<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>nellore</title><atom:link href="https://telugu.abplive.com/nellore/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 30 Apr 2026 00:26:15 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-ssc-10th-class-results-2026-date-time-how-to-check-and-download-marks-memo-online-245847</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-ssc-10th-class-results-2026-date-time-how-to-check-and-download-marks-memo-online-245847#respond</comments><pubDate>Wed, 29 Apr 2026 16:58:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-ssc-10th-class-results-2026-date-time-how-to-check-and-download-marks-memo-online-245847</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP SSC Exam Results 2026:&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్&amp;zwnj; పదో తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఇందులో 6.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన తక్కువ కాలంలోనే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి పారదర్శకంగా ఫలితాలను చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ద్వారా ఈ ఫలితాలు అధికారికంగా విడుదల అవుతాయి. మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలు వెల్లడిస్తూ, ఫలితాలు విడుదల రం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా తమ లాగిన్&amp;zwnj;ల ద్వారా విద్యార్థుల ఫలితాలను డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఫలితాల కోసం bse.ap.gov.in, results.bse.ap.gov.inలలో చూడవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఫలితాలు ఎలా చూడాలి&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం, విద్యాశాఖ పలు మార్గాల్లో ఫలితాలను అందుబాటులోకి తెచ్చింది. భారీ ట్రాఫిక్ వల్ల వెబ్&amp;zwnj;సైట్లు మొరాయిస్తాయని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఫలితాలను వేగంగా తెలుసుకోవచ్చు. ముందుగా bse.ap.gov.in వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;ను సందర్శించాలి. హోమ్&amp;zwnj;పేజీలో కనిపించే AP SSC Results March 2026 లింక్&amp;zwnj;పై చేయాలి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, అవసరమైతే పుట్టిన తేదీని నమోదు చేయాలి. సబ్&amp;zwnj;మిట్ బటన్&amp;zwnj;పై క్లిక్ చేయగానే మార్కుల మమో స్క్రీన్&amp;zwnj;పై కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం దీనిని డౌన్&amp;zwnj;లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read: &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్&amp;zwnj;లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి&quot; href=&quot;https://telugu.abplive.com/education/ap-ssc-results-2026-minister-nara-lokesh-to-release-10th-class-results-on-30-april-245774&quot; target=&quot;_self&quot;&gt;రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్&amp;zwnj;లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;డిజీలాకర్&amp;zwnj;లో ఫలితాలు&lt;/h3&gt;
&lt;p&gt;ప్రభుత్వం ధ్రువీకరించిన డిజిట్&amp;zwnj; మార్క్ ీట్ కోసం డిజిలాకర్&amp;zwnj;&amp;zwnj; ఉత్తమమైన మార్గం. డిజిలాకర్ వెబ్&amp;zwnj;సైట్ లేదా మొబైల్&amp;zwnj; యాప్&amp;zwnj; ఓపెన్ చేయాలి. ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ సెక్షన్&amp;zwnj;లోకి వెళ్లాలి. BSEAP లేదా ఆంధ్రప్రదేశ్ ఎస్&amp;zwnj;ఎస్&amp;zwnj;సీ ఆప్షన్ ఎంచుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ సంవ్సరం నమోదు చేస్తే మార్క్ షీట్ కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవడం ఎలా&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;గత ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు విడుదల చేస్తోంది. 9552300009 నెంబర్&amp;zwnj;ను సేవ్ చేసుకోవాలి. మీ వాట్సాప్ నెంబర్ నుంచి ఆ నెంబర్&amp;zwnj;కు హాయ అని మెసేజ్ చేస్తే అందులో మెను వస్తుంది. అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj; &amp;nbsp;ఉంటుంది. అందులో ఎస్సెస్సీ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. అక్కడ మీ హాల్&amp;zwnj;టికెట్ నెంబర్ టైప్ చేయాలి. వెంటనే మీ పదోతరగతి ఫలితం మీ &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt;&amp;zwnj; నెంబర్&amp;zwnj;కు వచ్చేస్తుంది. దీన్ని డౌన్&amp;zwnj;లోడ్ చేసి పెట్టుకోవాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read: &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు&quot; href=&quot;https://telugu.abplive.com/telangana/ts-ssc-results-2026-district-wise-rankings-released-mulugu-secures-first-place-hyderabad-at-bottom-245837&quot; target=&quot;_self&quot;&gt;తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు&lt;/a&gt;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ఇంటర్&amp;zwnj;నెట్&amp;zwnj; తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj;లో ఫలితాలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఇంటర్&amp;zwnj;నెట్&amp;zwnj; సరిగా లేని ప్రాంతాల్లో విద్యార్థులకు సులభంగా ఫలితాలు తెలుసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అందించింది ప్రభుత్వం. నేరుగా ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj; ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు టెక్ట్ మెసేజే ఫార్మాట్&amp;zwnj;లో మీ ఎస్సెస్సీ రోల్ నెంబర్ టైప్ చేసి 56300 లేదా 55352 నెంబర్&amp;zwnj;కు పంపించాలి. తర్వాత మీకు ఫలితాలు మీ ఫోన్&amp;zwnj;కు మెసేజ్ రూపంలో వస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాశారు&lt;/h3&gt;
&lt;p&gt;2026లో మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 6,22,074 మంది విద్యార్థులు రెగ్యులర్&amp;zwnj;గా పరీక్షకు హాజరయ్యారు.18,842 మంది ప్రైవేట్ విద్యార్థులు. బాలురు 3,28,652 బాలికలు 3,12,264 మంది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గత ఏడాది ఫలితాలు పరిశీలిస్తే 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలికలు 84.09 శాతం అయితే బాలురు 78.31 శాతం. ఈ ఏడాది కూడా బాలికలే ఎక్కువ మంది ఉన్నందున వారిదే పై చేయి ఉంటుందని అంటున్నారు.&lt;/p&gt;
&lt;h3&gt;రీకౌంటింగ్, సప్లిమెంటరీ&lt;/h3&gt;
&lt;p&gt;ఫలితాల పట్ల సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డు రీవాల్యుయేషన్&amp;zwnj; , రీ కౌంటింగ్&amp;zwnj;కు రిక్వస్ట్ పెట్టుకోవచ్చు. రీ కౌంటింగ్&amp;zwnj;కు ఒక సబ్జెక్ట్&amp;zwnj;కు ఐదు వందల రూపాయలు చెల్లించాలి. అదే రీ వెరిఫికేషన్ లేదా రీ వాల్యుయేషన్ కోసం వెయ్యి రూపాయలు చెల్లించాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పరీక్ష తప్పిన విద్యార్థుల కోసం జూన్ నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా విద్యార్థులు తమ విద్యాసంవత్సరం వృథా కాకుండా చూసుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/8f970c8e860ee5920bc9e92d0d0350501777461882850215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Amaravati Latest News:ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/union-government-did-not-accept-andhra-pradesh-govt-request-for-diesel-supply-for-amaravati-works-through-petrol-bunks-245725</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/union-government-did-not-accept-andhra-pradesh-govt-request-for-diesel-supply-for-amaravati-works-through-petrol-bunks-245725#respond</comments><pubDate>Tue, 28 Apr 2026 17:43:02 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/union-government-did-not-accept-andhra-pradesh-govt-request-for-diesel-supply-for-amaravati-works-through-petrol-bunks-245725</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Amaravati Latest News:&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో డీజిల్ కొరతపై కేంద్రం స్పందించింది. రిటైర్ బంకుల ద్వారా బల్క్&amp;zwnj;గా సరఫరా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాంటి ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పింది. అమరావతి పనుల కోసం బల్క్&amp;zwnj;గా డీజిల్ సరఫరా చేయాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన కేంద్రం అలా చేయడం కుదరదని చెప్పేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read : &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;ప్రపంచమంతా గూగుల్&amp;zwnj;లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/andhra-pradesh-is-new-international-data-gateway-ap-cm-chandrababu-at-vizag-google-ai-data-center-245698&quot; target=&quot;_self&quot;&gt;ప్రపంచమంతా గూగుల్&amp;zwnj;లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;p&gt;గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో డీజిల్ కొరత ప్రజలను, ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. చాలా బంకులు స్టాక్ లేక మూతపడగా, స్టాక్ ఉన్న బంకుల్లో వాహనాలు బారులు తీరాయి. పనిలో పనిగా పెట్రోల్ కొరత ఉందన్న ప్రచారంతో పెట్రోల్ కోసం కూడా జనం క్యూ కడుతున్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరు చమురు కోసం ఎగబడుతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పరిస్థితుల్లో అమరావతి పనులకు ఆటంకం లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్&amp;zwnj;గా సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కొరత ఉందని తెలియడంతో సరఫరా కోటా పెంచాలని కేంద్రానికి సీఎస్ ద్వారా లేఖ రాయించారు. దీనిపై స్పందించిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు నో చెప్పింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;రిటైల్&amp;zwnj; బంకుల్లో బల్క్ సరఫరాకు నో చెప్పిన కేంద్రం&lt;/h3&gt;
&lt;p&gt;రిటైల్ బంకుల నుంచి బల్క్&amp;zwnj;గా సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించలేదు. ఈ మేరకు సీఎస్ రాసిన లేఖకు కేంద్రం ఘాటుగా సమాధానం చెప్పింది. అసలు రిటైల్ బంకుల నుంచి బల్క్&amp;zwnj; సరఫరా చేయాలనే ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. వెంటనే వాటిని ఉపసహరించుకోవాలని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇరుకున పడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;డీజిల్ సంకోభంలో 150 కోట్ల కుంభకోణం: వైసీపీ&lt;/h3&gt;
&lt;p&gt;ఇప్పటికే ఈ విషయంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం డీజిల్ కుంభకోణానికి పాల్పడుతోందని, అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపిస్తోంది. ఇందులో 150 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతోందని దుమ్మెత్తి పోస్తోంది. రిటైల్&amp;zwnj; బంకుల్లో 98 రూపాయలకు లీటర్ డీజిల్ లభిస్తుండగా బల్క్&amp;zwnj;లో 153 రూపాయల వరకు ఉంది. ఇక్కడ కాంట్రాక్టర్&amp;zwnj;కు యాభై రూపాయల వరకు లబ్ధి కలిగించేలే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన కొరత: సజ్జల&lt;/h3&gt;
&lt;p&gt;ఇలా కాంట్రాక్టర్&amp;zwnj;కు యాభై రూపాయల వరకు లబ్ధి కలిగించి తర్వాత వారి నుంచి వాటాలు పంచుకునేందుకు ఎత్తుగడ వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతులకు, ఆటో డ్రైవర్లకు డీజిల్ అందుబాటులో లేకుండా చేసి కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చమురు కొరతను చంద్రబాబు ప్రభుత్వమే సృష్టించిందని విమర్శిస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కొరత ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఎందుకు వచ్చిందని వైసీపీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకెళ్లారని, అసలైన సంక్షోభం ఇదేనంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/28/1c6ff4a2cb74c6bf1b688ccffef67a451777381431942215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Fuel Crisis in Andhra Pradesh: ఏపీలో నో స్టాక్ బోర్డులు, మరోవైపు కిలోమీటర్ల మేర క్యూ.. పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరవా!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/fuel-crisis-in-andhra-pradesh-no-stock-boards-and-long-queues-panic-commuters-245564</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/fuel-crisis-in-andhra-pradesh-no-stock-boards-and-long-queues-panic-commuters-245564#respond</comments><pubDate>Mon, 27 Apr 2026 12:24:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/fuel-crisis-in-andhra-pradesh-no-stock-boards-and-long-queues-panic-commuters-245564</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వ్యాప్తంగా పెట్రోల్&amp;zwnj;, డీజిల్&amp;zwnj; కొరత సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ అందుబాటులో ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. &lt;a title=&quot;ఆదివారం నాటికే రాష్ట్రంలో 420కి పైగా పెట్రోల్ బంకులు మూతపడగా.. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/cm-chandrababu-issues-ultimatum-to-oil-companies-orders-normalcy-in-fuel-supply-by-monday-245521&quot; target=&quot;_self&quot;&gt;ఆదివారం నాటికే రాష్ట్రంలో 420కి పైగా పెట్రోల్ బంకులు మూతపడగా.. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.&lt;/a&gt; సాధారణం కంటే సరఫరా పెంచినా అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొట్టించడంతో కొరత ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బంకు నిర్వాహకులు నిల్వలను పొదుపుగా వాడుతూ, వాహనదారులకు పరిమితంగానే పెట్రోల్&amp;zwnj;ను పోస్తున్నారు. దీనివల్ల దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సిటీలోని ఆటోనగర్&amp;zwnj;, మొగల్రాజపురం, బెంజిసర్కిల్&amp;zwnj; వంటి ప్రధాన కూడళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఒక్కో వాహనదారుడు తమ అవసరానికి సరిపడా ఇంధనం కోసం మూడు నాలుగు బంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/676ee15213c643e2bec1c1ace78c566a1777272805514233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు పెద్ద క్యాన్లతో వచ్చి డీజిల్ కావాలని అడుగుతున్నారు.&amp;nbsp;&amp;nbsp;ముఖ్యంగా మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం వంటి ప్రాంతాల్లో బంకులు మూతపడటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం డీజిల్&amp;zwnj;కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో, లారీలు, ట్రాక్టర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోంది. కొందరు ముందుజాగ్రత్తగా డబ్బాలతో వచ్చి ఇంధనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;et&quot;&gt;idhi harvest time...big harvester machines ki diesel leka ...Farmers diesel cans pattukuni petrol bunk dagra nunchunnar .... 4th day of crisis &lt;a href=&quot;https://twitter.com/ncbn?ref_src=twsrc%5Etfw&quot;&gt;@ncbn&lt;/a&gt;...extra stock entha theppincharu...prajalu telsukovali anukuntunaru &lt;a href=&quot;https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#AndhraPradesh&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/RfQv290gzy&quot;&gt;pic.twitter.com/RfQv290gzy&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; 𝘚𝘸𝘦𝘵𝘩𝘢 𝘊𝘩𝘰𝘸𝘥𝘢𝘳𝘺 🎀 (@vibeofswetha) &lt;a href=&quot;https://twitter.com/vibeofswetha/status/2048643396873687095?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 27, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతుందన్న భయంతో ఇంధన వినియోగం భారీగా పెరిగింది. దాంతో బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల స్టాక్ లేక బంకులు మూతపడగా, చీరాలలో కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉంది. దీంతో అక్కడ వాహనదారుల రద్దీ నియంత్రించడం అసాధ్యంగా మారుతోంది. ఇంధన కొరత కారణంగా ఉపాధి దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న అధికారులు, ప్రజలు ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Day 2 ⚠️🚨&lt;a href=&quot;https://twitter.com/hashtag/Petrol?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Petrol&lt;/a&gt; &amp;amp; &lt;a href=&quot;https://twitter.com/hashtag/Diesel?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Diesel&lt;/a&gt; Shortage, Most of the fuel stations are Closed only few Stations are Available &lt;a href=&quot;https://twitter.com/hashtag/Tirupati?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Tirupati&lt;/a&gt; &lt;a href=&quot;https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#AndhraPradesh&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/wV7K8iUIZY&quot;&gt;pic.twitter.com/wV7K8iUIZY&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; VANILLA BOY (@ChillMaava) &lt;a href=&quot;https://twitter.com/ChillMaava/status/2048614943050879119?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 27, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆదివారం సమీక్షించిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు&lt;/strong&gt;&lt;br /&gt;రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు సీరియస్ అయ్యారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుండి ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సోమవారం కల్లా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ కొరత ఎందుకు ఏర్పడిందని ఆయన ప్రశ్నించగా, రిటైల్ అవుట్&amp;zwnj;లెట్ల వద్ద వాణిజ్య వినియోగదారులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు. దీనికి తోడు నయారా, రిలయన్స్, జియో వంటి ప్రైవేట్ ఆపరేటర్లు సరఫరా నిలిపివేయడం సమస్యను మరింత తీవ్రతరం చేసిందని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/p5rC0FDSsh0?si=lojZrIdAWXmHLxzu&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో ఇంధన వినియోగం ఒక్కసారిగా పెరిగిన తీరును గణాంకాలతో సహా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణంగా రోజుకు 6,330 కేఎల్ పెట్రోల్ అమ్ముడవుతుండగా, శనివారం అది ఏకంగా 34 శాతం పెరిగి 8,489 కేఎల్&amp;zwnj;కు చేరింది. ఆదివారం కూడా సాధారణం కంటే 22 శాతం అదనంగా వినియోగం జరిగింది. డీజిల్ విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని, శనివారం 16 శాతం అదనపు డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. అగ్రికల్చర్ మరియు ఆక్వాకల్చర్ అవసరాలు పెరగడం కూడా దీనికి ఒక కారణమని అధికారులు పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా చూడాలని, అవసరమైతే రైతులకు కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద రెవెన్యూ, పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, ఎక్కడా ఇంధనం బ్లాక్ మార్కెట్&amp;zwnj;కు తరలకుండా చూడాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు వెంటనే రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మరియు కంట్రోల్ రూమ్&amp;zwnj;లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం నాటికి రాష్ట్రంలో ఎక్కడా 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదని అధికారులను ఆదేశించినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/85a9ab387d096cdbc469b8322922895a1777272677524233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh Petrol and Diesel Crisis News: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సంక్షోభం! పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు! అప్రమత్తమైన ప్రభుత్వం కీలక ప్రకటన!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387#respond</comments><pubDate>Sat, 25 Apr 2026 14:00:21 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Petrol and Diesel Crisis News:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో రాత్రికి రాత్రే ఇంధన కొరత ఉందనే ప్రచారం జోరుగా సాగింది. వాహనదారులు బంకుల వద్దకు పరుగులు పెట్టారు. ఫిల్లింగ్ స్టేషన్స్ వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. భారీ వాహనదారులు రావడంతో చాలా బంకుల నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం రాష్ట్రంలో చమురు కొరత లేదని, ప్రజలు కంగారు పడొద్దని సూచించింది. దీని వల్ల ఉన్న స్టాక్ త్వరగా అయిపోతుందని అవసరమైన వాళ్లకు అందకుండా పోతుందని తెలిపారు. అవసరానికి మించి చమురు స్టాక్ పెట్టుకోవద్దని హితవు పలికింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాల, కృష్ణా వంటి జిల్లాల్లో చమురు కొరత దారుణంగా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. డీజిల్ దొరకదనే భయంతో పెట్రోల్ కోసం కూడా జనం ఎగబడుతున్నారు. చేతిలో ఖాళీ బాటిళ్లు, టిన్&amp;zwnj;లు పట్టుకొని ఇంధనం కోసం బారులు తీరుతున్నారు. ఇది కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మచిలీపట్నంలో దాదాపు అన్ని బంకుల్లో డీజిల్ నిల్వలు లేవనే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని బంకుల్లో మాత్రమే కొద్దిపాటి నిల్వలు ఉండటంతో వాహనదారులకు రేషన్ పద్ధతిలలో ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. ఒక్కో వాహనాన్నికి 500 రూపాయలకు మించి డీజిల్ కొట్టడం లేదు. నందిగామలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కూడా కారుకు పది లీటర్లు, లారీకి 50 లీటర్లు మాత్రమే ఇంధనాన్ని ఫిల్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు రెండు లీటర్ల డీజిల్ కోసమే గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;LIVE | Petrol Crisis in India Iran War Impact | ఇరాన్ యుద్ధంతో భారత్ లో పెట్రో సంక్షోభం? |ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/HolM8NpC-gg&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో రబీ కోతల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో హార్వెస్టర్లు,ట్రాక్టర్లకు డీజిల్ అవసరం. డీజిల్ కొరత కారణంగా కోతలు ఆగిపోతే పంట నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంతోపాటు ఆక్వా రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. రొయ్యలు, చేపల చెరువుల్లో ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్&amp;zwnj; తప్పనిసరి. సరైన సమయంలో ఇంధనం అందకపోవడంతో సాగుపై ప్రతికూల ప్రభావం పడనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో ఒక్కసారిగా ఇంధన కొరత ఏర్పడటానికి కారణం ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఆప్షన్ రద్దు చేయడమే అని తెలుస్తోంది. సాధారణంగా పెట్రోల్ బంకులకు కంపెనీలు ఇంధనాన్ని సరఫరా చేసేటప్పుడు కొంత క్రెడిట్ సదుపాయం కల్పిస్తాయి. అయితే తాజాగా ఈ విధానం మార్చుకోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఫలితంగా కంపెనీలు నుంచి బంకులకు రావాల్సిన సరఫరా తగ్గింది. దీనికి తోడు రబీ సీజన్ కావడంతో డీజిల్ డిమాండ్ పెరగడం కూడా కొరతకు ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;రంగంలోకి దిగిన ప్రభుత్వం&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమస్యను కేవలం ఒక శాఖకు పరిమితం చేయకుండా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులతో నేరుగా చర్చించారు. పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. గత ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి పది శాతం అదనపు ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించాయని వెల్లడించారు. ప్రతి జిల్లాలో పరిస్థితిని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని, ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఏదైనా పెట్రోల్ బంకులో స్టాక్ సమస్య ఉంటే లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే 1967 అనే టోల్&amp;zwnj; ఫ్రీ నెంబర్&amp;zwnj;కు కాల్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ చెప్పారు. ఏపీ ఫ్యూయల్ డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రావి గోపాలకృష్ణ నేతృత్వంలో డీలర్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ సరఫరా చైన్&amp;zwnj;ను సరిచేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వినియోగదారుల ఆవేదన&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;అధికారులు ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. బంకుల వద్ద ఎదురు చూడాల్సి వస్తోందని, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల సరఫరా మెరుగు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే వాహనదారులు ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి చమురు నిల్వ చేసుకోవద్దని సూచిస్తున్నారు. స్టాక్ లేని బంకుల వివరాలు సేకరిస్తున్నామని, &amp;nbsp;తద్వారా లోటు ఉన్న ప్రాంతాలకు తక్షణమే ట్యాంకర్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/25/41df97835a9db4415a9c09139c2014c11777105570145215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Kisan Mitra Chhadi: ప్రతి రైతు చేతిలో ఉండాల్సిన కిసాన్ మిత్ర ఛడీ! పాము కాటు నుంచి రక్షించే యంత్రం ఎలా పని చేసుంది?]]></title><link>https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144</link><comments>https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144#respond</comments><pubDate>Thu, 23 Apr 2026 11:43:47 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Kisan Mitra Chhadi:&amp;nbsp;&lt;/strong&gt;భారత్&amp;zwnj;లో వ్యవసాయ ఆధారిత దేశం. భారత్&amp;zwnj;కు వెన్నుముకగా నిలిచే రైతులు నిరంతరం ప్రకృతితో పోరాడుతూనే ఉంటారు. అయితే వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో పాము కాటు ఒకటి. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా సుమారు 46వేల మంది నుంచి 60 వేల మంది వరకు మరణిస్తున్నారు. ఇందులో అత్యధికులు పొలాల్లో రాత్రివేళ నీరు పెట్టడానికి వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి గమనించిన కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న అస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే కిసాన్ మిత్ర ఛడీ&lt;/p&gt;
&lt;h3&gt;ఏంటీ కిసాన్ మిత్ర ఛడీ&lt;/h3&gt;
&lt;p&gt;మధ్యప్రదేశ్&amp;zwnj; రాష్ట్రంలోని రాయ్&amp;zwnj;సేన్&amp;zwnj;లో నిర్వహించిన జాతీయ వ్యవసాయ మేళాలో కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివార్జ సింగ్ చౌహాన్ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. చూడటానికి సాధారణ చేతికర్రలా కనిపించే ఈ కిసాన్ మిత్ర ఛడీ నిజానికి ఇంటర్నెట్&amp;zwnj; ఆఫ్ థింగ్స్ ఆధారంగా పని చేస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పొలాల్లో పాములలు లేదా ఇతర విష జంతువులు ఉన్నాయో లేదో ఈ కర్ర ముందే పసిగట్టి రైతును హెచ్చరిస్తుంది. ముఖ్యంగా చీకటి సమయాల్లో లేదా పొలాల్లో నీరు పెట్టేట్పుడు ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి ఇది ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;కిసాన్ మిత్ర ఛడీ ఎలా పని చేస్తుంది?&lt;/h3&gt;
&lt;p&gt;ఈ స్మార్ట్ స్టిక్ పని తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. దీని వెనుక అత్యాధునిక సెన్సార్లు, సాంకేతిక దాగి ఉన్నాయి. రైతు ఈ కర్రను పట్టుకొని పొలానికి వెళ్లినప్పుడు దానిపై ఉన్న ఒక ప్రత్యేక బటన్ నొక్కి నేలకు ఆనిస్తే చాలు ఒక వేళ సమీపంలో పాము ఉంటే ఆ కర్ర గట్టిగా వైబ్రేట్ అవుతుంది. ఈ పరికరంలో పాసివ్ ఇన్&amp;zwnj;ఫ్రారెడ్, ఆల్ట్రాసోనిక్ సెన్సార్లు అమర్చి ఉంటాయి. పాములు విడుదల చేసే థర్మల్&amp;zwnj; సిగ్నేచర్స్&amp;zwnj;, వాటి కధలికల వల్ల కలిగే సెన్సిటివ్ వైబ్రేషన్లు గుర్తిస్తాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;పాము కాటు నుండి రైతుల ప్రాణాలను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం &amp;lsquo;కిసాన్ మిత్ర ఛడీ&amp;rsquo; అనే అత్యాధునిక పరికరాన్ని ఆవిష్కరించింది. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేసింది.&lt;a href=&quot;https://twitter.com/hashtag/BJP4Farmers?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#BJP4Farmers&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/o30JyVKX42&quot;&gt;pic.twitter.com/o30JyVKX42&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; BJP ANDHRA PRADESH (@BJP4Andhra) &lt;a href=&quot;https://twitter.com/BJP4Andhra/status/2046891773918597392?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 22, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఈ స్టిక్ ఐదు నుంచి 15 మీటర్ల పరిధిలో పాములను కచ్చితంగా గుర్తిస్తుంది. అయితే దీనిని హెచ్చరిక సంకేతాలు 100 మీటర్ల దూరం వరకు కూడా పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరికరం ఆధునిక వెర్షన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&amp;zwnj; కూడా జోడించారు. ఇది పాము కదలికలకు, గాలికి ఊగే గడ్డి కదలికలకు మధ్య తేడాను గుర్తించి, తప్పుడు హెచ్చరికలు రాకుండా చూస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి&quot; href=&quot;https://telugu.abplive.com/news&quot; target=&quot;_self&quot;&gt;మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;పాముకాటు ప్రమాదాలు తగ్గుతాయా?&lt;/h3&gt;
&lt;p&gt;ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 30 నుంచి 40 లక్షల పాముకాట్లు నమోదు అవుతున్నాయి. ఇందులో 60 వేల మంది వరకు చనిపోతున్నారు. ఈ మరణాలలో అత్యధికులు చెప్పులు లేకుండా లేదా తక్కువ వెలుతురులో పనిచేసే రైతులే. ఈ గణాంకాలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, కిసాన్ మిత్ర ఛడీ వంటి ఆవిష్కరణలు ఈ మరణాలను గణనీయంగా తగ్గించగలవు. ఈ స్టిక్ కేవలం ఒక పనిముట్టు మాత్రమే కాదు, గ్రామీణ భారత్&amp;zwnj; ప్రాణాలను కాపాడే పరికరం. శాస్త్రవేత్తల ఈ ప్రయత్నం, వ్యవసాయాన్ని సురక్షితంగా, ఆధునికంగా మార్చడంలో ఒక ప్రధానమైన, అవసరమైన అడుగుగా మారనుంది. నాగుపాము లేదా కట్లపాము వంటి అత్యంత విషపూరితమైన పాముల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ పరికరం ప్రత్యేకంగా ఒక వరంలా మారనుంది. సకాలంలో హెచ్చరికలు అందుకోవడం ద్వారా, రైతులు వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను, ప్రాణాంతక ప్రమాదాలను తగ్గనున్నాయి. సరైన సాంకేతికత, అవగాహనతో, మన రైతులు ఇకపై ఎలాంటి భయం లేకుండా తమ కష్టార్జితాన్ని పండించుకోగలుగుతారు.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;మరిన్ని ఆసక్తికరమైన వెబ్&amp;zwnj;స్టోరీ కోసం ఈ లింక్&amp;zwnj;పై క్లిక్ చేయండి&quot; href=&quot;https://telugu.abplive.com/web-stories&quot; target=&quot;_self&quot;&gt;మరిన్ని ఆసక్తికరమైన వెబ్&amp;zwnj;స్టోరీ కోసం ఈ లింక్&amp;zwnj;పై క్లిక్ చేయండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/what-happens-if-you-dont-eat-rice-for-month-surprising-effects-on-body-245139&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/23/a1334c540550ee3a0702ef08f78d821b1776924632658215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Weather Updates: ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/heatwave-and-rain-alert-in-andhra-pradesh-diverse-weather-conditions-predicted-244870</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/heatwave-and-rain-alert-in-andhra-pradesh-diverse-weather-conditions-predicted-244870#respond</comments><pubDate>Mon, 20 Apr 2026 18:36:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/heatwave-and-rain-alert-in-andhra-pradesh-diverse-weather-conditions-predicted-244870</guid><description><![CDATA[&lt;p&gt;Andhra Pradesh Heatwave Alert | అమరావతి: అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో మంగళవారం (ఏప్రిల్ 21న) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మంగళవారం 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..&lt;/strong&gt;&lt;br /&gt;రాష్ట్రంలో ఓవైపు ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని.. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఏపీలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం నాడు 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాలులు వీస్తాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం నాడు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 15 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ప్రజలు నీళ్లు, పళ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి లాంటివి తీసుకోవవడం మంచిదని సూచించారు&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;రాష్ట్రంలో ఎండ,వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని &lt;a href=&quot;https://twitter.com/hashtag/APSDMA?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#APSDMA&lt;/a&gt; ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.రేపు 46మండలాల్లో తీవ్ర, 29 మండలాల్లో వడగాలులు,ఎల్లుండి54తీవ్ర15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు &lt;a href=&quot;https://t.co/ecLcfX6a1T&quot;&gt;pic.twitter.com/ecLcfX6a1T&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) &lt;a href=&quot;https://twitter.com/APSDMA/status/2046207177439006729?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 20, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మన్యం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు..&lt;/strong&gt;&lt;br /&gt;సోమవారం (ఏప్రిల్ 20న) పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.2&amp;deg;C,కర్నూలు జిల్లా చిప్పగిరిలో 43.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని, మిట్ట మధ్యాహ్నం వేళ అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం మంచిదని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వేసవికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి&lt;/strong&gt;&lt;br /&gt;వేసవికాలంలో తీవ్రమైన ఎండలు, వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ మీరు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగాలి. దాహం వేయకపోయినా అప్పుడప్పుడు కచ్చితంగా నీళ్లు, మజ్జిగ లాంటివి తాగుతూ శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. వెంట గొడుగు తీసుకెళ్లాలి లేదా టోపీ వాడాలి. నూనె వస్తువులు, మసాలా ఆహారానికి ఈ సమ్మర్ సీజన్లో దూరంగా ఉండటం మంచిది. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరదోసకాయ వంటివి మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్&amp;zwnj;ను సంప్రదించాలి.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/20/24250ed47a0ce4826778ce7632fcb0ea1776690101722233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/social-media-war-between-pawan-kalyan-and-prakash-raj-over-delimitation-bill-244672</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/social-media-war-between-pawan-kalyan-and-prakash-raj-over-delimitation-bill-244672#respond</comments><pubDate>Sat, 18 Apr 2026 11:58:48 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/social-media-war-between-pawan-kalyan-and-prakash-raj-over-delimitation-bill-244672</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Pawan vs Prakash Raj:&amp;nbsp;&lt;/strong&gt;భారత ప్రజాస్వామ్య చరిత్రలో కీలకమైన డీలిమిటేషన్ దిశగా కేంద్రం ప్రభుత్వం వేసిన మరో అడుగు లోక్&amp;zwnj;సభలో ఆగిపోయింది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్&amp;zwnj;సభలో అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో వీగిపోయింది. ఈ పరిణామం కేవలం పార్లమెంటు గోడల మధ్యే కాకుండా సోషల్ మీడియా వేదికగానూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య ఎక్స్ వేదికగా వార్ నడుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మహిళా రిజర్వేషన్లను ముందస్తుగా అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుకు మద్దతుగా 298 మంది ఎంపీలు ఓటు వేయగా 230 మంది వ్యతిరేకించారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన ప్రత్యేక మెజారిటీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది. దీంతోపాటు దీనికి అనుసంబంధంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల బిల్లు 2026లను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;విపక్షాలపై పవన్ విమర్శలు&lt;/h3&gt;
&lt;p&gt;ఈ పరిణామంపై &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ విపక్షాల తీరును తప్పుపట్టారు. భారత చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే ఒక చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, మహిళా సాధికారతకు బాటలు వేసే సంస్కరణలకు మద్ధతు ఇచ్చే చిత్తశుద్ధి విపక్షాలకు లేదని ఆయన ఎక్స్&amp;zwnj; వేదికగా విమర్శలు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;A historic opportunity to strengthen women&amp;rsquo;s representation in India&amp;rsquo;s legislatures has been deliberately blocked by the opposition.&lt;br /&gt;&lt;br /&gt;The opposition&amp;rsquo;s stance makes it clear that they lack the intent to support transformative reforms that strengthen Bharat&amp;rsquo;s democracy and empower&amp;hellip;&lt;/p&gt;
&amp;mdash; Pawan Kalyan (@PawanKalyan) &lt;a href=&quot;https://twitter.com/PawanKalyan/status/2045328724296622467?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 18, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;h3&gt;&lt;strong&gt;చంద్రబాబుపై ప్రకాశ్&amp;zwnj; విమర్శలు &lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p&gt;డీలిమిటేషన్&amp;zwnj;పై &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; చెబుతున్న అబద్దాలు కచ్చితంగా దేశం గుర్తు పెట్టుకుంటుందని ప్రకాష్ రాజు కామెంట్ చేశారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;The Nation will remember that you are lying sir. &lt;a href=&quot;https://twitter.com/hashtag/justasking?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#justasking&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/VdCHIFknud&quot;&gt;https://t.co/VdCHIFknud&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Prakash Raj (@prakashraaj) &lt;a href=&quot;https://twitter.com/prakashraaj/status/2045361581085937944?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 18, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;h3&gt;ప్రకాశ్&amp;zwnj; రాజ్&amp;zwnj; ఘాటు స్పందన&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;&lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; చేసిన పోస్టుపై నటుడు ప్రకాశ్&amp;zwnj; రాజ్&amp;zwnj; తీవ్రస్థాయిలో స్పందించారు. కేవలం ప్రధాని మోదీని సంతోష పెట్టడం కోసం ప్రజలను తప్పుదారి పట్టించవద్దని పవన్&amp;zwnj; సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు &amp;nbsp;ఇప్పటికే 2023లో ఆమోదం పొందిందని దానిని అమలు చేసే అధికారం కేంద్రం వద్ద ఉందని గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కొత్త బిల్లు వెనుక అసలు కారణం డీలిమిటేషన్ అని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఆంధ్రప్రదేశ్&amp;zwnj; సహా &amp;nbsp;దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం బలహీనపడుతుందని, రాష్ట్ర హక్కులను, ప్రజల ఆత్మగౌరవాన్ని తాకుట్టు పెట్టవద్దని పవన్&amp;zwnj;ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Please stop lying to citizens just to please Modi. Women reservation bill was approved in 2023 itself. It can be passed even now . But your gang wanted to pass Delimitation bill which would weaken the representation of South Indian states including Andhra Pradesh. Requesting you&amp;hellip; &lt;a href=&quot;https://t.co/LyQGy2Fh8E&quot;&gt;https://t.co/LyQGy2Fh8E&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Prakash Raj (@prakashraaj) &lt;a href=&quot;https://twitter.com/prakashraaj/status/2045359396973416658?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 18, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;h3&gt;ప్రకాశ్ రాజ్&amp;zwnj;కు భాను ప్రకాశ్ లీగల్ నోటీసులు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ప్రకాశ్&amp;zwnj; రాజ్&amp;zwnj; ఈ మధ్య కాలంలో రామలక్ష్మణులపై &amp;nbsp;ఉద్దేశపూర్వకంగానే కామెంట్స్&amp;zwnj; చేశారని టీటీడీ &amp;nbsp;బోర్డు సభ్యుడు భానుప్రకాష్&amp;zwnj; రెడ్డి ఆరోపించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులకు స్పందించకపోతే లేదా బహిరంగ క్షమాపణలు చెప్పడానికి నిరాకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా వంద కోట్లకు పరువు నష్టం దావా&amp;nbsp; వేశారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/18/105abf5921a492fe09c86820d3bc4a8c1776493656363215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Narasapuram -Tirupati Train: నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/a-new-express-has-arrived-between-narasapuram-and-tirupati-here-are-timings-244523</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/a-new-express-has-arrived-between-narasapuram-and-tirupati-here-are-timings-244523#respond</comments><pubDate>Thu, 16 Apr 2026 18:56:36 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ విశాఖపట్నం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/a-new-express-has-arrived-between-narasapuram-and-tirupati-here-are-timings-244523</guid><description><![CDATA[&lt;p&gt;ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ &amp;nbsp;దృష్టిలో పెట్టుకుని రైల్వే చాలా కొత్త రైళ్లను ఎనౌన్స్ చేస్తోంది. అలాగే ఆల్రెడీ తిరుగుతున్న స్పెషల్ రైళ్లను కూడా &amp;nbsp;రెగ్యులర్ ట్రెన్స్&amp;zwnj;గా మారుస్తోంది. అందులో భాగంగా నరసాపురం తిరుపతి మధ్య కొత్త రెగ్యులర్ ఎక్స్ప్రెస్&amp;zwnj;ను అనౌన్స్ చేసింది దక్షిణ మధ్య రైల్వే.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ట్రైన్ నెం 17428/17427 నరసాపురం -తిరుపతి -నరసాపురం ఎక్స్ ప్రెస్ &amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;రైలు నెంబర్ 17428 ఎక్స్&amp;zwnj;ప్రెస్ ఇకపై ప్రతీ సోమవారం మధ్యాహ్నం 3:50కి నరసాపురంలో బయలుదేరి పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా మంగళవారం తెల్లవారుజాము 3:40కి తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 27 నుంచి ప్రతి సోమవారం నరసాపురం నుంచి అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణంలో 17427 నెంబర్ గల ఎక్స్ ప్రెస్ ప్రతీ ఆదివారం రాత్రి 10:10కి తిరుపతిలో బయలుదేరి సోమవారం ఉదయం 09:30కి నరసాపురం చేరుకుంటుంది. ఈ ట్రైన్ మే 3 తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ఎక్స్ ప్రెస్ లో 2AC, 3AC, స్లీపర్, జెనరల్ కోచెస్ ఉంటాయని రైల్వే తెలిపింది.&lt;/p&gt;
&lt;h3&gt;విశాఖపట్నం -సికింద్రాబాద్ వందే భారత్ కు తాడేపల్లి గూడెం లో హాల్ట్?&lt;/h3&gt;
&lt;p&gt;మరోవైపు విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు తాడేపల్లిగూడెం స్టేషన్లో హాల్ట్ కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక ఎంపీ కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం &amp;nbsp;గోదావరి జిల్లాల్లో అతి ముఖ్యమైన మార్కెట్ ప్రాంతమైన తాడేపల్లిగూడెం స్టేషన్&amp;zwnj;లో వందే భారత్ ట్రైన్&amp;zwnj;కు స్టాప్ కల్పించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో అ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 10 -15 రోజుల్లోనే &amp;nbsp;సాంకేతిక సమస్యలను అధిగమించి &amp;nbsp;వైజాగ్- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్&amp;zwnj;కు తాడేపల్లిగూడెం స్టేషన్ లో హాల్ట్ కల్పిస్తారని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/16/b0a8fd79e8d93b9b5ffbe5d747aace701776345922220215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nara Lokesh: వెక్కిరింపుల మెట్లెక్కి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా! చంద్రబాబు కొడుకైనా నారా లోకేష్‌కు ఈజీగా అందని పదవులు!]]></title><link>https://telugu.abplive.com/politics/nara-lokesh-announced-as-working-president-of-tdp-244386</link><comments>https://telugu.abplive.com/politics/nara-lokesh-announced-as-working-president-of-tdp-244386#respond</comments><pubDate>Thu, 16 Apr 2026 07:24:17 +0530 </pubDate><dc:creator><![CDATA[ Pradeep Kumar ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/nara-lokesh-announced-as-working-president-of-tdp-244386</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Nara Lokesh:&lt;/strong&gt; చంద్రబాబు కుమారుడు నారా లోకేష్&amp;zwnj;కి వారసత్వమే మొదటి సవాల్ అంటే ఆశ్చర్యం కలగొచ్చు. కానీ చంద్రబాబు కుమారుడు టీడీపీ భవిష్యత్ నేతగా ఎదగాలంటే లోకేష్ ప్రతీ అడుగులో విమర్శలు, పోలికల పరీక్షలు నెగ్గాల్సొచ్చింది. రాజకీయ ఆసక్తి ఉన్న యువకుడిగా ఆయన అర్హతలు వాటిముందు తూగలేక పోయాయి. కార్యకర్తల సంక్షేమం మొదటి భాద్యతగా పార్టీలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పార్టీకి భవిష్యత్ నేతగా ఎదగటం ఆషామాషీ కాదు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయనపై 'వారసుడు' అనే ముద్ర బలంగా పడింది. ప్రతిపక్షాల నుంచి ఎదురైన వ్యక్తిగత విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆయన్ని మానసికంగా దెబ్బతీయాలని చూశాయి. ముఖ్యంగా ఆయన ప్రసంగ శైలి, తెలుగు ఉచ్ఛారణ మొదలు ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు చేసిన విమర్శలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. కానీ, ఒకరకంగా ఆ విమర్శలే ఆయనను రాటుదేల్చాయి. &amp;nbsp;లోకేష్ తన లోపాలను సరిదిద్దుకుంటూ, మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;సంక్షోభంలో సమర్థత - పార్టీ నిర్మాణంలో లోకేష్ బాధ్యత&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;చంద్రబాబు నాయుడు పాలనపై దృష్టి పెట్టిన సమయంలో, పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని సమన్వయం చేసే బాధ్యతను లోకేష్ భుజాన వేసుకున్నారు. 'కార్యకర్తల సంక్షేమ నిధి' ద్వారా వేలాది మంది కార్యకర్తలకు అండగా నిలిచారు. ఇది ఆయనకు పార్టీ కేడర్&amp;zwnj;లో బలమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు, క్లిష్ట సమయాల్లో కార్యకర్త వెనుక నిలబడటమేనని ఆయన నిరూపించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;మంగళగిరి ఓటమి నేర్పిన ఓర్పు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోవడం లోకేష్ రాజకీయ జీవితంలో ఒక పెద్ద కుదుపు. కానీ, ఆ ఓటమి ఆయన్ని నిరుత్సాహపరచలేదు. ఆవిర్భావం నుంచీ పార్టీ ఒక్కసారి కూడా గెలుచుకోని స్ధానాన్ని ఎంచుకోవడమే పెద్ద సవాలు. అన్నీ వడ్డించిన విస్తరిలో భుజించడం ఆయనకు తేలికే.. కానీ తన ప్రయత్నమే కార్యకర్తలకు స్పూర్తిగా నిలవాలనే యత్నమే ఆయన పట్టుదలకు నిర్దర్శనం. అందుకే గెలిచిన ప్రత్యర్థి కంటే ఎక్కువగా నియోజకవర్గంలో గడిపారు. ఓడినా అక్కడే ఉండి ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ఈ పట్టుదలే 2024లో అదే మంగళగిరి నుంచి రికార్డు మెజారిటీతో విజయం సాధించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;యువగళం - నాయకత్వ లక్షణానికి పరీక్ష&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నందమూరి, నారా వారసుడిగా లోకేష్ కు గుర్తింపు ఉన్నా.. యువ గళం పాదయాత్ర ఆయన్ను నాయకుడిగా మార్చింది. 4,000 కిలోమీటర్లకుపైగా సాగిన ఈ సుదీర్ఘ యాత్రలో అన్ని వర్గాల వారితో మమేకమయ్యారు, కార్యకర్తల మనోభావాలు తెలుసుకున్నారు. మండుటెండల్లో సైతం సాగిన ఈ యాత్రలో ఆయన తన మాట తీరును, బాడీ లాంగ్వేజ్&amp;zwnj;ను పూర్తిగా మెరుగు పరచుకున్నారు. సమస్యలను అర్థం చేసుకోవడంలో లోకేష్ చూపిన చొరవ, ప్రత్యర్థుల విమర్శలకు ఆయన ఇచ్చిన కౌంటర్లు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ తనను తాను ఒక మాస్ లీడర్&amp;zwnj;గా ఆవిష్కరించుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నవ తరమే సొంత టీం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;చంద్రబాబు నాయుడు అనుభవం ఒక ఎత్తయితే, లోకేష్ ఆధునికత మరో ఎత్తు. లోకేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన టీమ్&amp;zwnj;ను నిర్మించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నిమ్మకాయల విజయ్ లాంటి కొత్తతరం నాయకులను ప్రోత్సహిస్తూ పార్టీలో యువ రక్తాన్ని ఎక్కిస్తున్నారు. ఐటీ నిపుణులు, యువ మేధావులు, రాజకీయ విశ్లేషకులతో కూడిన ఈ బృందం పార్టీ ప్రచార శైలిని మార్చేసింది. డిజిటల్ మీడియాను ఉపయోగించుకోవడంలో, డేటా విశ్లేషణ ద్వారా నియోజకవర్గాల పరిస్థితులను అంచనా వేయడంలో టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు &amp;nbsp;లోకేష్. జెన్ - జెడ్ తరానికి తగినట్టు సోషల్ మీడియా వ్యూహాలు రచించే టీం ను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్టీయార్, చంద్రబాబు తరం నాయకుల వారసులను చేరదీస్తూ భవిష్యత్ నాయకులతో పార్టీని సిద్దం చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;చంద్ర బాబు విజన్ 2047 కి కార్యరూపంలో&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గతంలో ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన కాలంలోనే లోకేష్ తన పాలనలోనూ సమర్ధత చాటుకున్నారు. గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణాలతో రికార్డు స్థాయి పనులుచేసారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఆయన దృష్టి &amp;nbsp;సారించారు. రోజువారీ ప్రభుత్వ సేవల్లో సరళత తీసుకురావడం ద్వారా పనిచేసే ప్రభుత్వం అని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt; సేవలు తీసుకురావడంలో జాతీయ స్ధాయిలో ఏపీ ఆదర్శంగా నిలిచింది. దాంతోపాటు పెట్టుబడులు భారీగా ఆకర్శించాలనే తపన చూపుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఎన్టీఆర్ చరిష్మా ,చంద్రబాబు క్రమశిక్షణ బరువు - బాధ్యత&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మర్రిచెట్టు నీడలో మరో చెట్టు ఎదగడం కష్టం. లోకేష్ తాత ఎన్టీఆర్ లాంటి ఆకర్శన, చంద్రబాబు క్రమశిక్షణ,చాతుర్యం ముందు దిగదుడుపే. కానీ వారిని అందుకోవాలన్న ఆత్రంకన్నా తనదైన శైలిని ఏర్పరచుకోవాలనే పట్టుదల లోకేష్ లో కనిపిస్తుంది. &amp;nbsp;&lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు తర్వాత &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్నకు లోకేష్ తన పనితీరే సమాధానం అంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj;గా బాధ్యతలు చేపట్టడం కేవలం పదవి దక్కించుకోవడం కాదు లక్షలాది కార్యకర్తల ఆకాంక్షలను మోసే బాధ్యత.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/15/da558913481e8b10f9a3cdd3e4801c3317762473062801374_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల! నేరుగా వాట్సాప్‌లో రిజల్ట్స్‌!]]></title><link>https://telugu.abplive.com/education/andhra-pradesh-intermediate-results-released-on-wednesday-results-directly-on-whatsapp-step-by-step-process-244297</link><comments>https://telugu.abplive.com/education/andhra-pradesh-intermediate-results-released-on-wednesday-results-directly-on-whatsapp-step-by-step-process-244297#respond</comments><pubDate>Tue, 14 Apr 2026 22:45:38 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/education/andhra-pradesh-intermediate-results-released-on-wednesday-results-directly-on-whatsapp-step-by-step-process-244297</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Inter Results 2026:&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్&amp;zwnj; ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన ఇంటర్మీడియట్&amp;zwnj; పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 15న విడుదల చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు ఉదయం సరిగ్గా 10.31 నిమిషాలకు తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మంత్రి నారా లోకేష్&amp;zwnj; ఎక్స్ వేదికా కీలక సమాచారం షేర్ చేశారు. ఇంటర్ విద్యార్థుల నిరీక్షణ బుధవారంతో ముగుస్తుంది. విద్యార్థులందరికీ ఆల్&amp;zwnj;ది బెస్ట్ అంటూ ఆయన సందేశాన్ని పోస్టు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఏడాది ఇంటర్&amp;zwnj; &amp;nbsp;పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గత కొన్ని ఏళ్లతో పోలిస్తే గణనీయంగా ఉంది. మొత్తం 10, 57, 899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి ఏడాదికి చెందిన విద్యార్థులు 5, 31, 275 మంది విద్యార్థులు ఉండగా రెండో సంవత్సరానికి చెందిన వారు 5, 6, 264 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గణాంకాల్లో జనరల్&amp;zwnj; స్ట్రీమ్&amp;zwnj;, ఒకేషనల్&amp;zwnj; కోర్సుల విద్యార్థులు ఇద్దరూ ఉన్నారు. ఈ ఏడాది పరీక్షల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 96 శాతం నుంచి 98 శాతం వరకు నమోదు అయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;రిజల్ట్స్&amp;zwnj;ను ఎలా చూసుకోవాలో స్టెప్&amp;zwnj; బై స్టెప్ తెలుసుకోండి!&lt;/h3&gt;
&lt;p&gt;ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లపై ఒత్తిడి పెరిగి అవి మొరాయించే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల కోసం రెండు ప్రధాన మార్గాల్లో బోర్డు సూచించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ముందుగా అధికారిక వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj; &amp;nbsp;resultsbie.ap.gov.in విజిట్ చేయండి. హాల్&amp;zwnj;టికెట్ నంబర్&amp;zwnj;, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి. మీ సబ్జెక్టుల వారిగా మార్కులు, గ్రేడ్&amp;zwnj;లు స్క్రీన్&amp;zwnj;పై కనిపిస్తాయి. భవిష్యత్&amp;zwnj; అవసరాల కోసం మార్క్స్&amp;zwnj; మెమోను డౌన్&amp;zwnj;లోడు చేసుకోండి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వాట్సాప్ ద్వారా మార్కులు ఇలా తెలుసుకోండి!&lt;/h3&gt;
&lt;p&gt;మన మిత్ర అనే వాట్సాప్ సేవ &amp;nbsp;ఉపయోగించి కూడా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు. మీ మార్క్&amp;zwnj;షీట్&amp;zwnj;లను డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మీ ఫోన్&amp;zwnj;లో 9552300009 నెంబర్&amp;zwnj;ను సేవ్ చేసి పెట్టుకోండి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వాట్సాప్&amp;zwnj;లో హాయ్ అనే మెసేజ్&amp;zwnj;ను టైప్ చేసి పంపించండి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెంటనే వచ్చే సూచనల ప్రకారం మీ హాల్&amp;zwnj;టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సెకన్&amp;zwnj;లలో ఫలితాలు మీ ఫోన్ స్క్రీన్&amp;zwnj;పై కనిపిస్తాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;రికౌంటింగ్ కోసం అవకాశం&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఫలితాలు వచ్చిన తర్వాత కొందరు విద్యార్థులు ఆశించిన మార్కులు రాకపోవచ్చు. అటువంటి వారు నిరాశ చెందాల్సిన పని లేదు. ప్రభుత్వం వారికి కింది అవకాశాలను కల్పిస్తోంది. తమ మార్కులపై నమ్మకం ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్&amp;zwnj; కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై సబ్జెక్ట్&amp;zwnj;కు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ వారం రోజుల్లోనే మొదలు కానుంది. మార్కులు పెంచుకోవాలనుకునే వారికి, లేదా ఉత్తీర్ణత సాధించని వారికి సప్లిమెంటరీ, ఇంప్రూవ్&amp;zwnj;మెంట్ పరీక్షల ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వాట్సాప్&amp;zwnj;లో డౌన్&amp;zwnj;లోడ్ చేసిన మార్క్&amp;zwnj;మెమో సరిపోతుందా?&lt;/h3&gt;
&lt;p&gt;ఇంటర్నెట్&amp;zwnj;, &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt;&amp;zwnj;లో డౌన్&amp;zwnj;లోడ్ చేసిన మార్క్ మెమో కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. ఇది అసలు సర్టిఫికెట్&amp;zwnj; కాదు. విద్యార్థులు తమ ఒరిజినల్&amp;zwnj; మార్క్స్&amp;zwnj; మెమో, ఇతర సర్టిఫికెట్ల కోసం మీ కాలేజీలకు వెళ్లాల్సి ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/14/b41e6ef3ae8f94b12ede45ecbf8057d91776186901197215_original.jpg" width="220"/></item></channel></rss>