<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ</title><atom:link href="https://telugu.abplive.com/agriculture/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 30 Apr 2026 00:23:29 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Who is Dusharla Satyanarayana: అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్‌మ్యాన్‌ కథ మీకు తెలుసా..?]]></title><link>https://telugu.abplive.com/telangana/nalgonda/forest-creator-dusharla-satyanarayana-the-man-who-created-a-70-acre-forest-for-nature-245557</link><comments>https://telugu.abplive.com/telangana/nalgonda/forest-creator-dusharla-satyanarayana-the-man-who-created-a-70-acre-forest-for-nature-245557#respond</comments><pubDate>Mon, 27 Apr 2026 11:04:38 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నల్గొండ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nalgonda/forest-creator-dusharla-satyanarayana-the-man-who-created-a-70-acre-forest-for-nature-245557</guid><description><![CDATA[&lt;p&gt;Satyanarayana JSS Founder | తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తి, ప్రకృతి ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, ప్రకృతి మీద ప్రేమతో ఉద్యోగానికి రాజీనామా చేసి, ఓ అడవినే సృష్టించిన గొప్ప మనసున్న వ్యక్తిగా పేరుగాంచారు. కానీ 72 ఏళ్ల ప్రకృతి ప్రేమికుడు, నల్గొండ వాటర్ మ్యాన్&amp;zwnj;గా పేరుగాంచిన దుశర్ల సత్యనారాయణపై ఇటీవల దాడి జరిగింది. తన అడవిలో చెట్లను నరుకుతున్న వారిని అడ్డుకున్నందుకు, పొరుగు గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడిన ఆయన హైదరాబాద్&amp;zwnj;లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన సేవల్ని గుర్తించిన వారు, తెలిసిన వారు దుశర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన గొప్పతనం తెలిస్తే అలా దాడిచేసే వారు కాదని అంటున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బ్యాంకు జాబ్ మానేసి సమాజసేవకు అంకితం&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;1954 మార్చి 12న సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపూర్ గ్రామంలో జన్మించిన దుశర్ల సత్యనారాయణ కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఎదిగారు. ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్ బి.ఎస్.సి పూర్తి చేశారు. మొదట్లో ఆంధ్రా బ్యాంక్, తరువాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నత ఉద్యోగాలు నిర్వహించారు. అయితే, తన కళ్ల ముందే రైతులు పడుతున్న కష్టాలు, ముఖ్యంగా నల్గొండ జిల్లాను పీడిస్తున్న ఫ్లోరోసిస్, నీటి సమస్యలు ఆయనను నిలకడగా ఉండనివ్వలేదు. 1980లోనే తన ఉద్యోగాన్ని వదిలివేసి, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/eb3e49ef1e0434eddef7fe60ec7f51451777270916033233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;జల సాధన సమితి - ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటం&lt;/strong&gt;&lt;br /&gt;నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య సృష్టిస్తున్న బీభత్సాన్ని చూసి చలించిన దుశర్ల సత్యనారాయణ జల సాధన సమితి (JSS) ని స్థాపించారు. కలుషిత నీటి వల్ల వేలాది మంది ప్రజలు వికలాంగులుగా మారుతుంటే, ప్రభుత్వాల నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన ఎండగట్టారు. 1992లో నల్గొండ నుంచి శ్రీశైలం వరకు, యాదగిరిగుట్ట వరకు పాదయాత్రలు చేపట్టి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు. 1996లో నల్గొండ లోక్&amp;zwnj;సభ స్థానానికి ఏకంగా 682 మందితో నామినేషన్లు వేయించి, ఎన్నికల సంఘం దిగివచ్చేలా చేశారు. నల్గొండ లోక్&amp;zwnj;సభ స్థానానికి ఎన్నికను నెలరోజులకు వాయిదా వేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రధాని వాజ్&amp;zwnj;పేయిని కదిలించిన దుశ్చర్ల&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఫ్లోరైడ్ బాధితులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 17సార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టి సమస్యను జాతీయ స్థాయిలో తెలిసేలా చేశారు. ఆయన పోరాటంలో అత్యంత కీలక ఘట్టం, 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఛాంబర్&amp;zwnj;లో ఫ్లోరైడ్ బాధితులు అంశుల స్వామి, కొత్తపల్లి నర్సింహలను టేబుల్&amp;zwnj;పై పడుకోబెట్టి సమస్య తీవ్రతను వివరించారు. ఆ సంఘటనతో కదిలిపోయిన ప్రధాని వెంటనే పైపులైన్ పనులకు ఆదేశాలిచ్చారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు విషయంలో దుశర్ల చేసిన పోరాటం మరువలేనిది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;70 ఎకరాల అద్భుత అడవి సృష్టికర్త&lt;/strong&gt;&lt;br /&gt;దుశర్ల&amp;nbsp;సత్యనారాయణ జీవితంలో మరో అద్భుత ఘట్టం ఆయన 70 ఎకరాల కృత్రిమ అడవిని సృష్టించడం. తనకున్న పూర్వీకుల భూమి 70 ఎకరాలను అడవిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కోట్ల రూపాయల విలువచేసే భూములను రియల్ ఎస్టేట్ పరం చేయకుండా, అటు వారసులకు కూడా ఇవ్వకుండా దానిని ప్రకృతికి కానుకగా ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విత్తనాలను సేకరించి తీసుకొచ్చి ఏకంగా 5 కోట్లకు పైగా మొక్కలను నాటిన ఆయన, ఆ భూమిని ఒక అడవిగా, జీవవైవిధ్య కేంద్రంగా మార్చారు. ఈ అడవిలో నెమళ్లు, కోతులు, అడవి పందులు, ముళ్లపందులు సహా 32 రకాలకు పైగా పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. కోతుల కోసం ప్రత్యేకంగా సజ్జలు, దుంపలు పండిస్తున్నారు, పక్షుల కోసం ఏడు తామర కుంటలను తవ్వించి వర్షపు నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ అడవిలోని ఒక్క పండును కూడా ఆయన వ్యాపారానికి వాడుకోకపోవడం విశేషం. అది కేవలం ప్రకృతికే సొంతం అని ఆయన గట్టిగా నమ్ముతారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దుశ్చర్లకు గుర్తింపు, పురస్కారాలు&lt;/strong&gt;&lt;br /&gt;పర్యావరణ ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ ప్రకృతి కోసం చేసిన నిస్వార్థ సేవకు గాను అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. 2022లో జాతీయ నదుల పునరుజ్జీవ సదస్సులో నీటి సంరక్షకుడు అవార్డు అందుకున్నారు. 2024లో గవర్నర్ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. తెలంగాణ గవర్నర్&amp;zwnj; అవార్డ్స్&amp;zwnj; ఫర్&amp;zwnj; ఎక్స్&amp;zwnj;లెన్స్&amp;zwnj;తో పాటు రూ.2లక్షల నగదును గవర్నర్&amp;zwnj; జిష్ణుదేవ్&amp;zwnj;వర్మ చేతుల మీదుగా అందుకున్నారు. 2025లో సాక్షి ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అడవిని రక్షించే ప్రయత్నం చేసిన ఆయనపై దుండగులు దాడి చేయడం దురదృష్టకరం అని చెప్పాలి. పర్యావరణం పట్ల దుశర్ల సత్యనారాయణ చూపిస్తున్న నిబద్ధత రాబోయే తరాలకు ఒక దిక్సూచి వంటిది. వందల కోట్ల ఆఫర్లు వచ్చినా లొంగకుండా ప్రకృతి కోసం తన 70 ఎకరాలను అంకితం చేసిన యోధుడిపై దాడిని అంతా వ్యతిరేకిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/27/9e427072cf83cd2d52a1fa4310397db81777269666569233_original.jpeg" width="220"/></item><item><title><![CDATA[Kisan Mitra Chhadi: ప్రతి రైతు చేతిలో ఉండాల్సిన కిసాన్ మిత్ర ఛడీ! పాము కాటు నుంచి రక్షించే యంత్రం ఎలా పని చేసుంది?]]></title><link>https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144</link><comments>https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144#respond</comments><pubDate>Thu, 23 Apr 2026 11:43:47 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/kisan-mitra-chadi-a-must-have-for-every-farmer-how-did-snakebite-protection-device-work-245144</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Kisan Mitra Chhadi:&amp;nbsp;&lt;/strong&gt;భారత్&amp;zwnj;లో వ్యవసాయ ఆధారిత దేశం. భారత్&amp;zwnj;కు వెన్నుముకగా నిలిచే రైతులు నిరంతరం ప్రకృతితో పోరాడుతూనే ఉంటారు. అయితే వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో పాము కాటు ఒకటి. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా సుమారు 46వేల మంది నుంచి 60 వేల మంది వరకు మరణిస్తున్నారు. ఇందులో అత్యధికులు పొలాల్లో రాత్రివేళ నీరు పెట్టడానికి వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి గమనించిన కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న అస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే కిసాన్ మిత్ర ఛడీ&lt;/p&gt;
&lt;h3&gt;ఏంటీ కిసాన్ మిత్ర ఛడీ&lt;/h3&gt;
&lt;p&gt;మధ్యప్రదేశ్&amp;zwnj; రాష్ట్రంలోని రాయ్&amp;zwnj;సేన్&amp;zwnj;లో నిర్వహించిన జాతీయ వ్యవసాయ మేళాలో కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివార్జ సింగ్ చౌహాన్ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. చూడటానికి సాధారణ చేతికర్రలా కనిపించే ఈ కిసాన్ మిత్ర ఛడీ నిజానికి ఇంటర్నెట్&amp;zwnj; ఆఫ్ థింగ్స్ ఆధారంగా పని చేస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పొలాల్లో పాములలు లేదా ఇతర విష జంతువులు ఉన్నాయో లేదో ఈ కర్ర ముందే పసిగట్టి రైతును హెచ్చరిస్తుంది. ముఖ్యంగా చీకటి సమయాల్లో లేదా పొలాల్లో నీరు పెట్టేట్పుడు ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి ఇది ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;కిసాన్ మిత్ర ఛడీ ఎలా పని చేస్తుంది?&lt;/h3&gt;
&lt;p&gt;ఈ స్మార్ట్ స్టిక్ పని తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. దీని వెనుక అత్యాధునిక సెన్సార్లు, సాంకేతిక దాగి ఉన్నాయి. రైతు ఈ కర్రను పట్టుకొని పొలానికి వెళ్లినప్పుడు దానిపై ఉన్న ఒక ప్రత్యేక బటన్ నొక్కి నేలకు ఆనిస్తే చాలు ఒక వేళ సమీపంలో పాము ఉంటే ఆ కర్ర గట్టిగా వైబ్రేట్ అవుతుంది. ఈ పరికరంలో పాసివ్ ఇన్&amp;zwnj;ఫ్రారెడ్, ఆల్ట్రాసోనిక్ సెన్సార్లు అమర్చి ఉంటాయి. పాములు విడుదల చేసే థర్మల్&amp;zwnj; సిగ్నేచర్స్&amp;zwnj;, వాటి కధలికల వల్ల కలిగే సెన్సిటివ్ వైబ్రేషన్లు గుర్తిస్తాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;పాము కాటు నుండి రైతుల ప్రాణాలను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం &amp;lsquo;కిసాన్ మిత్ర ఛడీ&amp;rsquo; అనే అత్యాధునిక పరికరాన్ని ఆవిష్కరించింది. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేసింది.&lt;a href=&quot;https://twitter.com/hashtag/BJP4Farmers?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#BJP4Farmers&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/o30JyVKX42&quot;&gt;pic.twitter.com/o30JyVKX42&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; BJP ANDHRA PRADESH (@BJP4Andhra) &lt;a href=&quot;https://twitter.com/BJP4Andhra/status/2046891773918597392?ref_src=twsrc%5Etfw&quot;&gt;April 22, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఈ స్టిక్ ఐదు నుంచి 15 మీటర్ల పరిధిలో పాములను కచ్చితంగా గుర్తిస్తుంది. అయితే దీనిని హెచ్చరిక సంకేతాలు 100 మీటర్ల దూరం వరకు కూడా పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరికరం ఆధునిక వెర్షన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&amp;zwnj; కూడా జోడించారు. ఇది పాము కదలికలకు, గాలికి ఊగే గడ్డి కదలికలకు మధ్య తేడాను గుర్తించి, తప్పుడు హెచ్చరికలు రాకుండా చూస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి&quot; href=&quot;https://telugu.abplive.com/news&quot; target=&quot;_self&quot;&gt;మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;h3&gt;పాముకాటు ప్రమాదాలు తగ్గుతాయా?&lt;/h3&gt;
&lt;p&gt;ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 30 నుంచి 40 లక్షల పాముకాట్లు నమోదు అవుతున్నాయి. ఇందులో 60 వేల మంది వరకు చనిపోతున్నారు. ఈ మరణాలలో అత్యధికులు చెప్పులు లేకుండా లేదా తక్కువ వెలుతురులో పనిచేసే రైతులే. ఈ గణాంకాలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, కిసాన్ మిత్ర ఛడీ వంటి ఆవిష్కరణలు ఈ మరణాలను గణనీయంగా తగ్గించగలవు. ఈ స్టిక్ కేవలం ఒక పనిముట్టు మాత్రమే కాదు, గ్రామీణ భారత్&amp;zwnj; ప్రాణాలను కాపాడే పరికరం. శాస్త్రవేత్తల ఈ ప్రయత్నం, వ్యవసాయాన్ని సురక్షితంగా, ఆధునికంగా మార్చడంలో ఒక ప్రధానమైన, అవసరమైన అడుగుగా మారనుంది. నాగుపాము లేదా కట్లపాము వంటి అత్యంత విషపూరితమైన పాముల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ పరికరం ప్రత్యేకంగా ఒక వరంలా మారనుంది. సకాలంలో హెచ్చరికలు అందుకోవడం ద్వారా, రైతులు వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను, ప్రాణాంతక ప్రమాదాలను తగ్గనున్నాయి. సరైన సాంకేతికత, అవగాహనతో, మన రైతులు ఇకపై ఎలాంటి భయం లేకుండా తమ కష్టార్జితాన్ని పండించుకోగలుగుతారు.&lt;/p&gt;
&lt;h3&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;a style=&quot;color: #e03e2d;&quot; title=&quot;మరిన్ని ఆసక్తికరమైన వెబ్&amp;zwnj;స్టోరీ కోసం ఈ లింక్&amp;zwnj;పై క్లిక్ చేయండి&quot; href=&quot;https://telugu.abplive.com/web-stories&quot; target=&quot;_self&quot;&gt;మరిన్ని ఆసక్తికరమైన వెబ్&amp;zwnj;స్టోరీ కోసం ఈ లింక్&amp;zwnj;పై క్లిక్ చేయండి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/what-happens-if-you-dont-eat-rice-for-month-surprising-effects-on-body-245139&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/23/a1334c540550ee3a0702ef08f78d821b1776924632658215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AC Condensate Water Harvesting: ఏసీ ద్వారా వచ్చే నీటిని తాగొచ్చా? మొక్కలకు ఉపయోగించవచ్చా?]]></title><link>https://telugu.abplive.com/lifestyle/how-to-use-ac-condensate-water-can-it-be-drunk-can-it-be-used-for-harvest-244987</link><comments>https://telugu.abplive.com/lifestyle/how-to-use-ac-condensate-water-can-it-be-drunk-can-it-be-used-for-harvest-244987#respond</comments><pubDate>Tue, 21 Apr 2026 18:06:28 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ లైఫ్‌స్టైల్‌ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/lifestyle/how-to-use-ac-condensate-water-can-it-be-drunk-can-it-be-used-for-harvest-244987</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AC Condensate Water Harvesting:&amp;nbsp;&lt;/strong&gt;వేసవి వచ్చింది అంటే చాలు ఉక్కపోతతో జనం అల్లాడిపోతారు. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలు వాడుతుంటారు. అయితే ఏసీ నడుస్తున్నప్పుడు దాని నుంచి నీరు వస్తుంది. చాలా మంది ఈ నీటిని వృథాగా పడేస్తుంటారు. కానీ ఈ ఏసీ కండెన్సేట్ వాటర్ చాలా విధాలుగా వాడుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఏసీలో నీరు ఎలా తయారవుతుంది?&lt;/h3&gt;
&lt;p&gt;ఎయిర్ కంటినషనర్లు కేవలం గాలిని చల్లబరచడమే కాకుండా, గాలిలోని తేమను తొలగిస్తాయి. ఏసీ లోపల ఉండే ఎవాపరేటర్ కాయిల్స్&amp;zwnj; చాలా చల్లగా ఉంటాయి. గదిలోని వెచ్చని గాలి ఈ కాయిల్స్ మీదుగా వెళ్లినప్పుడు గాలిలోని తేమ నీటి బిందువులుగా మారుతుంది. దీనినే కండెన్సేషన్ అంటారు. ఒక గ్లాసు ఐస్ నీళ్ల చుట్టూ ఏర్పడిన నీటి బిందువులులా ఏసీలో నీరు తయారవుతుంది. ఈ నీరు ఒక డ్రెయిన్ పైపు ద్వారా బయటకు వస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎంత నీరు వృథా అవుతుంది?&lt;/h3&gt;
&lt;p&gt;సాధారణ ఇళ్లలో సగటు ఏసీ యూనిట్&amp;zwnj; రోజుకు సుమారు 30 గ్యాలన్ల నీటిని ఉత్పత్తి చేయగలదు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే ఇది నెలకు 200 నుంచి వెయ్యి గ్యాలన్ల వరకు ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, లేదా ఆఫీస్&amp;zwnj;లు ఏడాదికి కోటి గ్యాలన్ల కంటే ఎక్కువ నీటిని ఉత్పత్తి చేయగలవు. &amp;nbsp;ఆధునిక ప్రపంచానికి వెన్నుముకగా నిలిచే డేటా సెంటర్లు భారీగా నీటిని వినియోగిస్తాయి. ఒక మధ్యతరహా డేటా సెంటర్&amp;zwnj; ఏడాదికి 110 మిలియన్ గ్యాలన్ల నీటిని కేవలం కూలింగ్ కోసం వాడుతుంది. కొన్ని పెద్ద డేటా సెంటర్లు రోజుకు 5 మిలియన్ గ్యాలన్ల వరకు వినియోగిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;ఉదయం లేవగానే నీళ్లు తాగొచ్చా, తాగితే ఏమవుతుంది | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/mCPf6-qKfOo&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ఏసీ నుంచి వచ్చే నీటి నాణ్యత ఎంత?&lt;/h3&gt;
&lt;p&gt;ఏసీ నుంచి వచ్చే నీరు దాదాపు డిస్టిల్డ్&amp;zwnj; వాటర్ లాగా ఉంటుంది. ఇందులో క్లోరిన్ ఉండదు. మినరల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఆమ్మ గుణాన్ని కలిగి ఉంటుంది. పీహెచ్ సుమారు 5.82గా ఉంటుంది. ఇది చూటడానికి స్వచ్ఛంగా ఉన్నప్పటికీ తాగడానికి పనికిరాదు. ఇందులో గాలిలోని ధూళి, బ్యాక్టీరియా, కాయిల్స్ నుంచి వచ్చే కణాలు ఉండే ఛాన్స్ ఉంది. ఇన్వర్టర్ బ్యాటరీలలో కూడా వాడకపోతే మంచిది.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఏసీ నీటిని ఎలా ఉపయోగించాలి?&lt;/h3&gt;
&lt;p&gt;అమ్ల గుణాన్ని ఇష్టపడే మొక్కలకు ఏసీ నుంచి వచ్చిన నీరు వాడుకోవచ్చు. అయితే ఇందులో పోషకాలు ఉండవు కాబట్టి ఎరువులు వాడాల్సి ఉంటుంది. వేసవిలో పక్షులు, చిన్న జంతువుల కోసం ఏసీ డ్రెయిన్ కింద ఒక చిన్న పాత్ర ఉంచడం ద్వారా వాటి దాహార్తి తీర్చివచ్చు. ఇల్లు తుడవడానికి, కిటీకీలు క్లీన్ చేయడానికి, కారు కడగడానికి వాడుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు కూలింగ్ టవర్ల కోసం ఈ ఏసీ నీటిని వాడి లక్షల లీటర్ల నీటిని ఆదా చేస్తున్నారు. కొన్ని దేశాల్లో ఏసీ నీటిని సేకరించే వాణిజ్య భవనాలకు రాయితీలు ఇస్తున్నారు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/amazing-benefits-of-drinking-water-first-thing-in-the-morning-244892&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/21/505bdf6f9951f6cf751b81aa8c8ad8551776774810323215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Rythu Bharosa Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలపై ప్రకటన]]></title><link>https://telugu.abplive.com/telangana/telangana-government-to-release-second-phase-of-rythu-bharosa-funds-on-april-20-244723</link><comments>https://telugu.abplive.com/telangana/telangana-government-to-release-second-phase-of-rythu-bharosa-funds-on-april-20-244723#respond</comments><pubDate>Sat, 18 Apr 2026 18:56:11 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/telangana-government-to-release-second-phase-of-rythu-bharosa-funds-on-april-20-244723</guid><description><![CDATA[&lt;p&gt;Second Phase of Rythu Bharosa: CM Revanth Reddy to Release Funds on April 20&lt;br /&gt;హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధుల విడుదలపై అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 20వ తేదీన రెండో విడత రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.5,653 కోట్ల నిధులు జమ కానున్నాయని అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత రైతుభరోసా నిధులను విజయవంతంగా పంపిణీ చేసింది. మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ప్రభుత్వం మొదటి విడత నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు రెండో విడత నిధుల విడుదలతో సాగు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న రైతులకు పెద్ద ఉపశమనం కలగనుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;త్వరలో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ పూర్తి..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మార్చి 22న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. పెట్టుబడి సాయం కింద తొలి విడతగా 70 లక్షల మంది రైతులకు రూ.3,600 కోట్లు విడుదల చేశామని, ఈ నిధులు రేపటిలోగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. మిగిలిన రూ.5,400 కోట్లను రెండు విడతలుగా (ప్రతి 20 రోజులకు రూ.2,700 కోట్లు) జమ చేసి, మొత్తం 45 రోజుల్లోగా ఎకరానికి రూ.6,000 చొప్పున మొత్తం రూ.9,000 కోట్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;ఎన్నికల హామీ మేరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే (DBT) నిధులు చేరుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సవరించి, అర్హులైన ప్రతి చిన్న, సన్నకారు మరియు కౌలు రైతుకు ఈ సాయం అందేలా పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం కోట్లాది మంది రైతులకు పెద్ద ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల జమను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం రైతుల కోసం రెట్టింపు ఖర్చు చేస్తోందని గణాంకాలను వివరించారు. బీఆర్ఎస్ హయాంలో నెలకు సగటున రూ.2,533 కోట్లు ఖర్చు చేస్తే, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం నెలకు సగటున రూ.5,500 కోట్లు వెచ్చిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలకు వెనకడుగు వేయకుండా ఇప్పటి వరకు రూ.1.30 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ వరి సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, గత ఏడాది 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించామని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా మెదక్, నిజామాబాద్ రైతులు గతంలో పసుపు, చెరుకు బాగా పండించేవారని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో పామాయిల్ సాగు 3 లక్షల ఎకరాలకు చేరిందని, దీనిని 10 లక్షల ఎకరాలకు పెంచినా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/18/bb9fd621e4d2415f0ee05b240a2ae3e11776518555728233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్! ఈ రైతులకు నిరాశే!]]></title><link>https://telugu.abplive.com/agriculture/pm-kisan-samman-nidhi-23rd-installment-money-will-not-be-credited-to-accounts-of-these-farmers-244664</link><comments>https://telugu.abplive.com/agriculture/pm-kisan-samman-nidhi-23rd-installment-money-will-not-be-credited-to-accounts-of-these-farmers-244664#respond</comments><pubDate>Sat, 18 Apr 2026 10:11:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/pm-kisan-samman-nidhi-23rd-installment-money-will-not-be-credited-to-accounts-of-these-farmers-244664</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;PM Kisan Yojana:&lt;/strong&gt; పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి నిధుల విడుదల తేదీని ప్రభుత్వం వెల్లడించనుంది. కానీ ఈసారి చాలా మంది రైతుల పేర్లు జాబితా నుంచి తొలగించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించినా సరే చాలా మంది రైతులు తమ బ్యాంక్ అకౌంట్&amp;zwnj;ను ఆధార్&amp;zwnj;తో లింక్ చేయలేదు. అందుకే అలాంటి వారిని అర్హుల జాబితా నుంచి తొలగిస్తారు. ఇలాంటి వారంతా కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు గురించి ఇక్కడ చూద్దాం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందచేస్తోంది. దీన్ని మూడు విడతలుగా అందజేస్తున్నారు. అయితే దీనికి కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. తమ పత్రాలు పూర్తిగా సమర్పించకపోతే అర్హుల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారు. లేదా అసంపూర్తిగా సమాచారం ఇచ్చిన వారిన కూడా అనర్హులుగా ప్రకటిస్తున్నారు. అలాంటి వారు ఇప్పటి వరకు పైసలు అందుకన్నా సరే ఇకపై వారి ఖాతాలో రూపాయి కూడా పడదు. అలాంటి వారంతా ఇప్పుడే జాగ్రత్తపడి ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఈ రైతులకు డబ్బు రాదు&lt;/h3&gt;
&lt;p&gt;చాలా మంది రైతులు తమకు పీఎం కిసాన్ పథకం నిధులు రావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సరైన ఈకేవైసీ లేకపోవడమే. మీకు నగదు జమ కావాలి అంటే మీ పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్&amp;zwnj; అన్నీ సరిగా ఉండాలి.బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. ల్యాండ్ సీడింగ్ చేసి ఉండాలి. అంటే మీ పేరు మీద ఉన్న భూమి ప్రభుత్వ రికార్డుల్లో కూడా మీ పేరుతోనే రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఇలాంటి సమస్యలతో చాలా మంది అన్ని విధాలుగా అర్హులైన్పటికీ ప్రభుత్వ పథకం నిధులు అందుకోలేకపోతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;మీరు ఫేస్ అథెంటికేషన్ లేదా OTP ద్వారా KYC పూర్తి చేయనట్లయితే, వెంటనే పూర్తి చేయాలి.&lt;/li&gt;
&lt;li&gt;మీ బ్లాక్ లేదా తహసీల్ కార్యాలయాన్ని సందర్శించి, పోర్టల్&amp;zwnj;లో మీ భూమి రికార్డు 'అవును' అని చూపిస్తోందో లేదో నిర్ధారించుకోండి.&lt;/li&gt;
&lt;li&gt;ఈ రెండు చిన్న విషయాలే కావచ్చు కానీ విస్మరిస్తే మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు రాకపోవచ్చు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;h3&gt;బ్యాంకు ఖాతా, ఆధార్ అనుసంధానం కాకపోతే...&lt;/h3&gt;
&lt;p&gt;వాయిదా డబ్బులు అందకపోతే మరో కారణం మీ బ్యాంక్ ఖాతా, మీ ఆధార్ నెంబర్&amp;zwnj;తో లింక్&amp;zwnj; కాకపోవచ్చు. ప్రభుత్వం DBT ద్వారా డబ్బు పంపడానికి ఆధార్&amp;zwnj;తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తుంది. మీ బ్యాంక్ ఖాతా ఆధార్&amp;zwnj;తో లింక్ చేయకపోతే లేదా ఆ ఖాతా చాలా కాలంగా యాక్టివ్&amp;zwnj;గా లేకపోతే, మీ ఖాతాలో డబ్బులు పడకపోవచ్చు. చాలా మంది రైతులకు ఇలా జరుగుతుంది, వాయిదా విడుదలైనప్పటికీ, ఖాతాలోని లోపాల కారణంగా తిరిగి.&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్ మోడ్&amp;zwnj;లో ఉందని, ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయిందని కన్ఫామ్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;పీఎం కిసాన్ పోర్టల్&amp;zwnj;కు వెళ్లి, మీ 'లబ్ధిదారుల స్టాటస్'ని చెక్ చేసి, అక్కడ ఏమైనా లోపం ఉందో లేదో చూడండి.&lt;/li&gt;
&lt;li&gt;బ్యాంకు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల మీకు హక్కుగా రావాల్సిన డబ్బు కోల్పోవచ్చు. అందువల్ల KYCతోపాటు, బ్యాంకు స్థితిని కూడా చెక్ చేయండి.&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;h3&gt;అనర్హులైన రైతులపై నిఘా&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;పథకం ప్రమాణాలకు అనుగుణంగా లేని వారిని ప్రభుత్వం ఇప్పుడు మినహాయిస్తోంది. కుటుంబంలో ఎవరైనా పన్నులు చెల్లిస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, లేదా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా, వారికి ప్రయోజనాలు అందవు. ఒకే కుటుంబ సభ్యులు ఒకటి కంటే ఎక్కువ మంది ఒకే భూమి పత్రాలతో ప్రయోజనాలు పొందుతుంటే, వారికి ఇవ్వాల్సిన డబ్బులను నిలిపేస్తారు. డేటా ఫిల్టరింగ్ ద్వారా, అత్యంత అర్హులైన, నిజాయితీగల రైతులకు మాత్రమే సహాయం అందేలా చూడాలని ప్రభుత్వం ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది.&lt;/p&gt;
&lt;p&gt;తప్పుడు సమాచారం ఇచ్చి లబ్ధి పొందిన వారి నుంచి ప్రభుత్వం ఇప్పుడు పాత సొమ్మును కూడా వసూలు చేస్తోంది. పోర్టల్&amp;zwnj;ను సందర్శించి, Know Your Status ఆప్షన్&amp;zwnj;ను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ వాయిదాకు అర్హులో కాదో చెక్ చేసుకోవచ్చు. పారదర్శకతను పెంచడానికి తీసుకున్న ఈ చర్యలు, ఈ సహాయానికి నిజంగా అర్హులైన రైతులకు మేలు చేస్తాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/18/e05ead45347a68af28d90a4c89bb7a8a1776487212642215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[PM Kusum Scheme: 25 ఏళ్లు ఆదాయం, 60 శాతం సబ్సిడీతో సోలార్ ప్లాంట్.. పీఎం కుసుమ్ స్కీమ్ పూర్తి వివరాలివే!]]></title><link>https://telugu.abplive.com/telangana/pm-kusum-scheme-get-60-percent-subsidy-and-guaranteed-income-for-25-years-via-solar-plants-244488</link><comments>https://telugu.abplive.com/telangana/pm-kusum-scheme-get-60-percent-subsidy-and-guaranteed-income-for-25-years-via-solar-plants-244488#respond</comments><pubDate>Thu, 16 Apr 2026 15:03:41 +0530 </pubDate><dc:creator><![CDATA[ Satyaprasad Bandaru ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/pm-kusum-scheme-get-60-percent-subsidy-and-guaranteed-income-for-25-years-via-solar-plants-244488</guid><description><![CDATA[&lt;p&gt;PM Kusum Scheme: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిల్లో ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం ఒకటి. దీని కింద 60 శాతం సబ్సిడీతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. 25 ఏళ్ల పాటు ఆదాయం సమకూర్చుకునేందుకు పీఎం కుసుమ్ పథకం అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా ఉంది. &amp;nbsp;రైతులు, &amp;nbsp;రైతు సంఘాలు, మహిళా సంఘాలు తమ బంజరు భూములు లేదా సాగుకు పనికిరాని భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 60 శాతం సబ్సిడీని అందిస్తాయి. మిగిలిన మొత్తంలో 30 శాతం బ్యాంకుల నుంచి రుణంగా పొందవచ్చు. రైతులు 10 శాతం వాటా పెట్టుబడిగా పెట్టాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఒక మెగావాట్ కెపాసిటీ సోలార్ ప్లాంట్ నుంచి రోజుకు 4,500 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ ను డిస్కమ్ లు యూనిట్&amp;zwnj;కు రూ. 3.13 చొప్పున కొనుగోలు చేస్తాయి. అంటే రోజుకు రూ.14 వేల వరకు ఆదాయం సమకూరుతుంది. ఈ విధంగా 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రిమెంట్ చేసుకుంటాయి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;పీఎం కుసుమ్ పథకం అర్హులు&lt;/h3&gt;
&lt;p&gt;రైతులు, రైతు సహకార సంఘాలు, డ్వాక్రా సంఘాలు, సహకార సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాలు, గ్రామ పంచాయతీ ఈ పథకానికి అర్హులు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేటగిరీ A: బీడు భూముల్లో చిన్న సోలార్ ప్లాంట్లు &amp;nbsp;ఏర్పాటు చేయడం (రైతులు/సహకార సంఘాలు)&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేటగిరీ B: సోలార్ పంప్ సెట్లు ఏర్పాటుకు (కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 60% రాయితీ)&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేటగిరీ C: రైతులు అదనపు విద్యుత్&amp;zwnj;ను డిస్కామ్&amp;zwnj;లకు తిరిగి అమ్ముకోవచ్చు. గ్రిడ్&amp;zwnj;కు అనుసంధానించిన వ్యవసాయ పంపులను సౌరశక్తితో నడిచేలా చేయడం.&lt;/p&gt;
&lt;h3&gt;దరఖాస్తు విధానం&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;పీఎం కుసుమ్ స్కీమ్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;Step1: పీఎం కుసుమ్ వెబ్ సైట్ https://pmkusum.mnre.gov.in/ లో లోన్ అప్లికేషన్ ఫామ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.&lt;/p&gt;
&lt;p&gt;Step2: స్క్రీన్&amp;zwnj;పై కనిపించే రిజిస్ట్రేషన్ ఫామ్&amp;zwnj; లో లబ్దిదారులు అవసరమైన వివరాలను నమోదు చేయాలి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Step3: డిక్లరేషన్ బాక్స్&amp;zwnj;ను టిక్ చేసి, చివరిగా సబ్మిట్ పై క్లిక్ చేయండి.&lt;/p&gt;
&lt;p&gt;Step4: సోలార్ అగ్రికల్చరల్ పంప్&amp;zwnj;సెట్ సబ్సిడీ స్కీమ్ లేదా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కోసం లాగిన్ పై క్లిక్ చేయండి.&lt;/p&gt;
&lt;p&gt;Step5: ఆన్&amp;zwnj;లైన్ అప్లికేషన్ లో సమాచారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;br /&gt;పీఎం కుసుమ్ కు అవసరమయ్యే డాక్యుమెంట్స్&lt;/h3&gt;
&lt;ul&gt;
&lt;li&gt;ఆధార్ కార్డ్&lt;/li&gt;
&lt;li&gt;ల్యాండ్ డాక్యుమెంట్&lt;/li&gt;
&lt;li&gt;బ్యాంక్ పాస్&amp;zwnj;బుక్&lt;/li&gt;
&lt;li&gt;డిక్లరేషన్ ఫామ్&lt;/li&gt;
&lt;li&gt;మొబైల్ నంబర్&lt;/li&gt;
&lt;li&gt;పాస్&amp;zwnj;పోర్ట్ సైజు ఫొటో&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/16/50119ad8ccd2eb525fd09e700e601bb917763299460821409_original.png" width="220"/></item><item><title><![CDATA[AP SMAM 2026 Applications : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-smam-2026-get-50-percent-subsidy-on-farm-machinery-check-eligibility-how-to-apply-243861</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-smam-2026-get-50-percent-subsidy-on-farm-machinery-check-eligibility-how-to-apply-243861#respond</comments><pubDate>Fri, 10 Apr 2026 12:08:34 +0530 </pubDate><dc:creator><![CDATA[ ABP Desam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-smam-2026-get-50-percent-subsidy-on-farm-machinery-check-eligibility-how-to-apply-243861</guid><description><![CDATA[&lt;p&gt;AP SMAM 2026 Applications: ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ యంత్రాలపై 50 శాతం సబ్సిడీ అందించే ' AP SMAM Agriculture Mechanization Subsidy 2026' స్కీమ్ కు అప్లికేషన్లు ఆహ్వానించింది. ఈ స్కీమ్ లో ట్రాక్టర్ లేదా పవర్ టిల్లర్ సహా వ్యవసాయ పరికరాలపై రూ. 50,000 వరకు సబ్సిడీ అందిస్తారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అధికారిక మెమో జారీ చేశారు. చిన్న, మధ్యతరగతి, మహిళా, ఎస్సీ, ఎస్టీ రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (SMAM) స్కీమ్ లో 60 శాతం సబ్సిడీని కేంద్రం భరిస్తుంది. మిగతా 40 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ స్కీమ్ లో భాగంగా ఏపీకి మొత్తం రూ.136.62 కోట్లు గ్రాంట్ అయ్యాయి. ఇందులో ఇప్పటికే రూ.112.5 కోట్లను పలు జిల్లాలకు కేటాయించారు. 2025 ఖరీఫ్ ఈ-పంట డేటా ఆధారంగానే జిల్లాలకు నిధులు కేటాయించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;అర్హులు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;ul&gt;
&lt;li&gt;రైతులు (SC, ST, మహిళలు, ఇతరులు) అర్హులు&lt;/li&gt;
&lt;li&gt;సబ్సిడీ మొత్తం గరిష్టంగా రూ.50,000 (ఒకటి లేదా రెండు యంత్రాలకు)&lt;/li&gt;
&lt;li&gt;లాటరీ విధానంలో కేటాయింపు&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;రైతు సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;h3&gt;సబ్సిడీ వివరాలు&lt;/h3&gt;
&lt;ul&gt;
&lt;li&gt;ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు వ్యవసాయం యంత్రాలపై 50% సబ్సిడీ &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;చిన్న, సన్నకారు రైతులకు కూడా 50% సబ్సిడీ &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఇతర వర్గాల రైతులకు 40% సబ్సిడీ&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఒక రైతు గరిష్టంగా రూ.50,000 వరకు మాత్రమే సబ్సిడీ పొందుతారు. &amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;h3&gt;దరఖాస్తు &amp;nbsp;విధానం &amp;nbsp;ఇలా?&lt;/h3&gt;
&lt;p&gt;ఏపీ సబ్ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ సబ్సిడీ 2026 స్కీమ్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;రైతు సేవా కేంద్రంను సందర్శించి వ్యవసాయ సహాయకుడిని అడిగి వివరాలు తెలుసుకోవచ్చు. &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;2025 ఖరీఫ్ ఈ-క్రాప్ డేటాలో నమోదు చేసుకుని ఉండాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అధికారులు అడిగిన పత్రాలను సమర్పించాలి. &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసి లాటరీ నిర్వహిస్తారు. &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఎంపికైన లబ్దిదారులకు సబిడ్సీ పై వ్యవసాయ యంత్రాలు అందిస్తారు. &amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటావేటర్, కల్టివేటర్, విత్తన జల్లే పరికరాలు, మొక్కల రక్షణ పరికరాలు, కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, గడ్డి కట్టర్లు, ఫోడర్ కట్టర్లకు ఈ సబ్సిడీ లభిస్తుంది. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎంపిక విధానం &amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;దరఖాస్తులు ఎక్కువగా వస్తే ఆన్&amp;zwnj;లైన్ విధానంలో లాటరీ నిర్వహిస్తారు. మండల స్థాయిలో వేర్వేరుగా లాటరీలు నిర్వహిస్తారు. ఎంపికైన లబ్దిదారులను జిల్లా ఇన్&amp;zwnj; ఛార్జి మంత్రి ఆమోదిస్తారు. ఈ లిస్ట్ కు వన్ ఇయర్ వాలిడిటీ ఉంటుంది. ఆ లోపు రైతులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సబ్సిడీ మొత్తం డీబీటీ రూపంలో నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పోర్టల్ agrimachinery.nic.in లో సబ్సిడీని ట్రాక్ చేయవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/10/2c8436eded1404f448af35976e34ff5e17758001304841409_original.png" width="220"/></item><item><title><![CDATA[Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అంటే ఏమిటి? ఇది ఎలా పొందాలి, దాని ద్వారా కలిగే ప్రయోజనాలు]]></title><link>https://telugu.abplive.com/news/india/how-to-apply-for-kisan-credit-card-process-and-eligibility-for-kcc-farmer-loan-scheme-243600</link><comments>https://telugu.abplive.com/news/india/how-to-apply-for-kisan-credit-card-process-and-eligibility-for-kcc-farmer-loan-scheme-243600#respond</comments><pubDate>Wed, 8 Apr 2026 09:14:21 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/how-to-apply-for-kisan-credit-card-process-and-eligibility-for-kcc-farmer-loan-scheme-243600</guid><description><![CDATA[&lt;p&gt;KCC farmer loan scheme | రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పీఎం కిసాన్ యోజన కింద రూ.6 వేలు అందిస్తుంది. అదే విధంగా గతంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం 1998&amp;ndash;99 సంవత్సరంలో ప్రారంభించింది. ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేకుండా, రైతులను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించడం ద్వారా వారికి సకాలంలో లోన్ అందించడమే దీని లక్ష్యం. సకాలంలో లోన్స్ అందించడంలో ఈ స్కీమ్ వారికి ఎంతో మేలు చేస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;తక్కువ వడ్డీ రేటు, సులభమైన ప్రక్రియ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ వినియోగం వేగంగా పెరిగింది. దీని ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశుపోషణతో పాటు ఇతర వ్యవసాయ పనుల కోసం కూడా ఆర్థిక సాయం పొందవచ్చు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా పొందాలో, దీనికి ఏయే డాక్యుమెంట్స్ అవసరమో తెలుసుకుంటే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అంటే ఏమిటి?&lt;/strong&gt;&lt;br /&gt;కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని 1998-99 లో ప్రభుత్వం ప్రారంభించింది. ఎక్కువ పేపర్ వర్క్, ఎక్కువ డాక్యుమెంటేషన్ లేకుండానే రైతులను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానిస్తూ, వారికి సకాలంలో లోన్స్ అందించడమే దీని ఉద్దేశ్యం. ఈ స్కీమ్ కింద రైతులకు స్వల్పకాలిక రుణాలు (Short term loans) ఇస్తారు. వీటిని రైతులు వ్యవసాయం, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా పొందాలి?&lt;/strong&gt;&lt;br /&gt;కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడానికి రైతులు తమ సమీపంలోని బ్యాంకుకు వెళ్లాలి. అక్కడ KCC కోసం అప్లికేషన్ ఫాం నింపాలి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి బ్యాంకులో సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకు అధికారులు దరఖాస్తును, డాక్యుమెంట్లను&amp;nbsp; పరిశీలిస్తారు. అలాగే రైతు భూమి, ఆదాయానికి సంబంధించిన వివరాలను నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత, బ్యాంకు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card) జారీ చేస్తుంది. దీని ద్వారా నిర్ణీత పరిమితి వరకు రుణం తీసుకోవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అవసరమైన డాక్యుమెంట్స్&lt;/strong&gt;&lt;br /&gt;కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడానికి కొన్ని డాక్యుమెంట్లు కావాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గుర్తింపు కార్డు:&lt;/strong&gt; ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అడ్రస్ ప్రూఫ్:&lt;/strong&gt; అడ్రస్ నిర్ధారించే డాక్యుమెంట్స్, పుట్టిన తేదీ సర్టిఫికెట్&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;భూమి పత్రాలు:&lt;/strong&gt; పట్టాదారు పాస్ బుక్, ఖస్రా- ఖతౌనీ లేదా భూమికి సంబంధించిన రశీదులు సబ్మిట్ చేయాలి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఇతర వివరాలు:&lt;/strong&gt; బ్యాంకు అకౌంట్ వివరాలు, పాస్&amp;zwnj;పోర్ట్ సైజ్ ఫోటోలు, సంతకం చేసిన అప్లికేషన్ ఫారమ్.&lt;/p&gt;
&lt;p&gt;బ్యాంకులో డాక్యుమెంట్స్ సమర్పించేటప్పుడు వాటి జిరాక్స్ స్పష్టంగా ఉండాలి. అవసరమైతే ఒరిజినల్ పత్రాలను కూడా వెంట తీసుకెళ్లండి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?&lt;/strong&gt;&lt;br /&gt;వ్యక్తిగత రైతులు&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఉమ్మడి రైతులు&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కౌలు రైతులు&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వాటాదారులు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర వ్యక్తులు.&lt;/p&gt;
&lt;p&gt;వ్యవసాయ పనులతో సంబంధం ఉన్న ఎవరైనా కిసాన్ క్రిడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు చాలా తక్కువ వడ్డీకే లోన్స్ వస్తాయి. ప్రభుత్వం ఆ వడ్డీపై సబ్సిడీ కూడా ఇస్తుంది. దీనివల్ల రైతన్నకు మరింత ప్రయోజనం కలుగుతుంది. రైతులకు ఏటీఎం (ATM) వంటి సదుపాయం ఉన్న కార్డ్ ఇస్తారు. దీంతో వారు అవసరమైనప్పుడు క్యాష్ తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో బీమా కవరేజ్ కూడా లభిస్తుంది. దీనిద్వారా ప్రమాదకర పరిస్థితుల్లో వారికి ఆర్థిక సహాయం అందుతుంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/08/d1a7924279a28712bf5eb2296f7dddbe1775616489061233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-rythu-bharosa-scheme-farmers-receive-remaining-funds-this-month-243109</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-rythu-bharosa-scheme-farmers-receive-remaining-funds-this-month-243109#respond</comments><pubDate>Fri, 3 Apr 2026 10:22:22 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-rythu-bharosa-scheme-farmers-receive-remaining-funds-this-month-243109</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Rythu Bharosa Scheme Update:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించిన కీలక అప్&amp;zwnj;డేట్ వచ్చేసింది. రైతులకు ఇవ్వాల్సిన మిగతా డబ్బులను మరో రెండు విడతల్లో ఈ నెలలోనే జమ చేయాలని ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మార్చిలో ఒక విడత నిధులు జమ చేశారు. ఇప్పుడు రెండో విడతను వారం పది రోజుల్లో విడుదల చేస్తారు. మిగతా సొమ్మును ఈ నెలాఖరుకు ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గతంలో అమలైన రైతు బంధు పథకంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న రైతు భరోసా పథకంలో ప్రభుత్వం చాలా మార్పులు చేసింది. గతంలో ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయలు ఇచ్చే వారు. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని పన్నెండు వేలకు పెంచారు. అంటే ప్రతి సీజన్&amp;zwnj;కు ఆరువేల రూపాయల చొప్పున రైతులకు అందజేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు&lt;/h3&gt;
&lt;p&gt;రాష్ట్రంలో ఈ సీజన్ కోసం మొత్తం 9వేల కోట్లను మూడు విడతల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో మార్చి 23నుంచి 3590 కోట్లను రైతుల ఖాతాల్లో వేశారు. రెండో విడతను ఏప్రిల్ రెండో వారంలో 2650 కోట్లను విడుదల చేయనున్నారు. ఇందులో ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యత ఇస్తారు. మూడో విడతను ఏప్రిల్ చివరి నాటికి 2, 760 కోట్లను విడుదల చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నందున వీటిని జమ చేసే విధానంలో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది ప్రభుత్వం గతంలో తక్కువ భూమి ఉన్న వారికి ముందుగా డబ్బులు వేసే వారు. దీంతో మిగతా వాళ్లకు ఎప్పుడో వచ్చేవి. ఇప్పుడు దానికి ఫుల్&amp;zwnj;స్టాప్ పెట్టారు. ఇప్పుడు భూమి ఎంత ఉన్నా సరే మొదటి ఎకరాకు సంబంధించిన ఆరు వేల నిధులను ఒకేసారి విడుదల చేస్తున్నారు. దీని వల్ల రాష్ట్రంలోని 70లక్షల మంది రైతులకు ఒకేసారి లబ్ధి జరుగుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సమన్వయం చేస్తూనే రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ దశల వారీగా పంపిణీ ప్లాన్ అమలు చేస్తోంది. అందులో భాగంగానే కేవలం సాగు అవుతున్న వ్యవసాయం భూములకు మాత్రమే ఈ సాయం అందిస్తున్నారు. భూభారతిలో నమోదు అయిన భూములకే సాయం అందుతోంది. ఇప్పుడు ఫిబ్రవరిలో కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు అందుతున్న వేల మంది రైతులకు కూడా సాయం అందజేయనుంది. అయితే వీళ్లంతా ఏప్రిల్ 25 లోపు ఆధార్, పాస్ బుక్, బ్యాంకు వివరాలను ఏఈవోకు అందజేయాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;స్టేటస్ ఎలా చెక్ చేయాలి?&lt;/h3&gt;
&lt;p&gt;రైతులు తమ నిధుల స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్&amp;zwnj;లైన్ సౌకర్యాన్ని కల్పించింది. రైతు భరోసా అధికారిక వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj; rythubharosa.telangana.gov.in సందర్శించాలి. స్టాటస్ చెక్ అనే ఆప్షన్&amp;zwnj;పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్&amp;zwnj;లేదా రిజిస్టర్డ్ వివరాలు నమోదు చేయాలి. దీని ద్వారా మీ ఖాతాలో నగదు జమ అయిందా లేదా అని తెలుస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/03/44785d210ec09e0bbebf2f053a5f28011775191909612215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ]]></title><link>https://telugu.abplive.com/telangana/telangana-cm-revanth-reddy-releases-9000-crore-under-rythu-bharosa-scheme-241772</link><comments>https://telugu.abplive.com/telangana/telangana-cm-revanth-reddy-releases-9000-crore-under-rythu-bharosa-scheme-241772#respond</comments><pubDate>Sun, 22 Mar 2026 17:15:33 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/telangana-cm-revanth-reddy-releases-9000-crore-under-rythu-bharosa-scheme-241772</guid><description><![CDATA[&lt;p class=&quot;cdk-visually-hidden ng-star-inserted&quot;&gt;తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేశారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే 45 రోజుల్లోగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.&lt;/p&gt;
&lt;p class=&quot;cdk-visually-hidden ng-star-inserted&quot;&gt;గత కొంతకాలంగా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, ఆర్థిక ఇబ్బందులు లేకుండా రైతులు తమ పంటలను సాగు చేసుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. మొత్తం 775 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; ఎంపీ రఘునందన్ రావు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామి, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/7ZUgm4119gU?si=a31i-2wUjeP2m0x1&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;div class=&quot;container&quot;&gt;
&lt;div id=&quot;model-response-message-contentr_c0e5e773825890da&quot; class=&quot;markdown markdown-main-panel enable-updated-hr-color&quot; dir=&quot;ltr&quot; aria-live=&quot;polite&quot; aria-busy=&quot;false&quot;&gt;
&lt;p data-path-to-node=&quot;1&quot;&gt;&lt;strong&gt;3,600 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;1&quot;&gt;ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... &amp;lsquo;సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది. ఇప్పుడు రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం చుట్టాం. తొలి విడతగా 70 లక్షల మంది రైతులకు రూ.3600 కోట్లు ప్రయోజనం చేకూరనుంది. రేపటిలోగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయి. మిగిలిన 5400 కోట్ల రూపాయల్లో 20 రోజుల్లో 2700 కోట్లు, ఇంకో 20 రోజుల్లో 2700 కోట్లు రైతుల ఖాతాలో ఎకరానికి రూ.6000 చొప్పున మొత్తం 9000 కోట్లు రైతు భరోసా నగదు జమ చేస్తాం. మొత్తం 45 రోజుల్లోగా ప్రక్రియ పూర్తవుతుందని&amp;rsquo; అన్నారు.&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;1&quot;&gt;తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి (DBT) చేరుస్తున్నామని స్పష్టం చేశారు. ఈ రూ. 9,000 కోట్ల విడుదల ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా మేలు చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న లోపాలను సవరించి, అర్హులైన ప్రతి రైతుకు ఈ సాయం అందేలా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధుల జమ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;lsquo;బీఆర్ఎస్ హయాంలో 114 నెలలు సీఎం &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; రైతులకు సరాసరి ఖర్చు 2533 కోట్లు. నేడు మన ప్రభుత్వం 28 నెలలైతే ప్రతినెల సరాసరి రూ.5500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్, సన్నవడ్లకు బోనస్, రుణమాఫీ, రైతు భీమా, రైతు భరోసా లాంటి వాటికి &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం వెనకడుకు వేయకుండా ఖర్చు చేస్తున్నాం. ఇప్పటివరకూ రైతులకు లక్షా 30 వేల కోట్లకు పైగా రైతు సంక్షేమం కోసం ఖర్చుపెట్టాం.&lt;/p&gt;
&lt;p&gt;వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది 2.58 కోట్ల మెట్రిక్ టన్నులతో నెంబర్ వన్&amp;zwnj;గా నిలిచాం. మెదక్, నిజామాబాద్ రైతులకు ఓ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో నిజాం ఫ్యాక్టరీ నడిచింది. పసుపు, మొక్కజొన్నలు, చెరుకు లాంటివి గతంలో బాగా పండించారు. ఇప్పుడు పామాయిల్ పంట 3 లక్షల ఎకరాలకు చేరింది. 10 లక్షల ఎకరాలకు పండించినా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;span style=&quot;color: #843fa1;&quot;&gt;&lt;strong&gt;పంట మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చింది..&lt;/strong&gt;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;p data-path-to-node=&quot;2&quot;&gt;&lt;strong&gt;ఖమ్మం, వరంగల్ జిల్లాలో పత్తి, మిర్చి బాగా పండుతుంది. నల్గొండలో వడ్లతో పాటు కొన్ని రకాల కందులు పండుతాయి. మహబూబ్ నగర్&amp;zwnj;లో పచ్చ జొన్నలు, సజ్జలు, కందులు, దోసకాయ పంటలు వస్తాయి. రంగారెడ్డిలో భారతదేశానికే కందిపప్పు పండిస్తున్నారు. పాలకూర, కొతిమిర, మెంతి కూర, ద్రాక్ష తోటలు ఉండేవి. ఆర్టీసీలో పాలక్యాన్లు, కూరగాయలు, ఆకుకూరలతో వచ్చేవారు. పండ్ల తోటలు రియల్ ఎస్టేట్ లే అవుట్లు అయ్యాయి. పాలు, కోడిగుడ్లు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటన్నాం. రైతులలో పంట మార్పిడి గురించి అవగాహనా పెంచాలని తుమ్మల నాగేశ్వరరావుకు సూచిస్తున్నాం. కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నుల వరకే కొంటామని చెప్పింది. కానీ ఈ ఏడాది మనం ఇప్పటికే 75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు రాష్ట్రం కొనుగోలు చేసింది. &amp;nbsp;ఎగుమతి చేయాలన్నా గిట్టుబాటు ధర లేదు. కనుక రైతులు పంట మార్పిడి చేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది. &lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;- &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt;&lt;/span&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;/div&gt;
&lt;/div&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/03/22/946818c59132abf40190e5050a1191311774179626687233_original.jpg" width="220"/></item></channel></rss>