<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్! ఈ రైతులకు నిరాశే!</title><atom:link href="https://telugu.abplive.com/agriculture/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Mon, 25 May 2026 04:05:32 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం]]></title><link>https://telugu.abplive.com/telangana/cm-revanth-reddy-telangana-govt-to-purchase-maize-directly-as-centre-delays-response-248258</link><comments>https://telugu.abplive.com/telangana/cm-revanth-reddy-telangana-govt-to-purchase-maize-directly-as-centre-delays-response-248258#respond</comments><pubDate>Sun, 24 May 2026 16:06:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/cm-revanth-reddy-telangana-govt-to-purchase-maize-directly-as-centre-delays-response-248258</guid><description><![CDATA[&lt;p&gt;Thummala Nageswara Rao | హైదరాబాద్: మొక్కజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పండిన మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన రూ. 4,000 కోట్లకు అదనంగా, సీఎం రేవంత్ మరో రూ. 1,800 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారని మంత్రి తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మొక్కజొన్న కొనుగోళ్లను తక్షణమే..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఏడాది రబీ మార్కెటింగ్ సీజన్&amp;zwnj;లో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న అత్యంత భారీగా దిగుబడి వచ్చింది. ఈ క్రమంలో రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు, రూ. 1,100 కోట్లతో మొక్కజొన్న కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కేవలం మొక్కజొన్నే కాకుండా, &amp;nbsp;సన్&amp;zwnj;ఫ్లవర్ పంటను కూడా నిర్దేశిత 25 శాతం పరిమితికి మించి కొనుగోలు చేయాలని అధికారులను సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ఆదేశించారని ఆయన తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా తగిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అన్నదాతల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పంట చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల రైతులకు భరోసా ఇచ్చారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;🔴వరి కొయ్యలు కాల్చొద్దు &amp;ndash; రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక విజ్ఞప్తి&lt;br /&gt;&lt;br /&gt;హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు పొలాల్లో వరి కొయ్యలు, గడ్డి, పంట అవశేషాలను కాల్చడం వల్ల భారీ అగ్ని&amp;hellip; &lt;a href=&quot;https://t.co/ohO0gn7sjH&quot;&gt;pic.twitter.com/ohO0gn7sjH&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Padi Kaushik Reddy (@KaushikReddyBRS) &lt;a href=&quot;https://twitter.com/KaushikReddyBRS/status/2058467095445123549?ref_src=twsrc%5Etfw&quot;&gt;May 24, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వరి కొయ్యలు కాల్చొద్దని రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి&lt;/strong&gt;&lt;br /&gt;ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు పొలాల్లో వరి కొయ్యలు, గడ్డి, పంట అవశేషాలను కాల్చడం వల్ల భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. పొలాల్లో కొయ్యలు కాల్చడం వల్ల మంటలు పక్కనే ఉన్న పండ్ల తోటలు, తాటివనాలు, ఈతవనాలు, మోటారు విద్యుత్ వైర్లు దగ్ధమవుతున్నాయని తెలిపారు. ఈ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు, గౌడ సోదరులు, వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/nizamabad/watch-video-of-a-man-using-leaves-for-shade-highlights-severe-telangana-heatwave-atn-248185&quot;&gt;Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;అలాగే కొన్ని ప్రాంతాల్లో మంటలు వ్యాపించి వరి ధాన్యం నిల్వలు, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు కూడా కాలిపోతున్నాయన్న విషయాలను గుర్తుచేశారు. దీంతో రైతులకు లక్షల రూపాయల ఆర్థిక నష్టం జరుగుతోందని, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో నెలలు శ్రమించి పండించిన ధాన్యం క్షణాల్లో బూడిదవుతుండటం బాధాకరం అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/world/which-is-the-most-expensive-country-in-the-world-telugu-news-247845&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;వరి కొయ్యలు కాల్చడం వల్ల భూమిలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు నశించి భూమి సారవంతం తగ్గిపోతుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. దీని ప్రభావంతో భవిష్యత్తులో పంటల దిగుబడి కూడా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తాత్కాలికంగా సులభమని భావించి కొయ్యలు కాల్చితే, దీర్ఘకాలంలో నేల నాణ్యత దెబ్బతిని పంటలు పండించేందుకు నష్టం జరుగుతుందని.. పంట అవశేషాలను కాల్చకుండా వాటిని సేంద్రియ ఎరువులుగా, పశువుల మేతగా లేదా ఇతర అవసరాలకు వినియోగించడంపై ఫోకస్ చేయాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం వల్ల సంవత్సరాల కష్టం క్షణాల్లో బూడిదవుతోందని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;గ్రామ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా మంటలు కనిపిస్తే వెంటనే అగ్నిమాపక శాఖకు, స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రకృతి సంపదను, పంటలను, భూమి సారాన్ని, రైతుల జీవనాధారాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/24/4c2211c37cf71f2c04235d4b99c807701779618723958233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[India Hottest Cities: భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!]]></title><link>https://telugu.abplive.com/news/india/india-have-top-50-hottest-cities-on-the-earth-247641</link><comments>https://telugu.abplive.com/news/india/india-have-top-50-hottest-cities-on-the-earth-247641#respond</comments><pubDate>Mon, 18 May 2026 13:25:43 +0530 </pubDate><dc:creator><![CDATA[ ARYA ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/india-have-top-50-hottest-cities-on-the-earth-247641</guid><description><![CDATA[&lt;p&gt;భూమిమీద అత్యంత వేడి ప్రదేశాలంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఆఫ్రికన్ దేశాలు అనేది ప్రతి ఒక్కరి భావన. కానీ భారత్ ఇప్పుడు దానిని మించి పోయింది. ఈ భూగ్రహం మీద అత్యంత వేడి ప్రదేశాలు ఇండియాలోనే ఉన్నాయి. ఏప్రిల్ 27న ప్రపంచ వాతావరణ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక వింత చోటుచేసుకుంది. ప్రపంచంలోని టాప్-50 అత్యంత వేడి నగరాల జాబితాలో అన్నీ మన దేశానికే చెందినవే ఉన్నాయి. ఈ షాకింగ్ డీటెయిల్స్ ఇండియాలో ఉష్ణోగ్రతలు పెరుగుదల ఏ రేంజ్&amp;zwnj;లో ఉందో తెలియజేస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అసలేం జరిగింది? (The Shocking Data)&lt;/strong&gt;&lt;br /&gt;సాధారణంగా ఎండలు అనగానే మనకు ఆఫ్రికా దేశాలు లేదా మధ్యప్రాచ్య (Middle East) దేశాలు గుర్తొస్తాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 27న పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్లాట్&amp;zwnj;ఫారమ్ AQI సేకరించిన డేటా ప్రకారం, ప్రపంచంలోని టాప్-1 నుండి టాప్-50 వరకు ఉన్న హాటెస్ట్ సిటీలన్నీ కేవలం భారతదేశంలోనే ఉన్నాయి. ఇందులో ఒక్క విదేశీ నగరం కూడా లేకపోవడం వాతావరణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి ఆధునిక వాతావరణ చరిత్రలో ఎటువంటి ముందస్తు ఉదాహరణలు లేవని నిపుణులు చెబుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;టాప్ లో ఉన్న ప్రాంతాలు ఇవే..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్&amp;zwnj;లోని బాందా (Banda) పట్టణం &amp;nbsp;ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రత 46.2&amp;deg;C రికార్డయ్యింది. ఇక్కడ తెల్లవారుజామున కూడా ఉష్ణోగ్రత 34.7&amp;deg;C గా ఉంది.&lt;/li&gt;
&lt;li&gt;కాన్పూర్ (UP)46.1&amp;deg;C గరిష్ట ఉష్ణోగ్రతతో నిప్పుల కొలిమిని తలపించింది.&lt;/li&gt;
&lt;li&gt;మహరాష్ట్రలోని అమరావతి (MAH)- 44.3&amp;deg;C నమోదైంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని అకోలా, యావత్మాల్, చంద్రపూర్ వంటి నగరాలు కూడా టాప్ జాబితాలో ఉన్నాయి.&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;ఈ 50 ప్రాంతాల జాబితాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుండి 21 &amp;nbsp;ఉన్నాయి. గంగా మైదాన ప్రాంతం కావడం, చెట్లు తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ వేడి తీవ్రత ఎక్కువగా ఉంది. నోయిడా, ఢిల్లీ, గుర్గావ్ వంటి ఎన్&amp;zwnj;సీఆర్ (NCR) ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 44.1&amp;deg;C నుండి 44.9&amp;deg;C మధ్య నమోదయ్యాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ముప్పు పొంచి ఉందా...?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;భారత్ లో కనిపిస్తున్న అసాధరణ వాతావరణ పరిస్థితులు భవిష్యత్ గురించి ఆందోళనకర సూచనలు ఇవస్తున్నాయి.ఏప్రిల్ నెలలో ఇన్ని రికార్డులు బద్దలు కావడం &amp;nbsp;ఎన్నడూ జరగలేదు. 2050 నాటికి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మనుషులు నివసించలేని (Survivability limit) స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఇతర కారణాలు:&lt;/strong&gt;&lt;br /&gt;దేశంలో కాలుష్యం పెరుగుతుండటం కూడా వాతావరణంలో మార్పులకు ముఖ్యకారణం. ప్రపంచంలోని టాప్-100 కాలుష్య నగరాల్లో 66 మన దేశంలోనే ఉన్నాయి. ఘజియాబాద్&amp;zwnj;లోని లోని (Loni) పట్టణం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రాంతంగా నిలిచింది.&lt;/p&gt;
&lt;p&gt;నగరాల్లో కాంక్రీట్ భవనాలు, తారు రోడ్ల వల్ల పగటిపూట వేడి భూమిలో నిలిచిపోయి, రాత్రిపూట కూడా చల్లబడటం లేదు.&lt;br /&gt;ఎల్ నినో (El Ni&amp;ntilde;o):వాతావరణంలో వస్తున్న మార్పులు, లా నినా నుండి ఎల్ నినోకి మారుతున్న క్రమం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, వాతావరణ అప్&amp;zwnj;డేట్స్ కోసం &lt;a href=&quot;https://telugu.abplive.com/&quot;&gt;'ABP దేశం'ని ఫాలో అవ్వండి!&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/18/423785ddaca7ab25e7fc01594ab81c111779090751910198_original.png" width="220"/></item><item><title><![CDATA[KTR on Farmers Death: మంచిర్యాలలో నలుగురు రైతులవి ప్రభుత్వ హత్యలే.. 25 లక్షల పరిహారం ఇవ్వాలి- కేటీఆర్ డిమాండ్]]></title><link>https://telugu.abplive.com/telangana/ktr-demands-telangana-govt-rs-25-lakh-compensation-after-4-farmers-killed-in-mancherial-246493</link><comments>https://telugu.abplive.com/telangana/ktr-demands-telangana-govt-rs-25-lakh-compensation-after-4-farmers-killed-in-mancherial-246493#respond</comments><pubDate>Wed, 6 May 2026 10:29:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/ktr-demands-telangana-govt-rs-25-lakh-compensation-after-4-farmers-killed-in-mancherial-246493</guid><description><![CDATA[&lt;p&gt;మంచిర్యాల జిల్లాలో మంగళవారం నాడు రెండు వేర్వేరు సంఘటనల్లో కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం, ఈదురుగాలుల ధాటికి గోడలు కూలి నలుగురు రైతులు దుర్మరణం చెందారంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రైతులు గాయాల పాలవడం బాధాకరం అన్నారు. మృతుల &amp;nbsp;కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్&amp;zwnj;గ్రేషియా ప్రకటించి, గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రోజులు తరబడి వేచి చూస్తున్నప్పటికీ రైలు పండించిన పంట కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. మూడు రోజుల్లోనే వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద ఏడు మంది రైతులు మరణించారు. ఇవన్నీ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; సర్కారు చేసిన హత్యలే అంటూ కేటీఆర్ మండిపడ్డారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న అన్ని పంటల్ని ప్రభుత్వం కొనాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;రైతుల ప్రాణాలు గాలిలో దీపాలా?&lt;br /&gt;&lt;br /&gt;మంచిర్యాల జిల్లాలో నిన్న రెండు వేర్వేరు సంఘటనల్లో కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం, ఈదురుగాలుల ధాటికి గోడలు కూలి నలుగురు రైతులు దుర్మరణం చెందడం, పలువురు రైతులు గాయాల పాలవడం బాధాకరం. &lt;br /&gt;&lt;br /&gt;మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. &lt;br /&gt;&lt;br /&gt;రాష్ట్ర&amp;hellip; &lt;a href=&quot;https://t.co/dzvE9rKvp2&quot;&gt;pic.twitter.com/dzvE9rKvp2&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; KTR (@KTRBRS) &lt;a href=&quot;https://twitter.com/KTRBRS/status/2051865002546806970?ref_src=twsrc%5Etfw&quot;&gt;May 6, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మంచిర్యాల జిల్లాలో నలుగురు రైతుల మృతి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. అకాల వర్షాలు రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.&quot; href=&quot;https://telugu.abplive.com/telangana/relief-for-telangana-temperatures-to-dip-for-three-days-due-to-cumulonimbus-clouds-246431&quot; target=&quot;_self&quot;&gt;తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. అకాల వర్షాలు రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.&lt;/a&gt; మంచిర్యాల జిల్లాలో మంగళవారం రాత్రి ఈదురుగాలులకు గోడ కూలి నలుగురు రైతులు మృతి చెందారు. ఇందులో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అయితే ఈ ఈదురుగాలులు, అకాల వర్షం నుండి పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;కొత్తూరు కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పేందు వెళ్లిన రైతులు గోడ కూలడంతో ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందారు. ఇందులో దండేపల్లి మండలంలోని ముత్యంపేటకు చెందిన నిల్కి లచ్చన్న (55), &amp;nbsp;గుండారపు వెంకటేశ్ (24) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో తనుగుల నాగరాజు, సీదుల హరీష్ లను కరీంనగర్ కు తరలించారు.&lt;/p&gt;
&lt;p&gt;గంపలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద రేకుల షేడ్డు కూలి తనుగుల అభిరాం (22) అనే యువ రైతు అక్కడిక్కడే మృతి చెందగా &amp;nbsp;తనుగుల నాగరాజు(42) అనే రైతును కరీంనగర్ తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. మృతులు నాగరాజు, అభిరామ్ తండ్రీకొడుకులు కావడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. భారీ స్థాయిలో ఈదురుగాలులు వీచడం, ఆకాల వర్షం భీభత్సం కారణంగా మంచిర్యాల జిల్లాలో నలుగురు రైతులు మృతిచెందడం స్థానికుల్ని కలిచివేసింది. బాధిత రైతుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీఆర్ఎస్, &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; నేతలు డిమాండ్ చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/06/ea3986e2b8e52f3062ac0ce29b0abbe91778043501458233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Weather Forecast 2026: భారత్‌లో 1877 నాటి కరవు పరిస్థితులు! సూపర్ ఎల్ నినో ప్రభావంతో అనూహ్య మార్పులు!]]></title><link>https://telugu.abplive.com/agriculture/mega-el-nino-2026-india-heatwave-monsoon-impact-food-crisis-246122</link><comments>https://telugu.abplive.com/agriculture/mega-el-nino-2026-india-heatwave-monsoon-impact-food-crisis-246122#respond</comments><pubDate>Sat, 2 May 2026 13:30:58 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/mega-el-nino-2026-india-heatwave-monsoon-impact-food-crisis-246122</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Weather Forecast 2026: &lt;a title=&quot;ఈసారి ప్రకృతి తన వికృత రూపాన్ని ప్రదర్శించబోతోంది. &quot; href=&quot;https://telugu.abplive.com/search?s=weather&quot; target=&quot;_self&quot;&gt;ఈసారి ప్రకృతి తన వికృత రూపాన్ని ప్రదర్శించబోతోంది. &lt;/a&gt;&lt;/strong&gt;2026లో దేశం నిప్పుల కొలిమిలా మారుతోంది. రాబోయే రోజుల్లో ఆహార కొరత సామాన్యుడిని వేధించబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూపర్ ఎల్ నినో కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదని దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యుడి జీవనాన్ని అతలాకుతలం చేయగల శక్తి ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;అసలు ఎల్&amp;zwnj; నినో అంటే ఏంటీ?&lt;/h3&gt;
&lt;p&gt;ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఒక అసాధారణ వాతావరణ పరిస్థితి. సాధారణంగా పసిఫిక్&amp;zwnj; మహాసముద్రం తూర్పు, మధ్య భాగాలలో నీటి ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్ నినో అని పిలుస్తారు. సాధారణం పరిస్థితుల్లో భూమధ్యరేఖ వెంబడి వీచే ట్రేడ్ విండ్స్ వేడి నీటిని ఆసియా వైపు నెట్టివేస్తాయి. కానీ ఎల్ నినో సమయంలో ఈ పవనాలు బలహీనపడతాయి. దీని వల్ల వేడి నీరు వెనక్కి అమెరికా తీరం వైపు వెళ్తుంది. ఈ మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఒక చోట అతివృష్టి మరోచోట తీవ్రమైన కరవు ఏర్పడుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;Also Read: &lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే&quot; href=&quot;https://telugu.abplive.com/auto/car-care-tips-never-leave-these-item-in-your-car-in-summer-season-check-details-here-246029&quot; target=&quot;_self&quot;&gt;వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;ఎల్&amp;zwnj; నినో సూపర్ ఎల్&amp;zwnj; నినోగా ఎందుకు మారుతుంది?&lt;/h3&gt;
&lt;p&gt;వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, 2026లో ఏర్పడబోయే ఎల్ నినో గత 140 ఏళ్లలో అత్యంత శక్తివంతమైనదిగా ఉండబోతోంది. యూర్&amp;zwnj;కు చెందిన అధునాతన వాతావరణ నమూనాలు దీనిని మెగా ఎల్ నినో గా అభివర్ణిస్తున్నారు. సముద్ర మట్టం ఉష్ణోగ్రతలుగా సాధారణం కంటే చాలా ఎక్కువగా పెరగడం వల్ల దీని ప్రభావం కూడా అంతే తీవ్రంగా ఉండబోతోంది. ఇది 1877 నాటి భయంకరమైన కరవు పరిస్థితులను గుర్తుకు తెచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;Also Read: &lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot; పిల్లలకు స్విమ్మింగ్ నేర్పిస్తే కలిగే లాభాలివే.. జీవితాంతం ఉపయోగపడే స్కిల్ ఇది, ఎందుకంటే&quot; href=&quot;https://telugu.abplive.com/lifestyle/benefits-of-swimming-for-kids-it-helps-kids-grow-stronger-braver-and-healthier-245936&quot; target=&quot;_self&quot;&gt; పిల్లలకు స్విమ్మింగ్ నేర్పిస్తే కలిగే లాభాలివే.. జీవితాంతం ఉపయోగపడే స్కిల్ ఇది, ఎందుకంటే&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;భారత్&amp;zwnj;పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?&lt;/h3&gt;
&lt;p&gt;భారత్ దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలోని దాదాపు 51 శాతం వ్యవసాయ పనులు వర్షంపై ఆధారపడి ఉన్నాయి. సూపర్ ఎల్ నో ప్రభావంతో 2026లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. వర్షాలు సరిగా లేకుంటే పంట దిగుబడి తగ్గి, రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;Also Read:&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt; &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణాలు ఇవే.. వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే&quot; href=&quot;https://telugu.abplive.com/lifestyle/kidney-stones-in-summer-causes-prevention-tips-and-warning-signs-245699&quot; target=&quot;_self&quot;&gt;కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణాలు ఇవే.. వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;p&gt;ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను సృష్టించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తూర్పు, వాయవ్య, దక్షిణ భారత్&amp;zwnj;లో సాధారణం కంటే ఎక్కువ వడగాల్పులు వీయవచ్చు. కేవలం పగటిపూట మాత్రమ కాదు, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండటం వల్ల మానవ శరీరం చల్లబడే అవకాశం దొరకదు. ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పంట ఉత్పత్తి తగ్గడం వల్ల ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. సాధారణ ఎల్ నినో సమయాల్లోనే ఆహార ధరలు 5 శాతం వరకు పెరుగుతాయి. సూపర్ ఎల్&amp;zwnj; నినో వస్తే మాత్రం ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఇది సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ప్రజలు ఏం చేయాలి&lt;/h3&gt;
&lt;p&gt;చెట్లు స్థానిక ఉష్ణోగ్రతను 12 డిగ్రీల వరకు తగ్గించ గలవు. కాబట్టి ఉన్న చెట్లను కాపాడుకోవడంతోపాటు కొత్త మొక్కలు నాటడం మంచిది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రాకపోవడం ఉత్తమం. తగినంత నీరు తాగడం, ఓఆర్&amp;zwnj;ఎస్ వాడటం ద్వారా డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, అడవుల సంరక్షణ ద్వారా దీర్ఘకాలికంగా ఇటువంటి వాతావరణ మార్పులను అడ్డుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/amazing-benefits-of-eating-mint-pudina-in-summer-245971&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/02/7dea8498b77700b647ad85acf4973b3d1777708757101215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Polavaram Project: పోలవరం ప్రాజెక్టు లేటెస్ట్ అప్డేట్‌! 3,300 కోట్లు మంజూరు చేసిన కేంద్రం! తాజా డెడ్‌లైన్ ఇదే!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/andhra-pradesh-polavaram-project-completion-updates-funding-rehabilitation-status-246106</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/andhra-pradesh-polavaram-project-completion-updates-funding-rehabilitation-status-246106#respond</comments><pubDate>Sat, 2 May 2026 12:10:26 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/andhra-pradesh-polavaram-project-completion-updates-funding-rehabilitation-status-246106</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Polavaram Project: &lt;a title=&quot;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, సామాజిక ముఖ చిత్రాన్ని మార్చే&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh&quot; target=&quot;_self&quot;&gt;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, సామాజిక ముఖ చిత్రాన్ని మార్చే&lt;/a&gt;&lt;/strong&gt;&amp;nbsp;సామర్థ్యం ఉన్న బహుళార్థసాధక పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రస్తుతం నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఎనిమిది దశాబ్దాల క్రితం మద్రాసు ప్రెసిడెన్సీ కాలంలో బీజం పడిన ఈ ప్రాజెక్టు, నేడు అత్యాధునిక టెక్నాలజీ పరిజ్ఞానంతో సాకారమవుతుంది. గరిష్టంగా &amp;nbsp;194. 6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 45. 72 మీటర్ల ఎఫ్&amp;zwnj;ఆర్&amp;zwnj;ఎల్&amp;zwnj; చేరుకోవడమే లక్ష్యంగా పనులు వేగంగా సాగుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి కార్యదర్శితో ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు జరిపిన భేటీ ప్రాజెక్టు భవిష్యత్&amp;zwnj;కు కొత్త ఊపిరి పోసింది. పోలవరం పనుల కోసం కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ. 3300 కోట్ల నిధులు మంజూరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన 2300 కోట్లకు ఇది అదనం. ఈ నిధులను ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎగువ, దిగువ కాపర్ డ్యామ్&amp;zwnj; పనులు, పునరావాసం కార్యక్రమాల కోసం వెచ్చించనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;Also Read: &lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;పనితీరే ప్రచారం - విద్యాశాఖలో నారా లోకేష్ సరికొత్త సైలెంట్ విప్లవం!&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/nara-lokesh-making-his-mark-in-ap-education-department-246073&quot; target=&quot;_self&quot;&gt;పనితీరే ప్రచారం - విద్యాశాఖలో నారా లోకేష్ సరికొత్త సైలెంట్ విప్లవం!&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;p&gt;ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేకంగా దృష్టి సారించి అక్టోబర్ 2026 నాటికి సాగునీటి పంపిణీ లక్ష్యంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. తాజా అధికారిక అంచనాల ప్రకారం,జూన్ 2027 నాటికి ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా లక్ష్యంగా పెట్టుకున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పోలవరం ప్రాజెక్టు ఆలోచన, 1941లో రామపాద సాగర్ పేరుతో ప్రారంభమైంది. అయితే అధిక వ్యయం, రాష్ట్రాల మధ్య అంగీకారం లేకపోవడంతో దశాబ్దాల పాటు కాగితాలకే పరిమితమైంది. 1980లో గోదావరి జలాలల వివాదాల ట్రైబ్యునల్ తుది తీర్పు తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య ముంపు అంశంపై ఒప్పందం కుదిరింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;2004లో ప్రాజెక్టు పనులు లాంఛనంగా ప్రారంభంకాగా, 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకర చట్టం ప్రకారం దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. దీని ప్రకారం ప్రాజెక్టు సాగునీటి విభాగానికి అయ్యే మొత్తం వ్యయం కేంద్రం భరిస్తుంది. ప్రస్తుతం గణాంకాల ప్రకారం ప్రాజెక్టు సివిల్ పనుల్లో దాదాపు 76,79 శాతం పురోగతి సాధించాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;Also Read: &lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;ఆంధ్రా కార్మికుల కోసం లేబర్ అడ్డాలు - చంద్రబాబు వినూత్న ఆలోచన&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/labor-adda-for-andhra-workers-chandrababu-innovative-idea-246038&quot; target=&quot;_self&quot;&gt;ఆంధ్రా కార్మికుల కోసం లేబర్ అడ్డాలు - చంద్రబాబు వినూత్న ఆలోచన&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;గోదావరి గర్భంలో డయాఫ్రమ్ వాల్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;గోదావరి నది గర్భంలో 60 నుంచి 90 మీటర్ల లోతు వరకు ఉన్న ఇసుక పొరల మీద డ్యామ్ నిర్మించం ఇంజనీరింగ్ పరంగా ఒక అతి పెద్ద సవాల్. ఈ సవాల్&amp;zwnj;ను అధిగమించేందుకు ప్రపంచ స్థాయి అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. నది పునాది కింద నీటి ూటను కంట్రోల్ చేసేందుకు 1.5 మీటర్ల మందతో ప్లాస్టిక్ కాంక్రీట్ గోడను నిర్మిస్తున్నారు. గతంలో నిర్మించిన గోడ వరదల వల్ల దెబ్బతినడంతో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 2025 జనవరిలో ప్రారంభించి పూర్తి చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;Also Read:&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt; &lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;ఆ గుంటూరు లెక్చరర్&amp;zwnj; గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. &quot; href=&quot;https://telugu.abplive.com/telangana/ktr-shares-his-college-days-experiences-246027&quot; target=&quot;_self&quot;&gt;ఆ గుంటూరు లెక్చరర్&amp;zwnj; గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. &lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;p&gt;కాపర్ డ్యామ్&amp;zwnj;ల కింద నీటి ప్రవాహాన్ని అరికట్టేందుకు అంతర్జాతీయ సాంకేతికతను వాడారు. సిమెంట్ మిశ్రమాన్ని అధిక పీడనంతో ఇసుక పొరల్లోకి పంపి, పునాదిని పటిష్టం చేసే ఈ ప్రక్రియ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి సహాయపడుతుంది. 1.128 కిలోమీటర్ల పొడవునా, 48 భారీ రేడియల్ గేట్లతో స్పిల్&amp;zwnj;వే నిర్మించారు. ఇది సెకనుకు 50 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహాన్ని తట్టుకోగలదు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;పునరావాసం పెద్ద సవాల్&lt;/h3&gt;
&lt;p&gt;పోలవరం ప్రాజెక్టు వల్ల 1.06 లక్షల కుటుంబాలు ముంపు బారిన పడుతున్నాయి. దాదాపు 392 గ్రామాలను నివాసాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం 41.15 మీటర్ల కాంటూర్ వరకు ఉన్న బాధితులను మొదటి దశలో తరలిస్తోంది. అయితే నిర్వాసితులు తమకు చెల్లించే పరిహారం సరిపోవడం లేదని పునరావాస కాలనీల్లో కనీస వసతులు కల్పించాలనే అంటున్నారు. పునరావాసం భూసేకరణ కోసమే దాదాపు 33 వేల కోట్లు ఖర్చు అవుతుంది. రెండో దశలో సుమారు 80 వేల ఎకరాలు భూసేకరణ జరగాల్సి ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పోలవరం ప్రాజెక్టు కేవలం సాగునీటి డ్యామ్ మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్&amp;zwnj; ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. దాదాపు 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతోంది. అలాగే గోదావరి డెల్టాలోని పది లక్ష ఎకరాల పంటకు మేలు జరగనుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 12 టర్బైన్ల ద్వారా స్వచ్ఛమైన శక్తిని అందుబాటులోకి వస్తుంది. సుమారు 28. 5 లక్షల జనాభాకు తాగు నీరు లభించనుంది. విశాఖ నగరం, అక్కడి పరిశ్రమలకు 23 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రత్యేక కాలువ, పైప్&amp;zwnj;లైన్ పనులు సాగుతున్నాయి. కృష్ణానది బేసిన్&amp;zwnj;కు 80 టీంసీల గోదావరి జలాలను మళ్లించడం ద్వారా రాయలసీమ, కృష్ణా డెల్టా ప్రయోజనం పొందుతాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కాగ్ లెక్కల ప్రకారం కాలయాపన, డిజైన్ల మార్పుల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగింది. అయినప్పటికీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలపై చూపుతున్న చొరవ ప్రాజెక్టు పూర్తిపై ఆశలు పెంచుతోంది. &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/health/5-benefits-of-eating-sapota-fruit-know-in-telugu-246055&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/02/16aa55794e7720920a0fd268536000371777703976033215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Who is Dusharla Satyanarayana: అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్‌మ్యాన్‌ కథ మీకు తెలుసా..?]]></title><link>https://telugu.abplive.com/telangana/nalgonda/forest-creator-dusharla-satyanarayana-the-man-who-created-a-70-acre-forest-for-nature-245557</link><comments>https://telugu.abplive.com/telangana/nalgonda/forest-creator-dusharla-satyanarayana-the-man-who-created-a-70-acre-forest-for-nature-245557#respond</comments><pubDate>Mon, 27 Apr 2026 11:04:38 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నల్గొండ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nalgonda/forest-creator-dusharla-satyanarayana-the-man-who-created-a-70-acre-forest-for-nature-245557</guid><description><![CDATA[&lt;p&gt;Satyanarayana JSS Founder | తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తి, ప్రకృతి ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, ప్రకృతి మీద ప్రేమతో ఉద్యోగానికి రాజీనామా చేసి, ఓ అడవినే సృష్టించిన గొప్ప మనసున్న వ్యక్తిగా పేరుగాంచారు. కానీ 72 ఏళ్ల ప్రకృతి ప్రేమికుడు, నల్గొండ వాటర్ మ్యాన్&amp;zwnj;గా పేరుగాంచిన దుశర్ల సత్యనారాయణపై ఇటీవల దాడి జరిగింది. తన అడవిలో చెట్లను నరుకుతున్న వారిని అడ్డుకున్నందుకు, పొరుగు గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడిన ఆయన హైదరాబాద్&amp;zwnj;లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన సేవల్ని గుర్తించిన వారు, తెలిసిన వారు దుశర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన గొప్పతనం తెలిస్తే అలా దాడిచేసే వారు కాదని అంటున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బ్యాంకు జాబ్ మానేసి సమాజసేవకు అంకితం&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;1954 మార్చి 12న సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపూర్ గ్రామంలో జన్మించిన దుశర్ల సత్యనారాయణ కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఎదిగారు. ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్ బి.ఎస్.సి పూర్తి చేశారు. మొదట్లో ఆంధ్రా బ్యాంక్, తరువాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నత ఉద్యోగాలు నిర్వహించారు. అయితే, తన కళ్ల ముందే రైతులు పడుతున్న కష్టాలు, ముఖ్యంగా నల్గొండ జిల్లాను పీడిస్తున్న ఫ్లోరోసిస్, నీటి సమస్యలు ఆయనను నిలకడగా ఉండనివ్వలేదు. 1980లోనే తన ఉద్యోగాన్ని వదిలివేసి, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/eb3e49ef1e0434eddef7fe60ec7f51451777270916033233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;జల సాధన సమితి - ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటం&lt;/strong&gt;&lt;br /&gt;నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య సృష్టిస్తున్న బీభత్సాన్ని చూసి చలించిన దుశర్ల సత్యనారాయణ జల సాధన సమితి (JSS) ని స్థాపించారు. కలుషిత నీటి వల్ల వేలాది మంది ప్రజలు వికలాంగులుగా మారుతుంటే, ప్రభుత్వాల నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన ఎండగట్టారు. 1992లో నల్గొండ నుంచి శ్రీశైలం వరకు, యాదగిరిగుట్ట వరకు పాదయాత్రలు చేపట్టి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు. 1996లో నల్గొండ లోక్&amp;zwnj;సభ స్థానానికి ఏకంగా 682 మందితో నామినేషన్లు వేయించి, ఎన్నికల సంఘం దిగివచ్చేలా చేశారు. నల్గొండ లోక్&amp;zwnj;సభ స్థానానికి ఎన్నికను నెలరోజులకు వాయిదా వేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రధాని వాజ్&amp;zwnj;పేయిని కదిలించిన దుశ్చర్ల&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఫ్లోరైడ్ బాధితులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 17సార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టి సమస్యను జాతీయ స్థాయిలో తెలిసేలా చేశారు. ఆయన పోరాటంలో అత్యంత కీలక ఘట్టం, 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఛాంబర్&amp;zwnj;లో ఫ్లోరైడ్ బాధితులు అంశుల స్వామి, కొత్తపల్లి నర్సింహలను టేబుల్&amp;zwnj;పై పడుకోబెట్టి సమస్య తీవ్రతను వివరించారు. ఆ సంఘటనతో కదిలిపోయిన ప్రధాని వెంటనే పైపులైన్ పనులకు ఆదేశాలిచ్చారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు విషయంలో దుశర్ల చేసిన పోరాటం మరువలేనిది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;70 ఎకరాల అద్భుత అడవి సృష్టికర్త&lt;/strong&gt;&lt;br /&gt;దుశర్ల&amp;nbsp;సత్యనారాయణ జీవితంలో మరో అద్భుత ఘట్టం ఆయన 70 ఎకరాల కృత్రిమ అడవిని సృష్టించడం. తనకున్న పూర్వీకుల భూమి 70 ఎకరాలను అడవిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కోట్ల రూపాయల విలువచేసే భూములను రియల్ ఎస్టేట్ పరం చేయకుండా, అటు వారసులకు కూడా ఇవ్వకుండా దానిని ప్రకృతికి కానుకగా ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విత్తనాలను సేకరించి తీసుకొచ్చి ఏకంగా 5 కోట్లకు పైగా మొక్కలను నాటిన ఆయన, ఆ భూమిని ఒక అడవిగా, జీవవైవిధ్య కేంద్రంగా మార్చారు. ఈ అడవిలో నెమళ్లు, కోతులు, అడవి పందులు, ముళ్లపందులు సహా 32 రకాలకు పైగా పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. కోతుల కోసం ప్రత్యేకంగా సజ్జలు, దుంపలు పండిస్తున్నారు, పక్షుల కోసం ఏడు తామర కుంటలను తవ్వించి వర్షపు నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ అడవిలోని ఒక్క పండును కూడా ఆయన వ్యాపారానికి వాడుకోకపోవడం విశేషం. అది కేవలం ప్రకృతికే సొంతం అని ఆయన గట్టిగా నమ్ముతారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దుశ్చర్లకు గుర్తింపు, పురస్కారాలు&lt;/strong&gt;&lt;br /&gt;పర్యావరణ ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ ప్రకృతి కోసం చేసిన నిస్వార్థ సేవకు గాను అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. 2022లో జాతీయ నదుల పునరుజ్జీవ సదస్సులో నీటి సంరక్షకుడు అవార్డు అందుకున్నారు. 2024లో గవర్నర్ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. తెలంగాణ గవర్నర్&amp;zwnj; అవార్డ్స్&amp;zwnj; ఫర్&amp;zwnj; ఎక్స్&amp;zwnj;లెన్స్&amp;zwnj;తో పాటు రూ.2లక్షల నగదును గవర్నర్&amp;zwnj; జిష్ణుదేవ్&amp;zwnj;వర్మ చేతుల మీదుగా అందుకున్నారు. 2025లో సాక్షి ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అడవిని రక్షించే ప్రయత్నం చేసిన ఆయనపై దుండగులు దాడి చేయడం దురదృష్టకరం అని చెప్పాలి. పర్యావరణం పట్ల దుశర్ల సత్యనారాయణ చూపిస్తున్న నిబద్ధత రాబోయే తరాలకు ఒక దిక్సూచి వంటిది. వందల కోట్ల ఆఫర్లు వచ్చినా లొంగకుండా ప్రకృతి కోసం తన 70 ఎకరాలను అంకితం చేసిన యోధుడిపై దాడిని అంతా వ్యతిరేకిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/9e427072cf83cd2d52a1fa4310397db81777269666569233_original.jpeg" width="220"/></item><item><title><![CDATA[Kisan Mitra Chhadi: ప్రతి రైతు చేతిలో ఉండాల్సిన కిసాన్ మిత్ర ఛడీ! పాము కాటు నుంచి రక్షించే యంత్రం ఎలా పని చేసుంది?]]></title><link>https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144</link><comments>https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144#respond</comments><pubDate>Thu, 23 Apr 2026 11:43:47 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Kisan Mitra Chhadi:&amp;nbsp;&lt;/strong&gt;భారత్&amp;zwnj;లో వ్యవసాయ ఆధారిత దేశం. భారత్&amp;zwnj;కు వెన్నుముకగా నిలిచే రైతులు నిరంతరం ప్రకృతితో పోరాడుతూనే ఉంటారు. అయితే వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో పాము కాటు ఒకటి. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా సుమారు 46వేల మంది నుంచి 60 వేల మంది వరకు మరణిస్తున్నారు. ఇందులో అత్యధికులు పొలాల్లో రాత్రివేళ నీరు పెట్టడానికి వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి గమనించిన కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న అస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే కిసాన్ మిత్ర ఛడీ&lt;/p&gt;
&lt;h3&gt;ఏంటీ కిసాన్ మిత్ర ఛడీ&lt;/h3&gt;
&lt;p&gt;మధ్యప్రదేశ్&amp;zwnj; రాష్ట్రంలోని రాయ్&amp;zwnj;సేన్&amp;zwnj;లో నిర్వహించిన జాతీయ వ్యవసాయ మేళాలో కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివార్జ సింగ్ చౌహాన్ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. చూడటానికి సాధారణ చేతికర్రలా కనిపించే ఈ కిసాన్ మిత్ర ఛడీ నిజానికి ఇంటర్నెట్&amp;zwnj; ఆఫ్ థింగ్స్ ఆధారంగా పని చేస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పొలాల్లో పాములలు లేదా ఇతర విష జంతువులు ఉన్నాయో లేదో ఈ కర్ర ముందే పసిగట్టి రైతును హెచ్చరిస్తుంది. ముఖ్యంగా చీకటి సమయాల్లో లేదా పొలాల్లో నీరు పెట్టేట్పుడు ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి ఇది ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;కిసాన్ మిత్ర ఛడీ ఎలా పని చేస్తుంది?&lt;/h3&gt;
&lt;p&gt;ఈ స్మార్ట్ స్టిక్ పని తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. దీని వెనుక అత్యాధునిక సెన్సార్లు, సాంకేతిక దాగి ఉన్నాయి. రైతు ఈ కర్రను పట్టుకొని పొలానికి వెళ్లినప్పుడు దానిపై ఉన్న ఒక ప్రత్యేక బటన్ నొక్కి నేలకు ఆనిస్తే చాలు ఒక వేళ సమీపంలో పాము ఉంటే ఆ కర్ర గట్టిగా వైబ్రేట్ అవుతుంది. ఈ పరికరంలో పాసివ్ ఇన్&amp;zwnj;ఫ్రారెడ్, ఆల్ట్రాసోనిక్ సెన్సార్లు అమర్చి ఉంటాయి. పాములు విడుదల చేసే థర్మల్&amp;zwnj; సిగ్నేచర్స్&amp;zwnj;, వాటి కధలికల వల్ల కలిగే సెన్సిటివ్ వైబ్రేషన్లు గుర్తిస్తాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;పాము కాటు నుండి రైతుల ప్రాణాలను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం &amp;lsquo;కిసాన్ మిత్ర ఛడీ&amp;rsquo; అనే అత్యాధునిక పరికరాన్ని ఆవిష్కరించింది. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేసింది.&lt;a href=&quot;https://twitter.com/hashtag/BJP4Farmers?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#BJP4Farmers&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/o30JyVKX42&quot;&gt;pic.twitter.com/o30JyVKX42&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; BJP ANDHRA PRADESH (@BJP4Andhra) &lt;a href=&quot;https://twitter.com/BJP4Andhra/status/2046891773918597392?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 22, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఈ స్టిక్ ఐదు నుంచి 15 మీటర్ల పరిధిలో పాములను కచ్చితంగా గుర్తిస్తుంది. అయితే దీనిని హెచ్చరిక సంకేతాలు 100 మీటర్ల దూరం వరకు కూడా పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరికరం ఆధునిక వెర్షన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&amp;zwnj; కూడా జోడించారు. ఇది పాము కదలికలకు, గాలికి ఊగే గడ్డి కదలికలకు మధ్య తేడాను గుర్తించి, తప్పుడు హెచ్చరికలు రాకుండా చూస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి&quot; href=&quot;https://telugu.abplive.com/news&quot; target=&quot;_self&quot;&gt;మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;పాముకాటు ప్రమాదాలు తగ్గుతాయా?&lt;/h3&gt;
&lt;p&gt;ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 30 నుంచి 40 లక్షల పాముకాట్లు నమోదు అవుతున్నాయి. ఇందులో 60 వేల మంది వరకు చనిపోతున్నారు. ఈ మరణాలలో అత్యధికులు చెప్పులు లేకుండా లేదా తక్కువ వెలుతురులో పనిచేసే రైతులే. ఈ గణాంకాలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, కిసాన్ మిత్ర ఛడీ వంటి ఆవిష్కరణలు ఈ మరణాలను గణనీయంగా తగ్గించగలవు. ఈ స్టిక్ కేవలం ఒక పనిముట్టు మాత్రమే కాదు, గ్రామీణ భారత్&amp;zwnj; ప్రాణాలను కాపాడే పరికరం. శాస్త్రవేత్తల ఈ ప్రయత్నం, వ్యవసాయాన్ని సురక్షితంగా, ఆధునికంగా మార్చడంలో ఒక ప్రధానమైన, అవసరమైన అడుగుగా మారనుంది. నాగుపాము లేదా కట్లపాము వంటి అత్యంత విషపూరితమైన పాముల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ పరికరం ప్రత్యేకంగా ఒక వరంలా మారనుంది. సకాలంలో హెచ్చరికలు అందుకోవడం ద్వారా, రైతులు వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను, ప్రాణాంతక ప్రమాదాలను తగ్గనున్నాయి. సరైన సాంకేతికత, అవగాహనతో, మన రైతులు ఇకపై ఎలాంటి భయం లేకుండా తమ కష్టార్జితాన్ని పండించుకోగలుగుతారు.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;మరిన్ని ఆసక్తికరమైన వెబ్&amp;zwnj;స్టోరీ కోసం ఈ లింక్&amp;zwnj;పై క్లిక్ చేయండి&quot; href=&quot;https://telugu.abplive.com/web-stories&quot; target=&quot;_self&quot;&gt;మరిన్ని ఆసక్తికరమైన వెబ్&amp;zwnj;స్టోరీ కోసం ఈ లింక్&amp;zwnj;పై క్లిక్ చేయండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/what-happens-if-you-dont-eat-rice-for-month-surprising-effects-on-body-245139&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/23/a1334c540550ee3a0702ef08f78d821b1776924632658215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AC Condensate Water Harvesting: ఏసీ ద్వారా వచ్చే నీటిని తాగొచ్చా? మొక్కలకు ఉపయోగించవచ్చా?]]></title><link>https://telugu.abplive.com/lifestyle/how-to-use-ac-condensate-water-can-it-be-drunk-can-it-be-used-for-harvest-244987</link><comments>https://telugu.abplive.com/lifestyle/how-to-use-ac-condensate-water-can-it-be-drunk-can-it-be-used-for-harvest-244987#respond</comments><pubDate>Tue, 21 Apr 2026 18:06:28 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ లైఫ్‌స్టైల్‌ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/lifestyle/how-to-use-ac-condensate-water-can-it-be-drunk-can-it-be-used-for-harvest-244987</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AC Condensate Water Harvesting:&amp;nbsp;&lt;/strong&gt;వేసవి వచ్చింది అంటే చాలు ఉక్కపోతతో జనం అల్లాడిపోతారు. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలు వాడుతుంటారు. అయితే ఏసీ నడుస్తున్నప్పుడు దాని నుంచి నీరు వస్తుంది. చాలా మంది ఈ నీటిని వృథాగా పడేస్తుంటారు. కానీ ఈ ఏసీ కండెన్సేట్ వాటర్ చాలా విధాలుగా వాడుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఏసీలో నీరు ఎలా తయారవుతుంది?&lt;/h3&gt;
&lt;p&gt;ఎయిర్ కంటినషనర్లు కేవలం గాలిని చల్లబరచడమే కాకుండా, గాలిలోని తేమను తొలగిస్తాయి. ఏసీ లోపల ఉండే ఎవాపరేటర్ కాయిల్స్&amp;zwnj; చాలా చల్లగా ఉంటాయి. గదిలోని వెచ్చని గాలి ఈ కాయిల్స్ మీదుగా వెళ్లినప్పుడు గాలిలోని తేమ నీటి బిందువులుగా మారుతుంది. దీనినే కండెన్సేషన్ అంటారు. ఒక గ్లాసు ఐస్ నీళ్ల చుట్టూ ఏర్పడిన నీటి బిందువులులా ఏసీలో నీరు తయారవుతుంది. ఈ నీరు ఒక డ్రెయిన్ పైపు ద్వారా బయటకు వస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎంత నీరు వృథా అవుతుంది?&lt;/h3&gt;
&lt;p&gt;సాధారణ ఇళ్లలో సగటు ఏసీ యూనిట్&amp;zwnj; రోజుకు సుమారు 30 గ్యాలన్ల నీటిని ఉత్పత్తి చేయగలదు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే ఇది నెలకు 200 నుంచి వెయ్యి గ్యాలన్ల వరకు ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, లేదా ఆఫీస్&amp;zwnj;లు ఏడాదికి కోటి గ్యాలన్ల కంటే ఎక్కువ నీటిని ఉత్పత్తి చేయగలవు. &amp;nbsp;ఆధునిక ప్రపంచానికి వెన్నుముకగా నిలిచే డేటా సెంటర్లు భారీగా నీటిని వినియోగిస్తాయి. ఒక మధ్యతరహా డేటా సెంటర్&amp;zwnj; ఏడాదికి 110 మిలియన్ గ్యాలన్ల నీటిని కేవలం కూలింగ్ కోసం వాడుతుంది. కొన్ని పెద్ద డేటా సెంటర్లు రోజుకు 5 మిలియన్ గ్యాలన్ల వరకు వినియోగిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;ఉదయం లేవగానే నీళ్లు తాగొచ్చా, తాగితే ఏమవుతుంది | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/mCPf6-qKfOo&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ఏసీ నుంచి వచ్చే నీటి నాణ్యత ఎంత?&lt;/h3&gt;
&lt;p&gt;ఏసీ నుంచి వచ్చే నీరు దాదాపు డిస్టిల్డ్&amp;zwnj; వాటర్ లాగా ఉంటుంది. ఇందులో క్లోరిన్ ఉండదు. మినరల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఆమ్మ గుణాన్ని కలిగి ఉంటుంది. పీహెచ్ సుమారు 5.82గా ఉంటుంది. ఇది చూటడానికి స్వచ్ఛంగా ఉన్నప్పటికీ తాగడానికి పనికిరాదు. ఇందులో గాలిలోని ధూళి, బ్యాక్టీరియా, కాయిల్స్ నుంచి వచ్చే కణాలు ఉండే ఛాన్స్ ఉంది. ఇన్వర్టర్ బ్యాటరీలలో కూడా వాడకపోతే మంచిది.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఏసీ నీటిని ఎలా ఉపయోగించాలి?&lt;/h3&gt;
&lt;p&gt;అమ్ల గుణాన్ని ఇష్టపడే మొక్కలకు ఏసీ నుంచి వచ్చిన నీరు వాడుకోవచ్చు. అయితే ఇందులో పోషకాలు ఉండవు కాబట్టి ఎరువులు వాడాల్సి ఉంటుంది. వేసవిలో పక్షులు, చిన్న జంతువుల కోసం ఏసీ డ్రెయిన్ కింద ఒక చిన్న పాత్ర ఉంచడం ద్వారా వాటి దాహార్తి తీర్చివచ్చు. ఇల్లు తుడవడానికి, కిటీకీలు క్లీన్ చేయడానికి, కారు కడగడానికి వాడుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు కూలింగ్ టవర్ల కోసం ఈ ఏసీ నీటిని వాడి లక్షల లీటర్ల నీటిని ఆదా చేస్తున్నారు. కొన్ని దేశాల్లో ఏసీ నీటిని సేకరించే వాణిజ్య భవనాలకు రాయితీలు ఇస్తున్నారు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/amazing-benefits-of-drinking-water-first-thing-in-the-morning-244892&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/21/505bdf6f9951f6cf751b81aa8c8ad8551776774810323215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Rythu Bharosa Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలపై ప్రకటన]]></title><link>https://telugu.abplive.com/telangana/telangana-government-to-release-second-phase-of-rythu-bharosa-funds-on-april-20-244723</link><comments>https://telugu.abplive.com/telangana/telangana-government-to-release-second-phase-of-rythu-bharosa-funds-on-april-20-244723#respond</comments><pubDate>Sat, 18 Apr 2026 18:56:11 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/telangana-government-to-release-second-phase-of-rythu-bharosa-funds-on-april-20-244723</guid><description><![CDATA[&lt;p&gt;Second Phase of Rythu Bharosa: CM Revanth Reddy to Release Funds on April 20&lt;br /&gt;హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధుల విడుదలపై అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 20వ తేదీన రెండో విడత రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.5,653 కోట్ల నిధులు జమ కానున్నాయని అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత రైతుభరోసా నిధులను విజయవంతంగా పంపిణీ చేసింది. మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ప్రభుత్వం మొదటి విడత నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు రెండో విడత నిధుల విడుదలతో సాగు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న రైతులకు పెద్ద ఉపశమనం కలగనుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;త్వరలో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ పూర్తి..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మార్చి 22న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. పెట్టుబడి సాయం కింద తొలి విడతగా 70 లక్షల మంది రైతులకు రూ.3,600 కోట్లు విడుదల చేశామని, ఈ నిధులు రేపటిలోగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. మిగిలిన రూ.5,400 కోట్లను రెండు విడతలుగా (ప్రతి 20 రోజులకు రూ.2,700 కోట్లు) జమ చేసి, మొత్తం 45 రోజుల్లోగా ఎకరానికి రూ.6,000 చొప్పున మొత్తం రూ.9,000 కోట్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;ఎన్నికల హామీ మేరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే (DBT) నిధులు చేరుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సవరించి, అర్హులైన ప్రతి చిన్న, సన్నకారు మరియు కౌలు రైతుకు ఈ సాయం అందేలా పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం కోట్లాది మంది రైతులకు పెద్ద ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల జమను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం రైతుల కోసం రెట్టింపు ఖర్చు చేస్తోందని గణాంకాలను వివరించారు. బీఆర్ఎస్ హయాంలో నెలకు సగటున రూ.2,533 కోట్లు ఖర్చు చేస్తే, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం నెలకు సగటున రూ.5,500 కోట్లు వెచ్చిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలకు వెనకడుగు వేయకుండా ఇప్పటి వరకు రూ.1.30 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ వరి సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, గత ఏడాది 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించామని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా మెదక్, నిజామాబాద్ రైతులు గతంలో పసుపు, చెరుకు బాగా పండించేవారని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో పామాయిల్ సాగు 3 లక్షల ఎకరాలకు చేరిందని, దీనిని 10 లక్షల ఎకరాలకు పెంచినా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/18/bb9fd621e4d2415f0ee05b240a2ae3e11776518555728233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్! ఈ రైతులకు నిరాశే!]]></title><link>https://telugu.abplive.com/agriculture/pm-kisan-samman-nidhi-23rd-installment-money-will-not-be-credited-to-accounts-of-these-farmers-244664</link><comments>https://telugu.abplive.com/agriculture/pm-kisan-samman-nidhi-23rd-installment-money-will-not-be-credited-to-accounts-of-these-farmers-244664#respond</comments><pubDate>Sat, 18 Apr 2026 10:11:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/pm-kisan-samman-nidhi-23rd-installment-money-will-not-be-credited-to-accounts-of-these-farmers-244664</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;PM Kisan Yojana:&lt;/strong&gt; పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి నిధుల విడుదల తేదీని ప్రభుత్వం వెల్లడించనుంది. కానీ ఈసారి చాలా మంది రైతుల పేర్లు జాబితా నుంచి తొలగించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించినా సరే చాలా మంది రైతులు తమ బ్యాంక్ అకౌంట్&amp;zwnj;ను ఆధార్&amp;zwnj;తో లింక్ చేయలేదు. అందుకే అలాంటి వారిని అర్హుల జాబితా నుంచి తొలగిస్తారు. ఇలాంటి వారంతా కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు గురించి ఇక్కడ చూద్దాం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందచేస్తోంది. దీన్ని మూడు విడతలుగా అందజేస్తున్నారు. అయితే దీనికి కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. తమ పత్రాలు పూర్తిగా సమర్పించకపోతే అర్హుల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారు. లేదా అసంపూర్తిగా సమాచారం ఇచ్చిన వారిన కూడా అనర్హులుగా ప్రకటిస్తున్నారు. అలాంటి వారు ఇప్పటి వరకు పైసలు అందుకన్నా సరే ఇకపై వారి ఖాతాలో రూపాయి కూడా పడదు. అలాంటి వారంతా ఇప్పుడే జాగ్రత్తపడి ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఈ రైతులకు డబ్బు రాదు&lt;/h3&gt;
&lt;p&gt;చాలా మంది రైతులు తమకు పీఎం కిసాన్ పథకం నిధులు రావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సరైన ఈకేవైసీ లేకపోవడమే. మీకు నగదు జమ కావాలి అంటే మీ పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్&amp;zwnj; అన్నీ సరిగా ఉండాలి.బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. ల్యాండ్ సీడింగ్ చేసి ఉండాలి. అంటే మీ పేరు మీద ఉన్న భూమి ప్రభుత్వ రికార్డుల్లో కూడా మీ పేరుతోనే రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఇలాంటి సమస్యలతో చాలా మంది అన్ని విధాలుగా అర్హులైన్పటికీ ప్రభుత్వ పథకం నిధులు అందుకోలేకపోతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;మీరు ఫేస్ అథెంటికేషన్ లేదా OTP ద్వారా KYC పూర్తి చేయనట్లయితే, వెంటనే పూర్తి చేయాలి.&lt;/li&gt;
&lt;li&gt;మీ బ్లాక్ లేదా తహసీల్ కార్యాలయాన్ని సందర్శించి, పోర్టల్&amp;zwnj;లో మీ భూమి రికార్డు 'అవును' అని చూపిస్తోందో లేదో నిర్ధారించుకోండి.&lt;/li&gt;
&lt;li&gt;ఈ రెండు చిన్న విషయాలే కావచ్చు కానీ విస్మరిస్తే మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు రాకపోవచ్చు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;h3&gt;బ్యాంకు ఖాతా, ఆధార్ అనుసంధానం కాకపోతే...&lt;/h3&gt;
&lt;p&gt;వాయిదా డబ్బులు అందకపోతే మరో కారణం మీ బ్యాంక్ ఖాతా, మీ ఆధార్ నెంబర్&amp;zwnj;తో లింక్&amp;zwnj; కాకపోవచ్చు. ప్రభుత్వం DBT ద్వారా డబ్బు పంపడానికి ఆధార్&amp;zwnj;తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తుంది. మీ బ్యాంక్ ఖాతా ఆధార్&amp;zwnj;తో లింక్ చేయకపోతే లేదా ఆ ఖాతా చాలా కాలంగా యాక్టివ్&amp;zwnj;గా లేకపోతే, మీ ఖాతాలో డబ్బులు పడకపోవచ్చు. చాలా మంది రైతులకు ఇలా జరుగుతుంది, వాయిదా విడుదలైనప్పటికీ, ఖాతాలోని లోపాల కారణంగా తిరిగి.&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్ మోడ్&amp;zwnj;లో ఉందని, ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయిందని కన్ఫామ్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;పీఎం కిసాన్ పోర్టల్&amp;zwnj;కు వెళ్లి, మీ 'లబ్ధిదారుల స్టాటస్'ని చెక్ చేసి, అక్కడ ఏమైనా లోపం ఉందో లేదో చూడండి.&lt;/li&gt;
&lt;li&gt;బ్యాంకు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల మీకు హక్కుగా రావాల్సిన డబ్బు కోల్పోవచ్చు. అందువల్ల KYCతోపాటు, బ్యాంకు స్థితిని కూడా చెక్ చేయండి.&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;h3&gt;అనర్హులైన రైతులపై నిఘా&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;పథకం ప్రమాణాలకు అనుగుణంగా లేని వారిని ప్రభుత్వం ఇప్పుడు మినహాయిస్తోంది. కుటుంబంలో ఎవరైనా పన్నులు చెల్లిస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, లేదా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా, వారికి ప్రయోజనాలు అందవు. ఒకే కుటుంబ సభ్యులు ఒకటి కంటే ఎక్కువ మంది ఒకే భూమి పత్రాలతో ప్రయోజనాలు పొందుతుంటే, వారికి ఇవ్వాల్సిన డబ్బులను నిలిపేస్తారు. డేటా ఫిల్టరింగ్ ద్వారా, అత్యంత అర్హులైన, నిజాయితీగల రైతులకు మాత్రమే సహాయం అందేలా చూడాలని ప్రభుత్వం ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది.&lt;/p&gt;
&lt;p&gt;తప్పుడు సమాచారం ఇచ్చి లబ్ధి పొందిన వారి నుంచి ప్రభుత్వం ఇప్పుడు పాత సొమ్మును కూడా వసూలు చేస్తోంది. పోర్టల్&amp;zwnj;ను సందర్శించి, Know Your Status ఆప్షన్&amp;zwnj;ను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ వాయిదాకు అర్హులో కాదో చెక్ చేసుకోవచ్చు. పారదర్శకతను పెంచడానికి తీసుకున్న ఈ చర్యలు, ఈ సహాయానికి నిజంగా అర్హులైన రైతులకు మేలు చేస్తాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/18/e05ead45347a68af28d90a4c89bb7a8a1776487212642215_original.jpg" width="220"/></item></channel></rss>