<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>kurnool</title><atom:link href="https://telugu.abplive.com/kurnool/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 10 Sep 2026 23:11:46 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Union Cabinet Decisions: 7 రైల్వే కారిడార్లలో 4 లేన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లేన్లు ఇవే]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/union-cabinet-decisions-modi-cabinet-approved-4-lane-seven-railway-projects-railway-minister-ashwini-vaishnaw-258508</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/union-cabinet-decisions-modi-cabinet-approved-4-lane-seven-railway-projects-railway-minister-ashwini-vaishnaw-258508#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 17:20:14 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/union-cabinet-decisions-modi-cabinet-approved-4-lane-seven-railway-projects-railway-minister-ashwini-vaishnaw-258508</guid><description><![CDATA[&lt;p&gt;న్యూఢిల్లీ: దేశంలోని ఏడు రైల్వే కారిడార్లలో 4 లేన్ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 5 రాష్ట్రాలు, 14 జిల్లాలు కవర్&amp;zwnj; చేసేలా రూ.10,783 కోట్లతో 3 మల్టీ ట్రాకింగ్&amp;zwnj; రైల్వే ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. అరక్కోణం నుంచి రేణిగుంట వరకు 3వ, 4వ లైన్&amp;zwnj;లతో పాటు ఘట్&amp;zwnj;కేసర్&amp;zwnj;- కాజీపేట మధ్య నాలుగో లేన్&amp;zwnj; నిర్మాణానికి మోదీ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;br /&gt;ప్రధానమంత్రి &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; నాయకత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో బుధవారం (9 సెప్టెంబర్ 2026) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని 7 రైల్వే ప్రాజెక్టులను ఫోర్-లేన్ చేసేందుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కోల్&amp;zwnj;కతా- ఢిల్లీ, చెన్నై- కోల్&amp;zwnj;కతా, ముంబై- చెన్నై, ఢిల్లీ- ముంబై, బిలాస్&amp;zwnj;పూర్- కట్ని ఫోర్-లేన్ రైల్వే ట్రాక్&amp;zwnj;లకు ఆమోదం తెలిపారు. ముంబై-హౌరా హై డెన్సిటీ నెట్&amp;zwnj;వర్క్ రూట్&amp;zwnj;లో ఖరగ్&amp;zwnj;పూర్ నుంచి ఝార్సుగూడ వరకు 4వ రైలు లైన్&amp;zwnj;కు ఆమోదం తెలిపారు. దీని పొడవు 367 కిలోమీటర్లు కాగా, అందుకు 6,528 కోట్లు ఖర్చు కానుంది. అరక్కోణం- రేణిగుంట మధ్య పొడవు 77 కిలోమీటర్లు కాగా, &amp;nbsp;1,936 కోట్ల రూపాయలతో 3, 4 లేన్ల నిర్మాణం చేపట్టనున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇంకా మాట్లాడుతూ.. &amp;lsquo;క్యాబినెట్ సమావేశంలో రైల్వేల ఆధునీకరణకు సంబంధించిన కొన్ని అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులపై చర్చించాం. గత 12 ఏళ్లుగా రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులు ప్రధాని మోదీ నాయకత్వంలో రైల్వే లైన్లు పెంచుతున్నాం. లైన్లను ఆధునీకరిస్తున్నాం. 7 హై-డెన్సిటీ రైల్వే కారిడార్&amp;zwnj;లను 4 లేన్, 4 ట్రాక్&amp;zwnj;లుగా మార్చే పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు భవిష్యత్తులో భారీ డిమాండ్ అవకాశం ఉన్న మరికొన్ని కారిడార్&amp;zwnj;లపై పనులు జరుగుతున్నాయని' చెప్పారు.&lt;/p&gt;
&lt;p&gt;'ఢిల్లీ నుంచి ముంబై, ముంబై నుంచి చెన్నై, చెన్నై నుంచి కోల్&amp;zwnj;కతా, కోల్&amp;zwnj;కతా నుంచి ఢిల్లీ, అటునుంచి తిరిగి ముంబై వరకు ఇది 'గోల్డెన్ క్వాడ్రిలేటరల్' ఏర్పడుతుంది. ఇప్పుడు దీనికి 2 డయాగోనల్స్ ఉన్నాయి. ఢిల్లీ నుంచి చెన్నై, ముంబై నుంచి కోల్&amp;zwnj;కతాతో పాటు ఢిల్లీ నుంచి గువాహటి రూట్ కూడా ఉంది. 7 హై-డెన్సిటీ కారిడార్&amp;zwnj;లను 4 లేన్&amp;zwnj;గా మారుస్తున్నారు. అన్ని ప్రాజెక్టులపై ఒక్కొక్కటిగా పనులు జరుగుతున్నాయి. దాదాపు 4,000 కిలోమీటర్ల మేర ప్రస్తుతం DPR సిద్ధమవుతోంది' అని తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/4eb01f95c58d581ad71ea14c2be8c9f31788953684489233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Kadapa News: లోయలోకి దూసుకెళ్లిన లారీ, మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం- కడపలో ఘటన]]></title><link>https://telugu.abplive.com/crime/tragic-accident-at-guvvala-cheruvu-ghat-road-2-burnt-alive-as-lorry-plunges-into-valley-258353</link><comments>https://telugu.abplive.com/crime/tragic-accident-at-guvvala-cheruvu-ghat-road-2-burnt-alive-as-lorry-plunges-into-valley-258353#respond</comments><pubDate>Tue, 8 Sep 2026 07:49:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ క్రైమ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/crime/tragic-accident-at-guvvala-cheruvu-ghat-road-2-burnt-alive-as-lorry-plunges-into-valley-258353</guid><description><![CDATA[&lt;p&gt;Kadapa Lorry Accident | కడప జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ లోడుతో వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి, ఘాట్ రోడ్డులోని ప్రహరీ గోడను బలంగా ఢీకొడుతూ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. లోయలో పడిన లారీలో మంటలు వేగంగా వ్యాపించడంతో, అందులోనే చిక్కుకుపోయిన డ్రైవర్, &amp;nbsp;క్లీనర్ బయటకు రాలేక సజీవ దహనమైనట్లు సమాచారం.&amp;nbsp;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/334f1497cac67e119f77b196c660187b1788833704369233_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇది అటవీ ప్రాంతం కావడంతో లారీ నుంచి ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల ఉన్న చెట్లకు, పొదలకు కూడా విస్తరించాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గువ్వలచెరువు ఘాట్ రోడ్డు &amp;nbsp;ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/59955b57f393b1bcc1ce7bc8a9dce07b1788833585491233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ys-sharmila-daughter-anjali-to-get-married-soon-details-about-the-groom-inside-258216</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ys-sharmila-daughter-anjali-to-get-married-soon-details-about-the-groom-inside-258216#respond</comments><pubDate>Sun, 6 Sep 2026 17:00:00 +0530 </pubDate><dc:creator><![CDATA[ Satyaprasad Bandaru ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ys-sharmila-daughter-anjali-to-get-married-soon-details-about-the-groom-inside-258216</guid><description><![CDATA[&lt;p&gt;YS Sharmila Daughter Marriage: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. &amp;nbsp;తన కుమార్తె అంజలి రెడ్డి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్లు షర్మిల ఎక్స్ వేదికగా ప్రకటించారు. &amp;nbsp;అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు డా. సోమాల రఘురాం రెడ్డికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తున్న షర్మిల తెలిపారు. కర్నూలు జిల్లాలకు చెందిన సోమాల సుబ్బారెడ్డి, పద్మ దంపతుల కుమారుడు డాక్టర్ రఘురాం రెడ్డి కాగా, వీరి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. ఎక్స్ వేదికగా అంజలి- రఘురాం రెడ్డి వివాహ మహోత్సవ వేడుకను షర్మిల రెడ్డి ప్రకటించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot;మా కుమార్తె వై.ఎస్. అంజలి రెడ్డికి, సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మారెడ్డిల కుమారుడైన డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో వివాహం నిశ్చయమైందనే శుభవార్తను తెలియజేయడానికి నా భర్త అనిల్ కుమార్, నేను దేవునికి ఎంతో కృతజ్ఞతతో సంతోషిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులందరూ అమెరికా పౌరులు, వాళ్లు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందినవారు. స్నేహితులు, శ్రేయోభిలాషులందరి ప్రార్థనలను, ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము&quot; అని వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;యూఎస్&amp;zwnj;లోనే ఉద్యోగాలు&lt;/h3&gt;
&lt;p&gt;వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆమె ప్రస్తుతం యూఎస్&amp;zwnj;లో ఫైనాన్స్ సెక్టార్&amp;zwnj;లో పనిచేస్తున్నారు. అంజలి అమెరికాలోని యూనివర్సిటీ నుంచి బీబీఏ డిగ్రీని పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత, అమెరికాలోనే ఫైనాన్షియల్ అనలిస్ట్&amp;zwnj;గా ఉద్యోగం చేస్తున్నారు. షర్మిల, అనిల్ కుమార్&amp;zwnj;లకు కాబోయే అల్లుడు సోమల రఘురామరెడ్డి విషయానికి వస్తే ఆయన కూడా యూఎస్&amp;zwnj;లోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్&amp;zwnj;లో మెడిసిన్ చదివారు. టెన్నెస్సీలోని నాష్&amp;zwnj;విల్&amp;zwnj;లో ప్రస్తుతం డాక్టర్&amp;zwnj;గా పనిచేస్తున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot; స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-jana-sena-prepares-for-ap-local-body-elections-with-coordination-committees-258193&quot; target=&quot;_self&quot;&gt; స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;వైఎస్ షర్మిలకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2024 ఫిబ్రవరిలో వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజారెడ్డి-అట్లూరి ప్రియ వివాహం జోధ్&amp;zwnj;పూర్&amp;zwnj;లో జరిగింది. తన కుమారుడి పెళ్లికి షర్మిల స్వయంగా తాడేపల్లిలోని తన సోదరుడు జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. హైదరాబాద్&amp;zwnj;లో జరిగిన నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరయ్యారు. అయితే జోధ్&amp;zwnj;పూర్&amp;zwnj; కోటలో పెళ్లికి మాత్రం వెళ్లలేదు. రాజారెడ్డి భార్య ప్రియా హైదరాబాద్&amp;zwnj;లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్&amp;zwnj;లో చదివారు. ప్రస్తుతం వీరు అమెరికాలో ఉంటున్నారు. &amp;nbsp;&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;ఖాతాలు బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు- డీఎస్సీపై వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/blocking-socail-media-accounts-canot-bury-the-truth-ys-jagan-slams-ap-govt-over-dsc-2025-irregularities-258180&quot; target=&quot;_self&quot;&gt;ఖాతాలు బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు- డీఎస్సీపై వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/633f10f3558fa533ed813573b774160917886875604941409_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Madanapalle Lady Don: మదనపల్లె లేడీడాన్ ఇంట్లో తనిఖీలు.. భారీగా ఆస్తి పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు స్వాధీనం!]]></title><link>https://telugu.abplive.com/crime/police-raid-madanapalle-lady-don-residence-seize-forged-property-documents-blank-bonds-258200</link><comments>https://telugu.abplive.com/crime/police-raid-madanapalle-lady-don-residence-seize-forged-property-documents-blank-bonds-258200#respond</comments><pubDate>Sun, 6 Sep 2026 11:27:05 +0530 </pubDate><dc:creator><![CDATA[ Satyaprasad Bandaru ]]></dc:creator><category><![CDATA[ క్రైమ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/crime/police-raid-madanapalle-lady-don-residence-seize-forged-property-documents-blank-bonds-258200</guid><description><![CDATA[&lt;p&gt;Madanapalle Lady Don: చిన్న గదిలో ఉంటూ.. వ్యవసాయ కూలీగా జీవితం మొదలుపెట్టిన ఓ మహిళ మాజీ మంత్రి కీలక అనుచరుడి సాయంతో లేడీ డాన్&amp;zwnj;గా ఎదిగింది. ఆమె మదలనపల్లెకు చెందిన కోనేటి సులోచన. స్థానికంగా &amp;lsquo;లేడీ డాన్&amp;zwnj;&amp;rsquo;గా చలామణి అవుతూ అనేక అక్రమాలకు పాల్పడింది. శనివారం కోనేటి సులోచన ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాజీ మంత్రి ముఖ్య అనుచరుడితో చేతులు కలిపి వందల కోట్ల విలువైన భూములను అక్రమంగా కాజేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో.. కోర్టు ఆదేశాలతో తనిఖీలు నిర్వహించారు. మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు ఆధ్వర్యంలో సీఐలు మోహన్&amp;zwnj; కుమార్, రాజారెడ్డి, మహమ్మద్&amp;zwnj; రఫీలతో కూడిన మూడు టీమ్&amp;zwnj;లు నిర్వహించాయి. సులోచన నివాసంతో పాటు ఆమె సోదరుడు శ్రీనివాసులు ఇంట్లో తనిఖీలు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఫోర్జరీ సంతకాలు&lt;/h3&gt;
&lt;p&gt;పోలీసులు తనిఖీల్లో 50 రకాల కీలక ఆస్తి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో 15 ఫోర్జరీ సంతకాలు చేసి ఉంచిన పాత ఖాళీ బాండు పేపర్లు బయటపడ్డాయి. అప్పులు ఇచ్చినట్లు నమ్మించి, వారి నుంచి బలవంతంగా ఖాళీ బాండ్లపై సంతకాలు తీసుకుని ఆస్తులు లాక్కోవడానికి వీటిని ఉపయోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ పత్రాలను ఫోరెన్సిక్&amp;zwnj; సైన్స్&amp;zwnj; లాబొరేటరీకి పంపినట్లు డీఎస్పీ తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;కోట్లలో దందాలు&lt;/h3&gt;
&lt;p&gt;సులోచన పేరుపై బండకమ్మమీదపల్లెలో రూ.60 కోట్ల విలువైన 502 చదరపు గజాల స్థలం, బిల్డింగ్, పొన్నూటిపాళ్యంలో 1.75 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫోర్జరీ పవర్&amp;zwnj; ఆఫ్&amp;zwnj; అటార్నీ దస్తావేజును ఉపయోగించి 10 కోట్ల విలువైన 47 సెంట్ల భూమిని ఆక్రమించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ భూమిని మాజీ మంత్రి భార్య పేరిట 2023 జూన్&amp;zwnj;లో &amp;nbsp;గిఫ్ట్&amp;zwnj;డీడ్&amp;zwnj;గా మార్చినట్లు గుర్తించారు. గతంలో కోట్ల విలువైన భూములను అక్రమంగా రాయించుకున్నారని బాధితులుచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మదనపల్లె లేడీ డాన్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.&amp;nbsp;&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు&quot; href=&quot;https://telugu.abplive.com/crime/another-family-jumps-into-godavari-river-at-chinchinada-bridge-in-west-godavari-andhra-pradesh-258117&quot; target=&quot;_self&quot;&gt;గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;h3&gt;14 క్రిమినల్ కేసులు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;అయితే పోలీసుల తనిఖీలు చేస్తున్న క్రమంలో సులోచన ఇంట్లో లేదు. ఆమె విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. సులోచన ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాల వివరాలను ఇంట్లో ఉన్న ఆమె పిల్లలకు అందజేశారు. బాధితుడు మార్పు వెంకటేష్&amp;zwnj; నాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో కోర్టు ఆదేశాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించనట్లు సమాచారం. లేడీడాన్ సులోచనపై మదనపల్లె ఒకటో, రెండో పట్టణ, పోలీసు స్టేషన్లలో 14 క్రిమినల్&amp;zwnj; కేసులు, రౌడీషీట్&amp;zwnj; ఉండడం గమనార్హం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a title=&quot;తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !&quot; href=&quot;https://telugu.abplive.com/crime/chittoor-penumuru-crime-news-son-slits-father-chenga-reddy-throat-over-alcohol-dispute-257942&quot; target=&quot;_self&quot;&gt;తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/b919e6aac9f68cd52704c92d4e87495e17886734460261409_original.jpeg" width="220"/></item><item><title><![CDATA[Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/nhai-achieves-breakthrough-in-tunnel-work-on-bengaluru-kadapa-vijayawada-economic-corridor-nh-544g-258099</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/nhai-achieves-breakthrough-in-tunnel-work-on-bengaluru-kadapa-vijayawada-economic-corridor-nh-544g-258099#respond</comments><pubDate>Sat, 5 Sep 2026 08:40:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/nhai-achieves-breakthrough-in-tunnel-work-on-bengaluru-kadapa-vijayawada-economic-corridor-nh-544g-258099</guid><description><![CDATA[&lt;p&gt;Bengaluru Kadapa Vijayawada Economic Corridor |&lt;/p&gt;
&lt;p&gt;విజయవాడ: కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సౌకర్యాలు, రోడ్ల నిర్మాణంపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు- కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్ (ఎన్&amp;zwnj;హెచ్-544జీ) నిర్మాణంలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక మైలురాయి సాధించింది. వైఎస్సార్ కడప జిల్లాలోని పోరుమామిళ్ల నుంచి ఎస్&amp;zwnj;పీఎస్&amp;zwnj;ఆర్ నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మధ్య ప్యాకేజ్&amp;ndash;9 కింద నిర్మిస్తున్న 3.68 కిలోమీటర్ల &amp;nbsp;సొరంగం తవ్వకం పనుల్లో ప్రధాన ఘట్టాన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా విజయవంతంగా పూర్తి చేసింది. రూ.1,092.18 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టు 2027 మధ్య నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ 3.68 కిలోమీటర్ల సొరంగం 2 ముఖద్వారాలు నేరుగా అనుసంధానం కావడంతో, ఇప్పటివరకు కొండలు, అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే ప్రయాణ దూరం దాదాపు 17 కిలోమీటర్లు తగ్గనుంది. ఈ కొత్త మార్గం వల్ల రవాణా సౌకర్యాలు మెరుగవడమే కాకుండా రవాణా సమయం కూడా ఆదా కానుందని తెలిపారు. మొత్తంమీద ఈ బెంగళూరు&amp;ndash; కడప&amp;ndash; విజయవాడ ఎకనమిక్ కారిడార్ పూర్తయితే 2 నగరాల మధ్య ప్రయాణ దూరం 110 కిలోమీటర్లు తగ్గనుంది. దాంతో పాటు ప్రయాణ సమయం 3 నుండి 4 గంటల వరకు ఆదా అవుతుంది. ఎన్&amp;zwnj;హెచ్-44, ఎన్&amp;zwnj;హెచ్-16లను అనుసంధానించడంతో పాటు హిందూపురం, కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్లకు రవాణా కనెక్టివిటీ భారీగా పెరిగి, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;సొరంగం పనులను ఎన్&amp;zwnj;హెచ్&amp;zwnj;ఏఐ (NHAI) విజయవాడ రీజినల్ ఆఫీసర్ జి. హరి కృష్ణ (ఐఈఎస్) పరిశీలించారు. &amp;nbsp;అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్మాణంతో ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైన సొరంగ మార్గాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. ఈ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, కాంట్రాక్టర్ మ్యాక్స్ ఇన్&amp;zwnj;ఫ్రా ప్రతినిధులు, ప్రాజెక్టు సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. నిర్దేశిత గడువులోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేసి ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తద్వారా ప్రజలకు ఈ నగరాల మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు వారి విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చునని ధీమా వ్యక్తం చేశారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/05/753f8ed34e14a0991b5793a3c2685a601788577710533233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-municipal-administration-releases-schedule-for-ward-delimitation-in-corporations-258072</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-municipal-administration-releases-schedule-for-ward-delimitation-in-corporations-258072#respond</comments><pubDate>Fri, 4 Sep 2026 17:00:52 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-municipal-administration-releases-schedule-for-ward-delimitation-in-corporations-258072</guid><description><![CDATA[&lt;p&gt;Ward Delimitation in Corporations | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్&amp;zwnj; విడుదల చేశారు. దీనికి సంబంధించి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రధాన కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ఈ వార్డుల పునర్విభజనను చేపట్టనున్నారని సమాచారం. ఈ ప్రతిపాదనలపై రేపటి నుంచి 7 రోజుల పాటు (ఈ నెల 11వ తేదీ వరకు) ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు పురపాలక శాఖ తెలిపింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆ తర్వాత పురపాలక డైరెక్టర్ పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం సెప్టెంబర్ 13న డీలిమిటేషన్ వార్డుల తుది ప్రకటన వెలువడనుంది. మరుసటి రోజు, అంటే ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ అధికారిక గెజిట్&amp;zwnj;లో వార్డుల పునర్విభజన ప్రకటనను ప్రచురిస్తారు. ఈ ఆదేశాలు జీవీఎంసీ (విశాఖపట్నం), విజయవాడ, మచిలీపట్నం, కర్నూలు, &amp;nbsp;గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, చిత్తూరు వంటి రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేషన్లన్నింటికీ వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a class=&quot;&quot; href=&quot;https://feeds.abplive.com/testfeeds/Hindi/PdfFiles/6ddc6765c6c2c0b1fa3ae6b3b256d4a2.pdf&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;మున్సిపల్&amp;zwnj; కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్&amp;zwnj; &lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;strong&gt;39 పట్టణ స్థానిక సంస్థలలో (ULB) వార్డుల పునర్విభజన పూర్తయ్యే కాలపరిమితి..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పార్వతీపురం: 03.09.2026&amp;nbsp;&lt;br /&gt;సాలూరు: 03.09.2026&lt;br /&gt;నర్సీపట్నం: 03.09.2026&lt;br /&gt;విజయవాడ: 03.09.2026&lt;br /&gt;రామచంద్రపురం: 03.09.2026&lt;br /&gt;జగ్గయ్యపేట: 03.09.2026&lt;br /&gt;మాచర్ల: 03.09.2026&lt;br /&gt;వినుకొండ: 03.09.2026&lt;br /&gt;సత్తెనపల్లి: 03.09.2026&lt;br /&gt;మార్కాపురం: 03.09.2026&amp;nbsp;&lt;br /&gt;చీరాల: 03.09.2026&lt;br /&gt;చిత్తూరు: 03.09.2026&lt;br /&gt;అనంతపురం: 03.09.2026&lt;br /&gt;కర్నూలు: 03.09.2026&lt;br /&gt;ప్రొద్దుటూరు: 03.09.2026&lt;br /&gt;రాయచోటి: 03.09.2026&lt;br /&gt;రాయదుర్గం: 03.09.2026&lt;br /&gt;పుట్టపర్తి: 03.09.2026&lt;br /&gt;బద్వేల్: 03.09.2026&lt;br /&gt;నగరి: 03.09.2026&lt;br /&gt;పుత్తూరు: 03.09.2026&lt;br /&gt;కదిరి: 03.09.2026&lt;br /&gt;ఎర్రగుంట్ల: 03.09.2026&lt;br /&gt;జమ్మలమడుగు: 03.09.2026&lt;br /&gt;పలమనేరు: 03.09.2026&lt;br /&gt;తిరుపతి: 03.09.2026&lt;br /&gt;జీవీఎంసీ (జివిఎంసి): 08.09.2026&lt;br /&gt;ఏలూరు: 08.09.2026&lt;br /&gt;మచిలీపట్నం: 08.09.2026&lt;br /&gt;పెడన: 08.09.2026&lt;br /&gt;పిఠాపురం: 08.09.2026&lt;br /&gt;ఒంగోలు: 08.09.2026&lt;br /&gt;చిలకలూరిపేట: 15.09.2026&lt;br /&gt;నెల్లూరు: 15.09.2026&lt;br /&gt;గుంటూరు: 08.09.2026&lt;br /&gt;కడప: 08.09.2026&lt;br /&gt;ధర్మవరం: 08.09.2026&lt;br /&gt;తాడిపత్రి: 08.09.2026&lt;br /&gt;నంద్యాల: 08.09.2026&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/04/7e74e3c411fc391952f63df474faa8971788521079598233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Veligonda Project: వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-pooola-subbaiah-veligonda-irrigation-project-prakasam-district-257713</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-pooola-subbaiah-veligonda-irrigation-project-prakasam-district-257713#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 14:53:05 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-pooola-subbaiah-veligonda-irrigation-project-prakasam-district-257713</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Veligonda Project:&amp;nbsp;&lt;/strong&gt;దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, ఫ్లోరెడ్&amp;zwnj;, కరవుతో అలమటించిన ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రాతను మార్చే చారిత్రక ఘటం ఆవిష్కృతమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ఆంధ్రప్రదేశ్&amp;zwnj; ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. నల్లమల కొండలను తొలిచి కృష్ణా జలాలను తరలించే ఈ భగీరథ ప్రయత్నం ఎట్టకేలకు సాకారమైన నల్లమల సాగర్&amp;zwnj;లో జలసిరిగా రూపాంతరం చెందింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..&quot; తానే 30 ఏళ్ల క్రితం పునాది వేసిన ప్రాజెక్టును, మళ్లీ తానే స్వయంగా పూర్తి చేసి జాతికి అంకితం చేయడం తన జీవితంలో అత్యంత అరుదైన, చారిత్రక అదృష్టమని సగర్వంగా ప్రకటించారు. కరవు నేలపై కృష్ణమ్మ సరికొత్త చరిత్ర లఖించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు చరిత్ర చెబుతూ 1996లో తాను శంకుస్థాపన చేశానని వివరించారు. మూడు దశాబ్దాలపాటు ఎన్నో సవాళ్లు, ఆటంకాలు ఎదురైనప్పటికీ, చివరకు తొలి దశను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;br /&gt;&quot;నాడు నేను చేసిన సంకల్పం నేడు నల్లమల సాగర్&amp;zwnj;లో కృష్ణమ్మ జలసిరిగా సాక్షాత్కరించింది. కొండలు అడ్డొచ్చినా సరే, వాటిని తొలిచి ముందుకు సాగాం. ఎన్నో సమస్యలు, సవాళ్లు వాటన్నింటినీ అధిగమించి ఈ కరవు నేలకు కృష్ణా జలాలను తీసుకొచ్చాం. ఇది మా ప్రభుత్వ కమిట్&amp;zwnj;మెంట్&amp;zwnj;&quot; అని చంద్రబాబు పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయల్దేరిన కృష్ణా జలాలు, మార్కాపురం చెన్నకేశవ స్వామి కొలువైన ఈ నేలకు హారతి ఇచ్చేలా నీటిని తీసుకురావడం వెనుక ఎంతో మంది కృషి ఉందని కొనియాడారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్లో బ్రహ్మాండమైన టీమ్&amp;zwnj; లీడర్&amp;zwnj;గా వ్యవహరించిన మంత్రి నిమ్మల రామానాయుడుని ప్రజల సమక్షంలోనే అభినందించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములను, ఇళ్లను త్యాగం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞత తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని 11 గ్రామాల ప్రజల త్యాగం వల్లే లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయని కొనియాడారు. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.&lt;/p&gt;
&lt;p&gt;నిర్వాసితుల సంక్షేమం, పునరావాసానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టు పునరావాసం కోసం ఇప్పటివరకు భారీగా నిధులను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మొత్తం రూ. 1,071 కోట్లు కేటాయించి పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇటీవల నిర్వాసితులకు రూ. 165 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. నిర్వాసిత కుటుంబాలకు అదనంగా రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు బంగారు కొండగా మారబోతోందని ముఖ్యమంత్రి అభివర్ణించారు. కరవు, ఫ్లోరైడ్ మహమ్మారితో దశాబ్దాలుగా నలిగిపోయిన మార్కాపురం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం కానుంది. వెలిగొండ ప్రాజెక్టులో గరిష్టంగా 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సదుపాయం ఉందని సీఎం వెల్లడించారు. దటి దశ పనులను మొత్తం రూ.7,983 కోట్ల వ్యయంతో విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. నీటి నిల్వ ద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, తాగునీరు, &amp;nbsp;సాగునీటి కొరత శాశ్వతంగా తీరుతుందని భావిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;దేశంలోని, రాష్ట్రంలోని ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి నదులను పరస్పరం అనుసంధానించాలని చంద్రబాబు ప్రతిపాదించారు . ఈ నదుల అనుసంధానం ద్వారా నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోని కోట్ల ఎకరాల పంట పొలాలు సుసంపన్నం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును రాబోయే పుష్కరాలకు ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆ తర్వాతే మార్కాపురంలో కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు పనులను వాస్తవంగా పూర్తి చేయకుండానే, కేవలం సినిమా సెట్టింగులు, తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ విలువైన ఐదేళ్ల కాలాన్ని వారు పూర్తిగా నిర్లక్ష్యం చేసి గాలికొదిలేశారని, వారి ఫేక్ ప్రచారాలను చూస్తే ఆవేదన కలుగుతోందని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడిందని, అభివృద్ధి పథంలో మళ్లీ ముందడుగు పడిందని చంద్రబాబు స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుతూ, రాబోయే కాలంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తిగా అందుబాటులోకి తెస్తామని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా 2028 నాటికి వెలిగొండ ఫేజ్-2 పనులను కూడా పూర్తిగా పూర్తి చేస్తామని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు హామీ ఇచ్చారు. కరవును తరిమికొట్టి, వెలిగొండను నిజమైన బంగారు కొండగా మార్చే వరకు కూటమి ప్రభుత్వం విశ్రమించదని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/59228222ad4be8ddff43cb916eb2c7b31788168121389215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Veligonda Project: 'వెలిగొండకి YSR వెలుగైతే, చంద్రబాబు చీకటి' షర్మిలా రెడ్డి తీవ్ర విమర్శలు ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/andhra-pradesh-congress-sharmila-veligonda-project-first-phase-rajasekhar-reddy-257704</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/andhra-pradesh-congress-sharmila-veligonda-project-first-phase-rajasekhar-reddy-257704#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 14:21:45 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/andhra-pradesh-congress-sharmila-veligonda-project-first-phase-rajasekhar-reddy-257704</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Veligonda Project:&amp;nbsp;&lt;/strong&gt;మూడు దశాబ్దాలకు వెలిగొండ మొదటి దశ పూర్తి కావడం శుభసూచకమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్&amp;zwnj; షర్మిల ప్రకటించారు. ⁠తీవ్ర కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ⁠ఇకనైనా సాగు, తాగు నీరు మరింత మెరుగ్గా అందుతాయని ఆశిద్దామని అన్నారు. అయితే ఈ సమయంలో స్మరించుకోవాల్సిన వైఎస్ గురించి పట్టించుకోకపోవడంపై ఆమె మండిపడ్డారు. వెలిగొండకు వెలుగు వైఎస్ అయితే, చీకటి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ⁠స్మరించుకోవలసింది మహానేత డాక్టర్ వైఎస్సార్ ఆశయం, కృషిని అని అన్నారు. ⁠వెలిగొండకు వెలుగు ఆయనేనని స్పష్టం చేశారు. మూడు దశాబ్దాల వెలిగొండ ప్రజాస్వప్నంపై మహానేతది చెరగని సంతకం చేశారని చెప్పారు. ⁠కాగితాల నుంచి క్షేత్రస్థాయికి, కాలువల నుంచి సొరంగాల వరకు సింహభాగం పనులు పూర్తి YSR పాలనలోనే అయ్యిందని గుర్తు చేశారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు తాగునీరు నేడు అందుతుందంటే, అపర భగీరథుడు రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞ ఫలితమేనని అభిప్రాయపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండపై చంద్రబాబువి కొండంత అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. ⁠కట్టిన కష్టం YSRది అయితే, రాజకీయ ప్రచారం చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ⁠ప్రాజెక్ట్ తానే విజన్ అని చెప్పుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్&amp;zwnj;గా అభివర్ణించారు. ⁠సంకల్పం పేరుతో ఆనాడు 1996 మార్చి 5న బాబు వేసింది కేవలం ఓ రాయి మాత్రమేనన, ⁠అనుమతులు లేకుండా, నిధులు ఇవ్వకుండా, ⁠అడ్వైజరీ కమిటీల పేరుతో DPRల ముసుగులో ⁠9 ఏళ్ల కాలయాపన తప్పా కమిట్మెంట్ లేదని విమర్శించారు. ⁠శిలాఫలకం తప్పా తట్టెడు మట్టి ఎత్తింది లేదన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాయి నుంచి కరవు సీమకు జలవసంతం వెనుక వైఎస్&amp;zwnj;ఆద్&amp;zwnj;దే భగీరథ ప్రయత్నమని షర్మిల చెప్పుకొచ్చారు. &quot;⁠2004లో అధికారంలో వచ్చిన వెంటనే మొదలు పెట్టిన బ్రహోత్తర సంకల్పం. ⁠చిన్న ప్రాజెక్టుగా ఉన్న వెలిగొండను భారీ ప్రాజెక్టుగా , ⁠రీ డిజైన్ చేసిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుకి సూటిగా సవాల్ విసురుతున్నాం. వెలిగొండ ప్రాజెక్టుకు 82 శాతం పూర్తి చేసింది YSR. ⁠ట్విన్ టన్నెల్స్, నల్లమల సాగర్, మూడు ప్రధాన డ్యాములతో భారీ ప్రాజెక్టుగా తీర్చిదిద్దింది YSR. ⁠22 కిలోమీటర్&amp;zwnj; మేర సొరంగాల నిర్మాణం పూర్తి అయ్యింది నాడు YSR పాలనలోనే , YSR హయాంలో జలయజ్ఞం కింద వెలిగొండకి 4వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి సింహభాగం పనులు పూర్తి, &amp;nbsp;⁠గొట్టిపాడు, సుంకేసుల డ్యాముల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేసి పరిహారం అందించి, పనులు పూర్తి చేసింది YSR.&quot; అని తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేశానని గొప్పలు చెప్పుకొనే ముందు ⁠చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని షర్మిల సూచించారు. ⁠వెలిగొండ ప్రాజెక్ట్ కష్టం, చెమట దివంగత ముఖ్యమంత్రి YSRది అయితే, ⁠10 శాతం పనులు చేసి క్రెడిట్ తమదే అంటూ చెప్పుకోవడానికి సిగ్గుపడాలని దెప్పిపొడిచారు. &amp;ldquo;వెలిగొండకు నిజంగా YSR వెలుగైతే, చంద్రబాబు చీకటి. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నిజాయితీపరులే అయితే, ⁠మీ ఛాతిలో ఉన్నది నిజంగా గుండేనే అయితే, ⁠శంకుస్థాపన చేసిన సంకల్పం మీదే అవ్వచ్చు, ⁠కానీ సాకారం చేసింది మాత్రం &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ముఖ్యమంత్రి YSR అని గుర్తు చేసుకోవాలి.&quot; అని అన్నారు. రెండో దశ పనులు, నిజాయితీ, నిబద్ధతతో పూర్తిస్థాయి పునరావాసంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అని షర్మిల విజ్ఞప్తి చేస్తున్నాం.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/026e406848e22adccb8e9271268682ff1788166248744215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికపై పూల సుబ్బయ్య కుటుంబానికి పెద్ద పీట! కుమార్తెలను సన్మానించిన చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/poola-subbaiah-family-veligonda-project-chandrababu-markapuram-district-vilasini-sunanda-257701</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/poola-subbaiah-family-veligonda-project-chandrababu-markapuram-district-vilasini-sunanda-257701#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 13:55:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/poola-subbaiah-family-veligonda-project-chandrababu-markapuram-district-vilasini-sunanda-257701</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Veligonda Project:&amp;nbsp;&lt;/strong&gt;పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవం చాలా ఎమోషనల్&amp;zwnj;గా సాగింది. 30 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన ప్రాజెక్టులో నేడు నీరు పారుతోంది. దీన్ని ఆ ప్రాంత ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి కారణమైన నిర్వాసితులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. వారికి సభా వేదికపై ప్రత్యేక స్థానం కల్పించారు. వారి త్యాగాలను రాష్ట్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని అన్నారు. అదే టైంలో ఈ ప్రాజెక్టు రూపకల్పనలో భాగస్వామి అయిన పూల సుబ్బయ్యను స్మరించుకున్నారు. ఆయన కుటుంబాన్ని వేదికపై ఘనంగా సన్మానించారు. &amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;పూల సుబ్బయ్య కుమార్తెలు విలాసిని, సునందను సభా వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. &amp;nbsp;వెలిగొండ ప్రాజెక్టు కోసం ఉద్యమించిన పూల సుబ్బయ్య సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు స్మరించుకున్నారు. సన్మానం తర్వాత మాట్లాడిన పూల సుబ్బయ్య కుమార్తె విలాసిని తన తండ్రి పూల సుబ్బయ్యను, సీఎం చంద్రబాబును మార్కాపురం జిల్లా ప్రజలు మరిచిపోలేరన్నారు. సీఎం చంద్రబాబు కాళ్లకు నమస్కరించిన పూల సుబ్బయ్య కుమార్తెలు ఆశీర్వాదం చేసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని... చూస్తామని తాము ఎప్పుడూ అనుకోలేదన్నారు పూల సుబ్బయ్య కుమార్తె. తమ కుటుంబం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మార్కాపురం జిల్లా తరహాలోనే ప్రతి జిల్లానూ సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు పూల సుబ్బయ్య రెండో కుమార్తె విలాసిని.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/4b7d16ed3dcf315ba5075f1ed1f6ce381788164655653215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pawan Kalyan On Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవంపై ఎక్స్‌లో స్పందించిన పవన్ కల్యాణ్‌!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/veligonda-project-inauguration-pawan-kalyan-chandrababu-irrigation-drinking-257694</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/veligonda-project-inauguration-pawan-kalyan-chandrababu-irrigation-drinking-257694#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 13:08:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/veligonda-project-inauguration-pawan-kalyan-chandrababu-irrigation-drinking-257694</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Pawan Kalyan On Veligonda Project:&amp;nbsp;&lt;/strong&gt;వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్&amp;zwnj; డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&amp;zwnj; ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి, కూటమి పనితీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఎక్స్&amp;zwnj;వేదికగా ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు. &quot;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం చారిత్రక ఘట్టమని పవన్ తెలిపారు. నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల నేటితో నెరవేరిందన్నారు. 119 వేల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. నల్లమల కొండలను ఛేదించి కరవు ప్రాంతాలకు నీరు చేరుతుందని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన ప్రతి ఒక్కరికీ పవన్ కల్యాణ్ అభినందించారు. &quot;వెలిగొండ ప్రాజెక్టు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలకు ప్రత్యేక అభినందనలు. వెలిగొండ కోసం 7,300 మందికిపైగా నిర్వాసితులు భూములు, ఇళ్లు కోల్పోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నిర్వాసితుల త్యాగాలు మరువలేనివని పవన్ గుర్తు చేశారు. అందుకే వారి బాగోగుల కోసం కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. &quot;నిర్వాసితులకు పరిహారం కోసం రూ.905 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం. ఇప్పటికే నిర్వాసితులకు రూ.768 కోట్లు చెల్లింపులు పూర్తి అయ్యాయి. వెలిగొండ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రత్యేక కృతజ్ఞతలు.&quot; అని అన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు&lt;br /&gt;&lt;br /&gt;&amp;bull; నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు&lt;br /&gt;&lt;br /&gt;నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణమ్మ కరవు పీడిత ప్రాంతాలకు చేరనున్న చారిత్రాత్మక ఘట్టమైన వెలిగొండ తొలి దశ ప్రారంభోత్సవాన్ని&amp;hellip;&lt;/p&gt;
&amp;mdash; Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) &lt;a href=&quot;https://x.com/APDeputyCMO/status/2094314652239057061?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 31, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిని కూడా &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; కీర్తించారు. ఆయన చేతులో మీదుగా శంకుస్థాపన చేసుకున్న ప్రాజెక్టు నేడు పూర్తి అయ్యి నేడు స్టార్ట్ అవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. &quot;1996లో ఉమ్మడి ఏపీ సీఎంగా వెలిగొండకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; సంకల్పంతోనే నేడు వెలిగొండ తొలి దశ ప్రారంభమైంది. వెలిగొండ నీటితో కరవు ప్రాంతాల్లో నీటి ప్రవాహంతో ప్రజల్లో ఆనంద వెల్లివిరిస్తోంది&quot;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో జల్&amp;zwnj; జీవన్&amp;zwnj; మిషన్&amp;zwnj;కు వెలిగొండ కీలక నీటి వనరు అని పవన్ తెలిపారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలన్న ప్రధాని మోదీ సంకల్పంలో వెలిగొండ కీలకమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో కష్టపడిన మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ సంకల్పానికి వెలిగొండ ప్రాజెక్టు సజీవ సాక్ష్యమని పవన్ తన సోషల్ మీడియా సందేశంలో వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/4ed30575dc6fb9b30ea9ac68f81a4d8c1788161836701215_original.jpg" width="220"/></item></channel></rss>