<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!</title><atom:link href="https://telugu.abplive.com/andhra-pradesh/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Mon, 27 Jul 2026 14:05:23 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/class-10-student-who-dined-with-ap-cm-chandrababu-naidu-dies-by-suicide-in-polavaram-254647</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/class-10-student-who-dined-with-ap-cm-chandrababu-naidu-dies-by-suicide-in-polavaram-254647#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 13:43:04 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/class-10-student-who-dined-with-ap-cm-chandrababu-naidu-dies-by-suicide-in-polavaram-254647</guid><description><![CDATA[&lt;p&gt;పోలవరం: ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని పోలవరం జిల్లా ఇర్లపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న శివానీ అనే విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కేవలం మూడు రోజుల క్రితమే ప్రభుత్వం చేపట్టిన తల్లికి వందనం (Talliki Vandanam) కార్యక్రమంలో&amp;nbsp; భాగంగా రంపచోడవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ బాలిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్&amp;zwnj;తో కలిసి భోజనం చేయడమే కాకుండా ఆయనతో సెల్ఫీ కూడా దిగింది. ఆ కార్యక్రమంలో జరిగిన పేరెంట్-టీచర్స్ మీటింగ్&amp;zwnj;లో తన అద్భుతమైన ప్రసంగంతో ముఖ్యమంత్రిని సైతం ఆకట్టుకుంది.&lt;/p&gt;
&lt;p&gt;వచ్చే ఏడాది తాను 'షైనింగ్ స్టార్' అవార్డును గెలుచుకుంటానని బాలిక ధీమా వ్యక్తం చేయగా, సీఎం చంద్రబాబు ఆమెను ఎంతగానో అభినందించారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పొల్గొన్న ప్రభుత్వ ప్రోగ్రాంలో అందరినీ ఆకట్టుకున్న ఆ బాలిక మూడు రోజుల్లోనే రేకుల షెడ్డులో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె బలవన్మరణానికి పాల్పడటానికి గల అసలు కారణాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సరిగ్గా మూడు రోజుల క్రితం (జులై 24న) రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్&amp;zwnj;లో సీఎం చంద్రబాబు నాయుడి సమక్షంలో &quot;సర్, నేను ఏదైనా సాధిస్తాను.. వచ్చే ఏడాది మీ చేతుల మీదుగానే అవార్డు తీసుకుంటాను&quot; అంటూ ధీమాగా మాట్లాడి అందరి మెప్పు పొందిన ఈ చిన్నారి, ఇంతలోనే ఇలా ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆమె రాసిన సూసైడ్ నోట్ చూస్తుంటే ప్రతీ ఒక్కరి కళ్లు చమర్చుతున్నాయి. &amp;lsquo;అమ్మా, నాన్నా మీ కోసం చాలా కష్టపడదాం అనుకున్నాను. మీరు కలలుగన్న జీవితాన్ని మీకు ఇద్దాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. బతకాలని ఉంది కానీ, బతకడం చాలా కష్టంగా అనిపిస్తోంది. ఈ బాధను మోయడం నా వల్ల కావడం లేదు.. సారీ అమ్మా, క్షమించు నాన్నా&amp;rsquo; అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;తన కుటుంబం ఐక్యంగా ఉండాలని కోరుకున్న ఆ బాలిక, &quot;అన్నయ్యా, వదినా, అమ్మా, అమ్మమ్మా.. మీరు ఎప్పటికైనా కలవండి, ఒకరినొకరు ద్వేషించుకోకండి.. సారీ, బై బై&quot; అంటూ కుటుంబ సభ్యులను వేడుకుంటూ తన జీవితాన్ని ముగించింది. కలసి ఉండాలని ఆశపడిన కుటుంబం విడిపోయి ఉండటంతో మనస్తాపానికి గురై ఆ చిన్నారి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/5b620da21ed9179741a0f3428dae84c01785139926099233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. విపక్షాల ఆందోళనతో 2 గంటల వరకు వాయిదా]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-27th-july-2026-254634</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-27th-july-2026-254634#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 11:30:47 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-27th-july-2026-254634</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h3&gt;లోక్&amp;zwnj;సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..&lt;/h3&gt;
&lt;p&gt;కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్&amp;zwnj;లను నిరోదించేందుకు బిల్లును పార్లమెంట్&amp;zwnj;లో ప్రవేశపెట్టింది. ఎంట్రన్స్ టెస్టుల చట్ట సవరణ బిల్లును సోమవారం లోక్&amp;zwnj;సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి జిత్రేంద్ర సింగ్ యాంటీ పేపర్ లీక్ బిల్లును లోక్&amp;zwnj;సభలో ప్రవేశపెట్టగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. దాంతో లోక్&amp;zwnj;సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ పేపర్ లీక్ కావడం, ఆపై సీజేపీ, జెన్ జీ యువత ఆందోళనతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.&lt;/p&gt;
&lt;h3&gt;లైంగిక వేధింపుల కేసు.. పరారీలో ట్రైనీ ఐపీఎస్&amp;zwnj; ఉదయ్&amp;zwnj; కృష్ణారెడ్డి&lt;/h3&gt;
&lt;p&gt;హైదరాబాద్&amp;zwnj;లోని సర్దార్ వల్లభ్&amp;zwnj;భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డి అనే వ్యక్తిపై ఈ నెల 18న పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా నిందితుడు పేర్కొన్న రెండు చిరునామాలకు నోటీసులు అందజేసేందుకు పోలీసులు వెళ్లగా, అతడి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం అతడి సెల్&amp;zwnj;ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;strong&gt;హైదరాబాద్&amp;zwnj;లో డ్రగ్స్ కలకలం: పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు&lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p&gt;హైదరాబాద్ అబిడ్స్&amp;zwnj;లో డ్రగ్స్ పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైకి కారు ఎక్కించి పరారైన నిందితుడు సైఫ్&amp;zwnj;ను అఫ్జల్&amp;zwnj;గంజ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మహేందర్ కాలు ఫ్రాక్చర్ అవ్వగా, ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మరియు మరొక కానిస్టేబుల్ గాయపడ్డారు. నిందితుడిపై అబిడ్స్, అఫ్జల్&amp;zwnj;గంజ్ పోలీసు స్టేషన్&amp;zwnj;లలో హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/bd24005bde985be3ce3f94988733e6111785128892792233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pawan Kalyan Political Strategy: పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?]]></title><link>https://telugu.abplive.com/politics/pawan-kalyan-janasena-party-expansion-36k-applications-tdp-alliance-impact-analysis-254482</link><comments>https://telugu.abplive.com/politics/pawan-kalyan-janasena-party-expansion-36k-applications-tdp-alliance-impact-analysis-254482#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 09:05:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/pawan-kalyan-janasena-party-expansion-36k-applications-tdp-alliance-impact-analysis-254482</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP NDA Coalition Politics TDP Janasena: &amp;nbsp;&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శైలిని వేగంగా మార్చుకుంటూ పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందుతున్నారు. గతంలో కేవలం ఎన్నికల సమయానికే పరిమితమవుతారనే విమర్శలకు చెక్ పెడుతూ, లభించిన అధికారాన్ని పార్టీ క్షేత్రస్థాయి విస్తరణకు అత్యంత వ్యూహాత్మకంగా వాడుకుంటున్నారు. అధికారంలో భాగస్వామిగా ఉన్న సమయాన్నే పార్టీని కేడర్ బేస్డ్ వ్యవస్థగా మార్చేందుకు ఆయన వేస్తున్న అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగమే రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల నాయకత్వ బాధ్యతల కోసం జనసైనికులు, వీరమహిళలు, క్రియాశీలక కార్యకర్తల నుంచి ఆహ్వానించిన దరఖాస్తుల ప్రక్రియ. ఏకంగా 36,000కు పైగా అప్లికేషన్లు వెల్లువెత్తడం జనసేన పార్టీ పెరుగుతున్న రాజకీయ గ్రాఫ్&amp;zwnj;కు నిదర్శనంగా మారింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;సమర్థులైన నేతలకు పార్టీ బాధ్యతలు&quot; href=&quot;https://telugu.abplive.com/politics/local-body-elections-tdp-janasena-alliance-conflict-analysis-253783&quot; target=&quot;_self&quot;&gt;సమర్థులైన నేతలకు పార్టీ బాధ్యతలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ భారీ స్పందన నుంచి కేవలం గుడ్డిగా నియామకాలు చేయకుండా, వడపోత &amp;nbsp;ద్వారా నిఖార్సైన, సిద్ధాంత ప్రాతిపదికన పనిచేసే సైనికులను ఎంపిక చేసే పనిలో పవన్ పడ్డారు. పంచాయతీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి వరకు బలమైన కమిటీలను నిర్మించడం ద్వారా, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి గ్రామీణ స్థాయిలో జనసేనకు తిరుగులేని పునాది వేయడమే ఆయన ప్రధాన లక్ష్యం. డిప్యూటీ సీఎంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖలు తన వద్దే ఉండటం పవన్&amp;zwnj;కు మరో పెద్ద ప్లస్ పాయింట్. పాలనలో తన ముద్ర వేస్తూనే, కేడర్&amp;zwnj;కు పనులు చేసిపెట్టే అవకాశాన్ని ఆయన సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;కూటమిలో సీట్ల బలం పెంచుకునే వ్యూహం&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/politics/tdp-janasena-seat-sharing-conflict-local-body-elections-pithapuram-bhimavaram-253730&quot; target=&quot;_self&quot;&gt;కూటమిలో సీట్ల బలం పెంచుకునే వ్యూహం&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;కూటమిలో ప్రస్తుతం తక్కువ సీట్లతో చిన్న భాగస్వామిగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తన వాటాను &amp;nbsp;సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో క్లెయిమ్ చేసేందుకు పవన్ నిరంతరం శ్రమిస్తున్నారు. ఓటు బ్యాంకు మార్పిడిని &amp;nbsp;ఎన్నికల్లో నిరూపించిన ఆయన, ఇప్పుడు సంస్థాగత బలం ద్వారా కూటమిలోనే అత్యంత డిమాండింగ్ ఫోర్స్&amp;zwnj;గా మారాలని చూస్తున్నారు. రాజకీయంలో ఏ పార్టీ కూడా శాశ్వతంగా రెండో స్థానంలో ఉండటానికి ఇష్టపడదు. పవన్ కళ్యాణ్ సుదూర వ్యూహం కూడా జనసేనను ఏపీలో ప్రధాన రాజకీయ శక్తిగా నిలబెట్టడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. &amp;nbsp; జనసేన పుంజుకుంటున్న ఈ వేగం అంతిమంగా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి సాంకేతికంగా పెద్ద సవాలుగానే మారే అవకాశముంది. దశాబ్దాలుగా బలమైన గ్రాస్&amp;zwnj;రూట్ నెట్&amp;zwnj;వర్క్ ఉన్న టీడీపీకి, అదే క్షేత్రస్థాయిలో జనసేన పోటీదారుగా మారడం భవిష్యత్ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గతంలో టీడీపీకి ఏకపక్షంగా ఉన్న కొన్ని వర్గాల ఓటు బ్యాంకు, ఇప్పుడు జనసేన వైపు బలంగా మొగ్గుతుండటం మేజర్ పార్టీగా ఉన్న టీడీపీకి అంతర్గతంగా కొంత ఆందోళన కలిగించే అంశమే.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;టీడీపీకి ఇబ్బందికరమే !&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-directs-tdp-leaders-to-avoid-internal-disputes-over-local-body-election-seats-253865&quot; target=&quot;_self&quot;&gt;టీడీపీకి ఇబ్బందికరమే !&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ రాజకీయ పరిణామాలకు టీడీపీ కూడా ఊరికే ప్రేక్షకపాత్ర వహించే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ అడుగులకు చెక్ పెట్టడానికి లేదా తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు తనదైన రీతిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఒకవైపు కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, మరోవైపు తమ శ్రేణులను కాపాడుకునేందుకు &amp;nbsp;సభ్యత్వ నమోదు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జుల మార్పులు, కార్యకర్తలకు ప్రభుత్వ పథకాల నామినేటెడ్ పదవుల కేటాయింపు వంటి చర్యలను టీడీపీ వేగవంతం చేస్తోంది. జనసేన ఎంతగా బలపడినా, కూటమిలో పెద్దన్న పాత్ర ఎప్పటికీ తమదేనని నిరూపించేలా పాలనాపరమైన మైలేజీని క్రెడిట్ చేసుకునే పనిలో పచ్చజెండా ఉంది.&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;కూటమి ఐక్యత పైన కనిపిస్తున్నప్పటికీ.. లోపల మాత్రం &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;, జనసేనల మధ్య సంస్థాగత బలాన్ని పెంచుకునే రహస్య పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ వేస్తున్న పక్కా పొలిటికల్ స్కెచ్&amp;zwnj;లు జనసేనను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయా? లేక &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; చదరంగపు ఎత్తుల ముందు సానుకూల రాజకీయాలకే పరిమితమవుతాయా అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తేలిపోనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/do-not-make-these-mistakes-on-your-wedding-night-even-by-accident-254411&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/28477ecfbd4c697584bbf8bd5cd43e3e1784968483797228_original.png" width="220"/></item><item><title><![CDATA[Modi Shah Jagan Appointment: జగన్‌కు మోదీ-షా అపాయింట్‌మెంట్ ఇస్తే? కూటమిపై ప్రభావం ఎంత?]]></title><link>https://telugu.abplive.com/politics/jagan-modi-shah-appointment-impact-on-ap-tdp-janasena-bjp-coalition-politics-254478</link><comments>https://telugu.abplive.com/politics/jagan-modi-shah-appointment-impact-on-ap-tdp-janasena-bjp-coalition-politics-254478#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 07:29:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/jagan-modi-shah-appointment-impact-on-ap-tdp-janasena-bjp-coalition-politics-254478</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;YSRCP BJP Alliance Rumours: &amp;nbsp;&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్&amp;zwnj;సీపీ అధినేత వైఎస్ జగన్&amp;zwnj;మోహన్ రెడ్డి చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న &amp;nbsp;ఢిల్లీ పర్యటన , ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల అపాయింట్&amp;zwnj;మెంట్&amp;zwnj;లు ఎప్పుడూ అత్యంత ఆసక్తికరమైన రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఇంత &amp;nbsp;వరకూ అపాయింట్ మెంట్ ఖరారైనట్లుగా స్పష్టత లేదు కానీ.. భేటీ ఉంటుందని వైఎస్ఆర్&amp;zwnj;సీపీ వర్గాలంటున్నాయి. &amp;nbsp;అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. &amp;nbsp;కేంద్ర పెద్దలకు తమపైనే ప్రత్యేక అభిమానం ఉందనే &amp;nbsp;సంకేతాలను కేడర్&amp;zwnj;లోకి పంపడంలో వైఎస్సార్&amp;zwnj;సీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. &amp;nbsp;క్షేత్రస్థాయి ప్రచారంలో &amp;nbsp;టీడీపీ, జనసేనలతో భాజపా కేవలం ఎన్నికల పొత్తు మాత్రమే పెట్టుకుంది, కానీ మోదీ-షాలకు జగన్ అంటేనే ప్రత్యేక ఇష్టం &amp;nbsp;అనే &amp;nbsp;భావనను నిలబెట్టే ప్రయత్నం నిరంతరం సాగుతుంటుంది. &amp;nbsp;కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు జగన్&amp;zwnj;కు మోదీ-షాలు అపాయింట్&amp;zwnj;మెంట్ ఇస్తే ఏపీ రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;మోదీకి దగ్గర అనే భావన పెంచుకుంటున్న వైసీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/politics/ys-jagan-delhi-tour-modi-amit-shah-appointment-political-254151&quot; target=&quot;_self&quot;&gt;మోదీకి దగ్గర అనే భావన పెంచుకుంటున్న వైసీపీ&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;వైఎస్సార్&amp;zwnj;సీపీ వ్యూహాన్ని లోతుగా పరిశీలిస్తే.. ఢిల్లీలో కేంద్ర పెద్దల భేటీ లభిస్తే దాన్ని వెంటనే కూటమిపై మైండ్ గేమ్ ఆడేందుకు ఉపయోగించుకుంటుంది. &amp;nbsp;తమ నేతపై కేంద్ర దర్యాప్తు సంస్థల కదలికలు మందగించడానికి, కూటమి ప్రభుత్వం పగటిపూట చేసే విచారణలకు కేంద్రం వద్ద మద్దతు లభించడం లేదని నిరూపించడానికి ఈ అపాయింట్&amp;zwnj;మెంట్&amp;zwnj;ను ఒక రుజువుగా చూపే అవకాశం ఉంది. జగన్ విజ్ఞప్తులను వినడానికి ప్రధాని లేదా హోంశాఖ మంత్రి సమయం కేటాయిస్తే.. చూశారా! కూటమి ఎన్ని ఆరోపణలు చేసినా కేంద్రం జగన్ మాటకే ప్రాధాన్యం ఇస్తోంది అని క్షేత్రస్థాయిలో జోరుగా ప్రచారం చేసుకోవడం ద్వారా సొంత కేడర్&amp;zwnj;లో ధైర్యం నూరిపోసేందుకు &amp;nbsp;వైసీపీకి అవకాశం లభిస్తుంది. &amp;nbsp;ఇక కూటమి పరంగా చూస్తే.. ప్రధాని లేదా హోంశాఖ మంత్రి జగన్&amp;zwnj;కు ముఖాముఖి సమయం ఇవ్వడం కూటమి శ్రేణుల్లో సాంకేతికంగా కొంత గందరగోళాన్ని సృష్టించే ముప్పు ఉందనేది కొట్టిపారేయలేని నిజం. ముఖ్యంగా టీడీపీ, జనసేన శ్రేణులు సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత, వైసీపీ శ్రేణులకు అంతర్గతంగా పొందే ఒక &amp;nbsp;నైతిక విజయం గా ఇది రూపాంతరం చెందే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న విచారణలు, అరెస్టులపై జగన్ ఇచ్చే వినతిపత్రాలు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమైతే, అది కూటమి ఐక్యత , &amp;nbsp;ప్రభుత్వ ఇమేజ్&amp;zwnj;పై స్వల్ప ప్రభావం చూపవచ్చనే ఆందోళన స్థానిక నేతల్లో వ్యక్తమవుతుంటుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;కూటమిని బలహీనపరిచేలా బీజేపీ చేయకపోవచ్చు!&quot; href=&quot;https://telugu.abplive.com/politics/ys-jagan-ysrcp-silent-stance-national-issues-neet-row-political-254194&quot; target=&quot;_self&quot;&gt;కూటమిని బలహీనపరిచేలా బీజేపీ చేయకపోవచ్చు!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;అయితే, ఢిల్లీ రాజకీయాల యంత్రాంగాన్ని డీకోడ్ చేస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt;, అమిత్ షాలు అంత సులభంగా విపక్షాల ట్రాప్&amp;zwnj;లో పడే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. రాజకీయ వ్యూహకర్తగా అమిత్ షా వైఖరి ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల అంతర్గత కలహాల్లో దూరి తమ మిత్రపక్షాలకు ఇబ్బంది కలిగించే రాజకీయాలకు వారు దూరంగా ఉంటారు. ప్రస్తుతం ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అత్యంత బలమైన మెజారిటీతో, చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా సుస్థిర పాలన అందిస్తోంది. &amp;nbsp;ఇటువంటి సమయంలో కూటమి ఐక్యతకు హాని కలిగించే లేదా మిత్రపక్షాల్లో అనుమానాలు రేకెత్తించే సంకేతాలను అధిష్టానం ఇవ్వాలనుకోదు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;అపాయింట్&amp;zwnj;మెంట్ ఉండకపోవచ్చంటున్న కూటమి నేతలు&quot; href=&quot;https://telugu.abplive.com/politics/will-ys-jagan-attend-ap-assembly-monsoon-sessions-ysrcp-parliament-protest-253992&quot; target=&quot;_self&quot;&gt;అపాయింట్&amp;zwnj;మెంట్ ఉండకపోవచ్చంటున్న కూటమి నేతలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేదా మాజీ ముఖ్యమంత్రి సమయం కోరినప్పుడు, నిబంధనల ప్రకారం లేదా సాధారణ ప్రోటోకాల్ ప్రకారం వినతిపత్రాలు స్వీకరించడం కేంద్ర మంత్రుల విధి. అయితే, దాన్ని ప్రత్యేక రాజకీయ సంబంధంగా చిత్రీకరించే &amp;nbsp;వైసీపీ ప్రయత్నాలను అటు &amp;nbsp;బీజేపీ &amp;nbsp;జాతీయ వర్గాలు కూడా గమనిస్తూనే ఉన్నాయి. అందుకే ఒకవేళ అపాయింట్&amp;zwnj;మెంట్ ఇచ్చినప్పటికీ, అది కేవలం ప్రజాస్వామ్యబద్ధమైన వినతుల స్వీకరణకే పరిమితమని, ఎన్&amp;zwnj;డీయే భాగస్వామ్య పక్షాలైన &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;, జనసేనలకు ఇచ్చే ప్రాధాన్యతలో ఎలాంటి మార్పూ ఉండదని &amp;nbsp;స్పష్టమైన సంకేతాలను బీజేపీ &amp;nbsp;ఇస్తోంది. మోదీ, షాలు ఇచ్చే సాధారణ అపాయింట్&amp;zwnj;మెంట్&amp;zwnj;ను &amp;nbsp;రాజకీయ ప్రచారానికి వాడుకోవాలని చూసినప్పటికీ, అది కూటమి పునాదులను కదిలించే స్థాయికి వెళ్లకపోవచ్చని &amp;nbsp; &amp;nbsp;భావిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం, పవన్ కళ్యాణ్ బీజేపీతో కొనసాగిస్తున్న దృఢమైన బంధం ముందు &amp;nbsp;&lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; భేటీలు తాత్కాలిక సంచలనాలకే పరిమితమవుతాయి. ఎన్డీయే కూటమి తన పరిపాలనాజెండాతో ముందుకు సాగుతున్నంత కాలం, ఢిల్లీ భేటీల పేరుతో సాగే పొలిటికల్ మైండ్ గేమ్&amp;zwnj;లు ఏపీ అసలు రాజకీయ సమీకరణాలను మార్చలేవని &amp;nbsp;ఎక్కువ మంది భావిస్తున్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/do-not-make-these-mistakes-on-your-wedding-night-even-by-accident-254411&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/55f83d21b95de1c1c2d26fb4044471281784965145130228_original.png" width="220"/></item><item><title><![CDATA[RK Roja: మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/tirupati-east-police-issue-notice-to-former-minister-rk-roja-ysrcp-alleges-political-vendetta-254605</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/tirupati-east-police-issue-notice-to-former-minister-rk-roja-ysrcp-alleges-political-vendetta-254605#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 06:38:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/tirupati-east-police-issue-notice-to-former-minister-rk-roja-ysrcp-alleges-political-vendetta-254605</guid><description><![CDATA[&lt;p&gt;Police Notice to RK Roja | చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్&amp;zwnj;కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులపై వరుస కేసులు నమోదవుతున్న క్రమంలోనే మహిళా నేత రోజాకు నోటీసులు జారీ చేయడం స్థానికంగా రాజకీయ దుమారం రేపుతోంది.&lt;/p&gt;
&lt;p&gt;కూటమి ప్రభుత్వం తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే అక్రమ కేసులు పెట్టిందని మాజీ మంత్రి ఆర్&amp;zwnj;కే రోజా మండిపడ్డారు. పోలీసులు నోటీసులు అందజేసిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; మోహన్ రెడ్డితో పాటు, పార్టీ నాయకుల కుటుంబాల్లోని మహిళలను కించపరిచేలా ఓ దిన పత్రికలో అవాస్తవ కథనాలు ప్రచురించారని, అందుకే నిరసనగా ఆ పత్రిక ప్రతులను దహనం చేశామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెట్టడం ఏంటని ఆమె నిలదీశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మహిళలకు, చిన్నారులకు రాష్ట్రంలో రక్షణ లేదు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆర్కే రోజా ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని, మహిళలకు, చిన్నారులకు రక్షణ కరువైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రతను గాలికి వదిలేసిన ప్రభుత్వం.. కేవలం పేపర్లు దహనం చేసినందుకు తమకు నోటీసులు ఇవ్వడం పక్షపాత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి, కేవలం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని విమర్శించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అక్రమ కేసులకు వైసీపీ నేతలు భయపడరు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వం చేసే తప్పులను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకే ఇలాంటి కక్షపూరిత కేసులు పెడుతున్నారని రోజా అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇటువంటి బెదిరింపులకు, అక్రమ కేసులకు వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరూ భయపడరని ఆమె తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమపై బనాయించిన అక్రమ కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను అణచివేయాలని చూడటం సరైన పద్ధతి కాదని రోజా హితవు పలికారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/e43459cb1dc85e46f25da27958e43f6a1785113792283233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/depression-in-bay-of-bengal-apsdma-issues-rain-alert-for-north-coastal-andhra-pradesh-254588</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/depression-in-bay-of-bengal-apsdma-issues-rain-alert-for-north-coastal-andhra-pradesh-254588#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 18:22:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/depression-in-bay-of-bengal-apsdma-issues-rain-alert-for-north-coastal-andhra-pradesh-254588</guid><description><![CDATA[&lt;p&gt;Depression in Bay of Bengal | అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాతావరణం ఒక్కసారిగా కూల్ కావడంతో సేద తీరుతున్నారు. అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి, ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్&amp;zwnj;లోని సాగర్ ద్వీపాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని తీరప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సోమవారం ఈ జిల్లాల్లో వర్షాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో సోమవారం (27-07-2026) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;🔴వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి రేపు పారాదీప్ - సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని &lt;a href=&quot;https://x.com/hashtag/APSDMA?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#APSDMA&lt;/a&gt; MD ప్రఖర్ జైన్ తెలిపారు. ​&lt;br /&gt;🚨 ముఖ్యమైన సూచనలు : &lt;br /&gt;▪️ ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-65 kmph వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. &lt;a href=&quot;https://t.co/s6vUPwqBMs&quot;&gt;pic.twitter.com/s6vUPwqBMs&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) &lt;a href=&quot;https://x.com/APSDMA/status/2081295743785353347?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 26, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. వాతావరణం ముప్పుగా మారినందున బుధవారం (జులై 29) వరకు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లరాదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండే ప్రమాదం ఉన్నందున 7 మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న చిన్న పడవలను వినియోగించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/helpline-launched-for-indiramma-towers-hyderabad-cp-sajjanar-warns-public-against-fake-calls-and-links-254573&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్&amp;zwnj; కోసం స్పెషల్ హెల్ప్&amp;zwnj;లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ అకస్మాత్తు మార్పుల దృష్ట్యా తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్&amp;zwnj;డీఎంఏ సూచించింది. అధికారులు స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజలు అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను పాటించాలని కోరారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;హైదరాబాద్ వాసులకు రెయిన్ అలర్ట్..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;హైదరాబాద్ నగరవాసులకు తీవ్ర వాతావరణ హెచ్చరిక జారీ అయింది. నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో అతి భారీ మేఘావృతం మరింత వేగంగా రూపాంతరం చెందుతోంది. దీని ప్రభావంతో ముఖ్యంగా మధ్య, తూర్పు, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాల్లో రాత్రి 7:15 గంటల నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.&lt;/p&gt;
&lt;p&gt;తొలుత పటాన్&amp;zwnj;చెరు, లింగంపల్లి, రామచంద్రాపురం (RC పురం), బచుపల్లి, నిజంపేట్, బీరంచెరువు, మియాపూర్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత క్రమంగా సెర్లింగంపల్లి, నల్లగండ్ల, కొండాపూర్, కూకట్&amp;zwnj;పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం ప్రాంతాలకు ఈ వర్షాలు విస్తరించనున్నాయి.నగరంలో వర్ష తీవ్రత క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశమున్నందున, ప్రయాణికులు మరియు నగర ప్రజలు తమ ప్రయాణాలను, పనులను దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మెదక్ జిల్లా అంతటా ఇప్పటికే భారీ వర్షాలు ప్రారంభమవ్వగా, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలు, సిద్దిపేట జిల్లాలకు విస్తరించనుందని హెచ్చరించారు. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను మేఘాలు మరింత బలపడి రానున్న గంటల్లో కరీంనగర్, భూపాలపల్లి, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కూడా వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/46bf3c4e30f05c36453223fc91812ae91785070129026233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 12:21:50 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556</guid><description><![CDATA[&lt;p&gt;Chandrababu Visits Balakrishna at Hospital | హైదరాబాద్&amp;zwnj;: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్&amp;zwnj;లోని గచ్చిబౌలిలో ఉన్న ప్రముఖ ఏఐజీ (AIG) ఆసుపత్రికి స్వయంగా వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను పరామర్శించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు, డాక్టర్లను అడిగి తన వియ్యంకుడు బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలకృష్ణకు అందిస్తున్న వైద్య సేవలతో పాటు, కోలుకోవడానికి పట్టనున్న సమయం గురించి డాక్టర్లతో ప్రత్యేకంగా చర్చించారు.&lt;/p&gt;
&lt;p&gt;సర్జరీ సక్సెస్ అయిందని, ఏ ఇబ్బంది లేదని డాక్టర్లు చంద్రబాబుకు తెలిపారు. గాయం, సర్జరీ నుంచి కోలుకోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలని బాలకృష్ణకు సూచించారు. కొన్ని రోజులపాటు కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని సూచించిన చంద్రబాబు.. వేగంగా కోలుకుని బాలకృష్ణ తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ఏపీ సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; రాత్రి 8:40కి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/ce7a470a8feebccf4f39259a3021ad851785072537767233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;షూటింగ్ సమయంలో గాయపడిన నటుడు బాలకృష్ణ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కాకినాడ పోర్టు పరిసరాల్లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ఎడమ మోకాలి భాగంలో తీవ్రమైన వాపు రావడం, మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరడాన్ని డాక్టర్లు గుర్తించారు. సర్జరీ అవసరమని సూచించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం కాకినాడ నుంచి హైదరాబాద్&amp;zwnj;కు వచ్చి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మోకాలి కండరాల్లో ఏమైనా చిన్నపాటి చీలిక ఏర్పడి ఉండవచ్చని భావించిన డాక్టర్ల టీమ్, గత కొన్ని రోజులుగా బాలకృష్ణకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు చేసిన సర్జరీ సైతం సక్సెస్ అయినట్లు తెలియడంతో కుటుంబసభ్యులు, నందమూరి ఫ్యాన్స్, &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని ఏఐజీ వైద్యులు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe style=&quot;border: none; overflow: hidden;&quot; src=&quot;https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FABPDesam%2Fposts%2Fpfbid02Xpp5afjjCdpqGDC3KYa4cyr54HKG1vMru81pMwW9n8ywadn7cwZZGXTyfLWk3ghTl&amp;amp;show_text=true&amp;amp;width=500&quot; width=&quot;500&quot; height=&quot;711&quot; frameborder=&quot;0&quot; scrolling=&quot;no&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/apcc-chief-ys-sharmila-recovering-post-abdominal-surgery-reasons-behind-her-absence-in-ap-politics-254547&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్&amp;zwnj;కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;6 వారాలపాటు రెస్ట్, షూటింగ్&amp;zwnj;లకు బ్రేక్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ &amp;nbsp;ఎన్&amp;zwnj;బీకే111 సెట్స్&amp;zwnj;లో జరిగిన గాయానికి సుమారు మూడు గంటల పాటు ఏఐజీ డాక్టర్లు సర్జరీ చేశారు. ప్రస్తుతం బాలయ్య మోకాలికి నీ క్యాప్ అమర్చారు. ఏ సమస్యలు లేకుండా ఆపరేషన్ పూర్తయిందని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. దాంతో దాదాపు నెలన్నరపాటు అన్ని షూటింగ్ పనులు, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;తన మూవీ షూటింగ్&amp;zwnj;లో గాయపడిన నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ 'NBK111' దర్శకుడు గోపీచంద్ మలినేని బెంగళూరులోని కాటేరమ్మ ఆలయంలో 18 మంది వేద పండితులతో భారీ హోమం నిర్వహించారు. ఈ పూజలో అభిమానులు కూడా పాల్గొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/7088bc58587f2c80711dbee1ba96ac561785048514170233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-26th-july-2026-254551</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-26th-july-2026-254551#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 12:06:53 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-26th-july-2026-254551</guid><description><![CDATA[&lt;p&gt;Top stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/p&gt;
&lt;h3&gt;భోగాపురం పర్యటనలో ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; షెడ్యూల్ (ఆగస్టు 1)&lt;/h3&gt;
&lt;p&gt;- &amp;nbsp; &amp;nbsp;ఆగస్టు 1న ఉదయం 10:45 గంటలకు &amp;ndash; ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; 10:45 &amp;ndash; 10:50 &amp;ndash; గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; 10:50 &amp;ndash; 10:55 &amp;ndash; కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; 10:55 &amp;ndash; 10:58 &amp;ndash; 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; 11:00 &amp;ndash; 11:15 &amp;ndash; భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తారు.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; 11:17 &amp;ndash; 11:25 &amp;ndash; టెర్మినల్ భవనం నుంచి ఓపెన్&amp;zwnj;టాప్ జీప్&amp;zwnj;లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; 11:30 &amp;ndash; 12:55 &amp;ndash; విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, బహిరంగ సభలో ప్రసంగం.&lt;/p&gt;
&lt;p&gt;- &amp;nbsp; మధ్యాహ్నం 1:05 &amp;ndash; 1:10 &amp;ndash; భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం.&lt;/p&gt;
&lt;p&gt;ప్రధాని మోదీ మొత్తం పర్యటన వ్యవధి: సుమారు 2 గంటల 25 నిమిషాలు.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;strong&gt;బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక&lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p&gt;వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం పారాదీప్&amp;zwnj;-సాగర్&amp;zwnj; ద్వీపాల మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కార్గిల్ వీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఆదివారం ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ పాల్గొని కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమర జవాన్లకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ మాట్లాడుతూ.. కార్గిల్ పోరాటంలో భారత సైనికులు ప్రదర్శించిన అపార శౌర్యం, అసమాన ధైర్యసాహసాలు, దేశం పట్ల వారి అచంచలమైన నిబద్ధత ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన కార్గిల్ అమర వీరులను ఎప్పటికీ మరువలేమని, వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, మాజీ సైనికులు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని కార్గిల్ అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.&lt;/p&gt;
&lt;h3&gt;బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్&amp;zwnj;రెడ్డికి తీవ్ర అస్వస్థత&lt;/h3&gt;
&lt;p&gt;నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్&amp;zwnj;ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్&amp;zwnj;రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని తన నివాసంలో ఉండగా ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రాగా, కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన సమీపంలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించిన అనంతరం కార్డియాలజిస్ట్ డాక్టర్ మమతా రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.&lt;/p&gt;
&lt;h3&gt;36 రోజుల తర్వాత ప్రశాంతంగా జంతర్ మంతర్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;Breaking News &lt;br /&gt;&lt;br /&gt;నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ తరలింపు &lt;br /&gt;&lt;br /&gt;మెరుగైన వైద్య చికిత్స కోసం సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలింపు. &lt;br /&gt;&lt;br /&gt;సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ వెంటే హైదరాబాద్&amp;zwnj;కు బయలుదేరిన కేటీఆర్, హరీశ్ రావు. &lt;a href=&quot;https://t.co/5z2fegH5Gz&quot;&gt;pic.twitter.com/5z2fegH5Gz&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Telangana First (@TelanganaFirst_) &lt;a href=&quot;https://x.com/TelanganaFirst_/status/2081278045617520909?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 26, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;36 రోజులపాటు ఆందోళనలతో అట్టుడికిన ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆదివారం నాడు ఎలాంటి ఆందోళన, నినాదాలు లేకుండా ప్రశాంతంగా కనిపించింది. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ, సోనమ్ వాంగ్ చుక్ నిరసన చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్రం హామీతో సీజేపీ శనివారం సాయంత్రం తమ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో గత 5 వారాలుగా నిరసనలు, విద్యార్థుల నినాదాలతో దద్దరిల్లిన జంతర్ మంతర్ ప్రాంతమంతా ఆదివారం ఖాళీగా కనిపిస్తోంది. సీజేపీ కార్యకర్తలు తమ శిబిరం ఎత్తివేయడంతో ప్రస్తుతం అక్కడ క్లీనింగ్ పనులు సాగుతున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;హాస్పిటల్ బెడ్ మీద కనిపించిన షర్మిల.. సర్జరీపై అప్డేట్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల పొత్తికడుపునకు సంబంధించి అబ్డామినల్ సర్జరీ చేయించుకున్నారు. కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న ఆమె, ప్రస్తుతం హైదరాబాద్&amp;zwnj;లో డాక్టర్ల సూచనల మేరకు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. శస్త్రచికిత్స అనంతరం తాను వేగంగా కోలుకుంటున్నట్లు బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకున్న కుటుంబ సభ్యులు, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;I&amp;rsquo;m happy to share that I&amp;rsquo;m recovering well from the necessary abdominal surgery I recently had.&lt;br /&gt;A big thank you to all my well-wishers for your kind thoughts and support. &lt;a href=&quot;https://t.co/WZgk6FmSRs&quot;&gt;pic.twitter.com/WZgk6FmSRs&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; YS Sharmila (@realyssharmila) &lt;a href=&quot;https://x.com/realyssharmila/status/2081240323293069319?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 26, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/d259b15e2cd016fc5085e552f2ffa17a1785044729667233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/apcc-chief-ys-sharmila-recovering-post-abdominal-surgery-reasons-behind-her-absence-in-ap-politics-254547</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/apcc-chief-ys-sharmila-recovering-post-abdominal-surgery-reasons-behind-her-absence-in-ap-politics-254547#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 11:35:57 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/apcc-chief-ys-sharmila-recovering-post-abdominal-surgery-reasons-behind-her-absence-in-ap-politics-254547</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత కొన్ని రోజులుగా మీడియాలోగానీ, కార్యక్రమాల్లో కనిపించడం లేదు. దాంతో ఆమె ఏమయ్యారు, ఎక్కడున్నారు అని చర్చ జరుగుతున్న సమయంలో కీలక అప్డేట్ వచ్చింది. వైఎష్ షర్మిలకు ఇటీవల సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆమె వేగంగా కోలుకుంటున్నారు. ఇదే విషయాన్ని షర్మిల తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి వెల్లడించారు. అబ్డామినల్ సర్జరీ చేయించుకున్న తాను రికవరీ అవుతున్నానంటూ బెడ్ మీద ఉన్న ఫొటో షేర్ చేసి హెల్త్ అప్డేట్ ఇచ్చారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల పొత్తికడుపునకు సంబంధించిన శస్త్రచికిత్స (అబ్డామినల్ సర్జరీ) చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్&amp;zwnj;లో ఉన్నట్లు సమాచారం. సర్జరీ ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే అంశాలను ఆమె గానీ, పార్టీ నేతలుగానీ వెల్లడించలేదు. సర్జరీ అనంతరం డాక్టర్ల సూచనల మేరకు ఆమె ప్రస్తుతం పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, తాను కోలుకోవాలని ఆకాంక్షించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;I&amp;rsquo;m happy to share that I&amp;rsquo;m recovering well from the necessary abdominal surgery I recently had.&lt;br /&gt;A big thank you to all my well-wishers for your kind thoughts and support. &lt;a href=&quot;https://t.co/WZgk6FmSRs&quot;&gt;pic.twitter.com/WZgk6FmSRs&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; YS Sharmila (@realyssharmila) &lt;a href=&quot;https://x.com/realyssharmila/status/2081240323293069319?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 26, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;షర్మిల ఏమయ్యారు, ఎక్కడున్నారో అని చర్చ..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నీట్ పేపర్ లీక్&amp;zwnj;కు కేంద్రం బాధ్యత తీసుకోవాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇటీవల దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పేపర్ లీకేజీల ఆందోళనను కాంగ్రెస్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఏపీలో గవర్నర్ బంగ్లా ముట్టడి సహా కీలక నిరసన కార్యక్రమాలు చేపట్టినా వైఎస్ షర్మిల ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆమె కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని ప్రచారం జరిగింది. పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినా ఆమె విజయవాడ రాకపోవడం ఫై అందరికీ చాలా అనుమానాలు వచ్చాయి. ఆమెకు &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt; నుంచి వస్తుందనుకున్న రాజ్యసభ సీటు చివరి నిమిషంలో ఆమెకు నిరాశే ఎదురైంది. అదే కారణంతో పార్టీ నిరసన కార్యక్రమాల్లో, ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో సైతం షర్మిల కనిపించలేదని ప్రచారం జరిగింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/Zj6LRbaPqLQ?si=m9GyeCLSmpkK5IpJ&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-devotee-dies-after-getting-stuck-in-moksha-marga-cave-during-arunachalam-giri-pradakshina-254535&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న షర్మిల క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం సైతం ఊహాగానాలకు ఊతమిచ్చింది. మరోవైపు ఆమె ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు లాంటి వివరాలు బయటకు రాకపోవడంతో రాజ్యసభ సీటు దక్కని కారణంగానే షర్మిల సైలెంట్ అయ్యారన్న వ్యాఖ్యలకు బలం చేకూరింది. కానీ అస్వస్థత కారణంగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని తాజా ప్రకటనతో స్పష్టమైంది. సర్జరీ తరువాత పూర్తిగా కోలుకున్నాక ఏపీ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; కార్యక్రమాలతో పాటు, క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగిస్తారని తెలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/eef04b2eb75dc2c4d722dc1d135125381785045927645233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!]]></title><link>https://telugu.abplive.com/spirituality/vijayawada-indrakeeladri-kanaka-durga-temple-ashadamasam-shakambari-utsavalu-bonalu-vip-darshan-suspended-254540</link><comments>https://telugu.abplive.com/spirituality/vijayawada-indrakeeladri-kanaka-durga-temple-ashadamasam-shakambari-utsavalu-bonalu-vip-darshan-suspended-254540#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 09:08:52 +0530 </pubDate><dc:creator><![CDATA[ RAMA ]]></dc:creator><category><![CDATA[ ఆధ్యాత్మికం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/spirituality/vijayawada-indrakeeladri-kanaka-durga-temple-ashadamasam-shakambari-utsavalu-bonalu-vip-darshan-suspended-254540</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;Kanaka Durga Temple Ashadamasam:&lt;/strong&gt; ఆషాఢమాసం ఉత్సవాల సందర్భంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో శాకంబరీ ఉత్సవాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. &amp;nbsp;కూరగాయలు, ఆకుకూరలతో దుర్గమ్మను శోభాయమానంగా అలంకరిస్తారు. జూలై 15 నుంచి ఆగష్టు 12 వరకు జరగనున్న ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా.. వేలాది భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆషాఢ పౌర్ణమి సందర్బంగా జూలై 27 నుంచి 29 వరకు మూడు రోజులు శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అమ్మవారిని కూరగాయలు, ఆకు కూరలతో వైభవంగా అలంకరిస్తారు. దీనికోసం దుర్గా మల్లేశ్వర హోల్ సేల్ మార్కెట్ వ్యాపారులు , ధర్మ కర్తల మండలి సభ్యుల సహకారంతో తొలివిడత 7 టన్నుల కూరగాయలు అమ్మవారికి సమర్పించారు. ఈ ఉత్సవాల కోసం కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి భారీగా కూరగాయలు సేకరించారు. ఆషాఢమాసోత్సవాల్లో భక్తుల రద్దీ సందర్భంగా సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు వీఐపీ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు&lt;/p&gt;
&lt;h3 class=&quot;abp-article-title&quot;&gt;ఆధ్యాత్మిక, మానసిక వికాసానికి దోహదపడే చాతుర్మాసం! నవంబర్ వరకూ ఈ 4 రాశులవారికి విష్ణువు అనుగ్రహం, సంపద!&lt;/h3&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/de744172dd27e59b6fa3f274299db9931785037061912217_original.png&quot; width=&quot;788&quot; height=&quot;358&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు ఆషాఢమాసం సందర్భంగా తెలంగాణ నుంచి బోనాల సమర్పణకు ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ మేరకు జూలై 26న ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేశారు. సాధారణ భక్తులకు కూడా ముఖ్య సూచనలు చేసింది దేవస్థానం. గత ఆదివారం సుమారు 85వేల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి రావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది..ఈ మేరకు ఈ ఆదివారం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ఆదివారం ఉదంయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు ఆలయ ఈవో వికె శీనా నాయక్. ఘాట్ రోడ్ వైపు ప్రైవేట్ వాహనాల రాకపోకలు నియంత్రించి పూర్తిగా దేవస్థానం బస్సులు నడుపుతున్నారు. వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు రద్దీ లేని సమయం చూసుకుని దర్శనానికి రావడం మంచిదని సూచించారు ఈవో..&lt;/p&gt;
&lt;h3 class=&quot;abp-article-title&quot;&gt;&lt;a title=&quot;ఇంటి పూజా మందిరంలో ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? సరైన నియమాలేంటి?&quot; href=&quot;https://telugu.abplive.com/spirituality/vastu-tips-agarbatti-lighting-pooja-mandiram-religious-beliefs-spiritual-experts-254298?utm_source=Taboola_Recirculation&amp;amp;utm_medium=RC&amp;amp;utm_campaign=IE&quot; target=&quot;_self&quot;&gt;ఇంటి పూజా మందిరంలో ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? సరైన నియమాలేంటి?&lt;/a&gt;&lt;/h3&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/8fa92b22a04abfac20ce0dfa5bdb31641785037098286217_original.png&quot; width=&quot;787&quot; height=&quot;360&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;శాకాంబరి ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;దేవీ భాగవతం, మార్కండేయ పురాణంలో ఉన్న చండీసప్తశతిలో శాకంబరి ఉత్సవాల గురించి ప్రస్తావన ఉంది. చుక్క నీరు లేకుండా వందేళ్ల పాటూ అనావృష్టి సంభవిస్తుందని..అప్పుడు మునులంతా తనను స్తుతిస్తారని..ఆ సమయంలో నా దేహం నుంచి శాకాలను పుట్టించి మళ్లీ వానలు కురిపిస్తానని, పండలు పండేవరకూ ప్రజల ఆకలి తీరుస్తానని శాకాంబరి దేవిగా పూజలందుకుంటానని అమ్మవారు చెప్పారు. అందుకు కృతజ్ఞతగా ఏటా ఆషాఢ పౌర్ణమి సమయంలో మూడు రోజుల పాటు దుర్గమ్మను శాకంబరి దేవిగా అలంకరిస్తారు. కమలాసనంలో కూర్చున్న అమ్మవారు వరి, పూలు, పండ్లు, దుంపలు, ఇతర కూరగాయలతో భక్తులకు దర్శనమిస్తారు...ఈ రూపంలో అమ్మను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే తరగని సంపద ప్రసాదిస్తుందని విశ్వాసం&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&quot;అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె&lt;/strong&gt;&lt;br /&gt;&lt;strong&gt;ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో&lt;/strong&gt;&lt;br /&gt;&lt;strong&gt;నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా&lt;/strong&gt;&lt;br /&gt;&lt;strong&gt;యమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్&quot;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&lt;a title=&quot;ఇంట్లో ఈ 5 పెయింటింగ్స్ ఉంటే ధనం, ఆరోగ్యం మీ సొంతం! వాస్తు ప్రకారం శుభ ఫలితాలు!&quot; href=&quot;https://telugu.abplive.com/spirituality/vastu-shastra-for-wall-painting-elephant-kalpavriksha-horses-vastu-benefits-know-in-telugu-215702&quot; target=&quot;_self&quot;&gt;ఇంట్లో ఈ 5 పెయింటింగ్స్ ఉంటే ధనం, ఆరోగ్యం మీ సొంతం! వాస్తు ప్రకారం శుభ ఫలితాలు!&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/spirituality/king-cobra-snake-do-have-nagamani-stone-myth-or-truth-know-in-telugu-254468&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/d9cda7682a7a84aa183f87e8cc97385f1785036585968217_original.png" width="220"/></item></channel></rss>