<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>nellore</title><atom:link href="https://telugu.abplive.com/nellore/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Sun, 14 Jun 2026 22:14:12 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351#respond</comments><pubDate>Sat, 13 Jun 2026 10:36:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Today News Updates | టుడే లేటెస్ట్ న్యూస్ అప్&amp;zwnj;డేట్స్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;Jnaneshwari Missing Case : తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి&lt;/h2&gt;
&lt;p&gt;Jnaneshwari Missing Case : తునిలో ఏడు రోజులు కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో విషాదం నెలకొంది. పాప కోసం వెతికేందుకు ఆధారమైన పెంపుడు కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో దర్యాప్తు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై పోలీసులు డైలమాలో పెడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Jeedimetla Crime News: జీడిమెట్లలో బంగ్లాదేశ్ జాతీయులు అరెస్ట్!&lt;/h2&gt;
&lt;p&gt;Jeedimetla Crime News: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో అక్రమంగా నివసిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారి వద్ద భారత్&amp;zwnj;లో నివసించేందుకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పాస్&amp;zwnj;పోర్టులు, వీసాలు లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేవని పోలీసులు వెల్లడించారు. వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు వారిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్&amp;zwnj;కు తరలిస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తైన అనంతరం వారిని బంగ్లాదేశ్&amp;zwnj;కు పంపిస్తారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Crime News: సనత్ నగర్&amp;zwnj;లో మహిళా పైలెట్&amp;zwnj;కు వేధింపులు- ఫిట్నెస్ మేనేజర్&amp;zwnj;పై ఫిర్యాదు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Crime News: Cult జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్ పై మహిళా పైలెట్ ఫిర్యాదు చేశారు. జిమ్ ట్రైనింగ్ పేరుతో పైలెట్ ను లోబర్చుకునేందుకు ప్రయత్నించిన ట్రైనర్ సంతోష్ గౌడ్. ఒక రాత్రి తనతో గడపాలని పైలెట్ పై ఒత్తిడి తెచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్న పైలెట్&amp;zwnj;. సంతోష్ గౌడ్ కు అతడి గర్ల్ ఫ్రెండ్ రజినీ కూడా సహకరించిందని వెల్లడించారు. ఇద్దరితో ఒకేసారి ప్రైవేటుగా కలిసి ఉండటం సంతోష్ ఫాంటసీ అని పైలెట్&amp;zwnj;ను ఒప్పించేందుకు వేధించిందని ఫిర్యాదులో తెలిపింది. పైలెట్ ఒప్పుకోకపోవడంతో instagramలో అసభ్యకర మెసేజ్&amp;zwnj;లు పెట్టడం మొదలు పెట్టారు. దీంత పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chandra Babu Latest News: రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన&lt;/h2&gt;
&lt;p&gt;Chandra Babu Latest News: రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సింగపూర్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అమరావతి అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పర్యటన ఉంటుంది. పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తారు. పర్యటన అనంతరం 16 వతేది అర్ధరాత్రి రాష్ట్రానికి తిరిగి చేరుకోనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Andhra Pradesh Latest News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Andhra Pradesh Latest News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి &lt;a title=&quot;నారా లోకేశ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Nara-Lokesh&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నారా లోకేశ్&lt;/a&gt;, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్లు ఉపయోగించి నమ్మించిన కేటుగాడు. విశాఖ రేసపువాని పాలెంకు చెందిన బొదిరెడ్ల శ్రీనివాసరెడ్డి నుంచి 80వేల రూపాయలు వసూలు చేశాడు. పార్కు అభివృద్ధిపై &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ఫేస్&amp;zwnj;బుక్ ఖాతాలో పోస్టు చేసిన తర్వాత మోసగాడి నుంచి కాల్స్ వచ్చాయి. &quot;లోకేశ్&amp;zwnj;పై తప్పుడు కామెంట్ చేశావు.. సమస్య పరిష్కారం నా బాధ్యత&quot; అంటూ దేవినేని ఉమా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డాడు. రెండు రోజుల పాటు వరుసగా కాల్స్ చేసి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు పేర్లు ప్రస్తావించిన నిందితుడు. సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; మాట్లాడుతున్నారంటూ మరో వాట్సాప్ కాల్ చేశాడు. బాధితుడిని పూర్తిగా నమ్మించిన మోసం చేశాడు. స్కానర్ పంపించి రూ.80 వేల నగదు బదిలీ చేయించుకున్నాడు. &quot;జీవీఎంసీ కమిషనర్ నుంచి ఫోన్ వస్తుంది.. పని పూర్తవుతుంది&quot; అంటూ చివరిగా కాల్ చేశాడు. మరుసటి రోజు &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt; డీపీ తొలగించడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Falaknuma Express Cancelled: హౌరా- సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్&amp;zwnj;నుమా ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj; రద్దు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Falaknuma Express Cancelled: హౌరా- సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్&amp;zwnj;నుమా ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj; రద్దు చేశారు. ఖరగ్&amp;zwnj;పూర్ డివిజన్&amp;zwnj;లో చేపట్టిన ట్రాక్, సిగ్నలింగ్ పనులు కారణంగా రద్దు చేశారు. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు పది రోజుల పాటు 12704, 12703 రెండు ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj;లను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Latest News: హైదరాబాద్&amp;zwnj;లో ల్యాండ్ అయిన లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు!&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Latest News: ఫ్రాంక్&amp;zwnj;ఫర్డ్ నుంచి శంషాబాద్&amp;zwnj;కు వచ్చిన లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో బాంబు ఉందని, ల్యాండ్ అయ్యేలోపు పేలుతుందని బెదిరింపు ఈ-మెయిల్ అందింది. బాంబు బెదిరింపుతో శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం ఎలాంటి బాంబులేదని తేల్చిన అధికారులు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/13/3808c11b5012f60c8471f1c4dacd67eb1781326270437215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!]]></title><link>https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347</link><comments>https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347#respond</comments><pubDate>Sat, 13 Jun 2026 09:15:36 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347</guid><description><![CDATA[&lt;ul&gt;
&lt;li&gt;తెలంగాణలోని హైదరాబాద్&amp;zwnj;సహా లు జిల్లాలు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హైదరాబాద్&amp;zwnj;లో కుండపోత వర్షం కారణంగా ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. హైదరాబాద్&amp;zwnj;్ వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తం చేసింది. ముఖ్యంగా అర్థరాత్రి వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో ప్రభావిత ప్రాంతాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మహబూబాబాద్&amp;zwnj;, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్&amp;zwnj;, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో వాన తీవ్రత అధికంగా ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాలకు కూడా వర్ష సూచన ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హైదరాబాద్&amp;zwnj;లో రోడ్లన్నీ జలమయం&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళలో ఆకాశం మేఘావృతమై కుండపోత వర్షం కురిసింది. ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానకు నగరంలోని రహదారులన్నీ జలమయమ్యాయి. ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్&amp;zwnj; వంటి ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ట్రాఫిక్ చిక్కులు&lt;/h2&gt;
&lt;p&gt;బేగంపేట, ప్యాట్నీ సెంటర్, జేబీఎస్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నాగర్&amp;zwnj; కర్నూల్, మహబూబ్&amp;zwnj;నగ్, గద్వాల్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది . సిద్ధిపేట, సిరిసిల్ల, భువనగిరి కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో కూడా ఉరుముల వర్షం పడవచ్చు. సంగారెడ్డి, మేడ్చల్ పరిసరాల్లో కూడా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పిడుగుల వాన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వాసులను కూడా అమరావతి వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అరకు, అనంతగిరి, బొబ్బిలి, సాలూరు, వంటి ప్రాంతాల్లో ప్రజలకు బయటకు రాకూడదని సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లో గంటకు 40-50కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా. పిడుగులు పడే అవకాశం ఉందని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రధానంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో వాతావరణం మరింత ఆందోళనకరంగా ఉంది.&amp;nbsp;వాతావరణంలో ఏర్పడిన ద్రోణి, గాలుల కలయిక వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. వేసవి తాపం తర్వాత ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు మారడం వల్ల మేఘాలు వేగంగా కేంద్రీకృతమయ్యాయి. దీని వల్ల తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుత సమాచారం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వర్షాల తీవ్ర కొనసాగవచ్చు. వచ్చే 24 గంటలపాటు అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా వాతావరణ అప్&amp;zwnj;డేట్స్ చూసుకొని బయల్దేరడం మంచిది.&amp;nbsp;లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ అధికారుల సూచనలు పాటించాలి. వాహనదారులు మ్యాన్ హోల్స్&amp;zwnj; , నీరు నిలిచే ప్రాంతాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిడుగుల సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం తగ్గించాలి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/13/7b066af41b2b3940ce08e1640f929ac21781322189897215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Annadata Sukhibhava Status: ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?]]></title><link>https://telugu.abplive.com/agriculture/andhra-pradesh-annadata-sukhibhava-farmer-investment-support-scheme-2026-status-updates-250090</link><comments>https://telugu.abplive.com/agriculture/andhra-pradesh-annadata-sukhibhava-farmer-investment-support-scheme-2026-status-updates-250090#respond</comments><pubDate>Wed, 10 Jun 2026 17:29:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/andhra-pradesh-annadata-sukhibhava-farmer-investment-support-scheme-2026-status-updates-250090</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Annadata Sukhibhava Status:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గతంలో ఉన్న పెట్టుబడి సాయం పథకాలను పునర్వ్యవస్థీకరించి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సాధారణంగా వ్యవసాయం అంటేనే పెట్టుబడితో కూడిన రిస్క్&amp;zwnj;. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతుకు అడుగడుగునా ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలను గుర్తించి, సకాలంలో పెట్టుబడి సాయంతో అందిస్తే సాగు లాభసాటిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏటా ఇచ్చే ఆర్థిక సాయాన్ని 20వేలకు పెంచుతూ గత ఏడాది &amp;nbsp;నుంచి నగదు ఇస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో సుమారు 46.85 లక్షల మంది రైతు కుటుంబాలకు సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. ఇలాంటి తరుణంలో రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు పెట్టుబడి సాయం ఒక రక్షణ కవచంలా పని చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను భారీగా జోడించి ఈ అన్నదాత సుఖీభవను రూపొందించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి?&lt;/h2&gt;
&lt;p&gt;ప్రస్తుతం రైతులంతా 2026-27 వ్యవసాయం సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్&amp;zwnj; సీజన్ మొదటి విడత కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ లేదా జులై నెలలో ఈ నిధులు విడుదల చేయడానికి వ్యవసాయం శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సాధారణంగా జూన్ నెలలో వర్షాలు మొదలై విత్తనాలు వేసే సమయం కాబట్టి, ఈ సమయంలో ఇచ్చే సాయం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. క్షేత్రస్థాయిలో అర్హులైన రైతుల జాబితా రూపకల్పన, ఈకేవైసీ ప్రక్రియను, రెవెన్యూ భూ రికార్డుల పరిశీలన ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గత ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే చివరి విడత నిధులను ప్రభుత్వం మార్చి 13న ఉగాది కానుకగా విజయవంతంగా పంపిణీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పథకం కింద రైతులకు అందే ఇరవై వేలు ఒకేసారి కాకుండా సాగు అవసరాలకు అనుగుణంగా మూడు విడతల్లో అందుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;table style=&quot;border-collapse: collapse; width: 100%; height: 88px;&quot; border=&quot;1&quot;&gt;
&lt;tbody&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;విడత &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;పంపిణీ సమయం&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;మొత్తం&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ఉద్దేశం&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;మొదటి విడత(ఖరీఫ్)&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;జూన్/జులై&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;7000/7500&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;విత్తనాలు, ఎరువుల కొనుగోలు&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;రెండో విడత(రబీ)&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;అక్టోబర్&amp;zwnj;/నవంబర్&amp;zwnj;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;6000/7000&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;శీతాకాల పంటల సాగుకు సాయం&amp;nbsp;&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;మూడో విడత(సమ్మర్) &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ఫిబ్రవరి/మార్చి&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;6000&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ముగింపు విడత(పీఎం కిసాన్&amp;zwnj;తో కలిపి)&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;/tbody&gt;
&lt;/table&gt;
&lt;p&gt;గత విడతలో సుమారు 46.85 లక్షల మంది రైతులు 6000 చొప్పున లబ్ధి పొందారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మీ పేమెంట్ స్టేటస్&amp;zwnj;, అర్హత ఎలా చెక్ చేయాలి?&lt;/h2&gt;
&lt;p&gt;సాంకేతికతను జోడించి ప్రభుత్వం ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మార్చింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీ మొబైల్&amp;zwnj; ద్వారా స్టాటస్ తెలుసుకోవచ్చు. ముందు అధికారిక annadathasukhibhava.ap.gov.in పోర్టల్&amp;zwnj;ను సందర్శించాలి. హోమ్&amp;zwnj; పేజీలో కనిపించే Know Your Status లేదా Beneficiary Detailsపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్&amp;zwnj;ను ఎంటర్ చేయాలి. మీ మొబైల్&amp;zwnj;కు వచ్చే వన్&amp;zwnj;టైమ&amp;zwnj; పాస్&amp;zwnj;వర్డ్&amp;zwnj;ని ఎంటర్ చేసి సబ్మిట్&amp;zwnj; చేస్తే, మీ పేమెంట్&amp;zwnj; విజయవంతమైందా లేదా పెండింగ్&amp;zwnj;లో ఉందా అనేది స్పష్టంగా కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నిధులు మీ ఖాతాలో కొన్ని విషయాలు చెక్ చేయాలి&lt;/h2&gt;
&lt;p&gt;మీ ఆధార్ నెంబర్ తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాకు, మీ భూమి రికార్డులకు లింక్ అయ్యి ఉండాలి. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు అర్హులై ఉండి కూడా జాబితాలో పేరు లేకపోయినా, లేదా సాంకేతిక సమస్యలు ఎదురైనా వెంటనే మీ గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు భరోసా కల్పించడమే కాకుండా, వ్యవసాయాన్ని ఒక గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/10/493d2f07020eb899c755faebdde098111781092695015215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-school-reopening-2026-vidyarthi-mitra-kits-uniforms-distribution-details-250011</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-school-reopening-2026-vidyarthi-mitra-kits-uniforms-distribution-details-250011#respond</comments><pubDate>Tue, 9 Jun 2026 23:32:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-school-reopening-2026-vidyarthi-mitra-kits-uniforms-distribution-details-250011</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో వేసవి సెలవుల సందడి ముగిసింది. మళ్లీ బడి గంట మోగనుంది. 2026-27 నూతన విద్యాసంవత్సరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు, విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు, రాజకీయ రంగులు లేని సరికొత్త విద్యాసామాగ్రిని అందించడానికి రెడీ అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని ప్రభుత్వ, ఎయిడెడ్&amp;zwnj; పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభంకానున్నాయి. విద్యార్థులు పాఠశాలలో అడుగుపెట్టిన మొదటి రోజే వారి చేతికి విద్యా సామాగ్రి అందాలనేది ప్రభుత్వ సంకల్పం. జూన్ 12న పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ ప్రారంభమవుతుంది. జూన్ 20 లోపు కొత్త డిజైన్ యూనిఫామ్&amp;zwnj;లు, షూ, సాక్స్&amp;zwnj; వంటి కి్ సామాగ్రిని విద్యార్థులకు అందజేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విద్యార్థులకు అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్&amp;zwnj;లో విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులను అత్యుత్తమ నాణ్యతతో పొందుపరిచారు. సంబంధిత తరగతికి చెందిన అన్ని పుస్తకాల సెట్, అభ్యాసానికి అవసరమైన నాణ్యమైన పుస్తకాలు, 3 జతల సరికొత్త క్లాసీ డిజైన్ యూనిఫామ్. మన్నికైన, కొత్త రకం బ్యాగ్, ఒక జత షూ, రెండు జతల సాక్స్&amp;zwnj;. బెల్ట్&amp;zwnj;, విద్యార్థుల కోసం ఆక్స్&amp;zwnj;ఫ్డ్ తెలుగు- ఇంగ్లిష్ డిక్షనరీ ఉంచారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విద్యాశాఖ యంత్రాంగం చెప్పిన వివరాల ప్రకారం కిట్&amp;zwnj;లు, బుక్స్&amp;zwnj; 99 శాతం జిల్లా బుక్ డిపోల నుంచి మండల వనరుల కేంద్రాలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్టాక్ సేకరించి విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కుట్టు కూలీ పెంపు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;యూనిఫామ్&amp;zwnj; క్లాత్&amp;zwnj; ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులపై భారం పడకుండా ప్రభుత్వం యూనిఫామ్ కుట్టించుకునేందుకు డబ్బులు ఇస్తోంది. 1-8తరగతులు &amp;nbsp;పిల్లల యూనిఫామ్&amp;zwnj;కు జతకు 120 చొప్పున మూడు జతలకు నగదు అందుతుంది. &amp;nbsp;9-10 తరగతుల విద్యార్థుల యూనిఫామ్&amp;zwnj;కు జతకు 240 రూపాయలు తల్లుల ఖాతాల్లో వేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/09/367def2763c8daefc6a1c967d9220b8f1781028058870215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-thalliki-vandanam-scheme-release-date-eligibility-process-249884</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-thalliki-vandanam-scheme-release-date-eligibility-process-249884#respond</comments><pubDate>Mon, 8 Jun 2026 18:27:49 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-thalliki-vandanam-scheme-release-date-eligibility-process-249884</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Thalliki Vandanam Scheme AP:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; మరో నాలుగు రోజుల్లో స్కూల్స్ ప్రారంభంకానున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం నిధులు ఎప్పుడు వస్తాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు తల్లులు ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 19న నిధులు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2026 జూన్ 19వ తేదీన నిధులు విడుదల చేయనుంది. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు. ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు. అదే రోజున విద్యార్థులకు ఉచిత స్కూల్ కిట్లను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;15000 ఎలా అందుతాయి?&lt;/h2&gt;
&lt;p&gt;తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 ఆర్థిక సాయం అందుతోంది. అయితే ఈ నిధుల వినియోగం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. 13వేలు విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఒక వేళ తల్లి లేని పక్షంలో కండ్రి లేదా చట్టబద్ధమైన సంరక్షకుడి ఖాతాలో నగదు వేస్తారు. మిగతా రెండు వేల రూపాయలను పాఠశాల లేదా కళాశాల నిర్వహణ నిధి కోసం కేటాయిస్తారు. ఇది పాఠశాలల్లో మౌలిక వసతులు, టాయిలెట్లు పరిశుభ్రత కోసం వినియోగిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బడికి వెళ్లాలని, ఆర్థిక ఇబ్బందులు వల్ల ఏ ఒక్కరు కూడా చదువుకు దూరం కాకూడదని లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్&amp;zwnj;లో చదివే పేద విద్యార్థులు కూడా ఈ పథకం వర్తింపజేయడం గమనార్హం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తల్లికి వందనం పథకానికి ఎవరు అర్హులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది వీటిని ధృవీకరిస్తున్నారు. విద్యార్థి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్&amp;zwnj; వరకు చదువుతూ ఉండాలి. గత విద్యా సంవత్సరంలో విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి, పది ఎకరాల లోపు మెట్ట భూమి మాత్రమే ఉండాలి. గత 12 నెలల సగటు కరెంటు వాడకం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. తప్పనిసరిగా వైట్&amp;zwnj;రైస్ కార్డ్ కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్&amp;zwnj;కమ్&amp;zwnj; టాక్స్&amp;zwnj; చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఎలా చెక్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటీ?&lt;/h2&gt;
&lt;p&gt;మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం సులభమైన మార్గాలను కల్పించింది. నవశకం పోర్టల్&amp;zwnj;లో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఆధార్ నెంబర్&amp;zwnj; ఉపయోగించి అప్లికేషన్ స్టేటస్&amp;zwnj;ను స్వయంగా చూసుకోవచ్చు. మీ సమీప గ్రామ లేదా వారు సచివాలయానికి వెళ్లి కూడా అర్హుల జాబితా గురించి ఆరా తీయవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మీ బ్యాంకు అకౌంట్ అప్&amp;zwnj;డేట్&amp;zwnj; చేశారా?&lt;/h2&gt;
&lt;p&gt;డబ్బులు అకౌంట్&amp;zwnj;లో పడక ముందే విద్యార్థుల తల్లులు ఈ పనులు పూర్తి చేసుకోవాలి. తల్లిపేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా రన్నింగ్&amp;zwnj;లో ఉండాలి. ఆధార్ నెంబర్&amp;zwnj;, బ్యాంక్ ఖాతాను ఎన్&amp;zwnj;పీసీఐ మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి. ఒకవేళ మీ బ్యాంకులో కేవైసీ అప్&amp;zwnj;డేట్ లేకపోతే వెంటనే పూర్తి చేయండి. లేదంటే నగదు బదిలీలో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/08/04ade94991a78e65dfc58469c70f48631780923378456215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-june-2026-chandra-babu-revant-reddy-249627</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-june-2026-chandra-babu-revant-reddy-249627#respond</comments><pubDate>Sat, 6 Jun 2026 08:51:56 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-june-2026-chandra-babu-revant-reddy-249627</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today |&amp;nbsp;&lt;/strong&gt;తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అప్&amp;zwnj;డేట్స్&amp;zwnj; కోసం ఈ పేజ్&amp;zwnj;ను ఫాలో అవ్వండి.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;ధనికులు చెరువులను కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకనే 'హైడ్రా'ను ఏర్పాటు చేశానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హిట్లర్&amp;zwnj;కు ఇష్టమైన పదం నుండి స్ఫూర్తి పొంది దీనికి పేరు పెట్టానని, ఇందులో 3,000 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించామన్నారు. ఇప్పుడు ఆక్రమణలకు ఎవరూ సాహసించలేరని స్పష్టం చేశారు. అలాగే డ్రగ్స్ నిర్మూలనకు దేశంలోనే అత్యుత్తమమైన 'ఈగిల్ ఫోర్స్'ను రంగంలోకి దించామని ఆయన వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;బెంగళూరులో నిర్వహించిన ఒక సదస్సులో &quot;గుడ్ గవర్నెన్స్ ఫర్ తెలంగాణ&quot; అనే అంశంపై తెలంగాణ సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; స్పీచ్ వైరల్ అవుతోంది. కేంద్రంలోని &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; ప్రభుత్వం దక్షిణాదిని కేవలం పన్నులు వసూలు చేసే ప్రాంతంగానే చూస్తోందని, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, రక్షణమంత్రి వంటి అత్యున్నత పదవులన్నీ ఉత్తరాది నేతలకే కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. అత్యధిక పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. &quot;మేము పన్నులు చెల్లిస్తూ, ఢిల్లీకి సెల్యూట్ చేస్తూ.. రెండో శ్రేణి పౌరులుగా బతకాలనుకోవడం లేదు&quot; అంటూ దక్షిణాది ఆత్మగౌరవ వాదాన్ని వినిపించారు.&lt;/p&gt;
&lt;p&gt;అలాగే గుజరాత్ మోడల్&amp;zwnj;పై మండిపడుతూ, అక్కడ బలవంతంగా పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. తన పోటీ భారతీయ రాష్ట్రాలతో కాదని.. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతోనేనని స్పష్టం చేశారు. తెలంగాణను 'చైనా + 1' ప్రత్యామ్నాయంగా మార్చి, అంతర్జాతీయ స్థాయిలో చైనాను రీప్లేస్ చేయడమే తన నినాదమని సీఎం ప్రకటించారు.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&amp;zwnj;ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జన్వాడలోని 'కోడి చెరువు' స్థలాన్ని ఆక్రమించి పవన్ ఫామ్&amp;zwnj;హౌస్ నిర్మించారని, ఇరిగేషన్ రికార్డుల ప్రకారం అది చెరువు శిఖం భూమి అని తేలిందని ఆమె పేర్కొన్నారు. గతంలో పవన్ చేసిన సవాల్&amp;zwnj;ను గుర్తు చేస్తూ.. కబ్జా అని రుజువైతే ప్రభుత్వానికి ఇస్తానన్న మాట ప్రకారం ఆ భూమిని వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, అక్కడ అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, తాను ఎలాంటి చెరువు స్థలాన్ని ఆక్రమించలేదని, నిబంధనల ప్రకారమే తన భూమి ఉందని &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; ఇప్పటికే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్&amp;zwnj;గా మారింది.&lt;/p&gt;
&lt;h2&gt;Shreyas Iyer is Team India's T20 captain: టీ20 కెప్టెన్&amp;zwnj;గా శ్రేయస్ అయ్యర్&amp;zwnj;! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Shreyas Iyer is Team India's T20 captain: ఐపీఎల్&amp;zwnj;లో సత్తాచాటుకున్న చాలా మంది క్రికెటర్లకు జాతీయ జట్టులో ప్రాధాన్యత లభించింది. అంతేకాకుండా ఎప్పుడ జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్&amp;zwnj;ను టీ 20 కెప్టెన్&amp;zwnj;గా చేశారు. చిచ్చర పిడుగు సూర్యవంశీకి జట్టులో చోటు కల్పించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ(VC), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HKHUmsYbUAEtpsW?format=jpg&amp;amp;name=small&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సింఘ్ సూర్యవంశీ, హర్షి సూర్యవంశీ.&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HKHUiDGbsAAcZfr?format=jpg&amp;amp;name=small&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆసియా క్రీడలు 2026 కోసం భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ (విసి), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్&amp;zwnj;దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HKHVnFwa4AA7TUW?format=jpg&amp;amp;name=medium&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada to Singapore Flight: గన్నవరం రన్&amp;zwnj;వేపై నిలిచిపోయిన విమానం!&lt;/h2&gt;
&lt;p&gt;Vijayawada to Singapore Flight: విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గన్నవరం రన్&amp;zwnj;వేపై అకస్మాత్తగా నిలిచిపోయింది. 9.40 గంటలకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఎమ్మెల్యే యార్లగడ్డ సహా 133 మంది ప్రయాణికులు ఉన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;CJP Protest: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్&amp;zwnj; జనతా పార్టీ నిరసన, అభిజీత్ దీప్కే హాజరు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;CJP Protest:కాక్రోచ్&amp;zwnj; జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతోంది. నిరసనకారులు, &quot;మేము విద్యాశాఖ మంత్రిని ఎన్నుకున్నాం, ఆయన జీతం మా పన్నుల నుంచే వస్తుంది! బొద్దింకలు వచ్చాయి, ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళిపోతారు!&quot; అని నినాదాలు చేసారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టింది సీజేపీ. ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసనలో పాల్గొన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;CJP Protest: జంతర్&amp;zwnj; మంతర్&amp;zwnj; వద్దకు అభిజీత్ దీప్కే !&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;CJP Protest: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీకి విచ్చేశారు. వచ్చిన అనంతరం ఆయన జంతర్&amp;zwnj;మంతర్ వద్దకు బయల్దేరారు. అలా బయల్దేరే ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. &quot;విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు,&quot; అని అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Cockroach Janta Party Protest LIVE: ఢిల్లీలో దిగిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే&lt;/h2&gt;
&lt;p&gt;Cockroach Janta Party Protest LIVE: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మంగళవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఆయనను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకునే అవకాశం లేదని, తన గమ్యస్థానానికి వెళ్లేందుకు అనుమతిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.&lt;/p&gt;
&lt;h2&gt;Cockroach Janta Party Protest LIVE: సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ కీలక ప్రకటన &amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&quot;అత్యంత దారుణమైన పరిస్థితికి సిద్ధంగా ఉండటమంటే, విమానాశ్రయంలో అభిజిత్ దీప్కే అరెస్టు అయ్యే అవకాశానికి కూడా సిద్ధంగా ఉండటమే. ఒకవేళ అలా జరిగితే, మనం నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉండాలి,&quot; అని సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ అన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Cockroach Janta Party Protest LIVE: భారత రాజకీయాల్లో ఇది ఒక చారిత్రాత్మక దినం : సీజేపీ ప్రతినిధి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;డిజిటల్ సంస్థ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ, &quot;అవును, అభిజీత్ దీపక్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన దీని గురించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఇది భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తుందని మేము ఆశిస్తున్నాము.&quot;&lt;/p&gt;
&lt;p&gt;&quot;అభిజిత్ దీపక్ త్వరలో విమానాశ్రయం నుంచి బయటకు వస్తారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్&amp;zwnj;కు వెళ్తాము, అక్కడ ఆయన నిరసన కోసం ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి కోరతారు. అనుమతి ప్రక్రియ పూర్తయిన తర్వాత, మేము జంతర్ మంతర్ వద్ద కూర్చుని నిరసన తెలుపుతాము,&quot; అని ఆయన అన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;చిత్తూరు జిల్లాలో మద్యం వ్యాన్ బోల్తా- పది లక్షల సరకు పది నిమిషాల్లో ఖాళీ!&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Chittoor Crime News&lt;/strong&gt;: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద మద్యం వ్యాన్ బోల్తా పడింది. సుమారు పది లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్థానికులు ఎత్తుకెళ్లిపోయారు. మొత్తం సరకు క్షణాల్లోనే మాయం చేశారు. చిత్తూరు నుంచి కార్వేటి నగరం మండలానికి మద్యం తీసుకెళ్తున్న వ్యాన్ టైర్ పంక్చర్ కావడంతో బోల్తా పడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్, సినీ నటుడు రవితేజ కుమారుడు, హీరో మహాధన్ కుమార్తె మోక్షద, వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. గత సంవత్సరం నవంబర్ లో శ్రీవారిని దర్శించి, తన కొడుకు గురించి ప్రార్థించానని, శ్రీవారు ఆశీస్సులు లభించాయని, విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్ ఆలయం వెలుపల మీడియా కు వివరించారు. తాను నటించిన మారెమ్మ చిత్రం వచ్చేనెల విడుదల కానుందని, ప్రేక్షకులు ఆదరించి, ఆశీర్వదించాలని హీరో మహాధన్ తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/06/291c5b947387a08de4313bdfb8b5f1681780716069100215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/pawan-kalyan-interview-pm-modi-annamalai-vijay-telangana-plans-249617</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/pawan-kalyan-interview-pm-modi-annamalai-vijay-telangana-plans-249617#respond</comments><pubDate>Sat, 6 Jun 2026 06:56:00 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/pawan-kalyan-interview-pm-modi-annamalai-vijay-telangana-plans-249617</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Pawan Kalyan On Annamalai:&amp;nbsp;&lt;/strong&gt;రాజకీయాల్లో అధికారం ఒక్కటే ముఖ్యం కాదని, సంబంధాలు, సిద్ధాంతాలు చాలా ముఖ్యమని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అన్నామలై లాంటి వ్యక్తి కోసం బీజేపీ మరింతగా ప్రయత్నించాల్సి ఉండాల్సిందని అన్నారు. ఆ ప్లేస్&amp;zwnj;లో తాను ఉండి ఉంటే కచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధపడే వాడినని అన్నారు. తెలంగాణలో కూడా తన పార్టీ విస్తరణ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఉన్న ఓట్ ప్యాటర్న్&amp;zwnj;ను గందరగోళపరచడం తమ సిద్ధాంతంకాదని, అక్కడి జనసైనికులు కోరిక మేరకే పార్టీన విస్తరిస్తున్నామని అన్నారు. కచ్చితంగా స్పేస్ ఏర్పాటు చేసుకుంటామని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అన్నామలై ఒక పవర్&amp;zwnj;ఫుల్ లీడర్ అని &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; అభిప్రాయపడ్డారు. బీజేపీ ఆయనను మరింత మెరుగ్గా హ్యాండిల్ చేయాల్సిందని అన్నారు. అన్నామలై లాంటి నాయకులు ఉన్నప్పుడే బీజేపీ ఉత్తరాది పార్టీ అనే ముద్ర నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తమిళ నటుడు, ప్రస్తుత &amp;nbsp;ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాలపై స్పందించారు. ఆయన రాక్ సాలిడ్ వ్యక్తి అని అన్నారు. విజయ్&amp;zwnj;కి ఉన్న క్రమశిక్షణ, ప్రజలతో ఉన్న అనుబంధం ఆయనకు పెద్ద బలం అని తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని ఆయన భర్తీ చేయగలరని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఎన్డీఏ భాగస్వామిగా తాను అన్నామలైకి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. విజయ్&amp;zwnj; ఎదుగుదల కూడా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో జనసేన విస్తరణ పార్టీ నేతల కోరిక మేరకే...&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణపై విమర్శలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తనకు తెలంగాణలో వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలు లేవని, కేవలం తన కేడర్ కోసమే పార్టీని అక్కడ విస్తరిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో ఓట్లు చీల్చడం ద్వారా ప్రస్తుత రాజకీయ సమీకరణాలను దెబ్బ తీసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt;కి తగినంత స్పేస్ ఇచ్చానని, కానీ జనసేన కూడా తనకంటూ ఒక గుర్తింపును సాధించుకోవాలని అన్నారు. తెలంగాణ గడ్డపైనే తన రాజకీయ ప్రస్థానం మొదలైందని అక్కడి కార్యకర్తల కోరిక మేరకే పార్టీ ముందుకు వెళ్తుందని స్ఫష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రాంతీయ పార్టీలు తరచుగా కేవలం తమ రాష్ట్రాలకే పరిమితమై జాతీయ ప్రయోజనాలను విస్మరిస్తుంటాయని, కానీ &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; మాత్రం ప్రాంతీయ ఆకాంక్షలతో పాటు జాతీయ భావజాలాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందని పవన్ వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో కొనసాగుతుందని, దేశ నిర్మాణంలో భాగ్వామ్యం కావడమే తమ అంతిమ లక్ష్యమని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రధాని మోదీ ఒక నాయకుడి కంటే ఎక్కువ&lt;/h2&gt;
&lt;p&gt;ప్రధానమంత్రి మోదీకి తనపై ఉన్న అభిమానంపై పవన్ స్పందించారు.మోదీ తనకు గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి తెలుసు అని అన్నారు. అప్పుడే ఆయన ఆలోచనలు చూసి ప్రధాని అయ్యే అవకాశం ఉందని అంచనా వేశానని అన్నారు. ఆయనతో ఎప్పుడూ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలే చర్చకు వస్తాయని చెప్పారు. ఈ మధ్య తన నివాసానికి వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ జరిగిందన్నారు. అయితే అన్నింటి కంటే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని మోదీ గట్టిగా చెప్పారన్నారు. దాన్ని సూచనగా కాకుండా ఆర్డర్&amp;zwnj;లా తీసుకోవాలని హెచ్చరించారన్నారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి ఇదో నిదర్శనమన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సాధారణంగా తరచూ మాట్లాడకపోయినా ఏదైనా సమస్య ఉన్నప్పుడు కచ్చితంగా ఫోన్ చేసి పలకరిస్తారని పవన్ చెప్పారు. తన కుమారుడికి సింగపూర్ స్కూల్&amp;zwnj;లో ప్రమాదం జరిగినప్పుడు తాను అరుకు లోయలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నాని గుర్తు చేశారు. అక్కడ ఫోన్ నెట్&amp;zwnj;వర్క్ సరిగా లేదని తాను తన ఫ్యామిలీతో మాట్లాడక ముందే మోదీ తనకు ఫోన్ చేశారని అన్నారు. అంతా మంచి జరుగుతుందని ధైర్యంగా ఉండాలని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఒక ప్రధానిగా కంటే తండ్రిగా పడే వేదన బాగా కదలించిందని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దక్షిణాదిలో కీలకమైన నేతగా ఎదగాలంటే మీకు ఉన్న క్వాలిటీస్ ఏంటని ప్రశ్నించినప్పుడు &amp;nbsp;అన్ని రాష్ట్రాలతో భాషలపై పట్టుందని, అక్కడి పరిస్థితులపై అవగాహన ఉందని, సమస్యల గురించి తెలుసని చెప్పుకొచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/05/79ccda5c594eea85539786e6575222891780683224614215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-rajya-sabha-seat-sharing-bjp-tdp-jsp-annamalai-exit-updates-249538</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-rajya-sabha-seat-sharing-bjp-tdp-jsp-annamalai-exit-updates-249538#respond</comments><pubDate>Fri, 5 Jun 2026 11:00:44 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-rajya-sabha-seat-sharing-bjp-tdp-jsp-annamalai-exit-updates-249538</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Rajya Sabha Elections:&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో రాజ్యసభ సీట్ల పంపకం సజావుగా సాగిపోయింది. టీడీపీకి మూడు సీట్లు దక్కగా, జనసేనకు ఒక సీటు కేటాయించారు. ఇక్కడ మొన్నటి వరకు తనకు ఒక సీటు కావాలని పట్టుబట్టింది. తీరా పంపకాల టైంలో వెనక్కి తగ్గింది. తన సీటును త్యాగం చేసింది. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలతో బీజేపీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకాల ఫార్ములా గురువారం రాత్రి ఖరారు అయ్యింది. గతంలో అనుకున్న ఒప్పందం ప్రకారం బీజేపీకి ఒక సీటు దక్కాల్సి ఉండగా, తాజా పరిణామాలతో ఆ స్థానాన్ని బీజేపీ వదులుకుంది. గతంలో ఒక సీటు బీజేపీకి, మరొకటి జనసేనకు, మిగిలిన రెండు టీడీపీకి ఇవ్వాలని భావించారు. కానీ ఇప్పుడు బీజేపీ తన క్లెయిమ్&amp;zwnj;ను ఉపసంహరించుకోవడంతో టీడీపీ లాభపడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అన్నామలై ఎఫెక్ట్&amp;zwnj;తో...&lt;/h2&gt;
&lt;p&gt;ఈ కీలక మార్పు వెనుక ప్రధానంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఏపీ నుంచి బీజేపీకి దక్కాల్సిన ఆ ఒక్క రాజ్యసభ సీటును అన్నామలై కోసం కేటాయించాలని అధిష్ఠానం తొలుత భావించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అయితే కొన్ని రోజులుగా అన్నామలై పార్టీ వీడుతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్&amp;zwnj;షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, బీఎల్&amp;zwnj; సంతోష్&amp;zwnj;లో వరుస భేటీలు నిర్వహించారు. ఈ చర్చల సందర్భంగా తన రాజీనామా నిర్ణయాన్ని &amp;nbsp;తెలియజేసినట్టు సమాచారం. తమిళనాడు రాజకీయ పరిస్థితులపై వివరణ ఇస్తూ, పార్టీ నుంచి తప్పుకోవాలని తన ఆలోచనను నేతలకు వివరించారు. అన్నామలై ఎగ్జిట్&amp;zwnj; ఖాయమనే సంకేతాలు రావడంతో ఏపీలో ఆ సీటును క్లెయిమ్&amp;zwnj;&amp;zwnj; చేయకూడదని బీజేపీ నిర్ణయించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;జనసేన- టీడీపీలో జోష్&lt;/h2&gt;
&lt;p&gt;జనసేనకు ఒక సీటు దక్కడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయానికి గుర్తింపుగా, పెద్దల సభలో జనసేన గళం వినిపించే అవకాశం దక్కింది. &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; మూడు సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు తన రాజకీయ పరపతిని మరింత పెంచుకోనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మూడు పార్టీల మధ్య సమన్వయ సమావేశం&lt;/h3&gt;
&lt;p&gt;గురువారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, జనసేన అధినేత &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt;&amp;zwnj;, రాష్ట్ర &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; అధ్యక్షుడు మాధవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికల వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మిత్రపక్షాల బలాన్ని బట్టి సీట్లను సర్దుబాటు చేయడంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మూడు ప్రాంతాల్లో సభలు&lt;/h2&gt;
&lt;p&gt;ఈ సమావేశంలో కేవలం సీట్ల పంపకాలే కాకుండా భవిష్యత్&amp;zwnj; కార్యచరపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ఐక్యతను చాటిచెప్పేలా ఈ నెల చివర్లో &amp;nbsp;తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;BJP National President Nitin Nabin has accepted the resignation submitted by the Tamil Nadu Ex-State President K Annamalai from the primary membership of the Party. &lt;a href=&quot;https://t.co/gYvMKYeVJH&quot;&gt;pic.twitter.com/gYvMKYeVJH&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; ANI (@ANI) &lt;a href=&quot;https://x.com/ANI/status/2062763784675184954?ref_src=twsrc%5Etfw&quot;&gt;June 5, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/05/942aed1c0766acb8c25752ca9c227c601780637266799215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-liquor-scam-investigation-ed-notices-jagan-mohan-reddy-latest-updates-249525</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-liquor-scam-investigation-ed-notices-jagan-mohan-reddy-latest-updates-249525#respond</comments><pubDate>Fri, 5 Jun 2026 08:59:58 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-liquor-scam-investigation-ed-notices-jagan-mohan-reddy-latest-updates-249525</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Liquor Scam: &lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే సంచలనం చోటు చేసుకోనంది. మద్య కుంభకోణం దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు వైసీపీ అధినేత వైఎస్&amp;zwnj; జగన్&amp;zwnj;కు నోటీసులు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన వారి చుట్టూ తిరిగిన దర్యాప్తు ఇప్పుడు అంతి లబ్ధిదారులను గుర్తించే దిశగా సాగుతోందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన అధికారులు ఇప్పుడు జగన్ పాత్రపై విచారించేందుకు రెడీ అయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;జగన్&amp;zwnj;కు నోటీసులు అని ప్రచారం&lt;/h2&gt;
&lt;p&gt;ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అభియోగాలు ఆధారంగా ఈడీ అధికారులు కూడా వందల మందిని విచారించారు. బండిళ్ల కొద్ది సమాచారాన్ని సేకరించారు. వాటి ఆధారంగా కేసు దర్యాప్తును ముగించాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఇప్పటి వరకు లభించిన సాక్ష్యాలు, ఆధారాలను బట్టి కీలక వ్యక్తులను విచారిస్తారని తెలుస్తోంది. అందులో భాగంగానే త్వరలోనే జగన్&amp;zwnj;కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కేసు బ్యాక్&amp;zwnj;గ్రౌండ్ ఇదే&lt;/h2&gt;
&lt;p&gt;వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. రేట్లు పెంచి మద్యం వినియోగం తగ్గిస్తామని చెప్పిన వైఎస్ జగన్ కొత్త పాలసీతో ఆ పని చేస్తామన్నారు. అయితే ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచారు. ఇలా పెంచడం వెనుక వ్యక్తిగత లబ్ధి ఉందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తునకు ఆదేశించింది. ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;రేట్లు పెంచి మూటలు వెనకేసుకున్నారని ఆరోపణలు&lt;/h2&gt;
&lt;p&gt;అధికారంలోకి వచ్చిన మొదట్లో వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచారు. దీని వల్ల మద్యం విక్రయాలు భారీగా పడిపోయాయి. ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిపోయింది. అయితే మళ్లీ మద్యంపై ధరలు తగ్గించారు. దీంతో ఒక్కసారిగా విక్రయాలు పెరిగాయి. ఇలా చేయడంలో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇలా భారీగా విక్రయాలు పెంచుకునే క్రమంలో లంచాలు ఇచ్చిన బ్రాండ్స్&amp;zwnj;ను మాత్రమే ప్రమోట్ చేశారని, మిగతా బ్రాండ్స్&amp;zwnj;ను ప్రజలకు అందుబాటులో ఉంచలేదని ప్రధాన ఆరోపణ. ఇలా చేయడం వల్ల బ్రాండ్ల బేస్ ప్రైస్&amp;zwnj;ను బట్టి ఒక్కో బాటిల్&amp;zwnj;పై 150 నుంచి 600 రూపాయలు వసూలు చేసినట్టు వచ్చిన ఆరోపణలపై ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది. దీనికి తోడు మద్యం దుకాణాల్లో కేవలం డిజిటల్ పేమెంట్స్&amp;zwnj;ను అనుమతి ఇవ్వకపోవడంపై కూడా అనుమానాలు ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అందుకే కూటమి వచ్చిన వెంటనే ఈ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తుకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో రాజ్&amp;zwnj;కసిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు తేలింది. అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్న అధికారులు, సప్లై చెయిన్&amp;zwnj;ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై సిట్ ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేసింది. అందులో సంచలన విషయాలు వెల్లడించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న వ్యక్తులు&amp;nbsp;&lt;br /&gt;మిథున్ రెడ్డి&amp;nbsp;&lt;br /&gt;విజయసాయి రెడ్డి&lt;br /&gt;చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి&amp;nbsp;&lt;br /&gt;చెవిరెడ్డి మోహిత్ రెడ్డి&amp;nbsp;&lt;br /&gt;రాజ్ కసిరెడ్డి&amp;nbsp;&lt;br /&gt;కృష్ణ మోహన్ రెడ్డి&amp;nbsp;&lt;br /&gt;ధనుంజయ్ రెడ్డి&amp;nbsp;&lt;br /&gt;పీ. నాగేశ్వర్ రెడ్డి&lt;/p&gt;
&lt;p&gt;3500 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ అయ్యిందని, అక్రమ మార్గాల్లో చెలామణి అయ్యిందని సిట్&amp;zwnj; స్పష్టం చేసింది. విదేశాలకు చేరిందని కూడా సిట్ గుర్తించింది. ఈ కేసులో హవాలా హస్తం ఉందని రావడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కీలక నిందితులను, సాక్ష్యులను విచారించింది. వాటి ఆధారంగానే &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt;&amp;zwnj;కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/05/e5cdf761425852ccab5f506944fa33de1780630098136215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే]]></title><link>https://telugu.abplive.com/education/ap-tet-2026-schedule-released-tet-notification-on-june-5-exams-from-august-5-to-21-249521</link><comments>https://telugu.abplive.com/education/ap-tet-2026-schedule-released-tet-notification-on-june-5-exams-from-august-5-to-21-249521#respond</comments><pubDate>Fri, 5 Jun 2026 07:47:29 +0530 </pubDate><dc:creator><![CDATA[ ABP Desam ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/education/ap-tet-2026-schedule-released-tet-notification-on-june-5-exams-from-august-5-to-21-249521</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP TET 2026:&amp;nbsp;అమరావతి:&lt;/strong&gt; ఏపీ టెట్ అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ గుడ్&amp;zwnj;న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET-2026) రాసే అభ్యర్థులకు కీలక అప్&amp;zwnj;డేట్ ఇచ్చింది. ఏపీ టెట్-2026 పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా టెట్ పరీక్షల పూర్తి వివరాలను, తేదీలను వెల్లడించారు. టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ ప్రకటనతో వారి నిరీక్షణకు తెరపడింది.&lt;/p&gt;
&lt;p&gt;ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 5వ తేదీన (శుక్రవారం నాడు) ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే అంటే, జూన్ 5 నుంచి జులై 5 వరకు అభ్యర్థులు ఆన్&amp;zwnj;లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి, అలాగే పరీక్ష ఫీజులు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఏపీ టెట్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం, జులై 25వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్&amp;zwnj;టికెట్లను వెబ్&amp;zwnj;సైట్ నుండి డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;టెట్ పరీక్షలను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానం (Computer Based Test)లో రోజూ రెండు సెషన్ల చొప్పున నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. టెట్ ఎగ్జామ్స్ పూర్తయిన కొన్ని రోజులకే ఆగస్టు 24న ప్రాథమిక కీ (ప్రావిజనల్ కీ)ని, సెప్టెంబర్ 8న ఫైనల్ కీని విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను వెల్లడించనున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;AP TET 2026 ముఖ్యమైన తేదీలివే..&lt;/h2&gt;
&lt;ul&gt;
&lt;li&gt;నోటిఫికేషన్: జూన్ 5న ఏపీ టెట్ అధికారిక నోటిఫికేషన్ విడుదల&lt;/li&gt;
&lt;li&gt;దరఖాస్తుల స్వీకరణ: జూన్ 5 నుంచి జులై 5 వరకు ఆన్&amp;zwnj;లైన్&amp;zwnj;లో దరఖాస్తు చేసుకోవడానికి, ఫీజులు చెల్లించేందుకు అవకాశం&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హాల్&amp;zwnj;టికెట్ల డౌన్&amp;zwnj;లోడ్: జులై 25 నుంచి అభ్యర్థులు హాల్&amp;zwnj;టికెట్లను డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవచ్చు.&lt;/li&gt;
&lt;li&gt;టెట్ ఎగ్జామ్ డేట్స్: ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు.&lt;/li&gt;
&lt;li&gt;మొదటి సెషన్: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.&lt;/li&gt;
&lt;li&gt;రెండో సెషన్: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.&lt;/li&gt;
&lt;li&gt;ప్రాథమిక కీ విడుదల: ఆగస్టు 24న ప్రాథమిక కీ విడుదల చేస్తారు.&lt;/li&gt;
&lt;li&gt;ఫైనల్ కీ విడుదల: సెప్టెంబర్ 8న ఫైనల్ కీ (AP TET Final Key) విడుదల&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.&lt;/li&gt;
&lt;/ul&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/05/c3f165240813b7179cab2c552f308d271780625806296215_original.jpg" width="220"/></item></channel></rss>