<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు</title><atom:link href="https://telugu.abplive.com/andhra-pradesh/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 18 Aug 2026 13:03:03 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/odalarevu-fishermen-missing-konaseema-state-government-search-operation-chandra-babu-pawan-kalyan-reivew-256600</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/odalarevu-fishermen-missing-konaseema-state-government-search-operation-chandra-babu-pawan-kalyan-reivew-256600#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 10:41:42 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/odalarevu-fishermen-missing-konaseema-state-government-search-operation-chandra-babu-pawan-kalyan-reivew-256600</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Konaseema Fishermen Missing:&lt;/strong&gt; కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టి నుంచి వేటకు వెళ్లిన ఎనిమిది &amp;nbsp;మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బోటు ఆచూకీ తెలియకపోవడంతో తీర ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, గాలింపు చర్యను ముమ్మరం చేసింది. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారుల సమన్వయంతో గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మత్య్సకారుల బృందం ఆగస్టు 3వ తేదీన ఓడలరేవు జెట్టి నుంచి బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. సాధారణంగా వారు ఆగస్టు 12వ తేదీ నాటికి తిరిగి ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంది. అయితే గడువు ముగిసినా బోటు గానీ, అందులోని మత్స్యకారులు గానీ తిరిగి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి ప్రభుత్వం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మత్స్యకారుల ఆచూకీ కోసం వివిధ కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దీని కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సముద్ర గర్భంలో గాలింపు కోసం కోస్ట్&amp;zwnj;గార్డ్&amp;zwnj; నౌకలను, మెరైన్&amp;zwnj; పోలీసుల సహకారాన్ని తీసుకుంటున్నారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, ఒడిశాలోని పారాదీప్&amp;zwnj; తీర ప్రాంతాల్లోని బోట్లను అధికారులు అప్రమత్తం చేశారు. గల్లంతైన బోటు ఆ ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉందన్న అంచనాతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. విశాఖ నుంచి పారాదీప్ మధ్య ఉన్న తీరప్రాంతంలో సెర్చ్ అండ్&amp;zwnj; రెస్క్యూ ఆపరేషన్లను మరింత వేగవంతం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నిర్ణీత సమయానికి తిరిగి రాకపోవడం వాతావరణ పరిస్థితులు లేదా సాంకేతిక లోపాలు వల్ల బోటు దారి తప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. 8 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉండటంతో ప్రభుత్వం దీనిని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. &amp;nbsp;మత్స్యకారుల భద్రతకు పెద్దపీట వేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష&lt;/h2&gt;
&lt;p&gt;ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గల్లంతైన మత్స్యకారుల బోటు ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపకూడదని ఆయన స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పవన్ పర్యవేక్షణ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt;&amp;zwnj; వ్యక్తిగతంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయన కోనసీమ జిల్లా కలెక్టర్&amp;zwnj;, ఎస్పీలతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల ప్రాణాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, గాలింపు పురోగతి గురించి వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని ఆదేశించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మంత్రి అచ్చెన్న దిశానిర్దేశం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మంత్రి అచ్చెన్నాయుడు మత్స్య శాఖ, కోస్ట్&amp;zwnj;గార్డ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. గాలింపు చర్యల్లో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని రెస్క్యూ ఆపరేన్లు వేగవంతం చేయాలని ఆయన కోరారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/ad8f392c48f8b2c61f5b44a77a991beb1787029883152215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?]]></title><link>https://telugu.abplive.com/politics/ap-telangana-voter-list-cleaning-ec-special-summary-revision-political-analysis-256577</link><comments>https://telugu.abplive.com/politics/ap-telangana-voter-list-cleaning-ec-special-summary-revision-political-analysis-256577#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 08:03:20 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/ap-telangana-voter-list-cleaning-ec-special-summary-revision-political-analysis-256577</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Voter List Cleaning AP Telangana: &amp;nbsp;&lt;/strong&gt; కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చేపట్టిన &amp;nbsp;సమగ్ర ప్రక్షాళన ప్రక్రియ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి సాంకేతికంగా కోటి ఇరవై లక్షలకు పైగా ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతున్నాయి. &amp;nbsp;జాబితా నుంచి తొలగింపునకు గురవుతున్నాయి. &amp;nbsp;ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే అయినప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయకపోవడం, సైలెంట్&amp;zwnj;గా ఉండటం వెనుక ఏం జరుగుతోంది?&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;డూప్లికేట్ ఓట్లు పోతున్నాయా?&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/politics/how-voter-id-status-affects-your-ration-card-and-pension-welfare-schemes-252238&quot; target=&quot;_self&quot;&gt;డూప్లికేట్ ఓట్లు పోతున్నాయా?&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;వాస్తవానికి ఈ &amp;nbsp;గల్లంతు ప్రక్రియ అంతా అర్హులైన ఓటర్లను తొలగించడం కాదని, ఓటర్ల జాబితాను &amp;nbsp;క్లీన్ క్రమంలో జరుగుతున్న సాంకేతిక ప్రక్రియ అని పార్టీలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఉమ్మడి రాష్ట్ర విడిపోయాక , హైదరాబాద్ కేంద్రంగా స్థ స్థిరపడిన లక్షలాది మందికి ఏపీ, తెలంగాణ రెండింటిలోనూ ఓట్లు &amp;nbsp;ఉన్నాయి. దీనికి తోడు మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం, ఆధార్&amp;zwnj;తో ఎపిక్ సీడింగ్ జరగడం వల్ల ఈ &amp;nbsp;డూప్లికేట్ , ఇన్-యాక్టివ్ &amp;nbsp;ఓట్లను ఈసీ వ్యవస్థ పసిగట్టి తొలగిస్తోంది. ఇది ఓటు హక్కును కాలరాయడం కాదని తెలిసే ప్రధాన పార్టీలు దీనిపై వీధిపోరాటాలకు దిగడం లేదు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;సీరియస్&amp;zwnj;గా తీసుకున్న కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/politics/telangana-sir-voter-deletions-hyderabad-family-certificate-revanth-kodangal-ec-extension-255096&quot; target=&quot;_self&quot;&gt;సీరియస్&amp;zwnj;గా తీసుకున్న కాంగ్రెస్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;అయితే, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్&amp;zwnj;గా తీసుకుని ఈసీ వద్ద తరచూ ఫిర్యాదులు చేస్తోంది. దీని వెనుక కాంగ్రెస్ పార్టీకి బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. గడిచిన అసెంబ్లీ, లోక్&amp;zwnj;సభ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, పట్టణ ప్రాంతాల్లో ఉన్న &amp;nbsp;బోగస్, &amp;nbsp;డబుల్ ఓట్లు &amp;nbsp;ఫలితాలను ప్రభావితం చేశాయని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ, ఇతర పట్టణాల్లోనూ క్రమబద్ధీకరణ జరిగితే క్లీన్ ఓటర్ లిస్ట్ వల్ల తమకే పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుందని &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; లెక్కిస్తోంది. అందుకే ప్రతి బూత్ స్థాయిలో తమ బూత్ లెవల్ ఏజెంట్లను &amp;nbsp;అలర్ట్ చేస్తూ, తొలగింపులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మిస్సయిన ఓట్లకు దరఖాస్తులు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు &amp;nbsp; బీఆర్ఎస్, వైసీపీ, &amp;nbsp; &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;-&lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; కూటమి సైలెంట్&amp;zwnj;గా ఉండటానికి కారణం.. క్షేత్రస్థాయి రియాలిటీయే. ఆయా పార్టీల అంతర్గత సర్వేల ప్రకారం, తొలగింపునకు గురవుతున్న ఓట్లలో అత్యధికం నివాసాలు మారిన వారివి, లేదా డబుల్ ఓటింగ్&amp;zwnj;కు అవకాశం ఉన్నవే. ఒకవేళ పొరపాటున నిజమైన ఓటరు పేరు తొలిగినా, వారిని మళ్లీ ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేయించి ఓటరుగా నమోదు చేయించవచ్చనే సాంకేతిక వెసులుబాటు ఈసీ కల్పిస్తోంది. రచ్చ చేయడం కంటే క్షేత్రస్థాయిలో బిఎల్ఓ &amp;nbsp;ల వద్ద తమ ఏజెంట్ల ద్వారా ఓట్ల పునరుద్ధరణ చేయించుకోవడమే ఉత్తమ మార్గమని పార్టీల భావన.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;తమ ఓటర్లను కాపాడుకుంటున్న పార్టీలు&quot; href=&quot;https://telugu.abplive.com/politics/ap-voter-list-deletion-44-lakh-voters-sir-draft-electoral-roll-255116&quot; target=&quot;_self&quot;&gt;తమ ఓటర్లను కాపాడుకుంటున్న పార్టీలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;వాస్తవానికి ఎన్నికల సంఘం పారదర్శకంగా ఫారమ్-7 దరఖాస్తులు, క్లెయిమ్స్ , అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను నిర్వహిస్తుండటంతో చట్టపరంగా దీన్ని ప్రశ్నించే అవకాశం తక్కువగా ఉంది. &amp;nbsp;కోటి ఇరవై లక్షల ఓట్ల ప్రక్షాళన అనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే క్రమంలో జరుగుతున్న ఒక &amp;nbsp;ప్రక్షాళన. నిరసనలు, ఆందోళనల కంటే నిశ్శబ్దంగా బూత్ స్థాయిలో తమ మద్దతుదారుల ఓట్లు జాబితాలో ఉండేలా చూసుకోవడమే రాజకీంగా ప్రయోజనకరమని భావించి పార్టీలు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయి.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/spirituality/what-will-happen-if-a-yellow-thread-is-tied-in-tulsi-256302&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/dd042219590b4342b37a416ac846a8e81786980358171228_original.png" width="220"/></item><item><title><![CDATA[AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589</link><comments>https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 07:58:22 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP DSC Notification 2026:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది మంత్రి నారా లోకేష్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఎప్పుడు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో చెబుతూ క్యాలెండర్ ప్రకటించారు. దాని ప్రకారం అక్టోబర్&amp;zwnj;లో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 3000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రాబోతోందని ఆయన తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అసెంబ్లీ వేదికగా లోకేష్&amp;zwnj; ప్రకటన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్&amp;zwnj; &amp;nbsp;ఉపాధ్యాయ నియామకాలపై స్పష్టమైన రోడ్డు మ్యాప్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా రాబోయే అక్టోబర్&amp;zwnj; నెలలో 3000 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుందని ప్రకటించారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయ- విద్యార్థి నిష్పత్తిని మెరుగుపరచడం ద్వారా విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రతి ఏటా డీఎస్సీ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ ప్రకటనలో అత్యంత కీలకమైన మరో అంశం యాన్యువల్ డీఎస్సీ, ఇప్పటివరకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక అభ్యర్థులు పడే మానసిక ఒత్తిడిని తొలగించడానికి, ప్రతి సంవత్సరం నిర్ధిష్ట సమయంలో నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీని వల్ల అభ్యర్థులు తమ ప్రిపరేషన్&amp;zwnj;ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించుకోడానికి వీలు అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్&amp;zwnj;-2, డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియలో ముందంజలో ఉన్నట్టు అసెంబ్లీలో వెల్లడించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నియామకాల్లో పారదర్శకత&lt;/h2&gt;
&lt;p&gt;నియామక ప్రక్రియలో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా వంద శాతం పారదర్శకత పాటిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు, రిటైర్మెంట్&amp;zwnj;లు, పదోన్నతలు ఆధారంగా నోటిఫికేషన్ డిజైన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గతంలో ఎదురైన న్యాయపరమైన ఆటంకాలను, దాదాపు 336 కోర్టు కేసులను అధిగమించి గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీని 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో పూర్తి చేసినట్టు గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఉపాధ్యాయులకు అంతర్జాతీయ శిక్షణ&lt;/h2&gt;
&lt;p&gt;ఉపాధ్యాయులకు కేవలం పాఠశాలలకు పరిమితం కాకుండా, వారికి అత్యాధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఏపీ ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్&amp;zwnj;లాండ్ వంటి దేశాలకు పంపి అంతర్జాతీయ ఎక్స్&amp;zwnj;పోజర్ కల్పించనున్నారు. అక్టోబ్&amp;zwnj;లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ఉగాది పండుగ నాటికి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వీరందరూ విధుల్లో చేరనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/26826903dd147be88738a2f7b510cf721787019858734215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-highlights-severe-drought-and-el-nino-impact-in-ap-legislative-council-256579</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-highlights-severe-drought-and-el-nino-impact-in-ap-legislative-council-256579#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 21:20:16 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-highlights-severe-drought-and-el-nino-impact-in-ap-legislative-council-256579</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఈ ఏడాది భారత్&amp;zwnj;లో పలు రాష్ట్రాల్లో ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆగస్టు నెల సగం పూర్తయినా లోటు వర్షపాతం కారణంగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో తీవ్ర ప్రభావం, నీటి సంక్షోభంపై మాట్లాడుతూ ఈ ఏడాది 35.5 శాతం లోటు వర్షపాతం ఉంటుందని నిపుణులు అంచనా వేశారని రైతులకు కీలక సూచనలు చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నీటి లభ్యత తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లోటు వర్షపాత పరిస్థితుల కారణంగా రైతులు అన్ని ప్రాంతాల్లో వరి వేసి ఇబ్బంది పడొద్దని సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గోదావరి బేసిన్ మినహా ఇతర ప్రాంతాల్లో వరి వద్దు!&lt;/strong&gt;&lt;br /&gt;గోదావరి నదికి మాత్రమే కొంత వరద నీరు వస్తోందని తెలిపారు. కనుక గోదావరి బేసిన్ మినహా మిగిలిన ఏ ప్రాంతంలోనూ వరి పంటలు వేస్తే, పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ విషయాన్ని రైతులు గ్రహించి నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదవుతుందని రైతులు అర్థం చేసుకుని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మంచిదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు.&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/0c6deb82229a002e4c9329fa640804a51786981200531233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూనే, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది దాదాపు 35.5 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులతో పాటు పెన్నా బేసిన్ వ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం 42 శాతానికి చేరిందన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నీటి కొరతతో రాష్ట్రాల మధ్య వివాదాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నీటి కొరత వల్ల రాష్ట్రాల మధ్య వివాదాలు, విభేదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వం నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాలైన &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt;, మహారాష్ట్రలలో కూడా వర్షపాతం తగ్గడంతో అక్కడి రిజర్వాయర్లు నిండిన తర్వాతే మన రాష్ట్రానికి నీరు వస్తుందని తెలిపారు. దీనివల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం భారీగా తగ్గిందని ఆయన వివరించారు. ఉదాహరణకు శ్రీశైలానికి సాధారణంగా రావాల్సిన 753 టీఎంసీల నీటికి గాను ఈ ఏడాది కేవలం 214 టీఎంసీలు మాత్రమే వచ్చాయని తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;జూన్ నుంచి డిసెంబర్ మధ్య సాధారణంగా పడాల్సిన 867 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులుగా కేవలం 557 మి.మీ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జులై నుంచి నవంబర్ వరకు &amp;nbsp;20 శాతం నుండి 68 శాతం వరకు లోటు వర్షపాతం ఉంటుందని, డిసెంబర్&amp;zwnj;లో మాత్రమే స్వల్పంగా సాధారణ వర్షపాతం ఉండవచ్చని వివరించారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని.. కొన్ని జిల్లాల్లో జులైలో 68 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టులో 35 శాతం, సెప్టెంబర్ నెలలో 35 శాతం, అక్టోబర్&amp;zwnj;లో 25 శాతం, నవంబర్&amp;zwnj;&amp;zwnj; నెలలో 20 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుందని అంచనాలు వివరించారు. &amp;nbsp;నీటి కొరత ముప్పు తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; హెచ్చరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/e020b81666993aefcbcfe68bc98679421786981067447233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/prakasam-police-car-accident-ganja-liquor-seizure-addanki-controversy-jagan-reaction-256578</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/prakasam-police-car-accident-ganja-liquor-seizure-addanki-controversy-jagan-reaction-256578#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 21:06:04 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/prakasam-police-car-accident-ganja-liquor-seizure-addanki-controversy-jagan-reaction-256578</guid><description><![CDATA[&lt;div&gt;&lt;strong&gt;Addanki Police Controversy:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని శంకవరప్పాడు వద్ద ఆదివారం సాయంత్రం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు సబ్&amp;zwnj;ఇన్పెక్టర్లు ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ కారు ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్&amp;zwnj;తోపాటు మరో ప్రయాణికుడు గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కారును అడ్డుకోగా, అందులో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నట్టు గుర్తించారు. అయితే కారు డిక్కీని పరిశీలించిన ప్రజలకు అందులో మద్యం సీసాలు, గంజాయి సంచులు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.&amp;nbsp;&lt;/div&gt;
&lt;div&gt;&amp;nbsp;&lt;/div&gt;
&lt;div&gt;ఈ ఘటన ఆగస్టు 16 ఆదివారం సాయంత్రం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడు ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన కారులో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్నట్టు సమాచారం.&amp;nbsp;&lt;/div&gt;
&lt;h2&gt;ఎందుకు వివాదం మొదలైంది?&lt;/h2&gt;
&lt;div&gt;సాధారణంగా గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన బాధ్యత కలిగిన పోలీసుల వాహనంలోనే ఆ వస్తువులు దొరకడం తీవ్ర చర్చకు దారి తీసింది. అంతేకాకుండా ఆ కారు ఒక ప్రైవేటు వాహనం కావడం, అది ఒక రాజకీయ నాయకుడికి చెందిందని ప్రచారం జరగడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్&amp;zwnj; మద్యం మత్తులో ఉన్నాడని, పోలీసుల ప్రైవేట్&amp;zwnj; పార్టీ ముగించుకొని వస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపించాయి.&amp;nbsp;&lt;/div&gt;
&lt;h2&gt;ఎలా బయటపడింది?&lt;/h2&gt;
&lt;div&gt;ప్రమాదం జరిగిన వెంటనే ఆటోలోని బాధితులు బంధువులు, గ్రామస్థులు కారు వద్దకు చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కారులో ఉన్న వారి తీరుపై అనుమానం వచ్చి డిక్కీ తెరిచి చూడగా, గంజాయి ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు, పోలీసు యూనిఫామ్&amp;zwnj; బయటపడ్డాయి. ఈ దృశ్యాలను కొందరు సెల్&amp;zwnj;ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం డిఫెన్స్&amp;zwnj;లో పడాల్సి వచ్చింది.&amp;nbsp;&lt;/div&gt;
&lt;h2&gt;పోలీసుల వెర్షన్ ఏంటీ?&lt;/h2&gt;
&lt;div&gt;ఈ వివాదంపై దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ వివరణ ఇచ్చారు. పోలీసుల కథనం ప్రకారం , దొంగతనాల దర్యాప్తులో భాగంగా పోలీసులు అద్దంకి మండలం ధర్మవరం ప్రాంతానికి ప్రైవేటు వాహనంలో వెళ్లారు. అక్కడ ఒక అనుమానితుడిని వెంబడించినప్పుడు, అతను తన వద్దున్న సంచిని వదిలి పారిపోయాడని, ఆ సంచిలో గంజాయి ప్యాకెట్లు, బీరు సీసాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందని, అంతేకానీ అది పోలీసుల సొంతం కాదని వారు స్పష్టం చేశారు. అయితే, ఈ వివరణపై ప్రజల్లోను, ప్రతిపక్షాల్లోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.&amp;nbsp;&lt;/div&gt;
&lt;h2&gt;వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;div&gt;ఈ ఘటనపై వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్&amp;zwnj; వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.&amp;nbsp;&amp;nbsp;రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందని, పోలీసులను కేవలం కలెక్షన్ ఏజెంట్లుగా మార్చేశారని జగన్ విమర్శించారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగమే అక్రమాలకు పాల్పడుతుంటే ప్రజలు ఎవరిని నమ్మాలని ఆయన ప్రశ్నించారు.&amp;nbsp;నిజాలు వీడియో తీసి బయటపెట్టిన ప్రజలను కేసులు పెడతామని బెదిరించం అప్రజాస్వామికమని &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; మండిపడ్డారు. ఈ ఘటనపై కప్పిపుచ్చే ప్రయత్నం చేయకుండా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.&lt;/div&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/ad93c78b053f42b7ce249a70f20f19231786980878890215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !]]></title><link>https://telugu.abplive.com/politics/vishnu-vardhan-reddy-bjp-all-cells-joint-coordinator-profile-journey-256561</link><comments>https://telugu.abplive.com/politics/vishnu-vardhan-reddy-bjp-all-cells-joint-coordinator-profile-journey-256561#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 17:46:51 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/vishnu-vardhan-reddy-bjp-all-cells-joint-coordinator-profile-journey-256561</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;BJP National Executive New Team: &amp;nbsp;&lt;/strong&gt;భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్&amp;zwnj;గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డికి బాధ్యతలు దక్కాయి. జాతీయ స్థాయిలో పార్టీ కీలక పదవికి ఎదిగిన ఆయన కృషి వెనుక &amp;nbsp;దశాబ్దాల పాటు ఆయన సాగించిన నిరంతర , సంస్థాగత శ్రమ దాగి ఉంది. 1978 అక్టోబర్ 2న ఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ఎస్ అనుబంధమున్న కుటుంబంలో జన్మించిన ఆయన, అఖిల భారత విద్యార్థి పరిషత్ &amp;nbsp; ద్వారా అతి చిన్న వయసులోనే ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. 1992లో కదిరి తాలూకా కార్యదర్శిగా ప్రారంభమై అనంత్ పూర్ జిల్లా కన్వీనర్, ఉమ్మడి ఏపీ కార్యదర్శిగా మరియు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా 1998 వరకు విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;విద్యార్థి దశ పూర్తయిన తర్వాత భారతీయ జనతా యువమోర్చా లో ప్రవేశించి అనంతపురం జిల్లా కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడిగా , ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2012 నుంచి 2016 వరకు ఉమ్మడి, విభజిత ఏపీలో సుదీర్ఘకాలం BJYM రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి యువతను పార్టీ వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే 2006 నుంచి బీజేపీ అనంతపురం జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, రాష్ట్ర శిక్షణ విభాగ కన్వీనర్&amp;zwnj;గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రెండు విడతలుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఆయన ప్రతిభకు, కార్యనిర్వహణ సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు లభించింది. కేంద్ర యువజన వ్యవహారాలు, &amp;nbsp;క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని &amp;nbsp;నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వైస్ ఛైర్మన్&amp;zwnj;గా 2018-2021 వరకూ నియమితులై జాతీయ స్థాయిలో సేవలు అందించారు. అంతేకాకుండా యువ భారత్ &amp;nbsp;ఎన్&amp;zwnj;జీఓ ద్వారా యువతను రక్షణ, పోలీస్ రంగాల వైపు ప్రోత్సహించడంతో పాటు శ్రీ విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇన్&amp;zwnj;స్టిట్యూషన్స్ &amp;nbsp;ఛైర్మన్&amp;zwnj;గా విద్యారంగంలోనూ పలు కళాశాలలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;విద్యార్హతల పరంగా బి.ఎస్సీ , &amp;nbsp;శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేసిన విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ సిద్ధాంతాలపై పూర్తి పట్టు ఉన్న వ్యూహకర్తగా పేరుపొందారు. టీవీ చర్చలు, మీడియా వేదికలపై బీజేపీ విధానాలను సమర్థవంతంగా వినిపిస్తూ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, డిజిటల్ ప్లాట్&amp;zwnj;ఫామ్&amp;zwnj;లలోనూ లక్షలాది మంది మద్దతుదారులను కలిగి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. &amp;nbsp;సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి ఏబీవీపీ, బిజెవైఎమ్, ఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ఎస్ భావజాలంతో ఎదిగిన విష్ణువర్ధన్ రెడ్డికి ఇప్పుడు జాతీయ స్థాయిలో 'ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్'గా బాధ్యతలు దక్కడం ఆయన కష్టానికి దక్కిన సరైన ప్రతిఫలం. కేంద్ర నాయకత్వం వహించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, దేశవ్యాప్తంగా పార్టీ అనుబంధ విభాగాలు, సెల్స్ సమన్వయంలో ఆయన తనదైన మార్క్ చూపిస్తారని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;A new team, a renewed resolve!&lt;br /&gt;&lt;br /&gt;Warm congratulations to the newly appointed BJP national office-bearers under National President Shri &lt;a href=&quot;https://x.com/NitinNabin?ref_src=twsrc%5Etfw&quot;&gt;@NitinNabin&lt;/a&gt; Ji.&lt;br /&gt;&lt;br /&gt;With PM Modi Ji&amp;rsquo;s vision as our guiding force, let us take the organisation and the mission of Viksit Bharat to greater heights. &lt;a href=&quot;https://t.co/Zxc4P5ww89&quot;&gt;pic.twitter.com/Zxc4P5ww89&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Vishnu Vardhan Reddy (@SVishnuReddy) &lt;a href=&quot;https://x.com/SVishnuReddy/status/2089292425382785238?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 17, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&amp;nbsp;&lt;br /&gt;విష్ణువర్ధన్ రెడ్డి .. బాధ్యతలు నిర్వహించనున్న అన్ని అనుబంధ శాఖల సమన్వయం టీమ్&amp;zwnj;కు విష్ణుదత్ శర్మ కోఆర్డినేటర్&amp;zwnj;గా ఉంటారు. విష్ణు దత్ కీలక జాతీయ నేత, వ్యూహకర్త. &amp;nbsp;మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్థవంతమైన సంస్థాగత నాయకత్వాన్ని అందించి పార్టీ ఘన విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఖజురహో నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు భారీ మెజారిటీలతో ఎంపీగా ఎన్నికయ్యారు. గ్రాస్&amp;zwnj;రూట్ స్థాయి నుంచి కేడర్&amp;zwnj;ను నడిపించడంలో అపార అనుభవం కలిగిన ఆయన, ప్రస్తుతం &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; కేంద్ర నాయకత్వంలో జాతీయ 'ఆల్ సెల్స్ కో-ఆర్డినేటర్'గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/spirituality/what-will-happen-if-a-yellow-thread-is-tied-in-tulsi-256302&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/0111b103cebeb54d1d41da4ea48147261786968953926228_original.png" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! ]]></title><link>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</link><comments>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 16:23:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh and Telangana BJP:&amp;nbsp;&lt;/strong&gt;సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించింది. నితిన్ జట్టులోకి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఇద్దరికే చోటు దక్కింది. ఆ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన వారే. రామ్&amp;zwnj;మాధవ్&amp;zwnj;కు చోటు దక్కినా ఆయన ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు లభించలేదు. అంతేకాకుండా మొన్నటి వరకు జాతీయ కార్యవర్గంలో ఉన్న డీకే అరుణకు కూడా చోటు కల్పించలేదు. అయితే ఈ మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన నేతలు కాస్త నిరాశ చెందుతుంటే, తెలంగాణకు చెందిన నేతలు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫుల్&amp;zwnj; ఖుష్ అవుతున్నారు. పదవులు రాని వారందరూ ఎందుకు ఆనందపడుతున్నారో చూద్దాం. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీలో అన్&amp;zwnj;హ్యాపీ- తెలంగాణలో హ్యాపీ&lt;/h2&gt;
&lt;p&gt;మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఏవైనా సరే ఒక లీడర్&amp;zwnj;కు బూస్ట్ ఇస్తాయి. తన ప్రాంతంలో పెట్టు మరింత పెంచుకోవడానికి సహకరిస్తాయి. అందుకే పదవుల కోసం గ్రామస్థాయి లీడర్ నుంచి జాతీయ స్థాయి నాయకుడి వరకు పోటీ పడుతుంటారు. లాబీయింగ్ చేస్తుంటారు. పదవులు రాని వారు మాత్రం విమర్శలు చేస్తారు. ఆలిగి కూర్చుంటారు. మరికొందరు తిరుగుబాటు చేస్తారు. బీజేపీ నేతల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అందుకే తమను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదని సంబరపడిపోతున్నారు. అదే తెలంగాణ నేతల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తే, ఆంధ్రప్రదేశ్ నేతల్లో నిరాశ నింపుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీ బీజేపీ నేతలకు ఆమాత్యయోగం లేనట్టే!&lt;/h2&gt;
&lt;p&gt;పార్టీలు ఏ పని చేసినా దాని వెనుక రాజకీయ వ్యూహం కచ్చితంగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదే ఆలోచనతో పావులు కదుపుతోంది. వివిధ స్థాయి పదవులకు నాయకులను ఎంపిక చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పార్టీని అధికారంలోకి వచ్చే బలం బలగం బీజేపీకి లేదు. అందుకే కూటమితో ప్రయాణం సాగిస్తోంది. అందుకే సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తూనే కూటమిని కూడా కాపాడుకోవాలని ఆలోచనతో వెళ్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు ఒక మంత్రి పదవి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మంత్రి పదవి ఇచ్చే క్రమంలో లెక్కలు పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటికే మూడు మంత్రిపదవులు ఆ రాష్ట్రం నుంచే ఉన్నాయి. ఇందులో టీడీపీ లీడర్లు ఇద్దరు అయితే, మూడో వ్యక్తి బీజేపీ నుంచి ఎన్నికైన వ్యక్తే. టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటే, గుంటూరు నుంచి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్&amp;zwnj; గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. నరసాపురం నుంచి బీజేపీ గుర్తుపై గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పురంధేశ్వరిని పోటీ నుంచి తప్పించిన అధిష్ఠానం&lt;/h2&gt;
&lt;p&gt;ఇప్పుడు ఏపీకి ఇంకో పదవి ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా సీనియర్&amp;zwnj;, రాజమండ్రి నుంచి విజయం సాధించిన పురంధేశ్వరి పోటీకి వస్తారు. ఇవ్వాల్సిన మంత్రి పదవి ఈసారి కూటమి పార్టీల్లో ఒకరికి ఇవ్వాల్సిన మోదీ, అమిత్&amp;zwnj;షా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా చేస్తే బీజేపీ కేడర్&amp;zwnj;ను నిరాశ పరచినట్టు అవుతుంది. అందుకే జాతీయ కార్యవర్గంలోకి పురంధేశ్వరిని తీసుకున్నారు. ఇప్పుడు ఆమెను మంత్రిపదవి రేసు నుంచి తప్పించారు. దీంతో సమీకరణాలు లెక్కించడం బీజేపీకి, కూటమి పార్టీలకు ఈజీ అవుతుంది. అందుకే ఇది తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో నేతల హ్యాపీకి కారణం!&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు. ఒక వేళ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించి ఉంటే కచ్చితంగా తమ మంత్రిపదవి ఆశలపై నీళ్లు చల్లినట్టేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవర్నీ ఎంపిక చేయకపోవడం వారంతా తమ లాబీయింగ్&amp;zwnj;ను మరింత తీవ్రం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;తో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అందుకే పార్టీ పదవులతో ఇక్కడి నేతలను డైవర్ట్ చేయలేమని గ్రహించి, వారి మంత్రి పదవుల ఆప్షన్&amp;zwnj;ను లైవ్&amp;zwnj;లో ఉంచింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా వారిని తీసుకుంటారనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఇద్దరికి మంత్రిపదవులు ఉన్నాయి. కిషన్ రెడ్డి గనుల శాఖను చూస్తున్నారు. మరో నేత &lt;a title=&quot;బండి సంజయ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Bandi-Sanjay&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బండి సంజయ్&lt;/a&gt;&amp;zwnj; కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. వీరితోపాటు ఇంకో మంత్రిపదవి తెలంగాణలు దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. అందుకే వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదనే విశ్లేషణ వినిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విష్ణువర్దన్ రెడ్డి పలుకుబడి!&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో బీజేపీ యువ నేత విష్ణువర్దన్ రెడ్డి మాత్రం కాస్త హ్యాపీగా ఉన్నారు. ఆయన కరుడుగట్టిన &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; లీడరే అయినప్పటికీ ఆయన మనసు వైసీపీలో ఉంటుందని కూటమి నేతలు సెటైర్లు వేస్తుంటారు. అందుకే ఆయన్ని రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులకు కానీ, ఎన్నికల్లో పోటీకి కానీ &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;, &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; అంగీకరించలేదు. నేరుగా ఆయనకు కేంద్రంలో ప్రత్యేక పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. మధ్యేమార్గంగా ఆయన్ని డైరెక్ట్&amp;zwnj;గా నబీన్ టీంలోకి తీసుకున్నారు. దీంతో అధిష్ఠానం వద్ద ఆయన పలుకుబడి బాగానే ఉందని ప్రచారం మొదలైంది. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/f6776cb0dd10100a2bcd1c14c41ae34d1786963892353215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?]]></title><link>https://telugu.abplive.com/politics/mlc-nagababu-cabinet-rank-ap-green-executive-committee-pawan-kalyan-strategy-256546</link><comments>https://telugu.abplive.com/politics/mlc-nagababu-cabinet-rank-ap-green-executive-committee-pawan-kalyan-strategy-256546#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 15:03:35 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/mlc-nagababu-cabinet-rank-ap-green-executive-committee-pawan-kalyan-strategy-256546</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Janasena Nagababu Cabinet Entry: &amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు కేబినెట్ హోదాతో కూడిన &amp;nbsp;ఆంధ్రప్రదేశ్ సైంటిఫిక్ అండ్ ఎకోలాజికల్ గ్రీనింగ్, రీఫారేస్టేషన్ ప్రాజె &amp;nbsp;కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్ పదవిని కేటాయించారు. &amp;nbsp; ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్న పర్యావరణ, అటవీ శాఖ &amp;nbsp;పరిధిలోనే ఈ నియామకం జరగడం, దానికి కేబినెట్ ర్యాంకు హోదా కల్పించడంతో.. నాగబాబుకు ప్రత్యక్షంగా మంత్రివర్గంలో &amp;nbsp;చోటు దక్కే అవకాశాలకు ముగింపు పడినట్లేననే భావిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గతంలో నాగబాబును మంత్రిని చేస్తామని చెప్పిన పవన్&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గతంలో నాగబాబును ఎమ్మెల్సీగా సభలోకి పంపే ముందు, భవిష్యత్తులో జరిగే కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం విస్తృతంగా సాగింది. పవన్ కళ్యాణ్ కూడా గతంలో తమ సోదరుడి సేవలను ప్రభుత్వంలో తగిన రీతిలో ఉపయోగించుకుంటామని సంకేతాలిచ్చారు. అయితే, ఎమ్మెల్సీ అయిన తర్వాత కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ రావడం, తీరా ఇప్పుడు హఠాత్తుగా ఒక కమిటీ ఛైర్మన్ పదవికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చి సరిపెట్టడం వెనుక పవన్ కళ్యాణ్ అత్యంత వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;విమర్శలు రాకుండా ఉండటానికేనా?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ హఠాత్ మార్పు వెనుక ప్రధానంగా కుటుంబ పాలన అనే ముద్ర పడకుండా చూసుకోవడమే పవన్ ప్రధాన ఉద్దేశమని &amp;nbsp;భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేతగా పవన్ ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో సొంత సోదరుడిని నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుంటే, విపక్ష &amp;nbsp;వైసీపీకి ఆయాచితంగా ఆయుధం ఇచ్చినట్లవుతుందని పవన్ ముందే ఊహించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై &amp;nbsp;స్వపక్షపాతం పేరిట చేసిన విమర్శలే తమకు రివర్స్ కాకుండా ఉండేందుకే పవన్ ఈ జాగ్రత్త వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వంలో &amp;nbsp;సర్దుబాటు , సామాజిక సమీకరణలు కూడా కీలక పాత్ర పోషించాయి. &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;-&lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt;-&lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; కూటమిలో పరిమిత సంఖ్యలో ఉన్న మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ ఉంది. స్వయంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్, తన శాఖల కేటాయింపుల్లో సొంత సోదరుడికే మంత్రి పదవి ఇస్తే పార్టీలోని ఇతర సీనియర్ నాయకులు, కాపు సామాజిక వర్గం , &amp;nbsp;ఇతర బీసీ నేతలలో అసంతృప్తి రగిలే ప్రమాదం ఉంది. అందుకే, పార్టీ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉండేందుకు కూటమి సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నాగబాబుకు హోదాతోనే సరి!&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;నాగబాబుకు కేబినెట్ హోదా ఇచ్చి ఆయన సీనియారిటీకి, సేవలకు తగిన గౌరవం ఇచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ, ప్రత్యక్ష మంత్రివర్గంలోకి మాత్రం ఆయనకు ప్రవేశం లేకుండా ఒక స్పష్టమైన సరిహద్దు గీసినట్లయింది. దీని ద్వారా ప్రభుత్వంపై వచ్చే కుటుంబ పాలన విమర్శల ముల్లును తుంచివేయడంతో పాటు, పార్టీకి, అన్నకు ఇద్దరికీ న్యాయం చేసినట్లు పవన్ తన రాజకీయ పరిణతిని చాటుకున్నారని చెప్పవచ్చు. భవిష్యత్తులో కేబినెట్ విస్తరణ జరిగినా నాగబాబు పేరు ఇక రేసులో ఉండదనే విషయాన్ని ఈ నియామకం ద్వారా స్పష్టంగా తేల్చేశారని క్లారిటీ వచ్చేసినట్లయింది.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/spirituality/what-will-happen-if-a-yellow-thread-is-tied-in-tulsi-256302&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/7a06acfe1f60543db7a1780b67cfcbb41786959200536228_original.png" width="220"/></item><item><title><![CDATA[Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 15:03:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Chandra Babu About Mega DSC 2025: &lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; అసెంబ్లీలో మెగా డీఎస్సీ 2025పై కీలకమైన చర్చ జరిగింది. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. రోడ్లపై నిరసనలు తెలియజేస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు వారు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు. అయినా తమ ఆరోపణలను మాత్రం వారు ఆపడం లేదు. దీంతో అసెంబ్లీలోనే చర్చ పెట్టి పూర్తి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వం భావించింది. అనుకున్నట్టుగానే అసెంబ్లీలో విస్తృతంగా చర్చ సాగింది. ఇందులో మాట్లాడిన మంత్రులు, ముఖ్యమంత్రి వైసీపీ తీరును తప్పుపట్టారు. అక్రమాలు జరిగినట్టు ఆధారాలు చూపించకుండా కేవలం బురద జల్లుతున్నారని, అపోహలు సృష్టించడమే వారి పని అని అంటూ మండిపడ్డారు. సాక్ష్యాలు ఉంటే పట్టుకొని సభకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేశారు. ఈ ప్రభుత్వంలో తప్పులకు ఆస్కారం లేదని అలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. అదే టైంలో జరగని తప్పులు గురించి ఆధారాలు లేకుండా పదే పదే ఆరోపణలు చేసిన వారి కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎలాంటి తప్పులు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే మెగా డీఎస్సీ 2025 నియామకాలు పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పులు లేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ విషయం రాసిన అభ్యర్థులకు, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు తెలుసునని అన్నారు. అందుకే వైసీపీ ఎన్ని విధాలుగా తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నా పట్టించుకున్న వారు లేరని అభిప్రాయపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవలం వైసీపీ నేతలు మాత్రమే రోడ్డుపైకి వచ్చి నానాయాగి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వారు చేస్తున్న ఆరోపణలకు అధికారులు సాక్ష్యాలతో సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ధర్నాలు చేస్తున్న వైసీపీ నేతలకు స్పోర్ట్స్&amp;zwnj;కు గేమ్స్&amp;zwnj;కు తేడా తెలియదన్నారు. అందుకే ఏదో జరిగిపోయిందనే భ్రమల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అధికారులతోపాటు డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు కూడా రోడ్డుపైకి వచ్చి వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారని, వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నా వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు చంద్రబాబు. వారు అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ ఉద్యోగాల నోటఫికేషన్ వేయలేకపోయామనే కోపంతోనే ఇలాంటివి చేస్తున్నారని అన్నారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు నోటిఫికేషన్ ఇచ్చామని, 108 రోజుల్లోనే ప్రక్రియను ఎలాంటి తప్పుల్లేకుండా పూర్తి చేశామని అన్నారు. ఇందులో భాగమైన అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞత తెలిపారు. ఇంత పకడ్బంధీగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేసినప్పటికీ వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. నిజంగా వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కచ్చితంగా అసెంబ్లీకి వచ్చి వాటిని టేబుల్&amp;zwnj;పై పెట్టాలని సవాల్ చేశారు. రోడ్డుపై నిలబడి ఏవో కాగితాలు చూపించి ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తమ ప్రభుత్వంలో తప్పుల చేసేందుకు ఆస్కారం లేదని అలాంటి తప్పులు ఉన్నట్టు నిరూపిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అన్నారు. అదే టైంలో సాక్ష్యాలు లేకుండా పదే పదే తప్పుడు ఆరోపణలు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తప్పులు జరిగి ఉంటే చర్యలు, సాక్ష్యాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసినా చర్యలు ఉంటాయని వైసీపీ వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక డీఎస్సీపై క్లియర్&amp;zwnj;గా అన్ని వివరాలు చెప్పేశామని, ఇకపై దీని గురించి చర్చ అనవసరమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/459819c5b4ea23eceab5ca61520078461786958965147215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/nara-lokesh-speaks-on-mega-dsc-2025-transparancy-and-educational-reforms-in-ap-assembly-256537</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/nara-lokesh-speaks-on-mega-dsc-2025-transparancy-and-educational-reforms-in-ap-assembly-256537#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 13:17:14 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/nara-lokesh-speaks-on-mega-dsc-2025-transparancy-and-educational-reforms-in-ap-assembly-256537</guid><description><![CDATA[&lt;p&gt;Nara Lokesh on Mega DSC 2025 |&amp;nbsp;అమరావతి: ఎంతో బాధ్యతగా తీసుకుని, కేవలం 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేశామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ-2025 నియామకాలు, విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలపై కీలక ప్రసంగం చేశారు. డీఎస్సీ నియామకాలపై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి విమర్శలకు చెక్ పెట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;టీచర్లను కూటమి విదేశాలకు పంపితే.. వైసీపీ హయాంలో వైన్స్ వద్ద ఉంచారు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడుతూ.. &amp;lsquo;రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రక్రియను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నాం. సీఎం నారా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు ఆకాంక్ష మేరకు టీచర్ల నియామకాలు, బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. ఇప్పటివరకు &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ప్రభుత్వాల హయాంలో మొత్తం 1.80 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేశాం. &amp;nbsp;టీచర్లలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు కూటమి ప్రభుత్వం వారిని సింగపూర్, ఫిన్&amp;zwnj;లాండ్ వంటి విదేశాలకు పంపించాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీచర్లను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టి, వారి గౌరవాన్ని భంగపరిచేలా చేశారని&amp;rsquo; &amp;nbsp;విమర్శించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/dVMH5-s5nYs?si=XTPE2KnhaZE_Z3L_&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దేశ చరిత్రలో తొలిసారిగా వర్టికల్, హారిజాంటర్ రిజర్వేషన్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ పూర్తి స్వేచ్ఛ ఉందని, వ్యవస్థను ఎవరైనా ప్రశ్నించవచ్చని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ల అమలుపై భిన్నాభిప్రాయాలు ఉన్నవారు కోర్టులను ఆశ్రయించగా, 336 కేసులు నమోదైనప్పటికీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చర్చ సందర్భంగా తెలిపారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా డీఎస్సీలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామకాలు అత్యంత పారదర్శకంగా జరగడం వల్లే వేలాది మంది టీచర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇందులో భాగంగా వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండిస్తూ, విజయవాడలో మెగా డీఎస్సీ ద్వారా నియమితులైన టీచర్లు భారీ ఆత్మగౌరవ ర్యాలీ చేశారని&amp;rsquo; మంత్రి లోకేష్ &amp;nbsp;వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/6f1867abc280632f094682559cb50dab1786951815846233_original.jpg" width="220"/></item></channel></rss>