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt;&amp;zwnj; నెంబర్&amp;zwnj;కు వచ్చేస్తుంది. దీన్ని డౌన్&amp;zwnj;లోడ్ చేసి పెట్టుకోవాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read: &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు&quot; href=&quot;https://telugu.abplive.com/telangana/ts-ssc-results-2026-district-wise-rankings-released-mulugu-secures-first-place-hyderabad-at-bottom-245837&quot; target=&quot;_self&quot;&gt;తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు&lt;/a&gt;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ఇంటర్&amp;zwnj;నెట్&amp;zwnj; తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj;లో ఫలితాలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఇంటర్&amp;zwnj;నెట్&amp;zwnj; సరిగా లేని ప్రాంతాల్లో విద్యార్థులకు సులభంగా ఫలితాలు తెలుసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అందించింది ప్రభుత్వం. నేరుగా ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj; ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు టెక్ట్ మెసేజే ఫార్మాట్&amp;zwnj;లో మీ ఎస్సెస్సీ రోల్ నెంబర్ టైప్ చేసి 56300 లేదా 55352 నెంబర్&amp;zwnj;కు పంపించాలి. తర్వాత మీకు ఫలితాలు మీ ఫోన్&amp;zwnj;కు మెసేజ్ రూపంలో వస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాశారు&lt;/h3&gt;
&lt;p&gt;2026లో మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 6,22,074 మంది విద్యార్థులు రెగ్యులర్&amp;zwnj;గా పరీక్షకు హాజరయ్యారు.18,842 మంది ప్రైవేట్ విద్యార్థులు. బాలురు 3,28,652 బాలికలు 3,12,264 మంది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గత ఏడాది ఫలితాలు పరిశీలిస్తే 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలికలు 84.09 శాతం అయితే బాలురు 78.31 శాతం. ఈ ఏడాది కూడా బాలికలే ఎక్కువ మంది ఉన్నందున వారిదే పై చేయి ఉంటుందని అంటున్నారు.&lt;/p&gt;
&lt;h3&gt;రీకౌంటింగ్, సప్లిమెంటరీ&lt;/h3&gt;
&lt;p&gt;ఫలితాల పట్ల సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డు రీవాల్యుయేషన్&amp;zwnj; , రీ కౌంటింగ్&amp;zwnj;కు రిక్వస్ట్ పెట్టుకోవచ్చు. రీ కౌంటింగ్&amp;zwnj;కు ఒక సబ్జెక్ట్&amp;zwnj;కు ఐదు వందల రూపాయలు చెల్లించాలి. అదే రీ వెరిఫికేషన్ లేదా రీ వాల్యుయేషన్ కోసం వెయ్యి రూపాయలు చెల్లించాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పరీక్ష తప్పిన విద్యార్థుల కోసం జూన్ నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా విద్యార్థులు తమ విద్యాసంవత్సరం వృథా కాకుండా చూసుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/8f970c8e860ee5920bc9e92d0d0350501777461882850215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Viral News: ధర్మవరం- నరసాపురం రైలు టాప్ ఎక్కి టికెట్ లేని వ్యక్తి హైడ్రామా.. ప్యాసింజర్ల గుండె గుభేల్ !]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/drama-at-gudivada-railway-station-ticketless-man-climbs-train-roof-causes-delay-245807</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/drama-at-gudivada-railway-station-ticketless-man-climbs-train-roof-causes-delay-245807#respond</comments><pubDate>Wed, 29 Apr 2026 11:59:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/drama-at-gudivada-railway-station-ticketless-man-climbs-train-roof-causes-delay-245807</guid><description><![CDATA[&lt;p data-path-to-node=&quot;0&quot;&gt;గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్&amp;zwnj;లో బుధవారం తెల్లవారుజామున ఒక ప్యాసింజర్ హల్&amp;zwnj;చల్ చేశాడు. ధర్మవరం నుండి నరసాపురం వెళ్తున్న రైలు ఉదయం 3 గంటలకు గుడివాడ స్టేషన్&amp;zwnj;కు చేరుకున్న సమయంలో, రిజర్వేషన్ కంపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj;లో టికెట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో టికెట్ లేని ఒక వ్యక్తి టీసీని చూసి భయాందోళనతో రైలు పైకప్పు (రూఫ్) పైకి ఎక్కి నానా హంగామా చేశాడు. హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నప్పటికీ అతను రైలు టాప్ మీద తిరుగుతూ హల్&amp;zwnj;చల్ చేయడంతో తమకు కూడా కరెంట్ షాక్ కొడుతుందేమోనని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;1&quot;&gt;సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, అతి కష్టం మీద ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సదరు వ్యక్తి మతిస్థిమితం లేనివాడిగా గుర్తించారు. ఈ ఘటన కారణంగా ధర్మవరం-నరసాపురం రైలు సుమారు అరగంట పాటు గుడివాడ స్టేషన్&amp;zwnj;లోనే నిలిచిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;1&quot;&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/7f094f20a4c5ab349f86c0218fd8e8981777444465137233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;1&quot;&gt;&lt;strong&gt;ఇటీవల ఇలాంటి తరహా ఘటన.. కానీ అక్కడ దారుణం&lt;/strong&gt;&lt;br /&gt;బిహార్&amp;zwnj;లోని దర్భంగా జిల్లా లహేరియాసరయ్ రైల్వే స్టేషన్&amp;zwnj;లో ఇటీవల అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని ఒక వ్యక్తి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కి హల్&amp;zwnj;చల్ చేశాడు. కింద ఉన్న ప్రయాణికులు ప్రమాదాన్ని పసిగట్టి, ప్రాణాలు పోతాయని గట్టిగా అరుస్తూ కిందకు దిగమని వేడుకున్నా అతను వినిపించుకోలేదు. ఈ క్రమంలో పైకి ఎత్తిన అతని వేలు ప్రమాదవశాత్తు పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది.&lt;/p&gt;
&lt;p&gt;క్షణాల వ్యవధిలోనే భారీ విద్యుత్ షాక్&amp;zwnj;కు గురైన ఆ వ్యక్తి మంటలు చెలరేగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి బోగీపై పడిపోయాడు. ఈ భయానక దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీయగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, రైల్వే స్టేషన్లలో మతిస్థిమితం లేని వారి కదలికలపై అధికారులు నిఘా పెంచాలని కోరుతున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/aa1814d4c5fc698d52e3d3ea1e139c921777443858889233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Amaravati Latest News:ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/union-government-did-not-accept-andhra-pradesh-govt-request-for-diesel-supply-for-amaravati-works-through-petrol-bunks-245725</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/union-government-did-not-accept-andhra-pradesh-govt-request-for-diesel-supply-for-amaravati-works-through-petrol-bunks-245725#respond</comments><pubDate>Tue, 28 Apr 2026 17:43:02 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/union-government-did-not-accept-andhra-pradesh-govt-request-for-diesel-supply-for-amaravati-works-through-petrol-bunks-245725</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Amaravati Latest News:&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో డీజిల్ కొరతపై కేంద్రం స్పందించింది. రిటైర్ బంకుల ద్వారా బల్క్&amp;zwnj;గా సరఫరా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాంటి ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పింది. అమరావతి పనుల కోసం బల్క్&amp;zwnj;గా డీజిల్ సరఫరా చేయాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన కేంద్రం అలా చేయడం కుదరదని చెప్పేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read : &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;ప్రపంచమంతా గూగుల్&amp;zwnj;లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/andhra-pradesh-is-new-international-data-gateway-ap-cm-chandrababu-at-vizag-google-ai-data-center-245698&quot; target=&quot;_self&quot;&gt;ప్రపంచమంతా గూగుల్&amp;zwnj;లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;p&gt;గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో డీజిల్ కొరత ప్రజలను, ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. చాలా బంకులు స్టాక్ లేక మూతపడగా, స్టాక్ ఉన్న బంకుల్లో వాహనాలు బారులు తీరాయి. పనిలో పనిగా పెట్రోల్ కొరత ఉందన్న ప్రచారంతో పెట్రోల్ కోసం కూడా జనం క్యూ కడుతున్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరు చమురు కోసం ఎగబడుతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పరిస్థితుల్లో అమరావతి పనులకు ఆటంకం లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్&amp;zwnj;గా సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కొరత ఉందని తెలియడంతో సరఫరా కోటా పెంచాలని కేంద్రానికి సీఎస్ ద్వారా లేఖ రాయించారు. దీనిపై స్పందించిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు నో చెప్పింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;రిటైల్&amp;zwnj; బంకుల్లో బల్క్ సరఫరాకు నో చెప్పిన కేంద్రం&lt;/h3&gt;
&lt;p&gt;రిటైల్ బంకుల నుంచి బల్క్&amp;zwnj;గా సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించలేదు. ఈ మేరకు సీఎస్ రాసిన లేఖకు కేంద్రం ఘాటుగా సమాధానం చెప్పింది. అసలు రిటైల్ బంకుల నుంచి బల్క్&amp;zwnj; సరఫరా చేయాలనే ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. వెంటనే వాటిని ఉపసహరించుకోవాలని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇరుకున పడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;డీజిల్ సంకోభంలో 150 కోట్ల కుంభకోణం: వైసీపీ&lt;/h3&gt;
&lt;p&gt;ఇప్పటికే ఈ విషయంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం డీజిల్ కుంభకోణానికి పాల్పడుతోందని, అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపిస్తోంది. ఇందులో 150 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతోందని దుమ్మెత్తి పోస్తోంది. రిటైల్&amp;zwnj; బంకుల్లో 98 రూపాయలకు లీటర్ డీజిల్ లభిస్తుండగా బల్క్&amp;zwnj;లో 153 రూపాయల వరకు ఉంది. ఇక్కడ కాంట్రాక్టర్&amp;zwnj;కు యాభై రూపాయల వరకు లబ్ధి కలిగించేలే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన కొరత: సజ్జల&lt;/h3&gt;
&lt;p&gt;ఇలా కాంట్రాక్టర్&amp;zwnj;కు యాభై రూపాయల వరకు లబ్ధి కలిగించి తర్వాత వారి నుంచి వాటాలు పంచుకునేందుకు ఎత్తుగడ వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతులకు, ఆటో డ్రైవర్లకు డీజిల్ అందుబాటులో లేకుండా చేసి కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చమురు కొరతను చంద్రబాబు ప్రభుత్వమే సృష్టించిందని విమర్శిస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కొరత ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఎందుకు వచ్చిందని వైసీపీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకెళ్లారని, అసలైన సంక్షోభం ఇదేనంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/28/1c6ff4a2cb74c6bf1b688ccffef67a451777381431942215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Diesel Shortage in AP: డీజిల్ అయిపోయిందని ప్రయాణికుల్ని నడిరోడ్డుపై వదిలేసిన ట్రావెల్స్.. ఇంధన కష్టాలకు ఇదే నిదర్శనం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/private-travels-negligence-passengers-stranded-on-road-as-driver-deserts-bus-near-vijayawada-245573</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/private-travels-negligence-passengers-stranded-on-road-as-driver-deserts-bus-near-vijayawada-245573#respond</comments><pubDate>Mon, 27 Apr 2026 13:45:43 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/private-travels-negligence-passengers-stranded-on-road-as-driver-deserts-bus-near-vijayawada-245573</guid><description><![CDATA[&lt;p&gt;ఇబ్రహీంపట్నం: ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యతను మరిచి, నడిరోడ్డుపై వారిని గాలికొదిలేయడం హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ నుండి పాలకొల్లు వెళ్తున్న 'వర్మ ప్రైవేటు ట్రావెల్స్' బస్సులో ప్రయాణించిన వారికి ఈ చేదు అనుభవం ఎదురైంది. బస్సు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం చేరుకోగానే ఒక్కసారిగా నిలిచిపోయింది.&lt;/p&gt;
&lt;p&gt;బస్సు ఆగిపోవడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు డ్రైవర్&amp;zwnj;ను నిలదీయగా, బస్సులో డీజిల్ అయిపోయిందని అతను సమాధానం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సింది పోయి, డ్రైవర్ వారిని రోడ్డు మీద వదిలేసి అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత అతను తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ముందుగానే ఫ్యూయల్ ఉందో లేదో చూసుకోకుండా ట్రావెల్స్ బస్సును ఎందుకు నడిపారని యాజమాన్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/7ee6938763f860ad618912a0446fa4ac1777277708431233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;జర్నీ మధ్యలోనే ఉండటంతో గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు ఆ ట్రావెల్స్ యజమానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ట్రావెల్స్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి వేళ చిన్నపిల్లలు, వృద్ధులతో సహా ప్రయాణికులంతా రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రైవేటు ఆపరేటర్ల బాధ్యతారాహిత్యంపై ప్రయాణికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/p5rC0FDSsh0?si=eJT2YhUWMZ2lZDJy&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నో స్టాక్ బోర్డులతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు &amp;nbsp;ఆదివారం రాత్రి ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం నాడు రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత ఉండకూడదని, ప్రతి బంకులోనూ నిల్వలు అందుబాటులో ఉంచాలన్నారు. కానీ సోమవారం సైతం వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా.. కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉంటున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రభుత్వం కఠిన చర్యలు&lt;/strong&gt;&lt;br /&gt;ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. బంకుల వద్ద బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరగకుండా నిఘా ఉంచాలని, అవసరమైతే రైతులకు డీజిల్ కోసం కూపన్ విధానం అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. సోమవారం నుంచి సరఫరా మెరుగుపడి, పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కొరతకు కారణాలు, గణాంకాలు:&lt;/strong&gt;&lt;br /&gt;గత రెండు రోజులుగా ఇంధన డిమాండ్ అనూహ్యంగా పెరగడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. సాధారణ రోజుల్లో 6,330 కేఎల్ అమ్మకాలు జరిగే పెట్రోల్, శనివారం ఒక్కరోజే 8,489 కేఎల్ (34% అధికం) వినియోగమైంది. డీజిల్ వినియోగం కూడా సాధారణ స్థాయి కంటే 16 శాతం పెరిగి 10,556 కేఎల్&amp;zwnj;కు చేరింది. రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థలు సరఫరా నిలిపివేయడం, వ్యవసాయ ఆక్వా రంగాల్లో అవసరాలు పెరగడం కూడా ఈ సమస్యకు దారితీశాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/762436296219ab419810c4ccde506d981777277062037233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Fuel Crisis in Andhra Pradesh: ఏపీలో నో స్టాక్ బోర్డులు, మరోవైపు కిలోమీటర్ల మేర క్యూ.. పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరవా!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/fuel-crisis-in-andhra-pradesh-no-stock-boards-and-long-queues-panic-commuters-245564</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/fuel-crisis-in-andhra-pradesh-no-stock-boards-and-long-queues-panic-commuters-245564#respond</comments><pubDate>Mon, 27 Apr 2026 12:24:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/fuel-crisis-in-andhra-pradesh-no-stock-boards-and-long-queues-panic-commuters-245564</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వ్యాప్తంగా పెట్రోల్&amp;zwnj;, డీజిల్&amp;zwnj; కొరత సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ అందుబాటులో ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. &lt;a title=&quot;ఆదివారం నాటికే రాష్ట్రంలో 420కి పైగా పెట్రోల్ బంకులు మూతపడగా.. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/cm-chandrababu-issues-ultimatum-to-oil-companies-orders-normalcy-in-fuel-supply-by-monday-245521&quot; target=&quot;_self&quot;&gt;ఆదివారం నాటికే రాష్ట్రంలో 420కి పైగా పెట్రోల్ బంకులు మూతపడగా.. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.&lt;/a&gt; సాధారణం కంటే సరఫరా పెంచినా అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొట్టించడంతో కొరత ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బంకు నిర్వాహకులు నిల్వలను పొదుపుగా వాడుతూ, వాహనదారులకు పరిమితంగానే పెట్రోల్&amp;zwnj;ను పోస్తున్నారు. దీనివల్ల దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సిటీలోని ఆటోనగర్&amp;zwnj;, మొగల్రాజపురం, బెంజిసర్కిల్&amp;zwnj; వంటి ప్రధాన కూడళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఒక్కో వాహనదారుడు తమ అవసరానికి సరిపడా ఇంధనం కోసం మూడు నాలుగు బంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/676ee15213c643e2bec1c1ace78c566a1777272805514233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు పెద్ద క్యాన్లతో వచ్చి డీజిల్ కావాలని అడుగుతున్నారు.&amp;nbsp;&amp;nbsp;ముఖ్యంగా మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం వంటి ప్రాంతాల్లో బంకులు మూతపడటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం డీజిల్&amp;zwnj;కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో, లారీలు, ట్రాక్టర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోంది. కొందరు ముందుజాగ్రత్తగా డబ్బాలతో వచ్చి ఇంధనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;et&quot;&gt;idhi harvest time...big harvester machines ki diesel leka ...Farmers diesel cans pattukuni petrol bunk dagra nunchunnar .... 4th day of crisis &lt;a href=&quot;https://twitter.com/ncbn?ref_src=twsrc%5Etfw&quot;&gt;@ncbn&lt;/a&gt;...extra stock entha theppincharu...prajalu telsukovali anukuntunaru &lt;a href=&quot;https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#AndhraPradesh&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/RfQv290gzy&quot;&gt;pic.twitter.com/RfQv290gzy&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; 𝘚𝘸𝘦𝘵𝘩𝘢 𝘊𝘩𝘰𝘸𝘥𝘢𝘳𝘺 🎀 (@vibeofswetha) &lt;a href=&quot;https://twitter.com/vibeofswetha/status/2048643396873687095?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 27, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతుందన్న భయంతో ఇంధన వినియోగం భారీగా పెరిగింది. దాంతో బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల స్టాక్ లేక బంకులు మూతపడగా, చీరాలలో కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉంది. దీంతో అక్కడ వాహనదారుల రద్దీ నియంత్రించడం అసాధ్యంగా మారుతోంది. ఇంధన కొరత కారణంగా ఉపాధి దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న అధికారులు, ప్రజలు ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Day 2 ⚠️🚨&lt;a href=&quot;https://twitter.com/hashtag/Petrol?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Petrol&lt;/a&gt; &amp;amp; &lt;a href=&quot;https://twitter.com/hashtag/Diesel?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Diesel&lt;/a&gt; Shortage, Most of the fuel stations are Closed only few Stations are Available &lt;a href=&quot;https://twitter.com/hashtag/Tirupati?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Tirupati&lt;/a&gt; &lt;a href=&quot;https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#AndhraPradesh&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/wV7K8iUIZY&quot;&gt;pic.twitter.com/wV7K8iUIZY&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; VANILLA BOY (@ChillMaava) &lt;a href=&quot;https://twitter.com/ChillMaava/status/2048614943050879119?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 27, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆదివారం సమీక్షించిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు&lt;/strong&gt;&lt;br /&gt;రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు సీరియస్ అయ్యారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుండి ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సోమవారం కల్లా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ కొరత ఎందుకు ఏర్పడిందని ఆయన ప్రశ్నించగా, రిటైల్ అవుట్&amp;zwnj;లెట్ల వద్ద వాణిజ్య వినియోగదారులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు. దీనికి తోడు నయారా, రిలయన్స్, జియో వంటి ప్రైవేట్ ఆపరేటర్లు సరఫరా నిలిపివేయడం సమస్యను మరింత తీవ్రతరం చేసిందని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/p5rC0FDSsh0?si=lojZrIdAWXmHLxzu&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో ఇంధన వినియోగం ఒక్కసారిగా పెరిగిన తీరును గణాంకాలతో సహా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణంగా రోజుకు 6,330 కేఎల్ పెట్రోల్ అమ్ముడవుతుండగా, శనివారం అది ఏకంగా 34 శాతం పెరిగి 8,489 కేఎల్&amp;zwnj;కు చేరింది. ఆదివారం కూడా సాధారణం కంటే 22 శాతం అదనంగా వినియోగం జరిగింది. డీజిల్ విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని, శనివారం 16 శాతం అదనపు డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. అగ్రికల్చర్ మరియు ఆక్వాకల్చర్ అవసరాలు పెరగడం కూడా దీనికి ఒక కారణమని అధికారులు పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా చూడాలని, అవసరమైతే రైతులకు కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద రెవెన్యూ, పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, ఎక్కడా ఇంధనం బ్లాక్ మార్కెట్&amp;zwnj;కు తరలకుండా చూడాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు వెంటనే రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మరియు కంట్రోల్ రూమ్&amp;zwnj;లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం నాటికి రాష్ట్రంలో ఎక్కడా 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదని అధికారులను ఆదేశించినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/85a9ab387d096cdbc469b8322922895a1777272677524233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Tiger Latest News: 5 నెలలు, 5 జిల్లాలు.. దోబూచులాడుతోన్న పెద్ద‌పులి.. రోజుకో చోట తిరుగుతూ ముప్పుతిప్ప‌లు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/tiger-traverses-five-districts-in-five-months-forest-officials-struggle-to-capture-the-leopard-245473</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/tiger-traverses-five-districts-in-five-months-forest-officials-struggle-to-capture-the-leopard-245473#respond</comments><pubDate>Sun, 26 Apr 2026 15:43:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Sudheer ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/tiger-traverses-five-districts-in-five-months-forest-officials-struggle-to-capture-the-leopard-245473</guid><description><![CDATA[&lt;p&gt;గ&amp;zwnj;డ&amp;zwnj;చిన అయిదు నెల&amp;zwnj;లుగా పెద్ద&amp;zwnj;పులి జ&amp;zwnj;నావాసాల వైపు తిరుగుతూ మ&amp;zwnj;రికొన్ని రోజులు అడ&amp;zwnj;విబాట ప&amp;zwnj;డుతూ అట&amp;zwnj;వీశాఖ అధికారుల&amp;zwnj;ను ముప్పుతిప్ప&amp;zwnj;లు పెట్టి మూడు చెరువుల నీళ్లు అయితే తాగిస్తోంది.. అట&amp;zwnj;వీమార్గంలోకి వెళ్లిన&amp;zwnj;ట్లే వెళ్లి హ&amp;zwnj;మ్మ&amp;zwnj;య్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్న గంట&amp;zwnj;ల వ్య&amp;zwnj;వ&amp;zwnj;ధిలోనే జ&amp;zwnj;నావాసాల మ&amp;zwnj;ధ్య పాద&amp;zwnj;ముద్ర&amp;zwnj;ల&amp;zwnj;తో క&amp;zwnj;నిపిస్తూ అజ&amp;zwnj;డి రేపుతోంది.. దీంతో ఉరుకులు ప&amp;zwnj;రుగులు పెట్టి అప్ర&amp;zwnj;మ&amp;zwnj;త్తం చేస్తున్న అట&amp;zwnj;వీశాఖ అధికారులు ప్ర&amp;zwnj;జ&amp;zwnj;ల నుంచి మాత్రం తీవ్ర విమ&amp;zwnj;ర్శ&amp;zwnj;లు ఎదుర్కొంటున్నారు. వీరు కావాల&amp;zwnj;నే దీనితో కాల&amp;zwnj;క్షేపంచేస్తున్నార&amp;zwnj;ని కొంత మంది అంటుంటే అది జ&amp;zwnj;నావాసాల వ&amp;zwnj;ద్ద సునాయాశంగా దొరికే ఆవుల&amp;zwnj;కోసం వ&amp;zwnj;స్తుంద&amp;zwnj;ని మ&amp;zwnj;రికొంద&amp;zwnj;రు అంటున్నారు.. మొత్తం మీద గ&amp;zwnj;డ&amp;zwnj;చిన అయిదు నెల&amp;zwnj;లుగా మాత్రం పెద్ద&amp;zwnj;పులి తీవ్ర అల&amp;zwnj;జ&amp;zwnj;డి అయితే సృష్టిస్తోంది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తాజాగా పోల&amp;zwnj;వ&amp;zwnj;రం జిల్లా నుంచి గోదావ&amp;zwnj;రి దాటి తూర్పుగోదావ&amp;zwnj;రి జిల్లాలోకి ప్ర&amp;zwnj;వేశించిన పెద్ద&amp;zwnj;పులి రాజాన&amp;zwnj;గ&amp;zwnj;రం నియోజ&amp;zwnj;క&amp;zwnj;వ&amp;zwnj;ర్గ ప&amp;zwnj;రిధిలోకి వ&amp;zwnj;చ్చే కోరుకొండ మండ&amp;zwnj;లంలోకి ప్ర&amp;zwnj;వేశించింది. అక్క&amp;zwnj;డి నుంచి పాండ&amp;zwnj;వుల మెట్ట ప్రాంతంలో రెండురోజుల పాటు దాక్కున్న పెద్ద&amp;zwnj;పులి స్థానిక రైతుల&amp;zwnj;ను తీవ్ర భ&amp;zwnj;య&amp;zwnj;బ్రాంతుల&amp;zwnj;కు గురిచేసింది. ప&amp;zwnj;గ&amp;zwnj;టి పూట కొండ&amp;zwnj;ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవ&amp;zwnj;డం, రాత్రి వేళ&amp;zwnj;ల్లో కొండ దిగి స్థానికంగా ఉండే పంట&amp;zwnj;పొలాల్లోకి చొర&amp;zwnj;బ&amp;zwnj;డి అక్క&amp;zwnj;డ ఉన్న పిల్ల కాలువ&amp;zwnj;ల్లో దాహం తీర్చుకోవ&amp;zwnj;డం చేస్తుందంటున్నారు. పులికి ఏర్పాటు చేసిన ట్రాకింగ్ రేడియో కాల&amp;zwnj;ర్ ద్వారా పులిక&amp;zwnj;ద&amp;zwnj;లిక&amp;zwnj;ల&amp;zwnj;ను గుర్తిస్తున్న అట&amp;zwnj;వీశాఖ అధికారులు తాజాగా మున&amp;zwnj;గాల కొండ&amp;zwnj;పై ఉన్న&amp;zwnj;ట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే మ&amp;zwnj;ళ్లీ తాజాగా మ&amp;zwnj;ళ్లీ పెద్ద&amp;zwnj;పులి పోల&amp;zwnj;వ&amp;zwnj;రం జిల్లాలోకి ప్ర&amp;zwnj;వేశించింద&amp;zwnj;ని తెలుస్తోంది. దేవీప&amp;zwnj;ట్నం మండ&amp;zwnj;లం కొత్త&amp;zwnj;వీధి, బూరుగుబంద గ్రామాల మ&amp;zwnj;ధ్య ఉన్న కొండ&amp;zwnj;పైన పెద్ద&amp;zwnj;పులి సంచ&amp;zwnj;రిస్తున్న&amp;zwnj;ట్లు అట&amp;zwnj;వీశాఖ అధికారులు గుర్తించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అయిదు జిల్లాలు.. అయిదు నెల&amp;zwnj;లు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గ&amp;zwnj;త ఏడాది డిసెంబ&amp;zwnj;ర్ నెల&amp;zwnj;లో ఏలూరు జిల్లా బుట్టాయ&amp;zwnj;గూడెం ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద&amp;zwnj;పులి క&amp;zwnj;ద&amp;zwnj;లిక&amp;zwnj;ల&amp;zwnj;ను గుర్తించారు అట&amp;zwnj;వీశాఖ అధికారులు.. ఏలూరుజిల్లాలో మూడు వారాల&amp;zwnj;పాటు తీవ్ర అల&amp;zwnj;జ&amp;zwnj;డి రేపిన పెద్ద&amp;zwnj;పులి పోల&amp;zwnj;వ&amp;zwnj;రం జిల్లాలోకి ప్ర&amp;zwnj;వేశించింది. ఆత&amp;zwnj;రువాత తూర్పుగోదావ&amp;zwnj;రి జిల్లాలోకి ప్ర&amp;zwnj;వేశించిన పెద్ద&amp;zwnj;పులి రాజమండ్రి రూర&amp;zwnj;ల్ ప్రాంతంలో తీవ్ర అల&amp;zwnj;జ&amp;zwnj;డే రేపింది. వ&amp;zwnj;రుస&amp;zwnj;గా రైతుల పొలాల్లోకి చొర&amp;zwnj;బ&amp;zwnj;డి ప&amp;zwnj;శువుల&amp;zwnj;పై దాడిచేసి చంపేసిన పెద్ద&amp;zwnj;పులి అక్క&amp;zwnj;డి నుంచి అప్ప&amp;zwnj;టి అంబేడ్క&amp;zwnj;ర్ కోన&amp;zwnj;సీమ జిల్లా ప&amp;zwnj;రిధిలో ఉండే మండ&amp;zwnj;పేట నియోజ&amp;zwnj;క&amp;zwnj;వ&amp;zwnj;ర్గం రాయ&amp;zwnj;వ&amp;zwnj;రం మండ&amp;zwnj;లం కూర్మాపురం ప్రాంతంలో పిబ్ర&amp;zwnj;వ&amp;zwnj;రి 6వ తేదీన రాత్రి 7 గంట&amp;zwnj;ల ప్రాంతంలో ఎట్ట&amp;zwnj;కేల&amp;zwnj;కు అట&amp;zwnj;వీశాఖ అధికారుల&amp;zwnj;కు ప&amp;zwnj;ట్టుబ&amp;zwnj;డింది.&lt;/p&gt;
&lt;p&gt;ఆ త&amp;zwnj;రువాత విశాఖ&amp;zwnj;ప&amp;zwnj;ట్నం పెద్ద&amp;zwnj;పుల&amp;zwnj;లు సంర&amp;zwnj;క్ష&amp;zwnj;ణ కేంద్రానికి త&amp;zwnj;ర&amp;zwnj;లించి అక్క&amp;zwnj;డ చికిత్స అందించిన అధికారులు పిబ్ర&amp;zwnj;వ&amp;zwnj;రి 14న పాపికొండ&amp;zwnj;ల నేష&amp;zwnj;న&amp;zwnj;ల్ పార్క్ ప&amp;zwnj;రిధిలోని అడ&amp;zwnj;విలో వ&amp;zwnj;దిలిపెట్టారు. వ&amp;zwnj;దిలిన&amp;zwnj;ప్ప&amp;zwnj;టి డ్రోన్ వీడియోల&amp;zwnj;ను కూడా ఫారెస్ట్ అధికారులు విడుద&amp;zwnj;ల చేశారు. అయితే కేవ&amp;zwnj;లం వారం రోజుల వ్య&amp;zwnj;వ&amp;zwnj;ధిలోనే అల్లూరి సీతారామ&amp;zwnj;రాజు జిల్లా ప&amp;zwnj;రిధిలోకి ప్ర&amp;zwnj;వేశించిన పెద్ద&amp;zwnj;పులి అక్క&amp;zwnj;డి నుంచి పోల&amp;zwnj;వ&amp;zwnj;రం జిల్లా దేవీప&amp;zwnj;ట్నం ప&amp;zwnj;రిస&amp;zwnj;ర ప్రాంతాల్లో సంచ&amp;zwnj;రించి ఆవుల&amp;zwnj;ను చంపింది. అక్క&amp;zwnj;డి నుంచి తూర్పుగోదావ&amp;zwnj;రి జిల్లాలోని మ&amp;zwnj;ల్ల&amp;zwnj;వ&amp;zwnj;రం ప్రాంతంలో అల&amp;zwnj;జ&amp;zwnj;డి రేపింది. అక్క&amp;zwnj;డి నుంచి ఏలేరు రిజ&amp;zwnj;ర్వాయ&amp;zwnj;రు వ&amp;zwnj;ద్ద గోదావ&amp;zwnj;రిని ఈదుకుని కాకినాడ జిల్లాలోకి ప్ర&amp;zwnj;వేశించింది. జ&amp;zwnj;గ్గంపేట&amp;zwnj;, ప్ర&amp;zwnj;త్తిపాడు నియోజ&amp;zwnj;క&amp;zwnj;వ&amp;zwnj;ర్గాల్లోని అట&amp;zwnj;వీప్రాంతానికి ఆనుకునిఉన్న జ&amp;zwnj;నావాసాల వైపు వ&amp;zwnj;చ్చి తీవ్ర భ&amp;zwnj;య బ్రాంతుల&amp;zwnj;ను సృష్టించింది. మ&amp;zwnj;ళ్లీ పోల&amp;zwnj;వ&amp;zwnj;రం జిల్లా వైపుగా వెళ్లి అడ&amp;zwnj;విబాట ప&amp;zwnj;ట్టింది.. తాజాగా పోల&amp;zwnj;వ&amp;zwnj;రం జిల్లా నుంచి తూర్పుగోదావ&amp;zwnj;రి జిల్లాలోకి, అక్క&amp;zwnj;డి నుంచి మ&amp;zwnj;ళ్లీ పోల&amp;zwnj;వ&amp;zwnj;రం జిల్లా ప&amp;zwnj;రిధిలోని దేవీప&amp;zwnj;ట్నం వైపుగా వెళ్లిన&amp;zwnj;ట్లు దానికి అమ&amp;zwnj;ర్చిన శాటిలైట్ రేడియో కాల&amp;zwnj;ర్ ద్వారా గుర్తించారు అధికారులు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మ&amp;zwnj;ళ్లీ ప్ర&amp;zwnj;త్యేక బృందాల&amp;zwnj;తో ప్ర&amp;zwnj;య&amp;zwnj;త్నాలు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పెద్ద&amp;zwnj;పులిని ప&amp;zwnj;ట్టుకునేందుకు పూణే నుంచి వచ్చిన ప్ర&amp;zwnj;త్యేక బృందాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయ&amp;zwnj;ని అట&amp;zwnj;వీశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అట&amp;zwnj;వీశాఖ&amp;zwnj;కు చెందిన హ&amp;zwnj;నుమాన్ బృందాలు, అట&amp;zwnj;వీశాఖ సిబ్బంది నిరంత&amp;zwnj;రం పెద్ద&amp;zwnj;పులిని బంధించేందుకు ప్ర&amp;zwnj;య&amp;zwnj;త్నిస్తున్నారంటున్నారు. అయితే ట్రాంక్&amp;zwnj;లైజింగ్ రెస్క్యూ టీమ్ పూణే నుంచి వ&amp;zwnj;చ్చినా పెద్ద&amp;zwnj;పులిని మాటు వేసి దానిని ట్రాంక్&amp;zwnj;లైజ్ చేయాల&amp;zwnj;ని చేస్తున్న ప్ర&amp;zwnj;య&amp;zwnj;త్నాలు బెడిసికొడుతున్నాయి. మొత్తం మీద చిక్క&amp;zwnj;క&amp;zwnj;, దొర&amp;zwnj;క&amp;zwnj;క పెద్దపులి ముప్పు తిప్ప&amp;zwnj;లు పెడుతుండ&amp;zwnj;గా ప్ర&amp;zwnj;జ&amp;zwnj;లు, రైతులు మాత్రం అట&amp;zwnj;వీశాఖ అధికారుల&amp;zwnj;పై తీవ్ర అస&amp;zwnj;హ&amp;zwnj;నాన్ని వ్య&amp;zwnj;క్తం చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/5f46f4a6ef5393a0239f725f59eb189f1777198101053233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[MLC Anantha Babu: చెప్పినట్లు చేయకపోతే చంపి శవాలు మాయం చేస్తా: ఎమ్మెల్సీ అనంతబాబు.. రిమాండ్ రిపోర్టు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/mlc-anantha-babu-witness-tampering-in-driver-subramanyam-murder-case-police-remand-report-245461</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/mlc-anantha-babu-witness-tampering-in-driver-subramanyam-murder-case-police-remand-report-245461#respond</comments><pubDate>Sun, 26 Apr 2026 11:35:44 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/mlc-anantha-babu-witness-tampering-in-driver-subramanyam-murder-case-police-remand-report-245461</guid><description><![CDATA[&lt;p&gt;MLC Anantha Babu Remand Report | రాజమండ్రి: దళిత యువకుడు, డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు, సాక్షులను ప్రభావితం చేసేందుకు పాల్పడిన తీరును పోలీసులు రిమాండ్ రిపోర్టులో వివరించారు. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ సాక్షులకు వీడియోకాల్ చేసి మరీ వైసీపీ నేత అనంతబాబు బెదిరింపులకు దిగినట్లు పోలీసులు తేల్చారు. ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ఆశ చూపడంతో పాటు.. తన మాట వినకపోతే చంపి శవాలను మాయం చేస్తానని సైతం హెచ్చరించారు. సాక్షుల నుంచి బలవంతంగా ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని, కోర్టులో అనుకూలంగా మాట్లాడకపోతే ఆ పత్రాలతో వేధిస్తామంటూ కుట్రకు తెరలేపినట్లు పోలీసులు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (A1) ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో స్పష్టమైంది. ఆయన తన అనుచరులైన ఏ2 కడియాల చిన్నబాబు, ఏ3 కడియాల సతీశ్, మాగంటి రాంబాబుల ద్వారా సాక్షులను ఒక అపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj;కు తీసుకెళ్లి బేరసారాలు నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. సమాజంలో పలుకుబడి, హోదా ఉన్న వ్యక్తి కావడంతో, హత్య కేసులో కోర్టు విధించిన బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ సాక్షులను భయపెట్టడం, లంచం ఇవ్వడం ద్వారా శిక్ష నుంచి తప్పించుకోవడానికి పక్కా ప్లాన్ వేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;అనంతబాబు గత నేర చరిత్రను, ఈ కేసులో ఆయన పాత్రను పరిగణనలోకి తీసుకుంటే, ఆయన బయట ఉంటే సాక్షులను తారుమారు చేస్తారని.. ఫిర్యాదుదారు కుటుంబానికి &amp;nbsp;ప్రాణహాని ఉంటుందని పోలీసులు భావించారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి నాలుగు రోజుల పాటు పరారీలో ఉండటం ఆయన నేర స్వభావాన్ని తెలియజేస్తోందని పోలీసులు నివేదించారు. ఈ కేసులో మరికొంతమంది సాక్షులను విచారించాల్సి ఉందని, పరారీలో ఉన్న మిగిలిన నిందితులు కడియాల చిన్నబాబు, కడియాల సతీశ్&amp;zwnj;లను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు&lt;/strong&gt;&lt;br /&gt;మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలపై &lt;a title=&quot;వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును సర్పవరం పోలీసులు ఏప్రిల్ 24న అరెస్టు చేశారు.&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/police-arrest-mlc-ananthababu-at-rajahmundry-court-245291&quot; target=&quot;_self&quot;&gt;వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును సర్పవరం పోలీసులు ఏప్రిల్ 24న అరెస్టు చేశారు.&lt;/a&gt; సాక్షులకు నగదు ఆశ చూపి, తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేసినట్లు తేలడంతో రాజమండ్రిలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలో కోర్టు కేసు విచారణకు హాజరై బయటకు వచ్చిన సమయంలో సర్పవరం పోలీసులు అనంతబాబును అరెస్ట్ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ క్రమంలో పోలీసు శాఖలోని లోపాలపై విమర్శలు వస్తున్నాయి. నిందితుడికి ముందస్తు సమాచారం అందించి పరారీకి సహకరించిన విచారణాధికారిపై ప్రభుత్వం వేటు వేసింది. డబుల్ గేమ్ ఆడుతూ నిందితుడికి కొమ్ముకాసిన ఆ అధికారిని విధులనుంచి తొలగించి వీఆర్&amp;zwnj;కు పంపారు. నిందితుడిపై అదనపు క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తనతో పాటు భార్యను కేసు నుండి తప్పించేందుకు సాక్షులను భయపెట్టినట్లు సాంకేతిక ఆధారాలు ఉండటంతో మేజిస్ట్రేట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ లీగల్ సెల్ లాయర్లు అనంతబాబు రిమాండ్&amp;zwnj;ను వ్యతిరేకించినప్పటికీ, నిందితుడి నేర చరిత్రను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించింది. భద్రతా కారణాల దృష్ట్యా అనంతబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ కేసులో ఆయనను ప్రధాన నిందితుడిగా (A1) చేర్చారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/df826f5daab2b40b35aaafdb2b7345aa1777183319519233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Diesel Shortage: డీజిల్ కొరతతో బంకుల్లో నిల్ బోర్డులు.. ఏపీలో వ్య‌వ‌సాయ‌, ఆక్వా, ర‌వాణా రంగాల‌పై ప్ర‌భావం ఉంటుందా..]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/diesel-crisis-fears-in-east-godavari-ap-long-queues-at-bunks-amid-iran-us-tensions-245458</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/diesel-crisis-fears-in-east-godavari-ap-long-queues-at-bunks-amid-iran-us-tensions-245458#respond</comments><pubDate>Sun, 26 Apr 2026 10:54:48 +0530 </pubDate><dc:creator><![CDATA[ Sudheer ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/diesel-crisis-fears-in-east-godavari-ap-long-queues-at-bunks-amid-iran-us-tensions-245458</guid><description><![CDATA[&lt;p&gt;Diesel Shortage in Andhra Pradesh |&amp;nbsp; హర్మూజ్ జ&amp;zwnj;ల&amp;zwnj;సంధిలో ఇరాన్, అమెరికా దేశాల మ&amp;zwnj;ధ్య&amp;zwnj; నెల&amp;zwnj;కొన్న ఉద్రిక్త&amp;zwnj;త&amp;zwnj;లు ఏపీలోనూ డీజీల్ స&amp;zwnj;ర&amp;zwnj;ఫ&amp;zwnj;రాపై ప్రభావం చూపుతున్నాయి. రోజురోజుకు ఆ దేశాల మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తత ఏక్ష&amp;zwnj;ణాన ఆయిల్ సంక్షోభం త&amp;zwnj;లెత్తుతుందోన&amp;zwnj;న్న భ&amp;zwnj;యం అన్ని రంగాల్లోనూ క&amp;zwnj;నిపిస్తోంది. ఆయిల్ డీల&amp;zwnj;ర్లు ముంద&amp;zwnj;స్తుగా చెల్లింపులు చేస్తేనే బంకుల&amp;zwnj;కు డీజీల్&amp;zwnj;, పెట్రోల్ స&amp;zwnj;ర&amp;zwnj;ఫ&amp;zwnj;రా చేస్తామ&amp;zwnj;న్న&amp;zwnj; నిర్ణ&amp;zwnj;యంతో అటు ఆయిల్ స&amp;zwnj;ర&amp;zwnj;ఫ&amp;zwnj;రా దారులు, బంకుల య&amp;zwnj;జ&amp;zwnj;మానుల మ&amp;zwnj;ధ్య&amp;zwnj; త&amp;zwnj;లెత్తిన ఆర్దీక లావాదేవీల స&amp;zwnj;మ&amp;zwnj;స్య&amp;zwnj;ల&amp;zwnj;తో చాలా బంకుల్లో డీజీల్&amp;zwnj;, పెట్రోల్ స&amp;zwnj;ర&amp;zwnj;ఫ&amp;zwnj;రా కానీ ప&amp;zwnj;రిస్థితి కనిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;గ&amp;zwnj;త రెండు మూడు రోజులుగా ఉభ&amp;zwnj;య గోదావ&amp;zwnj;రి జిల్లాల్లో చాలా బంకుల్లో డీజీల్ నిల్ అనే బోర్డులే ద&amp;zwnj;ర్శ&amp;zwnj;నం ఇచ్చాయి&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387&quot; target=&quot;_self&quot;&gt;గ&amp;zwnj;త రెండు మూడు రోజులుగా ఉభ&amp;zwnj;య గోదావ&amp;zwnj;రి జిల్లాల్లో చాలా బంకుల్లో డీజీల్ నిల్ అనే బోర్డులే ద&amp;zwnj;ర్శ&amp;zwnj;నం ఇచ్చాయి&lt;/a&gt;.. ఇది ఒకింత ఆందోళ&amp;zwnj;న క&amp;zwnj;లిగించే అంశంగా ప&amp;zwnj;రిణ&amp;zwnj;మించి ప్ర&amp;zwnj;జ&amp;zwnj;ల్లో పానిక్ ప&amp;zwnj;రిస్థితిలోకి నెట్టింది. డీజీల్ కొర&amp;zwnj;త వస్తోంద&amp;zwnj;న్న ఆందోళ&amp;zwnj;న&amp;zwnj;ల నేప&amp;zwnj;థ్యంలో డీజీల్ విక్ర&amp;zwnj;యాలు జ&amp;zwnj;రుపుతోన్న బంకుల వ&amp;zwnj;ద్ద డ&amp;zwnj;బ్బాలు ప&amp;zwnj;ట్టుకుని బారులు తీరారు. భారీ వాహ&amp;zwnj;నాలు, లారీలు, టిప్ప&amp;zwnj;ర్లు, క&amp;zwnj;ళాశాల బ&amp;zwnj;స్సులు కూడా బంకుల&amp;zwnj;కు వ&amp;zwnj;రుస క&amp;zwnj;ట్టాయి. మ&amp;zwnj;రో ప&amp;zwnj;క్క డీజీల్, పెట్రోల్ ధ&amp;zwnj;ర&amp;zwnj;లు విప&amp;zwnj;రీతంగా పెరుగుతాయ&amp;zwnj;న్న ప్ర&amp;zwnj;చారం నేప&amp;zwnj;థ్యంలో కొంద&amp;zwnj;రు డీల&amp;zwnj;ర్ల కావాల&amp;zwnj;నే కృత్రిమ కొర&amp;zwnj;త సృష్టిస్తున్నార&amp;zwnj;ని ఆరోప&amp;zwnj;ణ&amp;zwnj;లు వ&amp;zwnj;స్తున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/SGWeVXHZu0g?si=9rPa0-cucbgueV3u&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇదిలా ఉంటే రైతులు అవ&amp;zwnj;స&amp;zwnj;రానికి మంచి డ&amp;zwnj;బ్బాల్లోనూ, ట్యాంకుల్లోనూ నింపి మ&amp;zwnj;రీ డీజీల్ ను కొనుగోళ్లు చేస్తున్నారు. ఒక్క&amp;zwnj;సారిగా పెట్రోల్ బంకుల వ&amp;zwnj;ద్ద బారులు తీరుతోన్న వాహ&amp;zwnj;నాలు, సోష&amp;zwnj;ల్ మీడియాలో జ&amp;zwnj;రుగుతోన్న ప్ర&amp;zwnj;చారంతో అధికారులు స్పందించారు.. డీజీల్ కొర&amp;zwnj;త ప్ర&amp;zwnj;స్తుతం లేద&amp;zwnj;ని, ప్ర&amp;zwnj;జ&amp;zwnj;లు, రైతులు ఆందోళ&amp;zwnj;న చెందాల్సిన అవ&amp;zwnj;స&amp;zwnj;రం లేద&amp;zwnj;ని భ&amp;zwnj;రోసా ఇస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/bfdf9bff02212db4574724f57da4775d1777180685991233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వ్య&amp;zwnj;వ&amp;zwnj;సాయ&amp;zwnj;, ఆక్వా, ర&amp;zwnj;వాణా రంగాల&amp;zwnj;పై ప్ర&amp;zwnj;భావం..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;డీజీల్ కొర&amp;zwnj;త ప్ర&amp;zwnj;భావం వ్య&amp;zwnj;వ&amp;zwnj;సాయ&amp;zwnj;, ఆక్వా, ర&amp;zwnj;వాణా రంగాల&amp;zwnj;పై తీవ్రంగా ప్ర&amp;zwnj;భావం ప&amp;zwnj;డుతుందంటున్నారు. ఇప్ప&amp;zwnj;టికే చాలా బంకుల్లో డీజీల్ ల&amp;zwnj;భ్య&amp;zwnj;త లేక&amp;zwnj;పోవ&amp;zwnj;డంతో డీజీల్&amp;zwnj;తో న&amp;zwnj;డిచే వాహ&amp;zwnj;నాలు నిలిపివేసే ప&amp;zwnj;రిస్థితి ప&amp;zwnj;లు చోట్ల క&amp;zwnj;నిపిస్తోంది. ఇదిలా ఉంటే ఉభ&amp;zwnj;య గోదావ&amp;zwnj;రి జిల్లాలో ర&amp;zwnj;బీ కోత&amp;zwnj;లు ముమ్మ&amp;zwnj;రంగా జ&amp;zwnj;రుగుతున్నాయి. 95 శాతం కోత&amp;zwnj;ల&amp;zwnj;న్నీ వ&amp;zwnj;రికోత యంత్రాల ద్వారానే జ&amp;zwnj;రుగుతుండ&amp;zwnj;గా డీజీల్ కొర&amp;zwnj;త ప్ర&amp;zwnj;భావం వ్య&amp;zwnj;వ&amp;zwnj;సాయ రంగంపై తీవ్రంగా ప&amp;zwnj;డే అవ&amp;zwnj;కాశం ఉంద&amp;zwnj;ని రైతులు ఆందోళ&amp;zwnj;న వ్య&amp;zwnj;క్తం చేస్తున్నారు. మ&amp;zwnj;రోప&amp;zwnj;క్క ప&amp;zwnj;ది రోజులపాటు రాష్ట్రంలో వ&amp;zwnj;ర్షాలు కురిసే అవ&amp;zwnj;కాశం ఉంద&amp;zwnj;ని వాతావ&amp;zwnj;ర&amp;zwnj;ణ&amp;zwnj;శాఖ హెచ్చ&amp;zwnj;రిక&amp;zwnj;లు చేసిన నేప&amp;zwnj;ధ్యంలో రైతులు వ&amp;zwnj;రి కోత&amp;zwnj;ల&amp;zwnj;ను మ&amp;zwnj;రింత స్పీడ్ పెంచారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/05c06005e91bd645e6418779653d10a31777180704809233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఉభ&amp;zwnj;య గోదావ&amp;zwnj;రి జిల్లాకు ఆయువుప&amp;zwnj;ట్టు అయిన ఆక్వారంగం కూడా డీజీల్ కొర&amp;zwnj;త గ&amp;zwnj;నుక జ&amp;zwnj;రిగితే తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సి వ&amp;zwnj;స్తోంద&amp;zwnj;ని ఆందోళ&amp;zwnj;న చెందుతున్నారు. వేస&amp;zwnj;వి కాలం కావ&amp;zwnj;డంతో విద్యుత్తు కోత&amp;zwnj;లు తీవ్రంగా ఉంటాయ&amp;zwnj;ని, జ&amp;zwnj;న&amp;zwnj;రేట&amp;zwnj;ర్ల&amp;zwnj;కు డీజీల్ వినియోగం భారీగా అవ&amp;zwnj;స&amp;zwnj;రం ఉన్న నేప&amp;zwnj;థ్యంలో ఇబ్బందులు త&amp;zwnj;ప్ప&amp;zwnj;వ&amp;zwnj;న్న ఆలోచ&amp;zwnj;న&amp;zwnj;తో చెరువుల వ&amp;zwnj;ద్ద&amp;zwnj; డీజీల్ నిల్వ&amp;zwnj;లు ఉండేలా చూసుకుంటున్నారు. బంకుల వ&amp;zwnj;ద్ద&amp;zwnj; లారీలు, క&amp;zwnj;ళాశాల బ&amp;zwnj;స్సులు క్యూ క&amp;zwnj;డుతుంటే డీజీల్&amp;zwnj;తో న&amp;zwnj;డిచే కార్లు, ఇత&amp;zwnj;ర వాహనాల డిక్కీల్లో అద&amp;zwnj;నంగా డ&amp;zwnj;బ్బాలు తెచ్చుకుని మరీ డీజీల్ ప&amp;zwnj;ట్టించుకుంటున్నారు. కొంత మంది ఆక్వా రైతులు 200 లీట&amp;zwnj;ర్లు సామ&amp;zwnj;ర్థ్యం ఉన్న డ&amp;zwnj;బ్బాల్లో డీజీల్ ప&amp;zwnj;ట్టించి ట్రాక్ట&amp;zwnj;ర్ల&amp;zwnj;పై త&amp;zwnj;ర&amp;zwnj;లించుకుపోతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;డీల&amp;zwnj;ర్లు, బంకు య&amp;zwnj;జ&amp;zwnj;మానుల మ&amp;zwnj;ధ్య ఆర్దీక లావాదేవీలు స&amp;zwnj;మ&amp;zwnj;స్య&amp;zwnj;..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పెట్రోల్&amp;zwnj;, డీజీల్ స&amp;zwnj;ర&amp;zwnj;ఫ&amp;zwnj;రా విష&amp;zwnj;యంలో బంకుల య&amp;zwnj;జ&amp;zwnj;మానులు ఆయిల్ డీల&amp;zwnj;ర్ల&amp;zwnj;కు ముంద&amp;zwnj;స్తుగానే చెల్లింపులు చేయాల&amp;zwnj;న్న నిభంద&amp;zwnj;న&amp;zwnj;ల కొన్ని రోజులుగా అమ&amp;zwnj;లు చేస్తున్నారు. దీంతో &amp;nbsp;కొన్ని బంకుల య&amp;zwnj;జ&amp;zwnj;మానులు చెల్లింపులు ఆల&amp;zwnj;స్యంగా చేయ&amp;zwnj;డం, కొన్ని బంకుల య&amp;zwnj;జ&amp;zwnj;మానులు అస&amp;zwnj;లు ముందస్తు డిపాజిట్&amp;zwnj;లు చేయ&amp;zwnj;క&amp;zwnj;పోవ&amp;zwnj;డం వ&amp;zwnj;ల్ల చాలా బంకుల వ&amp;zwnj;ద్ద డీజీల్ నిల్ బోర్డులు ఎక్క&amp;zwnj;వగా క&amp;zwnj;నిపిస్తున్నాయంటున్నారు. బంకుల వ&amp;zwnj;ద్ద మాత్రం డీజీల్ నిల్ అనే బోర్డులు క&amp;zwnj;నిపిస్తుండ&amp;zwnj;డంతో సామాన్య ప్ర&amp;zwnj;జ&amp;zwnj;లు, వాహ&amp;zwnj;న దారులు మాత్రం డీజీల్ కొర&amp;zwnj;త వ&amp;zwnj;స్తుంద&amp;zwnj;న్న అనుమానంతో అవ&amp;zwnj;స&amp;zwnj;రం లేక&amp;zwnj;పోయినా అవ&amp;zwnj;స&amp;zwnj;రానికి మించి కొనుగోళ్లు చేయడంతో &amp;nbsp;గ&amp;zwnj;త మూడు రోజులుగా తూర్పుగోదావ&amp;zwnj;రి, అంబేడ్క&amp;zwnj;ర్ కోన&amp;zwnj;సీమ, కాకినాడ జిల్లాలో ప&amp;zwnj;లు బంకుల్లో డీజీల్ నిల్ బోర్డులు ద&amp;zwnj;ర్శ&amp;zwnj;నం ఇస్తున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/3c6e7a7b54878c44ccbe9232da869a821777180719607233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;భ&amp;zwnj;యంతో అవ&amp;zwnj;స&amp;zwnj;రానికి మించి కొనుగోళ్లు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆయిల్ బంకుల వ&amp;zwnj;ద్ద త&amp;zwnj;లెత్తుతోన్న&amp;zwnj; ప్యానిక్ ప&amp;zwnj;రిస్థితులకు ప్ర&amp;zwnj;ధాన కార&amp;zwnj;ణం కొన్ని రోజుల పాటు డీజీల్ దొర&amp;zwnj;క&amp;zwnj;ద&amp;zwnj;న్న ప్ర&amp;zwnj;చార&amp;zwnj;మే కార&amp;zwnj;ణంగా క&amp;zwnj;నిపిస్తోంది. దీని వ&amp;zwnj;ల్ల డీజీల్ అవ&amp;zwnj;స&amp;zwnj;రానికి మంచి కొనుగోళ్లకు వాహ&amp;zwnj;న దారులు ఎగ&amp;zwnj;బ&amp;zwnj;డుతున్నారు. &amp;nbsp;పెట్రోల్ విష&amp;zwnj;యంలో అయితే పెట్రోల్ తో న&amp;zwnj;డిచే ద్విచ&amp;zwnj;క్ర&amp;zwnj;వాహ&amp;zwnj;నాలు, లైట్ మోటారు వెహిక&amp;zwnj;ల్ త&amp;zwnj;మ అవ&amp;zwnj;స&amp;zwnj;రానికి మించి కొనుగోళ్లు చేసినా ఈ పెట్రోల్ కొర&amp;zwnj;త ప్ర&amp;zwnj;భావం కేవ&amp;zwnj;లం రెండు మూడు రోజులు మాత్ర&amp;zwnj;మే క&amp;zwnj;నిపిస్తుంద&amp;zwnj;ని, ఎందుకంటే వారు నింపిన పెట్రోల్ వినియోగించుకున్నాకే మ&amp;zwnj;ళ్లీ బంకుల వ&amp;zwnj;ద్ద&amp;zwnj;కు వ&amp;zwnj;స్తార&amp;zwnj;ని, అయితే డీజీల్ విష&amp;zwnj;యంలో మాత్రం భిన్నంగా ఉంటుందంటున్నారు. &amp;nbsp;ర&amp;zwnj;వాణా రంగంలో భారీ వాహ&amp;zwnj;నాల&amp;zwnj;కు ఎక్కువ&amp;zwnj;గా డీజీల్ అవ&amp;zwnj;స&amp;zwnj;రం, వ్య&amp;zwnj;వ&amp;zwnj;సాయ&amp;zwnj;, ఆక్వా రంగానికి భారీగా వినియోగం ఉండ&amp;zwnj;డం వ&amp;zwnj;ల్ల డీజీల్ కొర&amp;zwnj;త ప్ర&amp;zwnj;భావం ఆయా రంగాల&amp;zwnj;పై తీవ్రంగా ప&amp;zwnj;డుంతుంట&amp;zwnj;ని ఆందోళ&amp;zwnj;న వ్య&amp;zwnj;క్తం అవుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆందోళ&amp;zwnj;న అవ&amp;zwnj;స&amp;zwnj;రం లేదంటున్న క&amp;zwnj;లెక్ట&amp;zwnj;ర్లు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;డీజీల్ అవ&amp;zwnj;స&amp;zwnj;రాల&amp;zwnj;కు స&amp;zwnj;రిప&amp;zwnj;డా డీజీల్ నిల్వ&amp;zwnj;లున్నాయ&amp;zwnj;ని అంబేడ్క&amp;zwnj;ర్ కోన&amp;zwnj;సీమ జిల్లా క&amp;zwnj;లెక్ట&amp;zwnj;ర్ ఆర్&amp;zwnj;.మ&amp;zwnj;హేష్ కుమార్ తెలిపారు. డీజిల్ సరఫరాపై నెలకొన్న ఆందోళనలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ &amp;nbsp;స్థానిక కలెక్టరేట్&amp;zwnj;లో ఆయిల్ కంపెనీల ప్రతినిధులు మరియు జిల్లా పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్&amp;zwnj; తో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు సూచనలు చేశారు. ప్రస్తుతం వరి కోతల సీజన్ మరియు ఆక్వా రంగం అవసరాల దృష్ట్యా &amp;nbsp;డీజిల్ కొరత అనే మాట వినపడకుండా డిమాండ్ సప్లైలు పాటిం చాలని ఆదేశించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎవరైనా డీలర్లు ఉద్దేశ పూర్వకంగా నిల్వలను దాచినా లేదా కృత్రిమ కొరతను సృష్టించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుం దనీ హెచ్చ రించారు.చమురు నిల్వలు నిండు కుంటాయనే భయంతో బంకుల వద్ద భారీగా క్యూ కట్టవద్దని వాహనదారులు తమకు అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగో లు చేయాలన్నారు. పుకార్లను వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబ డతాయ న్నారు అంతర్జా తీయ ఉద్రిక్తతల సమయంలో చమురు సరఫరా లు నిలిచిపోతాయనే ప్రచారం లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ఆయిల్ కంపెనీ వద్ద సరిపడా నిల్వలు అందు బాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని తెలిపారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/f3fa8c12179a35822b4908abc446bd381777180489272233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh Petrol and Diesel Crisis News: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సంక్షోభం! పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు! అప్రమత్తమైన ప్రభుత్వం కీలక ప్రకటన!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387#respond</comments><pubDate>Sat, 25 Apr 2026 14:00:21 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Petrol and Diesel Crisis News:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో రాత్రికి రాత్రే ఇంధన కొరత ఉందనే ప్రచారం జోరుగా సాగింది. వాహనదారులు బంకుల వద్దకు పరుగులు పెట్టారు. ఫిల్లింగ్ స్టేషన్స్ వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. భారీ వాహనదారులు రావడంతో చాలా బంకుల నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం రాష్ట్రంలో చమురు కొరత లేదని, ప్రజలు కంగారు పడొద్దని సూచించింది. దీని వల్ల ఉన్న స్టాక్ త్వరగా అయిపోతుందని అవసరమైన వాళ్లకు అందకుండా పోతుందని తెలిపారు. అవసరానికి మించి చమురు స్టాక్ పెట్టుకోవద్దని హితవు పలికింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాల, కృష్ణా వంటి జిల్లాల్లో చమురు కొరత దారుణంగా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. డీజిల్ దొరకదనే భయంతో పెట్రోల్ కోసం కూడా జనం ఎగబడుతున్నారు. చేతిలో ఖాళీ బాటిళ్లు, టిన్&amp;zwnj;లు పట్టుకొని ఇంధనం కోసం బారులు తీరుతున్నారు. ఇది కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మచిలీపట్నంలో దాదాపు అన్ని బంకుల్లో డీజిల్ నిల్వలు లేవనే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని బంకుల్లో మాత్రమే కొద్దిపాటి నిల్వలు ఉండటంతో వాహనదారులకు రేషన్ పద్ధతిలలో ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. ఒక్కో వాహనాన్నికి 500 రూపాయలకు మించి డీజిల్ కొట్టడం లేదు. నందిగామలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కూడా కారుకు పది లీటర్లు, లారీకి 50 లీటర్లు మాత్రమే ఇంధనాన్ని ఫిల్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు రెండు లీటర్ల డీజిల్ కోసమే గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;LIVE | Petrol Crisis in India Iran War Impact | ఇరాన్ యుద్ధంతో భారత్ లో పెట్రో సంక్షోభం? |ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/HolM8NpC-gg&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో రబీ కోతల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో హార్వెస్టర్లు,ట్రాక్టర్లకు డీజిల్ అవసరం. డీజిల్ కొరత కారణంగా కోతలు ఆగిపోతే పంట నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంతోపాటు ఆక్వా రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. రొయ్యలు, చేపల చెరువుల్లో ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్&amp;zwnj; తప్పనిసరి. సరైన సమయంలో ఇంధనం అందకపోవడంతో సాగుపై ప్రతికూల ప్రభావం పడనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో ఒక్కసారిగా ఇంధన కొరత ఏర్పడటానికి కారణం ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఆప్షన్ రద్దు చేయడమే అని తెలుస్తోంది. సాధారణంగా పెట్రోల్ బంకులకు కంపెనీలు ఇంధనాన్ని సరఫరా చేసేటప్పుడు కొంత క్రెడిట్ సదుపాయం కల్పిస్తాయి. అయితే తాజాగా ఈ విధానం మార్చుకోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఫలితంగా కంపెనీలు నుంచి బంకులకు రావాల్సిన సరఫరా తగ్గింది. దీనికి తోడు రబీ సీజన్ కావడంతో డీజిల్ డిమాండ్ పెరగడం కూడా కొరతకు ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;రంగంలోకి దిగిన ప్రభుత్వం&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమస్యను కేవలం ఒక శాఖకు పరిమితం చేయకుండా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులతో నేరుగా చర్చించారు. పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. గత ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి పది శాతం అదనపు ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించాయని వెల్లడించారు. ప్రతి జిల్లాలో పరిస్థితిని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని, ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఏదైనా పెట్రోల్ బంకులో స్టాక్ సమస్య ఉంటే లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే 1967 అనే టోల్&amp;zwnj; ఫ్రీ నెంబర్&amp;zwnj;కు కాల్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ చెప్పారు. ఏపీ ఫ్యూయల్ డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రావి గోపాలకృష్ణ నేతృత్వంలో డీలర్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ సరఫరా చైన్&amp;zwnj;ను సరిచేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వినియోగదారుల ఆవేదన&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;అధికారులు ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. బంకుల వద్ద ఎదురు చూడాల్సి వస్తోందని, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల సరఫరా మెరుగు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే వాహనదారులు ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి చమురు నిల్వ చేసుకోవద్దని సూచిస్తున్నారు. స్టాక్ లేని బంకుల వివరాలు సేకరిస్తున్నామని, &amp;nbsp;తద్వారా లోటు ఉన్న ప్రాంతాలకు తక్షణమే ట్యాంకర్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/25/41df97835a9db4415a9c09139c2014c11777105570145215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Kisan Mitra Chhadi: ప్రతి రైతు చేతిలో ఉండాల్సిన కిసాన్ మిత్ర ఛడీ! పాము కాటు నుంచి రక్షించే యంత్రం ఎలా పని చేసుంది?]]></title><link>https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144</link><comments>https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144#respond</comments><pubDate>Thu, 23 Apr 2026 11:43:47 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Kisan Mitra Chhadi:&amp;nbsp;&lt;/strong&gt;భారత్&amp;zwnj;లో వ్యవసాయ ఆధారిత దేశం. భారత్&amp;zwnj;కు వెన్నుముకగా నిలిచే రైతులు నిరంతరం ప్రకృతితో పోరాడుతూనే ఉంటారు. అయితే వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో పాము కాటు ఒకటి. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా సుమారు 46వేల మంది నుంచి 60 వేల మంది వరకు మరణిస్తున్నారు. ఇందులో అత్యధికులు పొలాల్లో రాత్రివేళ నీరు పెట్టడానికి వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి గమనించిన కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న అస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే కిసాన్ మిత్ర ఛడీ&lt;/p&gt;
&lt;h3&gt;ఏంటీ కిసాన్ మిత్ర ఛడీ&lt;/h3&gt;
&lt;p&gt;మధ్యప్రదేశ్&amp;zwnj; రాష్ట్రంలోని రాయ్&amp;zwnj;సేన్&amp;zwnj;లో నిర్వహించిన జాతీయ వ్యవసాయ మేళాలో కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివార్జ సింగ్ చౌహాన్ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. చూడటానికి సాధారణ చేతికర్రలా కనిపించే ఈ కిసాన్ మిత్ర ఛడీ నిజానికి ఇంటర్నెట్&amp;zwnj; ఆఫ్ థింగ్స్ ఆధారంగా పని చేస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పొలాల్లో పాములలు లేదా ఇతర విష జంతువులు ఉన్నాయో లేదో ఈ కర్ర ముందే పసిగట్టి రైతును హెచ్చరిస్తుంది. ముఖ్యంగా చీకటి సమయాల్లో లేదా పొలాల్లో నీరు పెట్టేట్పుడు ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి ఇది ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;కిసాన్ మిత్ర ఛడీ ఎలా పని చేస్తుంది?&lt;/h3&gt;
&lt;p&gt;ఈ స్మార్ట్ స్టిక్ పని తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. దీని వెనుక అత్యాధునిక సెన్సార్లు, సాంకేతిక దాగి ఉన్నాయి. రైతు ఈ కర్రను పట్టుకొని పొలానికి వెళ్లినప్పుడు దానిపై ఉన్న ఒక ప్రత్యేక బటన్ నొక్కి నేలకు ఆనిస్తే చాలు ఒక వేళ సమీపంలో పాము ఉంటే ఆ కర్ర గట్టిగా వైబ్రేట్ అవుతుంది. ఈ పరికరంలో పాసివ్ ఇన్&amp;zwnj;ఫ్రారెడ్, ఆల్ట్రాసోనిక్ సెన్సార్లు అమర్చి ఉంటాయి. పాములు విడుదల చేసే థర్మల్&amp;zwnj; సిగ్నేచర్స్&amp;zwnj;, వాటి కధలికల వల్ల కలిగే సెన్సిటివ్ వైబ్రేషన్లు గుర్తిస్తాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;పాము కాటు నుండి రైతుల ప్రాణాలను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం &amp;lsquo;కిసాన్ మిత్ర ఛడీ&amp;rsquo; అనే అత్యాధునిక పరికరాన్ని ఆవిష్కరించింది. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేసింది.&lt;a href=&quot;https://twitter.com/hashtag/BJP4Farmers?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#BJP4Farmers&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/o30JyVKX42&quot;&gt;pic.twitter.com/o30JyVKX42&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; BJP ANDHRA PRADESH (@BJP4Andhra) &lt;a href=&quot;https://twitter.com/BJP4Andhra/status/2046891773918597392?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 22, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఈ స్టిక్ ఐదు నుంచి 15 మీటర్ల పరిధిలో పాములను కచ్చితంగా గుర్తిస్తుంది. అయితే దీనిని హెచ్చరిక సంకేతాలు 100 మీటర్ల దూరం వరకు కూడా పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరికరం ఆధునిక వెర్షన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&amp;zwnj; కూడా జోడించారు. ఇది పాము కదలికలకు, గాలికి ఊగే గడ్డి కదలికలకు మధ్య తేడాను గుర్తించి, తప్పుడు హెచ్చరికలు రాకుండా చూస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి&quot; href=&quot;https://telugu.abplive.com/news&quot; target=&quot;_self&quot;&gt;మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;పాముకాటు ప్రమాదాలు తగ్గుతాయా?&lt;/h3&gt;
&lt;p&gt;ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 30 నుంచి 40 లక్షల పాముకాట్లు నమోదు అవుతున్నాయి. ఇందులో 60 వేల మంది వరకు చనిపోతున్నారు. ఈ మరణాలలో అత్యధికులు చెప్పులు లేకుండా లేదా తక్కువ వెలుతురులో పనిచేసే రైతులే. ఈ గణాంకాలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, కిసాన్ మిత్ర ఛడీ వంటి ఆవిష్కరణలు ఈ మరణాలను గణనీయంగా తగ్గించగలవు. ఈ స్టిక్ కేవలం ఒక పనిముట్టు మాత్రమే కాదు, గ్రామీణ భారత్&amp;zwnj; ప్రాణాలను కాపాడే పరికరం. శాస్త్రవేత్తల ఈ ప్రయత్నం, వ్యవసాయాన్ని సురక్షితంగా, ఆధునికంగా మార్చడంలో ఒక ప్రధానమైన, అవసరమైన అడుగుగా మారనుంది. నాగుపాము లేదా కట్లపాము వంటి అత్యంత విషపూరితమైన పాముల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ పరికరం ప్రత్యేకంగా ఒక వరంలా మారనుంది. సకాలంలో హెచ్చరికలు అందుకోవడం ద్వారా, రైతులు వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను, ప్రాణాంతక ప్రమాదాలను తగ్గనున్నాయి. సరైన సాంకేతికత, అవగాహనతో, మన రైతులు ఇకపై ఎలాంటి భయం లేకుండా తమ కష్టార్జితాన్ని పండించుకోగలుగుతారు.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;మరిన్ని ఆసక్తికరమైన వెబ్&amp;zwnj;స్టోరీ కోసం ఈ లింక్&amp;zwnj;పై క్లిక్ చేయండి&quot; href=&quot;https://telugu.abplive.com/web-stories&quot; target=&quot;_self&quot;&gt;మరిన్ని ఆసక్తికరమైన వెబ్&amp;zwnj;స్టోరీ కోసం ఈ లింక్&amp;zwnj;పై క్లిక్ చేయండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/what-happens-if-you-dont-eat-rice-for-month-surprising-effects-on-body-245139&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/23/a1334c540550ee3a0702ef08f78d821b1776924632658215_original.jpg" width="220"/></item></channel></rss>