<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>nellore</title><atom:link href="https://telugu.abplive.com/nellore/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Mon, 25 May 2026 02:05:51 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/mla-kotamreddy-sridhar-reddys-master-plan-for-nellore-rural-kotamreddy-sai-vaishnavi-political-entry-248307</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/mla-kotamreddy-sridhar-reddys-master-plan-for-nellore-rural-kotamreddy-sai-vaishnavi-political-entry-248307#respond</comments><pubDate>Sun, 24 May 2026 22:47:26 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/mla-kotamreddy-sridhar-reddys-master-plan-for-nellore-rural-kotamreddy-sai-vaishnavi-political-entry-248307</guid><description><![CDATA[&lt;p&gt;నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తమ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, వచ్చే ఎన్నికల్లోనూ ఆ టికెట్ తమ కుటుంబానికే దక్కేలా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కోటంరెడ్డి కోటలోకి మరొకరికి ప్రవేశం లేకుండా ఆయన వేస్తున్న రాజకీయ అడుగులు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్&amp;zwnj;గా మారాయి. 2009లో నియోజకవర్గాల విభజనతో ఏర్పడిన నెల్లూరు రూరల్&amp;zwnj;లో తొలి ఎమ్మెల్యేగా ఆనం వివేకానంద రెడ్డి గెలిచారు. ఆ తర్వాత 2014, 2019లలో వైఎస్సార్సీపీ తరపున, అనంతరం 2024లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయాన్ని నమోదు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;తొలి నుంచి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన తమ్ముడు, పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని శ్రీధర్ రెడ్డి పట్టుబట్టారు. అవసరమైతే తమ్ముడి కోసం తన సీటును త్యాగం చేయడానికైనా ఆయన సిద్ధపడ్డారు. అయితే, ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన దాదాపు ఆగిపోవడంతో శ్రీధర్ రెడ్డి మళ్లీ రూరల్ నియోజకవర్గంపైనే పూర్తిగా ఫోకస్ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/24/fa441fc2d31dd86d5e6cfa5dc4f6279a1779642810489233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇదే సమయంలో, నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో రూరల్ పరిధిలోని మరికొన్ని డివిజన్లు ఇందులో కలిసే అవకాశం ఉంది. రూరల్&amp;zwnj;లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, వచ్చే ఎన్నికల నాటికి ఈ స్థానం మహిళా రిజర్వేషన్&amp;zwnj;కు వెళ్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/labour-adda-andhra-pradesh-govts-two-year-rule-revitalizes-labor-sector-with-revolutionary-welfare-measures-248297&quot;&gt;CM Chandrababu: లేబర్&amp;zwnj; అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన కోటంరెడ్డి సోదరులు, తాజాగా శ్రీధర్ రెడ్డి చిన్న కుమార్తె సాయి వైష్ణవిని రాజకీయంగా తెరపైకి తీసుకువచ్చారు. గత ఎన్నికల ప్రచారంలో సోదరి హైందవితో కలిసి గడపగడపకూ తిరిగి తండ్రి విజయంలో కీలక పాత్ర పోషించిన సాయి వైష్ణవికి స్థానిక నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. తాజాగా ఆదివారం ఆమె అనూహ్యంగా మీడియా సమావేశం నిర్వహించి, రూరల్ పరిధిలోని 26 డివిజన్లు, 18 గ్రామాల పేర్లను, అక్కడి ముఖ్య నాయకుల వివరాలను ప్రస్తావిస్తూ వారంతా తమకు అత్యంత ఆత్మీయులని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-crda-land-acquisition-in-amaravati-authorities-urge-farmers-to-opt-for-land-pooling-scheme-248230&quot;&gt;Amaravati News: అమరావతిలో తొలిదశ భూసేకరణ వేగవంతం.. విడివిడిగా CRDA నోటిఫికేషన్లు - రైతులకు మరో ఛాన్స్ !&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;నెల్లూరు రూరల్&amp;zwnj;లో ఎల్లప్పుడూ టీడీపీ జెండానే ఎగరాలని, అధిష్టానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమార్తెకు కీలక పదవి ఇప్పించాలనే యోచనతోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ స్కెచ్ వేశారని, భవిష్యత్తులో రిజర్వేషన్లు మారినా సీటు తమ కుటుంబం దాటిపోకుండా ఉండేందుకే వైష్ణవిని తెరపైకి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఎమ్మెల్యే కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి పొలిటికల్ ఎంట్రీతో ఇక్కడ రాజకీయాలు మరింత ఆసక్తి పెంచుతున్నాయి. నెల్లూరు రూరల్ లో డివిజన్లలో కార్యకర్తల పేర్లు, స్థానిక నేతల పేర్లు టకా టకా చెప్పడంతో &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; కార్యకర్తలే షాకయ్యారు. ఇక నుంచి సాయి వైష్ణవి సైతం తండ్రి శ్రీధర్ రెడ్డి తరహాలోనే నెల్లూరు రూరల్&amp;zwnj;లో యాక్టివ్&amp;zwnj;గా ఉంటారని, ఇది ఆరంభం మాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/24/0861553043de24501b7941abf7ccbeb01779642778114233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Distributor Hari Death: టాలీవుడ్‌లో విషాదం... నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి మృతి]]></title><link>https://telugu.abplive.com/entertainment/cinema/nellore-distributor-hari-passes-away-at-43-cardiac-arrest-248223</link><comments>https://telugu.abplive.com/entertainment/cinema/nellore-distributor-hari-passes-away-at-43-cardiac-arrest-248223#respond</comments><pubDate>Sun, 24 May 2026 08:15:26 +0530 </pubDate><dc:creator><![CDATA[ S Niharika ]]></dc:creator><category><![CDATA[ సినిమా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/entertainment/cinema/nellore-distributor-hari-passes-away-at-43-cardiac-arrest-248223</guid><description><![CDATA[&lt;p&gt;తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆదివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. యువ నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్&amp;zwnj;గా చిత్రసీమ ప్రముఖులకు, ప్రేక్షకులకు పరిచయం అయిన 'నెల్లూరు' హరి (Nellore Distributor Hari) హఠాత్తుగా మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గుండెపోటుతో 'నెల్లూరు' హరి మృతి&lt;/strong&gt;&lt;br /&gt;'నెల్లూరు' హరిగా సుపరిచితులైన హరి పూర్తి పేరు గుజ్జలపూడి హరికుమార్ (Gujjalapudi Hari Kumar). ఆయన వయసు 46 సంవత్సరాలు. ఈ రోజు (మే 24వ తేదీ, 2026) ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. పిల్లలు ఇద్దరూ చిన్నవాళ్ళని సమాచారం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read&lt;strong&gt;: &lt;a title=&quot;Ansiba Hassan - Jihadi Remark Controversy: జిహాదీ అన్నాడు... వేధించారు... బాంబు పేల్చిన 'దృశ్యం 3' నటి&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema/drishyam-3-actress-ansiba-hassan-alleges-co-actor-tiny-tom-called-her-jihadi-248222&quot; target=&quot;_self&quot;&gt;Ansiba Hassan - Jihadi Remark Controversy: జిహాదీ అన్నాడు... వేధించారు... బాంబు పేల్చిన 'దృశ్యం 3' నటి&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తెలుగు చిత్రసీమలో హరికి మంచి పేరు ఉంది. పంపిణీదారుడిగా ఆయన ఎన్నో హిట్ సినిమాలను హరి పిక్చర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసినదీ ఆయనే. అదొక్కటే కాదు... ఎన్నో హిట్ సినిమాల వెనుక ఆయన ఉన్నారు. నెల్లూరులో లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ అంటే హరి పేరు చెబుతారంతా. అటువంటి మనిషి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు అని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read&lt;strong&gt;:&amp;nbsp;&lt;a title=&quot;Ram Charan On Jasprit Bumrah - రామ్ చరణ్ మళ్ళీ దొరికేశాడు... క్రికెటర్&amp;zwnj;ను ఫుట్ బాలర్ చేశాడు&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema/ram-charan-apologies-to-jasprit-bumrah-after-calls-him-footballer-at-peddi-bhopal-event-248221&quot; target=&quot;_self&quot;&gt;Ram Charan On Jasprit Bumrah - రామ్ చరణ్ మళ్ళీ దొరికేశాడు... క్రికెటర్&amp;zwnj;ను ఫుట్ బాలర్ చేశాడు&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;హరి కేవలం డిస్ట్రిబ్యూషన్&amp;zwnj;కు మాత్రమే పరిమితం కాలేదు. పంపిణీ రంగం నుంచి నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టారు. విశాల్, తమన్నా జంటగా నటించిన 'ఒక్కడొచ్చాడు'ను తెలుగులో విడుదల చేశారు. విశాల్ సినిమాలు సహా తెలుగులో కొన్ని డబ్బింగ్ సినిమాలు విడుదల చేశారు. నితిన్ హీరోగానూ సినిమాలు చేశారు. అయితే పూర్తి స్థాయి నిర్మాతగా కాకుండా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి భాగస్వామ్యంలో చేశారు. దిల్ రాజు, సుధాకర్ రెడ్డితో హరి ఎక్కువగా ట్రావెల్ చేశారు. వాళ్ళ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read&lt;strong&gt;:&amp;nbsp;&lt;a title=&quot;Drishyam 3 Three Days Collections - మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్... 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema/drishyam-3-box-office-day-3-mohanlal-movie-enters-100-crore-club-in-just-three-days-smashes-malayalam-records-248218&quot; target=&quot;_self&quot;&gt;Drishyam 3 Three Days Collections - మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్... 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/cinema/saif-ali-khan-educational-qualification-national-film-award-237508&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/24/e36a3dd494c85f9e15fe30f91ad3e0351779590556584313_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-may-2026-248124</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-may-2026-248124#respond</comments><pubDate>Sat, 23 May 2026 08:50:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-may-2026-248124</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Breaking News:&lt;/strong&gt;భారత్&amp;zwnj;లో సామాన్యుడి రవాణా బడ్జెట్&amp;zwnj; మరోసారి తలకిందులైంది గత పది రోజుల్లోనే చమురు సంస్థలు మూడోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. శనివారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరల పెంపుతో పెట్రోల్&amp;zwnj;, డీజిల్&amp;zwnj; రేట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;శనివారం చమురు సంస్థలు విడుదల చేసిన ప్రకటన ప్రకారం పెట్రోల్&amp;zwnj; లీటరుకు 87పైసలు పెరిగింది. డీజిల్&amp;zwnj; లీటరకు 91పైసలుపెరిగింది. సీఎన్జీ ఢిల్లీలో కిలోకు రూపాయి పెరిగింది. ఇప్పుడు అక్కడ కిలో సీఎన్జీ ధర 91.09రూపాయలుగా ఉంది. గడచిన పది రోజులను గమనిస్తే ఇంధన ధరలు మొత్తంగా లీటర్&amp;zwnj;కు దాదాపు ఐదు రూపాయలు పెరిగాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇంధన ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు కారణమవుతున్నాయి. పశ్చిమాశియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో ముడి చమురు ధరలు పెంచుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;భారత్ తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లలో ధరలు పెరిగినప్పుడల్లా దేశీయంగా రేట్లు పెంచక తప్పడం లేదు. గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం, చమురు సంస్థలు ఆ భారాన్ని ప్రజలపై వేయకుండా తామే భరించాయి. 2021-24 మధ్య కాలంలో చమురు సంస్థలు సుమారు 24, 500 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. అలాగనే 2024-25లో ఎల్పీజీ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు సుమారు నలభై వేల కోట్ల భారాన్ని భరించాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో ఇప్పుడు ధరలను పెంచుతున్నట్టు తెలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ వరుస ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాదు. డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా,లాజిస్టిక్ ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, పండ్లు, ఇతర సరకుల రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది.మల్టిపుల్ సెక్టార్లలో ఉత్పత్తి వ్యయం పెరిగి ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుతం ధరలు పెరుగుతున్నప్పటికీ గత నాలుగేళ్లలో భారత్ నాలుగు సార్లు ఇంధన ధరలను తగ్గించిందని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 27న స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్&amp;zwnj;కు పది రూపాయలు తగ్గించారు. దీని వల్ల డీజిల్&amp;zwnj;పై ఎక్సైజ్ సుంకాన్ని దాదాపు సున్నాకి తీసుకొచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో నెలకొన్న అనిశ్చితి తగ్గే వరకు ఇంధన ధరల్లో ఈ హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇంధన వనరుల అన్వేషణపై దృష్టి సారించాలని ఇప్పటికే ప్రధాని మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/cc693aa25c5244d4a36d302b993e96381779506339312215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?]]></title><link>https://telugu.abplive.com/news/india/petrol-diesel-price-hike-india-third-time-in-may-2026-impact-analysis-248118</link><comments>https://telugu.abplive.com/news/india/petrol-diesel-price-hike-india-third-time-in-may-2026-impact-analysis-248118#respond</comments><pubDate>Sat, 23 May 2026 07:49:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/petrol-diesel-price-hike-india-third-time-in-may-2026-impact-analysis-248118</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Petrol Price Hike May 2026:&amp;nbsp;&lt;/strong&gt;దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. మే నెలలో సామాన్యుడిపై మరోసారి భారం పడింది. శనివారం (మే 23, 2026) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. గత పది రోజుల్లోనే ధరలు పెరగడం ఇది మూడోసారి. అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు పుల్&amp;zwnj;స్టాప్ పడలేదని ఇలా పెట్రోల్ ధరలు పెంచుతున్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;నేటి తాజా ధరలు ఇవే&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు, డీజిల్ ధర 91 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 98.64 నుంచి రూ. 99.51కి, డీజిల్ ధర రూ.91.58 నుంచి రూ. 92.49కి చేరింది.&lt;/p&gt;
&lt;h3&gt;ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటరుకు):&lt;/h3&gt;
&lt;p&gt;హైదరాబాద్&amp;zwnj;: పెట్రోల్ రూ. 111.88 (+0.87), డీజిల్ రూ. 99.95 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;ముంబై: పెట్రోల్ రూ. 108.49 (+0.87), డీజిల్ రూ. 95.02 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;కోల్&amp;zwnj;కతా: పెట్రోల్ రూ. 110.64 (+0.87), డీజిల్ రూ. 97.02 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;చెన్నై: పెట్రోల్ రూ. 105.31 (+0.87), డీజిల్ రూ. 96.98 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;గురుగ్రామ్: పెట్రోల్ రూ. 100.38 (+0.87), డీజిల్ రూ. 92.92 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;నోయిడా: పెట్రోల్ రూ. 98.78 (+0.87), డీజిల్ రూ. 93.12 (+0.91).&lt;/p&gt;
&lt;h3&gt;గత 10 రోజుల్లో ఏం జరిగింది?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఈ నెలలో పెట్రోల్ ధరల బాదుడు మే 16న ప్రారంభమైంది. ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా లీటరుకు రూ. 3 వరకు పెంచారు. ఆ తర్వాత మే 19న మెట్రో నగరాల్లో మరో 90 పైసలు పెరిగాయి. తాజా పెరుగుదలతో కలిపి చూస్తే, గత పది రోజుల్లోనే ఇంధన ధరలు దాదాపు రూ.5 మేర పెరిగాయి. కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా ఇటీవలి రోజుల్లో సిఎన్&amp;zwnj;జి (CNG), పిఎన్&amp;zwnj;జి (PNG) ధరలు కూడా పలు నగరాల్లో పెరిగాయి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;Adilabad Public Opinion on Petrol Rates | ఆదిలాబాద్ జిల్లాలో వాహనదారుల ఆందోళన | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/nJUeVpjXDNk&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇలా ధరలు పెంచుతున్నారు. ప్రపంచ మార్కెట్&amp;zwnj;లో క్రూడ్ ఆయిల్ ధరలు నిలకడగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వెస్ట్ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో ఏ చిన్న మార్పు వచ్చినా, అది మన దేశీయ ధరలపై ప్రభావం చూపుతుంది&lt;/p&gt;
&lt;h3&gt;సామాన్యుడిపై ప్రభావం &amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు అన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.&lt;br /&gt;రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయి. దీంతో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. రవాణా భారం పెరిగితే అది చివరకు సామాన్య వినియోగదారుడిపైనే పడుతుంది, దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. మే నెలలో మూడోసారి జరిగిన ఈ ధరల పెంపు మధ్యతరగతి జీవి బడ్జెట్&amp;zwnj;ను అస్తవ్యస్తం చేస్తోంది.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/9c111b1825415d75fd5cd660a3a30ed31779502511854215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Heatwave deaths Telangana AP:అగ్ని గుండంలా తెలుగు రాష్ట్రాలు! వడదెబ్బకు పోతున్న ప్రాణాలు! రికార్డులు తిరగరాస్తున్న ఉష్ణోగ్రతలు!]]></title><link>https://telugu.abplive.com/news/telangana-ap-heatwave-deadly-summer-2026-updates-deaths-records-248115</link><comments>https://telugu.abplive.com/news/telangana-ap-heatwave-deadly-summer-2026-updates-deaths-records-248115#respond</comments><pubDate>Sat, 23 May 2026 06:19:01 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telangana-ap-heatwave-deadly-summer-2026-updates-deaths-records-248115</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Heatwave deaths Telangana AP:&lt;/strong&gt;తెలుగు రాష్ట్రాల్లో సూరీడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. ఈ దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గత 24 గంటల్లోనే వడదెబ్బ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో సూరీ ఊచకోత&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో శుక్రవారం ఒక్క రోజు వడబెద్దకు 21 మంది మరణించారు. ఇందులో అత్యధికంగా విజయవాడలోనే ఉన్నారు. ఇక్కడ పది మంది మరణించారు. మృతుల్లో ఎనిమిది మంది యాచచకులే. రోడ్డు పక్కన, పార్కుల వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. &amp;nbsp;ఇక ఏలూరులో ముగ్గురు, కాకినాడలో ముగ్గురు, పల్నాడులో ఇద్దరు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;తెలంగాణ నిప్పుల కొలిమి&lt;/h3&gt;
&lt;p&gt;తెలంగాణలో ఎండల తీవ్రత మరింత భీకరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వడ దెబ్బతో 34మంది మరణించినట్టు తెలుస్తోంది. దాదాపు ఇరవైకిపైగా జిల్లాల్లో 46 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కుమురం భీం ఆసీఫాబాద్&amp;zwnj; జిల్లాలోని సిర్పూర్(టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్&amp;zwnj; ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎందుకు ఈ పరిస్థితి&lt;/h3&gt;
&lt;p&gt;ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఎండలు కేవలం వేసవి ప్రభావం మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో వేడి పెరగడం వల్ల ఏర్పడే ఎల్&amp;zwnj;నినో ప్రభావంతో వడగాలుల సంఖ్య, వాటి వ్యవధి పెరుగుతోంది. నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, వాహనాల వినియోగం వల్ల వేడి గాలి బయటకు వెళ్లకుండా అక్కడే నిలిచిపోతోంది. ఫలితంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు గ్రామీణ ప్రాంతాల కంటే రెండు నుంచి పది డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మీ గుండె భద్రం&lt;/h3&gt;
&lt;p&gt;రాజస్థాన్, పంజాబ్ ఎడారి ప్రాంతాల నుంచి వీస్తున్న పొడి వేడి గాలుల మధ్య భారతంతోపాటు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా రాత్రి పూట చల్లబడాల్సిన వాతావరణం, ప్రస్తుతం 24-30 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అవుతోంది. ఇది మానవుల గుండపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మరో నాలుగు రోజులు ఇదే తంతు&lt;/h3&gt;
&lt;p&gt;వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకం. అందుకే తెలంగాణలోని 18 జిల్లాలు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శని, ఆదివారాల్లో కూడా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎండల వల్ల కేవలం ప్రాణ నష్టమే కాదు ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రతకు రోడ్డుపై వెళ్తున్న స్కూటీ మంటల్లో చిక్కుకుంది. జనగామా జిల్లాలో ఎండల వల్ల పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. ధాన్యం కుప్పలు బూడిద అయ్యాయి. ఎండల వల్ల ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో గ్రిడ్&amp;zwnj; డిమాండ్ రికార్డు స్థాయిలో 15, 016 మెగావాట్లకు చేరింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రకృతి వైపరిత్యాలు మన చేతల్లో లేకపోయినా, అప్రమత్తతతో ప్రాణనష్టాన్ని తగ్గించవ చ్చు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, వృద్ధులు ఈ ఎండల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/d48fb75c61a4176b3cc996446019a3391779497175229215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[TDP Mahanadu:నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/mahanadu-shifted-to-mangalagiri-nellore-tdp-group-war-updates-248046</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/mahanadu-shifted-to-mangalagiri-nellore-tdp-group-war-updates-248046#respond</comments><pubDate>Fri, 22 May 2026 13:32:31 +0530 </pubDate><dc:creator><![CDATA[ Vijaya Sarathi ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/mahanadu-shifted-to-mangalagiri-nellore-tdp-group-war-updates-248046</guid><description><![CDATA[&lt;p&gt;TDP Mahanadu: నెల్లూరులో జరగాల్సిన టీడీపీ మహానాడు &amp;nbsp;ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు చర్యల్లో భాగంగా &amp;nbsp;క్యాన్సిల్ అయిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే మహానాడును &amp;nbsp;హైబ్రిడ్ పద్ధతుల్లో &amp;nbsp;మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో తక్కువ మంది సభ్యులతో జరుపబోతున్నారు. మరీ విపరీతమైన ఆర్భాటాలు లేకుండా ఈసారి మహానాడు జరగబోతోంది. అంతా ఓకే కానీ నెల్లూరులో జరగాల్సిన మహానాడు క్యాన్సిల్ కావడం మాత్రం &amp;nbsp;అక్కడ టిడిపిలో నెలకొన్న వర్గ పోరును &amp;nbsp;పరిష్కరించే ఛాన్స్ లేకుండా చేసింది అనే వాదన వినబడుతోంది.&lt;/p&gt;
&lt;h3&gt;నెల్లూరు టీడీపీలో ఎవరి వర్గం వారిదే..!&lt;/h3&gt;
&lt;p&gt;చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూటమి రాష్ట్రవ్యాప్తంగా బలంగానే ఉంది. కొన్నిచోట్ల టిడిపి &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; &amp;nbsp;నేతల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ చెయ్యి దాటిపోయి పరిస్థితి అయితే లేదు. కానీ నెల్లూరులో పరిస్థితి వేరు. అక్కడ &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; నేతల్లోనే సామరస్యం చాలా తక్కువ. కారణం చాలా శక్తివంతమైన లీడర్లందరూ ఆ జిల్లాలోనే ఉండడం. మంత్రి నారాయణ, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం ఫ్యామిలీ, వేమూరి కుటుంబం, సోమిరెడ్డి ఇలా బలమైన లీడర్లు అందరూ అక్కడే ఉండడం &amp;nbsp;కూటమి అబ్స్ ల్యూట్ మెజారిటీలో ఉండడంతో &amp;nbsp;అక్కడ పైచేయి కోసం ఎవరికి వారు &amp;nbsp;తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;CM Chandrababu Visit Fisherman Home | మత్స్యకారుల ఇంటికి సీఎం చంద్రబాబు | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/Qbs-vC1gZYo&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot; data-mce-fragment=&quot;1&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;జిల్లాపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న నేతలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;ul&gt;
&lt;li&gt;పి. నారాయణ- మంత్రి&lt;/li&gt;
&lt;li&gt;ఆనం రామనారాయణ రెడ్డి ఫ్యామిలి&lt;/li&gt;
&lt;li&gt;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి&amp;nbsp;&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా వారి వారి అనుచరుల ముద్రతో కుర్ర కారు చేస్తున్న హల్చల్ &amp;nbsp;సోషల్ మీడియా పోస్టుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పటికీ సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; దీనిపై దృష్టి పెట్టి ఒకటికి &amp;nbsp;రెండుసార్లు వార్నింగ్ ఇచ్చారు. గతంలో నెల్లూరులో పదికి పది సీట్లు సాధించిన వైసిపి 2024 ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో తమకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం టిడిపి అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా స్థానిక అగ్రనేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టడం కోసం, నేతల మధ్య సామరస్యం తేవడం కోసం మహానాడును శ్రీకాకుళం నుంచి నెల్లూరుకి షిఫ్ట్ చేశారు అనే ప్రచారం ఉంది.&lt;/p&gt;
&lt;p&gt;మహానాడు ఏర్పాట్లలో కచ్చితంగా అక్కడ స్థానిక నేతలు అందరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వారందరినీ ఒకే తాటిపైకి &amp;nbsp;తేవడానికి ఇదో మంచి అవకాశం అని టిడిపి అధిష్టానం భావించింది. కానీ ఇప్పుడు సడన్&amp;zwnj;గా &amp;nbsp;మహానాడుని మంగళగిరికి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి రావడంతో &amp;nbsp;టోటల్ సీన్ మారిపోయింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతోన్న తొలిమహానాడు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;టిడిపిలో నాయకత్వ మార్పు నెమ్మదిగా జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఒక్కో విభాగం నారా లోకేష్ టీమ్ చేతిలోకి వచ్చేస్తోంది. &amp;nbsp;ఇప్పుడాయన ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. అందుకే ఈసారి జరిగే మహానాడు సూపర్ సక్సెస్ కావాలని టిడిపి ప్లాన్ చేసింది. గతంలో జరిగిన కడప మహానాడులో ఏకంగా 5 లక్షల మందితో &amp;nbsp;బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈసారి ఆ రికార్డు బద్దలు కొట్టాలని భావించింది టిడిపి .&lt;/p&gt;
&lt;p&gt;అందుకే మహానాడును నెల్లూరుని వేదికగా ఎంచుకుంది. కీలక నేతలు అందరూ అక్కడే ఉండడంతో సభ సక్సెస్ చేయడం ఈజీ అలానే వారి మధ్య ఉన్న విభేదాలను తొలగించడమూ ఈజీ అని టిడిపి అధిష్టానం అనుకుంది. కానీ మోదీ పొదుపు పిలుపు కారణంగా మహానాడు నెల్లూరు నుంచి మంగళగిరికి షిఫ్ట్ కావడంతో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. మరి నెల్లూరులో సీనియర్ నేతల మధ్య నెలకొన్న వర్గ పోరును టిడిపి ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/22/772c29008536222b0b917f81555d29c01779436822855215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-may-2026-248017</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-may-2026-248017#respond</comments><pubDate>Fri, 22 May 2026 07:16:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-may-2026-248017</guid><description><![CDATA[&lt;p&gt;Breaking News: విజయవాడ పటమటలోని వంద అడుగుల రోడ్డులో సినిమాను తలపించే యాక్షన్ సీన్స్ కనిపించాయి. అమ్మాయి కోసం ఇద్దరు యువకులు వార్&amp;zwnj;కు దిగారు. వారి వద్ద ఉన్న థార్&amp;zwnj; వాహనాలతో రోడ్డుపై పోట్లాడుకున్నారు. ఓం రోహిత్ అనే ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం అక్కడకు చేరుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మిగతా వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హీరా గోల్డ్ నౌహీరా షేక్ అరెస్టు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్&amp;zwnj;ను &amp;nbsp;ఈడీ అధికారులు గురుగ్రామ్&amp;zwnj;లో అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, నకిలీ గుర్తింపు కార్డులతో పరారీలో ఉన్న ఆమెను ఎట్టకేలకు పట్టుకున్నారు. 5,600 కోట్ల మేర పెట్టుబడిదారులను మోసం చేసిన &amp;nbsp;ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తరలిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/22/4e66bd1dbd3a8edbe18d950968bebd951779414256927215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!]]></title><link>https://telugu.abplive.com/news/telugu-states-andhra-pradesh-telangana-heatwave-crisis-48-degrees-piduguralla-red-alert-2026-248016</link><comments>https://telugu.abplive.com/news/telugu-states-andhra-pradesh-telangana-heatwave-crisis-48-degrees-piduguralla-red-alert-2026-248016#respond</comments><pubDate>Fri, 22 May 2026 06:53:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telugu-states-andhra-pradesh-telangana-heatwave-crisis-48-degrees-piduguralla-red-alert-2026-248016</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Heatwave in Andhra Pradesh and Telangana: &lt;/strong&gt;తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారాయి. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎల్&amp;zwnj;నినో ప్రభావంతో మరిన్ని రోజులు ఈ వేడి కొనసాగే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం అగ్ని గుండాలను తలపిస్తున్నాయి. వేసవి తీవ్రత గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో భానుడు తన ప్రచండ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 7 గంట నుంచే బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. వేడిగాలులు, ఉక్కపోతతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో రికార్డుల మోత&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. బుధవారం పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, గురువారం అది ఏకంగా 48.1 డిగ్రీలకు చేరుకుంది. ఇది గత 11 ఏళ్లలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డు సృష్టించింది. 2019లో ఇక్కడ 45.5 డిగ్రీలు మాత్రమే నమోదు అయ్యింది. మొన్నటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డుల్లో ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవలం పల్నాడుజిల్లా మాత్రమే కాదు, రాష్ట్రంలోని 20 జిల్లాలోని సుమారు 200 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. విజయనగరం జిల్లాలో వడదెబ్బ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. రాత్రి వేళల్లో కూడా ఉపశమనం లభించడం లేదు. దాదాపు 42 డిగ్రీల వేడి కొనసాగుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;తెలంగాణలో రెడ్ అలర్ట్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే ఇరవై మందికిపైగా మరణించారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేటజిల్లా మునగాలలో అత్యధిక 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;Breaking |  Fire accident at Charminar | పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. మదీనా చౌరస్తా| ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/9Lxo0q-Bp6o&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుతం విపత్కర పరిస్థితులకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పసిఫిక్&amp;zwnj; మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ఎల్&amp;zwnj;నినో పరిస్థితులు భారత ఉపఖండంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం. గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోవడంతో వేడి తీవ్రత రెట్టింపు అవుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం వల్ల వాతావరణం చల్లబడటం లేదు. రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి వీస్తున్న పొడి గాలులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్&amp;zwnj;ను ఉడికిస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;పచ్చదనం తగ్గడంతో ప్రమాదం&lt;/h3&gt;
&lt;p&gt;అదనంగా ఉత్తర భారత్&amp;zwnj;లోని బాండా వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటడానికి అడవులు నరికివేత, నదుల్లో ఇసుక తవ్వకాలు, గ్రీన్ కవర్ తగ్గడం వంటి మానవ తప్పిదాలు కూడా &amp;nbsp;కారణం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పచ్చదనం తగ్గడం ఈ వేడికి పరోక్ష కారణం కావచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మరో వారం రోజులు ఇదే పరిస్థితి&lt;/h3&gt;
&lt;p&gt;గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7-8 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. పల్నాడు నుంచి ఢిల్లీ వరకు ఉన్న స్ట్రెచ్&amp;zwnj;లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. &amp;nbsp;&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/22/1df6a35a5fe8c8cd3687960e25eb9ff11779412899529215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[YS Jagan Latest News:ఎక్కువ మంది పిల్లల్ని కానాలని ముందు లోకేష్‌కు చెప్పు! చంద్రబాబు సంతానం కాన్సెప్టుపై వైఎస్ జగన్ సెటైర్లు ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-suggested-to-chandrababu-naidu-to-tell-lokesh-to-have-more-children-247938</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-suggested-to-chandrababu-naidu-to-tell-lokesh-to-have-more-children-247938#respond</comments><pubDate>Thu, 21 May 2026 13:24:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-suggested-to-chandrababu-naidu-to-tell-lokesh-to-have-more-children-247938</guid><description><![CDATA[&lt;p&gt;YS Jagan Latest News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఎక్కువ సంతానం ఉండాలనే కాన్సెప్టుపై వైఎస్ అధినేత జగన్ మండిపడ్డారు. ఇదేమి దిక్కుమాలిన ఆలోచన అంటూ ఫైర్ అయ్యారు. &quot; సంతానమే సంపదట. ముగ్గురిని నలుగురిని కనండి అంటూ చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. నగదు ప్రోత్సాహకం ఇస్తారట. సూపర్ సిక్స్, సెవెన్ హామీల తర్వాతే ఆ మాట మాట్లాడాలని ప్రజలు మొత్తుకుంటున్నారు. &quot; అని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;చంద్రబాబు మాట &amp;nbsp;చెప్పిన మాట ఆయన కుమారుడు లోకేష్ అయినా పాటించాలి కదా అంటూ ఎద్దేవా చేశారు. &quot; చంద్రబాబుకు ఒక్కడే కొడుకు. ఆయన కొడుకు లోకేష్&amp;zwnj;కు ఒక్కడే కొడుకు. బాబు చెప్పేవి కనీసం ఆయన కొడుకు అయినా పాటించాలి కదా. ప్రజలు మాత్రం ముగ్గురు, నలుగురిని కనాలట. &quot;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;LIVE | EX CM YS JAGAN PRESS MEET | MAVIGAUN వైఎస్ జగన్ ప్రెస్ మీట్ LIVE  | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/Hs6sGg2FvT0&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రజలు మంచిగా చదువుకోకుండాఉండాలని పేదలుగానే ఉండాలనే ఆలోచనతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; అభిప్రాయపడ్డారు. ఇదో దిక్కుమాలిన ఆలోచనగా కొట్టిపారేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఏనాడూ తమక హయాంలో మూలన పడలేదన్నారు. పిల్లలకు మేనమామలా మంచి చదువులు చదవించానని, ఇవాళ వారికి కనీసం గోరుముద్దలు కూడా అందడం లేదన్నారు. సరైన ఆహారం అందక ఆసుపత్రి పాలవుతున్నారని, వ్యవస్థలన్నీ ఇంత దారుణంగా ఉంటే పిల్లలను కనమని ఎలా పిలుపునిస్తారని ప్రశ్నించారు. మహిళలను పిల్లల్ని కనే మెషిన్లుగా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;బోత్&amp;zwnj; ఆర్&amp;zwnj; నాట్ సేమ్&amp;zwnj; అంటూ లోకేష్&amp;zwnj;పై విమర్శలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;బోత్&amp;zwnj; ఆర్&amp;zwnj; నాట్ సేమ్ అని లోకేష్ అంటూ లోకేష్ చెప్పే డైలాగ్స్&amp;zwnj;పై జగన్ విమర్శలు చేశారు. వెన్నుపోటుతో పార్టీని లాక్కునే ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మీది అని, ప్రజా మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశామని జగన్ అన్నారు. ప్రజలకు ద్రోహం, వాడుకోవడం, వదిలేయడం మీ క్యారెక్టర్ అని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్ అని కితాబు ఇచ్చుకున్నారు. పనులు చేసి చూపించడం మా స్టైల్ అని, పబ్లిసిటీ చేయడం మీ స్టైల్ అని ఆరోపించారు. బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు వేసిన చరిత్ర మాది అయితే రెండేళ్లలో పథకాలు రద్దు చేసిన చరిత్ర మీది అని బోత్&amp;zwnj; ఆర్ నాట్ సేమ్ అని జగన్ డైలాగ్ చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;అధికారులను విడిచి పెట్టేది లేదు: జగన్&lt;/h3&gt;
&lt;p&gt;ప్రజాస్వామ్యంలో అల్టిమేట్&amp;zwnj;గా ఏది ఇస్తావో అదే తిరిగి వస్తుందన్నారు జగన్. రేపు వచ్చేది తమ ప్రభుత్వమేనని చంద్రబాబు ప్రలోభాలు, భయంతో పోలీసులు పని చేయొద్దని సూచించారు. అన్ని విషయాలపై విచారణ ఉంటుందని తప్పు చేసిన అధికారులను చట్టం ముందు నిలబెడతామన్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వదిలి పెట్టేది లేదని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో సోషల్ మీడియాపై ఆంక్షలు&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేదన్నారు. ప్రభుత్వ తప్పిదాలపై పోస్టులు పెడుతుంటే ఆ కంటెంట్ కనబడకుండా చేస్తున్నారని సోషల్ మీడియా కూడా సెన్సార్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ఎఫ్&amp;zwnj;ఐఆర్&amp;zwnj; చేసిన సోషల్ మీడియా ప్లాట్&amp;zwnj;ఫారమ్&amp;zwnj;లకు పంపిస్తున్నారని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/21/be01f0ccf2df08dbbe5f9800243b55a01779349649867215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[YS Jagan Latest News: "చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు! పెట్రోల్‌పై 8 రూపాయలు తగ్గింగాలి" జగన్ హాట్ కామెంట్స్!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-hot-comments-on-andhra-pradesh-cm-chandra-babu-and-petrol-price-247935</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-hot-comments-on-andhra-pradesh-cm-chandra-babu-and-petrol-price-247935#respond</comments><pubDate>Thu, 21 May 2026 13:04:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-hot-comments-on-andhra-pradesh-cm-chandra-babu-and-petrol-price-247935</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;YS Jagan Latest News:&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ అధినేత జగన్. చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్&amp;zwnj;తో వైసీపీ నేతలే టార్గెట్&amp;zwnj;గా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన యాక్టీవ్&amp;zwnj;గా ఉండరని, అందుకే నీతిమాలిన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆఖరి పాలన సమయంలోనైనా ప్రజలకు మంచి చేయాలని జగన్ సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్ ధరలు తగ్గించాలని లీటర్&amp;zwnj;పై 8 రూపాయల వరకు తగ్గించాలని డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది: జగన్&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;ను జంగిల్ రాజ్&amp;zwnj;గా మార్చేసి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. రెండేళ్లలో ప్రజలకు మంచి చేయకపోగా ప్రశ్నించి వారిపై కేసులతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో విచ్చల విడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందన్నారు. తనకు ప్రతికూలంగా ఏదైనా విషయం వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మరో రాజకీయ అలజడి రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతుందని ఎద్దేవా చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;LIVE | EX CM YS JAGAN PRESS MEET | MAVIGAUN వైఎస్ జగన్ ప్రెస్ మీట్ LIVE  | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/Hs6sGg2FvT0&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;మావిగన్ అంటే చంద్రబాబు గుండె ఆగిపోతుంది: జగన్&lt;/h3&gt;
&lt;p&gt;అమరావతి అయితే జీరో నుంచి మొదలు పెట్టాలని అందుకే తాము మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు జగన్. ఆ పదం వింటేనే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తి సీఎంగా ఉండటం రాష్ట్రం చేస్కున్న దురదృష్టమని ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి వల్ల భవిష్యత్&amp;zwnj;లో కూడా ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే అమరావతి కోసం 47 వేల కోట్లు అప్పులు చేశారని, రాష్ట్ర ఖజానా నుంచి 9 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారని తెలిపారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్&amp;zwnj; ఉన్నా మళ్లీ పర్మినెంట్ బిల్డింగ్స్ అంటూ కొత్త నాటకానికి తెర తీశారని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;చదరపు అడుగు ఖర్చు 30 వేలు: జగన్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;కేవలం ఐదు బిల్డింగ్&amp;zwnj;ల కోసం చేస్తున్న ఖర్చు చూసి జనం నివ్వెరపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆ ఐదు బిల్డింగ్స్&amp;zwnj; కోసం చదరపు అడుగు కోసం 20, 427 రూపాయలు ఖర్చు చేస్తున్నారని పాత లెక్క ప్రకారం ఇది ఐదు వేలే అన్నారు. తెలంగాణ నిర్మించిన సచివాలయానికి కూడా అంత ఖర్చు కాలేదని, ప్రపంచంలోని ఏ కట్టడాలకు ఇంత ఖర్చు చేయడం లేదని చెప్పారు. ఇది కేవలం నిర్మాణ ఖర్చు మాత్రమేనని ఇంకా ఫర్నీచర్, ఇంటీరియర్ లెక్కలు వేసుకుంటే అది 30 వేలు దాటిపోతుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;కిలోమీటర్ రోడ్డుకు 53 కోట్లు : జగన్&lt;/h3&gt;
&lt;p&gt;జాతీయ రహదారి నిర్మాణానికి కిలోమీటర్&amp;zwnj;కు 24 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్రం చెప్పిందని చంద్రబాబు మాత్రం అమరావతిలో రోడ్లకు కిలోమీటర్&amp;zwnj;కు 53 కోట్లు ఖర్చు చేస్తున్నారని జగన్ తెలిపారు. బిల్డింగ్స్, రోడ్ల విషయంలోనే కాకుండా ప్లాట్ల కేటాయింపులో కూడా స్కామ్ జరుగుతోందని ఆరోపించారు. సామాన్యులకు చెరువుల్లో, కుంటల్లో, ప్లాట్లు కేటాయిస్తూ సన్నిహితులకు మాత్రం రోడ్లు పక్కనే భూములు ఇప్పించారని ఆరోపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;లీటర్ పెట్రోల్ ధర రూ. 8 తగ్గించాలి: జగన్&lt;/h3&gt;
&lt;p&gt;ఎన్నికల ముందు సూపర్ సిక్స్&amp;zwnj; అన్న వ్యక్తి తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేశారని జగన్ ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. ఇన్&amp;zwnj;పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామనని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని పెంచేశారని మండిపడ్డారు. కోవిడ్ టైంలో కూడా తాము రూపాయి మాత్రమే పెంచామని తర్వాత పెంచలేదని గుర్తు చేశారు. ఇంధన సంక్షోభంలో కూడా చంద్రబాబు స్కామ్&amp;zwnj;లు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పెట్రోల్&amp;zwnj; లీటర్&amp;zwnj;కు 8 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు&lt;/h3&gt;
&lt;p&gt;&lt;a title=&quot;చంద్రబాబులే హత్యా రాజకీయాలు అని ఆరోపించిన జగన్ చెడ్డోడినైతే తాతను చంపిన వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా అని జగన్ ప్రశ్నించారు. జగన్ నైజానికి ఇదే నిదర్శమని అన్నారు.&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announced-that-rajasekhar-reddy-died-only-after-chandrababu-warning-and-that-there-are-still-doubts-about-his-death-247930&quot; target=&quot;_self&quot;&gt;చంద్రబాబులే హత్యా రాజకీయాలు అని ఆరోపించిన జగన్ చెడ్డోడినైతే తాతను చంపిన వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా అని జగన్ ప్రశ్నించారు. జగన్ నైజానికి ఇదే నిదర్శమని అన్నారు.&lt;/a&gt; చంద్రబాబులా తన తండ్రి హత్యా రాజకీయాలు నేర్పించలేదని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు 80 ఏళ్లు వస్తాయని చెప్పారు. ఈ వయసులోనూ ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; కుట్ర రాజకీయాలు చేస్తుంటే తాను మాత్రం విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నామన అందుకు గర్వంగా ఉందన్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/21/c06abbf3e4e6dcff8dcd4553d13c2b841779348731854215_original.jpg" width="220"/></item></channel></rss>