<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>amravati</title><atom:link href="https://telugu.abplive.com/amravati/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 30 Apr 2026 05:15:33 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-ssc-10th-class-results-2026-date-time-how-to-check-and-download-marks-memo-online-245847</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-ssc-10th-class-results-2026-date-time-how-to-check-and-download-marks-memo-online-245847#respond</comments><pubDate>Wed, 29 Apr 2026 16:58:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-ssc-10th-class-results-2026-date-time-how-to-check-and-download-marks-memo-online-245847</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP SSC Exam Results 2026:&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్&amp;zwnj; పదో తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఇందులో 6.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన తక్కువ కాలంలోనే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి పారదర్శకంగా ఫలితాలను చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ద్వారా ఈ ఫలితాలు అధికారికంగా విడుదల అవుతాయి. మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలు వెల్లడిస్తూ, ఫలితాలు విడుదల రం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా తమ లాగిన్&amp;zwnj;ల ద్వారా విద్యార్థుల ఫలితాలను డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఫలితాల కోసం bse.ap.gov.in, results.bse.ap.gov.inలలో చూడవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఫలితాలు ఎలా చూడాలి&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం, విద్యాశాఖ పలు మార్గాల్లో ఫలితాలను అందుబాటులోకి తెచ్చింది. భారీ ట్రాఫిక్ వల్ల వెబ్&amp;zwnj;సైట్లు మొరాయిస్తాయని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఫలితాలను వేగంగా తెలుసుకోవచ్చు. ముందుగా bse.ap.gov.in వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;ను సందర్శించాలి. హోమ్&amp;zwnj;పేజీలో కనిపించే AP SSC Results March 2026 లింక్&amp;zwnj;పై చేయాలి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, అవసరమైతే పుట్టిన తేదీని నమోదు చేయాలి. సబ్&amp;zwnj;మిట్ బటన్&amp;zwnj;పై క్లిక్ చేయగానే మార్కుల మమో స్క్రీన్&amp;zwnj;పై కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం దీనిని డౌన్&amp;zwnj;లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read: &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్&amp;zwnj;లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి&quot; href=&quot;https://telugu.abplive.com/education/ap-ssc-results-2026-minister-nara-lokesh-to-release-10th-class-results-on-30-april-245774&quot; target=&quot;_self&quot;&gt;రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్&amp;zwnj;లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;డిజీలాకర్&amp;zwnj;లో ఫలితాలు&lt;/h3&gt;
&lt;p&gt;ప్రభుత్వం ధ్రువీకరించిన డిజిట్&amp;zwnj; మార్క్ ీట్ కోసం డిజిలాకర్&amp;zwnj;&amp;zwnj; ఉత్తమమైన మార్గం. డిజిలాకర్ వెబ్&amp;zwnj;సైట్ లేదా మొబైల్&amp;zwnj; యాప్&amp;zwnj; ఓపెన్ చేయాలి. ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ సెక్షన్&amp;zwnj;లోకి వెళ్లాలి. BSEAP లేదా ఆంధ్రప్రదేశ్ ఎస్&amp;zwnj;ఎస్&amp;zwnj;సీ ఆప్షన్ ఎంచుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ సంవ్సరం నమోదు చేస్తే మార్క్ షీట్ కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవడం ఎలా&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;గత ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు విడుదల చేస్తోంది. 9552300009 నెంబర్&amp;zwnj;ను సేవ్ చేసుకోవాలి. మీ వాట్సాప్ నెంబర్ నుంచి ఆ నెంబర్&amp;zwnj;కు హాయ అని మెసేజ్ చేస్తే అందులో మెను వస్తుంది. అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj; &amp;nbsp;ఉంటుంది. అందులో ఎస్సెస్సీ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. అక్కడ మీ హాల్&amp;zwnj;టికెట్ నెంబర్ టైప్ చేయాలి. వెంటనే మీ పదోతరగతి ఫలితం మీ &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt;&amp;zwnj; నెంబర్&amp;zwnj;కు వచ్చేస్తుంది. దీన్ని డౌన్&amp;zwnj;లోడ్ చేసి పెట్టుకోవాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read: &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు&quot; href=&quot;https://telugu.abplive.com/telangana/ts-ssc-results-2026-district-wise-rankings-released-mulugu-secures-first-place-hyderabad-at-bottom-245837&quot; target=&quot;_self&quot;&gt;తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు&lt;/a&gt;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ఇంటర్&amp;zwnj;నెట్&amp;zwnj; తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj;లో ఫలితాలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఇంటర్&amp;zwnj;నెట్&amp;zwnj; సరిగా లేని ప్రాంతాల్లో విద్యార్థులకు సులభంగా ఫలితాలు తెలుసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అందించింది ప్రభుత్వం. నేరుగా ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj; ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు టెక్ట్ మెసేజే ఫార్మాట్&amp;zwnj;లో మీ ఎస్సెస్సీ రోల్ నెంబర్ టైప్ చేసి 56300 లేదా 55352 నెంబర్&amp;zwnj;కు పంపించాలి. తర్వాత మీకు ఫలితాలు మీ ఫోన్&amp;zwnj;కు మెసేజ్ రూపంలో వస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాశారు&lt;/h3&gt;
&lt;p&gt;2026లో మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 6,22,074 మంది విద్యార్థులు రెగ్యులర్&amp;zwnj;గా పరీక్షకు హాజరయ్యారు.18,842 మంది ప్రైవేట్ విద్యార్థులు. బాలురు 3,28,652 బాలికలు 3,12,264 మంది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గత ఏడాది ఫలితాలు పరిశీలిస్తే 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలికలు 84.09 శాతం అయితే బాలురు 78.31 శాతం. ఈ ఏడాది కూడా బాలికలే ఎక్కువ మంది ఉన్నందున వారిదే పై చేయి ఉంటుందని అంటున్నారు.&lt;/p&gt;
&lt;h3&gt;రీకౌంటింగ్, సప్లిమెంటరీ&lt;/h3&gt;
&lt;p&gt;ఫలితాల పట్ల సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డు రీవాల్యుయేషన్&amp;zwnj; , రీ కౌంటింగ్&amp;zwnj;కు రిక్వస్ట్ పెట్టుకోవచ్చు. రీ కౌంటింగ్&amp;zwnj;కు ఒక సబ్జెక్ట్&amp;zwnj;కు ఐదు వందల రూపాయలు చెల్లించాలి. అదే రీ వెరిఫికేషన్ లేదా రీ వాల్యుయేషన్ కోసం వెయ్యి రూపాయలు చెల్లించాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పరీక్ష తప్పిన విద్యార్థుల కోసం జూన్ నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా విద్యార్థులు తమ విద్యాసంవత్సరం వృథా కాకుండా చూసుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/8f970c8e860ee5920bc9e92d0d0350501777461882850215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandrababu Speech: టీడీపీ కార్యకర్తలు మీసం మెలేసి నిలబడతారు, ఎవ్వరికీ తలొగ్గరు: పార్టీ అధినేత చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/telugu-desam-party-chief-chandrababu-key-comments-at-tdp-committee-swearing-ceremony-245801</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/telugu-desam-party-chief-chandrababu-key-comments-at-tdp-committee-swearing-ceremony-245801#respond</comments><pubDate>Wed, 29 Apr 2026 11:24:52 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/telugu-desam-party-chief-chandrababu-key-comments-at-tdp-committee-swearing-ceremony-245801</guid><description><![CDATA[&lt;p&gt;Telugu Desam Party | మంగళగిరి: తెలుగుదేశం కార్యకర్తలు మీసం మెలేసి నిలబడతారు. కానీ ఎవ్వడికి తలొంచరు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకు నిలిచే పార్టీ టీడీపీ అని... అది అలాగే కొనసాగాలంటే మనం మరింత మలోపేతం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నూతన కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు. అంతకుముందు పార్టీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. &amp;lsquo;అనుభవంతో పాటు యువశక్తికి ప్రాధాన్యత ఇచ్చి తెలుగుదేశం పార్టీ కమిటీలు ఏర్పాటు చేశాం. బాధ్యతలు స్వీకరించిన అందరికీ ఆల్ ద బెస్ట్. కొత్త ఎనర్జీతో పనిచేయాలి. కార్యకర్తే అధినేత అని నిరూపిస్తున్న పార్టీ టీడీపీ. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ సామాన్య కార్యకర్తగా ప్రజల మధ్యలో కూర్చుంటే అదే సమయంలో కార్యకర్తలు స్టేజీపై కూర్చున్నారు. దేశంలో వేరే పార్టీలో ఇలాంటివి సాధ్యం కావు. 44 ఏళ్లుగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. చిన్న చిన్న విషయాలకు గొడవపడొద్దు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే రాష్ట్రమంతా మనమీద విమర్శలు వస్తాయి. మంత్రులు ఏమైనా తప్పిదాలు చేసినా, వివాదాల్లో చిక్కుకున్నా జాతీయ స్థాయిలో వార్తలు వస్తాయి. కనుక చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని&amp;rsquo; పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/6c8e1e96888136eaaf26834076406f451777440377729233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj;గా లోకేష్ ప్రమాణం..&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నూతన జవసత్వాలతో ఉట్టిపడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో &lt;a title=&quot;నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj;గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.&quot; href=&quot;https://telugu.abplive.com/politics/lokesh-era-in-tdp-as-working-president-can-he-impressive-245761&quot; target=&quot;_self&quot;&gt;నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj;గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.&lt;/a&gt; లోకేష్&amp;zwnj;తో పాటు మొత్తం 252 మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గంతో చంద్రబాబునాయుడు ప్రమాణం చేయించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ కార్యక్రమానికి ముందు &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;నాయుడు, లోకేష్, ఇతర నేతలు పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నూతన కార్యవర్గ నియామకం రాష్ట్రం నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పార్టీ కార్యాలయంలో అక్కడ పండుగ వాతావరణాన్ని తలపించింది. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కొత్త కమిటీ అడుగులు వేస్తామని స్పష్టం చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/2334a2ae6fd1cd5e635a7ba845a30f091777440890558233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/29/97c07a46181308e6820bc5d07764ae9c1777441667192233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Amaravati Latest News:ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/union-government-did-not-accept-andhra-pradesh-govt-request-for-diesel-supply-for-amaravati-works-through-petrol-bunks-245725</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/union-government-did-not-accept-andhra-pradesh-govt-request-for-diesel-supply-for-amaravati-works-through-petrol-bunks-245725#respond</comments><pubDate>Tue, 28 Apr 2026 17:43:02 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/union-government-did-not-accept-andhra-pradesh-govt-request-for-diesel-supply-for-amaravati-works-through-petrol-bunks-245725</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Amaravati Latest News:&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో డీజిల్ కొరతపై కేంద్రం స్పందించింది. రిటైర్ బంకుల ద్వారా బల్క్&amp;zwnj;గా సరఫరా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాంటి ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పింది. అమరావతి పనుల కోసం బల్క్&amp;zwnj;గా డీజిల్ సరఫరా చేయాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన కేంద్రం అలా చేయడం కుదరదని చెప్పేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;Also Read : &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;ప్రపంచమంతా గూగుల్&amp;zwnj;లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/andhra-pradesh-is-new-international-data-gateway-ap-cm-chandrababu-at-vizag-google-ai-data-center-245698&quot; target=&quot;_self&quot;&gt;ప్రపంచమంతా గూగుల్&amp;zwnj;లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;p&gt;గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో డీజిల్ కొరత ప్రజలను, ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. చాలా బంకులు స్టాక్ లేక మూతపడగా, స్టాక్ ఉన్న బంకుల్లో వాహనాలు బారులు తీరాయి. పనిలో పనిగా పెట్రోల్ కొరత ఉందన్న ప్రచారంతో పెట్రోల్ కోసం కూడా జనం క్యూ కడుతున్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరు చమురు కోసం ఎగబడుతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పరిస్థితుల్లో అమరావతి పనులకు ఆటంకం లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్&amp;zwnj;గా సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కొరత ఉందని తెలియడంతో సరఫరా కోటా పెంచాలని కేంద్రానికి సీఎస్ ద్వారా లేఖ రాయించారు. దీనిపై స్పందించిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు నో చెప్పింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;రిటైల్&amp;zwnj; బంకుల్లో బల్క్ సరఫరాకు నో చెప్పిన కేంద్రం&lt;/h3&gt;
&lt;p&gt;రిటైల్ బంకుల నుంచి బల్క్&amp;zwnj;గా సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించలేదు. ఈ మేరకు సీఎస్ రాసిన లేఖకు కేంద్రం ఘాటుగా సమాధానం చెప్పింది. అసలు రిటైల్ బంకుల నుంచి బల్క్&amp;zwnj; సరఫరా చేయాలనే ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. వెంటనే వాటిని ఉపసహరించుకోవాలని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇరుకున పడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;డీజిల్ సంకోభంలో 150 కోట్ల కుంభకోణం: వైసీపీ&lt;/h3&gt;
&lt;p&gt;ఇప్పటికే ఈ విషయంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం డీజిల్ కుంభకోణానికి పాల్పడుతోందని, అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపిస్తోంది. ఇందులో 150 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతోందని దుమ్మెత్తి పోస్తోంది. రిటైల్&amp;zwnj; బంకుల్లో 98 రూపాయలకు లీటర్ డీజిల్ లభిస్తుండగా బల్క్&amp;zwnj;లో 153 రూపాయల వరకు ఉంది. ఇక్కడ కాంట్రాక్టర్&amp;zwnj;కు యాభై రూపాయల వరకు లబ్ధి కలిగించేలే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన కొరత: సజ్జల&lt;/h3&gt;
&lt;p&gt;ఇలా కాంట్రాక్టర్&amp;zwnj;కు యాభై రూపాయల వరకు లబ్ధి కలిగించి తర్వాత వారి నుంచి వాటాలు పంచుకునేందుకు ఎత్తుగడ వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతులకు, ఆటో డ్రైవర్లకు డీజిల్ అందుబాటులో లేకుండా చేసి కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చమురు కొరతను చంద్రబాబు ప్రభుత్వమే సృష్టించిందని విమర్శిస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కొరత ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఎందుకు వచ్చిందని వైసీపీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకెళ్లారని, అసలైన సంక్షోభం ఇదేనంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/28/1c6ff4a2cb74c6bf1b688ccffef67a451777381431942215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Infosys Campus: విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/infosys-to-invest-750-crore-for-permanent-campus-in-visakhapatnam-to-create-7000-jobs-245660</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/infosys-to-invest-750-crore-for-permanent-campus-in-visakhapatnam-to-create-7000-jobs-245660#respond</comments><pubDate>Tue, 28 Apr 2026 08:03:01 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విశాఖపట్నం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/infosys-to-invest-750-crore-for-permanent-campus-in-visakhapatnam-to-create-7000-jobs-245660</guid><description><![CDATA[&lt;p&gt;విశాఖపట్నం: ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ (Infosys) ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని విశాఖపట్నంలో తన శాశ్వత క్యాంపస్&amp;zwnj;ను ఏర్పాటు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖను గ్లోబల్ ఐటీ హబ్&amp;zwnj;గా మార్చేందుకు వేస్తున్న ఈ అడుగులో భాగంగా సుమారు రూ.750 కోట్ల భారీ పెట్టుబడిని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,000 మంది నిపుణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఇన్ఫోసిస్ సంస్థకు భూమి కేటాయింపు&lt;/strong&gt;&lt;br /&gt;విశాఖపట్నం రూరల్ మండలం ఎండాడ గ్రామంలోని 20 ఎకరాల భూమిని ఈ క్యాంపస్ కోసం కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 4.0 క్రింద అత్యంత రాయితీతో, అంటే కేవలం 99 పైసలకే ఈ భూములను కేటాయించడం విశేషం. దీనితో పాటు ఏపీ ఐటీ, జీసీసీ పాలసీల ప్రకారం వివిధ ప్రోత్సాహకాలను పొందేందుకు ప్రభుత్వం అనుమతించింది.&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుతం విశాఖలో అద్దె భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్ఫోసిస్ సంస్థ ఈ శాశ్వత ప్రాజెక్టును ఆరేళ్ల కాలపరిమితిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశ నిర్మాణ పనులను 2029 జనవరి నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. సాధారణంగా లిఫ్ట్ పాలసీ నిబంధనల ప్రకారం ఎకరాకు 500 ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా, ఇన్ఫోసిస్ అంతకు మించి 20 ఎకరాలకు గాను 7,000 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖలో టైర్-1 కంపెనీల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం, ఈ క్యాంపస్&amp;zwnj;ను సుమారు 10 వేల సీటింగ్ సామర్థ్యంతో నిర్మించాలని ఇన్ఫోసిస్&amp;zwnj;ను కోరింది.&lt;/p&gt;
&lt;p&gt;ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీ ప్రభుత్వం ఇన్ఫోసిస్&amp;zwnj;కు పూర్తి సహకారాన్ని అందిస్తోంది. రోడ్లు, విద్యుత్, నీటి వసతుల అభివృద్ధి కోసం ఐటీ శాఖకు ప్రభుత్వం ఇప్పటికే రూ.79 కోట్లు మంజూరు చేసింది. క్యాంపస్&amp;zwnj;కు నిరంతరం పర్యావరణ హితమైన Green Energy విద్యుత్తును అందించే బాధ్యతను ఇంధన శాఖకు అప్పగించింది. భవిష్యత్తులో ఉద్యోగుల ప్రయాణ సౌలభ్యం కోసం సమీప మెట్రో స్టేషన్ నుండి నేరుగా క్యాంపస్&amp;zwnj;కు కనెక్టివిటీ కల్పించే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ కేటాయించిన భూమిలో ఉన్న కొండ రాళ్లను తొలగించి నిర్మాణానికి అనువుగా మార్చడానికి అవసరమైన అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం తేలిక చేసింది. ఈ నిర్ణయం విశాఖ ఐటీ రంగానికి మరింత బూస్టింగ్ ఇవ్వనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/28/0d71a20839d73443246b0a5ee6ab1e041777343297879233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Diesel Shortage in AP: డీజిల్ అయిపోయిందని ప్రయాణికుల్ని నడిరోడ్డుపై వదిలేసిన ట్రావెల్స్.. ఇంధన కష్టాలకు ఇదే నిదర్శనం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/private-travels-negligence-passengers-stranded-on-road-as-driver-deserts-bus-near-vijayawada-245573</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/private-travels-negligence-passengers-stranded-on-road-as-driver-deserts-bus-near-vijayawada-245573#respond</comments><pubDate>Mon, 27 Apr 2026 13:45:43 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/private-travels-negligence-passengers-stranded-on-road-as-driver-deserts-bus-near-vijayawada-245573</guid><description><![CDATA[&lt;p&gt;ఇబ్రహీంపట్నం: ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యతను మరిచి, నడిరోడ్డుపై వారిని గాలికొదిలేయడం హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ నుండి పాలకొల్లు వెళ్తున్న 'వర్మ ప్రైవేటు ట్రావెల్స్' బస్సులో ప్రయాణించిన వారికి ఈ చేదు అనుభవం ఎదురైంది. బస్సు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం చేరుకోగానే ఒక్కసారిగా నిలిచిపోయింది.&lt;/p&gt;
&lt;p&gt;బస్సు ఆగిపోవడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు డ్రైవర్&amp;zwnj;ను నిలదీయగా, బస్సులో డీజిల్ అయిపోయిందని అతను సమాధానం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సింది పోయి, డ్రైవర్ వారిని రోడ్డు మీద వదిలేసి అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత అతను తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ముందుగానే ఫ్యూయల్ ఉందో లేదో చూసుకోకుండా ట్రావెల్స్ బస్సును ఎందుకు నడిపారని యాజమాన్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/7ee6938763f860ad618912a0446fa4ac1777277708431233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;జర్నీ మధ్యలోనే ఉండటంతో గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు ఆ ట్రావెల్స్ యజమానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ట్రావెల్స్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి వేళ చిన్నపిల్లలు, వృద్ధులతో సహా ప్రయాణికులంతా రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రైవేటు ఆపరేటర్ల బాధ్యతారాహిత్యంపై ప్రయాణికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/p5rC0FDSsh0?si=eJT2YhUWMZ2lZDJy&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నో స్టాక్ బోర్డులతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు &amp;nbsp;ఆదివారం రాత్రి ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం నాడు రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత ఉండకూడదని, ప్రతి బంకులోనూ నిల్వలు అందుబాటులో ఉంచాలన్నారు. కానీ సోమవారం సైతం వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా.. కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉంటున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రభుత్వం కఠిన చర్యలు&lt;/strong&gt;&lt;br /&gt;ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. బంకుల వద్ద బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరగకుండా నిఘా ఉంచాలని, అవసరమైతే రైతులకు డీజిల్ కోసం కూపన్ విధానం అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. సోమవారం నుంచి సరఫరా మెరుగుపడి, పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కొరతకు కారణాలు, గణాంకాలు:&lt;/strong&gt;&lt;br /&gt;గత రెండు రోజులుగా ఇంధన డిమాండ్ అనూహ్యంగా పెరగడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. సాధారణ రోజుల్లో 6,330 కేఎల్ అమ్మకాలు జరిగే పెట్రోల్, శనివారం ఒక్కరోజే 8,489 కేఎల్ (34% అధికం) వినియోగమైంది. డీజిల్ వినియోగం కూడా సాధారణ స్థాయి కంటే 16 శాతం పెరిగి 10,556 కేఎల్&amp;zwnj;కు చేరింది. రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థలు సరఫరా నిలిపివేయడం, వ్యవసాయ ఆక్వా రంగాల్లో అవసరాలు పెరగడం కూడా ఈ సమస్యకు దారితీశాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/762436296219ab419810c4ccde506d981777277062037233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Fuel Crisis in Andhra Pradesh: ఏపీలో నో స్టాక్ బోర్డులు, మరోవైపు కిలోమీటర్ల మేర క్యూ.. పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరవా!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/fuel-crisis-in-andhra-pradesh-no-stock-boards-and-long-queues-panic-commuters-245564</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/fuel-crisis-in-andhra-pradesh-no-stock-boards-and-long-queues-panic-commuters-245564#respond</comments><pubDate>Mon, 27 Apr 2026 12:24:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/fuel-crisis-in-andhra-pradesh-no-stock-boards-and-long-queues-panic-commuters-245564</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వ్యాప్తంగా పెట్రోల్&amp;zwnj;, డీజిల్&amp;zwnj; కొరత సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ అందుబాటులో ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. &lt;a title=&quot;ఆదివారం నాటికే రాష్ట్రంలో 420కి పైగా పెట్రోల్ బంకులు మూతపడగా.. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/cm-chandrababu-issues-ultimatum-to-oil-companies-orders-normalcy-in-fuel-supply-by-monday-245521&quot; target=&quot;_self&quot;&gt;ఆదివారం నాటికే రాష్ట్రంలో 420కి పైగా పెట్రోల్ బంకులు మూతపడగా.. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.&lt;/a&gt; సాధారణం కంటే సరఫరా పెంచినా అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొట్టించడంతో కొరత ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బంకు నిర్వాహకులు నిల్వలను పొదుపుగా వాడుతూ, వాహనదారులకు పరిమితంగానే పెట్రోల్&amp;zwnj;ను పోస్తున్నారు. దీనివల్ల దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సిటీలోని ఆటోనగర్&amp;zwnj;, మొగల్రాజపురం, బెంజిసర్కిల్&amp;zwnj; వంటి ప్రధాన కూడళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఒక్కో వాహనదారుడు తమ అవసరానికి సరిపడా ఇంధనం కోసం మూడు నాలుగు బంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/676ee15213c643e2bec1c1ace78c566a1777272805514233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు పెద్ద క్యాన్లతో వచ్చి డీజిల్ కావాలని అడుగుతున్నారు.&amp;nbsp;&amp;nbsp;ముఖ్యంగా మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం వంటి ప్రాంతాల్లో బంకులు మూతపడటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం డీజిల్&amp;zwnj;కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో, లారీలు, ట్రాక్టర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోంది. కొందరు ముందుజాగ్రత్తగా డబ్బాలతో వచ్చి ఇంధనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;et&quot;&gt;idhi harvest time...big harvester machines ki diesel leka ...Farmers diesel cans pattukuni petrol bunk dagra nunchunnar .... 4th day of crisis &lt;a href=&quot;https://twitter.com/ncbn?ref_src=twsrc%5Etfw&quot;&gt;@ncbn&lt;/a&gt;...extra stock entha theppincharu...prajalu telsukovali anukuntunaru &lt;a href=&quot;https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#AndhraPradesh&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/RfQv290gzy&quot;&gt;pic.twitter.com/RfQv290gzy&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; 𝘚𝘸𝘦𝘵𝘩𝘢 𝘊𝘩𝘰𝘸𝘥𝘢𝘳𝘺 🎀 (@vibeofswetha) &lt;a href=&quot;https://twitter.com/vibeofswetha/status/2048643396873687095?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 27, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతుందన్న భయంతో ఇంధన వినియోగం భారీగా పెరిగింది. దాంతో బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల స్టాక్ లేక బంకులు మూతపడగా, చీరాలలో కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉంది. దీంతో అక్కడ వాహనదారుల రద్దీ నియంత్రించడం అసాధ్యంగా మారుతోంది. ఇంధన కొరత కారణంగా ఉపాధి దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న అధికారులు, ప్రజలు ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Day 2 ⚠️🚨&lt;a href=&quot;https://twitter.com/hashtag/Petrol?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Petrol&lt;/a&gt; &amp;amp; &lt;a href=&quot;https://twitter.com/hashtag/Diesel?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Diesel&lt;/a&gt; Shortage, Most of the fuel stations are Closed only few Stations are Available &lt;a href=&quot;https://twitter.com/hashtag/Tirupati?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Tirupati&lt;/a&gt; &lt;a href=&quot;https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#AndhraPradesh&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/wV7K8iUIZY&quot;&gt;pic.twitter.com/wV7K8iUIZY&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; VANILLA BOY (@ChillMaava) &lt;a href=&quot;https://twitter.com/ChillMaava/status/2048614943050879119?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 27, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆదివారం సమీక్షించిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు&lt;/strong&gt;&lt;br /&gt;రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు సీరియస్ అయ్యారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుండి ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సోమవారం కల్లా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ కొరత ఎందుకు ఏర్పడిందని ఆయన ప్రశ్నించగా, రిటైల్ అవుట్&amp;zwnj;లెట్ల వద్ద వాణిజ్య వినియోగదారులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు. దీనికి తోడు నయారా, రిలయన్స్, జియో వంటి ప్రైవేట్ ఆపరేటర్లు సరఫరా నిలిపివేయడం సమస్యను మరింత తీవ్రతరం చేసిందని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/p5rC0FDSsh0?si=lojZrIdAWXmHLxzu&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో ఇంధన వినియోగం ఒక్కసారిగా పెరిగిన తీరును గణాంకాలతో సహా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణంగా రోజుకు 6,330 కేఎల్ పెట్రోల్ అమ్ముడవుతుండగా, శనివారం అది ఏకంగా 34 శాతం పెరిగి 8,489 కేఎల్&amp;zwnj;కు చేరింది. ఆదివారం కూడా సాధారణం కంటే 22 శాతం అదనంగా వినియోగం జరిగింది. డీజిల్ విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని, శనివారం 16 శాతం అదనపు డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. అగ్రికల్చర్ మరియు ఆక్వాకల్చర్ అవసరాలు పెరగడం కూడా దీనికి ఒక కారణమని అధికారులు పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా చూడాలని, అవసరమైతే రైతులకు కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద రెవెన్యూ, పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, ఎక్కడా ఇంధనం బ్లాక్ మార్కెట్&amp;zwnj;కు తరలకుండా చూడాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు వెంటనే రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మరియు కంట్రోల్ రూమ్&amp;zwnj;లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం నాటికి రాష్ట్రంలో ఎక్కడా 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదని అధికారులను ఆదేశించినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/85a9ab387d096cdbc469b8322922895a1777272677524233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh News: వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాగ్రాన విజయకేతనం.. ఏపీ విద్యార్థుల చారిత్రాత్మక విజయం]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/21-differently-abled-students-from-ap-schools-conquer-everest-base-camp-245527</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/21-differently-abled-students-from-ap-schools-conquer-everest-base-camp-245527#respond</comments><pubDate>Sun, 26 Apr 2026 21:19:01 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/21-differently-abled-students-from-ap-schools-conquer-everest-base-camp-245527</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి:&amp;nbsp;&quot;సరిగ్గా నడవలేడు, వినపడని అబ్బాయి కొండలు ఎక్కుతాడా?. ఇంత కష్టమైన పనెందుకు. ఇంట్లో కూర్చోవచ్చు కదా&quot; అనే వెటకారపు మాటలు దాటుకుని ఏపీకి చెందిన 21 మంది దివ్యాంగులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్&amp;zwnj;ను అధిరోహించారు. దినసరి కూలీల బిడ్డలు అయినప్పటికీ, అంగవైకల్యాన్ని జయించి కసితో &amp;lsquo;ఎవరెస్ట్&amp;rsquo;ను అధిరోహించారు. ఆ శిఖరాగ్రాన వారు ఎగిరేసిన విజయ పతాకమే తమను తక్కువ చేసిన మాటలకు గట్టిగా సమాధానం ఇచ్చారు.&amp;nbsp;ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు (CwSN), నేపాల్&amp;zwnj;లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్&amp;zwnj;పై విజయ పతాకం ఎగురవేసి, ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దేశంలో తొలిసారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;ప్రత్యేక ప్రతిభావంతులకు ఏపీ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొదటిసారిగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర చేపట్టడం ప్రపంచంలో ఇదే తొలిసారి. 21 మంది విద్యార్థుల బృందం ఏప్రిల్ 15న నేపాల్ రాజధాని ఖాట్మండూకు చేరుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/93236249408b701ceda4cc2c81f78f551777218120602233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఏప్రిల్ 15 నుండి 16 రోజుల పాటు ఈ సాహసయాత్ర చేసింది.. 5,364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను ప్రభుత్వ విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అధిరోహించారు. వీరిలో 8 మంది బాలికలు, 13 మంది బాలురు ఉన్నారు. &amp;nbsp;వీరితో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ పర్వతారోహకులు షేక్ హిమాన్షు, మలావత్ పూర్ణ, సమగ్ర శిక్ష స్పోర్ట్స్ విభాగం నుండి కె.శంకరయ్య పాల్గొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహం&lt;/strong&gt;&lt;br /&gt;విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ సాహస యాత్రను వారి క్యాంప్ ఆఫీసు నుండి స్వయంగా ప్రారంభించి, విద్యార్థులలో స్థైర్యాన్ని నింపారు. మీలో ఉన్న పట్టుదలే మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని ఆయన ఇచ్చిన పిలుపు విద్యార్థులకు కొండంత అండగా నిలిచింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మైనస్ 5 డిగ్రీల గడ్డకట్టే చలిలో విద్యార్థులు&lt;/strong&gt;&lt;br /&gt;సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ విద్యార్థులకు గండికోట అడ్వెంచర్ అకాడమీలో, లద్దాఖ్&amp;zwnj;లో కఠినమైన శిక్షణ అందించారు. ప్రభుత్వం తరఫున ఈ యాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చూసుకున్నారు.ఈ విద్యార్థులకు గండికోట అడ్వెంచర్ అకాడమీలో తొలి అడుగులు నేర్పారు. అక్కడి నుంచి లద్దాఖ్&amp;zwnj;లోని మైనస్ 5 డిగ్రీల గడ్డకట్టే చలిలో విద్యార్థులు కఠిన శిక్షణ పొందారు. గండికోటలో 45 రోజులు, లద్దాఖ్ లో 15 రోజులు శిక్షణలో కొండలను అధిరోహించడంలో వేగాన్ని పెంచుకున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ విజయం కేవలం ఆ 21 మంది విద్యార్థులది మాత్రమే కాదు, సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక గొప్ప స్ఫూర్తి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సరైన వేదిక కల్పిస్తే వారు ఆకాశమే హద్దుగా రాణిస్తారని ఈ 'నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర' నిరూపించింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రేపటి తరానికి మీరు 'రోల్ మోడల్స్'&lt;/strong&gt;&lt;br /&gt;ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు (CwSN) నేపాల్&amp;zwnj;లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్&amp;zwnj;ను అధిరోహించడం నాకు గర్వకారణంగా ఉంది. సాధారణంగా వైకల్యాన్ని అడ్డంకిగా భావించే లోకానికి, మీ ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సమాధానం. 5,364 మీటర్ల (17,598 అడుగులు) ఎత్తులో ఉండే ఆ మంచు శిఖరాలను మీరు అధిరోహించడం అంటే కేవలం ఒక కొండను ఎక్కడం మాత్రమే కాదు.. మీపై ఉన్న అపనమ్మకాలను, అవమానాలను అధిగమించి శిఖర సమానమైన ఎత్తుకు ఎదగడం. ప్రతి ఏటా ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రత్యేక ప్రతిభావంతులను గుర్తించి, వారిని ప్రోత్సహించాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. మీ వెనుక ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది. మీరు కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, రేపటి తరానికి మీరు 'రోల్ మోడల్స్'. మీరందరూ సురక్షితంగా, విజయవంతంగా సాహసయాత్రను పూర్తి చేసి వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.&amp;nbsp;&lt;strong&gt;&amp;nbsp;- నారా లోకేష్, విద్య, ఐటీ శాఖల మంత్రి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;తల్లిదండ్రుల హర్షం&lt;/strong&gt;&lt;br /&gt;ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన ఈ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విజయం చూసి ఉద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం తమ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపిందని, వారిలో సొంతంగా బతకగలమనే ధైర్యాన్ని నింపిందని వారు కృతజ్ఞతలు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;విద్యార్థుల బృందం&lt;/strong&gt;&lt;br /&gt;1. కాలగట్ల శివ లక్ష్మి (9వ తరగతి, వినికిడి లోపం, కర్నూలు)&lt;br /&gt;2. ఎస్.డి. రిహానా (9వ తరగతి, వినికిడి లోపం, కర్నూలు)&lt;br /&gt;3. బోడిరెడ్డి సింధు (ఇంటర్ 2వ సంవత్సరం, వినికిడి లోపం, తిరుపతి)&lt;br /&gt;4. నీలకంటి మధు తనూజ (9వ తరగతి, వినికిడి లోపం, నంద్యాల)&lt;br /&gt;5. దూదేకుల అభిధ యశ్విన్ (9వ తరగతి, లోకోమోటర్ వైకల్యం, నంద్యాల)&lt;br /&gt;6. బండి స్వాతి (9వ తరగతి, దృష్టి లోపం, నంద్యాల)&lt;br /&gt;7. ఎర్రమాల కీర్తన (8వ తరగతి, లోకోమోటర్ వైకల్యం, నంద్యాల)&lt;br /&gt;8. పితాని రూప సాయి శ్రీ (9వ తరగతి, వినికిడి లోపం, కాకినాడ)&lt;br /&gt;9. చల్లా పవన్ కుమార్ (10వ తరగతి, లోకోమోటర్ వైకల్యం, అనకాపల్లి)&lt;br /&gt;10. లెక్కల హరి శ్రీ దుర్గా ప్రసాద్ (10వ తరగతి, వినికిడి లోపం, విశాఖపట్నం)&lt;br /&gt;11. పాసల ప్రసాద్ (10వ తరగతి, మేధో వైకల్యం, శ్రీ సత్యసాయి జిల్లా)&lt;br /&gt;12. పత్తికొండ పునీత్ సాయి (10వ తరగతి, వినికిడి లోపం, తిరుపతి)&lt;br /&gt;13. వెలుగు జ్ఞాన సాయి (9వ తరగతి, లోకోమోటర్ వైకల్యం, శ్రీకాకుళం)&lt;br /&gt;14. యర్లబోయిన వెంకీ (10వ తరగతి, వినికిడి లోపం, వైఎస్ఆర్ కడప)&lt;br /&gt;15. బుడిద మణికంఠ (ఇంటర్ 1వ సంవత్సరం, లోకోమోటర్ వైకల్యం, శ్రీకాకుళం)&lt;br /&gt;16. అంబటి తెలుగు దేవేంద్ర (10వ తరగతి, వినికిడి లోపం, నంద్యాల)&lt;br /&gt;17. తలారి మధు మనోజ్ (10వ తరగతి, లోకోమోటర్ వైకల్యం, నంద్యాల)&lt;br /&gt;18. దూదేకుల మౌలాలి (10వ తరగతి, లోకోమోటర్ వైకల్యం, నంద్యాల)&lt;br /&gt;19. గట్టెం విశ్వాస్ (10వ తరగతి, దృష్టి లోపం, విజయవాడ)&lt;br /&gt;20. బెల్లపు దిలీప్ కుమార్ (ఇంటర్ 1వ సంవత్సరం, మేధో వైకల్యం, అన్నమయ్య జిల్లా)&lt;br /&gt;21. అన్నంనేడి దైవ వెంకట సత్యనారాయణ (10వ తరగతి, వినికిడి లోపం, పశ్చిమ గోదావరి)&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/0e1f2fecff97474ab56ee3cc8f8553911777218222798233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP CM Chandrababu: నో స్టాక్ బోర్డులు కనిపించొద్దు.. ఇంధన కొరతపై టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్: సీఎం చంద్రబాబు ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/cm-chandrababu-issues-ultimatum-to-oil-companies-orders-normalcy-in-fuel-supply-by-monday-245521</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/cm-chandrababu-issues-ultimatum-to-oil-companies-orders-normalcy-in-fuel-supply-by-monday-245521#respond</comments><pubDate>Sun, 26 Apr 2026 20:47:37 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/cm-chandrababu-issues-ultimatum-to-oil-companies-orders-normalcy-in-fuel-supply-by-monday-245521</guid><description><![CDATA[&lt;p&gt;Fuel Shortage in Andhra Pradesh | అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో డిమాండ్&amp;zwnj;కి తగిన సప్లయ్ ఉండేలా చూడాలని, సోమవారంలోగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్&amp;zwnj;లో మాట్లాడిన చంద్రబాబు... &lt;a title=&quot;పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తడానికి గల కారణాలు&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/fuel-panic-in-andhra-pradesh-cm-chandrababu-reviews-petrol-and-diesel-shortage-amid-war-rumors-245519&quot; target=&quot;_self&quot;&gt;పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తడానికి గల కారణాలు&lt;/a&gt; అడిగి తెలుసుకున్నారు. రిటైల్ ఔట్ లెట్ల దగ్గర వాణిజ్య వినియోగదారులు కొనుగోళ్ల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో సాధారణగా పెట్రోల్ రోజుకు 6,330 కేఎల్ అమ్మకాలు జరిగేవని, అయితే శనివారం ఒక్కరోజే 34 శాతం డిమాండ్ పెరిగి 8,489 కేఎల్&amp;zwnj;కు అమ్మకాలు చేరాయని, ఆదివారం సైతం సాధారణ డిమాండ్ కన్నా 22 శాతం అధికంగా 7,750 కేఎల్ వినియోగం ఉందన్నారు. మరోవైపు డీజిల్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. సాధారణగా డీజిల్ రోజుకు 9,048 కేఎల్ అమ్మకాలు జరిగేవని, అయితే శనివారం 16 శాతం డిమాండ్ పెరిగి 10,556 కేఎల్&amp;zwnj;కు అమ్మకాలు చేరాయని, ఆదివారం సాధారణ డిమాండ్ కన్నా 3 శాతం అధికంగా 9,392 కేఎల్ వినియోగం ఉందని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. నయారా, రిలయన్స్, జియో వంటి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా తమ కంపెనీ బంకులకు సప్లయ్ నిలిపివేయడం సమస్యను మరింత తీవ్రతరం చేశాయని జిల్లా కలెక్టర్లు వివరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/c2c5ad1be7bf0587c4774515f0f5e92f1777216779223233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అనుమతులపై పునరాలోచన చేస్తాం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు కంపెనీలు రిటైల్ ఔట్ లెట్లకు గతంలోలాగ క్రెడిట్ ఇవ్వడం లేదని అధికారులు తెలుపగా, ఎందుకు క్రెడిట్ నిలిపేశారని హెచ్&amp;zwnj;పీసీఎల్ (HPCL), ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల ప్రతినిధులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. కంపెనీలు రిటైల్ ఔట్ లెట్ల మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలన్నారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతుల విషయం పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/SGWeVXHZu0g?si=i5rzhVFbg-8StfpK&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆయిల్ కంపెనీల అసంబద్ద నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందిపడితే సహించేది లేదన్నారు. ప్రజల నిత్యావసరాలకు సంబంధించిన అంశంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. గురువారమే సమస్యను గుర్తించామని అధికారులు చెప్పగా... 3 రోజుల క్రితమే గుర్తించినప్పుడు ఎందుకు పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తలెత్తిన తరువాత, ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో నివేదికలు ఇవ్వడం కాదని, ఫలితాలు చూపించాలని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రైతులకు కూపన్ విధానం పరిశీలించండి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ఆదేశించారు. ఒక్కసారిగా సమస్య తలెత్తడంపై విచారణ జరపాలన్నారు. అగ్రి, ఆక్వాకల్చర్ అవసరాలు కూడా పెరిగాయని... వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులకు కూపన్ విధానం ప్రవేశ పెట్టే ఆలోచన కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు చేయాలన్నారు. ప్రతీ బంక్ దగ్గర రెవెన్యూ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా, సీసీ కెమేరాల ద్వారా పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఎక్కడా బ్లాక్&amp;zwnj;లో అమ్మకాలు జరగకూడదని చెప్పారు. పెట్రోల్, డీజిల్ సరఫరా పెరిగి సోమవారం నాటికి ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని చెప్పారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/03/13/7c22248d835f131f6da2259e62ffff9f1773370956246233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Fuel Shortage: ఏపీలో 421 పెట్రోల్ బంకుల మూసివేత.. పెట్రోల్, డీజిల్ కొరతకు అసలు కారణం ఇదే.. సీఎం చంద్రబాబు సమీక్ష]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/fuel-panic-in-andhra-pradesh-cm-chandrababu-reviews-petrol-and-diesel-shortage-amid-war-rumors-245519</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/fuel-panic-in-andhra-pradesh-cm-chandrababu-reviews-petrol-and-diesel-shortage-amid-war-rumors-245519#respond</comments><pubDate>Sun, 26 Apr 2026 20:07:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Vijaya Sarathi ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/fuel-panic-in-andhra-pradesh-cm-chandrababu-reviews-petrol-and-diesel-shortage-amid-war-rumors-245519</guid><description><![CDATA[&lt;p&gt;ఇరాన్ -అమెరికా యుద్ధ భయంతో ప్రజల్లో ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ కొరత భయం పెరిగింది. దానితో ముందస్తు కొనుగోళ్ల కోసం బంకుల వద్ద జనం బారులు తీరారు. వారి డిమాండ్ కు సరిపడా సరఫరా చేయలేక బంకులను మూసేస్తున్నారు యజమానులు. అలా ఏపీలో ఇప్పటివరకూ 421 పెట్రోల్ మరియు డీజిల్ బంకులను నిర్వాహకులు మూసేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏపీలో మొత్తం 4510 బంకులు ఉన్నాయి. వాటిలో ఇప్పటి వరకూ అందిన లెక్కల ప్రకారం 421 బంకులను మూసేసారు.డానికి ప్రధాన కారణం డిమాండ్ కు సరిపడా సరఫరా లేకపోవడమే&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్యానిక్ కొనుగోళ్ళే అసలు కారణం అంటున్న నిర్వాహకులు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రం లో పెట్రోల్ కొరత ఉందనే భయం కారణం గా ప్రజలు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొట్టించడానికి బారులు తీరడం వల్లే ఈ పరిస్థితి అని బంకుల యజమానులు చెబుతున్నారు. శనివారం ఒక్క రోజునే పెట్రోలియం సంస్థలు 10,345 కి లీ. పెట్రోల్, 14 156 కి. లీ డీజిల్ ను డీలర్ లకు సరఫరా చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే &lt;a title=&quot;జనం పెట్రోల్, డీజిల్ దొరకదు అనే భయంతో బంకుల వద్దకు చేరడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అని ప్రభుత్వం చెబుతోంది&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/diesel-crisis-fears-in-east-godavari-ap-long-queues-at-bunks-amid-iran-us-tensions-245458&quot; target=&quot;_self&quot;&gt;జనం పెట్రోల్, డీజిల్ దొరకదు అనే భయంతో బంకుల వద్దకు చేరడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అని ప్రభుత్వం చెబుతోంది&lt;/a&gt;.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/3247e03101768af911f95021f6e25da61777214119913233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;సాధారణ రోజుల్లో రోజుకు 6330 కిలో లీటర్ల పెట్రోల్ అమ్మకాలు ఏపీలో జరుగుతాయి.అలాంటిది శనివారం నాడు 8489 కిలో లీటర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే సాధారణ రోజుల్లో 9048 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయి. అలాంటిది శనివారం నాడు ఏకంగా 10556 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయి. ఇదంతా జనం లో ఉన్న భయం వల్ల ముందస్తు కొనుగోళ్ల కోసం ఎగబడడం వల్లనే జరిగాయి అని ప్రభుత్వ అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/SGWeVXHZu0g?si=WwE_cW963vIC-J-8&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;strong&gt;రోజుకు 3000 లీటర్ల పెట్రోల్ అమ్ముతాం.. ఒకేసారి 10000 లీటర్లు అమ్ముతున్నాం : బంకు నిర్వాహకులు &amp;nbsp;సుందర్&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;రాజమండ్రి లో పెట్రోల్ బంకు నిర్వహించే GV సుందర్ మాట్లాడుతూ రోజుకు 3000 లీటర్ల పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు జరిపే తమ బంకు వద్ద ప్రజల డిమాండ్ ఏకంగా 10000 లీటర్ల కు చేరుకుంది అని ఇది కేవలం ప్రజల్లో నెలకొన్న ప్యానిక్ సిట్యుయేషన్ వల్లనే తప్ప నిజమైన కొరత కాదని ఆయన అన్నారు. ఆయన మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు కావడం విశేషం. సాధారణ పరిస్థితులను మించి అమ్మకాలు జరగడం వల్లనే సరఫరా చేయలేక కొన్ని చోట్ల బంకులు మూసేస్తున్నట్టు అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/7e819360f9c29593bab14a53bcd37d941777214136693233_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;strong&gt;డీజిల్ కొరతకు కారణం వాళ్ళే &amp;nbsp;: అధికారులు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రధానం గా రాష్ట్రంలో డీజిల్ కొరతకు కారణం ఆక్వా రంగంలో జరిగే &amp;nbsp;డీజిల్ అమ్మకాలే అధికారులు సీయం కు తెలిపారు. ఆక్వా, ఫిషరీస్ రంగంలో డీజిల్ ని డ్రమ్ముల్లో కొనుగోలు చేస్తారు. వారంతా పెట్రోల్ డీజిల్ దొరకదని భయంతో &amp;nbsp;అధికంగా డ్రమ్ముల్లో డీజిల్ కొనుగోలు చేయడం వల్ల &amp;nbsp;మరి డిమాండ్కు తగ్గట్టు బంకులు సరఫరా చేయలేదని దానితో సామాన్య జనం కూడా పెట్రోల్, డీజిల్ దొరకవని భయపడి బంకుల వద్ద బార్లు తీరడంతో &amp;nbsp;సడన్ గా పెరిగిన డిమాండ్ కు తగ్గట్టు సరఫరా చేయలేకపోతున్నాయి బంకులు. మరోవైపు రైతులకు పంటల కోత కాలం కావడంతో ట్రాక్టర్లు, వరి కోత యంత్రాల కు డీజిల్ పెద్ద ఎత్తున కావాలి. వారి నుండి కూడా డిమాండ్ పెరిగింది. ఇవన్నీ కలిపి అనుకోని డిమాండ్ రావడంతో రాష్ట్రంలో ఒక పానిక్ పరిస్థితి ఏర్పడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/6ed2189bc07cdc97ea2f478c0882c4511777214151478233_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;strong&gt;పెట్రోల్ -డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సరఫరా కొరతతో బంకులు మూసివేస్తుండటంపై &amp;nbsp;సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సహా ఇతర ఉన్నతాధికారులతో &amp;nbsp;జరిగిన సమీక్ష లో జిల్లాల కలెక్టర్లు, ఫిషరీస్ అధికారులు వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాలని ప్రజలు అనవసర భయాందోళనలకు లోనవకుండా అవగాహన పెంచాలని మొత్తం పరిస్థితి పై వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని &amp;nbsp;ఆయన అధికారులను ఆదేశించారు. దీనిపై సోమవారం నాడు సీఎం మరోసారి సమీక్ష జరపనున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా పెరిగిన పెట్రోల్ డీజిల్ సరఫరా డిమాండ్ ఫై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/26/db35cd999c87f3089a944a625f83bbaa1777214073995233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh Petrol and Diesel Crisis News: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సంక్షోభం! పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు! అప్రమత్తమైన ప్రభుత్వం కీలక ప్రకటన!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387#respond</comments><pubDate>Sat, 25 Apr 2026 14:00:21 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-fuel-crisis-petrol-diesel-shortage-updates-245387</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Petrol and Diesel Crisis News:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో రాత్రికి రాత్రే ఇంధన కొరత ఉందనే ప్రచారం జోరుగా సాగింది. వాహనదారులు బంకుల వద్దకు పరుగులు పెట్టారు. ఫిల్లింగ్ స్టేషన్స్ వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. భారీ వాహనదారులు రావడంతో చాలా బంకుల నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం రాష్ట్రంలో చమురు కొరత లేదని, ప్రజలు కంగారు పడొద్దని సూచించింది. దీని వల్ల ఉన్న స్టాక్ త్వరగా అయిపోతుందని అవసరమైన వాళ్లకు అందకుండా పోతుందని తెలిపారు. అవసరానికి మించి చమురు స్టాక్ పెట్టుకోవద్దని హితవు పలికింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాల, కృష్ణా వంటి జిల్లాల్లో చమురు కొరత దారుణంగా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. డీజిల్ దొరకదనే భయంతో పెట్రోల్ కోసం కూడా జనం ఎగబడుతున్నారు. చేతిలో ఖాళీ బాటిళ్లు, టిన్&amp;zwnj;లు పట్టుకొని ఇంధనం కోసం బారులు తీరుతున్నారు. ఇది కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మచిలీపట్నంలో దాదాపు అన్ని బంకుల్లో డీజిల్ నిల్వలు లేవనే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని బంకుల్లో మాత్రమే కొద్దిపాటి నిల్వలు ఉండటంతో వాహనదారులకు రేషన్ పద్ధతిలలో ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. ఒక్కో వాహనాన్నికి 500 రూపాయలకు మించి డీజిల్ కొట్టడం లేదు. నందిగామలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కూడా కారుకు పది లీటర్లు, లారీకి 50 లీటర్లు మాత్రమే ఇంధనాన్ని ఫిల్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు రెండు లీటర్ల డీజిల్ కోసమే గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;LIVE | Petrol Crisis in India Iran War Impact | ఇరాన్ యుద్ధంతో భారత్ లో పెట్రో సంక్షోభం? |ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/HolM8NpC-gg&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో రబీ కోతల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో హార్వెస్టర్లు,ట్రాక్టర్లకు డీజిల్ అవసరం. డీజిల్ కొరత కారణంగా కోతలు ఆగిపోతే పంట నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంతోపాటు ఆక్వా రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. రొయ్యలు, చేపల చెరువుల్లో ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్&amp;zwnj; తప్పనిసరి. సరైన సమయంలో ఇంధనం అందకపోవడంతో సాగుపై ప్రతికూల ప్రభావం పడనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో ఒక్కసారిగా ఇంధన కొరత ఏర్పడటానికి కారణం ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఆప్షన్ రద్దు చేయడమే అని తెలుస్తోంది. సాధారణంగా పెట్రోల్ బంకులకు కంపెనీలు ఇంధనాన్ని సరఫరా చేసేటప్పుడు కొంత క్రెడిట్ సదుపాయం కల్పిస్తాయి. అయితే తాజాగా ఈ విధానం మార్చుకోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఫలితంగా కంపెనీలు నుంచి బంకులకు రావాల్సిన సరఫరా తగ్గింది. దీనికి తోడు రబీ సీజన్ కావడంతో డీజిల్ డిమాండ్ పెరగడం కూడా కొరతకు ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;రంగంలోకి దిగిన ప్రభుత్వం&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమస్యను కేవలం ఒక శాఖకు పరిమితం చేయకుండా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులతో నేరుగా చర్చించారు. పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. గత ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి పది శాతం అదనపు ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించాయని వెల్లడించారు. ప్రతి జిల్లాలో పరిస్థితిని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని, ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఏదైనా పెట్రోల్ బంకులో స్టాక్ సమస్య ఉంటే లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే 1967 అనే టోల్&amp;zwnj; ఫ్రీ నెంబర్&amp;zwnj;కు కాల్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ చెప్పారు. ఏపీ ఫ్యూయల్ డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రావి గోపాలకృష్ణ నేతృత్వంలో డీలర్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ సరఫరా చైన్&amp;zwnj;ను సరిచేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వినియోగదారుల ఆవేదన&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;అధికారులు ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. బంకుల వద్ద ఎదురు చూడాల్సి వస్తోందని, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల సరఫరా మెరుగు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే వాహనదారులు ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి చమురు నిల్వ చేసుకోవద్దని సూచిస్తున్నారు. స్టాక్ లేని బంకుల వివరాలు సేకరిస్తున్నామని, &amp;nbsp;తద్వారా లోటు ఉన్న ప్రాంతాలకు తక్షణమే ట్యాంకర్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/25/41df97835a9db4415a9c09139c2014c11777105570145215_original.jpg" width="220"/></item></channel></rss>