<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>nellore</title><atom:link href="https://telugu.abplive.com/nellore/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 7 Jul 2026 08:00:08 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-4th-july-2026-252486</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-4th-july-2026-252486#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 10:38:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-4th-july-2026-252486</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్&amp;zwnj;పై ఇంగ్లాండ్ ఘన విజయం&lt;/h2&gt;
&lt;p&gt;ఇంగ్లాండ్&amp;zwnj;తో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి పాలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (49), అభిషేక్ శర్మ (43), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37) పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు డకౌట్ అయినప్పటికీ జాకబ్ బెథెల్ (76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో 6 బంతులు మిగిలుండగానే ఇంగ్లాండ్ రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.&lt;/p&gt;
&lt;h2&gt;సాయికృష్ణ తరహాలో పోలీస్ స్టేషన్లోనే చంపేయండి: ప్రశ్న రావణ్&lt;/h2&gt;
&lt;p&gt;వరుస అరెస్టులపై &amp;lsquo;ప్రశ్న రావణ్&amp;rsquo; ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. వేంపాడు టోల్ గేట్ వద్ద నాలుగో బెయిల్ వచ్చిన వెంటనే, పోలీసులు ఐదోసారి తనను అరెస్టు చేసి నక్కపల్లికి తరలించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్&amp;zwnj;ను ప్రశ్నించినందుకే సుమారు 500 మంది పోలీసులు ప్రజా సమస్యలను వదిలేసి తన చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు. ఒక మనిషిని చంపగలరేమో కానీ, ప్రశ్నించే గొంతును నొక్కలేరని స్పష్టం చేశారు. గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపిన ఆయన, ఇలా వేధించే బదులు నేరుగా పోలీస్ స్టేషన్&amp;zwnj;లోనే చంపేయాలని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, లోకేష్, పవన్ కళ్యాణ్&amp;zwnj;లకు సవాలు విసిరారు.&lt;/p&gt;
&lt;h2&gt;సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టుకు సిట్ నివేదిక&lt;/h2&gt;
&lt;p&gt;విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కీలక నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ద్వారా కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన పలు సంచలన విషయాలను సిట్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ (పైకప్పు)పై లభించిన ఎముకలు, బూడిద, ఒక స్టీల్ బ్రాస్&amp;zwnj;లెట్ మరియు ఇతర కీలక వస్తువులను ఉన్నతాధికారుల సమక్షంలో సిట్ సేకరించింది. ఈ వస్తువులన్నింటినీ ఒక న్యాయాధికారి సమక్షంలో పారదర్శకంగా సీల్ వేసి, తదుపరి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కి పంపినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది.&lt;/p&gt;
&lt;p&gt;పోలీస్ స్టేషన్ పైకప్పుపై లభించిన ఎముకలు, బూడిద అసలు సాయికృష్ణవేనా కాదా? అనే అత్యంత కీలకమైన కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించడం కోసం, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి యొక్క డీఎన్ఏ (DNA) నమూనాలను సేకరించి, వాటిని లభించిన ఎముకల నమూనాలతో సరిపోల్చాలని సిట్ యోచిస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక మరియు డీఎన్ఏ పరీక్షల అనంతరం ఈ కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.&lt;/p&gt;
&lt;h2&gt;ప్రశ్న రావణ్&amp;zwnj;కు బెయిల్.. జైలు నుంచి విడుదల&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులలో నిందితుడిగా ఉన్న 'ప్రశ్న రావణ్'కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించిన అనంతరం ఆయన జైలు నుండి విడుదలయ్యాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ప్రశ్న రావణ్.. ఈ కష్టసమయంలో తనకు అండగా నిలిచి, మద్దతు తెలిపిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలపై తాను త్వరలోనే కూలంకషంగా ఒక ప్రెస్&amp;zwnj;మీట్ ఏర్పాటు చేసి, అన్ని విషయాలను ప్రజల ముందు మాట్లాడుతానని ఆయన స్పష్టం చేశాడు. అలాగే, చట్టపరంగా తనకు ఎంతగానో సపోర్టు చేసి, బెయిల్ రావడంలో కీలక పాత్ర పోషించిన లాయర్ జడ శ్రవణ్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం ప్రశ్న రావణ్ తన లాయర్ శ్రవణ్&amp;zwnj;తో కలిసి నేరుగా ఇంటికి బయలుదేరారు. కాగా, ప్రశ్న రావణ్&amp;zwnj;పై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో వివిధ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.&lt;/p&gt;
&lt;h2&gt;కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల కోసం స్థానికుల ఆందోళన&lt;/h2&gt;
&lt;p&gt;కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవుడుపల్లి బీట్&amp;zwnj;లో, సూర్ధపూర్ గ్రామ శివారులో ఉన్న సుమారు 150 హెక్టార్ల భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములు పోడు సాగు చేస్తున్న రైతుల ఆధీనంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులు ట్రెంచ్ తవ్వకాలకు వెళ్లగా, స్థానిక రైతులు అడ్డుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ముందస్తు చర్యలో భాగంగా &amp;nbsp;వందమందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, జేసీబీల సహాయంతో అటవీశాఖ అధికారులు కందకాల తవ్వకాలు చేపట్టారు.రైతులు భూముల వద్దకు చేరకుండా ముందస్తుగానే పోలీసులు గ్రామ పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;5 వేల పోలీస్ ఉద్యోగాలా.. 19 వేల పోస్టులు వేయాలి.. నిరుద్యోగుల ఆందోళన&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రకటనపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 19 వేల పోస్టులు భర్తీ చేయాలంటూ దిల్&amp;zwnj;సుఖ్&amp;zwnj;నగర్&amp;zwnj;లో ఆందోళన చేపట్టారు. ఇచ్చిన మాట తప్పి మోసం చేశారని సీఎం రేవంత్&amp;zwnj; రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;గచ్చిబౌలిలో ట్రిపుల్&amp;zwnj; ఐటీ విద్యార్థి ఆత్మహత్య&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్&amp;zwnj;లో విషాదం చోటుచేసుకుంది. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్ అనే విద్యార్థి శనివారం కాలేజీ భవనం 6వ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;&amp;nbsp;20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల అభినందనలు&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు విజయవంతంగా 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శుభసందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు నేటితో విజయవంతంగా 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శుభసందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, మంత్రులు శ్రీమతి సీతక్క,&amp;hellip; &lt;a href=&quot;https://t.co/CWYXWKWxFF&quot;&gt;pic.twitter.com/CWYXWKWxFF&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Telangana Congress (@INCTelangana) &lt;a href=&quot;https://x.com/INCTelangana/status/2073317362762416434?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 4, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;h2&gt;సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అనేక అనుమానాలు.. సీబీఐ విచారణకు వైసీపీ నేతల వినతి&lt;/h2&gt;
&lt;p&gt;విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై జరుగుతున్న మెజిస్టీరియల్ విచారణకు వైసిపి నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, వంగవీటి నరేంద్ర హాజరై, తమకున్న పలు అనుమానాలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, సాయికృష్ణ లాకప్ డెత్, అనంతరం మృతదేహం మాయం చేయడం వెనుక అనేక సందేహాలు ఉన్నాయని, దీనిని తాము ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని ఆరోపించారు. ఈ ఘటనలోని వాస్తవాలు వెలుగుచూసి అసలు దోషులు బయటకు రావాలంటే కేసును తక్షణమే సిబిఐ విచారణకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్.. ప్రారంభమైన మెజిస్టీరియల్ విచారణ&lt;/h2&gt;
&lt;p&gt;గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై సబ్ కలెక్టర్ ఆఫీసులో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. నూతన భారతీయ న్యాయ సంహిత చట్ట నిబంధనలకు లోబడి, జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరిస్తూ ఈ విచారణను నిష్పక్షపాతంగా జరపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశించగా, ఇందులో భాగంగా బాధితుడి తల్లి విజయలక్ష్మి మరియు ఇతర కుటుంబ సభ్యులు తమ వాంగ్మూలాన్ని, సాక్ష్యాలను అధికారులకు సమర్పించేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి ప్రజల వద్ద ఎలాంటి సమాచారం లేదా ఆధారాలు ఉన్నా వాటిని వెంటనే విచారణాధికారికి సమర్పించి సహకరించాలని అధికారులు ఒక ప్రకటనలో కోరారు.&lt;/p&gt;
&lt;h2&gt;Krishna District Latest News: కృష్ణా జిల్లా గూడూరులో విషాదం- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల ఆత్మహత్య &amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Krishna District Latest News: కుటుంబ కలహాలు ముగ్గురు మహిళల బలవన్మరణానికి కారణమయ్యాయి. కృష్ణాజిల్లా గూడూరు మండల అనంతాయిపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఒకేసారి ముగ్గురు మహిళలు మరణించడం స్థానికంగా కూడా కలకలం రేపింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Warangal Latest News: వరంగల్&amp;zwnj; భద్రకాళి టెంపుల్ వద్ద ఉద్రిక్తత- బీజేపీ శుద్ధి కార్యక్రమాన్ని అడ్డకున్న పోలీసులు&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Warangal Latest News:&lt;/strong&gt; వరంగల్&amp;zwnj;లో &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; సవాళ్లు, ప్రమాణాలకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. భద్రకాళీ అమ్మవారి టెంపుల్ వద్ద శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడం కాసేపు ఉద్రిక్తత నెలకొంది. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/9a7e67f925756bc95af2e12f2d945c8a1783141633275215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ap-cm-chandrababu-naidu-launches-vb-gram-gi-scheme-in-tirupati-district-with-pawan-kalyan-and-shivraj-singh-chouhan-252307</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ap-cm-chandrababu-naidu-launches-vb-gram-gi-scheme-in-tirupati-district-with-pawan-kalyan-and-shivraj-singh-chouhan-252307#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 15:32:37 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ap-cm-chandrababu-naidu-launches-vb-gram-gi-scheme-in-tirupati-district-with-pawan-kalyan-and-shivraj-singh-chouhan-252307</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;VB GRAM G Andhra Pradesh:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. తిరుతి జిల్లాలోని ముక్కాల వారి పల్లె వేదికగా వికసిత భారత్&amp;zwnj; జి రామ్&amp;zwnj; జి పథకానిి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్&amp;zwnj; పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా, పారదర్శకమైన పాలనతో పేదరిక నిర్మూలన దిశగా ఈ పథకాన్ని రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏంటీ ఈ వీబీ గ్రామ్&amp;zwnj;జీ ?&lt;/h2&gt;
&lt;p&gt;వీబీ గ్రామ్&amp;zwnj;జీ అనేది గతంలో ఉన్న ఉపాధి హామీ పథకానికి మెరుగై సవరణలు చేస్తూ, గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చేలా రూపొందించిన కొత్త విధానం. ఈ పథకం కింద కేవలం శ్రమ శక్తిని వినియోగించడమే కాకుండా, శాశ్వత గ్రామీణ ఆస్తుల నిర్మాణానికి పెద్ద పీట వేస్తారు. దీని ద్వారా గ్రామాల్లో సిమెంట్&amp;zwnj; రహదారులు, మురుగు నీటి కాలువలు, భూసార పరిరక్షణ పనులు, పశువుల కోసం నీటి తొట్టెలు వంటి మౌలిక సదుపాయాలను నిర్మిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పథకం ప్రధాన ఉద్దేశం గ్రామాలకు ఆర్థికంగా సామాజికంగా బలాన్ని ఇవ్వడం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం దేశవ్యాప్తంగా రూ. 7.5 లక్షల కోట్లు కేటాయించగా, ప్రతి గ్రామానికి ఉపాధి కార్యక్రమాల నిమిత్తం &amp;nbsp;సుమారు రెండు కోట్లు అందజేయాలని నిర్ణయించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దేశవ్యాప్తంగా జులై 1 నుంచే పథకం ప్రారంభమైంది. అయితే ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో మాత్రం రెండో తేదిన స్టార్ట్ చేశారు. తిరుపతి జిల్లా ముక్కాలవారి పల్లెలో గురువారం నాడు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటనలో ఈ పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ&amp;zwnj; , కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్&amp;zwnj;తో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏ్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పథకం అమలులో గతంలో అమలులో ఉన్న లోపాలను సరిదిద్దుతూ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; తెలిపారు. గతంలో ఉన్నవ వంద రోజుల పని కాలన్ని 125రోజులకు పెంచారని వివరించారు. మరికొన్ని సందర్భాల్లో ఏడాదికి 185 రోజుల వరకు పని కల్పించే అవకాశం ఉందని సీఎం తెలిపారు. గతంలో ఎంజీనరేగాలో కేంద్ర, రాష్ట్రాల వాటా 90:10గా ఉండేదని, ఇప్పుడు రాష్ట్రాల వాటాను 40 శాతానికి పెంచడం ద్వారా అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని మరింత పెంచారని అభిప్రాయపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రియల్&amp;zwnj; టైమ్&amp;zwnj; మానిటరింగ్, డిజిటల్&amp;zwnj; విధానాన్ని తీసుకుచ్చారని వివరించారు. దీని వల్ల దొంగ లెక్కలు రాసే అవకాశం ఉండదని తెలిపారు. కార్మికులు చేసిన పనికి వేతనం ఆలస్యం కాకుండా, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయన్నారు. ఏ గ్రామంలో ఏ పని చేపట్టాలనేది స్థానికంగా గ్రామ సభలే నిర్ణయించుకుంటాయని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం మొత్తం రూ. 12, 845 కోట్లు ఖ్చు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; తెలిపారు. ఇందులో కేంద్రం నుంచి 7700 కోట్లు, రాష్ట్ర వాటాగా 4000 కోట్లు కలిపి ప్రారంభంలో 11000 కోట్లుపైనే నిధులు సిద్ధం చేసినట్టు తెలిపారు. గత రెండేళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా 16, 695 కోట్ల ఉపాధి నిధులను ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించిందని పవన్ గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/auto/what-is-the-meaning-of-g-ram-g-scheme-252270&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/9e808521bb7439195b7b3272f8879d661782986400876215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Prasna Ravan Bail and Arrest: అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/prasna-ravan-youtuber-arrest-sarpavaram-pithapuram-drama-bail-and-rearrest-updates-252279</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/prasna-ravan-youtuber-arrest-sarpavaram-pithapuram-drama-bail-and-rearrest-updates-252279#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 10:50:39 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/prasna-ravan-youtuber-arrest-sarpavaram-pithapuram-drama-bail-and-rearrest-updates-252279</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Prasna Ravan Bail and Arrest:&lt;/strong&gt; ఈ మధ్య కాలంలో జరిగిన దళిత క్రైస్తవ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్&amp;zwnj; ప్రశ్న రావణ్&amp;zwnj;ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆయనకు అర్థరాత్రి బెయిల్ మంజూరు అయ్యింది. అయితే ఆయన్ని అరెస్టు చేసినప్పటి నుంచి మెజిస్ట్రేట్&amp;zwnj; వద్దకు తీసుకెళ్లే వరకు పిఠాపురంలో &amp;nbsp;హైడ్రామా సాగింది. చివరకు అర్థరాత్రి బెయిల్ వచ్చింది. అయితే వెంటనే మరో కేసులో అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు ఆయనకు, ఆయన తరఫున లాయర్&amp;zwnj;కు తెలియజేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రావణ్&amp;zwnj;ను అరెస్ట్ చేసిన పోలీసులు పిఠాపురం జగ్గయ్య చెరువు వద్ద ఉన్న న్యాయమూర్తుల బంగ్లాకు తీసుకువెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. సుమారు రెండు గంటల పాటు బెయిల్&amp;zwnj;పై వాదనలు జరిగాయి. నిందితుడు తరపున జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి &amp;nbsp;నిందితుడికి వ్యక్తిగత పూచిపై బెయిల్ గ్రాంట్ చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అంతకు ముందు పిఠాపురం పోలీస్ స్టేషన్&amp;zwnj;లో హైడ్రామా నడిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&amp;zwnj;పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోసఫ్&amp;zwnj; ఎలియాస్&amp;zwnj; ప్రశ్న రావణ్&amp;zwnj;ను అప్పగించాలని పెద్ద ఎత్తున జనసైనికులు స్టేషన్&amp;zwnj;ను చుట్టుముట్టారు. అప్పటికే ఆయన అరెస్టు సమాచారం అందుకున్న దళిత కైస్తవ సంఘాలు అక్కడకు చేరుకున్నారు. వారు ఆయనకు రక్షణగా నిలిచారు. దీంతో పిఠాపురంలో పోలీస్&amp;zwnj; స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అయితే పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పరిస్థితి మరింత హీటెక్కకుండానే నిరసనకారులను అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయారు. అయినా కొందరు అక్కడే నినాదాలు చేస్తూ ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో నాటకీయపరిణామాల మధ్య రావణ్&amp;zwnj;ను పోలీసులు సైలెంట్&amp;zwnj;గా మెజిస్ట్రేట్&amp;zwnj; ముందు హాజరుపరిచారు. అర్థరాత్రి వరకు సాగిన వాదనల తర్వాత ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అయితే ఇలా బెయిల్ వచ్చిందో లేదో మరో కేసులో రావణ్&amp;zwnj;ను పోలీసులు అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. &amp;nbsp;గత ఏడాది సర్పవరం పోలీస్&amp;zwnj; స్టేషన్&amp;zwnj;లో నమోదు అయిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని సర్పవరం తరలించారు. దీన్ని ఆయన తరపున వాదిస్తున్న శ్రవణ్&amp;zwnj; ఖండించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రిపై ఎలాంటి తప్పుడు కామెంట్స్ చేయలేదని, గతంలో &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; చేసిన వ్యాఖ్యలను మాత్రమే గుర్తు చేశారని అన్నారు. ఈ మధ్య కాలంలో నేతలు చేస్తున్న కామెంట్స్&amp;zwnj;పై చర్యలు తీసుకోకుండా ప్రశ్నిస్తున్న గొంతుకలను నొక్కేందుకు మాత్రమే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;జూన్ 28న జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావంలో రావణ్&amp;zwnj; శృతిమించి మాట్లాడారు. సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, ఉప ముఖ్యమంత్రి పవన్&amp;zwnj; కల్యాణ్, రాధా మనోహర్&amp;zwnj;దాస్&amp;zwnj;పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరైనా చేయిస్తున్నారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. ఆయనకు వచ్చే ఆదాయ వనరులను పరిశీలిస్తున్నారు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/4c86e3858748699ae53d301fabd3dff01782969548445215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP TET 2026: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-tet-2026-application-correction-one-time-delete-process-updates-252273</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-tet-2026-application-correction-one-time-delete-process-updates-252273#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 09:57:57 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-tet-2026-application-correction-one-time-delete-process-updates-252273</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP TET 2026:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర విద్యాశాఖ కీలక ఊరటనిచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్&amp;zwnj; ఆన్&amp;zwnj;లైన్ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు పొరపాటున నమోదు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం ఒక అవకాశాన్ని కల్పించింది. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఏవైనా పొరపాటులు గుర్తిస్తే వాటిని సవరించుకోడానికి గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ వన్&amp;zwnj;టైమ్ డిలీట్ అనే సరికొత్త ఫీచ్&amp;zwnj;ను అందుబాటులోకి తెచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ దరఖాస్తు ఫామ&amp;zwnj;లో పేరు, విద్యార్హతలు, లేదా ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేసేటప్పుడు కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. ఇటువంటి తప్పులు వల్ల భవిష్యత్&amp;zwnj;లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ఇప్పటికే సమర్పించిన దరఖాస్తును పూర్తిగా డిలీట్ చేసి, సరైన వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు టెట్ కన్వీనర్&amp;zwnj; వెంకట్&amp;zwnj; కృష్ణారెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సవరణ ప్రక్రియ నిరంతరం అందుబాటులో ఉండదు. కేవలం పరిమిత కాలం మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇవాళ్టి (జులై 2) నుంచి ఐదో తేదీ వరకు మాత్రమే అభ్యర్థులు ఈ వన్&amp;zwnj; టైమ్&amp;zwnj; డిలీట్&amp;zwnj; ఆప్షన్&amp;zwnj;ు వినియోగించుకోవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అభ్యర్థుల అధికారిక టెట్&amp;zwnj; వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లోకి వెళ్లి తమ లాగిన్ వివరాలతో ప్రవేశించాలి. అక్కడ వన్&amp;zwnj;టైమ్ డిలీట్&amp;zwnj; అనే ఐచ్చికాన్ని ఎంచుకోవాలి. దీని వల్ల పాత దరఖాస్తు వ్యవస్థ నుంచి డిలీట్ అవుతుంది. ఆ తర్వాత అభ్యర్థులు తాజా వివరాలతో ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తు తిరిగి సబ్&amp;zwnj;మిట్ చేయాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సవరణ ప్రక్రియలో కొన్ని పరిమితులు ఉన్నాయి. దరఖాస్తులో ఆధార్&amp;zwnj; నంబర్&amp;zwnj;, మొబై్&amp;zwnj; నంబర్ మినహా మిగిలిన అన్ని అంశాలను(పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, జిల్లా) మార్చుకోవడానికి వీలు ఉంటుంది. ఈ వన్ టైమ్ డిలీట్, తిరిగి దరఖాస్తు చేసుకునే ప్రక్రియకు ప్రభుత్వం ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు.అభ్యర్థులు ఉచితంగానే ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/bf5a248254ef8ed46cabac59db743f651782966448236215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-2nd-july-2026-252269</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-2nd-july-2026-252269#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 08:49:09 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-2nd-july-2026-252269</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana ACB : డిఎస్పి భీమ్ రెడ్డి నివాసాలపై ఏసీబీ సోదాలు- భారీ సంఖ్యలో ఆస్తులు గుర్తింపు!&lt;/h2&gt;
&lt;p&gt;Telangana ACB : డిఎస్పి భీమ్ రెడ్డి నివాసాలపై ఏసీబీ సోదాలు నిర్వహించారు. మహబూబ్&amp;zwnj;నగర్, నలగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే భారీగా ఆస్తులను గుర్తించినట్టు సమాచారం. బెంగళూరు నగరంలో ఒక ఎకరా భూమి, &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt; 3 ఎకరాల భూమి, జహీరాబాద్&amp;zwnj;లో 6 ఎకరాలు భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేస్కున్నారు. భీమ్ రెడ్డి నివాసంలో భారీగా విదేశీ మద్యం సీసాలు గుర్తించారు. భారీగా బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chandra Babu Latest News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Chandra Babu Latest News: మావిగన్ నినాదంతోనే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని చెప్పిన వైఎస్&amp;zwnj; &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt;&amp;zwnj;కు ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; కౌంటర్ ఇచ్చారు. ఎవరు వచ్చిన అమరావతిని కదల్చలేరని అన్నారు. గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోందని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Kavitha Arrest: నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్ట్!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Kavitha Arrest: ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో తెలంగాణ రక్షణ సేన తలపెట్టిన భూ పోరాటాన్ని పోలీసులు భగ్నం చేశారు. భూపోరాటం చేసే స్థలంలో వేసిన టెంట్లు తొలగించారు. ఈ క్రమంలో పోలీసులు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Latest News: పోలీసులతో బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;నేతల వాగ్వాదం- మంత్రులు పిలిస్తే అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపణలపై మంత్రులతో చర్చిచేందుకు సిద్ధమని గన్&amp;zwnj;పార్క్ వద్దకు బయల్దేరిన హరీష్&amp;zwnj;రావు, ప్రవీణ్&amp;zwnj; కుమార్&amp;zwnj;ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్&amp;zwnj;ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం నడిచింది. మంత్రులు పిలిస్తే పోలీసులు అడ్డుకోవడం ఏంటని నేతలు ప్రశ్నించారు. కార్లు వెళ్లనీయకపోవడంతో కాలినడకన వెళ్లేందుకు నేతలు సిద్ధమయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Latest News: గన్ పార్క్ వద్దే చర్చిద్దాం! తెలంగాణ భవన్&amp;zwnj; &lt;strong&gt;నుంచి&lt;/strong&gt; బయల్దేరిన హరీష్&amp;zwnj;! మధ్యలో అడ్డుకున్న పోలీసులు !&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తెలంగాణలో అప్పులు, అభివృద్ధి, కుంభకోణాలపై చర్చించేందుకు కాంగ్రెస్, బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; నాయకులు సిద్ధమయ్యారు. గురుకులాల టెండర్ల విషయంలో భారీ అవినీతి జరిగిందని బీఆర్&amp;zwnj;ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. దీనిపై గన్&amp;zwnj;పార్క్ వద్ద చర్చిద్దామని కాంగ్రెస్ సవాల్ చేసింది. దీన్ని స్వీకరించిన బీఆర్&amp;zwnj;ఎస్ నేతలు హరీష్&amp;zwnj;, ప్రవీణ్&amp;zwnj;కమార్&amp;zwnj; తెలంగాణ భవన్&amp;zwnj;ను బయల్దేరారు. మార్గ మధ్యలో జోక్యం చేసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Latest News: తెలంగాణ అప్పులపై పొలిటికల్&amp;zwnj; హైడ్రామా! కేటీఆర్, హరీష్ చర్చకు రావాలని మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బైఠాయింపు!&lt;/h2&gt;
&lt;p&gt;Telangana Latest News: తెలంగాణ అప్పులపై రాజకీయ కాకా రేగుతోంది. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్&amp;zwnj; ఆధారంగా &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, బీఆర్&amp;zwnj;ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; చర్చకు రావాలని బీఆర్&amp;zwnj;ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj; కేటీఆర్, మాజీ మంత్రి హరీష్&amp;zwnj; సవాల్ చేశారు. దీనికి స్పందించిన మంత్రులు తాము చర్చకు రడీ అంటూ సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్&amp;zwnj;కు వస్తానని మంత్రి జూపల్లి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు తాము కూడా చర్చకు సిద్ధమని మరికొందరు మంత్రులు రెడీ అయ్యారు. వారంతా గన్&amp;zwnj;పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి చర్చకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే చర్చించేందుకు కేసిఆర్, కేటీర్&amp;zwnj;, హరీష్&amp;zwnj; రావు రావాలని డిమాండ్ చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Latest News: శంషాబాద్&amp;zwnj; ఎయిర్&amp;zwnj;పోర్ట్&amp;zwnj;లో 20 మంది మహిళలు అరెస్టు- నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Latest News: నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నించిన 20 మంది మహిళలను ఎయిర్&amp;zwnj;పోర్ట్&amp;zwnj; అధికారులు అరెస్టు చేశారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు సందర్భంగా నకిలీ వీసాల బాగోతం బయటపడింది. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఎయిర్&amp;zwnj;పోర్ట పోలీసులకు అప్పగించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;AP TET 2026: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్- తప్పుల సవరణలో కీలక అప్&amp;zwnj;డేట్&amp;zwnj;!&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;AP TET 2026:&lt;/strong&gt;ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆన్లైన్ దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అప్లై చేసిన వారు తప్పులు చేసి ఉంటే సరి చేసే మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఛాన్స్ ఇస్తోంది. దీని కోసం వన్&amp;zwnj;టైం డిలీట్ ఆప్షన్&amp;zwnj;ను కల్పించింది. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఐదో తేదీ వరకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/cebabf63d1564677efd70eaeaa77e8a21782962138456215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-police-register-criminal-case-against-ap-police-over-kv-reddy-arrest-incident-252263</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-police-register-criminal-case-against-ap-police-over-kv-reddy-arrest-incident-252263#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 08:22:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-police-register-criminal-case-against-ap-police-over-kv-reddy-arrest-incident-252263</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Police vs AP Police:&lt;/strong&gt;హైదరాబాద్&amp;zwnj;లో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు సంచలనం సృష్టించాయి. ఏపీ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి హైదరాబాద్&amp;zwnj;కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేయడమే కాకుండా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఇప్పుడు న్యాయపరమైన మలుపు తిరిగాయి. పోలీసులపై కేసు నమోదు చేసే వరకు సిచ్యుయేషన్ వెళ్లింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మంగళవారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో హైదరాబాద్&amp;zwnj;లోని బైరామల్&amp;zwnj;గూడ, మధురానగర్&amp;zwnj;లో నివసిస్తున్న కేవీ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి ఓ టీం వచ్చి ఆయన్ని విచారించింది. సాధారణ దుస్తుల్లో, ప్రైవేటు వాహనంలో వచ్చి పోలీసులు కేవీ రెడ్డిని తీసుకెళ్లారు. ఆయన్ని బలవంతంగా లాక్కెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కనీసం దుస్తులు మార్చుకునేంత టైం కా ఇవ్వలేదని ఆరోపించారు. అడ్డుగా వచ్చిన తనపై అనుచితంగా ప్రవర్తించారని ఆయన భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;స్థానికులు వెంటనే స్పందించి ఏపీ పోలీసుల వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న సరూర్&amp;zwnj; నగర్ పోలీసులు అక్కకడికి చేరుకొని ఏపీ పోలీసులను, విజయలక్ష్మిని పోలీస్ స్టేషన్&amp;zwnj;కు తరలించారు. అక్క బాధితురాలి ఫిర్యాదు మేరకు బొబ్బిలి సీఐ శ్రీనివాస్&amp;zwnj;, ఇతర సిబ్బందిపై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించారనే ఆరోపణలతో సరూర్&amp;zwnj; నగర్&amp;zwnj; పోలీసులు కేసు నమోదు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై కేవీ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కామెంట్స్ చేశారు. విజయనగరం జిల్లా బాడంగికి చెందిన మాజీ సర్పంచ్&amp;zwnj; కండి రమేష్&amp;zwnj; &amp;nbsp;దీనిపై ఫిర్యాదు చేశారు. ఏప్రిల్&amp;zwnj; 10న కేవీ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో బీఎన్&amp;zwnj;ఎస్&amp;zwnj; సెక్షన్లు 152, 197, 296, 353, 352తోపాటు ఐటీ యాక్ట్&amp;zwnj;67, 67(ఏ) కింద కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మే 5న కోర్టు కేవీ రెడ్డి నాన్&amp;zwnj; బెయిలబుల్&amp;zwnj; వారెంట్&amp;zwnj; జారీ చేసింది. దీని ఆధారంగానే ఏపీ పోలీసులు అరెస్టుకు వచ్చామని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రాల మధ్య సరిహద్దులు దాటి పోలీసులు అరెస్టు చేసేటప్పుడు పాటించాల్సిన రూల్స్ పాటించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు స్థానిక పోలీసులకు ముందస్తు సమాచార ఇవ్వాలి, కానీ ఈ కేసులో ఏపీ పోలీసులు, ప్రైవేట్&amp;zwnj; వాహనాల్లో సివిల్ డ్రస్&amp;zwnj;లో వచ్చి కేవీ రెడ్డిని బలవంతంగా తీసుకెళ్లడం చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన అని విమర్శలు వస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవీ రెడ్డిపై నమోదు చేసిన ఐటీ యాక్ట్&amp;zwnj; సెక్షన్లు, బీఎన్&amp;zwnj;ఎస్&amp;zwnj; సెక్షన్ల తీవ్రతను బట్టి చూస్తే ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని బాధితుడి కుటుంబం వాదిస్తోంది. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/5a36091c055fdfdc107a852f89a828f61782960700891215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pawan Kalyan On Social Media: సోషల్ మీడియాలో విమర్శలపై పవన్ సీరియస్‌! ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-deputy-cm-pawan-kalyan-social-media-freedom-speech-criticism-cyber-crime-harassment-252239</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-deputy-cm-pawan-kalyan-social-media-freedom-speech-criticism-cyber-crime-harassment-252239#respond</comments><pubDate>Wed, 1 Jul 2026 19:47:20 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-deputy-cm-pawan-kalyan-social-media-freedom-speech-criticism-cyber-crime-harassment-252239</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Pawan Kalyan On Social Media:&lt;/strong&gt; ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సోషల్ మీడియా చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; సీరియస్ అయ్యారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని వదిలేస్తుంటే చేతకానివారిలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి ఆధారాలు లేకుండా చేసే విమర్శలకు ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు. ఇలాంటి వాటి కోసం తన ఆఫీస్&amp;zwnj;లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కులాలు, మతాలను రెచ్చగొట్టేలా శృతిమించి మాట్లాడుతున్నారని పవన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వారిపై కచ్చితంగా ఆధారాలతో ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఫ్రీడమ్ ఆఫ్&amp;zwnj; స్పీచ్&amp;zwnj; అంటే వ్యక్తిత్వహననానికి పాల్పడటం కాదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, విమర్శలు చేయడం స్వాగతించదగ్గ పరిణామమేనని అన్నారు. అయితే రాజ్యాంగ కల్పించిన హక్కును ఇష్టం వచ్చినట్టు అన్వయించుకొని బూతులతో రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసే విమర్శలకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot;రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుంది. వాక్ స్వాతంత్ర్యం అనేది బేషరతు అయినది కాదు.. ఆర్టికల్ 19(2) ప్రకారం కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రభుత్వాలను ప్రశ్నించే, విమర్శించే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంది. నకిలీ ఖాతాల వెనుక దాక్కుని బూతు పదజాలం ఉపయోగించడం, క్యారెక్టర్ అస్సాసినేషన్ చేయడం క్రిమినల్ నేరం. మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా మాట్లాడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. మతపరమైన నమ్మకాలను, దేవుళ్లను అవమానించడం రాజ్యాంగ పరిధిలోకి రాదు. నేరానికి, నేరస్థులకు ఎటువంటి కులం, మతం, రాజకీయ అనుబంధం ఉండదు. తప్పు చేసి తప్పించుకోవడానికి కులం, మతం, రాజకీయం వెనుక దాక్కోవాలని చూడొద్దు. సోషల్ మీడియా వేధింపుల అదుపునకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక యంత్రాంగం &amp;nbsp;ఏర్పాటు. బాధితులు తమ వద్ద ఉన్న స్క్రీన్&amp;zwnj;షాట్లు, లింకులు, వీడియో ఆధారాలను డిప్యూటీ సీఎం ఆఫీస్&amp;zwnj;కు సమర్పించవచ్చు.&quot;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;వాక్ స్వాతంత్ర్యం&amp;hellip; సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి శ్రీ &lt;a href=&quot;https://x.com/PawanKalyan?ref_src=twsrc%5Etfw&quot;&gt;@PawanKalyan&lt;/a&gt; గారు సందేశం&lt;br /&gt;&lt;br /&gt;Live Link: &lt;a href=&quot;https://t.co/PZ5dnmmd9C&quot;&gt;https://t.co/PZ5dnmmd9C&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; JanaSena Party (@JanaSenaParty) &lt;a href=&quot;https://x.com/JanaSenaParty/status/2072309091595395241?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 1, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;నేరస్తులకు కులాలు, మతాలు ఉండవని, వారి ఆలోచనే వేరుగా ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఇకపై &amp;nbsp;సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురయ్యే వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సైబర్ నేరగాళ్లు, ఇలాంటి రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చట్టాలను మీరి ఏం చేసినా శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు షేర్ చేయవద్దని, ఇతరులను దూషించే కంటెంట్&amp;zwnj;ను కూడా షేర్ చేయొద్దని పిలుపునిచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot;సోషల్ మీడియా నేరస్థులపై కొత్త చట్టాలు BNS, BNSS, ఐటీ చట్టం 2000 కింద కఠిన కేసులు. తప్పుడు ప్రచారాలు, పుకార్లు వ్యాప్తి చేస్తే BNS సెక్షన్ 353 కింద చర్యలు.ఐడెంటిటీ థెఫ్ట్, నకిలీ ఖాతాల క్రియేషన్ పై ఐటీ యాక్ట్ సెక్షన్ 66C, 66D కింద కఠిన చర్యలు. వ్యవస్థీకృత నేరస్థులను ఏరిపారేయడానికి సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి 'ప్రత్యేక టాస్క్ ఫోర్స్' ఏర్పాటు. ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోకపోతే, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తెస్తాం. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను, బెదిరింపులను ఫార్వార్డ్ చేసి ప్రోత్సహించవద్దు. మన మాటల్లో బాధ్యత, భాషలో గౌరవం ఉండాలి.. పరిధులు దాటితే చట్టపరమైన పరిణామాలు తప్పవు.&quot;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/01/b82df3ca32ae4e916e5464da674459711782915307690215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[YS Jagan Mohan Reddy On Beach Shacks: వైజాగ్ ఆర్కే బీచ్‌లో మందుబాబులు చిందేయేబోతున్నారా? జగన్ చేసిన విమర్శలేంటీ? అసలు ఈ బీచ్‌ షాక్స్ కథేంటీ? ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/what-is-beach-shacks-vizag-beach-shack-policy-ap-govt-jagan-criticisms-252211</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/what-is-beach-shacks-vizag-beach-shack-policy-ap-govt-jagan-criticisms-252211#respond</comments><pubDate>Wed, 1 Jul 2026 15:41:11 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ విశాఖపట్నం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/what-is-beach-shacks-vizag-beach-shack-policy-ap-govt-jagan-criticisms-252211</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;YS Jagan Mohan Reddy On Beach Shacks:&amp;nbsp;&lt;/strong&gt;వీకెండ్&amp;zwnj; వచ్చింది అంటే చాలా ఎక్కడ టూర్ ప్లాన్ చేద్దామనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది బీచ్&amp;zwnj;ను ప్రిఫర్ చేస్తారు. అందుకే టూర్ ప్లాన్ వచ్చింది అంటే చాలా మొదట గుర్తుకు వచ్చేది గోవానే. అలాంటి పరిస్థితి లేకుండా మన దగ్గర కూడా అలాంటి ఫెసిలిటీస్&amp;zwnj;తో బీచ్&amp;zwnj;వ్యూ ఎంజాయ్&amp;zwnj; చేస్తూ చిల్ అవ్వొచ్చని ప్రభుత్వం చెబుతోంది. అందుకే &amp;nbsp;తీరంలో బీచ్&amp;zwnj; షాక్స్&amp;zwnj; పేరుతో సరికొత్త టూరిజం డెస్టినేషన్ ఏర్పాటు చేస్తున్నారు. టూరిజం పాలిసీని తీసుకొస్తూ ఏపీ బీచ్&amp;zwnj;లలో తాత్కాలిక షాక్స్ ఏర్పాటుకు గ్రీన్&amp;zwnj; సిగ్నల్ ఇచ్చింది. దీనిపై పొలిటికల్&amp;zwnj; సర్కిల్స్&amp;zwnj;లో మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. వైజాగ్ సంస్కృతి నాశనం చేస్తున్నారని జగన్ లాంటి వారంతా దుమ్మెత్తి పోస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;బీచ్&amp;zwnj; షాక్స్ అంటే ఏంటీ?&lt;/h2&gt;
&lt;p&gt;సింపుల్&amp;zwnj;గా చెప్పాలంటే బీచ్&amp;zwnj; షాక్స్ అంటే సముద్ర తీరంలో పర్యాటకుల కోసం తాత్కాలికంగా నిర్మించే ఎకో ఫ్రెండ్లీ రెస్టారెంట్లు, కేఫ్&amp;zwnj;లు. ఇవి సిమెంట్&amp;zwnj;, ఇటుకలతో కాకుండా కోస్టల్&amp;zwnj; రెగ్యులేషన్ జోన్&amp;zwnj; నిబంధనలకు లోబడి వెదురు, కలప, తాటి ఆకులు, కాన్వాస్&amp;zwnj; క్లాత్&amp;zwnj;లతో డిజైన్ చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గోవా, కేరళ వంటి అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లో ఈ షాక్స్&amp;zwnj; అత్యంత ప్రజాదరణ పొందాయి. పర్యాటకులు ఇసుక తిన్నెలపై ఏర్పాటు చేసే సన్&amp;zwnj;బెడ్స్&amp;zwnj;, గొడుగుల కింద రిలాక్స్&amp;zwnj; అవుతూ, సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ స్థానిక ఆహారాన్ని ఎంజాయ్&amp;zwnj; చేయడానికి కేరాఫ్&amp;zwnj; అడ్రస్&amp;zwnj;గా నిలుస్తాయి. పర్యాటక రంగంలో రెవెన్యూ జనరేట్&amp;zwnj; చేయడానికి, విదేశీ టూరిస్టులను ఆకర్షించడానికి ఇవి ఒక పవర్&amp;zwnj;ఫుల్&amp;zwnj; టూల్&amp;zwnj;గా ఉపయోగపడతాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీ ప్రభుత్వం బీచ్&amp;zwnj; షాక్స్ పాలసీ రూల్స్ ఇవే&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్&amp;zwnj;గా అధికారికంగా గెజట్&amp;zwnj; విడుదల చేస్తూ జీవో నెంల్&amp;zwnj; 362 ద్వారా కొన్ని రూల్స్ పెట్టింది. దీని ప్రకారం టూరిజం ప్రమోషన్&amp;zwnj; కోసం ప్రాథమికంగా మూడేళ్ల కాలానికి లైసెన్స్లు ముంజూరు చేస్తారు. మొదటి విడతలో భాగంగా కేవలం బాపట్లలోని సూర్యలంక బీచ్&amp;zwnj;, విశాఖ బీచ్&amp;zwnj;లలో మాత్రమే వీటిని ప్రయోగాత్మకంగా అనుమతి ఇస్తారు. ప్రతి షాక్&amp;zwnj; సుమారు వెయ్యి నుంచి 1500 వందల చదరపు అడుగల వైశ్యాల్యంలో, సరైన కిచెన్&amp;zwnj;, ఫెన్సింగ్&amp;zwnj;, శానిటేన్ సౌకర్యాలతో ఉండాలి. ఈ షాక్స్&amp;zwnj;లో కేవలం తక్కువ ఆల్కాహాలిక్&amp;zwnj; బెవరేజెస్&amp;zwnj; అంటే బీర్&amp;zwnj; వైన్&amp;zwnj;, రెడీ టు డ్రింక్&amp;zwnj; పానీయాలు మాత్రమే సర్వ్&amp;zwnj; చేయడానికి అనుమతి ఉంటుంది. ఎలాంటి హార్డ్&amp;zwnj; లిక్కర్&amp;zwnj; విక్రయించడానికి లేదు. మద్యపాన సేవలు ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఆహార సేవలు రాత్రివేళల్లో కూడా కొనసాగించవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;షాక్స్&amp;zwnj; లైసెన్స్&amp;zwnj; ఫీజు&lt;/h2&gt;
&lt;p&gt;మూడు సంవత్సరాల కోసం ప్రాథమిక అప్లికేషన్ ఫీజు రెండు లక్షల రూపాయలు, సైలెన్స్&amp;zwnj; కోసం పదివేల రూపాయలు చెల్లించాలి. మొదటి సంవత్సరానికి వార్షిక రిటైల్&amp;zwnj; ఎక్సైజ్&amp;zwnj; టాక్స్&amp;zwnj; ఏడు లక్షల 50 వేల రూపాయలు ఉంటుంది. దీన్ని ఏటా పది శాతం పెంచుతుంటారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;బీచ్&amp;zwnj; షాక్స్&amp;zwnj;పై జగన్ విమర్శలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వైఎస్&amp;zwnj;ఆర్ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;&amp;zwnj; పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్&amp;zwnj; &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; మోహన్ రెడ్డి విమర్శల దాడి చేశారు. టూరిజం నెపంతో ఆంధ్రప్రదేశ్&amp;zwnj;ను క్రమంగా లిక్కర్ హబ్&amp;zwnj;గా మారుస్తున్నారని, పవిత్రమైన విశాఖను మందుబాబులు అడ్డాగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్ర తీరాల్లో బహిరంగంగా మద్యం విక్రయాలు జరపడం వల్ల లా అండ్ ఆర్డర్&amp;zwnj; సమస్యలు వస్తాయని, వైజాగ్&amp;zwnj; బీచ్&amp;zwnj; రోడ్డుకు వచ్చే ఫ్యామిలీస్&amp;zwnj;, మహిళల భద్రత గాలిలో కలుస్తుందని ఆరోపించారు. 2016లో అప్పటి &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ప్రభుత్వం వైజాగ్&amp;zwnj;లో బీచ్&amp;zwnj; లవ్ ఫెస్టివల్ పెట్టాలని చూస్తే మహిళా సంఘాలు అడ్డుకున్న విషయాన్ని వైసీపీ గుర్తు చేస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot;బీచ్&amp;zwnj;షాక్స్&amp;zwnj; పేరుతో తీరంలో మద్యం అమ్మితే కుటుంబంతో మొత్తం కలిసి బీచ్&amp;zwnj;కు ఎలా వెళ్తారు. దీని వల్ల బహిరంగ ప్రదేశాలు విశ్రాంతి కోసం వెళ్లే ఫ్యామిలీలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. &quot; అని జగన్ విమర్శించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;దీనికి కూటమి నేతల కౌంటర్&lt;/h2&gt;
&lt;p&gt;వైజాగ్&amp;zwnj; ఒక అంతర్జాతీయ ఐటీ పర్యాటక నగరంగా ఎదుగుతోందని ఇక్కడికి వచ్చే టూరిస్టులకు కనీస వినోద సౌకర్యాలు లేకపోవడం వల్ల రాష్ట్ర రెవెన్యూ గోవా, కేరళ వంటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుందని నేతలు అంటున్నారు. బీచ్&amp;zwnj; షాక్స్ చుట్టూ లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు సీసీటీవీ సర్వైలెన్స్&amp;zwnj;, స్పెషల్ పోలీస్&amp;zwnj; పెట్రోలింగ్&amp;zwnj; ఏర్పాటు చేస్తున్నట్టు హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. పర్యావరణవేత్తల ఆందోళన పరిగణలోకి తీసుకొని సింగిల్&amp;zwnj; యూజ్ ప్లాస్టిక్&amp;zwnj;ను పూర్తిగా నిషేధించడంతోపాటు శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అమలు చేయాలని యాజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఏడాది తర్వాత ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాలను సమీక్షించిన తర్వాతే మిగిలిన జిల్లాలకు విస్తరిస్తామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/01/bea5bd0eb2625a993d652c65590772b51782900535573215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pawan Kalyan Comments : "క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/jana-sena-chief-and-ap-deputy-cm-pawan-kalyan-met-with-information-gathering-committee-of-jana-sena-construction-leaders-251806</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/jana-sena-chief-and-ap-deputy-cm-pawan-kalyan-met-with-information-gathering-committee-of-jana-sena-construction-leaders-251806#respond</comments><pubDate>Sat, 27 Jun 2026 14:38:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/jana-sena-chief-and-ap-deputy-cm-pawan-kalyan-met-with-information-gathering-committee-of-jana-sena-construction-leaders-251806</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Pawan Kalyan Comments :&amp;nbsp;&lt;/strong&gt;జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీతో జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో హాట్&amp;zwnj;టాపిక్&amp;zwnj;గా మారిన గాదె సాయికృష్ణ ఉదంతంపై కూడా స్పందించారు. సాయికృష్ణ అనే వ్యక్తి ఒక క్రిమినల్&amp;zwnj; అని గుర్తు చేశారు. చిన్నతనం నుంచే నేరలను వృత్తిగా మార్చుకున్న వ్యక్తి అని వివరించారు. అలాంటి వ్యక్తి ఏమయ్యాడో తెలియదని తల్లి బాధపడటంతో తప్పులేదని ఆమె బాధ తనకు తెలుసని అన్నారు. అయితే అలాంటి క్రిమినల్&amp;zwnj;ను సపోర్ట్ చేస్తున్న వైసీపీ నేతలు కులాన్ని లాగడం వారి రాజకీయ అజెండాకు అద్ధం పడుతుందని అన్నారు. ప్రతి వివాదంలోకి కులాన్ని మతాన్ని లాగడం వాళ్ల మెయిన్ అజెండా అని అన్నారు. అందుకే వారికి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. అయినా సరే మారేది లేదు, ఇలానే ఉంటామని కమిట్&amp;zwnj;మెంట్&amp;zwnj;తో వారు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం చూస్తే ముచ్చటేస్తుందని చెప్పారు. ఆ పార్టీ నేతలు అలానే చేస్తూ ప్రజల్లో మరింత దిగజారుతూ కరిగిపోవాలని ఆశించారు &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt;. తప్పు ఎవరు చేసిన తప్పేనని, అలాంటి వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కులాలు, మతాలతో రాజకీయాలు చేసే వైసీపీ నేతలు తనను మాత్రం తన కులం వారితో తిట్టిస్తున్నారని, తానేదో కుల రాజకీయాలు చేస్తున్నట్టు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వారు చేస్తున్న విమర్శలను గురించి కాకుండా వారి ఐడియాలజీని గుర్తించి రాజకీయాలు చేయాలని నేతలకు సూచించారు. అలాంటి వారి ట్రాప్&amp;zwnj;లో పడితే పార్టీలకు భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. ఇలాంటి విభజన రాజకీయాలతో పొలిటికల్&amp;zwnj;గా ఒకట్రెండు సార్లు విజయవంతం కావచ్చేమో కానీ సొసైటీలో, ప్రజల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. అలాంటి వాటి జోలికి తాను వెళ్లబోనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్&amp;zwnj; విధానానికి వ్యతిరేకమని అందరూ ఒకే చోట చదువుకునే రోజులు రావాలని బలంగా కోరుకున్న వ్యక్తినని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశం&lt;a href=&quot;https://x.com/hashtag/jspmembershiptoleadership?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#jspmembershiptoleadership&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;Live Link: &lt;a href=&quot;https://t.co/tA5Rzo0neT&quot;&gt;https://t.co/tA5Rzo0neT&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; JanaSena Party (@JanaSenaParty) &lt;a href=&quot;https://x.com/JanaSenaParty/status/2070757916924432795?ref_src=twsrc%5Etfw&quot;&gt;June 27, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;p&gt;తన ఐడియాలజీ తెలిసిన వారు మాత్రమే తనతో ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తున్నారని, అలాంటి వారికే పదవులు వస్తున్నాయని పవన్ చెప్పారు. ఇలాంటి ఆలోచనలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తన వద్ద పేపర్లు, టీవీలు లేవని, ఉన్నది జనసైన్యమేనని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ద్వారా జనసేన ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇలాంటి సైన్యం 18 వేల మంది కావాలని తెలిపారు. ప్రతి ఊరిలో ఇలాంటి వ్యక్తి ఒకరు ఉంటే ప్రజల్లో కచ్చితంగా మంచి మార్పు వస్తుందని అన్నారు. నాయకులు ఏ పని చేస్తున్నారో అన్న కోణంలో కాకుండా ప్రజలకు దేశానికి ఎలా ఉపయోగపడతారో అన్న దృష్టితో తయారు చేస్తున్నట్టు వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; ఐడియాలజీ బాగా తెలిసిన వ్యక్తులు ప్రత్యర్థులకు గట్టిగా కౌంటర్ ఇవ్వగలరని పవన్ తెలిపారు. ప్రతి చిన్న విమర్శకీ తానే కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్తే నాయకులుగా మిగతా వారంతా ఎప్పుడు ఎదుగుతారని ప్రశ్నించారు. కులాల చట్రాన్ని దాటి పని చేయాలని సూచించారు. తాను మాత్రం కులాలో రాజకీయాలు చేయడం లేదని అన్ని కులాల వారు ఐక్యంగా ఆలోచించే వేదిక తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. తనలా నిస్వార్థంగా పని చేసే నాయకులు తనతో ఉంటే మరింత బలంగా ఎదుగుతానని ఆలాంటి ప్రయత్నాల్లోనే పార్టీ నిర్మాణం సాగుతుందని చెప్పారు. అలాంటి వారికి కచ్చితంగా పదవులు, గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/27/580a2afa9ca319477593f2e56d3d2ceb1782551240865215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-27th-june-2026-251781</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-27th-june-2026-251781#respond</comments><pubDate>Sat, 27 Jun 2026 08:54:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-27th-june-2026-251781</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;రేపు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం..&lt;/h2&gt;
&lt;p&gt;అమరావతి: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఐదేళ్లలోపు 49.20 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్యారోగ్య శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. ఉండవల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. మరోవైపు, విశాఖపట్నంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.&lt;/p&gt;
&lt;h3&gt;అఫ్గానిస్తాన్&amp;zwnj;లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది.. రోడ్లపైకి పరుగులు తీసిన జనం!&lt;/h3&gt;
&lt;p&gt;న్యూఢిల్లీ/కాశ్మీర్: అఫ్గానిస్తాన్&amp;zwnj;లో సంభవించిన భారీ భూకంపం భారత్&amp;zwnj;తో పాటు పలు ఆసియా దేశాలను వణికించింది. శనివారం రాత్రి 7 గంటల 4 నిమిషాల 52 సెకన్ల సమయంలో ఒక్కసారిగా తీవ్రమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అఫ్గానిస్తాన్&amp;zwnj;లోని హిందూకుష్ ప్రాంతంలో భూ అంతర్భాగంలో దాదాపు 192 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఈ భూకంప ప్రభావం పొరుగు దేశాలైన పాకిస్థాన్&amp;zwnj;, చైనా, తజికిస్థాన్&amp;zwnj;, ఉజ్బెకిస్థాన్&amp;zwnj;, కిర్గిజ్&amp;zwnj;స్థాన్&amp;zwnj;లలో కూడా తీవ్రంగా కనిపించింది.&lt;/p&gt;
&lt;h2&gt;వైసీపీని అడ్డుకుంది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు&lt;/h2&gt;
&lt;p&gt;ఉండవల్లి: గుంటూరు జిల్లా ఉండవల్లిలో వైఎస్సార్ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; పార్టీ (వైసీపీ) నేతలపై దాడికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులు అని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దాడి వెనుక నారా లోకేష్ హస్తం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉండవల్లిలో తమ పర్యటనను అడ్డుకుంది అసలైన రైతులు కాదని, వారంతా టీడీపీ గూండాలని అంబటి రాంబాబు ఆరోపించారు. కేవలం నారా లోకేష్ ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయని, రైతుల ముసుగు వేసుకుని టీడీపీ శ్రేణులు తమపైకి వచ్చాయని ఆయన మండిపడ్డారు. ఇలాంటి భౌతిక దాడులను, టీడీపీ గూండాయిజాన్ని తాము అస్సలు లెక్కచేయబోమని, ఈ దాడులన్నింటినీ ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు తన సొంత కొడుకును వాడుకుంటున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు తన చేతిలో ఉన్న గొడ్డలిని ఇప్పుడు లోకేష్ చేతిలో పెట్టారని, కొడుకు చేతికి గొడ్డలి ఇచ్చి చంద్రబాబు వెనక ఉండి నాటకాలు ఆడిస్తున్నారని ధ్వజమెత్తారు. తమది గొడ్డలి పార్టీ అని విమర్శించే చంద్రబాబు.. ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా తమది గొడ్డలి పార్టీ అయితే ఇవాళ తాము తన్నులు తింటామా అని ప్రశ్నిస్తూ, అసలైన గొడ్డలి పార్టీ ఎవరిదో అందరికీ స్పష్టమైందని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;రాజధాని ప్రాంత రైతుల ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికే తాము వచ్చామని అంబటి పేర్కొన్నారు. అమరావతి రైతుల విజ్ఞప్తి మేరకే తమ అధినేత వైఎస్ &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; మోహన్ రెడ్డి ఒక పరిరక్షణ కమిటీని వేశారని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిశీలించాలని స్వయంగా రైతులే కోరడంతోనే తాము పర్యటించామని చెప్పారు. టీడీపీ గూండాలు ఎవరెంత అడ్డుకున్నా సరే.. తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, నిరంతరం రైతుల పక్షాన నిలబడి పోరాడుతామని అంబటి స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;Amaravati Farmers Attack On YSRCP Leaders: అమరావతి పర్యటనకు బయల్దేరిన వైసీపీ టీంపై రాజధాని రైతుల కోడిగుడ్లు దాడి- పరిస్థితి ఉద్రిక్తం!&lt;/h2&gt;
&lt;p&gt;Amaravati Farmers Attack On YSRCP Leaders: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలు ఆ ప్రాంతంలో పర్యటించేందుకు చేసిన ప్రయత్నాన్ని రాజధాని రైతులు అడ్డుకున్నారు. గోబ్యాక్ నినాదాలతో వారిపై కోడిగుడ్లతో దాడి చేశారు. వైసీపీ వల్లే ఈరోజు అమరావతికి ఈ దుస్థితి వచ్చిందని నినాదాలు చేశారు. వారికి అమరావతి పేరు ఎత్తే అర్హత లేదని నినదించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Director Bhagarajy Death News: సినీ పరిశ్రమలో మరో విషాదం- ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ మృతి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Director Bhagarajy Death News: &amp;nbsp;ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ ఇవాళ తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన 75 సినిమాల్లో నటించారు. 25సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తమిళ సినిమా సీనియర్ దర్శకులలో ఒకరు, కథారచయిత దిగ్గజం అయిన కె. భాగ్యరాజ్ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆకస్మిక గుండెపోటుతో ఆయన మరణించినట్లు సమాచారం. 1953 జనవరి 7న జన్మించిన ఆయనకు ఇప్పుడు 73 ఏళ్లు. ఆయన మరణం పట్ల చిత్ర పరిశ్రమతో సహా వివిధ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. తన గురువు భారతీరాజా మరణించిన 17 రోజులకే భాగ్యరాజ్ మరణించడం చిత్ర పరిశ్రమను శోకంలో ముంచింది.&lt;/p&gt;
&lt;h2&gt;ఈ భాగ్యరాజ్ ఎవరు?&lt;/h2&gt;
&lt;p&gt;ఈరోడ్ జిల్లాలోని గోపిచెట్టిపాలయం సమీపంలో ఉన్న వెల్లంగోయిల్ గ్రామానికి చెందిన కృష్ణస్వామి-అమరావతి దంపతులకు భాగ్యరాజ్ మూడో కుమారుడిగా జన్మించాడు. అతని మొదటి భార్య ప్రవీణ అనారోగ్యంతో మరణించిన తర్వాత, అతను ఆ సమయంలో ప్రముఖ నటిగా ఉన్న పూర్ణిమను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు శరణ్య అనే కుమార్తె, శంతను అనే కుమారుడు ఉన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;భాగ్యరాజ్ సినీ ప్రస్థానం:&lt;/h2&gt;
&lt;p&gt;భాగ్యరాజ్ 1977లో దర్శకుడు భారతీరాజా మొదటి సినిమా 16 వయత్తినిలేలో అసిస్టెంట్&amp;zwnj;గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భారతీరాజా రెండో సినిమా కిజక్కే పోగుమ్ రైల్&amp;zwnj;లో అసిస్టెంట్ డైరెక్టర్&amp;zwnj;గా పనిచేసి గౌండమణితో ఓ సన్నివేశంలో నటించాడు. భారతీరాజా మూడో సినిమా సిగప్పు రోజాల్లో కూడా చిన్న పాత్ర పోషించి, సినిమాకు డైలాగ్స్ రాశాడు. తన తదుపరి చిత్రం పుతి వరపక్కల్&amp;zwnj;లో భారతీరాజా భాగ్యరాజ్&amp;zwnj;ని డైలాగ్ రైటర్&amp;zwnj;గానే కాకుండా హీరోగా కూడా పరిచయం చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;దర్శకుడు అవతార్:&lt;/h2&gt;
&lt;p&gt;భాగ్యరాజ్ 1979లో స్వర్ ఎలా చితిరగళ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇద్ద పోయి నాలి వా, అంతా 7 దంతి, తూరల్ నిన్ను పోచ్చు, డార్లింగ్, డార్లింగ్, డార్లింగ్, ముంతనై ముడిచు, విధి, సుందర కాండమ్, ఆసా పోలీస్ 100, రాసుకుట్టి, ఒరు ఉరుల ఒరు రాజకుమారి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి, హీరోగా సక్క తంగంగా నిలిచారు. ఎగతాళి, వ్యంగ్యంతో కూడిన కామెడీ డైలాగ్&amp;zwnj;లతో పాటు, భాగ్యరాజ్ తన చిత్రాల ద్వారా కులం, మతానికి వ్యతిరేకంగా బలమైన సామాజిక సందేశాన్ని వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;స్క్రీన్ రైటింగ్ దిగ్గజం:&lt;/h2&gt;
&lt;p&gt;ఒక సాధారణ కథను తీసుకుని, దానికి బలమైన, ఆసక్తికరమైన స్క్రీన్&amp;zwnj;ప్లేను అల్లడంలో భాగ్యరాజ్ నిష్ణాతులు. ఈ కారణంగానే, ఆయనను తెర కథల హీరో అని కూడా చెబుతారు. సాధారణంగా దర్శకుడిగా గుర్తింపు పొందినప్పటికీ, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నటుడు, చిత్ర రచయిత, సంగీత స్వరకర్త, నిర్మాత, పాత్రికేయుడు కూడా.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Keerthy Suresh Visited Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ దంపతులు&lt;/h2&gt;
&lt;p&gt;Keerthy Suresh Visited Tirumala: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో హీరోయిన్ కీర్తి సురేష్ దంపతులు దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదపండితులు ఆశీర్వాదం అందించారు. టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. వివాహం తరువాత తొలిసారి స్వామి వారి దర్శనం కోసం వచ్చాను. దర్శనం బాగా జరిగింది. ప్రస్తుతం హీరో వెంకటేష్, మరొక్క సినిమా నడుస్తుందని తెలిపారు.&lt;/p&gt;
&lt;h2&gt;ఏనుగుల దాడిలో రైతు దుర్మరణం- విచారం వ్యక్తం చేసిన పవన్ &amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;తిరుపతి జిల్లా, పాకాల మండలం, పల్లగుట్టపల్లి గ్రామానికి చెందిన రైతు బి. తిమ్మారెడ్డి (65) ఏనుగుల దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకొని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ &amp;nbsp;విచారం వ్యక్తం చేశారు. బాధాకరమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఏనుగుల సంచారం, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. &amp;nbsp;తిమ్మారెడ్డి మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించి తక్షణం పరిహారం అందించాలని ఆదేశించారు.&lt;/p&gt;
&lt;h2&gt;జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీతో పవన్ భేటీ&lt;/h2&gt;
&lt;p&gt;&lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశం శనివారం ఉదయం 10 గంలకు సి కె కన్వెన్షన్ హాల్, మంగళగిరిలో జరగనుంది. పరిశీలకులు, కమిటీ సభ్యులకు పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;నేడు మార్కాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన&amp;nbsp;&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Chandra Babu Latest News:&lt;/strong&gt; ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జూలై నాటికి మొదటి ఫేజ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో శరవేగంగా సాగుతోన్న వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారు. గిద్దలూరు నియోజకవర్గంలో సంజీవని కార్యక్రమంలో పాల్గొంటారు. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు వెలిగొండ ప్రాజెక్టు ఎంతో కీలకంగా ఉంది. ఇది పూర్తైతే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీటి కష్టాలు తీరతాయని అంచనా. దశాబ్దాలుగా నెలకొన్న ఫ్లోరైడ్ సమస్యకూ చెక్ పడనుంది. రెండు దశలుగా సాగుతోన్న ఈ ప్రాజెక్టులో స్టేజ్&amp;ndash;Iలో 1,19,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు, స్టేజ్&amp;ndash;IIలో 3,28,300 ఎకరాలకు సాగునీరు, 11.25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. స్టేజ్&amp;ndash;I కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. దాదాపు 19 కి.మీ. మేర టన్నెల్&amp;ndash;I తవ్వకం, ఎగ్జిట్ ఛానల్ &amp;amp; లింక్ ఛానల్ పనులు పూర్తయ్యాయి. ఫీడర్ కాలువ, తీగలేరు, గొట్టిపడియ ప్రధాన కాలువ సిద్ధమయ్యాయి. రెండు హెడ్ రెగ్యులేటర్లు, టన్నెల్ లైనింగ్, అప్రోచ్ ఛానల్, తూర్పు ప్రధాన కాలువ పనులు చివరి దశకు వచ్చాయి. ఆర్ అండ్ ఆర్ కోసం వ్రభుత్వం ఇప్పటి వరకు &amp;nbsp;రూ.190 కోట్లను ఖర్చు చేసింది. మొత్తం 11 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. ఈ మేరకు రేపు ప్రాజెక్టును సందర్శించిన అనంతరం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; సమావేశం అవుతారు.&lt;/p&gt;
&lt;p&gt;ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ప్రభుత్వం సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. అందరికీ ఆరోగ్య సేవలు, ఆరోగ్య భద్రత చేకూర్చాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. నాణ్యమైన, అందుబాటు ధరల్లో, సకాలంలో వైద్య సేవలు అందించే సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదిక ఈ సంజీవని. పీహెచ్&amp;zwnj;సీల నుంచి జిల్లా ఆసుపత్రి వరకు, ఆరోగ్య ఉప కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు మొత్తం ఆరోగ్య వ్యవస్థను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానం చేయనున్నారు. ఎన్&amp;zwnj;సీడీ స్క్రీనింగ్, మాతృ-శిశు ఆరోగ్య సేవలు, 108 ఎమర్జెన్సీ, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ-ఔషధి వంటి అన్నింటినీ &amp;nbsp;ఒకే డిజిటల్ ప్లాట్&amp;zwnj;ఫామ్&amp;zwnj; కిందకు తెస్తోంది. గతేడాది జూలై 3న కుప్పంలో, ఈ ఏడాది మార్చి 15న చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్&amp;zwnj;గా &amp;lsquo;సంజీవని&amp;rsquo; ప్రభుత్వం ప్రారంభించింది. దీనిలో గొప్ప ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి అమలు చేయనుంది. సంజీవని ద్వారా డాక్టర్&amp;zwnj;తో &amp;nbsp;అపాయింట్మెంట్ బుక్ చేసుకునే సదుపాయం, వైద్యం తర్వాత డాక్టర్ స్వయంగా ఆరోగ్యంపై ఫాలోఅప్ చేయడం, వర్చువల్ కనెక్ట్ ద్వారా ఎక్సపర్ట్స్ ఉన్న ప్రాంతం నుంచి కూడా వైద్యం అందించడం, సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మోనిటర్ చేయడం, సంజీవని వెల్&amp;zwnj;నెస్ యాప్&amp;zwnj; ద్వారా మీ ఆరోగ్య సూచనలు పొందవచ్చు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్&amp;zwnj;తో ఒక ఏఐ డాక్టర్&amp;zwnj;ను ఇవ్వడమే సంజీవని ముఖ్య ఉద్దేశం&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ముఖ్యమంత్రి పర్యటన వివరాలు&lt;/h2&gt;
&lt;p&gt;ఉదయం 10:45 గంటలకు దోర్నాల మండలం, గంటవానిపల్లెకు చేరుకుంటారు. 11 నుంచి మధ్యాహ్నం 12:20 గంటల వరకూ వెలిగొండ ప్రాజెక్టు సందర్శనతో పాటు, అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి అవుతారు. వెలిగొండ ప్రాజెక్టు పర్యటన ముగించుకుని 12:35 గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంసెట్టిపల్లికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 01.10 నుంచి 01.40 వరకు కృష్ణంసెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం లబ్ధిదారులు, వైద్య సిబ్బందితో సమావేశం అవుతారు. 01:45 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 03.35 గంటలకు &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 06.15 గంటలకు అమరావతి చేరుకుంటారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/27/5c8752dc704a9d1e830211cc22bbfdb11782530609306215_original.jpg" width="220"/></item></channel></rss>