<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>amravati</title><atom:link href="https://telugu.abplive.com/amravati/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Sun, 14 Jun 2026 20:51:52 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[AP CM Chandrababu: పల్నాడు పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-announces-5-lakh-exgratia-for-palnadu-boat-tragedy-victims-orders-full-inquiry-250495</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-announces-5-lakh-exgratia-for-palnadu-boat-tragedy-victims-orders-full-inquiry-250495#respond</comments><pubDate>Sun, 14 Jun 2026 20:22:15 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-announces-5-lakh-exgratia-for-palnadu-boat-tragedy-victims-orders-full-inquiry-250495</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచే పల్నాడు జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రమాద వివరాలు, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్&amp;zwnj;గ్రేషియా ప్రకటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ మొత్తాన్ని తక్షణమే బాధిత కుటుంబాలకు అందజేయాలని జిల్లా కలెక్టర్&amp;zwnj;ను ఆదేశించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రమాదంపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పడవ ప్రమాదంపై రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారుల బృందంతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నివారణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఘటనపై తదుపరి తనిఖీలు, సహాయక చర్యల సమన్వయం కోసం విపత్తు నిర్వహణ సంస్థ అధికారి ప్రఖర్ జైన్, సమాచార పౌరసంబంధాల విభాగం డైరెక్టర్ విశ్వనాథ్, పల్నాడు జిల్లా కలెక్టర్లకు సీఎం ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/14/98ea9715a58f7bc50101f67811b909fd1781448383642233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ పడవ ప్రమాదం జరిగింది. కృష్ణా నదిలో ప్రయాణిస్తున్న పడవ అకస్మాత్తుగా ఒక ఇసుక దిబ్బను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గంధం శైను, గంధం సంధ్య, బత్తుల కార్తీక్, కాంతం చైతన్యలు నీటిలో మునిగి చనిపోయినట్లు అధికారులు సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;కు వివరించారు. పడవలో ఉన్న మిగిలిన ఆరుగురు వ్యక్తులను సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు. నది నుంచి వెలికితీసిన నలుగురి మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన వెంటనే వారి బంధువులకు అప్పగిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/janasena-to-hold-crucial-meeting-in-delhi-on-june-15-pawan-kalyan-to-address-national-integrity-and-ideology-250491&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Janasena Meeting In Delhi: సోమవారం ఢిల్లీలో జనసేన విస్తృత స్థాయి సమావేశం.. పవన్ కళ్యాణ్ నిర్ణయానికి కారణమేంటీ ?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అసలేం జరిగిందంటే..&lt;/strong&gt;&lt;br /&gt;అచ్చంపేట: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట మండలం కోనూరులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఒక వేడుకకు హాజరైన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు/యువకులు కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మృతిచెందారు. ఈ సంఘటన కోనూరు గ్రామంలో విషాదాన్ని నింపింది. శుభకార్యానికి వచ్చి, సరదాగా పడవ షికారుకు వెళ్లిన పిల్లలు ఇలా విగతజీవులుగా తిరిగిరావడంతో ఆ కుటుంబంలో గుండెలవిసేలా రోదనలు మిన్నంటాయి.&lt;/p&gt;
&lt;p&gt;స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనూరు గ్రామానికి చెందిన కుంకులగుంట గంగయ్య కొడుకు పిల్లలు ఇద్దరు, అలాగే ఆయన కూతురు పిల్లలు ఇద్దరు ఒకేసారి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను చైతన్య (20), కార్తిక్ (13), సైనీ (11), సంధ్య (9)గా పోలీసులు నిర్ధారించారు. కళ్లముందే నలుగురు పిల్లలు నదిలో మునిగిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు షాక్&amp;zwnj;కు గురయ్యారు. మరణించిన వారిలో ఇద్దరు స్థానిక కోనూరు గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు మరిశెట్టిపాలెం, ఇంకొకరు చిలకలూరిపేటకు చెందినవారిగా బంధువులు గుర్తించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/business/itr-filing-2026-there-are-many-benefits-of-filing-income-tax-return-before-july-31-250446&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అచ్చంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో నుంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అచ్చంపేట సర్కిల్ ఇన్&amp;zwnj;స్పెక్టర్ శ్రీనివాస్ ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పడవ ప్రమాదానికి గల కారణాలు, సామర్థ్యానికి మించి ప్రయాణించారా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/14/c7f6ac483658c59065335dc44cb4fdb01781448308238233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Janasena Meeting In Delhi: సోమవారం ఢిల్లీలో జనసేన విస్తృత స్థాయి సమావేశం.. పవన్ కళ్యాణ్ నిర్ణయానికి కారణమేంటీ ?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/janasena-to-hold-crucial-meeting-in-delhi-on-june-15-pawan-kalyan-to-address-national-integrity-and-ideology-250491</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/janasena-to-hold-crucial-meeting-in-delhi-on-june-15-pawan-kalyan-to-address-national-integrity-and-ideology-250491#respond</comments><pubDate>Sun, 14 Jun 2026 18:59:41 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/janasena-to-hold-crucial-meeting-in-delhi-on-june-15-pawan-kalyan-to-address-national-integrity-and-ideology-250491</guid><description><![CDATA[&lt;p&gt;Janasena Chief Pawan Kalyan | ఢిల్లీ: జనసేన పార్టీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సోమవారం నాడు (జూన్ 15న) ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ &amp;nbsp;అధ్యక్షతన జరగనున్న ఈ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం వంటి ఉన్నత సిద్ధాంతాలతో ప్రయాణిస్తున్న జనసేన పార్టీ.. జాతీయ సమగ్రత దృక్పథంతో &amp;lsquo;సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం&amp;rsquo; అనే థీమ్&amp;zwnj;తో జనసేన ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;జనసేన పార్టీని స్థాపించి పుష్కర కాలం (12 సంవత్సరాలు) పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సమావేశం నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సుదీర్ఘ కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, రాబోయే రోజుల్లో దేశ సమైక్యతపై పార్టీ ఎటువంటి భావజాలంతో ముందుకు వెళ్లబోతోంది అనే విషయాలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ వేదికపై వివరించనున్నారు. అయితే ఏపీలో కాకుండా జాతీయతకు కేంద్ర బిందువైన ఢిల్లీలో ఈ కీలక భేటీ జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఢిల్లీలోని అశోక హోటల్&amp;zwnj;లో జనసేనాని పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సోమవారం ఉదయం ప్రారంభం కానున్న ఈ సమావేశం సాయంత్రం వరకు సాగనుంది.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;15వ తేదీన ఢిల్లీలో జనసేన సమావేశం&lt;br /&gt;&lt;br /&gt;&amp;bull;సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం .. అనే విధానంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ &lt;a href=&quot;https://x.com/PawanKalyan?ref_src=twsrc%5Etfw&quot;&gt;@PawanKalyan&lt;/a&gt; గారు &lt;br /&gt;&lt;br /&gt;జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజధాని&amp;hellip;&lt;/p&gt;
&amp;mdash; JanaSena Party (@JanaSenaParty) &lt;a href=&quot;https://x.com/JanaSenaParty/status/2066053320083689901?ref_src=twsrc%5Etfw&quot;&gt;June 14, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల నేతలు సైతం హాజరు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; ప్రజాప్రతినిధులతో పాటు, నామినేట్ అయిన కార్పొరేషన్ ఛైర్మన్లు, తెలంగాణ రాష్ట్ర ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. వీరితో పాటు ఇటీవల పార్టీలో చేరిన &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt;, తమిళనాడు, కేరళం రాష్ట్రాల ప్రతినిధులను కూడా ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రాంతీయ అకాంక్షలకు విలువ ఇస్తూనే, జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ శక్తిగా ఎలా నిలబడాలనే అంశంపై.. అలాగే వర్తమాన పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల సరళిపై పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/ys-jagan-charges-ncbn-government-mega-dsc-scam-cbi-demand-250419&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;YS Jagan Mohan Reddy: డీఎస్సీపై సీబీఐ విచారణ చేయించాల్సిందే - స్కామర్ల ఆడియో టేప్ బయటపెట్టిన జగన్ !&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/11/14/d93e250d5788963143a82811edff6fe71763093965266313_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Palnadu Crime News: కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి.. ఆరుగుర్ని రక్షించిన గ్రామస్తులు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tragic-boat-capsize-in-krishna-river-4-dies-in-palnadu-district-250478</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tragic-boat-capsize-in-krishna-river-4-dies-in-palnadu-district-250478#respond</comments><pubDate>Sun, 14 Jun 2026 16:47:11 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tragic-boat-capsize-in-krishna-river-4-dies-in-palnadu-district-250478</guid><description><![CDATA[&lt;p&gt;Palnadu Crime News | పల్నాడు జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమరావతి మండలం కోనూరు గ్రామ సమీపంలో కృష్ణా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు నదిలో గల్లంతవగా.. స్థానికులు, పోలీసులు జరిపిన గాలింపు చర్యల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన వారంతా చిన్నపిల్లలు కావడంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మృతులను గంధం సంధ్య (9), గంధం సైనీ (10), బత్తుల కార్తీక్&amp;zwnj; (12)గా అధికారులు గుర్తించారు. కాగా, ప్రమాదంలో కొట్టుకుపోయిన కొనత చైతన్య (28) అనే యువకుడి కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పది మంది బంధువులు కోనూరులో జరిగే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు పడవపై కృష్ణా నది దాటి వెళ్లారు. వేడుక ముగిసిన తరువాత అదే పడవపై తిరుగు ప్రయాణమయ్యారు. నది మధ్యలోకి రాగానే ఒక్కసారిగా పడవ నియంత్రణ కోల్పోయి నీటిలో బోల్తా పడింది. అందులో ఉన్న వారంతా నీట మునిగిపోయారు. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు, గ్రామస్థులు వెంటనే నదిలోకి దూకి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/cockroach-janata-party-stages-massive-protest-at-indira-park-demanding-resignation-of-union-education-minister-250455&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Cockroach Janata Party: ధర్మేంద్ర ప్రధాన్&amp;zwnj;ను అరెస్ట్ చేసి జైలుకు పంపాలి.. హైదరాబాద్&amp;zwnj;లో &amp;lsquo;కాక్రోచ్&amp;lsquo; నిరసనలో ఆకునూరి మురళీ&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లల మృతదేహాలు వెలికితీశారు. ప్రమాద తీవ్రతను బట్టి గజ ఈతగాళ్లను రంగంలోకి దించి, గల్లంతైన చైతన్య కోసం కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు కళ్లముందే నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో వారి బాధ వర్ణణాతీతం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పాపికొండలు యాత్రకు విరామం..&lt;/strong&gt;&lt;br /&gt;అమరావతి: పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. గోదావరి నదిలో పర్యాటక బోట్ల నిర్వహణ, ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నిషేధ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇటీవల నదిలో చోటుచేసుకున్న ఒక ప్రమాదకర సంఘటన ఆధారంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ నెల 12వ తేదీన 89 మంది పర్యాటకులతో పాపికొండల వైపు వెళ్తున్న పర్యాటక పడవలో అకస్మాత్తుగా తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ పడవ దేవిపట్నం సమీపంలో గోదావరి నది ఉధృతి మధ్యలోనే నిలిచిపోయింది. నడి నదిలో పడవ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై, ప్రత్యేక రెస్క్యూ బోట్ల సహాయంతో పడవలోని పర్యాటకులను ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read :&amp;nbsp;&lt;a title=&quot;Sejal Pawar: ప్రైవేట్ పార్ట్స్, శవాలపై జోకులా... ఎంబీబీఎస్ స్టూడెంట్ సెజల్ పవార్&amp;zwnj;కు మెడికల్ కాలేజ్ షాక్&amp;zwnj;&quot; href=&quot;https://telugu.abplive.com/news/india/mbbs-student-sejal-pawar-suspended-sent-on-15-day-forced-leave-after-viral-cadaver-remarks-250458&quot; target=&quot;_self&quot;&gt;Sejal Pawar: ప్రైవేట్ పార్ట్స్, శవాలపై జోకులా... ఎంబీబీఎస్ స్టూడెంట్ సెజల్ పవార్&amp;zwnj;కు మెడికల్ కాలేజ్ షాక్&amp;zwnj;&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్.. నదిలో తిరుగుతున్న పర్యాటక బోట్ల ఫిట్&amp;zwnj;నెస్, లైసెన్స్&amp;zwnj;లపై సమగ్ర విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పడవను స్వాధీనం చేసుకున్న అధికారులు, దాని సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాలపై తనిఖీలను ముమ్మరం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/business/itr-filing-2026-there-are-many-benefits-of-filing-income-tax-return-before-july-31-250446&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ బోటు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని బోట్లకు మాత్రమే ఈ నిలిపివేత వర్తిస్తుంది. తెలంగాణలోని భద్రాచలం మీదుగా కునవరం నుండి పాపికొండల శ్రేణిలోకి ప్రవేశించే పడవ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/14/4b77510ae4228ba80734729ddc1f03f51781435579264233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351#respond</comments><pubDate>Sat, 13 Jun 2026 10:36:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Today News Updates | టుడే లేటెస్ట్ న్యూస్ అప్&amp;zwnj;డేట్స్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;Jnaneshwari Missing Case : తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి&lt;/h2&gt;
&lt;p&gt;Jnaneshwari Missing Case : తునిలో ఏడు రోజులు కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో విషాదం నెలకొంది. పాప కోసం వెతికేందుకు ఆధారమైన పెంపుడు కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో దర్యాప్తు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై పోలీసులు డైలమాలో పెడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Jeedimetla Crime News: జీడిమెట్లలో బంగ్లాదేశ్ జాతీయులు అరెస్ట్!&lt;/h2&gt;
&lt;p&gt;Jeedimetla Crime News: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో అక్రమంగా నివసిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారి వద్ద భారత్&amp;zwnj;లో నివసించేందుకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పాస్&amp;zwnj;పోర్టులు, వీసాలు లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేవని పోలీసులు వెల్లడించారు. వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు వారిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్&amp;zwnj;కు తరలిస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తైన అనంతరం వారిని బంగ్లాదేశ్&amp;zwnj;కు పంపిస్తారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Crime News: సనత్ నగర్&amp;zwnj;లో మహిళా పైలెట్&amp;zwnj;కు వేధింపులు- ఫిట్నెస్ మేనేజర్&amp;zwnj;పై ఫిర్యాదు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Crime News: Cult జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్ పై మహిళా పైలెట్ ఫిర్యాదు చేశారు. జిమ్ ట్రైనింగ్ పేరుతో పైలెట్ ను లోబర్చుకునేందుకు ప్రయత్నించిన ట్రైనర్ సంతోష్ గౌడ్. ఒక రాత్రి తనతో గడపాలని పైలెట్ పై ఒత్తిడి తెచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్న పైలెట్&amp;zwnj;. సంతోష్ గౌడ్ కు అతడి గర్ల్ ఫ్రెండ్ రజినీ కూడా సహకరించిందని వెల్లడించారు. ఇద్దరితో ఒకేసారి ప్రైవేటుగా కలిసి ఉండటం సంతోష్ ఫాంటసీ అని పైలెట్&amp;zwnj;ను ఒప్పించేందుకు వేధించిందని ఫిర్యాదులో తెలిపింది. పైలెట్ ఒప్పుకోకపోవడంతో instagramలో అసభ్యకర మెసేజ్&amp;zwnj;లు పెట్టడం మొదలు పెట్టారు. దీంత పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chandra Babu Latest News: రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన&lt;/h2&gt;
&lt;p&gt;Chandra Babu Latest News: రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సింగపూర్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అమరావతి అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పర్యటన ఉంటుంది. పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తారు. పర్యటన అనంతరం 16 వతేది అర్ధరాత్రి రాష్ట్రానికి తిరిగి చేరుకోనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Andhra Pradesh Latest News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Andhra Pradesh Latest News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి &lt;a title=&quot;నారా లోకేశ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Nara-Lokesh&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నారా లోకేశ్&lt;/a&gt;, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్లు ఉపయోగించి నమ్మించిన కేటుగాడు. విశాఖ రేసపువాని పాలెంకు చెందిన బొదిరెడ్ల శ్రీనివాసరెడ్డి నుంచి 80వేల రూపాయలు వసూలు చేశాడు. పార్కు అభివృద్ధిపై &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ఫేస్&amp;zwnj;బుక్ ఖాతాలో పోస్టు చేసిన తర్వాత మోసగాడి నుంచి కాల్స్ వచ్చాయి. &quot;లోకేశ్&amp;zwnj;పై తప్పుడు కామెంట్ చేశావు.. సమస్య పరిష్కారం నా బాధ్యత&quot; అంటూ దేవినేని ఉమా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డాడు. రెండు రోజుల పాటు వరుసగా కాల్స్ చేసి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు పేర్లు ప్రస్తావించిన నిందితుడు. సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; మాట్లాడుతున్నారంటూ మరో వాట్సాప్ కాల్ చేశాడు. బాధితుడిని పూర్తిగా నమ్మించిన మోసం చేశాడు. స్కానర్ పంపించి రూ.80 వేల నగదు బదిలీ చేయించుకున్నాడు. &quot;జీవీఎంసీ కమిషనర్ నుంచి ఫోన్ వస్తుంది.. పని పూర్తవుతుంది&quot; అంటూ చివరిగా కాల్ చేశాడు. మరుసటి రోజు &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt; డీపీ తొలగించడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Falaknuma Express Cancelled: హౌరా- సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్&amp;zwnj;నుమా ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj; రద్దు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Falaknuma Express Cancelled: హౌరా- సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్&amp;zwnj;నుమా ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj; రద్దు చేశారు. ఖరగ్&amp;zwnj;పూర్ డివిజన్&amp;zwnj;లో చేపట్టిన ట్రాక్, సిగ్నలింగ్ పనులు కారణంగా రద్దు చేశారు. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు పది రోజుల పాటు 12704, 12703 రెండు ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj;లను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Latest News: హైదరాబాద్&amp;zwnj;లో ల్యాండ్ అయిన లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు!&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Latest News: ఫ్రాంక్&amp;zwnj;ఫర్డ్ నుంచి శంషాబాద్&amp;zwnj;కు వచ్చిన లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో బాంబు ఉందని, ల్యాండ్ అయ్యేలోపు పేలుతుందని బెదిరింపు ఈ-మెయిల్ అందింది. బాంబు బెదిరింపుతో శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం ఎలాంటి బాంబులేదని తేల్చిన అధికారులు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/13/3808c11b5012f60c8471f1c4dacd67eb1781326270437215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!]]></title><link>https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347</link><comments>https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347#respond</comments><pubDate>Sat, 13 Jun 2026 09:15:36 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347</guid><description><![CDATA[&lt;ul&gt;
&lt;li&gt;తెలంగాణలోని హైదరాబాద్&amp;zwnj;సహా లు జిల్లాలు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హైదరాబాద్&amp;zwnj;లో కుండపోత వర్షం కారణంగా ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. హైదరాబాద్&amp;zwnj;్ వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తం చేసింది. ముఖ్యంగా అర్థరాత్రి వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో ప్రభావిత ప్రాంతాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మహబూబాబాద్&amp;zwnj;, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్&amp;zwnj;, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో వాన తీవ్రత అధికంగా ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాలకు కూడా వర్ష సూచన ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హైదరాబాద్&amp;zwnj;లో రోడ్లన్నీ జలమయం&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళలో ఆకాశం మేఘావృతమై కుండపోత వర్షం కురిసింది. ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానకు నగరంలోని రహదారులన్నీ జలమయమ్యాయి. ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్&amp;zwnj; వంటి ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ట్రాఫిక్ చిక్కులు&lt;/h2&gt;
&lt;p&gt;బేగంపేట, ప్యాట్నీ సెంటర్, జేబీఎస్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నాగర్&amp;zwnj; కర్నూల్, మహబూబ్&amp;zwnj;నగ్, గద్వాల్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది . సిద్ధిపేట, సిరిసిల్ల, భువనగిరి కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో కూడా ఉరుముల వర్షం పడవచ్చు. సంగారెడ్డి, మేడ్చల్ పరిసరాల్లో కూడా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పిడుగుల వాన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వాసులను కూడా అమరావతి వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అరకు, అనంతగిరి, బొబ్బిలి, సాలూరు, వంటి ప్రాంతాల్లో ప్రజలకు బయటకు రాకూడదని సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లో గంటకు 40-50కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా. పిడుగులు పడే అవకాశం ఉందని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రధానంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో వాతావరణం మరింత ఆందోళనకరంగా ఉంది.&amp;nbsp;వాతావరణంలో ఏర్పడిన ద్రోణి, గాలుల కలయిక వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. వేసవి తాపం తర్వాత ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు మారడం వల్ల మేఘాలు వేగంగా కేంద్రీకృతమయ్యాయి. దీని వల్ల తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుత సమాచారం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వర్షాల తీవ్ర కొనసాగవచ్చు. వచ్చే 24 గంటలపాటు అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా వాతావరణ అప్&amp;zwnj;డేట్స్ చూసుకొని బయల్దేరడం మంచిది.&amp;nbsp;లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ అధికారుల సూచనలు పాటించాలి. వాహనదారులు మ్యాన్ హోల్స్&amp;zwnj; , నీరు నిలిచే ప్రాంతాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిడుగుల సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం తగ్గించాలి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/13/7b066af41b2b3940ce08e1640f929ac21781322189897215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nara Lokesh Fires on YS Jagan: జగన్ పేరులో 'జీ' అంటే గొడ్డలి.. ఆయనకి సీసీడీ అనే జబ్బువల్లే ఈ ప్రవర్తన: నారా లోకేష్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/in-ys-jagans-name-g-stands-for-goddali-nara-lokesh-attacks-ysrcp-chief-over-factionalism-and-misrule-250285</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/in-ys-jagans-name-g-stands-for-goddali-nara-lokesh-attacks-ysrcp-chief-over-factionalism-and-misrule-250285#respond</comments><pubDate>Fri, 12 Jun 2026 13:37:35 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/in-ys-jagans-name-g-stands-for-goddali-nara-lokesh-attacks-ysrcp-chief-over-factionalism-and-misrule-250285</guid><description><![CDATA[&lt;p&gt;తిరుపతి: ఏపీలోని కూటమి ప్రభుత్వ నినాదం ఒక్కటే.. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. దేశంలోకి వచ్చిన ప్రతివందలో 25శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కే వచ్చాయన్నారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి పెద్ద సంస్థలు ఉత్తరాంధ్రకు క్యూ కట్టాయని, రాజధాని ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతమవుతోందని పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారా లోకేష్ మాట్లాడూతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ తీరుపై, ఆయన పరిపాలనపై నిప్పులు చెరిగారు. మనది గూగుల్... వాళ్లది గొడ్డలి. మనది ఫైటర్ జెట్స్... వాళ్లది ఫ్యాక్షన్ అని ఎద్దేవా చేశారు. మనది కియా... వాళ్లది కిడ్నాప్. మనది అభివృద్ధి... వాళ్లది విధ్వంసం. మనది బుల్లెట్... వాళ్లవి బూతులు. మనది మహిళలకు 33% రిజర్వేషన్, వాళ్లది సొంత తల్లిని, చెల్లిని గెంటేయడం. జగన్ అనే పేరులో ఉన్న జీ ని జెన్ జీ అనుకుంటున్నాడు. కానీ Jagan లో ఉన్న జీ అంటే గొడ్డలి అని సెటైర్లు వేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కూటమి రెండేళ్ల పాలనలో సంక్షేమం..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నారా లోకేష్ ఇంకా మాట్లాడుతూ.. &amp;lsquo;ప్రజా ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సుపరిపాలన అందించాం. అన్నీ చేసేశామని కాలర్ ఎగరేయడం లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రూ.2వేల పెన్షన్ ఒకేసారి రూ.4వేలకు పెంచాం. అన్నా క్యాంటీన్లు, డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేశాం. 6వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేశాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. చేనేతన్నలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించాం. ఆటోవాలా, మత్స్యకార సేవలో, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి ఉచిత బస్సు, దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలండర్ల అందజేశాం. ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం వంటివి అమలు చేశామన్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/UgXi6KAtGQA?si=bUaRl6qXcHhTiBMd&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆయనకు సీసీడీ జబ్బు ఉంది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;జగన్ కి సీసీడీ అనే జబ్బు ఉంది. సీసీడీ అంటే క్రెడిట్ చోరీ డిజార్డర్ అని అందరికీ తెలుసు. మేము కష్టపడి గూగుల్ తీసుకువస్తే... ప్రెస్ మీట్ పెట్టి వాళ్ల వల్లనే గూగుల్ వచ్చింది అన్నారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది అని పేపర్ లో వస్తే.. రావడం లేదు అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దాని భూమి పూజ తర్వాత నేనే తెచ్చాను అని ప్రెస్ మీట్ పెట్టి మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఇంకా కొంచెం టైమ్ ఇస్తే ఆగస్ట్ 15న ప్రెస్ మీట్ పెట్టి భారత దేశానికి స్వతంత్రం తెచ్చింది మా తాత అని ప్రకటిస్తాడు జగన్. జగన్ తెచ్చిన కంపెనీలు కొన్ని ఉన్నాయి, అవి ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ అని&amp;rsquo; లోకేష్ అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అపట్లో టీచర్లు కొట్టారనే జగన్ కు కోపం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;lsquo; 10వ తరగతి పేపర్ లీక్ లో దొరికితే వాళ్ల టీచర్లు జగన్ ను చితగ్గొట్టారు. అందుకే జగన్ కి టీచర్స్ అంటే కోపం. ఉపాధ్యాయులను మద్యం దుకాణాలు ముందు నిలబెట్టిన చరిత్ర జగన్ ది. డీఎస్సీ ని అడ్డుకోడానికి 226 కేసులు వేశారు. 150 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 పోస్టులు భర్తీచేశాం. ఇందులో ఏదో జరిగిందని బురద జల్లుతున్నారు. ఈ విషయంలో జగన్ నన్ను, సీబీఎన్ గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లను ప్రశ్నిస్తున్నారు. జగన్ మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డీఎస్సీని ఆపలేరు. నేను పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాను. జగన్ కి కనీసం దేశం భక్తి కూడా లేదు. మేము సాగర్ డిఫెన్స్ కంపెనీ తీసుకొస్తే దాని మీద కూడా నకిలీ ప్రచారం చేశారు. సాగర్ రక్షణ సంస్థ దేశ రక్షణ కోసం బోట్లు తయారు చేస్తుంది. కనీసం 1000 మంది మత్స్యకార పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందుకు సాగర్ సంస్థను మేము తీసుకొని వస్తే అనేక ఆరోపణలు చేసి ఆ కంపెనీని కూడా తరిమేయాలని ప్రయత్నించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;స్టీల్ ప్లాంట్ ను కాపాడిన చరిత్ర ఎన్డీయేది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంటే రెండుసార్లు కాపాడిన చరిత్ర ఎన్డీయేది. స్టీల్ ప్లాంట్ క్లోజ్ చేసి అక్కడ రాజధాని కడదామనే ఆలోచన మీది. మొన్న స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. కొంత మంది కార్మికులు చనిపోయారు. చనిపోయిన పర్మినెంట్ ఉద్యోగి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం రూ.2కోట్లు ఇస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి ఒకకోటి ఇస్తుంది. అంతే కాకుండా పర్మినెంట్ జాబ్ కుడా మేము ఇస్తున్నాము. ఎవరైనా ఎక్కువ ఇవ్వమని అడగొచ్చు. కానీ, &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; కోటి ఇవ్వమని డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నమో వల్లే మనకు గౌరవం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనకి గౌరవం దక్కుతుంది. ప్రపంచం మన వైపు చూస్తుంది. దానికి కారణం మన ప్రధాని నమో... &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt;. &amp;nbsp;ఆయన రికార్డ్స్ బద్దలు కొట్టడం ఎవరి వల్లా సాధ్యంకాదు. దేశం మొత్తం నమో అంటే నరేంద్ర మోడీ. ఏపీలో మాత్రం నమో అంటే నాయుడుజీ, మోడీజీ. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి. &amp;nbsp;కానీ, ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరానికి నిధులు, ఫైటర్ జెట్, AMCA ప్రాజెక్ట్ వచ్చాయి. త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ ని డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ తీసుకురాబోతోందని&amp;rsquo; మంత్రి లోకేష్ చెప్పారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/12/61894c7074f755d2fc06435bbba2fd2c1781250998066233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nara Lokesh Speech: రాజకీయాల్లో విరాట్ కోహ్లీ చంద్రబాబు.. అహంకారంతో వైసీపీ 11 సీట్లకు పడిపోయింది: నారా లోకేష్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/mission-rayalaseema-worth-rs-1-lakh-crore-to-launch-says-nara-lokesh-at-ndas-2-year-celebration-in-andhra-pradesh-250281</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/mission-rayalaseema-worth-rs-1-lakh-crore-to-launch-says-nara-lokesh-at-ndas-2-year-celebration-in-andhra-pradesh-250281#respond</comments><pubDate>Fri, 12 Jun 2026 12:57:43 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/mission-rayalaseema-worth-rs-1-lakh-crore-to-launch-says-nara-lokesh-at-ndas-2-year-celebration-in-andhra-pradesh-250281</guid><description><![CDATA[&lt;p&gt;NDA 2 Year Ruling In Andhra Pradesh | తిరుపతి: రాయలసీమను రాయల్ సీమగా మార్చడమే ఎన్డీయే లక్ష్యమని, లక్ష కోట్లతో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతోందని ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి లోకేష్ హాజరయ్యారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... &amp;lsquo;రాయల్ ఎన్ ఫీల్డ్, క్యారియర్, ఎల్ జీ, రిలయన్స్ సీమకే వచ్చాయి. ఇది రాయలసీమపై మాకున్న నిబద్ధత. టీడీపీ, &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt;, &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt;... మనది పెద్ద కుటుంబం. ఇగోలు వద్దు, ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలి. అహంకారం వద్దు... అహంకారం వల్లే వాళ్లకి 151 - 11 అయ్యాయి. ప్రజల్లోకి చేసిన, చేస్తున్న మంచి పనులు చెబుతామని&amp;rsquo; మంత్రి లోకేష్ పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రజాప్రభుత్వంలో ప్రశాంతంగా ప్రజలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం రెండేళ్ళు పూర్తిచేసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రశాంతత వచ్చింది. దాడులు లేవు, జేసీబీలు, కబ్జాలు, హత్యలు, బెదిరింపులు, బూతులు కూడా లేవు. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది... ప్రశాంతంగా ఉన్నారు. తిరుపతి వచ్చిన తరువాత నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే చంద్రగిరి గడ్డపై ఒక మాట చెప్పాను. వెంకన్న చాలా పవర్ ఫుల్... ాయనతో పెట్టుకోవద్దు. మాడి మసై పోతావు అని &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; కి చెప్పాను. డైరెక్ట్ గా స్వామితోనే పెట్టుకున్నారు. 2024లో ఏం జరిగిందో అంతా చూశారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావుకి సీమ అంటే ప్రేమ. రాయలసీమకు కరువు వస్తే జోలె పట్టి ప్రజలను ఆదుకుంది ఎన్టీఆర్. తెలుగు గంగ, గాలేరు - నగరి ప్రాజెక్ట్స్ రూపకల్పన చేసింది ఆయనే. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, 50 హార్స్ పవర్ విద్యుత్, తిరుమలలో నిత్య అన్నదానం ప్రారంభించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/UgXi6KAtGQA?si=RgO3U2BiAu8GkNTE&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రాజకీయాల్లో విరాట్ కోహ్లీ సీబీఎన్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు. అవతల వైపు బౌలర్లు మారతారు తప్ప ఇటు వైపు ఒకే ఒక్క బ్యాట్స్&amp;zwnj;మన్ సీబీఎన్. అటువైపు బౌలర్ ఎవరైనా ఇటు సూపర్ సిక్స్ కొట్టేది మాత్రం సీబీఎన్. రాయలసీమను రాయల్ సీమగా మార్చేస్తున్నారు.&amp;nbsp; అప్పుడు కియా... ఇప్పుడు రాయల్ ఎన్2ఫీల్డ్. డ్రిప్ ఇరిగేషన్ తో సీమలో బంగారం పండేలా చేశారు. హంద్రీ - నీవా సుజల స్రవంతి ద్వారా కుప్పానికి నీళ్లు ఇచ్చారు. పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చింది సీబీఎన్. ఇప్పుడు లక్షకోట్లతో మిషన్ రాయలసీమ స్టార్ట్ చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/high-tension-in-tadipatri-ysrcp-leader-kethireddy-pedda-reddy-detained-by-police-250276&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;High Tension in Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్.. భారీగా పోలీసు బందోబస్తు!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రజలే వారిని రఫ్పాడిస్తారు...&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;2019 నుండి 2024 వరకు గొడ్డలి పార్టీ పరిపాలన చూశాం. బీసీ బిడ్డ అమర్&amp;zwnj;నాథ్ గౌడ్ పై పెట్రోలు పోసి చంపేశారు. దళిత వైద్యుడు సుధాకర్ ని పిచ్చోడని ముద్ర వేసి చంపేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసి ఏకంగా డోర్ డెలివరీ చేశారు. అబ్దుల్ సలామ్ కుటుంబంతో పాటు సామూహికంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. కుటుంబాన్ని విడిచి మిస్బా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; జెండా లేకుండా చేస్తామన్నారు. ప్రజలే వాళ్ల జెండా పీకేశారు. వై నాట్ 175 అన్నారు. ప్రజలు టీమ్ 11 ఇచ్చారు. వాళ్లు సిద్ధమంటే .. ప్రజలు యుద్ధం అన్నారు. మమ్మల్ని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వం అన్నారు, ప్రజలే వాళ్లని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశారు. ఇప్పుడు రప్పా రప్పా అంటున్నారు &amp;ndash; ప్రజలే వాళ్లను రఫ్పాడిస్తారని&amp;rsquo; మంత్రి లోకేష్ అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/12/6119c511397f16b928b5d0dedbe4f8771781248980609233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Annadata Sukhibhava Status: ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?]]></title><link>https://telugu.abplive.com/agriculture/andhra-pradesh-annadata-sukhibhava-farmer-investment-support-scheme-2026-status-updates-250090</link><comments>https://telugu.abplive.com/agriculture/andhra-pradesh-annadata-sukhibhava-farmer-investment-support-scheme-2026-status-updates-250090#respond</comments><pubDate>Wed, 10 Jun 2026 17:29:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/andhra-pradesh-annadata-sukhibhava-farmer-investment-support-scheme-2026-status-updates-250090</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Annadata Sukhibhava Status:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గతంలో ఉన్న పెట్టుబడి సాయం పథకాలను పునర్వ్యవస్థీకరించి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సాధారణంగా వ్యవసాయం అంటేనే పెట్టుబడితో కూడిన రిస్క్&amp;zwnj;. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతుకు అడుగడుగునా ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలను గుర్తించి, సకాలంలో పెట్టుబడి సాయంతో అందిస్తే సాగు లాభసాటిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏటా ఇచ్చే ఆర్థిక సాయాన్ని 20వేలకు పెంచుతూ గత ఏడాది &amp;nbsp;నుంచి నగదు ఇస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో సుమారు 46.85 లక్షల మంది రైతు కుటుంబాలకు సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. ఇలాంటి తరుణంలో రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు పెట్టుబడి సాయం ఒక రక్షణ కవచంలా పని చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను భారీగా జోడించి ఈ అన్నదాత సుఖీభవను రూపొందించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి?&lt;/h2&gt;
&lt;p&gt;ప్రస్తుతం రైతులంతా 2026-27 వ్యవసాయం సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్&amp;zwnj; సీజన్ మొదటి విడత కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ లేదా జులై నెలలో ఈ నిధులు విడుదల చేయడానికి వ్యవసాయం శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సాధారణంగా జూన్ నెలలో వర్షాలు మొదలై విత్తనాలు వేసే సమయం కాబట్టి, ఈ సమయంలో ఇచ్చే సాయం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. క్షేత్రస్థాయిలో అర్హులైన రైతుల జాబితా రూపకల్పన, ఈకేవైసీ ప్రక్రియను, రెవెన్యూ భూ రికార్డుల పరిశీలన ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గత ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే చివరి విడత నిధులను ప్రభుత్వం మార్చి 13న ఉగాది కానుకగా విజయవంతంగా పంపిణీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పథకం కింద రైతులకు అందే ఇరవై వేలు ఒకేసారి కాకుండా సాగు అవసరాలకు అనుగుణంగా మూడు విడతల్లో అందుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;table style=&quot;border-collapse: collapse; width: 100%; height: 88px;&quot; border=&quot;1&quot;&gt;
&lt;tbody&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;విడత &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;పంపిణీ సమయం&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;మొత్తం&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ఉద్దేశం&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;మొదటి విడత(ఖరీఫ్)&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;జూన్/జులై&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;7000/7500&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;విత్తనాలు, ఎరువుల కొనుగోలు&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;రెండో విడత(రబీ)&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;అక్టోబర్&amp;zwnj;/నవంబర్&amp;zwnj;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;6000/7000&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;శీతాకాల పంటల సాగుకు సాయం&amp;nbsp;&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;మూడో విడత(సమ్మర్) &amp;nbsp;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ఫిబ్రవరి/మార్చి&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;6000&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ముగింపు విడత(పీఎం కిసాన్&amp;zwnj;తో కలిపి)&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;/tbody&gt;
&lt;/table&gt;
&lt;p&gt;గత విడతలో సుమారు 46.85 లక్షల మంది రైతులు 6000 చొప్పున లబ్ధి పొందారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మీ పేమెంట్ స్టేటస్&amp;zwnj;, అర్హత ఎలా చెక్ చేయాలి?&lt;/h2&gt;
&lt;p&gt;సాంకేతికతను జోడించి ప్రభుత్వం ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మార్చింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీ మొబైల్&amp;zwnj; ద్వారా స్టాటస్ తెలుసుకోవచ్చు. ముందు అధికారిక annadathasukhibhava.ap.gov.in పోర్టల్&amp;zwnj;ను సందర్శించాలి. హోమ్&amp;zwnj; పేజీలో కనిపించే Know Your Status లేదా Beneficiary Detailsపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్&amp;zwnj;ను ఎంటర్ చేయాలి. మీ మొబైల్&amp;zwnj;కు వచ్చే వన్&amp;zwnj;టైమ&amp;zwnj; పాస్&amp;zwnj;వర్డ్&amp;zwnj;ని ఎంటర్ చేసి సబ్మిట్&amp;zwnj; చేస్తే, మీ పేమెంట్&amp;zwnj; విజయవంతమైందా లేదా పెండింగ్&amp;zwnj;లో ఉందా అనేది స్పష్టంగా కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నిధులు మీ ఖాతాలో కొన్ని విషయాలు చెక్ చేయాలి&lt;/h2&gt;
&lt;p&gt;మీ ఆధార్ నెంబర్ తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాకు, మీ భూమి రికార్డులకు లింక్ అయ్యి ఉండాలి. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు అర్హులై ఉండి కూడా జాబితాలో పేరు లేకపోయినా, లేదా సాంకేతిక సమస్యలు ఎదురైనా వెంటనే మీ గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు భరోసా కల్పించడమే కాకుండా, వ్యవసాయాన్ని ఒక గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/10/493d2f07020eb899c755faebdde098111781092695015215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-deputy-cm-pawan-kalyan-extends-warm-birthday-wishes-to-mla-nandamuri-balakrishna-250054</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-deputy-cm-pawan-kalyan-extends-warm-birthday-wishes-to-mla-nandamuri-balakrishna-250054#respond</comments><pubDate>Wed, 10 Jun 2026 10:46:29 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-deputy-cm-pawan-kalyan-extends-warm-birthday-wishes-to-mla-nandamuri-balakrishna-250054</guid><description><![CDATA[&lt;p&gt;Happy Birthday Balakrishna | అమరావతి: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణ సినీ, రాజకీయ, సామాజిక రంగాల్లో సాధిస్తున్న విజయాలను కొనియాడుతూ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. బాలకృష్ణను తన ఆప్తుడిగా పేర్కొంటూ ఆయన ప్రస్థానాన్ని అభినందించారు.&lt;/p&gt;
&lt;p&gt;&quot;సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు&quot; అని చంద్రబాబు విషెస్ తెలిపారు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ కోట్ల మందిని అలరిస్తున్న బాలకృష్ణ.. ఇటు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేయడం అభినందనీయమని కొనియాడారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;&lt;a href=&quot;https://x.com/hashtag/HappyBirthdayNBK?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#HappyBirthdayNBK&lt;/a&gt; &lt;br /&gt;సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో&amp;hellip; &lt;a href=&quot;https://t.co/JZV5Fj4iv8&quot;&gt;pic.twitter.com/JZV5Fj4iv8&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; N Chandrababu Naidu (@ncbn) &lt;a href=&quot;https://x.com/ncbn/status/2064556891704004803?ref_src=twsrc%5Etfw&quot;&gt;June 10, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ముఖ్యంగా తన మాతృమూర్తి జ్ఞాపకార్థం నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్&amp;zwnj;గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, మరోవైపు హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ బాలకృష్ణ సాగిస్తున్న జీవనయానం నిరంతరాయంగా కొనసాగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఆ భగవంతుడు బాలయ్యకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ... నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఆయనపై కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema/balakrishna-birthday-special-from-superstar-to-servant-leader-lesser-known-interesting-facts-make-him-real-life-hero-250049&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Balakrishna: రియల్ లైఫ్&amp;zwnj;లోనూ బాలకృష్ణ హీరోయే... నందమూరి నాయకుడి జీవితంలో సంథింగ్ స్పెషల్ మూమెంట్స్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్&lt;/strong&gt;&lt;br /&gt;హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ కథానాయకుడిగా వెండితెరపై మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని, ప్రజాప్రతినిధిగా ప్రజలకు మరిన్ని అద్భుతమైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. బాలకృష్ణకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఎనలేని సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ఆత్మీయ పోస్ట్ చేశారు&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;ప్రముఖ కథానాయకుడు, హిందూపురం శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ బాలకృష్ణ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి&amp;hellip;&lt;/p&gt;
&amp;mdash; Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) &lt;a href=&quot;https://x.com/APDeputyCMO/status/2064562253396054362?ref_src=twsrc%5Etfw&quot;&gt;June 10, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;Also Read&lt;strong&gt;:&amp;nbsp;&lt;a title=&quot;Bharathiraja Passed Away - బ్రేకింగ్ న్యూస్... సీనియర్ తమిళ్ దర్శకుడు భారతీరాజా మృతి - కోలీవుడ్&amp;zwnj;లో విషాదం&quot; href=&quot;https://telugu.abplive.com/entertainment/cinema/bharathiraja-passed-away-legendary-tamil-director-padma-shri-awardee-dies-in-chennai-at-84-telugu-news-250041&quot; target=&quot;_self&quot;&gt;Bharathiraja Passed Away - బ్రేకింగ్ న్యూస్... సీనియర్ తమిళ్ దర్శకుడు భారతీరాజా మృతి - కోలీవుడ్&amp;zwnj;లో విషాదం&lt;/a&gt;&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/10/f8ea4aa43f61ae69bfcdac4b745ea3ca1781068224278233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/vizag-steel-plant-tragedy-two-blasts-within-minutes-inside-sms-units-8-workers-died-250038</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/vizag-steel-plant-tragedy-two-blasts-within-minutes-inside-sms-units-8-workers-died-250038#respond</comments><pubDate>Wed, 10 Jun 2026 07:46:50 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విశాఖపట్నం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/vizag-steel-plant-tragedy-two-blasts-within-minutes-inside-sms-units-8-workers-died-250038</guid><description><![CDATA[&lt;p&gt;విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సోమవారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ జరిగింది ఒక ప్రమాదం కాదు.. అరగంట వ్యవధిలో ఒకే రకమైన రెండు ప్రమాదాలు జరిగాయి. స్టీల్ మెల్ట్ షాప్ (SMS-1) లో భారీ పేలుడు జరిగి 8 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. అంతకు ముందే ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj;-2 లోనూ సరిగ్గా అలాంటి పేలుడు ఘటన సంభవించింది. అదృష్టవశాత్తూ ఎవరికి ఏం కాలేదు. కానీ అంతలోనే ఎస్ఎంఎస్1లో పేలుడుతో విస్ఫోటనం జరిగి ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj;-1, ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj;-2లలో ఒకేసారి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని కార్మికులు, సిబ్బంది తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/10/4517bd846a44862df2d302406e3dcbc41781057457049233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;సోమవారం సాయంత్రం దాదాపు 3:57 గంటల సమయంలో ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj;-2 విభాగంలో కన్వర్టర్ నుంచి సెకండరీ మెటలర్జీకి లాడిల్ (ఉక్కు ద్రవపు పాత్ర) వచ్చే క్రమంలో క్రేన్&amp;zwnj;తో పైకి ఎత్తుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 60 టన్నుల మరుగుతున్న ఉక్కు ద్రవం కింద పోయింది. అక్కడ పనిచేస్తున్న నలుగురు పర్మినెంట్ ఉద్యోగులు, ఇద్దరు ఇన్&amp;zwnj;ఛార్జ్&amp;zwnj;లు, దాదాపు 10 మంది కలాసీలు కలిపి మొత్తం 16 మంది కార్మికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఏం జరిగిందా అని తోటి ఉద్యోగులు టెన్షన్ పడుతున్న సమయంలో తాము మృత్యుంజయులం అంటూ వారు సహోద్యోగుల &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt; గ్రూపుల్లో పెట్టిన మెసేజ్&amp;zwnj;లు చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తప్పిపోయిందని సంతోషించారు. కానీ, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/timVGic7eLM?si=mNepXFII7qEAxGqm&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అరగంటలోనే మరో విభాగంలో పేలుడు.. 8 మంది దుర్మరణం&lt;/strong&gt;&lt;br /&gt;విశాఖ స్టీల్ ప్లాంట్&amp;zwnj;లో ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj;-2 ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే, అంటే సాయంత్రం దాదాపు 4:25 గంటల ప్రాంతంలో ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj;-1 విభాగంలో కంటిన్యూ క్యాస్టింగ్ డిపార్ట్&amp;zwnj;మెంట్ నుండి మిషన్-2కు ఉక్కు ద్రవాన్ని పంపుతుండగా మరో భారీ పేలుడు సంభవించింది. దాదాపు 1500 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఉక్కు ద్రవం మీద పడటం, వేడి ఎక్కవగా ఉండటంతో ఎనిమిది మంది కార్మికులు మరణించారు. ద్రవపు ఉక్కు నుంచి గ్యాస్&amp;zwnj;ను పూర్తిగా తొలగించకుండా పంపడం వల్లే లాడిల్&amp;zwnj;లో ప్రెజర్ పెరిగి పేలిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/10/58b593ea8afa1e650d9991b7782ddc7d1781057487487233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;భద్రతా నిబంధనలపై 6 నెలల ముందే ఫిర్యాదులు&lt;/strong&gt;&lt;br /&gt;విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని, అందువల్లే ఈ తరహా ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది డిసెంబరు 9న ఏఐటీయూసీ (AITUC) యూనియన్ కేంద్ర రీజియన్ ప్రతినిధులు లేబర్ కమిషనర్&amp;zwnj;కు లేఖ రాశారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్&amp;zwnj;లో జరిగిన పలు ప్రమాదాల వల్ల 20 మందికి పైగా చనిపోగా, వందల మంది గాయపడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. గత మార్చిలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్&amp;zwnj;కు కూడా ఫిర్యాదు చేసినా కార్మికులు సురక్షితంగా ఉండేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/10/642ce517c476a94221051231dc5083e51781057510328233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;యాజమాన్యం ఒత్తిడి, నాసిరకం మెటీరియలే కారణమా?&lt;/strong&gt;&lt;br /&gt;ఈ ప్రమాదాల వెనుక యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులకు తగిన సమయం ఇవ్వకుండా ఒత్తిడి పెంచడం, భద్రతా ప్రొటోకాల్స్ సరిగ్గా అమలు చేయకపోవడం ప్రమాదాలకు దారితీస్తున్నాయని తెలుస్తోంది. ఉక్కు తయారీలో వాడే ఫెర్రో మిశ్రమాల నాణ్యత కూడా చాలా నాసిరకంగా ఉంటుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మెటీరియల్ లోపాలపై కూడా ఫోకస్ చేయాలని, కార్మికుల భద్రతకు సంబంధించి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్, ఎంపీ భరత్ సహా పలువురు నేతలు వైజాగ్ స్టీల్ ప్లాంట్&amp;zwnj;ను సందర్శించారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మంగళవారం నాడు మృతుల కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/10/61f8130f3b21ff7ab75bf2c134eee5031781056412355233_original.jpg" width="220"/></item></channel></rss>