<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>kurnool</title><atom:link href="https://telugu.abplive.com/kurnool/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 18 Aug 2026 14:09:59 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-repeated-absence-andhra-pradesh-cabinet-meetings-political-differences-with-tdp-leaders-256620</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-repeated-absence-andhra-pradesh-cabinet-meetings-political-differences-with-tdp-leaders-256620#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 13:17:44 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-repeated-absence-andhra-pradesh-cabinet-meetings-political-differences-with-tdp-leaders-256620</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Pawan Kalyan:&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో మరో 15ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుంది, ప్రతి వేదికపై నేతలు చెబుతున్న మాట. కానీ లోలోపల మాత్రం చాలా గడబిడ జరుగుతోందని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&amp;zwnj; వ్యవహార శైలి ఈ విభేదాలను ఎత్తి చూపుతోంది. ఆయన వరుసగా నాలుగు సార్లు కేబినెట్ సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఆరోగ్య కారణాలతో సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. భోగాపురం ఎయిర్&amp;zwnj;పోర్ట్ ప్రారంభోత్సవం రోజు తప్ప ఈ మధ్య కాలంలో పవన్, చంద్రబాబు వేదిక పంచుకున్న కార్యక్రమం ఒకటీ లేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై నిర్వహించిన మంత్రిమండలి భేటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్&amp;zwnj; సమావేశమైంది. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ ఆమోదం తెలిపేందుకు మంత్రులు చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&amp;zwnj; గైర్హాజరయ్యారు. ఫీవర్ కారణంగానే ఆయన ఈ భేటీలో పాల్గోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నప్పటికీ దీని వెనుక బలమైన కారణం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కీలకమైన సమావేశాలకు పవన్ కల్యాణ్ డుమ్మా కొట్టడం చాలా కాలం నుంచి సాగుతోంది. ఇప్పుడు వారం పది రోజుల్లోనే మూడు నాలుగు కీలక భేటీలకు ఆయన హాజరుకాలేదు. దీంతో తెలుగుదేశంతో &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt;ానికి విభేదాలు వచ్చాయా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు అసెంబ్లీ కీలక అంశాలపై చర్చించారు. అందులో ఒకటి డీఎస్సీ ఆరోపణలపై ప్రభుత్వం చర్చ ప్రారంభించింది. ఇది కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశం. దీనికి కూడా ఉప ముఖ్యమంత్రి రాలేదు. గత వారం అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో కూడా పవన్ కల్యాణ్ పాల్గొనలేదు. ఆయన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అదే రోజు విశాఖలో జరిగిన ఏనుగుల దినోత్సవంలో పవన్ పాల్గొన్నారు. తన భుజం సర్జరీ, తన తల్లి అనారోగ్యం కారణంగా కేబినెట్ భేటీలకు రాలేదు. తర్వాత ఒకసారి నడుంనొప్పి ఉందని కూడా మంత్రివర్గం సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే వెళ్లిపోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పదే పదే కీలక సమావేశాలకు పవన్ డుమ్మా కొడుతుండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు దేశంపై పవన్ కల్యాణ్ అలిగారని ప్రచారం జరుగుతోంది. కీలకమైన నేతతో ఆయనకు విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ప్రశ్న రావణ్&amp;zwnj; అరెస్టు లాంటి విషయాల్లో తెలుగుదేశం తీసుకున్న స్టాండ్&amp;zwnj;తో పవన్ విభేదించినట్టు తెలుస్తోంది. రావణ్&amp;zwnj;కు పదే పదే బెయిల్ వస్తుండటం, పోలీసులు సరిగా వ్యవహరించలేదని కూడా అన్నట్టు సమాచారం. ఈ విషయంలో సీరియస్&amp;zwnj;గా ఉండకపోతే తన సెక్యూరిటీని వెనక్కి తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు కూటమి వర్గాలు చెబుతున్నాయి. పవన్ మొదటి నుంచి లా అండ్ ఆర్డర్ విషయంలో అభ్యంతరాలు చెబుతూనే ఉన్నారు. తన చేతిలో ఉండి ఉంటే వైసీపీ నాయకులకు చుక్కలు చూపించేవాడినని ఆయన స్వయంగా అన్నారు. అనిత పని తీరుపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారని అందుకే ఆ శాఖను టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;పవన్ కల్యాణ్&amp;zwnj;కు ఇబ్బంది లేకుండా, కోపం రాకుండా ఉండేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మంత్రిపదవి ఇవ్వలేని పరిస్థితుల్లో నాగబాబుకు మంత్రి హోదాలో ఉండేలా ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చారని టాక్. ఇదంతా కూడా పవన్&amp;zwnj;ను సంతృప్తిపరిచే పనిలో భాగమని అంటున్నారు. గతంలోనే నాగబాబుకు మంత్రిపదవి ఇస్తానని బహిరంగ వేదికపై చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇంత వరకు అది చేయలేదు. అందుకే ఆ విషయంలో పవన్&amp;zwnj;కు కోపం వచ్చిందేమో అని నాగబాబుకు కీలక పదవి అప్పగించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఎన్ని చేసినా ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి శాంతించడం లేదని తెలుస్తోంది. అందుకే కీలకమైన సమావేశాలకు ఆయన రావడం లేదని సమాచారం. ఎక్కడెక్కడో జరిగిన ప్రారంభోత్సవాలకు, ఇతర ఈవెంట్లకు సోషల్ మీడియాలో పెట్టి చప్పట్లు కొట్టే పవన్ కల్యాణ్, రాజధాని అమరావతి సీడ్&amp;zwnj;యాక్సెస్&amp;zwnj; రోడ్డు ప్రారంభోత్సానికి సంబంధించి ఒక్క ట్వీట్ చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; మధ్య ఉన్న విభేదాలు ఇప్పట్లో చల్లారేలా లేవని అంటున్నారు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/be867cbb45715a52e674114bdcee50f41787039180177215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589</link><comments>https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 07:58:22 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP DSC Notification 2026:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది మంత్రి నారా లోకేష్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఎప్పుడు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో చెబుతూ క్యాలెండర్ ప్రకటించారు. దాని ప్రకారం అక్టోబర్&amp;zwnj;లో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 3000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రాబోతోందని ఆయన తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అసెంబ్లీ వేదికగా లోకేష్&amp;zwnj; ప్రకటన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్&amp;zwnj; &amp;nbsp;ఉపాధ్యాయ నియామకాలపై స్పష్టమైన రోడ్డు మ్యాప్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా రాబోయే అక్టోబర్&amp;zwnj; నెలలో 3000 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుందని ప్రకటించారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయ- విద్యార్థి నిష్పత్తిని మెరుగుపరచడం ద్వారా విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రతి ఏటా డీఎస్సీ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ ప్రకటనలో అత్యంత కీలకమైన మరో అంశం యాన్యువల్ డీఎస్సీ, ఇప్పటివరకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక అభ్యర్థులు పడే మానసిక ఒత్తిడిని తొలగించడానికి, ప్రతి సంవత్సరం నిర్ధిష్ట సమయంలో నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీని వల్ల అభ్యర్థులు తమ ప్రిపరేషన్&amp;zwnj;ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించుకోడానికి వీలు అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్&amp;zwnj;-2, డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియలో ముందంజలో ఉన్నట్టు అసెంబ్లీలో వెల్లడించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నియామకాల్లో పారదర్శకత&lt;/h2&gt;
&lt;p&gt;నియామక ప్రక్రియలో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా వంద శాతం పారదర్శకత పాటిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు, రిటైర్మెంట్&amp;zwnj;లు, పదోన్నతలు ఆధారంగా నోటిఫికేషన్ డిజైన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గతంలో ఎదురైన న్యాయపరమైన ఆటంకాలను, దాదాపు 336 కోర్టు కేసులను అధిగమించి గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీని 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో పూర్తి చేసినట్టు గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఉపాధ్యాయులకు అంతర్జాతీయ శిక్షణ&lt;/h2&gt;
&lt;p&gt;ఉపాధ్యాయులకు కేవలం పాఠశాలలకు పరిమితం కాకుండా, వారికి అత్యాధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఏపీ ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్&amp;zwnj;లాండ్ వంటి దేశాలకు పంపి అంతర్జాతీయ ఎక్స్&amp;zwnj;పోజర్ కల్పించనున్నారు. అక్టోబ్&amp;zwnj;లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ఉగాది పండుగ నాటికి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వీరందరూ విధుల్లో చేరనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/26826903dd147be88738a2f7b510cf721787019858734215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! ]]></title><link>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</link><comments>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 16:23:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh and Telangana BJP:&amp;nbsp;&lt;/strong&gt;సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించింది. నితిన్ జట్టులోకి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఇద్దరికే చోటు దక్కింది. ఆ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన వారే. రామ్&amp;zwnj;మాధవ్&amp;zwnj;కు చోటు దక్కినా ఆయన ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు లభించలేదు. అంతేకాకుండా మొన్నటి వరకు జాతీయ కార్యవర్గంలో ఉన్న డీకే అరుణకు కూడా చోటు కల్పించలేదు. అయితే ఈ మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన నేతలు కాస్త నిరాశ చెందుతుంటే, తెలంగాణకు చెందిన నేతలు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫుల్&amp;zwnj; ఖుష్ అవుతున్నారు. పదవులు రాని వారందరూ ఎందుకు ఆనందపడుతున్నారో చూద్దాం. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీలో అన్&amp;zwnj;హ్యాపీ- తెలంగాణలో హ్యాపీ&lt;/h2&gt;
&lt;p&gt;మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఏవైనా సరే ఒక లీడర్&amp;zwnj;కు బూస్ట్ ఇస్తాయి. తన ప్రాంతంలో పెట్టు మరింత పెంచుకోవడానికి సహకరిస్తాయి. అందుకే పదవుల కోసం గ్రామస్థాయి లీడర్ నుంచి జాతీయ స్థాయి నాయకుడి వరకు పోటీ పడుతుంటారు. లాబీయింగ్ చేస్తుంటారు. పదవులు రాని వారు మాత్రం విమర్శలు చేస్తారు. ఆలిగి కూర్చుంటారు. మరికొందరు తిరుగుబాటు చేస్తారు. బీజేపీ నేతల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అందుకే తమను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదని సంబరపడిపోతున్నారు. అదే తెలంగాణ నేతల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తే, ఆంధ్రప్రదేశ్ నేతల్లో నిరాశ నింపుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీ బీజేపీ నేతలకు ఆమాత్యయోగం లేనట్టే!&lt;/h2&gt;
&lt;p&gt;పార్టీలు ఏ పని చేసినా దాని వెనుక రాజకీయ వ్యూహం కచ్చితంగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదే ఆలోచనతో పావులు కదుపుతోంది. వివిధ స్థాయి పదవులకు నాయకులను ఎంపిక చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పార్టీని అధికారంలోకి వచ్చే బలం బలగం బీజేపీకి లేదు. అందుకే కూటమితో ప్రయాణం సాగిస్తోంది. అందుకే సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తూనే కూటమిని కూడా కాపాడుకోవాలని ఆలోచనతో వెళ్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు ఒక మంత్రి పదవి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మంత్రి పదవి ఇచ్చే క్రమంలో లెక్కలు పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటికే మూడు మంత్రిపదవులు ఆ రాష్ట్రం నుంచే ఉన్నాయి. ఇందులో టీడీపీ లీడర్లు ఇద్దరు అయితే, మూడో వ్యక్తి బీజేపీ నుంచి ఎన్నికైన వ్యక్తే. టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటే, గుంటూరు నుంచి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్&amp;zwnj; గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. నరసాపురం నుంచి బీజేపీ గుర్తుపై గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పురంధేశ్వరిని పోటీ నుంచి తప్పించిన అధిష్ఠానం&lt;/h2&gt;
&lt;p&gt;ఇప్పుడు ఏపీకి ఇంకో పదవి ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా సీనియర్&amp;zwnj;, రాజమండ్రి నుంచి విజయం సాధించిన పురంధేశ్వరి పోటీకి వస్తారు. ఇవ్వాల్సిన మంత్రి పదవి ఈసారి కూటమి పార్టీల్లో ఒకరికి ఇవ్వాల్సిన మోదీ, అమిత్&amp;zwnj;షా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా చేస్తే బీజేపీ కేడర్&amp;zwnj;ను నిరాశ పరచినట్టు అవుతుంది. అందుకే జాతీయ కార్యవర్గంలోకి పురంధేశ్వరిని తీసుకున్నారు. ఇప్పుడు ఆమెను మంత్రిపదవి రేసు నుంచి తప్పించారు. దీంతో సమీకరణాలు లెక్కించడం బీజేపీకి, కూటమి పార్టీలకు ఈజీ అవుతుంది. అందుకే ఇది తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో నేతల హ్యాపీకి కారణం!&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు. ఒక వేళ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించి ఉంటే కచ్చితంగా తమ మంత్రిపదవి ఆశలపై నీళ్లు చల్లినట్టేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవర్నీ ఎంపిక చేయకపోవడం వారంతా తమ లాబీయింగ్&amp;zwnj;ను మరింత తీవ్రం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;తో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అందుకే పార్టీ పదవులతో ఇక్కడి నేతలను డైవర్ట్ చేయలేమని గ్రహించి, వారి మంత్రి పదవుల ఆప్షన్&amp;zwnj;ను లైవ్&amp;zwnj;లో ఉంచింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా వారిని తీసుకుంటారనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఇద్దరికి మంత్రిపదవులు ఉన్నాయి. కిషన్ రెడ్డి గనుల శాఖను చూస్తున్నారు. మరో నేత &lt;a title=&quot;బండి సంజయ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Bandi-Sanjay&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బండి సంజయ్&lt;/a&gt;&amp;zwnj; కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. వీరితోపాటు ఇంకో మంత్రిపదవి తెలంగాణలు దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. అందుకే వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదనే విశ్లేషణ వినిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విష్ణువర్దన్ రెడ్డి పలుకుబడి!&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో బీజేపీ యువ నేత విష్ణువర్దన్ రెడ్డి మాత్రం కాస్త హ్యాపీగా ఉన్నారు. ఆయన కరుడుగట్టిన &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; లీడరే అయినప్పటికీ ఆయన మనసు వైసీపీలో ఉంటుందని కూటమి నేతలు సెటైర్లు వేస్తుంటారు. అందుకే ఆయన్ని రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులకు కానీ, ఎన్నికల్లో పోటీకి కానీ &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;, &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; అంగీకరించలేదు. నేరుగా ఆయనకు కేంద్రంలో ప్రత్యేక పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. మధ్యేమార్గంగా ఆయన్ని డైరెక్ట్&amp;zwnj;గా నబీన్ టీంలోకి తీసుకున్నారు. దీంతో అధిష్ఠానం వద్ద ఆయన పలుకుబడి బాగానే ఉందని ప్రచారం మొదలైంది. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/f6776cb0dd10100a2bcd1c14c41ae34d1786963892353215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 15:03:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Chandra Babu About Mega DSC 2025: &lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; అసెంబ్లీలో మెగా డీఎస్సీ 2025పై కీలకమైన చర్చ జరిగింది. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. రోడ్లపై నిరసనలు తెలియజేస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు వారు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు. అయినా తమ ఆరోపణలను మాత్రం వారు ఆపడం లేదు. దీంతో అసెంబ్లీలోనే చర్చ పెట్టి పూర్తి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వం భావించింది. అనుకున్నట్టుగానే అసెంబ్లీలో విస్తృతంగా చర్చ సాగింది. ఇందులో మాట్లాడిన మంత్రులు, ముఖ్యమంత్రి వైసీపీ తీరును తప్పుపట్టారు. అక్రమాలు జరిగినట్టు ఆధారాలు చూపించకుండా కేవలం బురద జల్లుతున్నారని, అపోహలు సృష్టించడమే వారి పని అని అంటూ మండిపడ్డారు. సాక్ష్యాలు ఉంటే పట్టుకొని సభకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేశారు. ఈ ప్రభుత్వంలో తప్పులకు ఆస్కారం లేదని అలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. అదే టైంలో జరగని తప్పులు గురించి ఆధారాలు లేకుండా పదే పదే ఆరోపణలు చేసిన వారి కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎలాంటి తప్పులు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే మెగా డీఎస్సీ 2025 నియామకాలు పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పులు లేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ విషయం రాసిన అభ్యర్థులకు, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు తెలుసునని అన్నారు. అందుకే వైసీపీ ఎన్ని విధాలుగా తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నా పట్టించుకున్న వారు లేరని అభిప్రాయపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవలం వైసీపీ నేతలు మాత్రమే రోడ్డుపైకి వచ్చి నానాయాగి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వారు చేస్తున్న ఆరోపణలకు అధికారులు సాక్ష్యాలతో సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ధర్నాలు చేస్తున్న వైసీపీ నేతలకు స్పోర్ట్స్&amp;zwnj;కు గేమ్స్&amp;zwnj;కు తేడా తెలియదన్నారు. అందుకే ఏదో జరిగిపోయిందనే భ్రమల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అధికారులతోపాటు డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు కూడా రోడ్డుపైకి వచ్చి వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారని, వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నా వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు చంద్రబాబు. వారు అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ ఉద్యోగాల నోటఫికేషన్ వేయలేకపోయామనే కోపంతోనే ఇలాంటివి చేస్తున్నారని అన్నారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు నోటిఫికేషన్ ఇచ్చామని, 108 రోజుల్లోనే ప్రక్రియను ఎలాంటి తప్పుల్లేకుండా పూర్తి చేశామని అన్నారు. ఇందులో భాగమైన అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞత తెలిపారు. ఇంత పకడ్బంధీగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేసినప్పటికీ వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. నిజంగా వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కచ్చితంగా అసెంబ్లీకి వచ్చి వాటిని టేబుల్&amp;zwnj;పై పెట్టాలని సవాల్ చేశారు. రోడ్డుపై నిలబడి ఏవో కాగితాలు చూపించి ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తమ ప్రభుత్వంలో తప్పుల చేసేందుకు ఆస్కారం లేదని అలాంటి తప్పులు ఉన్నట్టు నిరూపిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అన్నారు. అదే టైంలో సాక్ష్యాలు లేకుండా పదే పదే తప్పుడు ఆరోపణలు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తప్పులు జరిగి ఉంటే చర్యలు, సాక్ష్యాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసినా చర్యలు ఉంటాయని వైసీపీ వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక డీఎస్సీపై క్లియర్&amp;zwnj;గా అన్ని వివరాలు చెప్పేశామని, ఇకపై దీని గురించి చర్చ అనవసరమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/459819c5b4ea23eceab5ca61520078461786958965147215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-sessions-mega-dsc-nara-lokesh-key-bills-amaravati-256500</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-sessions-mega-dsc-nara-lokesh-key-bills-amaravati-256500#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 07:56:02 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-sessions-mega-dsc-nara-lokesh-key-bills-amaravati-256500</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Assembly Sessions:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభంకానున్నాయి. గవర్నర్&amp;zwnj; ఎస్ అబ్దుల్&amp;zwnj; నజీర్&amp;zwnj; నోటిఫికేషన్ మేరకు ఉదయం 9 గంటలకు శాసనసభ, పది గంటలకు శాసన మండలి కొలువుదీరనున్నాియ. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అత్యంత కీలకమైన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు ప్రజా ప్రాధాన్యత కలిగి అంశాలను సభ ముందుకు తీసుకురానుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;సమావేశాల అజెండా&lt;/h2&gt;
&lt;p&gt;ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలిరోజు ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్ అధ్యక్షతను శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీ సమావేశాల కాలవ్యవధిని, ప్రతి రోజూ చర్చించాల్సిన అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈసారి సమావేశాల్లో ఒక నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే వారి హాజరు నమోదు అయ్యేలా డిజిటల్ ఏర్పాట్లు చేశారు. భద్రత దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మీడియా, సిబ్బందికి డిజిటల్ పాస్&amp;zwnj;లనను తప్పనిసరి చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మండలిలో మెగా డీఎస్సీపై వార్&lt;/h2&gt;
&lt;p&gt;మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ ప్రచారం చేస్తోంది. మండలిలో కూడా దీనిపై నిలదీయాలని చూస్తోంది. అందుకే తొలి రోజే మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్&amp;zwnj; సభలో ప్రకటన చేయనున్నారు. పారదర్శకంగా ఎలా నిర్వహించారో పవర్&amp;zwnj;పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నారు. దీంతో ఈ వివాదానికి పుల్&amp;zwnj;స్టాప్ పెట్టి భవిష్యత్&amp;zwnj;లో చర్చ లేకుండా చేయాలని అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కీలక బిల్లులు ఆమోదం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ సమావేశాల్లో ప్రభుత్వం సుమారు 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని 34శాతానికి పెంచుతూ ప్రభుత్వం బిల్లు తీసుకురానుంది. దీనిపై డెడికేటెడ్&amp;zwnj; కమిషన్ ఇచ్చిన నివేదికను ఆగస్టు 18న మంత్రిమండలి ఆమోదించి, అదే రోజు సభలో చర్చకు పెట్టనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మున్సిపల్ మేయర్లు, చైర్మన్&amp;zwnj;ను నేరుగా ప్రజలే ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానానికి సంబంధించి చట్ట సవరణ చేయనున్నారు. గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని ఉపసంహరించుకుని, మహిళలు, బాలికల భద్రత కోసం మరింత పటిష్టమైన నిబంధనలను ప్రభుత్వం రూపొందించనుంది. ఏపీ విద్యుత్ శాసనాలు-2019 బిల్లును ఉపసంహరించుకుంటూ సంబంధిత శాఖ మంత్రులు కొత్త ప్రతిపాదనలు చేయనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి&lt;/h2&gt;
&lt;p&gt;రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తన కార్యాచరణను సభలో వివరించే ఛాన్స్ ఉంది. క్వాంటమ్&amp;zwnj; వ్యాలీ ట్విన్ టవర్స్&amp;zwnj;, రైల్వే రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించనుంది. అలాగే, పెట్టుబడులను ఆకర్షించేందుకు రూపొందించిన ఏపీ పీపీపీ పాలసీ 2026 గురించి కూడా చర్చ జరగనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం- స్పీకర్ హెచ్చరిక&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;గత సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా వైసీపీ సభ్యులు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వరని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఖండించారు. సభకు రాకుండా సమయం ఇవ్వడం లేదనడం సరికాదన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt;&amp;zwnj;కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి లేదని, కానీ సభకు వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కల్పిస్తాం, సమాధానం చెప్పించే బాధ్యత తనది అన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్లపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్&amp;zwnj;పై కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/3a34975dfe5d931e1a8be4e48229db261786933483287215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/high-tension-at-tadipatri-marriage-function-involving-jc-prabhakar-reddy-256483</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/high-tension-at-tadipatri-marriage-function-involving-jc-prabhakar-reddy-256483#respond</comments><pubDate>Sun, 16 Aug 2026 18:18:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/high-tension-at-tadipatri-marriage-function-involving-jc-prabhakar-reddy-256483</guid><description><![CDATA[&lt;p&gt;High Tension at Tadipatri | తాడిపత్రి: జేసీ బ్రదర్స్ హవా కొనసాగే అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు మిద్దె శ్రీరామ్ రెడ్డి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దాడికి దిగారని తెలుస్తోంది. జేసీ అనుచరులు శ్రీరామ్ రెడ్డికి చెందిన పలు వాహనాలపై రాళ్ల దాడికి పాల్పడి ధ్వంసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పెళ్లిలో కూడా రాజకీయాలు, రౌడీయిజం చేయడం ఏంటని బాధిత వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;స్థానిక &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; నేత సంజీవరెడ్డి కుమారుడి వివాహ వేడుక ఆదివారం తాడిపత్రిలోని ఎస్ ఆర్ టీ ఫంక్షన్ హాల్&amp;zwnj; లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు కందిగోపుల మురళి, తెలంగాణ సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; అనుచరుడు, దౌల్తాబాద్ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ఇంఛార్జ్ మిద్దె శ్రీరాం రెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు. అయితే, వేడుకకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్&amp;zwnj;లో సంజీవరెడ్డి సోదరుడైన మిద్దె శ్రీరామ్&amp;zwnj; రెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. &amp;lsquo;నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు. వెంటనే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్లాలని&amp;rsquo; డిమాండ్ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/16/93b10dc8070136d6387f7809d48c28821786884433100233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;అక్కడే ఉన్న తాడిపత్రి వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రవర్తనపై వెంటనే స్పందించారు. ఫంక్షన్ హాల్ నుంచి మేమెందుకు బయటకు వెళ్లాలి? &amp;nbsp;అని సూటిగా ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే ఇరువర్గాల నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. తన మాట శ్రీరామ్ రెడ్డి, కందిగోపుల మురళీ వినకపోవడంతో అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి వెళ్లిపయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/news/ap-local-body-elections-to-be-held-based-on-2025-sir-voter-lists-sec-timelines-announced-256473&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్&amp;zwnj;ఈసీ నిర్ణయానికి కారణమిదే!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోయిన కాసేపటికే ఆయన అనుచరులు ఫంక్షన్ హాల్ వద్దకు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ వర్గీయులతో గొడవకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు శ్రీరామ్ రెడ్డి సహా మరికొందరు నేతల కార్లను ధ్వంసం చేయడంతో వివాహానికి వచ్చిన అతిథులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తాడిపత్రిలో రాజకీయ విభేదాలు పెళ్లి ఫంక్షన్లలోనూ ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/16/eee23d9ed8b34adafcc0901e7c2744c71786883931348233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-shtree-shakti-scheme-anniversary-chandrababu-naidu-bus-ride-super-six-updates-256409</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-shtree-shakti-scheme-anniversary-chandrababu-naidu-bus-ride-super-six-updates-256409#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 14:23:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-shtree-shakti-scheme-anniversary-chandrababu-naidu-bus-ride-super-six-updates-256409</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Free Bus For Women In AP:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి ఉచిత బస్ ప్రయాణం పథకం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. మహిళల ఆర్థిక సాధికారత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో గతేడాది సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైన ఈ పథకం, రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు స్వయంగా మహిళలతో కలిసి బస్&amp;zwnj;లో ప్రయాణించారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HPv6u3qaUAAnubG?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;రాయపూడి నుంచి క్యాంప్ కార్యాలయం వరకు...&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;విజయవాడలోని పరేడ్ గ్రౌండ్స్&amp;zwnj; నుంచి సీడి యాక్సెస్&amp;zwnj; రోడ్డు మీదుగా సీఎం క్యాంప్ కార్యాలయం వరకు ముఖ్యమంత్రి మహిళలతో కలిసి బస్&amp;zwnj;లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముచ్చటించారు. పథకం ద్వారా వారికి కలుగుతున్న లబ్ధి, పొదుపు అవుతున్న నగదు గురించి ఆరా తీశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HPv6x2xaUAAp4fl?format=jpg&amp;amp;name=medium&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;చేపలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఒక మహిళ, స్త్రీ శక్తి పథకం వల్ల తనకు నెలకు 4000 వరకు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతున్నాయని వెల్లడించింది. ఈ పొదుపుతో తన ఆరోగ్య అవసరాలకు మందుల కొనుగోలు చేస్తున్నట్టు ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన సీఎం, ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటే సంపాదనను మరింత పొదుపు చేసుకోవచ్చని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నంద్యాల నుంచి వచ్చిన ఒక ముస్లిం మహిళ, ఉచిత బస్ ద్వారా తనకు నెలకు 1500 ఆదా అవుతోందని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన చేనేత మహిళ మాట్లాడుతూ, ముడి సరకు తేవడానికి, నేసిన చీరలు మార్కెట్&amp;zwnj;కు చేరవేయడంలో ఈ పథకం తమకు వరంగా మారిందని తెలిపింది. గతంలో కేవలం భర్త మాత్రమే వ్యాపార పనులకు వెళ్లే వారని ఇప్పుడు తాము కూడా వెళ్తున్నామని ఇది ఆనందాన్నిచ్చిందని తెలిపింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HPv6u3xaQAAIENy?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదైనట్టు సీఎం తెలిపారు. సగటున రోజుకు 24 లక్షల మంది ఈ పథకం ద్వారా ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారని చెప్పారు. ఏపీఎస్&amp;zwnj;ఆర్టీసీలోని మత్తం 9, 978 బస్సుల్లో 7,631 బస్సుల్లో ఈ పథకం అమలు అవుతోంది. ఇందులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj;, మెట్రో ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj;, సిటీ ఆర్డినరీ కేటగిరీ బస్సులు ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HPv6u3qbAAAxLoT?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;గతంలో బస్&amp;zwnj; ప్రయాణాల్లో మహిళల వాటా 40 శాతంగా ఉండగా, ఈ పథకం అమలు తర్వాత అది 62 శాతానికి పెరిగింది. ఈ పథకం వల్ల రహదారి ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/2ce2ed3882c03b064df25f1e49447a3d1786783731360215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/amaravati-first-independence-day-chandrababu-speech-swarnandhra-2047-256399</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/amaravati-first-independence-day-chandrababu-speech-swarnandhra-2047-256399#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 11:49:33 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/amaravati-first-independence-day-chandrababu-speech-swarnandhra-2047-256399</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Independence Day 2026 At Amaravati:&amp;nbsp;&lt;/strong&gt;భారతదేశం 80వ స్వాతంత్య్ర సంబరాలు ఘనంగా చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్&amp;zwnj; చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర విభజన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొన్న ఏపీ, తన రాజధాని అమరావతి వేదికగా తొలిసారిగా అధికారికంగా స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించుకుంది. రాజధాని ప్రాంతమైన రాయపూడిలోని పరేడ్&amp;zwnj; &amp;nbsp;గ్రౌండ్స్&amp;zwnj;లో ఉదయం మువ్వన్నెల జెండా ఎగిరింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఉదయం 9.27 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేడుక ప్రాంగణానికి చేరుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా వచ్చిన సీఎం కాన్వాయ్&amp;zwnj;కు బుల్లెట్&amp;zwnj; ఎస్కార్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరేడ్ మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీజీపీ హరీష్&amp;zwnj; కుమార్&amp;zwnj; గుప్తా, ఇతర ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అనంతరం సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా &amp;nbsp;ఏపీపీఎస్సీ సహా వివిధ పోలీసు దళాలు, ఎన్సీసీ క్యాడెట్లు, సీఆర్పీఎఫ్&amp;zwnj; దళాలు నిర్వహించిన మార్చ్&amp;zwnj; పాస్ట్&amp;zwnj; వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పోలీసు దళాల నుంచి సీఎం గౌరవ వందనాన్ని స్వీకరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు &lt;a href=&quot;https://t.co/BKPNZp6d8A&quot;&gt;https://t.co/BKPNZp6d8A&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Telugu Desam Party (@JaiTDP) &lt;a href=&quot;https://x.com/JaiTDP/status/2088460504230703481?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 15, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;p&gt;ఈ ఏడాది వేడుకలను స్వర్ణాంధ్ర-2047 అనే థీమ్&amp;zwnj; ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2047 నాటికి అంటే భారత్&amp;zwnj; 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి ఆంధ్రప్రదేశ్&amp;zwnj;ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే సమ్మున్నత లక్ష్యంతో ఈ థీమ్&amp;zwnj; ఎంచుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ముఖ్యమంత్రి ప్రసంగంలోని కీలక అంశాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;జాతీయ జెండా మన స్వాతంత్య్రానికి, ఆత్మగౌరవానికి ప్రతిబింబమని ఆయన అభివర్ణించారు. జెండా ఐక్యతకు చిహ్నం, భవిష్యత్&amp;zwnj;కు మార్గదర్శకం అని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మన చేతిలో జాతీయ జెండా ఉండాలి, మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలి అంటూ సీఎం పిలుపునిచ్చారు&lt;/p&gt;
&lt;p&gt;స్వాతంత్య్రం అనేది ఒక్క రోజులోనో, ఒక్కరి పోరాటంతోనో వచ్చిందని కాదని, ఎందరో అమరుల బలిదానం దీని వెనుక ఉందని గుర్తు చేశారు. ముఖ్యంగా తెలుగు నేల గర్వించ దగ్గ అల్లూరి సీతారామరాజు, జాతీయ జెండా రూప శిల్పి పింగళి వెంకయ్య వంటి వారిని స్మరించుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ప్రత్యేక ఎకనామిక్&amp;zwnj; రీజియన్లుగా అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రతి జిల్లా, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ విధానమని ఆయన వివరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;2019-24 వరకు రాష్ట్రం విధ్వంసంపాలైందని ఆరోపించారు. అరాచక పాలన వల్ల అభివృద్ధి కుంటుపడిందని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ఆవేదన వ్యక్తం చేశారు. 2024ఎన్నికల్లో ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఇప్పుడు రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రానికి కొత్త ఊపిరి వచ్చిందని, పది సూత్రాల అజెండాతో ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దేశం మనకు ఏం చేసిందనే దాని కంటే, దేశానికి మనం ఏం చేయగలమని ఆలోచించాలని యువతకు సూచించారు. రానున్న 20 ఏళ్లు కష్టపడి పని చేస్తేనే స్వర్ణాంధ్ర, వికసిత్&amp;zwnj; భారత్&amp;zwnj; లక్ష్యాలు సాకారమవుతాయని స్పష్టం చేశారు. సమృద్ధి స్పష్టం చేశారు. సమృద్ధి, వైభవం వైపు అడుగులు వేయడానికి ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించాలని పిలుపునిచ్చారు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/eb141243299df463dddafb7a0f4d23371786774657165215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/kadapa-and-anantapur-district-four-teachers-suspended-over-complaint-on-mega-dsc-2025-to-union-minister-256388</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/kadapa-and-anantapur-district-four-teachers-suspended-over-complaint-on-mega-dsc-2025-to-union-minister-256388#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 10:02:37 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/kadapa-and-anantapur-district-four-teachers-suspended-over-complaint-on-mega-dsc-2025-to-union-minister-256388</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Teacher Suspension:&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; విద్యాశాఖలో మెగా డీఎస్సీపై వస్తున్న ఆరోపణల్లో ఉపాధ్యాయులు జోక్యం చేసుకొని ఫిర్యాదులు చేయడం సంచలనంగా మారింది. దీంతో వారిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు, అనంతపురం జిల్లాకు చెందిన మరో ఉపాధ్యాయుడని సస్పెండ్ చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. రూల్స్&amp;zwnj;ను అతిక్రమించి ఎలాంటి సమాచారం లేకుండా కేంద్రమంత్రితో సమావేశమైనందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కడప జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ ప్రకారం ఎస్జీటీగా పని చేస్తున్న సంగమేశ్వర్ రెడ్డి, అమర్&amp;zwnj;నాథ్&amp;zwnj; రెడ్డి, వెంకటనాథ్&amp;zwnj; రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా &amp;nbsp;వజ్రకరూరు మండలానికి చెందిన ప్రధానోపాధ్యాయుడుఅశోక్ కుమార్ రెడ్డిపైనా సస్పెన్షన్ వేటు పడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వీళ్లంతా న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లి, అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిారు. రాష్ట్రంలో ప్రభుత్వం పని తీరుపై ఫిర్యాదులు చేశారు. మెగా డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా నియామక ప్రక్రియ సాగిందని కూడా వినతి పత్రం ఇచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వం సర్వీసు రూల్స్ ప్రకారం ఉద్యోగంలో ఉన్న ఏ ఉద్యోగి అయినా ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేయం , లేదా ముందస్తు అనుమతి లేకుండా ఉన్నతాధికారులను, మంత్రులను కలిసి ఫిర్యాదులు చేయడం నిషేధం. నలుగురు ఉపాధ్యాయులు శాఖాపరమైన అనుమతి లేకుండా ఢిల్లీకి వెళ్లడం, ప్రభుత్వ ప్రతిష్ట దిగజారేలా కేంద్రమంత్రికి ఫిర్యాదు చేయడం రూల్స్&amp;zwnj;ను అతిక్రమణ కిందకు వస్తుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు వీరు కేవలం ఫిర్యాదులు చేయడమే కాకుండా మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ర్యాలీల్లో పాల్గొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;వైసీపీ అనుబంధ సంఘ సభ్యులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;వీళ్లందా వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం నేతలుగా ఉన్నారు. అందుకే ఆ పార్టీకి మేలు చేసేలా ప్రయత్నించారు. అయితే దీనిపై వైసీపీ మండిపడుతోంది. ప్రభుత్వ కక్షసాధింపుగా ఆరోపిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలా జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రూల్స్ పేరుతో ఉపాధ్యాయుల గొంతు నొక్కుతున్నారని ఫైర్ అవుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/531542163cd06b57121282302eab57e21786768198333215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/news/independence-day-2026-narendra-modi-red-fort-freedom-fighters-developed-india-viksit-bharat-256371</link><comments>https://telugu.abplive.com/news/independence-day-2026-narendra-modi-red-fort-freedom-fighters-developed-india-viksit-bharat-256371#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 07:17:44 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/independence-day-2026-narendra-modi-red-fort-freedom-fighters-developed-india-viksit-bharat-256371</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Independence Day 2026:&amp;nbsp;&lt;/strong&gt;దేశం తన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం (ఆగస్టు 15, 2026) జరుపుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాలను స్మరించుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ లో ఒక మేసేజ్&amp;zwnj;ను పోస్ట్ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;తమ ధైర్యసాహసాలతో, త్యాగాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులందరినీ దేశం కృతజ్ఞతతో స్మరించుకుంటుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు దేశాన్ని ముందుకు నడిపించడానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;అభివృద్ధి చెందిన భారత్&amp;zwnj; లక్ష్యం గురించి ప్రస్తావన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;తన సందేశంలో ప్రధానమంత్రి అభివృద్ధి చెందిన భారత్&amp;zwnj; లక్ష్యాన్ని కూడా ప్రస్తావించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకువెళ్తున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధి ప్రయాణం మరింత వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆదర్శాలను స్వీకరించి, అభివృద్ధి చెందిన దేశ సంకల్పాన్ని నెరవేర్చడానికి దోహదపడాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;ఎర్రకోటపై 13వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్న మోదీ&lt;/h2&gt;
&lt;p&gt;స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; వరుసగా 13వ సారి ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తన సందేశాన్ని ముగిస్తూ, ప్రధానమంత్రి పౌరులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, దేశం కోసం పోరాడిన ధైర్యవంతులైన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.&lt;/p&gt;
&lt;h2&gt;చేతిలో జెండా, గుండెల్లో అజెండా: చంద్రబాబు&lt;/h2&gt;
&lt;p&gt;80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;. &quot;ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యం. వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే. అందుకు &amp;lsquo;అనే నేను...&amp;rsquo; సంకల్పంతో దేశం నాకు ఏం చేసిందని కాదు... దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి... మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలి. 2047 నాటికి వికసిత్ భారత్... స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు... వికాసం నుంచి వైభవం వైపు ముందుకుసాగాలి. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఐక్యంగా కలిసి అడుగులు వేద్దాం.&quot; అని పిలుపునిచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పవిత్ర బాధ్యతగా భావించాలి: పవన్&lt;/h2&gt;
&lt;p&gt;80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, తమ ధైర్యం, త్యాగం, దేశభక్తితో మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛను సాధించిన స్వాతంత్ర్య సమరయోధులకు హృదయపూర్వక నివాళులు అర్పించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt;&amp;zwnj;. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. &quot;మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ తేలికగా తీసుకోవలసిన బహుమతి కాదని, అది మన జాతీయ ఐక్యత, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి చేపట్టిన ఒక పవిత్ర బాధ్యత అని వారి జీవితాలు మనకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయి.&lt;/p&gt;
&lt;p&gt;స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గడిచిన దశాబ్దాల్లో, దేశం నిశ్శబ్దమైన సంకల్పంతో, &amp;nbsp;అద్భుతమైన ఆశయంతో ఎదిగింది. ప్రపంచ అంతరిక్ష శక్తిగా ఆవిర్భవించడం, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో చారిత్రాత్మక ల్యాండింగ్ అవ్వడం నుంచి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడం, యూపీఐ ద్వారా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను సృష్టించడం, మన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ప్రపంచ వేదికపై ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా స్థిరపడటం వరకు - ఈ విజయాలు భారత ప్రజల ప్రతిభకు, &amp;nbsp;అకుంఠిత స్ఫూర్తికి సజీవ నిదర్శనం.&lt;/p&gt;
&lt;p&gt;విభజనతో దెబ్బతిన్న దేశాన్ని వారసత్వంగా పొంది, ఐక్యత, పునర్నిర్మాణం, ప్రగతి అనే ఉన్నత మార్గాన్ని ఎంచుకున్న ఆ మహనీయ రాజనీతిజ్ఞులకు, జాతినిర్మాతలకు నేను ప్రగాఢ గౌరవంతో నమస్కరిస్తున్నాను. వారి దార్శనికత, ధైర్యసాహసాలతో, నేడు మనం గర్వంగా నివసిస్తున్న ఈ భారత్&amp;zwnj;కు వారు పునాదులు వేశారు.&lt;/p&gt;
&lt;p&gt;మన స్వాతంత్ర్య సమరయోధుల, దార్శనిక నాయకుల నుంచి శాశ్వతమైన స్ఫూర్తిని పొంది, వారి స్ఫూర్తిని దేశ నిర్మాణ కార్యంలో ముందుకు తీసుకువెళ్దాం. మన యువత స్పష్టమైన లక్ష్యంతో, నైతిక ధైర్యంతో నాయకత్వం వహించాలి. రాజకీయ విభజనలకు, సామాజిక విభేదాలకు అతీతంగా ఎదగాలి. ప్రతి పల్లెటూరు, పట్టణం, నగరంలోని ప్రతి పౌరుడు, రాబోయే తరాల కోసం బలమైన, సుసంపన్నమైన, స్వయం సమృద్ధిగల, నిజమైన వికసిత భారత్&amp;zwnj;ను నిర్మించడానికి చిత్తశుద్ధితో తమ వంతు కృషి చేయాలి.&quot; అని రాసుకొచ్చారు. ఇది మన సమిష్టి ధర్మం అని, ఇది మన ఉమ్మడి గమ్యం అని పేర్కొన్నారు. .&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/8b8a22c6952f9643c08d84b10b8668d11786758332487215_original.jpg" width="220"/></item></channel></rss>