<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>kurnool</title><atom:link href="https://telugu.abplive.com/kurnool/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 30 Apr 2026 00:26:16 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-ssc-10th-class-results-2026-date-time-how-to-check-and-download-marks-memo-online-245847</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-ssc-10th-class-results-2026-date-time-how-to-check-and-download-marks-memo-online-245847#respond</comments><pubDate>Wed, 29 Apr 2026 16:58:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-ssc-10th-class-results-2026-date-time-how-to-check-and-download-marks-memo-online-245847</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP SSC Exam Results 2026:&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్&amp;zwnj; పదో తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఇందులో 6.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన తక్కువ కాలంలోనే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి పారదర్శకంగా ఫలితాలను చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ద్వారా ఈ ఫలితాలు అధికారికంగా విడుదల అవుతాయి. మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలు వెల్లడిస్తూ, ఫలితాలు విడుదల రం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా తమ లాగిన్&amp;zwnj;ల ద్వారా విద్యార్థుల ఫలితాలను డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఫలితాల కోసం bse.ap.gov.in, results.bse.ap.gov.inలలో చూడవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఫలితాలు ఎలా చూడాలి&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం, విద్యాశాఖ పలు మార్గాల్లో ఫలితాలను అందుబాటులోకి తెచ్చింది. భారీ ట్రాఫిక్ వల్ల వెబ్&amp;zwnj;సైట్లు మొరాయిస్తాయని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఫలితాలను వేగంగా తెలుసుకోవచ్చు. ముందుగా bse.ap.gov.in వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;ను సందర్శించాలి. హోమ్&amp;zwnj;పేజీలో కనిపించే AP SSC Results March 2026 లింక్&amp;zwnj;పై చేయాలి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, అవసరమైతే పుట్టిన తేదీని నమోదు చేయాలి. సబ్&amp;zwnj;మిట్ బటన్&amp;zwnj;పై క్లిక్ చేయగానే మార్కుల మమో స్క్రీన్&amp;zwnj;పై కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం దీనిని డౌన్&amp;zwnj;లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read: &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్&amp;zwnj;లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి&quot; href=&quot;https://telugu.abplive.com/education/ap-ssc-results-2026-minister-nara-lokesh-to-release-10th-class-results-on-30-april-245774&quot; target=&quot;_self&quot;&gt;రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్&amp;zwnj;లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;డిజీలాకర్&amp;zwnj;లో ఫలితాలు&lt;/h3&gt;
&lt;p&gt;ప్రభుత్వం ధ్రువీకరించిన డిజిట్&amp;zwnj; మార్క్ ీట్ కోసం డిజిలాకర్&amp;zwnj;&amp;zwnj; ఉత్తమమైన మార్గం. డిజిలాకర్ వెబ్&amp;zwnj;సైట్ లేదా మొబైల్&amp;zwnj; యాప్&amp;zwnj; ఓపెన్ చేయాలి. ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ సెక్షన్&amp;zwnj;లోకి వెళ్లాలి. BSEAP లేదా ఆంధ్రప్రదేశ్ ఎస్&amp;zwnj;ఎస్&amp;zwnj;సీ ఆప్షన్ ఎంచుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ సంవ్సరం నమోదు చేస్తే మార్క్ షీట్ కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవడం ఎలా&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;గత ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు విడుదల చేస్తోంది. 9552300009 నెంబర్&amp;zwnj;ను సేవ్ చేసుకోవాలి. మీ వాట్సాప్ నెంబర్ నుంచి ఆ నెంబర్&amp;zwnj;కు హాయ అని మెసేజ్ చేస్తే అందులో మెను వస్తుంది. అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj; &amp;nbsp;ఉంటుంది. అందులో ఎస్సెస్సీ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. అక్కడ మీ హాల్&amp;zwnj;టికెట్ నెంబర్ టైప్ చేయాలి. వెంటనే మీ పదోతరగతి ఫలితం మీ &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt;&amp;zwnj; నెంబర్&amp;zwnj;కు వచ్చేస్తుంది. దీన్ని డౌన్&amp;zwnj;లోడ్ చేసి పెట్టుకోవాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read: &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు&quot; href=&quot;https://telugu.abplive.com/telangana/ts-ssc-results-2026-district-wise-rankings-released-mulugu-secures-first-place-hyderabad-at-bottom-245837&quot; target=&quot;_self&quot;&gt;తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు&lt;/a&gt;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ఇంటర్&amp;zwnj;నెట్&amp;zwnj; తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj;లో ఫలితాలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఇంటర్&amp;zwnj;నెట్&amp;zwnj; సరిగా లేని ప్రాంతాల్లో విద్యార్థులకు సులభంగా ఫలితాలు తెలుసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అందించింది ప్రభుత్వం. నేరుగా ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj; ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు టెక్ట్ మెసేజే ఫార్మాట్&amp;zwnj;లో మీ ఎస్సెస్సీ రోల్ నెంబర్ టైప్ చేసి 56300 లేదా 55352 నెంబర్&amp;zwnj;కు పంపించాలి. తర్వాత మీకు ఫలితాలు మీ ఫోన్&amp;zwnj;కు మెసేజ్ రూపంలో వస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాశారు&lt;/h3&gt;
&lt;p&gt;2026లో మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 6,22,074 మంది విద్యార్థులు రెగ్యులర్&amp;zwnj;గా పరీక్షకు హాజరయ్యారు.18,842 మంది ప్రైవేట్ విద్యార్థులు. బాలురు 3,28,652 బాలికలు 3,12,264 మంది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గత ఏడాది ఫలితాలు పరిశీలిస్తే 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలికలు 84.09 శాతం అయితే బాలురు 78.31 శాతం. ఈ ఏడాది కూడా బాలికలే ఎక్కువ మంది ఉన్నందున వారిదే పై చేయి ఉంటుందని అంటున్నారు.&lt;/p&gt;
&lt;h3&gt;రీకౌంటింగ్, సప్లిమెంటరీ&lt;/h3&gt;
&lt;p&gt;ఫలితాల పట్ల సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డు రీవాల్యుయేషన్&amp;zwnj; , రీ కౌంటింగ్&amp;zwnj;కు రిక్వస్ట్ పెట్టుకోవచ్చు. రీ కౌంటింగ్&amp;zwnj;కు ఒక సబ్జెక్ట్&amp;zwnj;కు ఐదు వందల రూపాయలు చెల్లించాలి. అదే రీ వెరిఫికేషన్ లేదా రీ వాల్యుయేషన్ కోసం వెయ్యి రూపాయలు చెల్లించాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పరీక్ష తప్పిన విద్యార్థుల కోసం జూన్ నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా విద్యార్థులు తమ విద్యాసంవత్సరం వృథా కాకుండా చూసుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/8f970c8e860ee5920bc9e92d0d0350501777461882850215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Amaravati Latest News:ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/union-government-did-not-accept-andhra-pradesh-govt-request-for-diesel-supply-for-amaravati-works-through-petrol-bunks-245725</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/union-government-did-not-accept-andhra-pradesh-govt-request-for-diesel-supply-for-amaravati-works-through-petrol-bunks-245725#respond</comments><pubDate>Tue, 28 Apr 2026 17:43:02 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/union-government-did-not-accept-andhra-pradesh-govt-request-for-diesel-supply-for-amaravati-works-through-petrol-bunks-245725</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Amaravati Latest News:&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో డీజిల్ కొరతపై కేంద్రం స్పందించింది. రిటైర్ బంకుల ద్వారా బల్క్&amp;zwnj;గా సరఫరా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాంటి ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పింది. అమరావతి పనుల కోసం బల్క్&amp;zwnj;గా డీజిల్ సరఫరా చేయాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన కేంద్రం అలా చేయడం కుదరదని చెప్పేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read : &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;ప్రపంచమంతా గూగుల్&amp;zwnj;లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/andhra-pradesh-is-new-international-data-gateway-ap-cm-chandrababu-at-vizag-google-ai-data-center-245698&quot; target=&quot;_self&quot;&gt;ప్రపంచమంతా గూగుల్&amp;zwnj;లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;p&gt;గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో డీజిల్ కొరత ప్రజలను, ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. చాలా బంకులు స్టాక్ లేక మూతపడగా, స్టాక్ ఉన్న బంకుల్లో వాహనాలు బారులు తీరాయి. పనిలో పనిగా పెట్రోల్ కొరత ఉందన్న ప్రచారంతో పెట్రోల్ కోసం కూడా జనం క్యూ కడుతున్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరు చమురు కోసం ఎగబడుతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పరిస్థితుల్లో అమరావతి పనులకు ఆటంకం లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్&amp;zwnj;గా సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కొరత ఉందని తెలియడంతో సరఫరా కోటా పెంచాలని కేంద్రానికి సీఎస్ ద్వారా లేఖ రాయించారు. దీనిపై స్పందించిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు నో చెప్పింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;రిటైల్&amp;zwnj; బంకుల్లో బల్క్ సరఫరాకు నో చెప్పిన కేంద్రం&lt;/h3&gt;
&lt;p&gt;రిటైల్ బంకుల నుంచి బల్క్&amp;zwnj;గా సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించలేదు. ఈ మేరకు సీఎస్ రాసిన లేఖకు కేంద్రం ఘాటుగా సమాధానం చెప్పింది. అసలు రిటైల్ బంకుల నుంచి బల్క్&amp;zwnj; సరఫరా చేయాలనే ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. వెంటనే వాటిని ఉపసహరించుకోవాలని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇరుకున పడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;డీజిల్ సంకోభంలో 150 కోట్ల కుంభకోణం: వైసీపీ&lt;/h3&gt;
&lt;p&gt;ఇప్పటికే ఈ విషయంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం డీజిల్ కుంభకోణానికి పాల్పడుతోందని, అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపిస్తోంది. ఇందులో 150 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతోందని దుమ్మెత్తి పోస్తోంది. రిటైల్&amp;zwnj; బంకుల్లో 98 రూపాయలకు లీటర్ డీజిల్ లభిస్తుండగా బల్క్&amp;zwnj;లో 153 రూపాయల వరకు ఉంది. ఇక్కడ కాంట్రాక్టర్&amp;zwnj;కు యాభై రూపాయల వరకు లబ్ధి కలిగించేలే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన కొరత: సజ్జల&lt;/h3&gt;
&lt;p&gt;ఇలా కాంట్రాక్టర్&amp;zwnj;కు యాభై రూపాయల వరకు లబ్ధి కలిగించి తర్వాత వారి నుంచి వాటాలు పంచుకునేందుకు ఎత్తుగడ వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతులకు, ఆటో డ్రైవర్లకు డీజిల్ అందుబాటులో లేకుండా చేసి కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చమురు కొరతను చంద్రబాబు ప్రభుత్వమే సృష్టించిందని విమర్శిస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కొరత ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఎందుకు వచ్చిందని వైసీపీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకెళ్లారని, అసలైన సంక్షోభం ఇదేనంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/28/1c6ff4a2cb74c6bf1b688ccffef67a451777381431942215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Fuel Crisis in Andhra Pradesh: ఏపీలో నో స్టాక్ బోర్డులు, మరోవైపు కిలోమీటర్ల మేర క్యూ.. పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరవా!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/fuel-crisis-in-andhra-pradesh-no-stock-boards-and-long-queues-panic-commuters-245564</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/fuel-crisis-in-andhra-pradesh-no-stock-boards-and-long-queues-panic-commuters-245564#respond</comments><pubDate>Mon, 27 Apr 2026 12:24:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/fuel-crisis-in-andhra-pradesh-no-stock-boards-and-long-queues-panic-commuters-245564</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వ్యాప్తంగా పెట్రోల్&amp;zwnj;, డీజిల్&amp;zwnj; కొరత సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ అందుబాటులో ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. &lt;a title=&quot;ఆదివారం నాటికే రాష్ట్రంలో 420కి పైగా పెట్రోల్ బంకులు మూతపడగా.. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/cm-chandrababu-issues-ultimatum-to-oil-companies-orders-normalcy-in-fuel-supply-by-monday-245521&quot; target=&quot;_self&quot;&gt;ఆదివారం నాటికే రాష్ట్రంలో 420కి పైగా పెట్రోల్ బంకులు మూతపడగా.. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.&lt;/a&gt; సాధారణం కంటే సరఫరా పెంచినా అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొట్టించడంతో కొరత ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బంకు నిర్వాహకులు నిల్వలను పొదుపుగా వాడుతూ, వాహనదారులకు పరిమితంగానే పెట్రోల్&amp;zwnj;ను పోస్తున్నారు. దీనివల్ల దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సిటీలోని ఆటోనగర్&amp;zwnj;, మొగల్రాజపురం, బెంజిసర్కిల్&amp;zwnj; వంటి ప్రధాన కూడళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఒక్కో వాహనదారుడు తమ అవసరానికి సరిపడా ఇంధనం కోసం మూడు నాలుగు బంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/676ee15213c643e2bec1c1ace78c566a1777272805514233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు పెద్ద క్యాన్లతో వచ్చి డీజిల్ కావాలని అడుగుతున్నారు.&amp;nbsp;&amp;nbsp;ముఖ్యంగా మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం వంటి ప్రాంతాల్లో బంకులు మూతపడటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం డీజిల్&amp;zwnj;కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో, లారీలు, ట్రాక్టర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోంది. కొందరు ముందుజాగ్రత్తగా డబ్బాలతో వచ్చి ఇంధనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;et&quot;&gt;idhi harvest time...big harvester machines ki diesel leka ...Farmers diesel cans pattukuni petrol bunk dagra nunchunnar .... 4th day of crisis &lt;a href=&quot;https://twitter.com/ncbn?ref_src=twsrc%5Etfw&quot;&gt;@ncbn&lt;/a&gt;...extra stock entha theppincharu...prajalu telsukovali anukuntunaru &lt;a href=&quot;https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#AndhraPradesh&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/RfQv290gzy&quot;&gt;pic.twitter.com/RfQv290gzy&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; 𝘚𝘸𝘦𝘵𝘩𝘢 𝘊𝘩𝘰𝘸𝘥𝘢𝘳𝘺 🎀 (@vibeofswetha) &lt;a href=&quot;https://twitter.com/vibeofswetha/status/2048643396873687095?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 27, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతుందన్న భయంతో ఇంధన వినియోగం భారీగా పెరిగింది. దాంతో బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల స్టాక్ లేక బంకులు మూతపడగా, చీరాలలో కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉంది. దీంతో అక్కడ వాహనదారుల రద్దీ నియంత్రించడం అసాధ్యంగా మారుతోంది. ఇంధన కొరత కారణంగా ఉపాధి దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న అధికారులు, ప్రజలు ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Day 2 ⚠️🚨&lt;a href=&quot;https://twitter.com/hashtag/Petrol?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Petrol&lt;/a&gt; &amp;amp; &lt;a href=&quot;https://twitter.com/hashtag/Diesel?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Diesel&lt;/a&gt; Shortage, Most of the fuel stations are Closed only few Stations are Available &lt;a href=&quot;https://twitter.com/hashtag/Tirupati?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Tirupati&lt;/a&gt; &lt;a href=&quot;https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#AndhraPradesh&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/wV7K8iUIZY&quot;&gt;pic.twitter.com/wV7K8iUIZY&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; VANILLA BOY (@ChillMaava) &lt;a href=&quot;https://twitter.com/ChillMaava/status/2048614943050879119?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 27, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆదివారం సమీక్షించిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు&lt;/strong&gt;&lt;br /&gt;రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు సీరియస్ అయ్యారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుండి ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సోమవారం కల్లా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ కొరత ఎందుకు ఏర్పడిందని ఆయన ప్రశ్నించగా, రిటైల్ అవుట్&amp;zwnj;లెట్ల వద్ద వాణిజ్య వినియోగదారులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు. దీనికి తోడు నయారా, రిలయన్స్, జియో వంటి ప్రైవేట్ ఆపరేటర్లు సరఫరా నిలిపివేయడం సమస్యను మరింత తీవ్రతరం చేసిందని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/p5rC0FDSsh0?si=lojZrIdAWXmHLxzu&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో ఇంధన వినియోగం ఒక్కసారిగా పెరిగిన తీరును గణాంకాలతో సహా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణంగా రోజుకు 6,330 కేఎల్ పెట్రోల్ అమ్ముడవుతుండగా, శనివారం అది ఏకంగా 34 శాతం పెరిగి 8,489 కేఎల్&amp;zwnj;కు చేరింది. ఆదివారం కూడా సాధారణం కంటే 22 శాతం అదనంగా వినియోగం జరిగింది. డీజిల్ విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని, శనివారం 16 శాతం అదనపు డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. అగ్రికల్చర్ మరియు ఆక్వాకల్చర్ అవసరాలు పెరగడం కూడా దీనికి ఒక కారణమని అధికారులు పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా చూడాలని, అవసరమైతే రైతులకు కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద రెవెన్యూ, పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, ఎక్కడా ఇంధనం బ్లాక్ మార్కెట్&amp;zwnj;కు తరలకుండా చూడాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు వెంటనే రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మరియు కంట్రోల్ రూమ్&amp;zwnj;లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం నాటికి రాష్ట్రంలో ఎక్కడా 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదని అధికారులను ఆదేశించినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/85a9ab387d096cdbc469b8322922895a1777272677524233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Honeytrap case: అనంతపురం హనీట్రాప్ కేసులో నలుగురు పోలీసులు డిస్మిస్.. మరికొందరిపై సస్పెన్షన్ వేటు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/honeytrap-case-in-anantapur-four-officers-dismissed-multiple-personnel-suspended-atn-245559</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/honeytrap-case-in-anantapur-four-officers-dismissed-multiple-personnel-suspended-atn-245559#respond</comments><pubDate>Mon, 27 Apr 2026 11:24:05 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ కర్నూలు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/honeytrap-case-in-anantapur-four-officers-dismissed-multiple-personnel-suspended-atn-245559</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో వెలుగుచూసిన హనీట్రాప్ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పోలీసులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. హనీట్రాప్ ముఠాతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు పోలీసులను ఏకంగా సర్వీసు నుండి తొలగిస్తూ (డిస్మిస్) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల నుండి తొలగించిన వారిలో రాప్తాడు సీఐ శ్రీహర్షతో పాటు హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్స్ దుర్గాప్రసాద్, దేవ్లానాయక్ ఉన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన మరికొంతమంది పోలీసు అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. అనంతపురం రూరల్ సీఐ శేఖర్&amp;zwnj;ను వీఆర్ కు పంపడమే కాకుండా, ఆయనను కర్నూలు రేంజ్ డీఐజీకి సరెండర్ చేశారు. అలాగే, ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఎస్ఐ రాంబాబుతో పాటు కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాంలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రక్షక భటులే భక్షకులుగా మారి హనీట్రాప్ ముఠాకు సహకరించడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దాంతో పోలీస్ శాఖ వీరిపై కఠిన చర్యలు తీసుకుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నిందితులకు 14 రోజులు రిమాండ్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;హనీ ట్రాప్ కేసులో నిందితులను మూడు రోజుల కిందట అనంతపురం నగర పోలీసులు కోర్టు ఎదుట హాజరు పరిచారు. హనీ ట్రాప్ ముఠా సభ్యులైన చంద్రకళ, జయమ్మ, దబ్బర రాజేష్ నాయుడు, అనంత కుమారిలకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహించారు. అనంతరం పోలీసులు నిందితులను కోర్టు ఎదుట హాజరు పరిచారు. వివరాలు పరిశీలించిన కోర్టు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది. ముఠా సభ్యుల నుంచి రూ. 13 లక్షల నగదు, ప్రామిసరీ నోట్లు, సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాదాపు కోటి రూపాయలకు పైగా ఈ ముఠా సభ్యులు వసూళ్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవన్న ఉన్నతాధికారులు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ హనీట్రాప్ కేసులో ముఠా సభ్యులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మొత్తం 9 మంది సభ్యులున్న ఈ ముఠాలో ఇప్పటికే ఐదుగురిపై చర్యలు తీసుకోగా, తాజాగా మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్&amp;zwnj;కు తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన నలుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. అమాయక ప్రజలను మోసం చేస్తూ పరువు పేరుతో బెదిరింపులకు పాల్పడే ఇలాంటి ముఠాలకు సహకరించే వారు ఎంతటి వారైనా, చివరికి వారు పోలీసులైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని డీఐజీ షిమోషి బాజ్&amp;zwnj;పాయ్, ఎస్పీ జగదీశ్ హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ ముఠా ఆగడాలు ఏడాది కిందటే మొదలయ్యాయి. అనంతపురం పట్టణానికి చెందిన ఒక 62 ఏళ్ల వృద్ధుడిని గతేడాది నవంబరు 2న ఈ ముఠా పక్కా ప్లాన్&amp;zwnj;తో వలపు వలలో పడేసింది. బాధితుడిని ట్రాప్ చేసిన తర్వాత నిందితులు తమ అసలు స్వరూపాన్ని చూపిస్తూ బ్లాక్ మెయిలింగ్&amp;zwnj;కు దిగారు. జరిగిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని, తీవ్రమైన కేసుల్లో ఇరికిస్తామని ఆ వృద్ధుడిని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వ్యవహారం ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు తన పరువు కాపాడుకోవాలనే ఆవేదనతో ఆ వ్యక్తి వారితో బేరసారాలు ఆడి, రూ. 2 లక్షలు చెల్లించి ఆ గండం నుంచి బయటపడ్డాడు. తాజాగా ఈ అక్రమాలన్నీ వెలుగులోకి రావడంతో పోలీస్ శాఖ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/d70d5806ef74d7b08f5418ab600f2f691777269194861233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[CM Chandrababu: అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ap-cm-chandrababu-angry-over-toll-plaza-assault-orders-strict-action-against-mlas-aides-and-gunmen-245498</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ap-cm-chandrababu-angry-over-toll-plaza-assault-orders-strict-action-against-mlas-aides-and-gunmen-245498#respond</comments><pubDate>Sun, 26 Apr 2026 16:06:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ap-cm-chandrababu-angry-over-toll-plaza-assault-orders-strict-action-against-mlas-aides-and-gunmen-245498</guid><description><![CDATA[&lt;p&gt;గండబోయినపల్లె: అన్నమయ్య జిల్లాలోని టోల్&amp;zwnj;ప్లాజా సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు, గన్&amp;zwnj;మెన్ జరిపిన దాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారు ఎవరైనా సరే, వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.&lt;/p&gt;
&lt;p&gt;అన్నమయ్య జిల్లాలో మదనపల్లె- తిరుపతి జాతీయ రహదారిపై వాల్మీకిపురం మండల పరిధిలోని &amp;nbsp;ఉన్న గండబోయినపల్లె టోల్&amp;zwnj;గేట్ వద్ద ఈ వివాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వాహనాన్ని టోల్&amp;zwnj;ఫీజు చెల్లించాలని సిబ్బంది కోరడంతో ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మెల్యే వాహనాలనే ఆపుతారా? అంటూ గన్&amp;zwnj;మెన్&amp;zwnj;తో సహా అనుచరులు రెచ్చిపోయి టోల్ బ్యారియర్&amp;zwnj;ను ధ్వంసం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/3a858f304fb82e08b45ff6c80cf141141777199927981233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;అంతటితో ఆగకుండా టోల్&amp;zwnj;ప్లాజా మేనేజర్ రవి, మహిళా ఉద్యోగి శ్రీలతపై ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు భౌతిక దాడికి దిగారు. ముఖ్యంగా గన్&amp;zwnj;మెన్ ఒక మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకుని కొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ దారుణం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే వాహనంలోనే ఉన్నప్పటికీ, అనుచరులను వారించకపోవడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రజాప్రతినిధుల నీడన ఇటువంటి దాడులు జరగడం పట్ల ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/SGWeVXHZu0g?si=L2pX_fJZ9uKtvbvx&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బాధితులతోనే ఎమ్మెల్యే అనుచరులకు క్షమాపణలు..&lt;/strong&gt;&lt;br /&gt;అన్నమయ్య జిల్లా గండబోయినపల్లె టోల్&amp;zwnj;ప్లాజా వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు, గన్&amp;zwnj;మెన్ బీభత్సం సృష్టించారు. టోల్ ఫీజు అడిగినందుకు ఆగ్రహంతో బ్యారియర్&amp;zwnj;ను ధ్వంసం చేసి, మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకుని కొట్టారు. అనంతరం సిబ్బందిని బలవంతంగా పోలీస్&amp;zwnj;స్టేషన్&amp;zwnj;కు తీసుకెళ్లి, సీఐ సమక్షంలోనే బాధితులతో క్షమాపణలు చెప్పించుకున్నారు. టోల్ గేట్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ఇప్పటికే ఆదేశించారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;మా వెహికల్స్&amp;zwnj;నే ఆపుతారా? టోల్ గేట్ వద్ద కళ్యాణదుర్గం &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన అనుచరులు వీరంగం &lt;br /&gt;&lt;br /&gt;అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఫీజు చెల్లించకుండా వెళ్లబోయిన ఎమ్మెల్యే వాహనాలు &lt;br /&gt;&lt;br /&gt;వాహనాల్ని అడ్డుకున్న టోల్ ప్లాజా సిబ్బందిపై&amp;hellip; &lt;a href=&quot;https://t.co/SmJABdGRKj&quot;&gt;pic.twitter.com/SmJABdGRKj&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; YSR Congress Party (@YSRCParty) &lt;a href=&quot;https://twitter.com/YSRCParty/status/2048010958547845511?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 25, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/5a0db3bd708dc939fb8fce00502af68c1777199628181233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/kadapa-murder-case-accused-venkatesh-remanded-after-hospital-discharge-245439</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/kadapa-murder-case-accused-venkatesh-remanded-after-hospital-discharge-245439#respond</comments><pubDate>Sat, 25 Apr 2026 22:56:50 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ కర్నూలు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/kadapa-murder-case-accused-venkatesh-remanded-after-hospital-discharge-245439</guid><description><![CDATA[&lt;p&gt;కడప: వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో సంచలనం సృష్టించిన బాలిక రామకీర్తన హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక గొంతుకోసి కిరాతకంగా హత్య చేసిన నిందితుడు వెంకటేష్&amp;zwnj;ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని రిమాండ్&amp;zwnj;కు తరలించారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ రాజేంద్రప్రసాద్ మీడియాకు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 10వ తేదీన ఖాజీపేట అగ్రహారంలో రామకీర్తన అనే బాలికను వెంకటేష్ అత్యంత క్రూరంగా హత్య చేశాడు. నిందితుడిని పట్టుకునే క్రమంలో అతను అటవీ ప్రాంతంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పోలీసులపై దాడికి పాల్పడటంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిసిందే. గాయపడిన నిందితుడు వెంకటేష్&amp;zwnj;ను తొలుత మైదుకూరు ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్&amp;zwnj;కు తరలించారు.&lt;/p&gt;
&lt;p&gt;చికిత్స పూర్తి చేసుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నిందితుడు వెంకటేష్&amp;zwnj;ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై హత్య కేసుతో పాటు పోలీసులపై దాడి చేసినందుకు గానూ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పి.టి వారెంట్&amp;zwnj;పై అతడిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్&amp;zwnj;కు తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రేమించలేదని యువతి గొంతుకోశాడు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;కడప జిల్లా ఖాజీపేటలో జరిగిన రామకీర్తన హత్య రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/big-twist-in-khajipet-inter-girl-murder-case-accused-venkateshs-mother-shocking-details-atn-244117&quot; target=&quot;_self&quot;&gt;కడప జిల్లా ఖాజీపేటలో జరిగిన రామకీర్తన హత్య రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది&lt;/a&gt;. తనను ప్రేమించడం లేదనే కనికరం లేని కక్షతో వెంకటేష్ అనే యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. కేవలం 17 ఏళ్ల వయసున్న రామకీర్తన ఇంటిలోకి చొరబడి, ఆమె గొంతు కోసి కిరాతకంగా ప్రాణాలు తీశాడు. ఈ నెల 14వ తేదీన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాల్సిన ఆ బాలిక, అంతలోనే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. పండగలా ఉండాల్సిన ఆ ఇల్లు కళ తప్పింది.&lt;/p&gt;
&lt;p&gt;ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్&amp;zwnj;ను పోలీసులు కొన్ని రోజుల కిందటే అదుపులోకి తీసుకున్నారు. అయితే, మైదుకూరు నుండి అతడిని తరలిస్తుండగా బసాపురం చెక్&amp;zwnj;పోస్ట్ వద్ద నిందితుడు పోలీసులపై తిరగబడ్డాడు. కానిస్టేబుళ్లపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితుడు లొంగిపోకపోవడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు అనివార్యంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వెంకటేష్ రెండు మోకాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడిని భారీ బందోబస్తు నడుమ కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు, పట్టపగలే జరిగిన ఈ ఘోర హత్యపై స్థానికులు, బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉన్మాది చేతిలో బలైన బాలికకు న్యాయం చేయాలని వారు నినదించారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కుమారుడు అమాయకుడంటూ తల్లి ఆవేదన&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రామకీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత కొన్ని రోజుల కిందట మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి జేబులో దొరికిన లేఖ ద్వారానే వారి ప్రేమ వ్యవహారం తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. హత్య జరిగిన రోజు వెంకటేష్ ఇంటికి వచ్చి, తనను హత్తుకుని ఏడ్చాడని తెలిపారు. కీర్తన తనను మోసం చేసిందని, నిలదీయగా ఆమె కత్తితో బెదిరించిందని, ఆ పెనుగులాటలోనే ప్రమాదవశాత్తు గొంతు తెగిందని తన కొడుకు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు ముందే హెచ్చరించి ఉంటే బాగుండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/25/d1fe8aa42530910eb6eacd374b6e61b01777137921200233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh Petrol and Diesel Crisis News: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సంక్షోభం! పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు! అప్రమత్తమైన ప్రభుత్వం కీలక ప్రకటన!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387#respond</comments><pubDate>Sat, 25 Apr 2026 14:00:21 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Petrol and Diesel Crisis News:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో రాత్రికి రాత్రే ఇంధన కొరత ఉందనే ప్రచారం జోరుగా సాగింది. వాహనదారులు బంకుల వద్దకు పరుగులు పెట్టారు. ఫిల్లింగ్ స్టేషన్స్ వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. భారీ వాహనదారులు రావడంతో చాలా బంకుల నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం రాష్ట్రంలో చమురు కొరత లేదని, ప్రజలు కంగారు పడొద్దని సూచించింది. దీని వల్ల ఉన్న స్టాక్ త్వరగా అయిపోతుందని అవసరమైన వాళ్లకు అందకుండా పోతుందని తెలిపారు. అవసరానికి మించి చమురు స్టాక్ పెట్టుకోవద్దని హితవు పలికింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాల, కృష్ణా వంటి జిల్లాల్లో చమురు కొరత దారుణంగా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. డీజిల్ దొరకదనే భయంతో పెట్రోల్ కోసం కూడా జనం ఎగబడుతున్నారు. చేతిలో ఖాళీ బాటిళ్లు, టిన్&amp;zwnj;లు పట్టుకొని ఇంధనం కోసం బారులు తీరుతున్నారు. ఇది కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మచిలీపట్నంలో దాదాపు అన్ని బంకుల్లో డీజిల్ నిల్వలు లేవనే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని బంకుల్లో మాత్రమే కొద్దిపాటి నిల్వలు ఉండటంతో వాహనదారులకు రేషన్ పద్ధతిలలో ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. ఒక్కో వాహనాన్నికి 500 రూపాయలకు మించి డీజిల్ కొట్టడం లేదు. నందిగామలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కూడా కారుకు పది లీటర్లు, లారీకి 50 లీటర్లు మాత్రమే ఇంధనాన్ని ఫిల్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు రెండు లీటర్ల డీజిల్ కోసమే గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;LIVE | Petrol Crisis in India Iran War Impact | ఇరాన్ యుద్ధంతో భారత్ లో పెట్రో సంక్షోభం? |ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/HolM8NpC-gg&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో రబీ కోతల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో హార్వెస్టర్లు,ట్రాక్టర్లకు డీజిల్ అవసరం. డీజిల్ కొరత కారణంగా కోతలు ఆగిపోతే పంట నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంతోపాటు ఆక్వా రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. రొయ్యలు, చేపల చెరువుల్లో ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్&amp;zwnj; తప్పనిసరి. సరైన సమయంలో ఇంధనం అందకపోవడంతో సాగుపై ప్రతికూల ప్రభావం పడనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో ఒక్కసారిగా ఇంధన కొరత ఏర్పడటానికి కారణం ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఆప్షన్ రద్దు చేయడమే అని తెలుస్తోంది. సాధారణంగా పెట్రోల్ బంకులకు కంపెనీలు ఇంధనాన్ని సరఫరా చేసేటప్పుడు కొంత క్రెడిట్ సదుపాయం కల్పిస్తాయి. అయితే తాజాగా ఈ విధానం మార్చుకోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఫలితంగా కంపెనీలు నుంచి బంకులకు రావాల్సిన సరఫరా తగ్గింది. దీనికి తోడు రబీ సీజన్ కావడంతో డీజిల్ డిమాండ్ పెరగడం కూడా కొరతకు ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;రంగంలోకి దిగిన ప్రభుత్వం&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమస్యను కేవలం ఒక శాఖకు పరిమితం చేయకుండా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులతో నేరుగా చర్చించారు. పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. గత ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి పది శాతం అదనపు ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించాయని వెల్లడించారు. ప్రతి జిల్లాలో పరిస్థితిని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని, ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఏదైనా పెట్రోల్ బంకులో స్టాక్ సమస్య ఉంటే లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే 1967 అనే టోల్&amp;zwnj; ఫ్రీ నెంబర్&amp;zwnj;కు కాల్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ చెప్పారు. ఏపీ ఫ్యూయల్ డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రావి గోపాలకృష్ణ నేతృత్వంలో డీలర్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ సరఫరా చైన్&amp;zwnj;ను సరిచేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వినియోగదారుల ఆవేదన&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;అధికారులు ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. బంకుల వద్ద ఎదురు చూడాల్సి వస్తోందని, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల సరఫరా మెరుగు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే వాహనదారులు ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి చమురు నిల్వ చేసుకోవద్దని సూచిస్తున్నారు. స్టాక్ లేని బంకుల వివరాలు సేకరిస్తున్నామని, &amp;nbsp;తద్వారా లోటు ఉన్న ప్రాంతాలకు తక్షణమే ట్యాంకర్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/25/41df97835a9db4415a9c09139c2014c11777105570145215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Kisan Mitra Chhadi: ప్రతి రైతు చేతిలో ఉండాల్సిన కిసాన్ మిత్ర ఛడీ! పాము కాటు నుంచి రక్షించే యంత్రం ఎలా పని చేసుంది?]]></title><link>https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144</link><comments>https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144#respond</comments><pubDate>Thu, 23 Apr 2026 11:43:47 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Kisan Mitra Chhadi:&amp;nbsp;&lt;/strong&gt;భారత్&amp;zwnj;లో వ్యవసాయ ఆధారిత దేశం. భారత్&amp;zwnj;కు వెన్నుముకగా నిలిచే రైతులు నిరంతరం ప్రకృతితో పోరాడుతూనే ఉంటారు. అయితే వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో పాము కాటు ఒకటి. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా సుమారు 46వేల మంది నుంచి 60 వేల మంది వరకు మరణిస్తున్నారు. ఇందులో అత్యధికులు పొలాల్లో రాత్రివేళ నీరు పెట్టడానికి వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి గమనించిన కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న అస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే కిసాన్ మిత్ర ఛడీ&lt;/p&gt;
&lt;h3&gt;ఏంటీ కిసాన్ మిత్ర ఛడీ&lt;/h3&gt;
&lt;p&gt;మధ్యప్రదేశ్&amp;zwnj; రాష్ట్రంలోని రాయ్&amp;zwnj;సేన్&amp;zwnj;లో నిర్వహించిన జాతీయ వ్యవసాయ మేళాలో కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివార్జ సింగ్ చౌహాన్ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. చూడటానికి సాధారణ చేతికర్రలా కనిపించే ఈ కిసాన్ మిత్ర ఛడీ నిజానికి ఇంటర్నెట్&amp;zwnj; ఆఫ్ థింగ్స్ ఆధారంగా పని చేస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పొలాల్లో పాములలు లేదా ఇతర విష జంతువులు ఉన్నాయో లేదో ఈ కర్ర ముందే పసిగట్టి రైతును హెచ్చరిస్తుంది. ముఖ్యంగా చీకటి సమయాల్లో లేదా పొలాల్లో నీరు పెట్టేట్పుడు ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి ఇది ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;కిసాన్ మిత్ర ఛడీ ఎలా పని చేస్తుంది?&lt;/h3&gt;
&lt;p&gt;ఈ స్మార్ట్ స్టిక్ పని తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. దీని వెనుక అత్యాధునిక సెన్సార్లు, సాంకేతిక దాగి ఉన్నాయి. రైతు ఈ కర్రను పట్టుకొని పొలానికి వెళ్లినప్పుడు దానిపై ఉన్న ఒక ప్రత్యేక బటన్ నొక్కి నేలకు ఆనిస్తే చాలు ఒక వేళ సమీపంలో పాము ఉంటే ఆ కర్ర గట్టిగా వైబ్రేట్ అవుతుంది. ఈ పరికరంలో పాసివ్ ఇన్&amp;zwnj;ఫ్రారెడ్, ఆల్ట్రాసోనిక్ సెన్సార్లు అమర్చి ఉంటాయి. పాములు విడుదల చేసే థర్మల్&amp;zwnj; సిగ్నేచర్స్&amp;zwnj;, వాటి కధలికల వల్ల కలిగే సెన్సిటివ్ వైబ్రేషన్లు గుర్తిస్తాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;పాము కాటు నుండి రైతుల ప్రాణాలను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం &amp;lsquo;కిసాన్ మిత్ర ఛడీ&amp;rsquo; అనే అత్యాధునిక పరికరాన్ని ఆవిష్కరించింది. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేసింది.&lt;a href=&quot;https://twitter.com/hashtag/BJP4Farmers?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#BJP4Farmers&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/o30JyVKX42&quot;&gt;pic.twitter.com/o30JyVKX42&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; BJP ANDHRA PRADESH (@BJP4Andhra) &lt;a href=&quot;https://twitter.com/BJP4Andhra/status/2046891773918597392?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 22, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఈ స్టిక్ ఐదు నుంచి 15 మీటర్ల పరిధిలో పాములను కచ్చితంగా గుర్తిస్తుంది. అయితే దీనిని హెచ్చరిక సంకేతాలు 100 మీటర్ల దూరం వరకు కూడా పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరికరం ఆధునిక వెర్షన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&amp;zwnj; కూడా జోడించారు. ఇది పాము కదలికలకు, గాలికి ఊగే గడ్డి కదలికలకు మధ్య తేడాను గుర్తించి, తప్పుడు హెచ్చరికలు రాకుండా చూస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి&quot; href=&quot;https://telugu.abplive.com/news&quot; target=&quot;_self&quot;&gt;మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;పాముకాటు ప్రమాదాలు తగ్గుతాయా?&lt;/h3&gt;
&lt;p&gt;ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 30 నుంచి 40 లక్షల పాముకాట్లు నమోదు అవుతున్నాయి. ఇందులో 60 వేల మంది వరకు చనిపోతున్నారు. ఈ మరణాలలో అత్యధికులు చెప్పులు లేకుండా లేదా తక్కువ వెలుతురులో పనిచేసే రైతులే. ఈ గణాంకాలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, కిసాన్ మిత్ర ఛడీ వంటి ఆవిష్కరణలు ఈ మరణాలను గణనీయంగా తగ్గించగలవు. ఈ స్టిక్ కేవలం ఒక పనిముట్టు మాత్రమే కాదు, గ్రామీణ భారత్&amp;zwnj; ప్రాణాలను కాపాడే పరికరం. శాస్త్రవేత్తల ఈ ప్రయత్నం, వ్యవసాయాన్ని సురక్షితంగా, ఆధునికంగా మార్చడంలో ఒక ప్రధానమైన, అవసరమైన అడుగుగా మారనుంది. నాగుపాము లేదా కట్లపాము వంటి అత్యంత విషపూరితమైన పాముల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ పరికరం ప్రత్యేకంగా ఒక వరంలా మారనుంది. సకాలంలో హెచ్చరికలు అందుకోవడం ద్వారా, రైతులు వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను, ప్రాణాంతక ప్రమాదాలను తగ్గనున్నాయి. సరైన సాంకేతికత, అవగాహనతో, మన రైతులు ఇకపై ఎలాంటి భయం లేకుండా తమ కష్టార్జితాన్ని పండించుకోగలుగుతారు.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;మరిన్ని ఆసక్తికరమైన వెబ్&amp;zwnj;స్టోరీ కోసం ఈ లింక్&amp;zwnj;పై క్లిక్ చేయండి&quot; href=&quot;https://telugu.abplive.com/web-stories&quot; target=&quot;_self&quot;&gt;మరిన్ని ఆసక్తికరమైన వెబ్&amp;zwnj;స్టోరీ కోసం ఈ లింక్&amp;zwnj;పై క్లిక్ చేయండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/what-happens-if-you-dont-eat-rice-for-month-surprising-effects-on-body-245139&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/23/a1334c540550ee3a0702ef08f78d821b1776924632658215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Weather Updates: ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/heatwave-and-rain-alert-in-andhra-pradesh-diverse-weather-conditions-predicted-244870</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/heatwave-and-rain-alert-in-andhra-pradesh-diverse-weather-conditions-predicted-244870#respond</comments><pubDate>Mon, 20 Apr 2026 18:36:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/heatwave-and-rain-alert-in-andhra-pradesh-diverse-weather-conditions-predicted-244870</guid><description><![CDATA[&lt;p&gt;Andhra Pradesh Heatwave Alert | అమరావతి: అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో మంగళవారం (ఏప్రిల్ 21న) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మంగళవారం 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..&lt;/strong&gt;&lt;br /&gt;రాష్ట్రంలో ఓవైపు ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని.. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఏపీలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం నాడు 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాలులు వీస్తాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం నాడు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 15 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ప్రజలు నీళ్లు, పళ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి లాంటివి తీసుకోవవడం మంచిదని సూచించారు&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;రాష్ట్రంలో ఎండ,వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని &lt;a href=&quot;https://twitter.com/hashtag/APSDMA?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#APSDMA&lt;/a&gt; ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.రేపు 46మండలాల్లో తీవ్ర, 29 మండలాల్లో వడగాలులు,ఎల్లుండి54తీవ్ర15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు &lt;a href=&quot;https://t.co/ecLcfX6a1T&quot;&gt;pic.twitter.com/ecLcfX6a1T&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) &lt;a href=&quot;https://twitter.com/APSDMA/status/2046207177439006729?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 20, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మన్యం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు..&lt;/strong&gt;&lt;br /&gt;సోమవారం (ఏప్రిల్ 20న) పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.2&amp;deg;C,కర్నూలు జిల్లా చిప్పగిరిలో 43.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని, మిట్ట మధ్యాహ్నం వేళ అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం మంచిదని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వేసవికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి&lt;/strong&gt;&lt;br /&gt;వేసవికాలంలో తీవ్రమైన ఎండలు, వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ మీరు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగాలి. దాహం వేయకపోయినా అప్పుడప్పుడు కచ్చితంగా నీళ్లు, మజ్జిగ లాంటివి తాగుతూ శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. వెంట గొడుగు తీసుకెళ్లాలి లేదా టోపీ వాడాలి. నూనె వస్తువులు, మసాలా ఆహారానికి ఈ సమ్మర్ సీజన్లో దూరంగా ఉండటం మంచిది. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరదోసకాయ వంటివి మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్&amp;zwnj;ను సంప్రదించాలి.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/20/24250ed47a0ce4826778ce7632fcb0ea1776690101722233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Crime News: పాలు పొంగిపోయాయని కడపలో భర్త ఆత్మహత్య! సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు యువతి సూసైడ్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/man-ends-life-over-spilled-milk-argument-in-kadapa-teenager-suicide-after-being-rebuked-for-mobile-addiction-in-rajampeta-244812</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/man-ends-life-over-spilled-milk-argument-in-kadapa-teenager-suicide-after-being-rebuked-for-mobile-addiction-in-rajampeta-244812#respond</comments><pubDate>Mon, 20 Apr 2026 08:35:21 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ కర్నూలు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/man-ends-life-over-spilled-milk-argument-in-kadapa-teenager-suicide-after-being-rebuked-for-mobile-addiction-in-rajampeta-244812</guid><description><![CDATA[&lt;p&gt;కడప: ఈ మధ్య కాలంలో చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకుంటున్నారు. పాలు పొంగాయనే చిన్న కారణంతో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణం తీసింది. &amp;nbsp;కడప నగరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్&amp;zwnj;కు చెందిన వెంకటసుబ్బయ్య (53), అనురాధ దంపతుల మధ్య ఆదివారం పాలు పొంగడంపై గొడవ జరిగింది. గతంలో గల్ఫ్&amp;zwnj;లో పనిచేసి వచ్చిన వెంకటసుబ్బయ్య, ప్రస్తుతం ఇక్కడే ఒక కిరాణా షాపు నడుపుతున్నాడు. అయితే, భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న విషయాలకే ఘర్షణలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;క్షణికావేశంలో ఆత్మహత్య&lt;/strong&gt;&lt;br /&gt;ఆదివారం అనురాధ స్టవ్&amp;zwnj;పై పాలు పెట్టగా అవి పొంగిపోయాయి. దీనిపై భర్త వెంకటసుబ్బయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? అంటూ కోపంతో భార్య మీద ఊగిపోయారు. ఆవేశంలో తన తలను గోడకేసి కొట్టుకోవడంతో చిన్న గాయమైంది. అదిచూసి భయపడిన భార్య కాసేపు బయటకు వెళ్లింది. అదే సమయంలో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటసుబ్బయ్య ఫ్యాన్&amp;zwnj;కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కేసు నమోదు చేసి, పోలీసుల దర్యాప్తు&lt;/strong&gt;&lt;br /&gt;కొద్దిసేపటి తర్వాత భార్య అనురాధ ఇంట్లోకి వెళ్లి చూడగా భర్త ఫ్యాన్&amp;zwnj;కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వెంకటసుబ్బయ్యను కిందకు దించి చూడగా, అప్పటికే ఆయన మృతి చెందారు. సమాచారం అందుకున్న కడప తాలూకా ఎస్సై మహమ్మద్ రఫీ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక చిన్న గొడవ ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిని దూరం చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఫోన్ చూడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య&lt;/strong&gt;&lt;br /&gt;సెల్&amp;zwnj;ఫోన్ ఎక్కువగా చూడవద్దని మందలించినందుకు మనస్తాపంతో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని బదా జిల్లా నరసింహాపూర్ గ్రామానికి చెందిన సుమిత్ర (18) అనే యువతి రాజంపేట పట్టణ శివారులోని భువనగిరిపల్లి వద్ద తన అక్క మితాజెన్, బావ అజయ్&amp;zwnj;కుమార్&amp;zwnj;లతో కలిసి ఉంటోంది. ఉపాధి పనుల కోసం వచ్చిన వీరు అక్కడి ఓ హోటల్&amp;zwnj;లో పనిచేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సెల్&amp;zwnj;ఫోన్ పగులగొట్టడంతో మనస్తాపంతో కఠిన నిర్ణయం&lt;/strong&gt;&lt;br /&gt;యువతి సుమిత్ర ఎప్పుడూ సెల్&amp;zwnj;ఫోన్ చూస్తూ ఉంటుంది. అది గమనించిన అక్కాబావలు ఆమెను తీవ్రంగా మందలించారు. వారి మాట వినకపోవడంతో ఆగ్రహంతో వారు ఆమె వాడుతున్న మొబైల్ ఫోన్&amp;zwnj;ను పగులగొట్టారు. దాంతో సుమిత్ర తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్&amp;zwnj;కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇది గమనించిన కుటుంబ సభ్యులు యువతిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న రాజంపేట టౌన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పెద్దలు చెప్పిన మాట వింటే ఈ సమస్య వచ్చేది కాదని, క్షణికావేశంలో యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/01/efc58be9cfed26cf41dcb0dede0f48a81775045241726940_original.png" width="220"/></item></channel></rss>