అన్వేషించండి

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!

Road Accident: ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీ వెనుక నుంచి వచ్చి కారు బలంగా ఢీకొట్టడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు.

Road Accident:  ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీని వెనక నుంచి వస్తున్న ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం జిల్లాలోని కంభంలో జరిగింది. వీరంతా మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మృతులందరూ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిగిరిపాడు గ్రామానికి చెందిన 60 ఏళ్ల అనిమిరెడ్డి, 60 సంవత్సరాల గురవమ్మ, 55 ఏళ్ల అనంతమ్మ, 58 ఏళ్ల ఆది లక్ష్మి, 24 సంవత్సరాల నాగిరెడ్డిలుగా గుర్తించారు. 

రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి..

వీరంతా కారులో మాచర్ల నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయల్దేరారు. కానీ మార్గమధ్యంలో కంభం వద్ద ముందుగా వెళ్తున్న లారీని వెనక నుంచి వచ్చి కారు ఢీకొట్టింది. కారులోని చాలా భాగం లారీలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారవడం కావడం మరింత విచారకరం. అయితే ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నారు. కానీ అంతలోనే జరగరాని విషాదం జరిగిపోయింది. కారులో ఉన్న వారంతా చనిపోయారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగారు. కారులో ఉన్న మృతదేహాలను  బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి మృతదేహాలను తరలించారు. 

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే..

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. మృతుల బంధువులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురూ ఒకేసారి మృతి చెందడంతో సిగిరిపాడులో విషాధ ఛాయలు అలముకున్నాయి. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏమైందనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Embed widget