అన్వేషించండి

Swarnandhra centers : స్వర్ణాంధ్ర కేంద్రాలుగా సచివాలయాలు- పేర్లు మార్చే యోచనలో ఏపీ ప్రభుత్వం !

Swarnandhra centers :ఆంధ్రప్రదేశ్‌లో మరో మార్పు దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. విజన్ 2047కి అనుగుణంగా సచివాలయాలను తీర్చిదిద్దేందుకు వాటికి స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చనున్నారు.

Swarnandhra centers  :ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వార్డు, గ్రామ సచివాలయాల పేర్లు మార్చి మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీని కేంద్రంగా రాజకీయం చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని అందుకే చెక్ పెట్టాలని ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో వస్తోంది. మరింత వేగవంతంగా ప్రజలకు సేవలు అందేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని, ఈ ఆలోచన గురించి నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. 

2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. అందులో లక్షకుపైగా ఉద్యోగాలు నియమించారు. దీని కేంద్రంగానే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వానికి కావాల్సిన డేటాను, ఇతర వివరాలను సేకరించడం మొదలు పెట్టారు. విపత్తుల టైంలో కూడా ఈ సచివాలయాలు చాలా ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు వీటినే తమ రాజకీయ మనుగడకు వైసీపీ వాడుకుంటోందని కూటమి ప్రభుత్వ పెద్దల ఆరోపణ. ఏ పార్టీలు అధికారంలోకి వచ్చిన కొన్నింటిని కంటిన్యూ చేయడం సర్వసాధారణం, అయితే ఆ విషయాన్ని పట్టించుకోకుండా సచివాలయాలు తమ బ్రాండ్‌గా ప్రచారం చేసుకోవడం కూటమి నేతలకు నచ్చడం లేదు. 

సమస్య ఎక్కడ మొదలైంది 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ పని చేసినా సచివాలయాలు ఏర్పాటు చేయడంతోనే పని సులభమైందని, ఆ విషయంలో క్రెడిట్ తమదేనంటూ వైసీపీ ప్రచారం చేసుకుటోంది. మొన్నటికి మొన్న తుపాను హెచ్చరికలు తెలియజేస్తూ సచివాలయంలో మైకులు పెడితే నాడు విమర్శలు చేశారని నేడు అవే ఉపయోగపడుతున్నాయని ప్రచారం చేశారు. విజన్ అంటే తమదేనంటూ చెప్పుకొచ్చారు వైసీపీ నేతలు. ప్రతి పని వెనుక సచివాలయం ఉందని ఊదరగొడుతున్నారు. 

దీనికి తోడు సచివాలయంలో ఉన్న సిబ్బందికి చేసే పనుల్లో కూడా చాలా వ్యత్సాసం ఉంటోంది. కొందరికి పని భారం ఎక్కువగా ఉంటోంది. మరికొందరికి అసలే పని ఉండటం లేదు. వాటిని బ్యాలెన్స్ చేసేందుకు కూడా కొత్త జాబ్ సిద్ధం చేయనున్నారు. మారుతున్న పాలనకు అనుగుణంగా వారిని, సచివాలయాలను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇలా అన్ని విభాగాల్లో వారిని మరింతగా ప్రజలకు చేరువ చేయడంతోపాటు పేరు కూడా మార్చేందుకు రెడీ అయ్యింది. స్వర్ణాంధ్ర 2047లో పెట్టుకున్న లక్ష్యాలకు తగ్గట్టుగానే మార్పులు చేర్పులు చేయనున్నారు. అందుకే వాటికి స్వర్ణాంధ్ర కేంద్రాలు లేదా స్వర్ణాంధ్ర సెంటర్‌లుగా పేరు పెట్టనున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget