<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>rajamundry</title><atom:link href="https://telugu.abplive.com/rajamundry/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Mon, 27 Jul 2026 11:06:23 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/depression-in-bay-of-bengal-apsdma-issues-rain-alert-for-north-coastal-andhra-pradesh-254588</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/depression-in-bay-of-bengal-apsdma-issues-rain-alert-for-north-coastal-andhra-pradesh-254588#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 18:22:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/depression-in-bay-of-bengal-apsdma-issues-rain-alert-for-north-coastal-andhra-pradesh-254588</guid><description><![CDATA[&lt;p&gt;Depression in Bay of Bengal | అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాతావరణం ఒక్కసారిగా కూల్ కావడంతో సేద తీరుతున్నారు. అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి, ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్&amp;zwnj;లోని సాగర్ ద్వీపాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని తీరప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సోమవారం ఈ జిల్లాల్లో వర్షాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో సోమవారం (27-07-2026) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;🔴వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి రేపు పారాదీప్ - సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని &lt;a href=&quot;https://x.com/hashtag/APSDMA?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#APSDMA&lt;/a&gt; MD ప్రఖర్ జైన్ తెలిపారు. ​&lt;br /&gt;🚨 ముఖ్యమైన సూచనలు : &lt;br /&gt;▪️ ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-65 kmph వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. &lt;a href=&quot;https://t.co/s6vUPwqBMs&quot;&gt;pic.twitter.com/s6vUPwqBMs&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) &lt;a href=&quot;https://x.com/APSDMA/status/2081295743785353347?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 26, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. వాతావరణం ముప్పుగా మారినందున బుధవారం (జులై 29) వరకు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లరాదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండే ప్రమాదం ఉన్నందున 7 మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న చిన్న పడవలను వినియోగించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/helpline-launched-for-indiramma-towers-hyderabad-cp-sajjanar-warns-public-against-fake-calls-and-links-254573&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్&amp;zwnj; కోసం స్పెషల్ హెల్ప్&amp;zwnj;లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ అకస్మాత్తు మార్పుల దృష్ట్యా తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్&amp;zwnj;డీఎంఏ సూచించింది. అధికారులు స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజలు అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను పాటించాలని కోరారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;హైదరాబాద్ వాసులకు రెయిన్ అలర్ట్..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;హైదరాబాద్ నగరవాసులకు తీవ్ర వాతావరణ హెచ్చరిక జారీ అయింది. నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో అతి భారీ మేఘావృతం మరింత వేగంగా రూపాంతరం చెందుతోంది. దీని ప్రభావంతో ముఖ్యంగా మధ్య, తూర్పు, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాల్లో రాత్రి 7:15 గంటల నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.&lt;/p&gt;
&lt;p&gt;తొలుత పటాన్&amp;zwnj;చెరు, లింగంపల్లి, రామచంద్రాపురం (RC పురం), బచుపల్లి, నిజంపేట్, బీరంచెరువు, మియాపూర్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత క్రమంగా సెర్లింగంపల్లి, నల్లగండ్ల, కొండాపూర్, కూకట్&amp;zwnj;పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం ప్రాంతాలకు ఈ వర్షాలు విస్తరించనున్నాయి.నగరంలో వర్ష తీవ్రత క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశమున్నందున, ప్రయాణికులు మరియు నగర ప్రజలు తమ ప్రయాణాలను, పనులను దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మెదక్ జిల్లా అంతటా ఇప్పటికే భారీ వర్షాలు ప్రారంభమవ్వగా, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలు, సిద్దిపేట జిల్లాలకు విస్తరించనుందని హెచ్చరించారు. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను మేఘాలు మరింత బలపడి రానున్న గంటల్లో కరీంనగర్, భూపాలపల్లి, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కూడా వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/46bf3c4e30f05c36453223fc91812ae91785070129026233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-devotee-dies-after-getting-stuck-in-moksha-marga-cave-during-arunachalam-giri-pradakshina-254535</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-devotee-dies-after-getting-stuck-in-moksha-marga-cave-during-arunachalam-giri-pradakshina-254535#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 00:02:16 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-devotee-dies-after-getting-stuck-in-moksha-marga-cave-during-arunachalam-giri-pradakshina-254535</guid><description><![CDATA[&lt;p&gt;Arunachalam Giri Pradakshina: తిరువణ్ణామలై: జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేయాలని భక్తులు భావిస్తారు. కానీ తన కోరిక తీర్చుకునేందుకు కుటుంబంతో కలిసి వెళ్లిన ఓ భక్తుడు మోక్ష మార్గంలో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఏపీలోని రాజమండ్రికి చెందిన భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం ఇతర భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కుటుంబంతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్లిన ఏపీ భక్తుడు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయ గిరిప్రదక్షిణ మార్గంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ (36) అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచలేశ్వరుని దర్శనానికి వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం వారు భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ ప్రారంభించారు.&lt;/p&gt;
&lt;p&gt;ప్రదక్షిణ దారిలో ఉన్న ఇడుక్కి పిళ్లైయార్ ఆలయాన్ని దర్శించుకున్న సమయంలో, అక్కడ ఉండే అతి చిన్న మోక్షమార్గం గుండా వెళ్లేందుకు మణికుమార్ ప్రయత్నించారు. ఈ గుహ గుండా వెళ్తే కుటుంబ కష్టాలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. అయితే ఆ చిన్న గుహ గుండా వెళ్తుండగా ఆయన మధ్యలోనే చిక్కుకుపోయారు. బయటకు రావడం సాధ్యం కాక, కఠిన పరిస్థితుల్లో గాలి ఆడకపోవడంతో ఊపిరాడక భక్తుడు స్పృహ కోల్పోయారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/spirituality/the-44-energy-points-of-arunachalam-giri-pradakshina-path-know-in-details-part-2-165656&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Arunachalam Giri Pradakshina : అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;వెంటనే గమనించిన స్థానిక భక్తులు, కుటుంబ సభ్యులు అతికష్టం మీద ఆయనను బయటకు తీసి, అంబులెన్స్ ద్వారా తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మణికుమార్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ విషాద ఘటనపై తిరువణ్ణామలై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/0a04cc956d737bae84e8ff0c0f480e801785004130133233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!]]></title><link>https://telugu.abplive.com/jobs/ap-tet-2026-hall-tickets-download-andhra-pradesh-cse-ap-gov-in-tet2dsc-apcfss-in-candidates-login-254445</link><comments>https://telugu.abplive.com/jobs/ap-tet-2026-hall-tickets-download-andhra-pradesh-cse-ap-gov-in-tet2dsc-apcfss-in-candidates-login-254445#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 09:23:41 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/ap-tet-2026-hall-tickets-download-andhra-pradesh-cse-ap-gov-in-tet2dsc-apcfss-in-candidates-login-254445</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP TET 2026 Hall Tickets Download:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో నిర్వహిస్తున్న టెట్&amp;zwnj; 2026కు సంబంధించిన హాల్&amp;zwnj;టికెట్స్&amp;zwnj; వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లో అందుబాటులోకి వచ్చాయి. గత నెలలో నోటిఫికేషన్ విడుదలైంది. నెలరోజుల పాటు అప్లికేషన్స్&amp;zwnj;ను ఆహ్వానించారు. ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి హాల్&amp;zwnj;టికెట్స్&amp;zwnj;ను ఇవాల్టి నుంచి జారీ చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఐడీ, పాస్&amp;zwnj;వర్డ్&amp;zwnj;ను యూజ్ చేసి హాల్&amp;zwnj;టికెట్స్&amp;zwnj;ను డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఏపీ టెట్&amp;zwnj; 2026 కోసం మొత్తం 2, 13, 520 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మొత్తంగా 2, 37, 165 దరఖాస్తులు వచ్చినట్టు కన్వీనర్&amp;zwnj; ఎంవీ కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ నెల 15 నుంచి మాక్&amp;zwnj;టెస్టులు కూడా వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లో ఉంచారు. ఇప్పుడు హాల్&amp;zwnj;టికెట్స్ కూడా అర్థరాత్రి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆగస్టు 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, బరంపురం లాంటి ప్రాంతాల్లో కూడా సెంటర్&amp;zwnj;లు ఇచ్చారు. రోజూ రెండు పూటల రెండు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్&amp;zwnj; నిర్వహిస్తారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపి టెట్&amp;zwnj; హాల్&amp;zwnj;టికెట్లు ఎలా డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవాలి?&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; విద్యాశాఖ అధికారులు అధికారిక వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లో ఏపీ టెట్ 2026 హాల్&amp;zwnj;టికెట్స్&amp;zwnj; ఉంచారు. వీటిని డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్&amp;zwnj; ఫాలో అవ్వాలి&amp;nbsp;&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;ముందుగా అధికారిక &lt;a title=&quot;http://cse.ap.gov.in&quot; href=&quot;http://cse.ap.gov.in&quot; target=&quot;_self&quot;&gt;http://cse.ap.gov.in&lt;/a&gt;⁠, &lt;a title=&quot;http://tet2dsc.apcfss.in&quot; href=&quot;http://tet2dsc.apcfss.in&quot; target=&quot;_self&quot;&gt;http://tet2dsc.apcfss.in&lt;/a&gt;⁠ వెబ్&amp;zwnj;సైట్ల ఒకదాంట్లో లాగిన్ అవ్వాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అందులో క్యాండిడేట్&amp;zwnj; లాగిన్ అనే విభాగంపై క్లిక్ చేయాలి&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;వెంటనే యూజర్&amp;zwnj; నేమ్&amp;zwnj; అడుగుతుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;యూజర్&amp;zwnj; నేమ్&amp;zwnj; అడిన ప్రాంతంలో గతంలో అప్లై చేసినప్పుడు వచ్చిన ఐడీ ఎంటర్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;యూజర్&amp;zwnj; నేమ్&amp;zwnj; టీడీతో ప్రారంభమవుతుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇచ్చిన పాస్&amp;zwnj;వర్డ్ ఎంటర్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అనంతరం అక్కడే ఇచ్చిన ఆరు అంకెల క్యాప్చా కోడ్&amp;zwnj;ను కూడా పక్కనే ఇచ్చిన బాక్స్&amp;zwnj;లో ఎంటర్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;లాగిన్ అనే బటన్&amp;zwnj;పై ప్రెస్&amp;zwnj; చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;వెంటనే మీ ప్రొఫైల్&amp;zwnj;కు వెళ్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ప్రొఫైల్&amp;zwnj;లో ఎడమ చేతివైపు &amp;nbsp;Services అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అందులో హాల్&amp;zwnj;టికెట్స్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;వెంటనే పక్కనే హాల్&amp;zwnj;టికెట్&amp;zwnj; బాక్స్ కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హాల్&amp;zwnj;టికెట్స్ బాక్స్&amp;zwnj;లో డౌన్&amp;zwnj;లోడ్ సింబల్&amp;zwnj;తో టెక్స్ట్&amp;zwnj; ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అలా క్లిక్ చేస్తే మీ హాల్&amp;zwnj;టికెట్&amp;zwnj; స్క్రీన్&amp;zwnj;పై కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హాల్&amp;zwnj;టికెట్ పక్కనే డౌన్&amp;zwnj;లోడ్&amp;zwnj;, ప్రింట్&amp;zwnj;, సేవ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.&lt;/li&gt;
&lt;li&gt;మీరు డౌన్&amp;zwnj;లోడ్ చేసుకొన్న తర్వాత ప్రింట్ చేసుకుంటే మీ హాల్&amp;zwnj;టికెట్ మీ చేతిలోకి వస్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/a1321273e7249c3f6f9a4e255146abb61784951469472215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 07:22:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి&lt;/h2&gt;
&lt;p&gt;కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషికి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. కాక్రోచ్ జనతా పార్టీ, జెన్ జీ ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీక్ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్రం సుమోటోగా తీసుకుని, సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తుందని రాజీనామా తరువాత ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;ఇది యువత సాధించిన విజయం.. క్రెడిట్&amp;nbsp;కాంగ్రెస్ ఖాతాలో&amp;nbsp;వేసుకోదు: రేవంత్ రెడ్డి&lt;/h2&gt;
&lt;p&gt;ఇది యువత విజయం, యువత తలుచుకుంటే సాధించనది అంటూ ఏమీ లేదని.. ఈ విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై &lt;a title=&quot;తెలంగాణ కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Telangana-Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;తెలంగాణ కాంగ్రెస్&lt;/a&gt; హర్షం వ్యక్తం చేసింది. పార్టీలకు అతీతంగా అంతా యువతకు మద్దతు తెలిపారని ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నేతృత్వంలో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విద్యార్థులు, యువత, జెన్ జీలు, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నీట్ పేపర్ లీక్ ఘటనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించారు. యువత పోరాటంతో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చిందని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; అన్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులన్నీ సోమవారం లోపు ఎత్తివేయాలన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ&lt;/h2&gt;
&lt;p&gt;కేంద్రంతో జరిపిన చర్చలు విజయవంతమైనట్లు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ప్రకటించారు. తమ డిమాండ్లకు కేంద్రం అంగీకారం తెలపడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, యువత మద్దతుతో సీజేపీ నేతలు ఢిల్లీ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగారు. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించిన సీజేపీ నేతలు, విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని నీట్ పేపర్ లీక్ పై కేంద్రం బాధ్యత తీసుకుని, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తాం.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా&lt;/h2&gt;
&lt;p&gt;నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సీజేపీ ప్రతినిధులతో కేంద్రం మూడోసారి సమావేశమై చర్చలు జరిపింది. భవిష్యత్తులోనూ విద్యార్థులను కేసుల పేరుతో వేధించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Union Minister Dharmendra Pradhan resigns : కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;విద్యార్థుల ఉద్యమానికి దిగొచ్చిన కేంద్రం ధర్మేంధ్రప్రధాన్&amp;zwnj;తో రాజీనామా చేయించింది. కాసేపట్లో మరో దఫా చర్చలు కాక్రోచ్ జనతాపార్టీ ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. ఇంతలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!&lt;/h2&gt;
&lt;p&gt;కదిరి సీఐ నాగేంద్రబాబు బెదిరిస్తున్నాడని దేవాంగుల భార్గవ రాజు అనే వ్యక్తి మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన నిరసన తెలిపారు. తన ఇంటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. సమస్య పరిష్కరించకుండా కదిరి సీఐ నాగేంద్రబాబు బెదిరిస్తున్నారంటూ ఆరోపించాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మంగళగిరి &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; కేంద్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాడు. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ సీఐ ఏ.వి. బ్రహ్మం, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరకొని అతనితో మాట్లాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada Latest News: విజయవాడలోని భవానీపురంలో గ్యాంగ్&amp;zwnj;వార్- భయభ్రాంతులకు గురైన స్థానికులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Vijayawada Latest News:&lt;/strong&gt; విజయవాడ భవానీపురంలో గ్యాంగ్ వార్ స్థానికులను పరుగులు పెట్టించింది. భవానీపురం స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అన్నదమ్ముల గొడవ కారణంగానే గ్యాంగ్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అన్న షేక్ నాగూర్ తమ్ముడు ఖాదర్&amp;zwnj;పై విచక్షణరహీతంగా దాడి చేయడంతో తమ్ముడు &amp;nbsp;ఖాదర్ భవానీపురం పోలీస్ స్టేషన్&amp;zwnj;లో ఫిర్యాదు చేశాడు. తమ్ముడు ఖాదర్ అన్న నాగూర్&amp;zwnj;పై సుమారు వంద మందితో ఇంటికి వెళ్లి దాడి చేశాడు. షేక్ నాగూర్ ఇప్పటికే ఓ కేసులో ముద్దాయిగా ఉన్నాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వ్యక్తిగత గొడవలను గ్యాంగ్&amp;zwnj;వార్&amp;zwnj;లా మార్చి స్థానికులను భయపెట్టిందుకు ఇరువురుపై కేసులు నమోదు చేసే ఆలోచనలో భవానీపురం పోలీసులు ఉన్నారు. అన్న షేక్ నాగూర్ వల్ల తనకు ప్రాణ హాని ఉందని ఖాదర్ పోలీసులకు తెలిపాడు. గతంలో షేక్ &amp;nbsp;నాగూర్&amp;zwnj;పై విజయవాడలో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. నాగూర్&amp;zwnj;పై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి తమ్ముడు ఖాదర్ డిమాండ్ చేస్తున్నాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada Latest News: విజయవాడలోని మధురానగర్&amp;zwnj;లో బిర్యాని షాపు దగ్ధం!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Vijayawada Latest News: విజయవాడ మధురానగర్&amp;zwnj;లోని గోల్డెన్&amp;zwnj; ప్లేట్&amp;zwnj; బిర్యాని అండ్&amp;zwnj; రెస్టారెంట్&amp;zwnj;లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దుకాణంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు సామగ్రిని పూర్తిగా దహనం చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/dbce97c63be9be0295cd210964b5cf331784944281475215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ ]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-july-2026-254238</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-july-2026-254238#respond</comments><pubDate>Thu, 23 Jul 2026 08:39:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-july-2026-254238</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;NEET Protest Fast Track Courts: నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్&amp;zwnj; ట్రాక్ కోర్టులు- నీట్ పేపర్ లీకేజీలో కేంద్రం దిద్దుబాటు చర్యలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;NEET Protest Fast Track Courts: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులను శాంతిపజేసేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఉదయం ప్రధాని మోదీ చెప్పినట్టుగానే నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. బాంబే హైకోర్టు బెంచ్&amp;zwnj; పరిధిలో రెండు ఫాస్ట్&amp;zwnj; ట్రాక్ కోర్టులు పని చేయనున్నాయి. ప్రతి రోజూ విచారణ జరిపి త్వరితగతిన తీర్పు వచ్చేలా ఈ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;HYDRA vs High Court : హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;HYDRA vs High Court : హైదరాబాద్&amp;zwnj;లోని లోతుకుంట భూములపై విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన కామెంట్స్&amp;zwnj; చేసింది. ఆర్మీ భూముల్లోకి వెళ్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలని వ్యాఖ్యానించింది. పోలీసులు, హైడ్రా ఎవరు వచ్చినా ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Conistable Suicide: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య&lt;/h2&gt;
&lt;p&gt;Telangana Conistable Suicide: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో పని చేస్తున్న కానిస్టేబుల్ స్వామి సర్వీస్ రివాల్వర్&amp;zwnj;తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;PM modi On NEET Paper Leak: నీట్&amp;zwnj; అంశంపై మోదీ కీలక ప్రకటన - విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని వెల్లడి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;PM modi On NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సీజేపీ నిరసనల మధ్య, ప్రధాని మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. మన యువత సంక్షేమం, భవిష్యత్తుయే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. యువత శ్రేయస్సు, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;AP Cabinet Latest News: సచివాలయంలో నేడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj; మంత్రివర్గ సమావేశం&lt;/h2&gt;
&lt;p&gt;AP Cabinet Latest News: ఇవాళ ఆంధ్రప్రదేశ్&amp;zwnj; మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. పలు కీలక అంశాలను ఆమోదముద్రే ప్రధాన అజెండాగా క్యాబినెట్ భేటీ అవుతోంది. ఉద్యోగుల డిమాండ్&amp;zwnj;పై క్యాబినెట్&amp;zwnj;లో చర్చించే అవకాశం ఉంది. భోగాపురం విమానాశ్రయంపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. పలు అభివృద్ధి పనులకు పరిపాలనా ఆమోదం తెలుపనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;East Godavari Latest News: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సమీపంలో అగ్నిప్రమాదం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;East Godavari Latest News: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల దాటికి పేలిన 2 గ్యాస్ సిలిండర్లు, మూడు షాపులు దగ్ధం చేశారు. ఘటనా స్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;Hyderabad Crime News: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్&lt;/h3&gt;
&lt;p&gt;Hyderabad Crime News: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపు మెయిల్&amp;zwnj;తో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. శంషాబాద్ నుంచి టెకాఫ్ అయ్యే విమానంలో బాంబు ఉందని మెయిల్&amp;zwnj;లో పేర్కొన్నారు. టేకాఫ్ సమయంలో బాంబు పేలవచ్చంటూ దుండగుడు మెయిల్ చేశాడు. దీంతో విమానాల్లో విమానాశ్రయ అధికారులు తనిఖీలు చేపట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chittoor Crime News: చిత్తూరు కుక్కలు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం- తిరుమల భక్తులకి తృటిలో తప్పిన ప్రాణాపాయం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Chittoor Crime News: చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారిపై కుక్కల పల్లి వద్ద గురువారం వేకుజామున రోడ్డు జరిగింది. కారులో దైవ దర్శనానికి వెళ్తున్న ఓ కుటుంబం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. ఎదురుగా నిలిచిన వాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేశారు. వెనక నుంచి వచ్చిన ఓ వాహనం కారును బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారు , ఢీ కొట్టిన వాహనం ధ్వంసమయ్యాయి. దేవుడి దయతో ఎవరికి ఏం కాలేదని బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ, గురువారం వేకువ జామున ఒక గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం కానీ గాయాలు కానీ కాలేదు. ఎన్ హెచ్ అధికారులకు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఉదయం 5 గంటల వరకు ఫోన్లు చేస్తున్న స్పందించలేదన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/23/37555eab7d9e3f843177d5d0cffb090a1784776115863215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/raw-ntr-programs-shut-down-organizer-sairoop-announcement-254233</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/raw-ntr-programs-shut-down-organizer-sairoop-announcement-254233#respond</comments><pubDate>Thu, 23 Jul 2026 07:54:37 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/raw-ntr-programs-shut-down-organizer-sairoop-announcement-254233</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Raw NTR Shot Down:&amp;nbsp;&lt;/strong&gt;ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడనే వార్త వైరల్ అయ్యింది. ఎన్టీఆర్&amp;zwnj;ను గట్టిగా సపోర్ట్ చేసే రా ఎన్టీఆర్ పేరుతో రన్ అయ్యే ఆర్గనైజేషన్ చేసిన హడావుడి దీనికి ఊతమిచ్చింది. తిరుపతిలో ప్రెస్&amp;zwnj;మీట్ ఉందని, దీనికి ఎన్టీఆర్ వస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని అసలు రా ఎన్టీఆర్&amp;zwnj;తో తమకు సంబంధం లేదని కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది. ఇంత జరిగినా రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎన్టీఆర్ తరుఫున తామే ఊరు వాడ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ స్వయంగా ఆపేయాలని ప్రకటిస్తే మొత్తం ఆపేస్తామని తెలిపారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే మొత్తం అన్నింటిని ఆపేస్తున్నట్టు రా ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.&lt;/p&gt;
&lt;h2&gt;ప్రస్&amp;zwnj;మీట్ పెట్టి వివరాలు చెప్పిన రాఎన్టీఆర్ ఆర్గనైజర్&lt;/h2&gt;
&lt;p&gt;జూలై 18న తిరుపతిలో ప్రెస్&amp;zwnj;మీట్ పెట్టిన రా ఎన్టీఆర్ ఆర్గనైజర్&amp;zwnj; సాయిరూప్ కీలక విషయాలు ప్రస్తావించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసే ఆలోచనతో దీన్ని రాఎన్టిఆర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. అలాంటి ఆర్గనైజేషన్ ద్వారా ఊరు వాడ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. దీనికో వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కూడా పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు 🙏🏻 &lt;a href=&quot;https://t.co/8fCvNuXvkD&quot;&gt;pic.twitter.com/8fCvNuXvkD&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; RAW NTR (@RAWNTR) &lt;a href=&quot;https://x.com/RAWNTR/status/2079942024497975331?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 22, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;h2&gt;ఎన్టీఆర్ చెప్పే వరకు తగ్గేదేలే అన్న సాయిరూప్&lt;/h2&gt;
&lt;p&gt;ఎన్టీఆర్ జిల్లా నుంచే ఊరు వాడ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు సాయిరూప్&amp;zwnj; తిరుపతిలో ప్రకటించారు. దీనిపై ఎన్టీఆర్ అడిగితే రెడీ చేసిన సినిమా స్క్రిప్టు మాదిరి మొత్తం ఈ ఊరు వాడ ప్లాన్ వివరిస్తామని పేర్కొన్నారు. అంతా విన్న తర్వాత ఆపే సాయి వెంటనే ఒక హగ్ ఇచ్చి అన్నింటికీ ఫుల్&amp;zwnj;స్టాప్ పెట్టేస్తానంటూ తెలిపారు. ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించు అన్నా అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తా అని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;రాత్రికి రాత్రే మూసేసిన రా ఎన్టీఆర్&lt;/h2&gt;
&lt;p&gt;ఎన్టీఆర్ చెప్పే వరకు ఊరు వాడ ఆపేది లేదు, వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పిన వ్యక్తి రాత్రికి రాత్రే మొత్తం షట్&amp;zwnj;డౌన్ చేస్తున్నట్టు ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అభిమానుల ఒత్తిడి మేరకు ఇలా చేశారా? లేకుంటే ఎన్టీఆర్ ఏమైనా మాట్లాడాడా అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి రచ్చ వద్దని కోపడ్డాడా అనే విషయంపై కూడా అభిమానులు ఆరా తీస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అన్నింటిని షట్&amp;zwnj;డౌన్ చేస్తున్నట్టు ప్రకటించిన రా ఎన్టీఆర్ ఆర్గనైజర్&amp;zwnj;, ఇందులో విజయం సాధించిన వారందరికీ ధన్యవాదాలు అని చెప్పడం కొసమెరుపులా ఉంది. ఇది ఎవర్ని ఉద్దేశించిన చేసిన కామెంట్&amp;zwnj; అనే డిస్కషన్ జరుగుతోంది.&amp;nbsp; మొత్తానికి ఒక్క ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన రా ఎన్టీఆర్ ఊరు వాడ ఎపిసోడ్ ప్రస్తుతానికి అలా ముగిసింది.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/23/1490e74bfc5662bdb1fd59f38de31a6c1784773207364215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/a-group-of-ministers-met-with-andhra-pradesh-government-employees-assured-that-they-would-try-to-resolve-issues-raised-254197</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/a-group-of-ministers-met-with-andhra-pradesh-government-employees-assured-that-they-would-try-to-resolve-issues-raised-254197#respond</comments><pubDate>Wed, 22 Jul 2026 20:41:50 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/a-group-of-ministers-met-with-andhra-pradesh-government-employees-assured-that-they-would-try-to-resolve-issues-raised-254197</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Latest News:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలను సాధ్యమైనంత వరకూ పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక,వాణిజ్య, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు. బుధవారం ఏపీ సచివాలయంలో 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశమై సుమారు 5గంటలపాటు ఉద్యోగుల సమస్యలను తెలుసుకుంది. సమావేశ అనంతరం ఆర్థికమంత్రి మాట్లాడుతూ 21 ఉద్యోగ సంఘాల నుంచి అన్ని సమస్యలను తెలుసుకున్నామని వాటన్నిటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత వరకూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;ప్రధానంగా వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన, పెండింగ్ డిఏలు, ఇతర పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించాలని అన్ని ఉద్యోగ సంఘాల నుంచి వచ్చాయని వాటన్నిటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సానుకూలంగా పరిష్కారం అయ్యేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఉద్యోగులు వేరు ప్రజాప్రతినిధులు వేరు కాదని ఇరువురు కలిసి పని చేస్తేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని అన్నారు. ఉద్యోగులపై చేసే ఖర్చును ప్రభుత్వం భారంగా పరిగణించడం లేదని పెట్టుబడిగానే భావిస్తామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతోనే కంట్రిబ్యూటరీ ఫెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ ఫెన్సన్ స్కీమ్&amp;zwnj;కు మార్చిందని మంత్రి పయ్యావుల తెలిపారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా 60 నుంచి 62 సంవత్సరాలకు పదవీ విరమణ వయస్సును పెంచిందని చెప్పారు.&lt;/p&gt;
&lt;p&gt;గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా బయటకు తేవాలనే దానిపై ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని దీనికి కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం అందిస్తోందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం రాష్ట్రానికి వచ్చాయంటేనే ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం ఆర్ధికంగా ఏవిధంగా ముందుకు వెళుతుందో అర్ధం అవుతోందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను వీలైనంత వరకూ చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. వివిధ ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించి ప్రభుత్వ స్థాయిలో వీలైనంత మేరకు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర సర్వీసెస్, హెచ్ఆర్ఎం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ముందుగా సమావేశానికి స్వాగతం పలికి ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలను వివరించి, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుండి పెండింగ్ అంశాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొనగా, ఆహార పౌర సరఫరాలు,వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వర్చువల్&amp;zwnj;గా పొల్గొన్నారు. వివిధ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/22/0f54bad650125dd220a6394903a0c10e1784732965942215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-government-launches-mee-bhoomi-blockchain-pilot-project-ensure-permanent-security-of-land-records-254196</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-government-launches-mee-bhoomi-blockchain-pilot-project-ensure-permanent-security-of-land-records-254196#respond</comments><pubDate>Wed, 22 Jul 2026 20:13:56 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-government-launches-mee-bhoomi-blockchain-pilot-project-ensure-permanent-security-of-land-records-254196</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Mee Bhoomi Blockchain Project:&lt;/strong&gt;భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ, రాష్ట్రంలోని భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్&amp;zwnj;గా నిలిచే 'మీభూమి&amp;ndash;బ్లాక్&amp;zwnj; చెయిన్' వ్యవస్థను ముఖ్యమంత్రి నారా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు వర్చువల్&amp;zwnj;గా ప్రారంభించనున్నారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు వర్చువల్&amp;zwnj;గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం వెబ్&amp;zwnj;ల్యాండ్ ద్వారా భూ రికార్డులు డిజిటలైజ్ అయినప్పటికీ, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో సమాచారం వేర్వేరుగా ఉండటం వల్ల డేటా వ్యత్యాసాలు, రికార్డుల్లో మార్పులను గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మీ భూమి&amp;ndash;బ్లాక్&amp;zwnj; చెయిన్ వ్యవస్థను రూపొందించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;NIC ఆంధ్రప్రదేశ్, NIC బెంగళూరులోని సెంటరాఫ్ ఎక్స్ లైన్స్ ఇన్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఈ వ్యవస్థలో ప్రతి భూ పార్సెల్&amp;zwnj;కు ప్రత్యేక బ్లాక్&amp;zwnj;చెయిన్ గుర్తింపు కల్పిస్తారు. ప్రతి లావాదేవీ టాంపర్-ప్రూఫ్, సెక్యూర్టీతో జరగనుంది. భూ రికార్డుల్లో ఎలాంటి మార్పు చేయాలన్నా ప్రభుత్వం నిర్దేశించిన ఆన్&amp;zwnj;లైన్ సేవల ద్వారానే ఇకపై సాధ్యమవుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఒక భూ పార్సెల్&amp;zwnj;కు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు, వాటి ప్రతి వెర్షన్&amp;zwnj; సహా శాశ్వతంగా నమోదయ్యేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. ఇక ప్రతి లావాదేవీని ఏ అధికారి, ఎప్పుడు నిర్వహించారనే వివరాలు కూడా శాశ్వతంగా రికార్డుల్లో ఉంటాయి. రికార్డుల్లో ఏమైనా వ్యత్యాసం ఉంటే లావాదేవీ వెంటనే ఆగిపోయేలా వ్యవస్థను రూపొందించారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తీసుకువస్తున్న ఈ వ్యవస్థలో ప్రస్తుతం ఆటో మ్యూటేషన్, సబ్-డివిజన్, ఎక్స్&amp;zwnj;టెంట్ కరెక్షన్ సహా ఎనిమిది పౌర సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వ్యవసాయం, మత్స్యశాఖ, గనులు, పరిశ్రమలు, విద్యుత్ శాఖ, సీఆర్&amp;zwnj;డీఏ, ఆర్థిక సంస్థలు వంటి విభాగాలు కూడా అవసరమైన మేరకు ఈ సమాచారాన్ని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. మొదటి దశలో కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పరిధిలోని అస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టుగా అమలుకానుంది. ఈ పైలట్&amp;zwnj; ప్రాజెక్టులో 89 రీ-సర్వే గ్రామాలు, 1,37,763 ల్యాండ్ పార్సెల్ మ్యాప్&amp;zwnj;లు కవర్ అవుతున్నాయి.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/22/346affa0500929d207928424f6d5bb461784731165867215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/tragedy-in-polavaram-district-5-drown-to-death-while-fishing-in-godavari-river-atn-253812</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/tragedy-in-polavaram-district-5-drown-to-death-while-fishing-in-godavari-river-atn-253812#respond</comments><pubDate>Sat, 18 Jul 2026 15:54:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/tragedy-in-polavaram-district-5-drown-to-death-while-fishing-in-godavari-river-atn-253812</guid><description><![CDATA[&lt;p&gt;Fishermen Dies in Polavaram District | ఎటపాక: ఏపీలో చేపల వేటలో మరో విషాదం నెలకొంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపలు పడుతున్న క్రమంలో నీటి లోతు ఎక్కువగా ఉన్న చోట నీట మునగడంతో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఐదురుగు చనినపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులలో ముగ్గురు మహిళలు ఉండగా, ఇద్దరు పురుషులు ఉన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/18/e91be720d58d627fc6e408e54393e4ff1784370219547233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;మృతులంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన తుర్రం భారతి (40), ఊకె సుశీల (37), లక్ష్మి (37), భాసుబోయిన బాలరాజు (38), ఊకె రమేష్&amp;zwnj; (38)గా గుర్తించారు. మత్స్యకారులు నీట మునిగిన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొంత సమయం గాలించిన తరువాత వీరి మృతదేహాలను బయటకు తీశారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో గొమ్ముకొత్తగూడెంలో విషాద వాతావరణం కనిపిస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/cm-chandrababu-naidu-gudivada-speech-swachh-andhra-polavaram-update-253807&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/18/cfdcda49c5262374730e63a9e1f3a60a1784370884219233_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/18/2fd07e214e7e6d1d6d4546f2539a45f11784370913325233_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;విశాఖ తీరంలో ఇటీవల తీవ్ర విషాదం&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;&amp;nbsp;జూలై 1, 2026న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు మత్స్యకారులు బోటులో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. జూలై 4న వాతావరణం అనుకూలించడం లేదని వారు తిరిగి వస్తుండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇంజిన్ వైఫల్యం, బలమైన అలల తాకిడికి గంగవరం తీరానికి సమీపంలో ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. బోటు యజమాని కారి చిన్న సుమారు 8 గంటలు ఈది, ఒక వాణిజ్య నౌక సహాయంతో ప్రాణాలతో బయటపడగా, మిగిలిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నేవీ, కోస్ట్&amp;zwnj;గార్డ్, మెరైన్ పోలీసులు 72 గంటలకు పైగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో ఆరుగురు మరణించినట్లు నిర్ధారించింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మంత్రి కొల్లు రవీంద్ర బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/18/0b8dba9c41d4cc000cf2ec85d5d7f4c71784369935012233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-18th-july-2026-253753</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-18th-july-2026-253753#respond</comments><pubDate>Sat, 18 Jul 2026 07:46:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-18th-july-2026-253753</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;ఎల్&amp;zwnj;నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కమిటీ ఏర్పాటు&lt;/h2&gt;
&lt;p&gt;ఎల్&amp;zwnj;నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యలు సిఫార్సు చేసేందుకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ధరణి లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపేందుకు వివిధ శాఖల అధికారులు, నిపుణులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.&lt;/p&gt;
&lt;h2&gt;National Film Awards 2026 Winners List: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?&lt;/h2&gt;
&lt;p&gt;72nd National Film Awards Winners List: 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల విజేతల వివరాలను శనివారం సాయంత్రం ప్రకటించారు. 2024లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డులు ప్రకటిస్తున్నారు. జనవరి 1, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 మధ్య విడుదలైన సినిమాలకు అవార్డులు ప్రకటిస్తున్నారు. విజేతలుగా నిలిచిన నటీనటులు, డైరెక్టర్ సహా విజేతల కోసం లైవ్ చూడండి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/qiOwql6CFjk?si=xuV-DnEtHem2pu4h&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఉత్తమ సినిమా: ఆర్టికల్&amp;zwnj; 370 (ఆదిత్య సుహాస్&amp;zwnj; జంబాలే)&lt;br /&gt;ఉత్తమ నటుడు: కార్తిక్&amp;zwnj; ఆర్యన్&amp;zwnj; (చందూ ఛాంపియన్&amp;zwnj;), మమ్ముట్టి (భ్రమయుగం)&lt;br /&gt;ఉత్తమ నటి: యామి గౌతమ్&amp;zwnj; (ఆర్టికల్&amp;zwnj; 370)&lt;br /&gt;ఉత్తమ దర్శకుడు: రాజ్&amp;zwnj;కుమార్&amp;zwnj; పెరియసామి (అమరన్&amp;zwnj;)&lt;br /&gt;ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): శాశ్వత్ సచ్&amp;zwnj;దేవ్ (ఆర్టికల్ 370)&lt;br /&gt;ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్&amp;nbsp;&lt;br /&gt;ఉత్తమ ఎడిటర్: ఆర్ కలైవానన్ (అమరన్)&lt;br /&gt;పాపులర్ సినిమా: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'...&lt;br /&gt;మాటల రచయిత: 'లక్కీ భాస్కర్'కు వెంకీ అట్లూరి&lt;br /&gt;ఉత్తమ బాలల సినిమా: 35 ఒక చిన్న కథ కాదు&lt;br /&gt;ఉత్తమ స్క్రీన్&amp;zwnj; ప్లే (ఒరిజినల్&amp;zwnj;): పుష్ప2 (సుకుమార్&amp;zwnj;)&lt;br /&gt;ఉత్తమ కాస్ట్యూమ్&amp;zwnj; డిజైనర్: పుష్ప2 (దీపాలి నూర్&amp;zwnj;, సీతల్&amp;zwnj; శర్మ)&lt;br /&gt;ఉత్తమ మేకప్&amp;zwnj;: కమిటీ కుర్రాళ్లు (పి. రవికుమార్&amp;zwnj;)&lt;br /&gt;ఉత్తమ స్క్రీన్&amp;zwnj;ప్లే (సంభాషణలు): లక్కీ భాస్కర్&amp;zwnj; (వెంకీ అట్లూరి)&lt;/p&gt;
&lt;h2&gt;విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ.. ఏటీసీ టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్ ప్రారంభం&lt;/h2&gt;
&lt;p&gt;కృష్ణాజిల్లా (గన్నవరం ఎయిర్పోర్ట్) విజయవాడ విమానాశ్రయం లో &amp;nbsp;కొత్తగా నిర్మించిన ఏటీసీ టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్&amp;zwnj;ను కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ విమాన ట్రాఫిక్ నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ఈ ప్రాంతం యొక్క పెరుగుతున్న కార్యాచరణ అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ఈ &amp;nbsp;సదుపాయం అభివృద్ధిని ఏర్పాటు చేశారు ఇప్పటికే ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేసి &amp;nbsp;సంబంధిత అధికారుల నుండి తప్పనిసరి అయిన అన్ని చట్టబద్ధమైన, కార్యాచరణ, నియంత్రణ అనుమతులను పొందింది. ఈ సదుపాయం ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ATS), కమ్యూనికేషన్, నావిగేషన్, సర్వైలెన్స్ విధులు, ఇతర అనుబంధ సాంకేతిక కార్యకలాపాలకు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలు.. మోడ్రన్ వ్యవస్థలతో కూడి ఉండనుంది.&lt;/p&gt;
&lt;p&gt;విజయవాడ విమానాశ్రయంలో కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి, వివిధ సాంకేతిక సేవల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి, మరియు విమాన రాకపోకల కార్యకలాపాలను సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక పటిష్టమైన వేదికను అందించేందుకు కొత్త ఏటీసీ టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్&amp;zwnj;ను నేరుగా ఎంపీ చిన్ని తో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు.&lt;/p&gt;
&lt;h2&gt;Polavaram Latest news: పోలవరం జిల్లాలో విషాదం- గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Polavaram Latest news: పోలవరం జిల్లాలో ఎటపాక మండలం గొల్లగూడం వద్ద విషాదం చోటు చేసుకుంది ఐదుగురు వ్యక్తులు గోదావరిలో చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chandra Babu Gudivada Tour :&quot;మొన్నటి ఎన్నికల్లో చెత్తను క్లీన్ చేశారు&quot; కొడాలి నానిపై చంద్రబాబు సెటైర్లు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;2024ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చారని గుడివాడలో పర్యటించిన &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; గుర్తు చేశారు. గతంలో ఇలా ప్రజలు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. 2024లో చాలా వరకు చెత్తను ప్రజలు క్లీన్ చేశారని అన్నారు. వాళ్ల నోళ్లను ఫినాయిల్&amp;zwnj;తో క్లీన్ చేశారని చెప్పుకొచ్చారు. ఇక్కడ కొడాలి నాని పేరు చెప్పకుండానే కీలక వ్యాఖ్యలు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;KTR Challenge:70వేల ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా? &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt;కి కేటీఆర్ సవాల్!&lt;/h2&gt;
&lt;p&gt;KTR Challenge: ఉద్యోగాలపై కాంగ్రెస్ కాకిలెక్కలు చెబుతుందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్&amp;zwnj;ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; తన ఖాతాలో వేసుకుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్స్&amp;zwnj;తో నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానంటూ సవాల్ చేశారు. శాసనసభ సాక్షిగా అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మేడ్చల్ జిల్లాలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో కొంతమంది వ్యక్తులు హంగామా!&lt;/h2&gt;
&lt;p&gt;మేడ్చల్ జిల్లాలోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక అలమైసన్ గేటెడ్ కమ్యూనిటీలో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి హంగామా సృష్టించారు. తమ విల్లాస్&amp;zwnj;లో ఉన్న పార్కు స్థలంలో ఉన్న బోరుబావిని రిపేర్ చేస్తున్న క్రమంలో మైనంపల్లి చందర్ రావు మరికొంత మంది కలసి పార్క్ స్థలం తమదని అందులో ఎలాంటి యాక్టివిటీ వేయొద్దు అంటూ &amp;nbsp;విల్లాస్&amp;zwnj;లో ఉండే వారిపై దాడికి పాల్పడ్డారు.&lt;/p&gt;
&lt;p&gt;గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సెక్యూరిటీని సైతం బెదిరించి కొందరి రౌడీ మూకలతో &amp;nbsp;వచ్చి భయభ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, ఆడవారు అనే కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించారని,ప్రశాంతంగా ఉండటం కోసం విల్లాస్ ను కొనుగోలు చేసి, జీవిస్తుంటే ఇలా తమపై దాడికి పాల్పడటం దారుణమని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ విషయంపై పోలీసులకి సమాచారం అందడంతో అక్కడ సెక్యూరిటీ గార్డులపై, స్థానికులపై దాడికి యత్నించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్&amp;zwnj;కు తరలించారు. ఈ విషయంపై తమకు భద్రతపరమైన ఇబ్బందులు ఉన్నాయని, పోలీసు అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Youtube Ravan Issue: యూట్యూబర్&amp;zwnj; రావణ్&amp;zwnj; కేసులో గమన, ఇంద్రసేన చౌదరిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు!&lt;/h2&gt;
&lt;p&gt;Youtube Ravan Issue: యూట్యూబర్ రావణ్&amp;zwnj; కేసులో గమన, ఇంద్రసేన చౌదరిని పెనమలూరు పీఎస్&amp;zwnj;లో పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపుగా ఏడు గంటల పాటు ఇద్దరినీ ప్రశ్నించారు. పలు అంశాలపై వివరాలు సేకరించారు. నేడు మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. తదుపరి విచారణ కోసం గమన, ఇంద్రసేనకు నోటీసులు అందించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Guntur Latest News: గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి -హోంమంత్రి అనిత సీరియస్&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Guntur Latest News:&lt;/strong&gt; గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి చేసిన ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు హోంమంత్రికి గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైనా చర్యలకు హోంమంత్రి అనిత ఆదేశించారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటివారైనా ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా ఉండాలని హోంమంత్రి తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Sonam Wangchuk : సోనమ్&amp;zwnj; వాంగ్&amp;zwnj;చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Sonam Wangchuk : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేందమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 21 రోజుల నుంచి దీక్ష చేస్తున్నందున ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణిచింది. అందుకే వైద్యులు సలహా మేరకు పోలీసులు ఆయనను దీక్షా శిబిరం నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/18/09ddf045b4d342d2b706964bdb3616fe1784340934480215_original.jpg" width="220"/></item></channel></rss>